Latest Posts

  • తెలంగాణకు ప్రధాని కీలక ప్రాజెక్టులు,హామీలు..పూర్తి లిస్ట్ ఇదే

    తెలంగాణకు ప్రధాని కీలక ప్రాజెక్టులు,హామీలు..పూర్తి లిస్ట్ ఇదే

    తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ గుడ్ న్యూస్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు ప్రజా గర్జన సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో మహబూబ్ నగర్ లో పలు జాతీయ రహదారులు మరియు రైల్వే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సభ వేదిక నుంచి రాష్ట్రానికి పలు కీలక హామీలను ప్రకటించారు. తెలంగాణకు పసుపు బోర్డు, టెక్స్టైల్ పార్క్ తెలంగాణలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి…

    Read more


  • నేటి నుంచి పింఛన్ల పంపిణీ – అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించిన సమాచారం

    నేటి నుంచి పింఛన్ల పంపిణీ – అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించిన సమాచారం

    ఠంచన్ గా ఒకటో తేదీనే అవ్వాతాతలకు పింఛన్ల డబ్బులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు ముందే గ్రామ వార్డు సచివాలయాల వారీగా నిధులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 65,78,849 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మొత్తం రూ.1,813.60 కోట్ల మొత్తాన్ని శనివారమే ఆయా సచివాలయాల ఖాతాల్లో జమ చేసింది. నేడు ఆదివారం సెలవు కావడంతో రేపు సాయంత్రానికే దాదాపు అన్నిచోట్ల ఆయా సచివాలయాల ఉద్యోగులు బ్యాంకుల…

    Read more


  • తెలంగాణ లో రేషన్ బియ్యానికి ఈకేవైసీ తప్పనిసరి

    తెలంగాణ లో రేషన్ బియ్యానికి ఈకేవైసీ తప్పనిసరి

    తెలంగాణ లో రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఆహార భద్రతా కార్డుల్లో అనర్హుల పేర్లను తొలగించి నిజమైన పేదలకే రేషన్‌ సరుకులు అందేలా  ఈకేవైసీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో కార్డులో పేరు ఉన్న కుటుంబీకులంతా రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గత కొన్నేళ్లుగా రేషన్‌ కార్డులకు సంబంధించి తనిఖీలు చేయకపోవడంతో కొన్ని చోట్ల అనర్హులకు, చనిపోయిన వారి పేరుపై కూడా రేషన్‌ సరుకులు…

    Read more


  • Vahanamitra 2023 – వాహన మిత్ర ఐదో విడత అమౌంట్ విడుదల, ఖాతాల్లోకి డబ్బులు

    Vahanamitra 2023 – వాహన మిత్ర ఐదో విడత అమౌంట్ విడుదల, ఖాతాల్లోకి డబ్బులు

    సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా వరుసగా ఐదో ఏడాది అమౌంట్ ను సీఎం విడుదల చేశారు. ఇప్పటివరకు నాలుగు విడతల సాయాన్ని అందించిన సీఎం, వరుసగా ఐదో విడత 10 వేల ఆర్థిక సాయాన్ని శుక్రవారం బటన్ నొక్కి జమ చేశారు. విజయవాడలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించే కార్యక్రమంలో…

    Read more


  • ABHA కార్డ్, Ayushman కార్డ్ రెండు ఒకటేనా?

    ABHA కార్డ్, Ayushman కార్డ్ రెండు ఒకటేనా?

    కేవలం ఆధార్ నంబరు ఉపయోగించి వినియోగదారులు అభ హెల్త్ ID సులభంగా ఆన్లైన్ లో జెనరేట్ చేసుకోవడం మనం చూస్తున్నాం. ఈ అభ కార్డు ఉంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు అని కొంతమంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అభాకార్డు అంటే ఏంటి? అబా కార్డ్ మరియు ఆయుష్మాన్ భారత్ కార్డ్ రెండు ఒకటేనా? ఈ అంశాలను ఈరోజు తెలుసుకుందాం. అభా కార్డ్ అంటే ఏమిటి? [What is Abha Card] ఆధార్ నంబర్తో…

    Read more


  • జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు

    జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు

    రాష్ట్రంలో పాడి రైతుల అభ్యున్నతికి అనేక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారికి మరింత మేలు చేకూర్చనున్నారు. జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయించి, వారి వ్యాపారానికి అవసరమైన రుణాలను మంజూరు చేయించేందుకు చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ఆసరా, చేయూత మహిళా లబ్ధిదారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు పాడి పశువుల కొనుగోళ్లకు బ్యాంకుల ద్వారా ఇప్పటికే రుణాలు మంజూరు చేయిస్తున్నారు. వీరి నుంచి అమూల్ ద్వారా పాల…

    Read more


  • రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త…..అక్టోబర్ నుంచి గ్రామాల్లోనూ గోధుమపిండి పంపిణీ

    రేషన్ దుకాణాల ద్వారా గోధుమ పిండిని అందించాలని ఏపీ సర్కారు ఇది వరకే నిర్ణయించింది. గోధుమ పిండి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చౌక ధరల దుకాణాల ద్వారా గోధుమ పిండిని సబ్సిడీ ధరలకే అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గోధుమ పిండి విక్రయాలను ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ మరియు నగర డిపోల్లో విక్రయాలు జరుపుతున్నారు. రాష్ట్రంలోని బియ్యం కార్డుదారులకు అక్టోబర్ నుంచి ఫోర్టిఫైడ్ గోధుమపిండిని పంపిణీ చేయనున్నట్లుపౌరసరఫరాల శాఖ ప్రకటించింది. ఒక్కో కార్డుకు కిలో ప్యాకెట్ను…

    Read more


  • తెలంగాణ లో చదివే ఏపి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పై కీలక ఆదేశాలు, ఇలా అప్లై చేయండి

    తెలంగాణ లో చదివే ఏపి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పై కీలక ఆదేశాలు, ఇలా అప్లై చేయండి

    తెలంగాణలో మరియు ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి ఏపీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో ITI, Polytechnic, Graduation and above courses ( private PG మినహా) చదివే ఏపి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి అర్హతలు, అప్లికేషన్ విధానం వంటి అంశాలను పేర్కొంటూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో చదివే వారికి విద్యా దీవెన…

    Read more


  • నోటరీ భూముల రిజిస్ట్రేషన్ పై హైకోర్టు స్టే

    నోటరీ భూముల రిజిస్ట్రేషన్ పై హైకోర్టు స్టే

    తెలంగాణలో నోటరీ భూముల రిజిస్ట్రేషన్ కి సంబంధించి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 26న జారీ చేసిన GO 84 ఉత్తర్వులను పై హైకోర్టు స్టే విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలో మూడు వేల గజాల లోపు ఉన్న నోటరీ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 84 ను జారీ చేయడం జరిగింది. పట్టణ ప్రాంతాలలో 125 గజాల వరకు నోటరీ స్థలాల క్రమబద్ధీకరణను ఉచితంగా, అంతకంటే ఎక్కువ ఉంటే స్టాంపు…

    Read more


  • త్వరలో ఇంటర్ విద్యార్థులకూ జగనన్న గోరుముద్ద

    త్వరలో ఇంటర్ విద్యార్థులకూ జగనన్న గోరుముద్ద

    ‘జగనన్న గోరుముద్ద‘ దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. ఈ పథకాన్ని పొరుగు రాష్ట్రాలు సైతం అనుసరిస్తుండటమే ఇందుకు నిదర్శనమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తోన్న ఈ పథకాన్ని త్వరలో ఇంటర్మీడియట్ కు వర్తింప చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా సోమ వారం పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స బదులిచ్చారు. సీఎం వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టాక…

    Read more


  • MUDRA Yojana: ఎలాంటి పుచికత్తు లేకుండా 10 లక్షల రుణం పొందండిలా

    MUDRA Yojana: ఎలాంటి పుచికత్తు లేకుండా 10 లక్షల రుణం పొందండిలా

    ప్రధానమంత్రి ముద్ర యోజన PMMY అనేది చిన్న సూక్ష్మ పరిశ్రమల ద్వారా వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారికి ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణ పథకం. ఈ పథకాన్ని ఏప్రిల్ 8 2015 న ప్రధానమంత్రి నరేంద్ర మో ప్రారంభించారు. ఎలాంటి కూచికత్తులు లేకుండా 10 లక్షల వరకు రుణం ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పెట్టినవారు సులభంగా 50 వేల నుంచి 10 లక్షల…

    Read more


  • PMJAY: ఈ కార్డ్ ఉంటే ఆరోగ్యశ్రీ లేకున్నా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా చికిత్స

    PMJAY: ఈ కార్డ్ ఉంటే ఆరోగ్యశ్రీ లేకున్నా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా చికిత్స

    ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనగా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే చాలు. నేరుగా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా చికిత్సను పొందవచ్చు. మరి ఏ హాస్పిటల్స్ లో ఈ చికిత్సను కచ్చితంగా అందిస్తారు? అదేవిధంగా ఈ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆరోగ్యశ్రీ లేకున్నా ఉచితంగా కార్పొరేట్ చికిత్స ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి…

    Read more


  • రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న ఆరోగ్య సురక్ష సర్వే..ఇప్పటి వరకు 28.87 లక్షల గృహాల్లో సర్వే

    రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న ఆరోగ్య సురక్ష సర్వే..ఇప్పటి వరకు 28.87 లక్షల గృహాల్లో సర్వే

    జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే ద్వారా పౌరులకు ఆరోగ్య పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే 28.87 లక్షల మంది పౌరులకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి ఆ ఇంట్లో వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం ప్రారంభించారు. కేవలం నాలుగు రోజుల్లోనే అంటే ఈ నెల 19వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 37,81,418 ఇళ్లలో సర్వే నిర్వహించారు. ఇందులో…

    Read more


  • Post office డిపాజిట్, సుకన్య సమృద్ధి లబ్ధిదారులకు ముఖ్య గమనిక

    Post office డిపాజిట్, సుకన్య సమృద్ధి లబ్ధిదారులకు ముఖ్య గమనిక

    పోస్ట్ ఆఫీస్ లో చిన్న మొత్తల పొదుపు చేస్తున్నటువంటి లబ్ధిదారులకు కీలక సూచనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. సెప్టెంబర్ 30లోగా ఆధార్ సీడింగ్ తప్పనిసరి పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన, పిపిఎఫ్ వంటి చిన్న మొత్తాలలో పొదుపు చేస్తున్న వినియోగదారులు ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఆధార్ గాని సమర్పించనట్లయితే అటువంటివారు సెప్టెంబర్ 30 లోగా పోస్ట్ ఆఫీస్ లో తమ ఆధార్ ను…

    Read more


  • Jagananna Chedodu 2023-24 – NBM Mapping

    Jagananna Chedodu 2023-24 – NBM Mapping

    చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, కొంతమంది లబ్ధిదారుల వివరాలు BOP app నందు verification చేసిన WEA/WWDS యొక్క NBM login నకు కాకుండా, Household mapping / వేరే సచివాలయం నకు సంబందించిన WEAs/WWDS యొక్క NBM login నకు కొన్ని applications forward అయ్యాయి అని కొంతమంది issue raise చేయడం జరిగింది. అయితే, ఇప్పుడు ఈ క్రింది నియమాలను పరిగణలోకి తీసుకొని, BOP app నందు verification చేసిన WEA/WWDS యొక్క…

    Read more


  • Vahana Mitra 2023 Release Date : వాహన మిత్ర అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    Vahana Mitra 2023 Release Date : వాహన మిత్ర అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    వైయస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో కొత్త దరఖాస్తులు మరియు వెరిఫికేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఏ ఈ పథకాన్ని ఆగస్టు 31న విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ వివిధ కారణాల చేత అమౌంట్ విడుదల…

    Read more


  • ఆయుష్మాన్ భవ తో మీ ఇంటి వద్దకే వైద్యం, కార్డుల జారీ

    ఆయుష్మాన్ భవ తో మీ ఇంటి వద్దకే వైద్యం, కార్డుల జారీ

    దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ పేరుతో ఆరోగ్య క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పక్షం రోజులపాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మెడికల్ కాలేజీల స్థాయిలలో ఆరోగ్య మేళా లను నిర్వహించనున్నారు. ఈ మేళాల ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు ఇవ్వడం, కార్డులు పంపిణీ వంటివి చేస్తారు.…

    Read more


  • అమ్మ ఒడి పెండింగ్ చెల్లింపులు జమ అయ్యాయి….చెక్ చేసుకోండి

    అమ్మ ఒడి పెండింగ్ చెల్లింపులు జమ అయ్యాయి….చెక్ చేసుకోండి

    రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ కూడా ఒకటి. నవరత్నల్లో భాగమే ఈ పథకం. ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేస్తుంది.పేద కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే మంచి లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. అమ్మఒడి స్కీమ్ కింద రాష్ట్రంలో…

    Read more


  • Emergency Alert : అని మీ ఫోన్ కి మెసేజ్ ఏమైనా వచ్చిందా అయితే ఈ డీటైల్స్ మీకోసమే

    Emergency Alert : అని మీ ఫోన్ కి మెసేజ్ ఏమైనా వచ్చిందా అయితే ఈ డీటైల్స్ మీకోసమే

    Emergency Alert : చాలా మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈరోజు తమ ఫోన్ లో అత్యవసర హెచ్చరికతో (Emergency Alert) కింది మెసేజ్ ను అందుకున్నారు. బిగ్గరగా బీప్‌ సౌండ్ తో సందేశాన్ని తమ స్క్రీన్ పైన పొందడం జరిగింది. ఇది అసలు ఏంటో, ఎందుకు వచ్చిందో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఒకే అని నొక్కితే ఏమవుతుంది అని కూడా ఆలోచించడం జరిగింది. కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే దీని గురించి ఎవరూ…

    Read more


  • మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైతే ఏపి లో ఏ సీట్లు మహిళలకు వెళ్తాయో తెలుసా?

    మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైతే ఏపి లో ఏ సీట్లు మహిళలకు వెళ్తాయో తెలుసా?

    మహిళా రిజర్వేషన్ బిల్లు ,( నారీశక్తి వందన్ అధిననియమ్ ) చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో తీసుకు వచ్చినటువంటి ఈ బిల్లు ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. లోక్ సభ లో దాదాపు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా సంపూర్ణ మద్దతు తో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సుమారు 33 ఏళ్ల పోరాటం తర్వాత పట్టాలెక్కనున్న మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ చట్టసభల్లో మహిళ ప్రాతినిధ్యాన్ని ఏ విధంగా మార్చనుందో…

    Read more


  • రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న ఆరోగ్య సురక్ష సర్వే..ఇప్పటి వరకు 18.81 లక్షల గృహాల్లో సర్వే

    రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న ఆరోగ్య సురక్ష సర్వే..ఇప్పటి వరకు 18.81 లక్షల గృహాల్లో సర్వే

    రాష్ట్రంలో “జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌వో), ఏఎన్‌ఎం,ఆశా వర్కర్‌లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్‌, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ వంటి విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం… ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటిని పరిష్కరించడానికి “జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా…

    Read more


You cannot copy content of this page