Latest Posts

  • PM Kisan 15th Installment Status 2023 online

    PM Kisan 15th Installment Status 2023 online

    ,

    Pradhanmantri Kisan Samman Nidhi PM Kisan amount is scheduled to be released by hounorable Prime minister on 15th November 2023. PM Modi shall be releasing the funds into the accounts 8 crore farmers from khunti, jharkhand. PM Kisan 15th Installment Release Date and Time : 15th November 2023 at 11.30 am 15th Installment Amount: 2000…

    Read more


  • JVD Joint Account  FAQs – జగనన్న విద్య దీవెన జాయింట్ అకౌంట్ సందేహాలు – సమాధానాలు

    JVD Joint Account FAQs – జగనన్న విద్య దీవెన జాయింట్ అకౌంట్ సందేహాలు – సమాధానాలు

    Joint account ఎవరు చేయించుకోవాలి? SC community కి చెందిన విద్యార్థులకు మరియు 2022-23 విద్యా సంవత్సరం నందు final year పూర్తి అయిన విద్యార్థులకు జాయింట్ అకౌంట్ అవసరం లేదు. మిగిలిన విద్యార్థులు అందరూ కూడా జాయింట్ అకౌంట్ చేయించుకోవాలి. Breaking: Basis the requests from the students and parents cut off to open joint accounts has been extended till February 2024 As per the sources…

    Read more


  • Congress Guarantee Card Registration in Telangana

    Congress Guarantee Card Registration in Telangana

    Congress Party which had announced 6 guarantee schemes as part of its manifesto for Telangana state, has ensured the same shall be implemented within 100 days. Congress has already enabled the public register for these guarantee schemes through an online portal called abhaya hastham. People of Telangana can now register for the Congress Guarantee Card…

    Read more


  • వాలంటీర్లు Why Andhra Pradesh needs Jagan? సర్వేను చేయు విధానం , రిపోర్ట్

    వాలంటీర్లు Why Andhra Pradesh needs Jagan? సర్వేను చేయు విధానం , రిపోర్ట్

    Why Andhra Pradesh needs Jagan? సర్వేను వాలంటీర్లు Beneficiary Outreach Program (BOP) యాప్ లో చేయాల్సి ఉంటుంది. సచివాలయం లో  సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డు ఆవిష్కరణ పూర్తి అయినా మరుసటి రోజు నుంచి ఈ సర్వే ప్రారంభమవుతుంది. ప్రారంభించిన రోజు నుంచి వారం రోజులపాటు ఈ సర్వే వాలంటీర్లు చేయాల్సి ఉంటుంది. రోజుకు కేవలం 15 కుటుంబాలకు మాత్రమే సర్వే చెయ్యాలి. Why Andhra Pradesh needs Jagan ? వాలంటీర్లు సర్వే చేయు విధానము …

    Read more


  • JVD joint account : విద్యా దీవెన పై స్టూడెంట్స్ కి కీలక ఆదేశాలు, ఇకపై జాయింట్ బ్యాంక్ ఖాతా

    JVD joint account : విద్యా దీవెన పై స్టూడెంట్స్ కి కీలక ఆదేశాలు, ఇకపై జాయింట్ బ్యాంక్ ఖాతా

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటిఐ, డిప్లమా, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ , మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్నటువంటి వారికి ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విద్యా దీవెన మరియు వసతి దీవెన అమౌంట్ ను డీబీటీ పద్ధతిలో తల్లుల ఖాతాలో జమ చేస్తూ వస్తున్న ప్రభుత్వం,  ఇకపై స్టూడెంట్స్ తమ తల్లితో కలిసి ఓపెన్ చేసే జాయింట్ బ్యాంక్ ఖాతా లో జమ చేయాలని కీలక…

    Read more


  • Rythu Bharosa 2023-24 Payment Status check online -November 2023

    Rythu Bharosa 2023-24 Payment Status check online -November 2023

    ,

    Andhra Pradesh government has released second tranche of Rythu Bharosa 2023 payment for the financial year 2023-2024 to the accounts of eligible farmers in the state through direct benefit transfer DBT. On 7th November 2023 honorable chief minister of Andhra Pradesh, Jagan Mohan Reddy has released the funds for the fifth consecutive year. Total of…

    Read more


  • వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ పడలేదా? ఈసారి ఎంత పడుతుంది?

    వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ పడలేదా? ఈసారి ఎంత పడుతుంది?

    వైయస్సార్ రైతు భరోసా 2023 24 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పర్యటనలో భాగంగా ఏడవ తేదీన విడుదల చేయడం జరిగింది. అయితే అసలు రైతు భరోసా అమౌంట్ 4000 అని ప్రకటించిన విధంగా 4000 రైతుల ఖాతాలో పడతాయా? ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది? అమౌంట్ ఎవరికైనా పడిందా ఈ అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. PM KISAN…

    Read more


  • Display Of Welfare Schemes Boards Program – సంక్షేమ పథకాల బోర్డు ప్రదర్శన ప్రోగ్రాం పూర్తి సమాచారం

    Display Of Welfare Schemes Boards Program – సంక్షేమ పథకాల బోర్డు ప్రదర్శన ప్రోగ్రాం పూర్తి సమాచారం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత వరకు 2.4 లక్షల కోట్ల నగదును DBT విధానంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి మరియు 1.67 లక్షల కోట్లను Non DBT విధానంలో రాష్ట్రంలోని 91.10 శాతం కుటుంబాలకు అందించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకృత పరిపాలన అందించడం కోసం గానూ 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో మరియు  ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఇతర ప్రయోజనాలను పొందేలా వారిని ప్రేరంపించడం కోసం అర్హులైన…

    Read more


  • Rythu Bharosa 2023-24 : ఏపి లో రైతు భరోసా విడుదల, పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Rythu Bharosa 2023-24 : ఏపి లో రైతు భరోసా విడుదల, పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

    వరుసగా ఐదో సంవత్సరం వైయస్సార్ రైతు భరోసా రెండో విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పర్యటనలో భాగంగా విడుదల చేయడం జరిగింది. వైయస్సార్ రైతు భరోసా ఎంత అమౌంట్ జమ చేస్తారు వైయస్సార్ రైతు భరోసా రెండవ విడత లో భాగంగా ప్రతి ఏడాది ప్రభుత్వం నాలుగువేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరో…

    Read more


  • వైఎస్ఆర్ రైతు భరోసా అమౌంట్ విడుదల

    వైఎస్ఆర్ రైతు భరోసా అమౌంట్ విడుదల

    రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్.సి, ఎస్.టి. బి.సి, మైనారిటీ, కౌలు రైతులు, RoFR (అటవీ), దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు “వైఎస్సార్ రైతు భరోసా” క్రింద ఏటా రూ. 13,500 రైతు భరోసా సహాయాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు…

    Read more


  • RYTHU BHAROSA 2023-24 : రైతు భరోసా 4000 జమ, స్టేటస్ చెక్ చేయండి

    RYTHU BHAROSA 2023-24 : రైతు భరోసా 4000 జమ, స్టేటస్ చెక్ చేయండి

    గుడ్ న్యూస్, ఈ ఫిబ్రవరి 28 2024 న PM కిసాన్ ₹2000  విడుదల, మూడవ విడత కేవలం PM కిసాన్ మాత్రమే ఉంటుంది. Latest Update February 2024 రైతు భరోసా రెండో విడత అమౌంట్ విడుదల వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా కింద  ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతులకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయాన్ని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పర్యటన…

    Read more


  • Good News: 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ – మోది

    Good News: 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ – మోది

    దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ముందు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా అందిస్తున్నటువంటి ఉచిత బియ్యం పథకాన్ని మరో ఐదేళ్లపాటు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2020 నుంచి మూడేళ్ల పాటుగా అమలు చేస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించిన గడువు డిసెంబర్ 2023 తో ముగియనుండగా దీనిని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చత్తీస్గఢ్ లో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని…

    Read more


  • నవంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు

    నవంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు

    రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి సంక్షేమ పథకాలకి సంబంధించి ఎప్పుడు ఏ పథకాన్ని అమలు చేయనున్నారో తెలుపుతూ ప్రతి ఏటా ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ క్యాలెండర్ లో పేర్కొన్నటువంటి పథకాల అమలుకు సంబంధించి మరియు వాటి తేదీలకు సంబంధించి ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ప్రతినెల ప్రభుత్వం మరో షెడ్యూల్ ని విడుదల చేస్తూ వస్తుంది. ప్రస్తుతం నవంబర్ నెలకి సంబంధించి ఏ ఏ సంక్షేమ పథకాలను అమలు చేయనున్నారు అనే…

    Read more


  • Download Aarogyasri Card : ఆరోగ్యశ్రీ కార్డు ను 2 నిమిషాల్లో ఇలా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోండి

    Download Aarogyasri Card : ఆరోగ్యశ్రీ కార్డు ను 2 నిమిషాల్లో ఇలా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోండి

    రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు ప్రభుత్వం ద్వారా అనుసంధానించబడినటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా మెరుగైన చికిత్స ఉచితంగా పొందాలంటే ఆరోగ్యశ్రీ కార్డు తప్పనిసరి. ఆరోగ్యశ్రీ కార్డును మీరు పోగొట్టుకున్న లేదా సరైన సమయానికి మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటివరకు మొత్తం 3118 రకముల చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందాలి అంటే తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి. కింది…

    Read more


  • జగనన్న చేదోడు అమౌంట్ పడ్డాయి. చెక్ చేయండి

    జగనన్న చేదోడు అమౌంట్ పడ్డాయి. చెక్ చేయండి

    , ,

    రాష్ట్ర వ్యాప్తంగా రజకులు నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి జగనన్న చేదోడు అమౌంటును వరుసుగా నాలుగో ఏడాది ముఖ్యమంత్రి గత నెల 19 న లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది.అయితే పలు కారణాల రీత్యా మరియు వరుస బ్యాంక్ సెలవుల కారణం చేత ఈసారి అమౌంట్ విడుదల కొంత ఆలస్యం అయింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం అందరి ఖాతాలో ప్రభుత్వం అమౌంట్ చేసినట్లు…

    Read more


  • LPG Gas Cylinder Price Hike : ఎల్​పీజీ గ్యాస్​ వినియోగదారులకు షాక్​​.. భారీగా పెరిగిన సిలిండర్​ ధరలు!

    LPG Gas Cylinder Price Hike : ఎల్​పీజీ గ్యాస్​ వినియోగదారులకు షాక్​​.. భారీగా పెరిగిన సిలిండర్​ ధరలు!

    LPG Gas Cylinder Price Hike In Telugu : కమర్షియల్ ఎల్​పీజీ​ గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్​. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (OMC) కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా 19 కేజీల ఎల్​పీజీ సిలిండర్​ ధరను రూ.101.50 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. పూర్తి వివరాలు మీ కోసం. భారత్‌లోని మెట్రోనగరాల్లో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్…

    Read more


  • ఏపీలో ఓటర్ల జాబితా విడుదల – మొత్తం ఎంతమంది ఓటర్లంటే?

    ఏపీలో ఓటర్ల జాబితా విడుదల – మొత్తం ఎంతమంది ఓటర్లంటే?

    ఆంధ్రప్రదేశ్‌ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచారు. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది. ఈసీ వెల్లడించిన జాబితా ప్రకారం..  2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్ట్ 30 వరకూ అన్ని స్థాయిల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునఃపరిశీలన…

    Read more


  • తెలంగాణ కాంగ్రెస్ సెకెండ్ లిస్ట్ విడుదల

    తెలంగాణ కాంగ్రెస్ సెకెండ్ లిస్ట్ విడుదల

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ రెండో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో ఇటీవల వేరే పార్టీకి వెళ్లి తిరిగి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా వరంగల్ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ వంటి ప్రముఖులు ఉన్నారు. T Congress – రెండవ అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఇదే సిర్పూర్‌ – రావి శ్రీనివాస్‌ అసిఫాబాద్‌ (ఎస్టీ) – అజ్మీరా శ్యామ్‌…

    Read more


  • Jagananna Pasu Arogya Suraksha Program – జగనన్న పశు ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం

    Jagananna Pasu Arogya Suraksha Program – జగనన్న పశు ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం జగనన్న పశు ఆరోగ్య సురక్ష క్యాంపు (Jagananna Pasu Aarogya Suraksha Camps – JPASC) అనే ప్రోగ్రామ్ ను త్వరలో ప్రారంభించనుంది. దానికి గాను ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద తిరుపతి, ఎన్టీఆర్ మరియు విజయనగరం జిల్లాలలో నవంబర్ నెలలో క్యాంపులను నిర్వహించనున్నారు. ఆ క్యాంపులు ఎలా జరగున్నాయి, అవసరమయ్యేవి ఏంటి , ఏ విధంగా చేయాలి…

    Read more


  • Aadhar biometric: ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ చేసుకోవాలా?.. ఇలా చేయండి..

    Aadhar biometric: ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ చేసుకోవాలా?.. ఇలా చేయండి..

    కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా.. ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్‌ కార్డు (Aadhaar) ఉండాల్సిందే. దాంతో పాటూ వేలిముద్రను కూడా నమోదు చేయాల్సిందే. అయితే ఇలా అవసరమున్న ప్రతి చోటా ఆధార్‌తో పాటు వేలిముద్ర వివరాలు ఇచ్చేస్తుంటాం. వీటినే అదునుగా తీసుకొని కేటుగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ మార్గాల ద్వారా వేలిముద్రలను సేకరించి నగదును కాజేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా…

    Read more


  • Train Ticket Transfer: రైలు టికెట్‌ క్యాన్సిల్‌ చేయకుండా వేరొకరికి బదిలీ చేసుకోవడం ఎలా?

    Train Ticket Transfer: రైలు టికెట్‌ క్యాన్సిల్‌ చేయకుండా వేరొకరికి బదిలీ చేసుకోవడం ఎలా?

    రైలు ప్రయాణానికి టికెట్‌ బుక్ చేసుకున్నా ఒక్కోసారి ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు టికెట్‌ రద్దు చేయాల్సి వస్తుంది. అందుకోసం చెల్లించిన మొత్తంలో కొంత కోల్పోవాల్సి వస్తుంది. అలా కాకుండా టికెట్‌ను అదే సమయంలో ప్రయాణించాల్సిన వేరొకరికి బదిలీ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ (Indian Railways) కల్పిస్తోంది. తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, కుమారుడు, కుమార్తె, భర్త, భార్య.. ఇలా సమీప కుటుంబ సభ్యుల పేరు మీద మాత్రమే టికెట్‌ను బదిలీ…

    Read more


You cannot copy content of this page