Latest Posts

  • నోటరీ భూముల రిజిస్ట్రేషన్ పై హైకోర్టు స్టే

    నోటరీ భూముల రిజిస్ట్రేషన్ పై హైకోర్టు స్టే

    తెలంగాణలో నోటరీ భూముల రిజిస్ట్రేషన్ కి సంబంధించి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 26న జారీ చేసిన GO 84 ఉత్తర్వులను పై హైకోర్టు స్టే విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలో మూడు వేల గజాల లోపు ఉన్న నోటరీ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 84 ను జారీ చేయడం జరిగింది. పట్టణ ప్రాంతాలలో 125 గజాల వరకు నోటరీ స్థలాల క్రమబద్ధీకరణను ఉచితంగా, అంతకంటే ఎక్కువ ఉంటే స్టాంపు…

    Read more


  • త్వరలో ఇంటర్ విద్యార్థులకూ జగనన్న గోరుముద్ద

    త్వరలో ఇంటర్ విద్యార్థులకూ జగనన్న గోరుముద్ద

    ‘జగనన్న గోరుముద్ద‘ దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. ఈ పథకాన్ని పొరుగు రాష్ట్రాలు సైతం అనుసరిస్తుండటమే ఇందుకు నిదర్శనమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తోన్న ఈ పథకాన్ని త్వరలో ఇంటర్మీడియట్ కు వర్తింప చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా సోమ వారం పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స బదులిచ్చారు. సీఎం వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టాక…

    Read more


  • MUDRA Yojana: ఎలాంటి పుచికత్తు లేకుండా 10 లక్షల రుణం పొందండిలా

    MUDRA Yojana: ఎలాంటి పుచికత్తు లేకుండా 10 లక్షల రుణం పొందండిలా

    ప్రధానమంత్రి ముద్ర యోజన PMMY అనేది చిన్న సూక్ష్మ పరిశ్రమల ద్వారా వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారికి ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణ పథకం. ఈ పథకాన్ని ఏప్రిల్ 8 2015 న ప్రధానమంత్రి నరేంద్ర మో ప్రారంభించారు. ఎలాంటి కూచికత్తులు లేకుండా 10 లక్షల వరకు రుణం ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పెట్టినవారు సులభంగా 50 వేల నుంచి 10 లక్షల…

    Read more


  • PMJAY: ఈ కార్డ్ ఉంటే ఆరోగ్యశ్రీ లేకున్నా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా చికిత్స

    PMJAY: ఈ కార్డ్ ఉంటే ఆరోగ్యశ్రీ లేకున్నా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా చికిత్స

    ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనగా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే చాలు. నేరుగా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా చికిత్సను పొందవచ్చు. మరి ఏ హాస్పిటల్స్ లో ఈ చికిత్సను కచ్చితంగా అందిస్తారు? అదేవిధంగా ఈ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆరోగ్యశ్రీ లేకున్నా ఉచితంగా కార్పొరేట్ చికిత్స ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి…

    Read more


  • రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న ఆరోగ్య సురక్ష సర్వే..ఇప్పటి వరకు 28.87 లక్షల గృహాల్లో సర్వే

    రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న ఆరోగ్య సురక్ష సర్వే..ఇప్పటి వరకు 28.87 లక్షల గృహాల్లో సర్వే

    జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే ద్వారా పౌరులకు ఆరోగ్య పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే 28.87 లక్షల మంది పౌరులకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి ఆ ఇంట్లో వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం ప్రారంభించారు. కేవలం నాలుగు రోజుల్లోనే అంటే ఈ నెల 19వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 37,81,418 ఇళ్లలో సర్వే నిర్వహించారు. ఇందులో…

    Read more


  • Post office డిపాజిట్, సుకన్య సమృద్ధి లబ్ధిదారులకు ముఖ్య గమనిక

    Post office డిపాజిట్, సుకన్య సమృద్ధి లబ్ధిదారులకు ముఖ్య గమనిక

    పోస్ట్ ఆఫీస్ లో చిన్న మొత్తల పొదుపు చేస్తున్నటువంటి లబ్ధిదారులకు కీలక సూచనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. సెప్టెంబర్ 30లోగా ఆధార్ సీడింగ్ తప్పనిసరి పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన, పిపిఎఫ్ వంటి చిన్న మొత్తాలలో పొదుపు చేస్తున్న వినియోగదారులు ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఆధార్ గాని సమర్పించనట్లయితే అటువంటివారు సెప్టెంబర్ 30 లోగా పోస్ట్ ఆఫీస్ లో తమ ఆధార్ ను…

    Read more


  • Jagananna Chedodu 2023-24 – NBM Mapping

    Jagananna Chedodu 2023-24 – NBM Mapping

    చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, కొంతమంది లబ్ధిదారుల వివరాలు BOP app నందు verification చేసిన WEA/WWDS యొక్క NBM login నకు కాకుండా, Household mapping / వేరే సచివాలయం నకు సంబందించిన WEAs/WWDS యొక్క NBM login నకు కొన్ని applications forward అయ్యాయి అని కొంతమంది issue raise చేయడం జరిగింది. అయితే, ఇప్పుడు ఈ క్రింది నియమాలను పరిగణలోకి తీసుకొని, BOP app నందు verification చేసిన WEA/WWDS యొక్క…

    Read more


  • Vahana Mitra 2023 Release Date : వాహన మిత్ర అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    Vahana Mitra 2023 Release Date : వాహన మిత్ర అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    వైయస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో కొత్త దరఖాస్తులు మరియు వెరిఫికేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఏ ఈ పథకాన్ని ఆగస్టు 31న విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ వివిధ కారణాల చేత అమౌంట్ విడుదల…

    Read more


  • ఆయుష్మాన్ భవ తో మీ ఇంటి వద్దకే వైద్యం, కార్డుల జారీ

    ఆయుష్మాన్ భవ తో మీ ఇంటి వద్దకే వైద్యం, కార్డుల జారీ

    దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ పేరుతో ఆరోగ్య క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పక్షం రోజులపాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మెడికల్ కాలేజీల స్థాయిలలో ఆరోగ్య మేళా లను నిర్వహించనున్నారు. ఈ మేళాల ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు ఇవ్వడం, కార్డులు పంపిణీ వంటివి చేస్తారు.…

    Read more


  • అమ్మ ఒడి పెండింగ్ చెల్లింపులు జమ అయ్యాయి….చెక్ చేసుకోండి

    అమ్మ ఒడి పెండింగ్ చెల్లింపులు జమ అయ్యాయి….చెక్ చేసుకోండి

    రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ కూడా ఒకటి. నవరత్నల్లో భాగమే ఈ పథకం. ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేస్తుంది.పేద కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే మంచి లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. అమ్మఒడి స్కీమ్ కింద రాష్ట్రంలో…

    Read more


  • Emergency Alert : అని మీ ఫోన్ కి మెసేజ్ ఏమైనా వచ్చిందా అయితే ఈ డీటైల్స్ మీకోసమే

    Emergency Alert : అని మీ ఫోన్ కి మెసేజ్ ఏమైనా వచ్చిందా అయితే ఈ డీటైల్స్ మీకోసమే

    Emergency Alert : చాలా మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈరోజు తమ ఫోన్ లో అత్యవసర హెచ్చరికతో (Emergency Alert) కింది మెసేజ్ ను అందుకున్నారు. బిగ్గరగా బీప్‌ సౌండ్ తో సందేశాన్ని తమ స్క్రీన్ పైన పొందడం జరిగింది. ఇది అసలు ఏంటో, ఎందుకు వచ్చిందో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఒకే అని నొక్కితే ఏమవుతుంది అని కూడా ఆలోచించడం జరిగింది. కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే దీని గురించి ఎవరూ…

    Read more


  • మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైతే ఏపి లో ఏ సీట్లు మహిళలకు వెళ్తాయో తెలుసా?

    మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైతే ఏపి లో ఏ సీట్లు మహిళలకు వెళ్తాయో తెలుసా?

    మహిళా రిజర్వేషన్ బిల్లు ,( నారీశక్తి వందన్ అధిననియమ్ ) చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో తీసుకు వచ్చినటువంటి ఈ బిల్లు ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. లోక్ సభ లో దాదాపు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా సంపూర్ణ మద్దతు తో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సుమారు 33 ఏళ్ల పోరాటం తర్వాత పట్టాలెక్కనున్న మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ చట్టసభల్లో మహిళ ప్రాతినిధ్యాన్ని ఏ విధంగా మార్చనుందో…

    Read more


  • రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న ఆరోగ్య సురక్ష సర్వే..ఇప్పటి వరకు 18.81 లక్షల గృహాల్లో సర్వే

    రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న ఆరోగ్య సురక్ష సర్వే..ఇప్పటి వరకు 18.81 లక్షల గృహాల్లో సర్వే

    రాష్ట్రంలో “జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌వో), ఏఎన్‌ఎం,ఆశా వర్కర్‌లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్‌, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ వంటి విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం… ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటిని పరిష్కరించడానికి “జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా…

    Read more


  •  ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. ఏపీలో “జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం”పేరుతో కొత్త పథకం !

     ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. ఏపీలో “జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం”పేరుతో కొత్త పథకం !

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలకమైన బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం వివరాలు ఏపీ ప్రజలకు జగన్‌ సర్కార్‌ మరో తీపికబురు చెప్పింది. ఏపీలో “జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం”పేరుతో కొత్త పథకం తీసుకువచ్చింది. సచివాలయంలో ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా…

    Read more


  • Aadhaar Camps: సెప్టెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    Aadhaar Camps: సెప్టెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    , ,

    UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,49,05,892 డాక్యుమెంట్ అప్‌డేట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్‌డేట్‌లను సాధించడానికి, సెప్టెంబర్ 20, 21, 22 & 23 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Sno District Name DU pendency 1 Kakinada 14,69,310 2 SRIKAKULAM 12,86,887 3 Sri Sathya Sai 10,56,260 4 ANANTAPUR 10,47,792 5 EAST GODAVARI 9,10,863 6 Dr. B. R.…

    Read more


  • కాపు నేస్తం అమౌంట్ ఇంకా పడలేదా? ఈ వివరాలు చెక్ చేయండి

    కాపు నేస్తం అమౌంట్ ఇంకా పడలేదా? ఈ వివరాలు చెక్ చేయండి

    వైఎస్సార్ కాపు నేస్తం నాలుగో విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి గత శనివారం విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి మహిళలకు ఏటా 15 వేల రూపాయలు జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ తమ ఖాతాలో అమౌంట్ జమ కాలేదని పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమౌంట్ ఎందుకు పడలేదు, ఎప్పుడు పడుతుంది మరియు స్టేటస్ ఎలా చెక్ చేయాలి అనే…

    Read more


  • Congress Guarantee స్కీమ్స్ పై మీ ఒపీనియన్? ONLINE POLL

    Congress Guarantee స్కీమ్స్ పై మీ ఒపీనియన్? ONLINE POLL

    తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ పెద్దల అధ్యక్షతన జరిగిన తుక్కు గూడా సభలో ఆ పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ ప్రజలకు తమ అమలు చేయబోతున్నటువంటి గ్యారెంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ఎలా ఉన్నాయి? ప్రజల నుంచి ఎలాంటి ఒపీనియన్ ఉంది అని అంశాలను తెలుసుకునేందుకు ఈ పేజ్ చివర్లో online poll నిర్వహిస్తున్నాము. మీ…

    Read more


  • త్వరలో రెండో దశ భూ హక్కు పత్రాల పంపిణీ

    త్వరలో రెండో దశ భూ హక్కు పత్రాల పంపిణీ

    రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే పూర్తయిన రెండో దశలోని 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాల పంపిణీని రెవెన్యూ శాఖ ప్రారంభించింది. మొదటి దశ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 7.50 లక్షలకు పైగా భూ హక్కు పత్రాలను ఇప్పటికే రైతులకు అందించారు. ఇప్పుడు రెండో దశలోని 2 వేల గ్రామాల్లో సర్వే చివరి దశకు చేరుకోవడంతో ఆ గ్రామాల్లోని రైతులకు విడతల వారీగా భూ హక్కు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.…

    Read more


  • Congress 6 Guarantee : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్స్ ఇవే

    Congress 6 Guarantee : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్స్ ఇవే

    తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తాము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజున ఈ ఆరు గ్యారెంటీ ల పైన కూడా సీఎం సంతకం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. Guarantee Scheme 1 : Mahalakshmi – మహాలక్ష్మీ పథకం మహిళల కోసం ఉద్దేశించబడిన మహాలక్ష్మి పథకం : ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు ప్రతి…

    Read more


  • PM Vishwakarma Launched: చేతివృత్తుల వారికి గుడ్ న్యూస్, పీఎం విశ్వకర్మ ప్రారంభించిన ప్రధాని

    PM Vishwakarma Launched: చేతివృత్తుల వారికి గుడ్ న్యూస్, పీఎం విశ్వకర్మ ప్రారంభించిన ప్రధాని

    దేశవ్యాప్తంగా చేతి వృత్తులు మరియు సంప్రదాయ కులవృత్తులు చేసుకుంటూ వాటిపైనే జీవిస్తున్నటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీఎం విశ్వకర్మ యోజన [PM Vishwakarma Yojana] పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఒడిశా నుంచి PM విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని ఒడిశా లో జరిగినటువంటి PM విశ్వకర్మ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మోడీ హాజరయ్యారు.సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి జయంతిని పురస్కరించుకొని ప్రధాని ఈ కార్యక్రమానికి పచ్చ…

    Read more


  • Kapu Nestham 2023-24 : వైయస్సార్ కాపు నేస్తం అమౌంట్ విడుదల, స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Kapu Nestham 2023-24 : వైయస్సార్ కాపు నేస్తం అమౌంట్ విడుదల, స్టేటస్ ఇలా చెక్ చేయండి

    రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు సంబంధించిన వారికి ప్రతి ఏటా అందిస్తున్నటువంటి 15వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి వరుసగా నాలుగో ఏడాది వైయస్సార్ కాపు నేస్తం అమౌంట్ ఈరోజు ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేయడం జరుగింది. 3,57,844 మంది మహిళల ఖాతాలో 15 వేలు జమ రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది మహిళలకు 15 వేల చప్పున 536.77 కోట్ల రూపాయలను…

    Read more


You cannot copy content of this page