Latest Posts

  • Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ షురూ

    Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ షురూ

    తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గతంలో ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకున్న వారికి, మీ సేవా, గ్రామ సభలు మరియు జనవరి 26 తర్వాత నిర్వహించిన గ్రామ వార్డు సభల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది కొత్త రేషన్ కార్డుల…

    Read more


  • కులగణన సర్వేలో నమోదు కావాలంటే..0402111 1111 నంబరుకు ఫోన్‌ చేయండి

    కులగణన సర్వేలో నమోదు కావాలంటే..0402111 1111 నంబరుకు ఫోన్‌ చేయండి

    రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఇప్పటివరకు వివరాలు నమోదు చేసుకోని వారి కోసం  టోల్‌ ఫ్రీ నంబరు 040 2111 1111ను జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. సర్వేలో పాల్గొనని వారు.. ఆ నంబరుకు ఫోన్‌ చేసి పేరు, చిరునామా, పిన్‌కోడ్, వార్డు, ఫోన్‌ నంబరు వివరాలను తెలియజేయాలి. వాటి ఆధారంగా జీహెచ్‌ఎంసీ ఆ ఇంటికి అధికారులను పంపిస్తుంది. ఈనెల16 నుంచి 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని కమిషనర్‌ ఇలంబర్తి తెలిపారు. టోల్‌ ఫ్రీనంబరు కంట్రోల్‌రూము…

    Read more


  • AP Agri Stack Farmer Registry 2025 – Full Details, Benefits & Registration Guide

    AP Agri Stack Farmer Registry 2025 – Full Details, Benefits & Registration Guide

    What is AP Agri Stack Farmer Registry 2025? దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆధార్ కార్డు లాగానే 14 అంకెలు గల రైతు విశిష్ట గుర్తింపు నెంబర్ / రైతు గుర్తింపు సంఖ్య / ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ AP Farmer Registry Number అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు అందించే సేవలను నేరుగా రైతుకు అందించాలని లక్ష్యంగా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు కార్యక్రమాన్ని…

    Read more


  • Swarna Andhra Swachh Andhra SASA

    Swarna Andhra Swachh Andhra SASA

    February Theme: SOURCE – RESOURCE: OFFICERS CLEANLINESS: – అన్ని కార్యాలయాలలో లోపల, బయట చుట్టూ పరిసరాలు శుభ్రం చేసుకొనవలెను.– Tables, Doors, windows, roof, record room, Toilets, terrace మొత్తం శుభ్ర పరచవలెను. – Office గోడల పైన, terrace పైన పెరిగిన మొక్కలను తీసివేయవలెను.– Toilets ను శుభ్రం చేసుకోవడమే కాకుండా,  అవసరమైతే మరమత్తులు చేయించి, వినియోగించుటకు ఇబ్బంది లేకుండా చేయవలెను.– Running water facility ఉండేలా చూసుకొనవలెను. PLANTATION CAMPAIGN:…

    Read more


  • కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    తెలంగాణ ప్రజలు 9 ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు ప్రభుత్వం తెరదించింది. రేషన్ కార్డులు అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియను తెలంగాణ సరఫరాల శాఖ ప్రారంభించింది. మొత్తం 12.07 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు రాగా 6.70 లక్షల కుటుంబాలను ప్రాథమికంగా అర్హులుగా గుర్తించింది. అలాగే కొత్తగా 18.01 లక్షల మంది పేర్లు చేర్చాలని వినతులు రాగా వారిలో 11.50 లక్షల మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు. ఫిబ్రవరి తొలివారమా ఆఖరికి 1.03 లక్షల మందిని…

    Read more


  • Super Six – నాలుగు కొత్త పథకాలకు శ్రీకారం , బడ్జెట్ లో కేటాయింపు

    Super Six – నాలుగు కొత్త పథకాలకు శ్రీకారం , బడ్జెట్ లో కేటాయింపు

    సంక్షేమం అభివృద్ధి ఈ రెండింటికి సమ ప్రాధాన్యమిస్తూ 15% వృత్తి రేటు సాధనే లక్ష్యంగా వార్షిక బడ్జెట్ రూపకల్ప పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సూపర్ సిక్స్ (super six schemes) హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో శ్రీకారం చుట్టనుంది. వాటికి బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఏపి సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇవే కాకుండా మత్స్యకారులకు రెట్టింపు చేసిన 20వేల…

    Read more


  • ఏపీ ప్రజలకు చంద్రబాబు శుభవార్త.. 20 లక్షల కుటుంబాలకు లబ్ధి

    ఏపీ ప్రజలకు చంద్రబాబు శుభవార్త.. 20 లక్షల కుటుంబాలకు లబ్ధి

    ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలోని 20 లక్షల ఇళ్లకు ఈ ఏడాది సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది రాష్ట్రంలోని 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2 కిలోవాట్ల వరకూ ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని తెలిపారు. సచివాలయంలో సోమవారం ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకర్లకు…

    Read more


  • రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం

    రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం

    తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు ఎకరాల లోపు భూమి ఉన్న వారికి రైతు భరోసా అక్కిన అందించే పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం నేడు రైతుల అకౌంట్లో జమ చేసింది. 6000 రూపాయలు చొప్పున 17 లక్షల మంది ఖాతాల్లో 222.46 కోట్ల రూపాయలను జమ చేసింది. గతంలో రైతు బంధు పేరుతో 10,000 జమ చేస్తున్న ప్రభుత్వం ఎకరానికి 12000 పెంచి…

    Read more


  • నేడు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

    నేడు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

    జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేడు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 1-19 ఏళ్లలోపు వయసున్న వారికి వీటిని వేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ స్కూలుకు హాజరు కాని వారికి 17వ తేదీన అందించనున్నట్లు సమాచారం.

    Read more


  • రైతులకు గమనిక.. అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అందాలంటే ఈ నెంబర్ తప్పనిసరి

    రైతులకు గమనిక.. అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అందాలంటే ఈ నెంబర్ తప్పనిసరి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ముఖ్య గమనిక. ప్రభుత్వం రైతులకు విశిష్ట గుర్తింపు సంకేచారి చేస్తుంది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ మొదలైంది రైతన్నల కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు సేవలు అమలు చేస్తున్నాయి అయితే ఈ పథకాలు పూర్తిగా అర్హులైన లబ్ధిదారులకు చేరడం లేదు. నకిలీ రైతులు బినామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు ఈ నేపథ్యంలోని ఈ అక్రమంగాలకు అట్టు కట్టు వేసేందుకు కేంద్రం…

    Read more


  • పెన్షన్ లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్… సచివాలయంలో పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్

    పెన్షన్ లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్… సచివాలయంలో పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకునే వారికి ప్రభుత్వం అందించింది. ప్రతినెలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంత ఊరికి వెళ్లాలంటే అష్ట కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే అలాంటివారు ఇకపై పెన్షన్ బదిలీ చేయించుకుంటే వారి ఉన్న స్థలంలోని పెన్షన్ డబ్బులు తీసుకునే వీలు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే మూడు నెలలకు ఒకసారి తీసుకునే వెసులుబాటు కూడా కల్పించడంతో ఇతర ప్రాంతాలలో నివసించే వారికి ఉపశమనం దక్కింది.…

    Read more


  • Children Without Aadhaar Verification Process by GSWS Employees & report

    Children Without Aadhaar Verification Process by GSWS Employees & report

    Children without Aadhaar verification By GSWS Employees;  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన 0 -6 సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి బిడ్డకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పుట్టిన పిల్లలు ఆధార్ కార్డు మరియు బర్త్ సర్టిఫికెట్ పో పొందారా లేదా వంటి వివరాలను సేకరించడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వే చేయడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.  గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉపయోగించే మొబైల్ యాప్ GSWS Employees…

    Read more


  • MLC Elections 2025 Schedule: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ 2025

    MLC Elections 2025 Schedule: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ 2025

    MLC Elections 2025 Schedule: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు రాష్ట్రాల్లో మెుత్తం ఆరు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 27న…

    Read more


  • జూన్ లోగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ

    జూన్ లోగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ

    , ,

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది ఈ నేపథంలో కీలక పథకాలకు సంబంధించిన అప్డేట్స్ నీ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ సమావేశంలో ముఖ్యాంశాలు మీకోసం.. జూన్ లోగా మూడు పథకాలు జూన్ 2025లోగా సూపర్ సిక్స్ లో భాగమైనటువంటి మూడు కీలక పథకాలను ప్రారంభిస్తామని మంత్రి అచ్చం నాయుడు మీడియాకు వెల్లడించారు. ఇందులో భాగంగా కింది మూడు పథకాలను మంత్రి వెల్లడించారు. ఇవే కాకుండా ఇప్పటికే పెంచిన పెన్షన్,…

    Read more


  • ఏపీ లో రేపటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు

    ఏపీ లో రేపటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు

    ఏపీలో భూముల మార్కెట్ ధరలు పెరుగుతున్నాయి. రేపు (ఫిబ్రవరి 1) నుంచి మార్కెట్ ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, కొంత మేర రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి రాకముందే రిజిస్ట్రేషన్ల కోసం రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద జనం బారులు తీరు తున్నారు. పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్ అయ్యాయి. కాగా, ప్రభుత్వం ఈ కొత్త ధరల గురించి స్పష్టత ఇచ్చింది. 5 నుంచి పది శాతం వరకు పెంపుదల ఉంటుంది. అమరావతి…

    Read more


  • PM Internship Scheme – Eligibility, Required Documents, Registration Link

    PM Internship Scheme – Eligibility, Required Documents, Registration Link

    PM Internship Scheme: యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని (PM Internship Scheme) ప్రారంభించింది. ఈ స్కీమ్కు ఎంపికైన అభ్యర్థులకు వివిధ రంగాల్లో ఏడాదిపాటు ఇంటర్న్షిప్ కల్పిస్తారు. దీంతో పాటు వన్ టైమ్ గ్రాంట్ కింద రూ. 6,000 ఇంకా నెలకు రూ.5,000 స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ లక్ష్యం ఏమిటి? – PM Internship Scheme Goal దేశంలోని టాప్ 500…

    Read more


  • ఉగాదికి ఉచిత బస్సు.. మహిళలకు తీపి కబురు చెప్పనున్న ప్రభుత్వం

    ఉగాదికి ఉచిత బస్సు.. మహిళలకు తీపి కబురు చెప్పనున్న ప్రభుత్వం

    రాష్ట్రంలోని మహిళలకు త్వరలోనే ప్రభుత్వం తీపి కబురును అందించనుంది. ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సబ్ కమిటీ నివేదికను అందించినట్టు సమాచారం. ఫిబ్రవరి నెల 6 తేదీన జరగబోయే క్యాబినెట్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం కలదు. అలాగే ఆ సమావేశంలోని ఉచిత బస్సు ప్రయాణం యొక్క విధి విధానాలను కూడా ఖరారు చేసే అవకాశం కలదు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి…

    Read more


  • MSME లబ్దిదారులకు BC లబ్దిదారులకు స్వయం ఉపాధి పథకాలు & జనరిక్ ఫార్మసీలు – లబ్ధిదారుల గుర్తింపు – రివైసెడ్ షెడ్యూల్

    MSME లబ్దిదారులకు BC లబ్దిదారులకు స్వయం ఉపాధి పథకాలు & జనరిక్ ఫార్మసీలు – లబ్ధిదారుల గుర్తింపు – రివైసెడ్ షెడ్యూల్

    ఈ క్రింది రెండు పథకాల కింద లబ్ధిదారుల గుర్తింపు కోసం షెడ్యూల్‌తో పాటు వివరణాత్మక మార్గదర్శకాలను తెలియజేయడం జరిగింది: OBMMS పోర్టల్‌లోని సాంకేతిక సమస్యల కారణంగా, ఇప్పటివరకు గుర్తింపు కార్యక్రమాలు నిర్వహించబడలేదని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు, OBMMS పోర్టల్‌లోని సమస్యలను సరిదిద్దారు మరియు పైన పేర్కొన్న రెండు పథకాల అమలు కోసం కింది సవరించిన షెడ్యూల్ జారీ చేయబడింది. Identification of beneficiaries by calling the applications and uploading the details in…

    Read more


  • అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు

    అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు

    సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు మంజూరు చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.ఈ మేరకు రాష్ట్ర స్త్రీలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్సిటిజన్ల శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీచేశారు. మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు చెందిన చట్టబద్ధమైన వారసులకు ఈ సొమ్మును చెల్లించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

    Read more


  • Housing For All Scheme: ఏపీలో ఉచితంగా అందరికీ ఇళ్ల స్థలాలు

    Housing For All Scheme: ఏపీలో ఉచితంగా అందరికీ ఇళ్ల స్థలాలు

    రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేదా ఇంటి స్థలం లేనటువంటి పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. హౌసింగ్ ఫర్ అల్ అందరికీ ఇల్లు అనే సరికొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి సంబంధించినటువంటి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో అర్హతలు మరియు అప్లికేషన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనటం జరిగింది. Housing For All Scheme Eligibility – హౌసింగ్ ఫర్ అల్ పథకానికి సంబంధించి అర్హతలు ఈ విధంగా…

    Read more


  • PMJAY 2.0 – ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0

    PMJAY 2.0 – ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0

    “సొంత స్థలము కలిగి ఉండి, గృహము కట్టుకొనుటకు సిద్దముగా ఉండి అర్హత కలిగిన కుటుంబాల వారు ఈ క్రింద తెలిపిన పత్రముల జిరాక్స్ కాపీలు మరియు ”4బి” అప్లికేషన్ ఫామ్ ను గ్రామ/ వార్డు సచివాలయ కార్యాలయము నందు వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ / వార్డ్ ప్లానింగ్ సెక్రటరీల/ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ను సంప్రదించి 30.01.2025 లోపు దరఖాస్తుచేసుకొనవచ్చు. అర్జీదారులు డిమాండ్ సర్వే మరియు PMAY 2.0 వెబ్సైట్ లో నమోదు చేసుకోవలసి ఉంటుంది. సూచనలు :…

    Read more


You cannot copy content of this page