–
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు భవన నిర్మాణ కార్మికుల పిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించే వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు షాది తోఫా పథకం ఈ ఏడాది రెండో త్రైమాసికం అమౌంట్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం అనగా జులై నుంచి సెప్టెంబరు మధ్య వివాహమైన 10,511 మంది లబ్ధిదారులకు ఈరోజు 81.64 కోట్ల మంది ఖాతాల్లోకి ఈరోజు బటన్ నొక్కి అమౌంట్ విడుదల చేయడం జరిగింది.…
Read more