Latest Posts

  • Axis-Fibe Card: నంబర్ లేని క్రెడిట్ కార్డ్, కొత్తగా యాక్సిస్ బ్యాంక్ ద్వారా లైఫ్ టైం కి ఫ్రీ కార్డ్, 3% క్యాష్ బ్యాక్

    Axis-Fibe Card: నంబర్ లేని క్రెడిట్ కార్డ్, కొత్తగా యాక్సిస్ బ్యాంక్ ద్వారా లైఫ్ టైం కి ఫ్రీ కార్డ్, 3% క్యాష్ బ్యాక్

    బ్యాంకింగ్ రంగంలో సరికొత్త ఫీచర్లను ప్రవేశ పెట్టడం లో బ్యాంకులు పోటీపడుతున్న విషయం మనకు తెలిసిందే. అది ఇలాంటి ప్రయోగమే కొత్తగా యాక్సిస్ బ్యాంక్ చేసింది. పూణే కు చెందిన పింటెక్ స్టార్ట్ అప్ fibe తో కలిసి ఒక సరి కొత్త క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ క్రెడిట్ కార్డు పై నంబర్లు ఉండవు, సివివి ఉండదు మనం నిత్యం క్రెడిట్ కార్డులను వాడుతూ ఉంటాం. ఈ క్రెడిట్ కార్డ్ అన్నిటికీ కూడా నంబర్ ఉంటుంది.…

    Read more


  • Big Update: వైయస్సార్ చేయూత అమౌంట్ 4 నెలలు వాయిదా

    Big Update: వైయస్సార్ చేయూత అమౌంట్ 4 నెలలు వాయిదా

    ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది. వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి వరుసగా నాలుగో ఏడాది అమౌంటును సెప్టెంబర్ 2023లో విడుదల చేయాల్సి ఉండగా ఈ కార్యక్రమం 2024 జనవరి కి వాయిదా పడింది. 2024 లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరియు ఫిబ్రవరి నెలలో అధికార పార్టీ తమ మేనిఫెస్టోని ప్రకటించనున్న నేపథ్యంలో వైయస్సార్ చేయూత అమౌంట్ ను జనవరిలో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. జనవరి…

    Read more


  • Telangana Election Schedule Released : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల

    Telangana Election Schedule Released : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల

     దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ (Telangana) సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల (Assembly elections 2023) నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది. తెలంగాణలో నవంబరు 30న, రాజస్థాన్‌లో నవంబరు 23న, మధ్యప్రదేశ్‌లో నవంబరు…

    Read more


  • పెన్షన్ లబ్దిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

    పెన్షన్ లబ్దిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

    ఆంధ్రప్రదేశ్ లో పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నూతన సంవత్సరం నుంచి ఫించన్ మొత్తాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జగన్ సర్కారు బుధవారం విడుదల చేసింది. వృద్ధులు,  వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు తదితర వారికి ఇవ్వననున్న సామాజిక పెన్షన్లు ఇప్పటి వరకు రూ.2,750గా ఇచ్చిన ప్రభుత్వం.. జనవరి 1 నుంచి రూ.3000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది.  దీంతో జనవరి 1 న ఇచ్చే పెన్షన్ లోనే డిసెంబరు నెలకు…

    Read more


  • 2 నిమిషాల్లో… ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

    2 నిమిషాల్లో… ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

    ,

    ఆధార్…. ఆధార్… ఆధార్…. ఈ రోజుల్లో ఈ ప్రభుత్వ పనులకైనా మరియు ప్రైవేటుగా పనులకైనా ఆధార అనేది తప్పనిసరి అయిపోయింది. కొన్ని సమయాలలో మనం ఆధార్ కార్డును మర్చిపోతుంటాము. ఇలాంటి సమయంలో మళ్లీ ఇంటికి చేరుకొని ఆధార కార్డును తిరిగి తీసుకొని వెళ్లేంత సమయం లేక తీవ్ర ఇబ్బంది పడుతుంటాం. అటువంటి సమస్యల నుంచి అధిగమించడానికి UIDAi ఆధార్ వెబ్సైట్ నుంచి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కలిగించింది. అయితే ఈ ఆప్షన్ గురించి చాలామందికి…

    Read more


  • SADAREM Slot : ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్, ఈ క్వార్టర్ సంబంధించి సదరం స్లాట్ తేదీలు ఖరారు

    SADAREM Slot : ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్, ఈ క్వార్టర్ సంబంధించి సదరం స్లాట్ తేదీలు ఖరారు

    SADAREM (Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) SADAREM slot bookings for the differently-abled persons having handicap of “hearing impairment”, “mental retardation”, “visual defects” and “physical disability” shall begin from October 7 at 10:00 AM in the state of Andhra pradesh జూలై 6 నుంచి దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్ ఏపీ లోని దివ్యంగులకు అక్టోబర్…

    Read more


  • ఈ క్రాప్ నమోదు ఈ నెల 10కి పూర్తి చెయ్యాలి…20న తుది జాబితా

    ఈ క్రాప్ నమోదు ఈ నెల 10కి పూర్తి చెయ్యాలి…20న తుది జాబితా

    ఖరీఫ్ సీజన్ ముగిసినందున ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 10వ తేదీకల్లా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 97 శాతం ఈ-క్రాప్ నమోదు, 70 శాతం రైతుల ఈ-కేవైసీ నమోదు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 30 శాతం మంది రైతులతో ఈ నెల 10వ తేదీ కల్లా ఈ-కేవైసీ పూర్తిచేయాలన్నారు. అధికారులందరూ ఈ-క్రాప్, ఈ-కేవైసీ…

    Read more


  • CM Breakfast Scheme: నేటి నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌.. మెనూ ఇదే..!

    CM Breakfast Scheme: నేటి నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌.. మెనూ ఇదే..!

    తెలంగాణలో ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించలాన్ని సంకల్పంతో ముందుకెళ్తున్న కేసీఆర్ సర్కారు.. ఈసారి విద్యార్థుల కోసం సరికొత్త పథకాన్ని.. దసరా కానుకగా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు “ముఖ్యమంత్రి అల్పాహార పథకం” ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్న ప్రభుత్వం.. ఈ…

    Read more


  • Cylinder Price: సిలిండర్ పై మరో 100 తగ్గింపు, వీరికి మాత్రమే అవకాశం

    Cylinder Price: సిలిండర్ పై మరో 100 తగ్గింపు, వీరికి మాత్రమే అవకాశం

    ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో సిలిండర్ ధరలను ఏకంగా రెండు వందల రూపాయలు తగ్గించిన కేంద్రం, ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద లబ్ధి పొందుతున్న వారికి ప్రస్తుతం 400 రూపాయల రాయితీ ఇస్తుంది. తాజాగా కేంద్ర క్యాబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారికి మరో వంద రూపాయలు అదనపు రాయితీ ఇస్తున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ…

    Read more


  • స్మార్ట్ టౌన్ షిప్ ప్లాట్ల దరఖాస్తు గడువు పెంపు 31 వరకు ప్లాట్లు బుక్ చేసుకునే అవకాశం

    స్మార్ట్ టౌన్ షిప్ ప్లాట్ల దరఖాస్తు గడువు పెంపు 31 వరకు ప్లాట్లు బుక్ చేసుకునే అవకాశం

    మధ్యతరగతి ప్రజలకు అనువుగా నూజివీడులో ఎంఐజీ జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో అభివృద్ధి చేసిన ప్లాట్ల దరఖాస్తు గడువును ఈనెల 31వతేదీ వరకు పెంచినట్టు సీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎంఆర్ అప్పారావు కాలనీ మ్యాంగో గార్డెన్ రీసెర్చ్ సెంటర్ను ఆనుకొని 40.78 ఎకరాల విస్తీర్ణంలో 150, 200, 250 చదరపు గజాల వైశాల్యంలో మొత్తం 393 ప్లాట్లను అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఇక్కడ చదరపు…

    Read more


  • Ration EKYC గడువు పై మంత్రి క్లారిటీ, పుకార్లను నమ్మవద్దని సూచన

    Ration EKYC గడువు పై మంత్రి క్లారిటీ, పుకార్లను నమ్మవద్దని సూచన

    తెలంగాణలో రేషన్ ఈ కేవైసీ గడువు సమీపిస్తుందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రేషన్ దుకాణాలకు వెళ్లి తమ ఈ కేవైసీ విధిగా పూర్తి చేసుకోవాలని, లేనిపక్షంలో రేషన్ కార్డు నుంచి వారి పేర్లు తొలగించడం జరుగుతుందని ఇటీవల మీడియాలో ఎన్నో కథనాలు రావడం జరిగింది. దీనిపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి చివరి తేదీని ప్రకటించలేదు, పుకార్లను నమ్మొద్దు తెలంగాణలో రేషన్ ఈకెవైసి కొరకు ఎటువంటి చివరి గడువును తాము…

    Read more


  • మరింత సులభంగా ఆధాయ ధృవీకరణ పత్రాలు….టెన్త్, ఇంటర్ విద్యార్థులకు రెవెన్యూ శాఖే సర్టిఫికెట్లు

    మరింత సులభంగా ఆధాయ ధృవీకరణ పత్రాలు….టెన్త్, ఇంటర్ విద్యార్థులకు రెవెన్యూ శాఖే సర్టిఫికెట్లు

    ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీని రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. విద్యా సంస్థల్లోకి ప్రవేశాలు, స్కాలర్’ షాప్లు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో ఫీజు మినహాయింపు, సంక్షేమ పథకాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో వాటన్నింటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసే ఆరు దశల ధృవీకరణ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా రెవెన్యూ శాఖ జీవో జారీ చేసింది. పేద కుటుంబాల ఆదాయన్ని బియ్యం కార్డు ద్వారా నిర్ధారించవచ్చని, ఆ…

    Read more


  • Loan Pre Close : బ్యాంక్ లోన్ ముందుగా చెల్లిస్తే లాభమా నష్టమా? పూర్తి వివరణ

    Loan Pre Close : బ్యాంక్ లోన్ ముందుగా చెల్లిస్తే లాభమా నష్టమా? పూర్తి వివరణ

    మీరు ఏదైనా బ్యాంకు ద్వారా రుణం పొంది ఉన్నారా? మీ పైన ఆర్థిక భారం తగ్గించుకోవడానికి దానిని గడువు కంటే ముందే చెల్లించాలి అనుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. ఈ వివరాలు చెక్ చేసి ముందుకు వెళ్తే మంచిది. బ్యాంక్ లోన్ రెండు రకాలు మనం బ్యాంక్ ద్వారా రెండు రకాల లోన్స్ ను సాధారణంగా పొందుతూ ఉంటాము. 1. EMI తో చెల్లించే లోన్స్ [scheduled] – ప్రతి నెల మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో నిర్దిష్ట…

    Read more


  • తెలంగాణకు ప్రధాని కీలక ప్రాజెక్టులు,హామీలు..పూర్తి లిస్ట్ ఇదే

    తెలంగాణకు ప్రధాని కీలక ప్రాజెక్టులు,హామీలు..పూర్తి లిస్ట్ ఇదే

    తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ గుడ్ న్యూస్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు ప్రజా గర్జన సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో మహబూబ్ నగర్ లో పలు జాతీయ రహదారులు మరియు రైల్వే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సభ వేదిక నుంచి రాష్ట్రానికి పలు కీలక హామీలను ప్రకటించారు. తెలంగాణకు పసుపు బోర్డు, టెక్స్టైల్ పార్క్ తెలంగాణలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి…

    Read more


  • నేటి నుంచి పింఛన్ల పంపిణీ – అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించిన సమాచారం

    నేటి నుంచి పింఛన్ల పంపిణీ – అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించిన సమాచారం

    ఠంచన్ గా ఒకటో తేదీనే అవ్వాతాతలకు పింఛన్ల డబ్బులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు ముందే గ్రామ వార్డు సచివాలయాల వారీగా నిధులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 65,78,849 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మొత్తం రూ.1,813.60 కోట్ల మొత్తాన్ని శనివారమే ఆయా సచివాలయాల ఖాతాల్లో జమ చేసింది. నేడు ఆదివారం సెలవు కావడంతో రేపు సాయంత్రానికే దాదాపు అన్నిచోట్ల ఆయా సచివాలయాల ఉద్యోగులు బ్యాంకుల…

    Read more


  • తెలంగాణ లో రేషన్ బియ్యానికి ఈకేవైసీ తప్పనిసరి

    తెలంగాణ లో రేషన్ బియ్యానికి ఈకేవైసీ తప్పనిసరి

    తెలంగాణ లో రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఆహార భద్రతా కార్డుల్లో అనర్హుల పేర్లను తొలగించి నిజమైన పేదలకే రేషన్‌ సరుకులు అందేలా  ఈకేవైసీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో కార్డులో పేరు ఉన్న కుటుంబీకులంతా రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గత కొన్నేళ్లుగా రేషన్‌ కార్డులకు సంబంధించి తనిఖీలు చేయకపోవడంతో కొన్ని చోట్ల అనర్హులకు, చనిపోయిన వారి పేరుపై కూడా రేషన్‌ సరుకులు…

    Read more


  • Vahanamitra 2023 – వాహన మిత్ర ఐదో విడత అమౌంట్ విడుదల, ఖాతాల్లోకి డబ్బులు

    Vahanamitra 2023 – వాహన మిత్ర ఐదో విడత అమౌంట్ విడుదల, ఖాతాల్లోకి డబ్బులు

    సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా వరుసగా ఐదో ఏడాది అమౌంట్ ను సీఎం విడుదల చేశారు. ఇప్పటివరకు నాలుగు విడతల సాయాన్ని అందించిన సీఎం, వరుసగా ఐదో విడత 10 వేల ఆర్థిక సాయాన్ని శుక్రవారం బటన్ నొక్కి జమ చేశారు. విజయవాడలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించే కార్యక్రమంలో…

    Read more


  • ABHA కార్డ్, Ayushman కార్డ్ రెండు ఒకటేనా?

    ABHA కార్డ్, Ayushman కార్డ్ రెండు ఒకటేనా?

    కేవలం ఆధార్ నంబరు ఉపయోగించి వినియోగదారులు అభ హెల్త్ ID సులభంగా ఆన్లైన్ లో జెనరేట్ చేసుకోవడం మనం చూస్తున్నాం. ఈ అభ కార్డు ఉంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు అని కొంతమంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అభాకార్డు అంటే ఏంటి? అబా కార్డ్ మరియు ఆయుష్మాన్ భారత్ కార్డ్ రెండు ఒకటేనా? ఈ అంశాలను ఈరోజు తెలుసుకుందాం. అభా కార్డ్ అంటే ఏమిటి? [What is Abha Card] ఆధార్ నంబర్తో…

    Read more


  • జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు

    జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు

    రాష్ట్రంలో పాడి రైతుల అభ్యున్నతికి అనేక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారికి మరింత మేలు చేకూర్చనున్నారు. జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయించి, వారి వ్యాపారానికి అవసరమైన రుణాలను మంజూరు చేయించేందుకు చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ఆసరా, చేయూత మహిళా లబ్ధిదారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు పాడి పశువుల కొనుగోళ్లకు బ్యాంకుల ద్వారా ఇప్పటికే రుణాలు మంజూరు చేయిస్తున్నారు. వీరి నుంచి అమూల్ ద్వారా పాల…

    Read more


  • రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త…..అక్టోబర్ నుంచి గ్రామాల్లోనూ గోధుమపిండి పంపిణీ

    రేషన్ దుకాణాల ద్వారా గోధుమ పిండిని అందించాలని ఏపీ సర్కారు ఇది వరకే నిర్ణయించింది. గోధుమ పిండి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చౌక ధరల దుకాణాల ద్వారా గోధుమ పిండిని సబ్సిడీ ధరలకే అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గోధుమ పిండి విక్రయాలను ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ మరియు నగర డిపోల్లో విక్రయాలు జరుపుతున్నారు. రాష్ట్రంలోని బియ్యం కార్డుదారులకు అక్టోబర్ నుంచి ఫోర్టిఫైడ్ గోధుమపిండిని పంపిణీ చేయనున్నట్లుపౌరసరఫరాల శాఖ ప్రకటించింది. ఒక్కో కార్డుకు కిలో ప్యాకెట్ను…

    Read more


  • తెలంగాణ లో చదివే ఏపి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పై కీలక ఆదేశాలు, ఇలా అప్లై చేయండి

    తెలంగాణ లో చదివే ఏపి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పై కీలక ఆదేశాలు, ఇలా అప్లై చేయండి

    తెలంగాణలో మరియు ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి ఏపీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో ITI, Polytechnic, Graduation and above courses ( private PG మినహా) చదివే ఏపి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి అర్హతలు, అప్లికేషన్ విధానం వంటి అంశాలను పేర్కొంటూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో చదివే వారికి విద్యా దీవెన…

    Read more


You cannot copy content of this page