–
రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్.సి, ఎస్.టి. బి.సి, మైనారిటీ, కౌలు రైతులు, RoFR (అటవీ), దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు “వైఎస్సార్ రైతు భరోసా” క్రింద ఏటా రూ. 13,500 రైతు భరోసా సహాయాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు…
Read more