–
UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,48,33,249 డాక్యుమెంట్ అప్డేట్లు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్డేట్లను సాధించడానికి, ఆగస్టు 25, 26, 27 & 28 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. The following are District-wise Document update pendency Reports: ఆగష్టు నెల ఆధార్ క్యాంపులకు సంబంధించిన ఉత్తర్వులు సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్నెస్ కోసం…
Read more