Latest Posts

  • వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ పడలేదా? ఈసారి ఎంత పడుతుంది?

    వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ పడలేదా? ఈసారి ఎంత పడుతుంది?

    వైయస్సార్ రైతు భరోసా 2023 24 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పర్యటనలో భాగంగా ఏడవ తేదీన విడుదల చేయడం జరిగింది. అయితే అసలు రైతు భరోసా అమౌంట్ 4000 అని ప్రకటించిన విధంగా 4000 రైతుల ఖాతాలో పడతాయా? ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది? అమౌంట్ ఎవరికైనా పడిందా ఈ అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. PM KISAN…

    Read more


  • Display Of Welfare Schemes Boards Program – సంక్షేమ పథకాల బోర్డు ప్రదర్శన ప్రోగ్రాం పూర్తి సమాచారం

    Display Of Welfare Schemes Boards Program – సంక్షేమ పథకాల బోర్డు ప్రదర్శన ప్రోగ్రాం పూర్తి సమాచారం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత వరకు 2.4 లక్షల కోట్ల నగదును DBT విధానంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి మరియు 1.67 లక్షల కోట్లను Non DBT విధానంలో రాష్ట్రంలోని 91.10 శాతం కుటుంబాలకు అందించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకృత పరిపాలన అందించడం కోసం గానూ 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో మరియు  ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఇతర ప్రయోజనాలను పొందేలా వారిని ప్రేరంపించడం కోసం అర్హులైన…

    Read more


  • Rythu Bharosa 2023-24 : ఏపి లో రైతు భరోసా విడుదల, పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Rythu Bharosa 2023-24 : ఏపి లో రైతు భరోసా విడుదల, పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

    వరుసగా ఐదో సంవత్సరం వైయస్సార్ రైతు భరోసా రెండో విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పర్యటనలో భాగంగా విడుదల చేయడం జరిగింది. వైయస్సార్ రైతు భరోసా ఎంత అమౌంట్ జమ చేస్తారు వైయస్సార్ రైతు భరోసా రెండవ విడత లో భాగంగా ప్రతి ఏడాది ప్రభుత్వం నాలుగువేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరో…

    Read more


  • వైఎస్ఆర్ రైతు భరోసా అమౌంట్ విడుదల

    వైఎస్ఆర్ రైతు భరోసా అమౌంట్ విడుదల

    రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్.సి, ఎస్.టి. బి.సి, మైనారిటీ, కౌలు రైతులు, RoFR (అటవీ), దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు “వైఎస్సార్ రైతు భరోసా” క్రింద ఏటా రూ. 13,500 రైతు భరోసా సహాయాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు…

    Read more


  • RYTHU BHAROSA 2023-24 : రైతు భరోసా 4000 జమ, స్టేటస్ చెక్ చేయండి

    RYTHU BHAROSA 2023-24 : రైతు భరోసా 4000 జమ, స్టేటస్ చెక్ చేయండి

    గుడ్ న్యూస్, ఈ ఫిబ్రవరి 28 2024 న PM కిసాన్ ₹2000  విడుదల, మూడవ విడత కేవలం PM కిసాన్ మాత్రమే ఉంటుంది. Latest Update February 2024 రైతు భరోసా రెండో విడత అమౌంట్ విడుదల వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా కింద  ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతులకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయాన్ని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పర్యటన…

    Read more


  • Good News: 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ – మోది

    Good News: 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ – మోది

    దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ముందు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా అందిస్తున్నటువంటి ఉచిత బియ్యం పథకాన్ని మరో ఐదేళ్లపాటు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2020 నుంచి మూడేళ్ల పాటుగా అమలు చేస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించిన గడువు డిసెంబర్ 2023 తో ముగియనుండగా దీనిని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చత్తీస్గఢ్ లో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని…

    Read more


  • నవంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు

    నవంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు

    రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి సంక్షేమ పథకాలకి సంబంధించి ఎప్పుడు ఏ పథకాన్ని అమలు చేయనున్నారో తెలుపుతూ ప్రతి ఏటా ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ క్యాలెండర్ లో పేర్కొన్నటువంటి పథకాల అమలుకు సంబంధించి మరియు వాటి తేదీలకు సంబంధించి ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ప్రతినెల ప్రభుత్వం మరో షెడ్యూల్ ని విడుదల చేస్తూ వస్తుంది. ప్రస్తుతం నవంబర్ నెలకి సంబంధించి ఏ ఏ సంక్షేమ పథకాలను అమలు చేయనున్నారు అనే…

    Read more


  • Download Aarogyasri Card : ఆరోగ్యశ్రీ కార్డు ను 2 నిమిషాల్లో ఇలా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోండి

    Download Aarogyasri Card : ఆరోగ్యశ్రీ కార్డు ను 2 నిమిషాల్లో ఇలా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోండి

    రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు ప్రభుత్వం ద్వారా అనుసంధానించబడినటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా మెరుగైన చికిత్స ఉచితంగా పొందాలంటే ఆరోగ్యశ్రీ కార్డు తప్పనిసరి. ఆరోగ్యశ్రీ కార్డును మీరు పోగొట్టుకున్న లేదా సరైన సమయానికి మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటివరకు మొత్తం 3118 రకముల చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందాలి అంటే తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి. కింది…

    Read more


  • జగనన్న చేదోడు అమౌంట్ పడ్డాయి. చెక్ చేయండి

    జగనన్న చేదోడు అమౌంట్ పడ్డాయి. చెక్ చేయండి

    , ,

    రాష్ట్ర వ్యాప్తంగా రజకులు నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి జగనన్న చేదోడు అమౌంటును వరుసుగా నాలుగో ఏడాది ముఖ్యమంత్రి గత నెల 19 న లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది.అయితే పలు కారణాల రీత్యా మరియు వరుస బ్యాంక్ సెలవుల కారణం చేత ఈసారి అమౌంట్ విడుదల కొంత ఆలస్యం అయింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం అందరి ఖాతాలో ప్రభుత్వం అమౌంట్ చేసినట్లు…

    Read more


  • LPG Gas Cylinder Price Hike : ఎల్​పీజీ గ్యాస్​ వినియోగదారులకు షాక్​​.. భారీగా పెరిగిన సిలిండర్​ ధరలు!

    LPG Gas Cylinder Price Hike : ఎల్​పీజీ గ్యాస్​ వినియోగదారులకు షాక్​​.. భారీగా పెరిగిన సిలిండర్​ ధరలు!

    LPG Gas Cylinder Price Hike In Telugu : కమర్షియల్ ఎల్​పీజీ​ గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్​. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (OMC) కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా 19 కేజీల ఎల్​పీజీ సిలిండర్​ ధరను రూ.101.50 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. పూర్తి వివరాలు మీ కోసం. భారత్‌లోని మెట్రోనగరాల్లో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్…

    Read more


  • ఏపీలో ఓటర్ల జాబితా విడుదల – మొత్తం ఎంతమంది ఓటర్లంటే?

    ఏపీలో ఓటర్ల జాబితా విడుదల – మొత్తం ఎంతమంది ఓటర్లంటే?

    ఆంధ్రప్రదేశ్‌ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచారు. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది. ఈసీ వెల్లడించిన జాబితా ప్రకారం..  2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్ట్ 30 వరకూ అన్ని స్థాయిల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునఃపరిశీలన…

    Read more


  • తెలంగాణ కాంగ్రెస్ సెకెండ్ లిస్ట్ విడుదల

    తెలంగాణ కాంగ్రెస్ సెకెండ్ లిస్ట్ విడుదల

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ రెండో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో ఇటీవల వేరే పార్టీకి వెళ్లి తిరిగి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా వరంగల్ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ వంటి ప్రముఖులు ఉన్నారు. T Congress – రెండవ అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఇదే సిర్పూర్‌ – రావి శ్రీనివాస్‌ అసిఫాబాద్‌ (ఎస్టీ) – అజ్మీరా శ్యామ్‌…

    Read more


  • Jagananna Pasu Arogya Suraksha Program – జగనన్న పశు ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం

    Jagananna Pasu Arogya Suraksha Program – జగనన్న పశు ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం జగనన్న పశు ఆరోగ్య సురక్ష క్యాంపు (Jagananna Pasu Aarogya Suraksha Camps – JPASC) అనే ప్రోగ్రామ్ ను త్వరలో ప్రారంభించనుంది. దానికి గాను ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద తిరుపతి, ఎన్టీఆర్ మరియు విజయనగరం జిల్లాలలో నవంబర్ నెలలో క్యాంపులను నిర్వహించనున్నారు. ఆ క్యాంపులు ఎలా జరగున్నాయి, అవసరమయ్యేవి ఏంటి , ఏ విధంగా చేయాలి…

    Read more


  • Aadhar biometric: ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ చేసుకోవాలా?.. ఇలా చేయండి..

    Aadhar biometric: ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ చేసుకోవాలా?.. ఇలా చేయండి..

    కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా.. ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్‌ కార్డు (Aadhaar) ఉండాల్సిందే. దాంతో పాటూ వేలిముద్రను కూడా నమోదు చేయాల్సిందే. అయితే ఇలా అవసరమున్న ప్రతి చోటా ఆధార్‌తో పాటు వేలిముద్ర వివరాలు ఇచ్చేస్తుంటాం. వీటినే అదునుగా తీసుకొని కేటుగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ మార్గాల ద్వారా వేలిముద్రలను సేకరించి నగదును కాజేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా…

    Read more


  • Train Ticket Transfer: రైలు టికెట్‌ క్యాన్సిల్‌ చేయకుండా వేరొకరికి బదిలీ చేసుకోవడం ఎలా?

    Train Ticket Transfer: రైలు టికెట్‌ క్యాన్సిల్‌ చేయకుండా వేరొకరికి బదిలీ చేసుకోవడం ఎలా?

    రైలు ప్రయాణానికి టికెట్‌ బుక్ చేసుకున్నా ఒక్కోసారి ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు టికెట్‌ రద్దు చేయాల్సి వస్తుంది. అందుకోసం చెల్లించిన మొత్తంలో కొంత కోల్పోవాల్సి వస్తుంది. అలా కాకుండా టికెట్‌ను అదే సమయంలో ప్రయాణించాల్సిన వేరొకరికి బదిలీ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ (Indian Railways) కల్పిస్తోంది. తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, కుమారుడు, కుమార్తె, భర్త, భార్య.. ఇలా సమీప కుటుంబ సభ్యుల పేరు మీద మాత్రమే టికెట్‌ను బదిలీ…

    Read more


  • Aadhar Camps: అక్టోబర్ నెలలో సచివాలయాల్లోఆధార్ క్యాంపులు

    Aadhar Camps: అక్టోబర్ నెలలో సచివాలయాల్లోఆధార్ క్యాంపులు

    UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,48,33,249 డాక్యుమెంట్ అప్‌డేట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్‌డేట్‌లను సాధించడానికి, ఆగస్టు 25, 26, 27 & 28 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. The following are District-wise Document update pendency Reports: ఆగష్టు నెల ఆధార్ క్యాంపులకు సంబంధించిన ఉత్తర్వులు సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్‌నెస్ కోసం…

    Read more


  • మీ ఆధార్‌ నంబర్‌తో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?

    మీ ఆధార్‌ నంబర్‌తో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?

    సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరాలు (Cyber Crime) కూడా ఎక్కువవుతున్నాయి. డిజిటల్‌ లావాదేవీలు (Digital Transactions) జరిపే క్రమంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. కీలకమైన సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కిపోతోంది. సాంకేతిక అంశాల్లో అనుభవం ఉన్నవారు కూడా కొన్నిసార్లు మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటున్న ఉదంతాలను చూస్తున్నాం. మరోవైపు వివిధ సర్వీసు ప్రొవైడర్లు ప్రకటిస్తున్న ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్‌కార్డులు తీసుకుంటున్నారు. కొన్నాళ్ల తర్వాత వాటిని మూలన పడేస్తున్నారు. దీనివల్ల కూడా సైబర్‌ నేరగాళ్లకు ఒక…

    Read more


  • జగనన్న చేదోడు అందిందా? లబ్ధిదారులు ఏమంటున్నారు STUDYBIZZ Poll

    జగనన్న చేదోడు అందిందా? లబ్ధిదారులు ఏమంటున్నారు STUDYBIZZ Poll

    జగనన్న చేదోడు నాల్గవ విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి అక్టోబర్ 19న బటన్ నొక్కి విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ పథకం [Jagananna Chedodu] ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు, నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే ఇప్పటికీ కొంతమందికి అమౌంట్ పడలేదు అని కొంతమంది రిపోర్టు చేస్తున్నారు. బ్యాంకులకు వారాంతపు సెలవులు మరియు దసరా పండుగ సెలవు…

    Read more


  • తెలంగాణలో ఆ పార్టీదే విజయం! తేల్చేసిన ప్రముఖ సర్వే

    తెలంగాణలో ఆ పార్టీదే విజయం! తేల్చేసిన ప్రముఖ సర్వే

    తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. కర్ణాటక ఫలితాలతో ఒక్కసారిగా తారుమారైన తెలంగాణ రాజకీయం నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. కాంగ్రెస్ కు పట్టం కట్టిన ప్రముఖ సర్వే దేశవ్యాప్తంగా తమ ఒపీనియన్ పోల్స్ వెల్లడించే ప్రముఖ సర్వే సంస్థల్లో ఇండియా టుడే సి ఓటర్ సర్వే ఒకటి. కర్ణాటక ఎన్నికల్లో కూడా ఈ సర్వే వెల్లడించిన ఫలితాలు చాలా వరకు మ్యాచ్ అవ్వడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో హోరాహోరీ తప్పదని…

    Read more


  • PM కిసాన్ డబ్బులు మీ ఖాతాలో ఇటీవల ఒకేసారి భారీగా జమ అయ్యాయా? కారణం ఇదే

    PM కిసాన్ డబ్బులు మీ ఖాతాలో ఇటీవల ఒకేసారి భారీగా జమ అయ్యాయా? కారణం ఇదే

    PM కిసాన్ సంబంధించి ఇటీవల చాలామందికి తమ ఖాతాలో వరుసగా భారీ అమౌంట్ జమ అయిందని పలువురు లబ్ధిదారులు తెలియజేస్తున్నారు. భారీగా జమ అయిన పిఎం కిసాన్ పెండింగ్ నిధులు పీఎం కిసాన్ తమకు గతంలో అందేదని అయితే తర్వాత కాలంలో కొన్ని విడతల తర్వాత ఆగిపోయిందని, ప్రస్తుతం సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో భారీగా అమౌంట్ వచ్చి చేరిందని అసలు ఈ అమౌంట్ pm kisan కి సంబంధించిన అమౌంట్ యేనా లేక వేరే ఏదైనా…

    Read more


  • గృహ లక్ష్మి పై హైకోర్టు స్టే, కారణం ఇదే

    గృహ లక్ష్మి పై హైకోర్టు స్టే, కారణం ఇదే

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకానికి సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకం అమలుపై స్టే కీలక ఉత్తర్వులు చారి విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజనేతురులకు తమ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం చేస్తున్నారని, ఆదివాసీ సేన ప్రధాన కార్యదర్శి సాయిబాబు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇందులో ఆయన గిరిజన ప్రాంతాల్లో ఐదో షెడ్యూల్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని…

    Read more


You cannot copy content of this page