Latest Posts

  •  ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. ఏపీలో “జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం”పేరుతో కొత్త పథకం !

     ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. ఏపీలో “జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం”పేరుతో కొత్త పథకం !

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలకమైన బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం వివరాలు ఏపీ ప్రజలకు జగన్‌ సర్కార్‌ మరో తీపికబురు చెప్పింది. ఏపీలో “జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం”పేరుతో కొత్త పథకం తీసుకువచ్చింది. సచివాలయంలో ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా…

    Read more


  • Aadhaar Camps: సెప్టెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    Aadhaar Camps: సెప్టెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    , ,

    UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,49,05,892 డాక్యుమెంట్ అప్‌డేట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్‌డేట్‌లను సాధించడానికి, సెప్టెంబర్ 20, 21, 22 & 23 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Sno District Name DU pendency 1 Kakinada 14,69,310 2 SRIKAKULAM 12,86,887 3 Sri Sathya Sai 10,56,260 4 ANANTAPUR 10,47,792 5 EAST GODAVARI 9,10,863 6 Dr. B. R.…

    Read more


  • కాపు నేస్తం అమౌంట్ ఇంకా పడలేదా? ఈ వివరాలు చెక్ చేయండి

    కాపు నేస్తం అమౌంట్ ఇంకా పడలేదా? ఈ వివరాలు చెక్ చేయండి

    వైఎస్సార్ కాపు నేస్తం నాలుగో విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి గత శనివారం విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి మహిళలకు ఏటా 15 వేల రూపాయలు జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ తమ ఖాతాలో అమౌంట్ జమ కాలేదని పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమౌంట్ ఎందుకు పడలేదు, ఎప్పుడు పడుతుంది మరియు స్టేటస్ ఎలా చెక్ చేయాలి అనే…

    Read more


  • Congress Guarantee స్కీమ్స్ పై మీ ఒపీనియన్? ONLINE POLL

    Congress Guarantee స్కీమ్స్ పై మీ ఒపీనియన్? ONLINE POLL

    తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ పెద్దల అధ్యక్షతన జరిగిన తుక్కు గూడా సభలో ఆ పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ ప్రజలకు తమ అమలు చేయబోతున్నటువంటి గ్యారెంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ఎలా ఉన్నాయి? ప్రజల నుంచి ఎలాంటి ఒపీనియన్ ఉంది అని అంశాలను తెలుసుకునేందుకు ఈ పేజ్ చివర్లో online poll నిర్వహిస్తున్నాము. మీ…

    Read more


  • త్వరలో రెండో దశ భూ హక్కు పత్రాల పంపిణీ

    త్వరలో రెండో దశ భూ హక్కు పత్రాల పంపిణీ

    రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే పూర్తయిన రెండో దశలోని 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాల పంపిణీని రెవెన్యూ శాఖ ప్రారంభించింది. మొదటి దశ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 7.50 లక్షలకు పైగా భూ హక్కు పత్రాలను ఇప్పటికే రైతులకు అందించారు. ఇప్పుడు రెండో దశలోని 2 వేల గ్రామాల్లో సర్వే చివరి దశకు చేరుకోవడంతో ఆ గ్రామాల్లోని రైతులకు విడతల వారీగా భూ హక్కు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.…

    Read more


  • Congress 6 Guarantee : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్స్ ఇవే

    Congress 6 Guarantee : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్స్ ఇవే

    తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తాము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజున ఈ ఆరు గ్యారెంటీ ల పైన కూడా సీఎం సంతకం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. Guarantee Scheme 1 : Mahalakshmi – మహాలక్ష్మీ పథకం మహిళల కోసం ఉద్దేశించబడిన మహాలక్ష్మి పథకం : ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు ప్రతి…

    Read more


  • PM Vishwakarma Launched: చేతివృత్తుల వారికి గుడ్ న్యూస్, పీఎం విశ్వకర్మ ప్రారంభించిన ప్రధాని

    PM Vishwakarma Launched: చేతివృత్తుల వారికి గుడ్ న్యూస్, పీఎం విశ్వకర్మ ప్రారంభించిన ప్రధాని

    దేశవ్యాప్తంగా చేతి వృత్తులు మరియు సంప్రదాయ కులవృత్తులు చేసుకుంటూ వాటిపైనే జీవిస్తున్నటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీఎం విశ్వకర్మ యోజన [PM Vishwakarma Yojana] పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఒడిశా నుంచి PM విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని ఒడిశా లో జరిగినటువంటి PM విశ్వకర్మ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మోడీ హాజరయ్యారు.సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి జయంతిని పురస్కరించుకొని ప్రధాని ఈ కార్యక్రమానికి పచ్చ…

    Read more


  • Kapu Nestham 2023-24 : వైయస్సార్ కాపు నేస్తం అమౌంట్ విడుదల, స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Kapu Nestham 2023-24 : వైయస్సార్ కాపు నేస్తం అమౌంట్ విడుదల, స్టేటస్ ఇలా చెక్ చేయండి

    రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు సంబంధించిన వారికి ప్రతి ఏటా అందిస్తున్నటువంటి 15వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి వరుసగా నాలుగో ఏడాది వైయస్సార్ కాపు నేస్తం అమౌంట్ ఈరోజు ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేయడం జరుగింది. 3,57,844 మంది మహిళల ఖాతాలో 15 వేలు జమ రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది మహిళలకు 15 వేల చప్పున 536.77 కోట్ల రూపాయలను…

    Read more


  • ఇకపై తెలంగాణ స్కూల్స్ లో అల్పాహారం, పూర్తి మెనూ ఇదే

    ఇకపై తెలంగాణ స్కూల్స్ లో అల్పాహారం, పూర్తి మెనూ ఇదే

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై ఒకటి నుంచి 10వ తరగతి చదివేటటువంటి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తో పాటు అల్పాహారం కూడా అందించనుంది. ముఖ్యమంత్రి అల్పాహార పథకం – CM breakfast scheme కి శ్రీకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అధికారుల బృందం తమిళనాడు రాష్ట్రంలో అందిస్తున్నటువంటి అల్పాహార పథకాన్ని అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్రంలో సందర్శించడం జరిగింది. అక్కడ ఇప్పటికే అమలవుతున్నటువంటి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ చేసినటువంటి…

    Read more


  • Jagananna Aarogya Suraksha Volunteer Works – జగనన్న ఆరోగ్య సురక్ష వాలంటీర్ల విధులు

    Jagananna Aarogya Suraksha Volunteer Works – జగనన్న ఆరోగ్య సురక్ష వాలంటీర్ల విధులు

    జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంకు సంబంధించి వాలంటీర్ తన క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని వైద్య క్యాంపు జరగడానికి ముందు రెండు సార్లు సర్వే చెయ్యాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే, క్యాంపుకు 15 రోజుల ముందు, పట్టణ ప్రాంతాల్లో అయితే, క్యాంపుకు 20 రోజుల ముందు మొదటి సారి సందర్సించాలి. క్యాంపుకు 7 రోజుల ముందు రెండవసారి సందర్శించాలి. ఆయా రెండు విడతలోను సిటిజెన్స్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత వాలంటీర్ సంబంధిత హౌస్…

    Read more


  • Kapu Nestham 2023-24 Release Date : వైఎస్ఆర్ కాపు నేస్తం అమౌంట్ తేదీ ఖరారు

    Kapu Nestham 2023-24 Release Date : వైఎస్ఆర్ కాపు నేస్తం అమౌంట్ తేదీ ఖరారు

    ఏపీలో కాపు మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్. నేడు కాపు నేస్తం పథకం (Kapu Nestham Scheme)లో నగదును ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెల 16న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ (Ys Jagan) చేతుల మీదుగా అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తారు. సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి.. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన వారికి ఆర్థిక సాయం…

    Read more


  • చేదోడు లేబర్ సర్టిఫికేట్ లేదా shop establishment సర్టిఫికేట్ ఇలా పొందండి

    చేదోడు లేబర్ సర్టిఫికేట్ లేదా shop establishment సర్టిఫికేట్ ఇలా పొందండి

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న చేదోడు పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని వెల్లడించింది. జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఇప్పటికే షాప్ ఉండి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయినటువంటి వారు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నటువంటి వారు లేబర్ సర్టిఫికెట్ లేదా షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు నాయి బ్రాహ్మణులు మరియు ట్రైలర్లకు రాష్ట్ర ప్రభుత్వం…

    Read more


  • డా॥ వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందటం ఎలా ?

    డా॥ వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందటం ఎలా ?

    మీకు ఆరోగ్య సమస్య ఎదురైనా, దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురైనా డా॥ వై. యస్. ఆర్. ఆరోగ్యశ్రీ లో ఉచిత వైద్యం పొందటం ఇప్పుడు మరింత సులభం ఈ దిగువన తెలియజేసిన రకరకాల పద్ధతుల ద్వారా సంబంధిత ఆసుపత్రుల లో చేరి ఉచిత వైద్యం పొందవచ్చు. 104 కాల్ సెంటర్ ద్వారా మీ ఇంటి నుండే 104 కాల్ చేసి మీ ఆరోగ్య సమస్యను వివరించండి. వెంటనే కాల్ సెంటర్ అధికారి మీ వివరాలను నమోదు చేసుకుని, మీకు…

    Read more


  • వైఎస్సార్ వాహన మిత్ర తుది అర్హుల జాబితా విడుదల, చెక్ చేయండి

    వైఎస్సార్ వాహన మిత్ర తుది అర్హుల జాబితా విడుదల, చెక్ చేయండి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో, ట్యాక్సీ మరియు మ్యక్సి క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్..ఈ నెలాఖరు లో విడుదల కానున్న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించి అర్హుల తుది జాబితా ను ప్రభుత్వం విడుదల చేసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ వాహన మిత్ర దరఖాస్తులను ప్రభుత్వం ఆగస్ట్ 7 వరకు స్వీకరించడం జరిగింది. పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ ఆగస్ట్ 9 నాటికి ముగించింది. వైఎస్సార్ వాహన మిత్ర Eligible/Ineligible లిస్ట్ వైఎస్సార్ వాహన…

    Read more


  • Rythu Bharosa: రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్లు ప్రారంభం

    Rythu Bharosa: రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్లు ప్రారంభం

    రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా అర్హత సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతించింది. అర్హులైన రైతులు తమ ఆధార్ జిరాక్స్ , 1బి జిరాక్స్ తో మీ దగ్గరలో ఉండే రైతు భరోసా కేంద్రంలో సంప్రదించవచ్చు. అంతే కాకుండా ఏ కుటుంబంలో అయితే రైతు భరోసా పొందే లబ్ధిదారుడు మరణిస్తారో అటువంటి వారి spouse /legal heir [డెత్ అయిన వారి…

    Read more


  • ఈ నెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే

    ఈ నెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష [Jagananna Aarogya Suraksha] అనే కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఈనెల 30 న లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం పూర్తి వివరాలతో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వివరాలతో అవసరమైన వారికి హెల్త్ క్యాంపులను రాష్ట్ర ప్రభుత్వం…

    Read more


  • త్వరలో రెండో దశ మైనారిటీ బంధు, రూ.లక్ష సాయం

    త్వరలో రెండో దశ మైనారిటీ బంధు, రూ.లక్ష సాయం

    నిరుపేద మైనార్టీలకు రూ.లక్ష సాయాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. త్వరలోనే రెండో దశ పంపిణీని ప్రారంభించనుంది. ఇందుకోసం రూ.153 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారి 120 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి.. రెండో దశ పంపిణీని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తొలి దశలో 10వేల మందికి ఆగస్టు 19న రూ.లక్ష చొప్పున అందించిన సంగతి తెలిసిందే. Minority Bandhu second phase to begin shortly…

    Read more


  • Sovereign Gold Bond: గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడికి అప్లికేషన్స్  ప్రారంభం

    Sovereign Gold Bond: గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడికి అప్లికేషన్స్ ప్రారంభం

    సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGBలు) అనేవి బంగారం లో పెట్టుబడి పెట్టే వారికి  ప్రభుత్వం జారీ చేసేటటువంటి సెక్యూరిటీస్. సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) పథకాన్ని మొదటిసారిగా భారత ప్రభుత్వం (GOI) అక్టోబర్ 30, 2015న ప్రారంభించింది. ఈ బాండ్స్ ను 2023-24 ఏడాదికి గాను సీరీస్ 2 లో భాగంగా మరోసారి కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 11 నుంచి కొనుగోలు కి అనుమతి ప్రతి ఆర్థిక సంవత్సరం మాదిరి గానే ఈ ఆర్థిక…

    Read more


  • పీఎం విశ్వ కర్మ కోసం 2.5 లక్షల మంది నమోదుకు చర్యలు

    పీఎం విశ్వ కర్మ కోసం 2.5 లక్షల మంది నమోదుకు చర్యలు

    కేంద్రం ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్న ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకంలో రాష్ట్రంలో తొలి ఏడాదిలో 2.5 లక్షల మందిచేతివృత్తిదారులను నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్) డాక్టర్ జవహర్రెడ్డి ఆదేశించారు. ఆయన శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖలపై సమీక్ష జరిపారు. సీఎస్ మాట్లాడుతూ ఈ పథకానికి వడ్రంగి, కమ్మరి, తాళాల మరమ్మతు చేసేవారు, శిల్ప కళాకారులు, స్వర్ణకారులు, కుమ్మరి, చెప్పులు కుట్టేవారు, తాపీ, బుట్ట, చాప,చీపుర్లు,…

    Read more


  • ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం… ముమ్మరంగా ఏర్పాట్లు

    ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం… ముమ్మరంగా ఏర్పాట్లు

    వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వంటి విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటిని పరిష్కరిం చడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష‘ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం కోసం ఆరోగ్య శాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజయవంతంగా నిర్వహిచిన…

    Read more


  • Jagananna Chedodu 2023 – జగనన్న చేదోడు 2023-24 సమాచారం

    Jagananna Chedodu 2023 – జగనన్న చేదోడు 2023-24 సమాచారం

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని టైలర్లు, రజకులు(చాకలి వారు) మరియు నాయి బ్రాహ్మణుల ఆర్థిక సహాయం కోసం జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏటా పదివేల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ అమౌంట్ ద్వారా లబ్ధిదారులు తమ ఆదాయ వనరు మరియు పని స్థాపనను పెంచుకోవడానికి సాధనాలు పరికరాలు మరియు ఇతర అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం వారి పెట్టుబడి అవసరాలను తీర్చడానికి సహాయం చేస్తుంది.…

    Read more


You cannot copy content of this page