Latest Posts

  • AP SC Corporation Loans – How to Apply For AP SC Corporation loans 2025 Online Process

    AP SC Corporation Loans – How to Apply For AP SC Corporation loans 2025 Online Process

    AP SC Corporation Loans: ఎస్సీల స్వయం ఉపాధి కల్ప నకు రాయితీ రుణాల మంజూరు పథకానికి సాంఘిక సంక్షేమ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సేవా, రవాణా, వ్యవసాయ రంగాల్లో ఉపాధి కల్పనకు రాయితీ రుణాలు మంజూరు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ పథకానికి ఈ నెల 11 నుంచి వచ్చే నెల 10 వరకు దర ఖాస్తులు స్వీకరించనుంది. రూ. 3 లక్షలు మొదలు రూ. 10 లక్షలకుపైబడి వ్యయంతో యూనిట్ ఏర్పాటుకు సహ కారం…

    Read more


  • AP Cabinet Meeting : జర్నలిస్ట్‌లకు తీపికబురు

    AP Cabinet Meeting : జర్నలిస్ట్‌లకు తీపికబురు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు మంచి సమాచారం లభించనుంది. ఏపీ స్టేట్ మీడియా అక్రిడేషన్ రూల్స్-2025 నిబంధనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి డ్రోన్ టెక్నాలజీ విభజన, బార్ లైసెన్స్‌ రూల్స్ మార్పులు, కొత్త పోర్టుల ఏర్పాటుకు అనుమతి లభించాయి. డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ భేటీలో ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను విడదీసి (డీమెర్జ్‌ చేసి)…

    Read more


  • April 2025 Aadhar Camps in Sachivalayam: ఏప్రిల్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    April 2025 Aadhar Camps in Sachivalayam: ఏప్రిల్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    ఆధార్ కార్డు లేనివారికి ఆధార్ కార్డుల సమస్యలు ఉన్నవారికి శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం April 2025 Aadhaar Special Camps Schedule విడుదల చేయడం జరిగింది . దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది అసలు ఈ ఆధార్ డ్రైవ్ లేదా క్యాంపు ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది ?, ఏ సర్వీసులు చేస్తారు ?,  సర్వీస్ ఫీజు ఎంత ఉంటుంది ?,  అప్లికేషన్ ఫారాలు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ? ఇలా పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. Aadhaar Camps…

    Read more


  • ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్…మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు

    ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్…మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏటీఎం కార్డు సైజులో ఉండే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులో క్యూఆర్‌ కోడ్‌, ఇతర సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయని నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ సహా…

    Read more


  • April 2025 Month NTR Bharosa Pension Guidelines – ఏప్రిల్ 1 నుంచి రెండు కొత్త రూల్స్, విధి విధానాలు జారీ

    April 2025 Month NTR Bharosa Pension Guidelines – ఏప్రిల్ 1 నుంచి రెండు కొత్త రూల్స్, విధి విధానాలు జారీ

    April 2025 Month NTR Bharosa Pension Guidelines: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారు పింఛను తీసుకోవడానికి ప్రతి నెలా ఊరికి రావాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1 నుంచి దివ్యాంగ విద్యార్థుల పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ…

    Read more


  • వచ్చే వారం నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్ పునఃప్రారంభం

    వచ్చే వారం నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్ పునఃప్రారంభం

    వైకల్య ధ్రువపత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచిపునఃప్రారంభిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వచ్చే నెల 4 నుంచి స్లాట్ బుకింగ్,8వ తేదీ నుంచి వైద్య పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో అక్రమమార్గాల్లో పొందిన ధ్రువీకరణ పత్రాలతో దివ్యాంగుల పింఛను పొందుతున్నవారు రాష్ట్రవ్యాప్తంగాభారీగా ఉన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కొత్తవారికి వైద్య పరీక్షల నిర్వహణను గత జనవరి నుంచి తాత్కాలికంగా నిలిపేసింది. దివ్యాంగ సంఘాల విజ్ఞప్తి మేరకు సదరం ద్వారా…

    Read more


  • స్కూళ్లు ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకం

    స్కూళ్లు ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల అమలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 9 నెలల్లో వరుసగా అమలు చేస్తూ వస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రూ.4 వేలు పింఛన్‌ లేదని.. ఏపీలో మాతమ్రే ఇస్తున్నామన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దివ్యాంగులకు పింఛన్‌ రూ.6 వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే దీపం-2 కింద ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నామని.. చెత్త పన్నును…

    Read more


  • AP Ration Card Holders eKYC Complete Process

    AP Ration Card Holders eKYC Complete Process

    AP Ration Card Holders EKYC:  AP Ration Cards లో మీ పేరు ఉన్నా, అందరికి AP Ration Card eKYC అయ్యి ఉంటేనే మీకు ఇక రేషన్ బియ్యం మరియు రేషన్ సరుకులు ఇస్తారు . AP వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైతే Ration Card పై రేషన్ బియ్యం మరియు రేషన్ సరుకులు తీసుకుంటున్నారో వారికి అలర్ట్. AP Ration Card లో AP Ration Card eKYC అవ్వని వారికి రేషన్ ఆగిపోనుంది .  AP లో ప్రతి నెలా ప్రభుత్వం AP Ration Rice , ఇతర Ration Grocery పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. AP…

    Read more


  • ఏపీలో విద్యార్థులకు సూపర్ న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ

    ఏపీలో విద్యార్థులకు సూపర్ న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ

    ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్ని విడుదల చేసింది. ఈ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌కు సంబంధించి రూ.600 కోట్లు విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. త్వరలోనే మిగిలిన రూ.400 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని.. ప్రభుత్వం మరోసారి విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు చెల్లించడంలో నిబద్ధతను నిరూపించుకుందన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇప్పటికే…

    Read more


  • నిరుద్యోగులకు 4 లక్షలు, రాజీవ్ యువ వికాసం ప్రారంభం

    నిరుద్యోగులకు 4 లక్షలు, రాజీవ్ యువ వికాసం ప్రారంభం

    , ,

    రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం నుంచి లాంచనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల కోసం తీసుకువచ్చినటువంటి ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం.. 50వేల నుంచి పది లక్షల సహాయం – Rajeev Yuva Vikasam Eligibility and Benefits రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు మూడు క్యాటగిరీలలో రుణం వినిపించడం జరుగుతుంది. రాష్ట్రంలో…

    Read more


  • March Month Aadhar Camps: మార్చి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    March Month Aadhar Camps: మార్చి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 8.53 లక్షల మంది చిన్నారుల కోసం ఈ నెల మార్చి 19,20,21,22 మరియు 25,26,27,28 తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19 నుండి 22 వరకు మరియు 25 నుండి 28 వరకు అన్ని జిల్లాల్లోని సచివాలయాలు/ అంగన్వాడీ…

    Read more


  • గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు లబ్ధి… ప్రభుత్వం కీలక ప్రకటన!

    గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు లబ్ధి… ప్రభుత్వం కీలక ప్రకటన!

    గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు లబ్ధి చేకూరుస్తోందని, దీనిని వినియోగించుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ, పట్టణ) 1.0 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 09 విడుదల చేసిందన్నారు. బుధవారం కలెక్టర్‌ లక్ష్మీశ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి కలెక్టరేట్‌ వీడియో…

    Read more


  • రేషన్‌ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌..! వచ్చే నెల నుంచి కంది పప్పు పంపిణీ

    రేషన్‌ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌..! వచ్చే నెల నుంచి కంది పప్పు పంపిణీ

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నుండి తెల్ల రేషన్ కార్డుదారులకు కంది పప్పు పంపిణీని పునఃప్రారంభించనుంది. గత కొన్ని నెలలుగా కందిపప్పు సరఫరాలో కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్‌లో కందిపప్పు ధరలు అధికంగా ఉండటం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కందిపప్పును సరఫరా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. వచ్చే నెల అంటే.. ఏప్రిల్‌ నుంచి వారికి గతంలో ఇచ్చినట్లే…

    Read more


  • AP BC Corporation loans – How to Apply For AP Corporation loans 2025 Online Process

    AP BC Corporation loans – How to Apply For AP Corporation loans 2025 Online Process

    AP Corporation Loans 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన కులాలకు బీసీ కార్పొరేషన్ లోన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ లోన్లకు సంబంధించి AP OBMMS Web Site లో Online Application కు Option ఓపెన్ అయ్యింది . BC / EWS / OC Caste కు చెందిన Male & Female అందరు Apply చేసుకోవచ్చు. Apply చేసుకోవటానికి ఎటువంటి Application Fee లేదు..పూర్తిగా ఉచితం . AP Corporation Loans Apply చేసుకోవాటికి ఎవరికి వారు సొంతంగా AP OBMMS Site లో లేదా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లో లేదా మీయొక్క Grama Ward Sachivalayams నందు  AP Corporation…

    Read more


  • స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర ఉద్యమంలో ఊరేగింపుకు ప్రజలను చైతన్య పరచేందుకు 50 నినాదాలు

    స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర ఉద్యమంలో ఊరేగింపుకు ప్రజలను చైతన్య పరచేందుకు 50 నినాదాలు

    స్వచ్ఛత కోసం నినాదాలు: 1. స్వచ్ఛ ఆంధ్ర – స్వస్థ ఆంధ్ర!2. స్వచ్ఛతే ఆరోగ్యానికి బాట!3. శుభ్రంగా ఉండు – ఆరోగ్యంగా బ్రతుకు!4. మన ఊరు మన బాధ్యత – పరిశుభ్రతే మన లక్ష్యం!5. చెత్త తగ్గించు – ప్రకృతిని రక్షించు!6. పరిశుభ్రతతో ప్రకృతికి ఘనత!7. మన ఊరు మెరుగుదల – పరిశుభ్రతే ఆవశ్యకత!8. మురికి కన్నా ,శుభ్రత మిన్న!9. ఊరు శుభ్రంగా ఉంచుదాం – ఆరోగ్యంగా బ్రతికేద్దాం!10. పర్యావరణ పరిశుభ్రత – ప్రగతికి మార్గం! పర్యావరణ…

    Read more


  • ఏపీ ఇంటర్ రానున్న మార్పులు

    ఏపీ ఇంటర్ రానున్న మార్పులు

    ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా జరుగుతున్న కసరత్తు మేరకు తాజాగా ఇంటర్మీడియట్‌ విద్యలో పలు కీలక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఏప్రిల్‌ నుంచే అడ్మిషన్లు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో 2025-26 విద్య సంవత్సరం నుంచి జూన్‌ 1వ తేదికి బదులుగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. 2026లో పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరిలో, ప్రధమ సంవత్సరం అడ్మిషన్లు ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి ప్రారంభించాలని…

    Read more


  • రేషన్ కార్డుల్లో పెను మార్పులు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

    రేషన్ కార్డుల్లో పెను మార్పులు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

    రేషన్ కార్డు జారీ లలో మార్పులు చేస్తున్నట్టు పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. ఇకపై రేషన్ కార్డులు రెండు రకాలుగా ఉంటాయని తెలిపారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి బిపిఎల్ కార్డులు, ఎగువన ఉన్న వారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్టు పేర్కొన్నారు ట్రై కలర్ లో బిపిఎల్ కార్డులను, గ్రీన్ కలర్ లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రెండు…

    Read more


  • List of Zonal and District In-charge officers – జిల్లాకో ప్రత్యేక అధికారి

    List of Zonal and District In-charge officers – జిల్లాకో ప్రత్యేక అధికారి

    List of Zonal and District In-charge officers: SI.No District Name District In-charge Officer Zonal In-charge Officer 1 Srikakulam Shashi Bhushan Kumar, IAS B. Rajsekhar, I.A.S 2 Vizianagram Babu.A, I.A.S 3 Parvathipuram  Manyam Dr. Narayana Bharath Gupta, I.A.S 4 Anakapalli Girisha P.S, I.A.S 5 Visakhapatnam Bhaskar Katamneni, I.A.S 6 ASR Mudavatu.M.Nayak, I.A.S 7 East Godavari Pravin…

    Read more


  • రేపటి నుంచి రబీ ఈ-క్రాప్ ముసాయిదాపై గ్రామ సభలు

    రేపటి నుంచి రబీ ఈ-క్రాప్ ముసాయిదాపై గ్రామ సభలు

    రబీ సాగుకు సంబంధించి రైతుల ఈ-క్రాప్ నమోదు ముగిసింది. ముసాయిదా జాబితాను సోమవారం [10-03-2025] నుంచి రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించనున్నాం అని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు. సామాజిక తనిఖీలో భాగంగా ముసాయిదాపై గ్రామ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యంతరాలు గ్రామ సభల్లో తెలియజేస్తే.. రైతులు ధ్రువీకరించిన వివరాలతో జాబితాలో మార్పు, చేర్పులు చేస్తామన్నారు. తుది జాబితాను ఈ నెల 22న విడుదల చేస్తామని ఆయన వివరించారు.

    Read more


  • AP Household Data: ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు హౌస్ హోల్డ్ డేటా నమోదు

    AP Household Data: ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు హౌస్ హోల్డ్ డేటా నమోదు

    ,

    ఏపీలో సంక్షేమ పథకాలు మరియు పౌర సేవలు అందాలంటే హౌస్ హోల్డ్ (House hold) డేటా లో నమోదు తప్పనిసరి. ఈ డేటా అనేది గ్రామ వార్డు సచివాలయ పరిధిలో నమోదు చేయడం జరుగుతుంది. పౌర సేవలు మరియు సంక్షేమ పథకాల కు ఈ డేటా ను ప్రభుత్వం వినియోగిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడు తప్పనిసరిగా మీ సచివాలయంలో మీ కుటుంబ వివరాలను తెలియపరచాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక…

    Read more


  • Chenetha Ratham Scheme 2025 – చేనేత రథం పథకం పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం

    Chenetha Ratham Scheme 2025 – చేనేత రథం పథకం పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం

    చేనేతలకు పనితోపాటు ఆర్థికభరోసా కల్పించేందుకు కొత్తగా చేనేత రథం పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు బీసీ, చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడించారు. సెర్ప్ సహకారంతో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా రూ.102 కోట్లతో ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. చేనేత రథం పథకం దరఖాస్తు విధానం పూర్తి వివరాలు త్వరలోనే అప్డేట్ చెయ్యడం జరుగుతుంది.

    Read more


You cannot copy content of this page