Latest Posts

  • జూన్ లోగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ

    జూన్ లోగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ

    , ,

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది ఈ నేపథంలో కీలక పథకాలకు సంబంధించిన అప్డేట్స్ నీ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ సమావేశంలో ముఖ్యాంశాలు మీకోసం.. జూన్ లోగా మూడు పథకాలు జూన్ 2025లోగా సూపర్ సిక్స్ లో భాగమైనటువంటి మూడు కీలక పథకాలను ప్రారంభిస్తామని మంత్రి అచ్చం నాయుడు మీడియాకు వెల్లడించారు. ఇందులో భాగంగా కింది మూడు పథకాలను మంత్రి వెల్లడించారు. ఇవే కాకుండా ఇప్పటికే పెంచిన పెన్షన్,…

    Read more


  • ఏపీ లో రేపటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు

    ఏపీ లో రేపటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు

    ఏపీలో భూముల మార్కెట్ ధరలు పెరుగుతున్నాయి. రేపు (ఫిబ్రవరి 1) నుంచి మార్కెట్ ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, కొంత మేర రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి రాకముందే రిజిస్ట్రేషన్ల కోసం రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద జనం బారులు తీరు తున్నారు. పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్ అయ్యాయి. కాగా, ప్రభుత్వం ఈ కొత్త ధరల గురించి స్పష్టత ఇచ్చింది. 5 నుంచి పది శాతం వరకు పెంపుదల ఉంటుంది. అమరావతి…

    Read more


  • PM Internship Scheme – Eligibility, Required Documents, Registration Link

    PM Internship Scheme – Eligibility, Required Documents, Registration Link

    PM Internship Scheme: యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని (PM Internship Scheme) ప్రారంభించింది. ఈ స్కీమ్కు ఎంపికైన అభ్యర్థులకు వివిధ రంగాల్లో ఏడాదిపాటు ఇంటర్న్షిప్ కల్పిస్తారు. దీంతో పాటు వన్ టైమ్ గ్రాంట్ కింద రూ. 6,000 ఇంకా నెలకు రూ.5,000 స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ లక్ష్యం ఏమిటి? – PM Internship Scheme Goal దేశంలోని టాప్ 500…

    Read more


  • ఉగాదికి ఉచిత బస్సు.. మహిళలకు తీపి కబురు చెప్పనున్న ప్రభుత్వం

    ఉగాదికి ఉచిత బస్సు.. మహిళలకు తీపి కబురు చెప్పనున్న ప్రభుత్వం

    రాష్ట్రంలోని మహిళలకు త్వరలోనే ప్రభుత్వం తీపి కబురును అందించనుంది. ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సబ్ కమిటీ నివేదికను అందించినట్టు సమాచారం. ఫిబ్రవరి నెల 6 తేదీన జరగబోయే క్యాబినెట్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం కలదు. అలాగే ఆ సమావేశంలోని ఉచిత బస్సు ప్రయాణం యొక్క విధి విధానాలను కూడా ఖరారు చేసే అవకాశం కలదు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి…

    Read more


  • MSME లబ్దిదారులకు BC లబ్దిదారులకు స్వయం ఉపాధి పథకాలు & జనరిక్ ఫార్మసీలు – లబ్ధిదారుల గుర్తింపు – రివైసెడ్ షెడ్యూల్

    MSME లబ్దిదారులకు BC లబ్దిదారులకు స్వయం ఉపాధి పథకాలు & జనరిక్ ఫార్మసీలు – లబ్ధిదారుల గుర్తింపు – రివైసెడ్ షెడ్యూల్

    ఈ క్రింది రెండు పథకాల కింద లబ్ధిదారుల గుర్తింపు కోసం షెడ్యూల్‌తో పాటు వివరణాత్మక మార్గదర్శకాలను తెలియజేయడం జరిగింది: OBMMS పోర్టల్‌లోని సాంకేతిక సమస్యల కారణంగా, ఇప్పటివరకు గుర్తింపు కార్యక్రమాలు నిర్వహించబడలేదని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు, OBMMS పోర్టల్‌లోని సమస్యలను సరిదిద్దారు మరియు పైన పేర్కొన్న రెండు పథకాల అమలు కోసం కింది సవరించిన షెడ్యూల్ జారీ చేయబడింది. Identification of beneficiaries by calling the applications and uploading the details in…

    Read more


  • అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు

    అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు

    సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు మంజూరు చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.ఈ మేరకు రాష్ట్ర స్త్రీలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్సిటిజన్ల శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీచేశారు. మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు చెందిన చట్టబద్ధమైన వారసులకు ఈ సొమ్మును చెల్లించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

    Read more


  • Housing For All Scheme: ఏపీలో ఉచితంగా అందరికీ ఇళ్ల స్థలాలు

    Housing For All Scheme: ఏపీలో ఉచితంగా అందరికీ ఇళ్ల స్థలాలు

    రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేదా ఇంటి స్థలం లేనటువంటి పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. హౌసింగ్ ఫర్ అల్ అందరికీ ఇల్లు అనే సరికొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి సంబంధించినటువంటి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో అర్హతలు మరియు అప్లికేషన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనటం జరిగింది. Housing For All Scheme Eligibility – హౌసింగ్ ఫర్ అల్ పథకానికి సంబంధించి అర్హతలు ఈ విధంగా…

    Read more


  • PMJAY 2.0 – ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0

    PMJAY 2.0 – ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0

    “సొంత స్థలము కలిగి ఉండి, గృహము కట్టుకొనుటకు సిద్దముగా ఉండి అర్హత కలిగిన కుటుంబాల వారు ఈ క్రింద తెలిపిన పత్రముల జిరాక్స్ కాపీలు మరియు ”4బి” అప్లికేషన్ ఫామ్ ను గ్రామ/ వార్డు సచివాలయ కార్యాలయము నందు వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ / వార్డ్ ప్లానింగ్ సెక్రటరీల/ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ను సంప్రదించి 30.01.2025 లోపు దరఖాస్తుచేసుకొనవచ్చు. అర్జీదారులు డిమాండ్ సర్వే మరియు PMAY 2.0 వెబ్సైట్ లో నమోదు చేసుకోవలసి ఉంటుంది. సూచనలు :…

    Read more


  • New Member Household Mapping Adding Process AP 2025

    New Member Household Mapping Adding Process AP 2025

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అందించే ఈ – సర్వీసులకు, సర్వేలకు, పథకాలకు మరియు ఇతర సేవలు అయిన రిజిస్ట్రేషన్ సేవలు, స్కూల్ అడ్మిషన్ , అంగన్వాడీ సేవలు, ఇసుక బుకింగ్, RTO సేవలు వంటి సేవలకు ప్రజల వివరాలు ఆటోమేటిక్ గా వచ్చేందుకు ఉపయోగపడే సర్వీస్ అయిన House Hold Mapping ను ఇప్పడు ఎవరికివారు సొంతంగా చేసుకోవచ్చు.  హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ చేసుకోవాలి అంటే, మీకు ఎక్కడైతే శాశ్వత చిరునామా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు చిరునామా…

    Read more


  • AP వికలాంగుల పెన్షన్ ధృవీకరణ 2025- AP Disabled Pension Verification 2025 Full Process

    AP వికలాంగుల పెన్షన్ ధృవీకరణ 2025- AP Disabled Pension Verification 2025 Full Process

    Andhra Pradesh Disabled Pension Verification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ పెన్షన్ దారులకు జనవరి 20 , 2025 నుండి పెన్షన్ తనిఖీ & మరియు పునః పరిశీలన జరుగుతుంది .  దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను అధికారులకు విడుదల చేసింది .  ఏ ఏ పెన్షన్ దారులకు తనిఖీ చేయనున్నారు ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కింద తెలిపిన దివ్యాంగ పెన్షన్ దారులకు పునః పరిశీలన మరియు తనిఖీ Andhra Pradesh Disabled Pension Verification…

    Read more


  • January Month Aadhar Camps: జనవరి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    January Month Aadhar Camps: జనవరి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 11,65,264 మంది చిన్నారుల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 27,28,29 & 30న రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ డ్రైవ్ లు జరగనున్నాయి. ముఖ్యంగా ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు కొత్త ఆధార్ కార్డులు మరియు…

    Read more


  •  ఏపీలో వారందరికీ శుభవార్త.. గ్రామాలు, పట్టణాల్లో ఉచితంగా ఇంటి స్థలం.. వీళ్లే అర్హులు

     ఏపీలో వారందరికీ శుభవార్త.. గ్రామాలు, పట్టణాల్లో ఉచితంగా ఇంటి స్థలం.. వీళ్లే అర్హులు

    ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలోని నిరుపేదలకు శుభవార్త అందించింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి నివాస స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు 3 సెంట్ల స్థలం.. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించింది. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. అయితే గతంలో…

    Read more


  • Swachh Andhra – Swachh Diwas – January Month Activities

    Swachh Andhra – Swachh Diwas – January Month Activities

    Swachh Andhra – Swachh Diwas Banner స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ…ఈరోజు నుండి నా తోటి వారికి కూడ స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి…

    Read more


  • గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ 2025- Rationalization Of Village Ward Secretariat Employees 2025

    గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ 2025- Rationalization Of Village Ward Secretariat Employees 2025

    గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. . ఆ సిబ్బంది కొన్నిచోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. రేషనలైజేషన్‌ ప్రక్రియతో దీనిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్‌ చేయగా.. చాలా ప్రాంతాల్లో తక్కువ…

    Read more


  • ఏపీ కేబినెట్ నిర్ణయాలు…నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై అధ్యయనానికి మంత్రుల కమిటీ

    ఏపీ కేబినెట్ నిర్ణయాలు…నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై అధ్యయనానికి మంత్రుల కమిటీ

    ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరిగింది. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్‌ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా…

    Read more


  • ఇకపై అంతా వాట్సాప్ లోనే…ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదు…ఈ నెల 18 నుంచి వాట్సప్ గవర్నెన్స్

    ఇకపై అంతా వాట్సాప్ లోనే…ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదు…ఈ నెల 18 నుంచి వాట్సప్ గవర్నెన్స్

    రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. జనవరి 18న వాట్సాప్ గవర్నెర్స్ (WhatsApp governance) తీసుకురాబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వెల్లడించారు. డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 సర్వీసులు ఆన్‌లైన్ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా ఆన్‌లైన్ ద్వారా వీటిని ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విధానంతో ప్రభుత్వ కార్యాలయాల…

    Read more


  • New Ration Card: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు

    New Ration Card: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు

    తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ తెలిపింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త రేషన్ కార్డుల నమోదుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటికే ఆముదం తెలిపింది. ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులో ఎంపిక మరియు జారీ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మానవీయ కోణంలో ఆలోచించి రేషన్ కార్డుల జారీ ఉండాలని ఇప్పటికే…

    Read more


  • ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు… సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డ్

    ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు… సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డ్

    ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు సంచల నిర్ణయం తీసుకుంది ఇకపై ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఉండవని తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ప్రపంచ స్థాయి పోటీ తట్టుకునే విధంగా ఇంటర్ విద్యార్థులను తయారు చేయాలని ఎలక్షన్స్ తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ఇకపై తెలుగు ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. ఈ…

    Read more


  • Non AP Resident Survey Process, App and Report Link

    Non AP Resident Survey Process, App and Report Link

    Non AP Resident Survey Process: ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్రానికి సంబంధించిన వారు వేరే రాష్ట్రాలలో లేదా దేశాలలో నివసిస్తున్న తెలుగువారికి మెరుగైన విధానాల రూపకల్పన మరియు సేవలను అందించడం కోసం ప్రభుత్వం Non Ap Resident సర్వేను సచివాలయాల ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించిన విధి విధానాలను గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే ను ఎలా చేయాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.  Non Ap Resident సర్వేను…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్ అయ్యాక అదిరిపోయే బెనిఫిట్, ఉత్తర్వులు జారీ

    ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్ అయ్యాక అదిరిపోయే బెనిఫిట్, ఉత్తర్వులు జారీ

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక రిటైర్‌ అయిన ఉద్యోగులు, భవిష్యత్‌లో రిటైర్ కాబోయే వారికి తీపికబురు చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగులు ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యసేవలు పొందే అవకాశం కల్పించింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో పీడీటీ (ప్రజారవాణాశాఖ) ఉద్యోగులుగా విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో రిటైర్‌ అయిన ఆర్టీసీ ఉద్యోగికి, భాగస్వామికి రిటైర్డ్‌…

    Read more


  • కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త ….కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ఆదేశాలు జారీ

    కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త ….కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ఆదేశాలు జారీ

    ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన…

    Read more


You cannot copy content of this page