–
ఠంచన్ గా ఒకటో తేదీనే అవ్వాతాతలకు పింఛన్ల డబ్బులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు ముందే గ్రామ వార్డు సచివాలయాల వారీగా నిధులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 65,78,849 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మొత్తం రూ.1,813.60 కోట్ల మొత్తాన్ని శనివారమే ఆయా సచివాలయాల ఖాతాల్లో జమ చేసింది. నేడు ఆదివారం సెలవు కావడంతో రేపు సాయంత్రానికే దాదాపు అన్నిచోట్ల ఆయా సచివాలయాల ఉద్యోగులు బ్యాంకుల…
Read more