Latest Posts

  • డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ – పిల్లల చదువు కోసం డ్వాక్రా మహిళలకు భరోసా

    డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ – పిల్లల చదువు కోసం డ్వాక్రా మహిళలకు భరోసా

    డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించాలని నిర్ణయించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్) పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్ష వరకు రుణం అందించనున్నారు. ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలిస్తున్నారు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల చేతిలో డబ్బులు లేక బయట ఎక్కువ…

    Read more


  • ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – Ap cabinet key decisions

    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – Ap cabinet key decisions

    రక్షిణ మంచినీటి కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంకు రూ. 5.75 కోట్లు.. కుప్పంలో రూ. 8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు కేబినెట్‌ ఆమోదం.. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగాపదోన్నతి ప్రతిపాదనకు.. వైఎస్సాఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే జీవోకు ఆమోదం.. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీలకు గ్రీన్‌ సిగ్నల్.. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణలకు ఆమోదం.. ఏపి క్యాబినెట్ సమావేశ ముఖ్యాంశాలు ▪️సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న…

    Read more


  • అన్నదాత సుఖీభవ పథకం – Annadatha Sukhibhava Scheme

    అన్నదాత సుఖీభవ పథకం – Annadatha Sukhibhava Scheme

    Annadatha Sukhibhava Scheme: రైతు తనకు ఎన్ని నష్టాలు వచ్చినా.. వ్యవసాయం చేయడాన్ని మాత్రం మానడు. దేశానికి అన్నం పెట్టేందుకు తన చెమటను ధారపోస్తాడు. అలాంటి అన్నదాతలకు.. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ధరలు మరింత గుదిబండగా మారుతున్నాయి. అలాంటి రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ‘అన్నదాత సుఖీభవ’ (Annadata Sukhibhava Scheme). గత ప్రభుత్వ (వైఎస్సార్‌సీపీ) హయాంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు.…

    Read more


  • మహిళలకు గుడ్ న్యూస్…త్వరలో కొత్త పథకం.. మహిళలకు రూ.15 వేలు

    మహిళలకు గుడ్ న్యూస్…త్వరలో కొత్త పథకం.. మహిళలకు రూ.15 వేలు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ‘గృహిణి ‘ పేరుతో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కాపు సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని కార్పొరేషన్ ప్రతిపాదించిందన్నారు. దీనికి సుమారు రూ.400 కోట్లు అవసరమని చెప్పారు. త్వరలోనే ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో కాపు నేస్తం పథకాన్ని అమలు చేసిన…

    Read more


  • AP Fees Reimbursement Arrear Survey 2025 Complete Process – ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల పై సర్వే చేయు విధానం

    AP Fees Reimbursement Arrear Survey 2025 Complete Process – ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల పై సర్వే చేయు విధానం

    AP Fee Reimbursement Arrear 2023-24 Payment Update 2025 – విద్యార్థుల ఫీజు బకాయిల విడుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్లు తీసుకురావడం జరిగింది. 2023-24  విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ AP Fee reimbursementబకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించేందుకుగాను ప్రజల నుండి సమాచారాన్ని గ్రామ / వార్డు సచివాలయాల నుండి తీసుకోవడం ప్రారంభించింది. 2023-24 విద్యా సంవత్సరంలో కాలేజీకు పేమెంట్ చేసిన వారికి ఈ ఆప్షన్ ద్వారా నగదు అందుతుంది. పేమెంట్ చేసిన వారికి…

    Read more


  • కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్‌

    కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్‌

    రేషన్‌కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) అన్నారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో దాన్ని పరిష్కరిస్తామని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.  కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్ అవసరమంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, పెళ్లికార్డు, పెళ్లి ఫొటో అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి…

    Read more


  • సచివాలయాల రేషనలైజేషన్ పై మంత్రి క్లారిటీ

    సచివాలయాల రేషనలైజేషన్ పై మంత్రి క్లారిటీ

    సచివాలయ ఉద్యోగుల బదిలీలు మరియు తొలగింపుల పై ఆ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పూర్తి క్లారిటీ ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో ఏ ఒక్కరిని కూడా తొలగించమని ఆయన హామీ ఇచ్చారు. రేష్నలైజేషన్ పై సదరు ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి బదిలీలు లేవు. రేషనలైజేషన్ పై మంత్రి కామెంట్స్..

    Read more


  • How to Pay AP House Tax in Swarna Panchayat Site

    How to Pay AP House Tax in Swarna Panchayat Site

    AP House Tax Payment Process in Mobile –  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు [ మినహాయింపు ఉన్నవారు మినహా ] ప్రతి ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఒకసారి ఇంటి పన్ను [ AP House Tax Payment ] తప్పనిసరిగా కడుతూ ఉంటారు. దానికిగాను మీ పంచాయతీ కార్యదర్శి [ Panchayat Secretary ]  మీ ఇంటి వద్దకు వచ్చి ఇంటి పన్నును వసూలు చేసి మీకు…

    Read more


  • ఏపీ లో ఇకపై రేషన్ డోర్ డెలివరీ బంద్, జూన్ నుంచి రేషన్ దుకాణాల్లోనే

    ఏపీ లో ఇకపై రేషన్ డోర్ డెలివరీ బంద్, జూన్ నుంచి రేషన్ దుకాణాల్లోనే

    , , , ,

    రేషన్ డోర్ డెలివరీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన మరియు దివ్యాంగులు మినహాయిస్తే ఇంకా ప్రతి ఒక్కరికి జూన్ 1వ తేదీ నుంచి చౌక ధర దుకాణాల్లోనే రేషన్ రోడ్ డెలివరీ చేయనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పేరుతోటి ఎండియు వాహనాలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో 29…

    Read more


  • AP Ration Card Application Status Checking Process 2025

    AP Ration Card Application Status Checking Process 2025

    AP Ration Card Application Status Checking Process 2025: AP Govt 2025 మే 7 నుండి పునః ప్రారంభించిన 7 Ration Card Services కు సొంత గ్రామ లేదా వార్డు సచివాలయంలో  Apply చేసుకున్న తర్వాత అక్కడే Ration Card Receipt ప్రజలు పొందుతారు. Ration Card Apply చేసిన వెంటనే Ration Card eKYC కు పేర్లు రావటానికి సమయం పడుతుంది . పేర్లు వచ్చిన తర్వాత GSWS Employees App లోనే  eKYC చేస్తారు . తర్వాత VRO వారి AP Seva Portal లో వచ్చే Six Step Validation Form లో అన్ని…

    Read more


  • How to Add a Member in AP Ration Card 2025 (Rice Card Update )

    How to Add a Member in AP Ration Card 2025 (Rice Card Update )

    AP Ration Card Member Adding Process: AP Ration Card Member Addition కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పుట్టిన పిల్లలు మరియు వివాహమైన మహిళలు రేషన్ కార్డులో చేరవచ్చు. ఈ అవకాశం May 31st వరకు మాత్రమే ఉంటుంది . కాబట్టి ఎవరైతే రేషన్ కార్డులో సభ్యుల చేర్పు కొరకు వేచి ఉన్నారో వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబ సభ్యులను రేషన్ కార్డులో అదే/ రైస్ కార్డులో Add చేసుకుని లబ్ధిని పొందగలరు .  ప్రభుత్వం త్వరలో…

    Read more


  • Household Mapping Address Change Process in Andhra Pradesh

    Household Mapping Address Change Process in Andhra Pradesh

    Household Mapping Migration in Andhra Pradesh : AP Household Mapping లో ఉన్న కుటుంబం చిరునామా మార్చుకోవడాని AP Household Mapping Address Change కి అంటే వారు ఉన్నటువంటి ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కు పూర్తి కుటుంబాన్ని మైగ్రేషన్ లేదా చిరునామా లేదా అడ్రస్ మార్చుకోవడానికి ఆప్షన్ అయితే ప్రస్తుతం ఉన్నది  . ఈ ఆప్షన్ ఉన్నప్పుడే  మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు  ? ఎక్కడ నుండి ఎక్కడికి మారాలో ? తెలుసుకొని మరి ఆప్షన్ను ఉపయోగించుకొని , మీరు…

    Read more


  • AP New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

    AP New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

    రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మే 7 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని తెలిపారు. క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తామని.. దీని ద్వారా దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల పాటు గడువు ఉంటుందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో…

    Read more


  • May 2025 Aadhar Camps in Sachivalayam : మే నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    May 2025 Aadhar Camps in Sachivalayam : మే నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆధార్‌ ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల 5 నుంచి 8 వరకు.. 12 నుంచి 15 వరకు రెండు దశల్లో ఈ ఆధార్ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో 0-6 ఏళ్లలోపు చిన్నారుల కోసం ప్రత్యేకం ఈ ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జనన ధ్రువీకరణ పత్రం పొందిన 1.07 లక్షల మంది పిల్లలు ఆధార్ చేయించుకోవాల్సి…

    Read more


  • Dr Ambedkar Foundation Marriage Scheme – డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్

    Dr Ambedkar Foundation Marriage Scheme – డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్

    Dr Ambedkar Foundation Marriage Scheme: కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా సామాజిక సమైక్యత సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ పథకాన్ని ప్రారంభించింది. కులాంతర వివాహం యొక్క సామాజికంగా సాహసోపేతమైన అడుగును అభినందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అటువంటి కులాంతర వివాహాన్ని ప్రోత్సహించడానికి, వివాహిత జంట వారి జీవితపు ప్రారంభ దశలో స్థిరపడటానికి ప్రభుత్వం ప్రోత్సాహకం మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అందువల్ల, డాక్టర్ అంబేద్కర్ పథకం యొక్క ఉద్దేశ్యం సామాజిక…

    Read more


  • సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం

    సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం

    రాష్ట్రవ్యాప్తంగా 211 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం అమల్లోకి వచ్చింది. మిగిలిన 85 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 30న ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. IGRS వెబ్సైట్ ద్వారా స్లాట్ తీసుకుని దస్తావేజుల రిజిస్ట్రేషన్కు కార్యాలయాలకు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల క్రయవిక్రేతలు, సాక్షులు కార్యాలయాల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం తప్పింది. ప్రయోగాత్మకంగా తొలుత ఈ విధానాన్ని కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రవేశపెట్టారు. సత్ఫలితాలు కనిపించడంలో…

    Read more


  • మత్స్యకార సేవ పథకం నిధులు విడుదల

    మత్స్యకార సేవ పథకం నిధులు విడుదల

    ‘మత్స్యకారుల సేవలో’ పేరుతో మత్స్యకారులకు ఆర్థిక సాయం పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉత్పత్తయ్యే…

    Read more


  • నేటి నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తు స్వీకరణ

    నేటి నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తు స్వీకరణ

    ఏపీ ప్రభుత్వం పెన్షన్ కోసం ఎదురుచూసే వారికి శుభవార్త చెప్పింది. ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా స్పౌస్ క్యాటగిరీలో కొత్త పింఛన్ల దరఖాస్తుకు అవకాశం కలిగించింది. ఈ కేటగిరిలో కొత్తగా 89,788 పెన్షన్లను అందించనుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే తదుపరి నెల నుంచి భార్యకు పెన్షన్ అందించేలా ప్రభుత్వం ఈ కేటగిరీని సృష్టించింది. గతేడాది నవంబర్ నెల నుంచి ఈ కేటగిరీ ద్వారా పెన్షన్ లబ్ధిదారులకు 4000 రూపాయలను అందిస్తున్నది. అయితే…

    Read more


  • May 2025 Month NTR Bharosa Pension Guidelines – మే నెల పెన్షన్ పంపిణీపై విధి విధానాలు జారి

    May 2025 Month NTR Bharosa Pension Guidelines – మే నెల పెన్షన్ పంపిణీపై విధి విధానాలు జారి

    May 2025 Month NTR Bharosa Pension Guidelines: మే నెల పెన్షన్ పంపిణీ పై ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ప్రకారం గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ప్రతినెల మొదటి రోజున పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దని పెన్షన్ పంపిణీ చేయాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారు పింఛను తీసుకోవడానికి ప్రతి…

    Read more


  • ఏపీ మెగా డీఎస్సీ వయోపరిమితి పెంపు

    ఏపీ మెగా డీఎస్సీ వయోపరిమితి పెంపు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ అభ్యర్థులకు వయ పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న  42 ఏళ్ల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వయో పరిమితి పెంపు కేవలం ఈ మెగా డిఎస్సి కి మాత్రమే వర్తిస్తుందని ఉత్పరులలో స్పష్టం చేసింది. ఈ వయో పరిమితికి కట్ ఆఫ్ తేదీని 2024 జూలై 1గా…

    Read more


  • ఏపీలోని పాస్టర్లకు గుడ్ న్యూస్… 5000 జమ డేట్ ఫిక్స్

    ఏపీలోని పాస్టర్లకు గుడ్ న్యూస్… 5000 జమ డేట్ ఫిక్స్

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాస్టర్ల గౌరవ వేతనాలను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పాస్టర్లకు గ తేడాది మే నెల నుంచి నవంబర్ నెల వరకు గల గౌరవ వేతనాన్ని చెల్లించనున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 8427 మంది పాస్టర్లకు నెలకు 5000 రూపాయలు చొప్పున లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం పాస్టర్లకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే విడుదల అయింది. అయితే ఇమామ్ మౌజం లకు గౌరవ వేతనాన్ని ఎప్పుడు చెల్లిస్తారనే…

    Read more


You cannot copy content of this page