Latest Posts

  • స్కూళ్లు ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకం

    స్కూళ్లు ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల అమలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 9 నెలల్లో వరుసగా అమలు చేస్తూ వస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రూ.4 వేలు పింఛన్‌ లేదని.. ఏపీలో మాతమ్రే ఇస్తున్నామన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దివ్యాంగులకు పింఛన్‌ రూ.6 వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే దీపం-2 కింద ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నామని.. చెత్త పన్నును…

    Read more


  • AP Ration Card Holders eKYC Complete Process

    AP Ration Card Holders eKYC Complete Process

    AP Ration Card Holders EKYC:  AP Ration Cards లో మీ పేరు ఉన్నా, అందరికి AP Ration Card eKYC అయ్యి ఉంటేనే మీకు ఇక రేషన్ బియ్యం మరియు రేషన్ సరుకులు ఇస్తారు . AP వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైతే Ration Card పై రేషన్ బియ్యం మరియు రేషన్ సరుకులు తీసుకుంటున్నారో వారికి అలర్ట్. AP Ration Card లో AP Ration Card eKYC అవ్వని వారికి రేషన్ ఆగిపోనుంది .  AP లో ప్రతి నెలా ప్రభుత్వం AP Ration Rice , ఇతర Ration Grocery పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. AP…

    Read more


  • ఏపీలో విద్యార్థులకు సూపర్ న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ

    ఏపీలో విద్యార్థులకు సూపర్ న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ

    ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్ని విడుదల చేసింది. ఈ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌కు సంబంధించి రూ.600 కోట్లు విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. త్వరలోనే మిగిలిన రూ.400 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని.. ప్రభుత్వం మరోసారి విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు చెల్లించడంలో నిబద్ధతను నిరూపించుకుందన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇప్పటికే…

    Read more


  • నిరుద్యోగులకు 4 లక్షలు, రాజీవ్ యువ వికాసం ప్రారంభం

    నిరుద్యోగులకు 4 లక్షలు, రాజీవ్ యువ వికాసం ప్రారంభం

    , ,

    రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం నుంచి లాంచనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల కోసం తీసుకువచ్చినటువంటి ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం.. 50వేల నుంచి పది లక్షల సహాయం – Rajeev Yuva Vikasam Eligibility and Benefits రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు మూడు క్యాటగిరీలలో రుణం వినిపించడం జరుగుతుంది. రాష్ట్రంలో…

    Read more


  • March Month Aadhar Camps: మార్చి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    March Month Aadhar Camps: మార్చి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 8.53 లక్షల మంది చిన్నారుల కోసం ఈ నెల మార్చి 19,20,21,22 మరియు 25,26,27,28 తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19 నుండి 22 వరకు మరియు 25 నుండి 28 వరకు అన్ని జిల్లాల్లోని సచివాలయాలు/ అంగన్వాడీ…

    Read more


  • గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు లబ్ధి… ప్రభుత్వం కీలక ప్రకటన!

    గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు లబ్ధి… ప్రభుత్వం కీలక ప్రకటన!

    గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు లబ్ధి చేకూరుస్తోందని, దీనిని వినియోగించుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ, పట్టణ) 1.0 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 09 విడుదల చేసిందన్నారు. బుధవారం కలెక్టర్‌ లక్ష్మీశ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి కలెక్టరేట్‌ వీడియో…

    Read more


  • రేషన్‌ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌..! వచ్చే నెల నుంచి కంది పప్పు పంపిణీ

    రేషన్‌ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌..! వచ్చే నెల నుంచి కంది పప్పు పంపిణీ

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నుండి తెల్ల రేషన్ కార్డుదారులకు కంది పప్పు పంపిణీని పునఃప్రారంభించనుంది. గత కొన్ని నెలలుగా కందిపప్పు సరఫరాలో కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్‌లో కందిపప్పు ధరలు అధికంగా ఉండటం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కందిపప్పును సరఫరా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. వచ్చే నెల అంటే.. ఏప్రిల్‌ నుంచి వారికి గతంలో ఇచ్చినట్లే…

    Read more


  • AP BC Corporation loans – How to Apply For AP Corporation loans 2025 Online Process

    AP BC Corporation loans – How to Apply For AP Corporation loans 2025 Online Process

    AP Corporation Loans 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన కులాలకు బీసీ కార్పొరేషన్ లోన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ లోన్లకు సంబంధించి AP OBMMS Web Site లో Online Application కు Option ఓపెన్ అయ్యింది . BC / EWS / OC Caste కు చెందిన Male & Female అందరు Apply చేసుకోవచ్చు. Apply చేసుకోవటానికి ఎటువంటి Application Fee లేదు..పూర్తిగా ఉచితం . AP Corporation Loans Apply చేసుకోవాటికి ఎవరికి వారు సొంతంగా AP OBMMS Site లో లేదా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లో లేదా మీయొక్క Grama Ward Sachivalayams నందు  AP Corporation…

    Read more


  • స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర ఉద్యమంలో ఊరేగింపుకు ప్రజలను చైతన్య పరచేందుకు 50 నినాదాలు

    స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర ఉద్యమంలో ఊరేగింపుకు ప్రజలను చైతన్య పరచేందుకు 50 నినాదాలు

    స్వచ్ఛత కోసం నినాదాలు: 1. స్వచ్ఛ ఆంధ్ర – స్వస్థ ఆంధ్ర!2. స్వచ్ఛతే ఆరోగ్యానికి బాట!3. శుభ్రంగా ఉండు – ఆరోగ్యంగా బ్రతుకు!4. మన ఊరు మన బాధ్యత – పరిశుభ్రతే మన లక్ష్యం!5. చెత్త తగ్గించు – ప్రకృతిని రక్షించు!6. పరిశుభ్రతతో ప్రకృతికి ఘనత!7. మన ఊరు మెరుగుదల – పరిశుభ్రతే ఆవశ్యకత!8. మురికి కన్నా ,శుభ్రత మిన్న!9. ఊరు శుభ్రంగా ఉంచుదాం – ఆరోగ్యంగా బ్రతికేద్దాం!10. పర్యావరణ పరిశుభ్రత – ప్రగతికి మార్గం! పర్యావరణ…

    Read more


  • ఏపీ ఇంటర్ రానున్న మార్పులు

    ఏపీ ఇంటర్ రానున్న మార్పులు

    ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా జరుగుతున్న కసరత్తు మేరకు తాజాగా ఇంటర్మీడియట్‌ విద్యలో పలు కీలక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఏప్రిల్‌ నుంచే అడ్మిషన్లు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో 2025-26 విద్య సంవత్సరం నుంచి జూన్‌ 1వ తేదికి బదులుగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. 2026లో పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరిలో, ప్రధమ సంవత్సరం అడ్మిషన్లు ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి ప్రారంభించాలని…

    Read more


  • రేషన్ కార్డుల్లో పెను మార్పులు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

    రేషన్ కార్డుల్లో పెను మార్పులు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

    రేషన్ కార్డు జారీ లలో మార్పులు చేస్తున్నట్టు పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. ఇకపై రేషన్ కార్డులు రెండు రకాలుగా ఉంటాయని తెలిపారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి బిపిఎల్ కార్డులు, ఎగువన ఉన్న వారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్టు పేర్కొన్నారు ట్రై కలర్ లో బిపిఎల్ కార్డులను, గ్రీన్ కలర్ లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రెండు…

    Read more


  • List of Zonal and District In-charge officers – జిల్లాకో ప్రత్యేక అధికారి

    List of Zonal and District In-charge officers – జిల్లాకో ప్రత్యేక అధికారి

    List of Zonal and District In-charge officers: SI.No District Name District In-charge Officer Zonal In-charge Officer 1 Srikakulam Shashi Bhushan Kumar, IAS B. Rajsekhar, I.A.S 2 Vizianagram Babu.A, I.A.S 3 Parvathipuram  Manyam Dr. Narayana Bharath Gupta, I.A.S 4 Anakapalli Girisha P.S, I.A.S 5 Visakhapatnam Bhaskar Katamneni, I.A.S 6 ASR Mudavatu.M.Nayak, I.A.S 7 East Godavari Pravin…

    Read more


  • రేపటి నుంచి రబీ ఈ-క్రాప్ ముసాయిదాపై గ్రామ సభలు

    రేపటి నుంచి రబీ ఈ-క్రాప్ ముసాయిదాపై గ్రామ సభలు

    రబీ సాగుకు సంబంధించి రైతుల ఈ-క్రాప్ నమోదు ముగిసింది. ముసాయిదా జాబితాను సోమవారం [10-03-2025] నుంచి రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించనున్నాం అని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు. సామాజిక తనిఖీలో భాగంగా ముసాయిదాపై గ్రామ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యంతరాలు గ్రామ సభల్లో తెలియజేస్తే.. రైతులు ధ్రువీకరించిన వివరాలతో జాబితాలో మార్పు, చేర్పులు చేస్తామన్నారు. తుది జాబితాను ఈ నెల 22న విడుదల చేస్తామని ఆయన వివరించారు.

    Read more


  • AP Household Data: ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు హౌస్ హోల్డ్ డేటా నమోదు

    AP Household Data: ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు హౌస్ హోల్డ్ డేటా నమోదు

    ,

    ఏపీలో సంక్షేమ పథకాలు మరియు పౌర సేవలు అందాలంటే హౌస్ హోల్డ్ (House hold) డేటా లో నమోదు తప్పనిసరి. ఈ డేటా అనేది గ్రామ వార్డు సచివాలయ పరిధిలో నమోదు చేయడం జరుగుతుంది. పౌర సేవలు మరియు సంక్షేమ పథకాల కు ఈ డేటా ను ప్రభుత్వం వినియోగిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడు తప్పనిసరిగా మీ సచివాలయంలో మీ కుటుంబ వివరాలను తెలియపరచాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక…

    Read more


  • Chenetha Ratham Scheme 2025 – చేనేత రథం పథకం పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం

    Chenetha Ratham Scheme 2025 – చేనేత రథం పథకం పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం

    చేనేతలకు పనితోపాటు ఆర్థికభరోసా కల్పించేందుకు కొత్తగా చేనేత రథం పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు బీసీ, చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడించారు. సెర్ప్ సహకారంతో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా రూ.102 కోట్లతో ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. చేనేత రథం పథకం దరఖాస్తు విధానం పూర్తి వివరాలు త్వరలోనే అప్డేట్ చెయ్యడం జరుగుతుంది.

    Read more


  • AP మహిళలకు ఉచిత కుట్టు మెషిన్లు – AP Free Sewing Machine Scheme 2025, Process, Eligibility, Training and Application Process

    AP మహిళలకు ఉచిత కుట్టు మెషిన్లు – AP Free Sewing Machine Scheme 2025, Process, Eligibility, Training and Application Process

    AP Free Sewing Machine Scheme 2025: రాష్ట్రంలోని మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయాలని మరియు ట్రైనింగ్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరం మరియు ట్రైనింగ్ వివరాల గురించి తెలుసుకుందాం. మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు  స్కీం ప్రారంభించిన ముఖ్యమంత్రి APలో మహిళలకు ఉచితంగా…

    Read more


  • ఏపీ రైతులకు గుడ్ న్యూస్…ఏపీలో వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షలు

    ఏపీ రైతులకు గుడ్ న్యూస్…ఏపీలో వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షలు

    ఆంధ్రప్రదేశ్‌లో రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2024 జూన్‌ నుంచి ఇప్పటివరకు 39 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఇలా ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు రూ.7 లక్షలు చొప్పున ఆర్థికసాయాన్ని అందజేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో 2024 జూన్‌కు ముందు 103…

    Read more


  • ఏపీలో ఉపాధి హామీ పథకంలో ‘వాటర్ బెల్’ విధానం

    ఏపీలో ఉపాధి హామీ పథకంలో ‘వాటర్ బెల్’ విధానం

    ఏపీలో ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనులకు హాజరయ్యే కూలీలు గంటకోసారి నీళ్లు తాగేలా పనిప్రదేశాల్లో ఏర్పాట్లు చేయాలని, నీడనిచ్చే షెడ్లు సిద్ధం చేయాలని ఆదేశించింది. “కూలీలు ఉదయం 6 గంటలకు పనులకు హాజరై 11గంటల్లోగా ముగించాలి,” అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది.

    Read more


  • మహిళా రైడర్లకు రేపు ఆటోలు, ఈ-బైక్ల పంపిణీ

    మహిళా రైడర్లకు రేపు ఆటోలు, ఈ-బైక్ల పంపిణీ

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ, టైలరింగ్ శిక్షణ ప్రారంభిస్తుండగా.. తాజాగా మరో కానుకను అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మహిళా రైడర్ల సేవల్ని ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి మహిళా రైడర్లకు ప్రభుత్వం శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ-బైక్‌లు, ఆటోలు అందజేయనుంది. ఏపీ ప్రభుత్వం శుక్రవారం (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తోంది.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో…

    Read more


  • స్కూలు పిల్లలకు శుభవార్త…వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థిమిత్ర కిట్ల పంపిణీ

    స్కూలు పిల్లలకు శుభవార్త…వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థిమిత్ర కిట్ల పంపిణీ

    ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు శుభవార్త. ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు అందజేసే స్కూల్ కిట్లు రెడీ అవుతున్నాయి. తాజాగా ఆయా కిట్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం టెండర్లకు పిలవగా.. గతంలో కంటే నాణ్యమైన కిట్లను తక్కువ ధరకే టెండర్లు గుత్తేదారులు దక్కించుకున్నారని.అధికారులు చెబుతున్నారు. నూతన టెండర్ల ద్వారా రూ.63.79 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న విద్యాకానుక పేరుతో కిట్లను పంపిణీ చేయగా.. కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి…

    Read more


  • మే నుంచి తల్లికి వందనం కింద 15000

    మే నుంచి తల్లికి వందనం కింద 15000

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకునే పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. స్కూల్ కి వెళ్లే పిల్లలకు 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే తల్లికి వందనం (Talliki Vandanam) పథకానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కీలక అప్డేట్ ఇచ్చారు. మే నెల నుంచి తల్లికి వందనం.. మంత్రి వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ కి వెళ్తున్నటువంటి పిల్లలందరికీ 15 వేల ఆర్థిక సహాయం అందించే తల్లికి వందనం పథకాన్ని మే…

    Read more


You cannot copy content of this page