Latest Posts

  • Aadhar Camps: అక్టోబర్ నెలలో సచివాలయాల్లోఆధార్ క్యాంపులు

    Aadhar Camps: అక్టోబర్ నెలలో సచివాలయాల్లోఆధార్ క్యాంపులు

    UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,48,33,249 డాక్యుమెంట్ అప్‌డేట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్‌డేట్‌లను సాధించడానికి, ఆగస్టు 25, 26, 27 & 28 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. The following are District-wise Document update pendency Reports: ఆగష్టు నెల ఆధార్ క్యాంపులకు సంబంధించిన ఉత్తర్వులు సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్‌నెస్ కోసం…

    Read more


  • మీ ఆధార్‌ నంబర్‌తో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?

    మీ ఆధార్‌ నంబర్‌తో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?

    సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరాలు (Cyber Crime) కూడా ఎక్కువవుతున్నాయి. డిజిటల్‌ లావాదేవీలు (Digital Transactions) జరిపే క్రమంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. కీలకమైన సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కిపోతోంది. సాంకేతిక అంశాల్లో అనుభవం ఉన్నవారు కూడా కొన్నిసార్లు మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటున్న ఉదంతాలను చూస్తున్నాం. మరోవైపు వివిధ సర్వీసు ప్రొవైడర్లు ప్రకటిస్తున్న ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్‌కార్డులు తీసుకుంటున్నారు. కొన్నాళ్ల తర్వాత వాటిని మూలన పడేస్తున్నారు. దీనివల్ల కూడా సైబర్‌ నేరగాళ్లకు ఒక…

    Read more


  • జగనన్న చేదోడు అందిందా? లబ్ధిదారులు ఏమంటున్నారు STUDYBIZZ Poll

    జగనన్న చేదోడు అందిందా? లబ్ధిదారులు ఏమంటున్నారు STUDYBIZZ Poll

    జగనన్న చేదోడు నాల్గవ విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి అక్టోబర్ 19న బటన్ నొక్కి విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ పథకం [Jagananna Chedodu] ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు, నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే ఇప్పటికీ కొంతమందికి అమౌంట్ పడలేదు అని కొంతమంది రిపోర్టు చేస్తున్నారు. బ్యాంకులకు వారాంతపు సెలవులు మరియు దసరా పండుగ సెలవు…

    Read more


  • తెలంగాణలో ఆ పార్టీదే విజయం! తేల్చేసిన ప్రముఖ సర్వే

    తెలంగాణలో ఆ పార్టీదే విజయం! తేల్చేసిన ప్రముఖ సర్వే

    తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. కర్ణాటక ఫలితాలతో ఒక్కసారిగా తారుమారైన తెలంగాణ రాజకీయం నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. కాంగ్రెస్ కు పట్టం కట్టిన ప్రముఖ సర్వే దేశవ్యాప్తంగా తమ ఒపీనియన్ పోల్స్ వెల్లడించే ప్రముఖ సర్వే సంస్థల్లో ఇండియా టుడే సి ఓటర్ సర్వే ఒకటి. కర్ణాటక ఎన్నికల్లో కూడా ఈ సర్వే వెల్లడించిన ఫలితాలు చాలా వరకు మ్యాచ్ అవ్వడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో హోరాహోరీ తప్పదని…

    Read more


  • PM కిసాన్ డబ్బులు మీ ఖాతాలో ఇటీవల ఒకేసారి భారీగా జమ అయ్యాయా? కారణం ఇదే

    PM కిసాన్ డబ్బులు మీ ఖాతాలో ఇటీవల ఒకేసారి భారీగా జమ అయ్యాయా? కారణం ఇదే

    PM కిసాన్ సంబంధించి ఇటీవల చాలామందికి తమ ఖాతాలో వరుసగా భారీ అమౌంట్ జమ అయిందని పలువురు లబ్ధిదారులు తెలియజేస్తున్నారు. భారీగా జమ అయిన పిఎం కిసాన్ పెండింగ్ నిధులు పీఎం కిసాన్ తమకు గతంలో అందేదని అయితే తర్వాత కాలంలో కొన్ని విడతల తర్వాత ఆగిపోయిందని, ప్రస్తుతం సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో భారీగా అమౌంట్ వచ్చి చేరిందని అసలు ఈ అమౌంట్ pm kisan కి సంబంధించిన అమౌంట్ యేనా లేక వేరే ఏదైనా…

    Read more


  • గృహ లక్ష్మి పై హైకోర్టు స్టే, కారణం ఇదే

    గృహ లక్ష్మి పై హైకోర్టు స్టే, కారణం ఇదే

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకానికి సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకం అమలుపై స్టే కీలక ఉత్తర్వులు చారి విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజనేతురులకు తమ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం చేస్తున్నారని, ఆదివాసీ సేన ప్రధాన కార్యదర్శి సాయిబాబు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇందులో ఆయన గిరిజన ప్రాంతాల్లో ఐదో షెడ్యూల్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని…

    Read more


  • అర్చకులకు దసరా కానుక, కనీస వేతనం 15625 కి పెంపు

    అర్చకులకు దసరా కానుక, కనీస వేతనం 15625 కి పెంపు

    రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కానుక ప్రకటించింది. అర్చకులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల లో భాగంగా ఇచ్చినటువంటి హామీ ని ప్రస్తుతం నెరవేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్ళలో 1177 మంది అర్చకులకు కనీస వేతనం 15625 కి పెంచుతూ దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపు కి సంబంధించి అర్చక సమాఖ్య సంతోషం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ పై…

    Read more


  • Jagananna Chedodu 2023-24 : చేదోడు నాల్గవ ఏడాది అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    Jagananna Chedodu 2023-24 : చేదోడు నాల్గవ ఏడాది అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    రాష్ట్ర వ్యాప్తంగా రజకులు నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి జగనన్న చేదోడు అమౌంటును వరుసుగా నాలుగో ఏడాది ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల మంది ఖాతాల్లో నగదు రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజకులు నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు 325.02 కోట్ల ఆర్థిక సహాయాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటనలో భాగంగా…

    Read more


  • రైతన్నలకు కేంద్రం శుభవార్త…. కనీస మద్దతు ధర పెంపు

    రైతన్నలకు కేంద్రం శుభవార్త…. కనీస మద్దతు ధర పెంపు

    రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పంటల కనీస మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2024-25 రబీ సీజన్‌కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధర (Minimum Support Price) పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (అక్టోబర్ 18) సమావేశమైన కేంద్ర కేబినెట్…పంటలకు మద్దతు ధరను పెంచేందుకు అంగీకరించింది. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న ఉద్దేశంతో రబీ పంటలకు చెల్లిస్తున్న కనీస మద్దతు ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.…

    Read more


  • ITR Refund: ఆన్‌లైన్‌లో రిఫండ్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోండిలా..

    ITR Refund: ఆన్‌లైన్‌లో రిఫండ్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోండిలా..

    ఆర్థిక సంవత్సరానికి గానూ రిటర్నులు దాఖలు చేసిన కొందరికి రిఫండ్‌లు (ITR Refund) కూడా క్రెడిట్‌ అవుతున్నాయి. అయితే మరికొందరేమో ఎప్పుడెప్పుడు ఖాతాలో అమౌంట్ పడుతుందా అంటూ ఎదురుచూస్తున్నారు. ఒక వేళ మీరు కూడా రిఫండ్‌ అమౌంట్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ రిఫండ్‌ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవటం ద్వారా మీ అమౌంట్ ఎప్పుడు జమ అవుతుందో తెలుసుకోవచ్చు.  రిఫండ్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవడం ఎలా? ఇలా కూడా చెక్‌ చేసుకోవచ్చు..

    Read more


  • రేపే జగనన్న చేదోడు నాలుగోవ విడత అమౌంట్ విడుదల

    రేపే జగనన్న చేదోడు నాలుగోవ విడత అమౌంట్ విడుదల

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) కర్నూలు జిల్లాలో రేపు పర్యటించనున్నారు. జగనన్న చేదోడు పథకం (Jagananna Chedodu Scheme)కింద లబ్దిదారులకు నాల్గొవ విడత సాయాన్ని ఎమ్మిగనూరు జరిగే సభలో భాగంగా విడుదల చేయబోతున్నారు. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది..గత మూడేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద రూ.927.51 కోట్లు సాయం అందజేశారు. నవరత్నాలు, ఇతర…

    Read more


  • BSP(Bahujan Samaj Party) మేనిఫెస్టో విడుదల

    BSP(Bahujan Samaj Party) మేనిఫెస్టో విడుదల

    Bahujan Samaj Party మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు RS ప్రవీణ్. పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా BSP మేనిఫెస్టో విడుదల చేసిన RS ప్రవీణ్ 1 ) కాన్షీ యువ సర్కార్ 2 ) బహుజన రైతు ధీమా 3 ) పూలే విద్యా దీవెన 4 ) బ్లూ జాబ్ కార్డు 5) దొడ్డి కొమరాయ్య భూమి హక్కు 6 ) నూరేళ్లు ఆరోగ్య ధీమా 7 ) చాకలి ఐలమ్మ…

    Read more


  • వాలంటీర్లు ఆయుష్మాన్ భారత్ కార్డుల eKYC చేయు విధానం

    వాలంటీర్లు ఆయుష్మాన్ భారత్ కార్డుల eKYC చేయు విధానం

    రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్ – Dr. వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులను అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు పై నమోదు చేసి కార్డులను పంపిణీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలను మరియు అర్బన్ వార్డులను ఆయుష్మాన్ గ్రామపంచాయతీలుగా మరియు ఆయుష్మాన్ అర్బన్ వార్డులుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వ హెల్త్ డిపార్ట్మెంట్ వారు విధి విధానాలు ఖరారు చేసి ఉన్నారు. ఒక లక్ష 94 వేల కుటుంబాలకు గాను ప్రస్తుతానికి 1,31 వేల కుటుంబాలు ఈ కార్డులకు…

    Read more


  • BRS Manifesto 2023 : బిఆర్ఎస్ ప్రకటించిన పూర్తి మేనిఫెస్టో ఇదే

    BRS Manifesto 2023 : బిఆర్ఎస్ ప్రకటించిన పూర్తి మేనిఫెస్టో ఇదే

    తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో 2023 ను భారత రాష్ట్ర సమితి BRS ప్రకటించింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల ప్రచారంతో దూసుకుపోతున్నటువంటి కాంగ్రెస్ కు దీటుగా బిఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రకటించింది. BRS MANIFESTO 2023 పూర్తి వివరాలు BRS MANIFESTO Vs CONGRESS MANIFESTO కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని BRS మేనిఫెస్టో తో పోలిస్తే, కాంగ్రెస్ పార్టీ సామాజిక పెన్షన్లు ఒకేసారి 4000 కు పెంచనుంది. ఇక రైతులకు కూడా ప్రతి ఏడాది ప్రతి ఏకరాకు 15000…

    Read more


  • జగనన్న చేదోడు అప్డేట్ 2023-24

    జగనన్న చేదోడు అప్డేట్ 2023-24

    ☛ అక్టోబర్ 5, 2023 మధ్యాహ్నం 2 లోపు చేదోడు సంబందించిన అర్జీలు నమోదు చేసిన వారివి మాత్రమే అర్హుల జాబితాలోకి వస్తాయి. ☛ పైన తెలిపిన సమయం తర్వాత ఎవరు అయితే అర్జీలను నమోదు చేసి ఉంటారో వారి పేర్లను బై అన్యుయల్లో పరిగణించటం జరుగును. ☛ షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో Other అని పెట్టినవి మరియు “profession not matched with business” అని పెట్టిన అర్జీలు కొత్త షాప్ రిజిస్ట్రేషన్ నెంబర్లు…

    Read more


  • AP Caste Census : ఏపీలోనూ కుల గణన, ఎప్పటినుంచంటే

    AP Caste Census : ఏపీలోనూ కుల గణన, ఎప్పటినుంచంటే

    దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే పలు రాష్ట్రాలు స్వచ్ఛందంగా కుల గణన చేపడుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో కూడా కులాల వారిగా అధికారిక కుల గణన కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవంబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల వారీగా జనగణన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. నవంబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా…

    Read more


  • అక్టోబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు

    అక్టోబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు

    రాష్ట్రంలోని పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా సాయం చేయడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ ఏ పథకాలను అమలు చేయబోతున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను ఇది వరకే విడుదల చేసింది. అయితే స్వల్ప మార్పులు చేర్పులతో మరియు నిర్దిష్ట తేదీలతో ఆయా నెలలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం ప్రతి నెల అప్డేట్…

    Read more


  • అక్టోబర్ నుంచి జనవరి వరకు జరగబోయే కార్యక్రమాలు

    అక్టోబర్ నుంచి జనవరి వరకు జరగబోయే కార్యక్రమాలు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రజల సంక్షేమ కొరకు మరియు ప్రజల ఆర్థిక అభివృద్ధి కొరకు అమలు చేస్తూ ఉంది. తాజాగా ప్రభుత్వం అక్టోబర్ నుంచి జనవరి వరకు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే కార్యక్రమాల వివరాలను మన సందర్భాలలో ప్రకటించింది. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఏఏ కార్యక్రమాలు ఎప్పటినుంచి ఎప్పటి వరకు జరగనున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ Special Drive ఆయుష్మాన్‌ భారత్‌, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డుల నమోదు, పంపిణీ…

    Read more


  • Jagananna Chedodu Release Date – జగనన్న చేదోడు నాల్గొవ విడత అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    Jagananna Chedodu Release Date – జగనన్న చేదోడు నాల్గొవ విడత అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) సత్య సాయి జిల్లాలో ఈ నెల 19 న పర్యటించనున్నారు. జగనన్న చేదోడు పథకం (Jagananna Chedodu Scheme)కింద లబ్దిదారులకు నాల్గొవ విడత సాయాన్ని పుట్టపర్తిలో పర్యటనలో భాగంగా విడుదల చేయబోతున్నారు. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది..గత మూడేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద రూ.927.51 కోట్లు సాయం…

    Read more


  • YSR Rythu Bharosa Registration Last Date : రైతు భరోసా రిజిస్ట్రేషన్ కు ఈనెల 15 చివరి తేదీ

    YSR Rythu Bharosa Registration Last Date : రైతు భరోసా రిజిస్ట్రేషన్ కు ఈనెల 15 చివరి తేదీ

    ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక….. రాష్ట్రంలోని రైతులకు జగన్ అన్న ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ వైయస్సార్ రైతు భరోసా పథకం కింద అందించే 13,500 ఆర్థిక సహాయాన్ని పొందాలంటే ఈనెల 15వ తేదీ లోపు అర్హులైన వారు రైతు భరోసా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా అర్హులైన రైతులకు నమోదుకు ఈ నెల 15 వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్టు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరి హరికృష్ణ ఒక…

    Read more


  • ఇక కుల దృవీకరణ పత్రం పర్మినెంట్, ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా సులభతరం, ఉత్తర్వులు జారీ

    ఇక కుల దృవీకరణ పత్రం పర్మినెంట్, ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా సులభతరం, ఉత్తర్వులు జారీ

    ఆంధ్రప్రదేశ్ లో ప్రజల కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విషయంలో ఇబ్బందులు పడకుండా వారికి మరింత సౌకర్యం కల్పించేందుకు ఇకపై కుల దృవీకరణ పత్రాన్ని శాశ్వతంగా ఒకేసారి చారి అందించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు చారి చేసింది. అదేవిధంగా ఆదాయ దృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు విద్యాసంస్థలు విద్యార్థులను లేదా లబ్ధిదారులను ఒత్తిడి చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇలా పని చేస్తుంది రాష్ట్ర…

    Read more


You cannot copy content of this page