Latest Posts

  • ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం

    ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం

    , ,

    ఏపీ లో ఉచిత బస్సు పథకం(free bus travel) సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆగస్టు 15 నుంచి ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎందుకు అవసరమైన చర్యలు ముందుగానే చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. అన్ని రాష్ట్రాల ఉచిత బస్సు పథకాలను…

    Read more


  • అన్నదాత సుఖీభవ 98% కేవైసీ పూర్తి, అమౌంట్ ఎప్పుడంటే, కౌలు రైతులు ఏం చేయాలి!

    అన్నదాత సుఖీభవ 98% కేవైసీ పూర్తి, అమౌంట్ ఎప్పుడంటే, కౌలు రైతులు ఏం చేయాలి!

    అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంబంధించి ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ కింద 98% మంది అనగా 47.77 లక్షల మంది రైతులు కేవైసీ పూర్తి చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు. ఇంకా 60 వేల మంది కి కేవైసీ పెండింగ్ ఇంకా 60000 మంది కేవైసీ చేయాల్సి ఉంది అని ఆయన తెలిపారు. సొంత భూమి కలిగినటువంటి ఢీ పట్టాదారులు, అసైన్డ్, ఈనాం భూములు కలిగిన…

    Read more


  • అమరావతి నిర్మాణానికి మరోసారి భూసమీకరణకు క్యాబినెట్ నిర్ణయం

    అమరావతి నిర్మాణానికి మరోసారి భూసమీకరణకు క్యాబినెట్ నిర్ణయం

    రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూసమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకేరకమైన రూల్స్ తో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. కేబినెట్ నిర్ణయాలు

    Read more


  • తల్లికి వందనం అమౌంట్ పడలేదా? ఇలా చేయండి.

    తల్లికి వందనం అమౌంట్ పడలేదా? ఇలా చేయండి.

    రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి నగదు జమ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, జూన్ 17 లోపు లబ్ధిదారులందరి ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కొంతమందికి అమౌంట్ పడలేదని తెలుస్తోంది. అయితే మీరు కింద ఇవ్వబడిన లింకులో మీ ఆధార్ ద్వారా మీరు మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అందులో మీకు ఎలిజిబుల్ అని ఉంటే మీకు అమౌంట్…

    Read more


  • తెలంగాణలో రైతు భరోసా విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    తెలంగాణలో రైతు భరోసా విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    తెలంగాణలో రైతులందరికీ గుడ్ న్యూస్. రైతు నేస్తం కార్యక్రమం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. దీంతో రైతు భరోసా జమ ప్రారంభమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. తొమ్మిది రోజుల పాటు రైతు భరోసా కార్యక్రమం నేటి నుంచి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరిగింది.…

    Read more


  • అన్నదాత సుఖీభవ 7000 పొందాలంటే థంబ్ అవసరమా?

    అన్నదాత సుఖీభవ 7000 పొందాలంటే థంబ్ అవసరమా?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు గుడ్ న్యూస్. జూన్ 20 వ తేదీన అటు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు ఒకేసారి జమ కానున్నాయి. పీఎం కిసాన్ కి గతంలో ఈ కేవైసీ ప్రక్రియ ఉండేది. చాలామంది ఇప్పటికే ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మరొక ప్రాసెస్ ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అన్నదాత సుఖీభవ కింద లబ్ధి పొందాలంటే ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా తమ…

    Read more


  • Aadhar Document Update: ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేయాలి? ఈ విధంగా ఆన్లైన్ లో పూర్తి ఉచితంగా చేసుకోండి

    Aadhar Document Update: ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేయాలి? ఈ విధంగా ఆన్లైన్ లో పూర్తి ఉచితంగా చేసుకోండి

    ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమిటి? ఎవరికీ వర్తిస్తుంది? ఎలా చేయాలి? పూర్తి ఉచితంగా ఇంటి వద్దనే ఆన్లైన్ లో మీ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే పూర్తి ప్రాసెస్

    Read more


  • Thalliki Vandanam Amount Released తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయ్

    Thalliki Vandanam Amount Released తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయ్

    ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) నిధులు విద్యార్థుల తల్లులు, సంరక్షకుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ మేరకు సోషల్‌ మీడియాలో తెదేపా (TDP) పోస్ట్‌ చేసింది. ‘‘చెప్పిన విధంగా.. ఇచ్చిన మాట ప్రకారం ఖాతాల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు పడుతున్నాయి’’ అని ఆ పార్టీ పేర్కొంది. ఇద్దరు పిల్లలు ఉన్న ఓ లబ్ధిదారు ఖాతాలో రూ.26 వేలు పడ్డాయని పేర్కొంటూ బ్యాంకు నుంచి మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను తెదేపా పోస్ట్‌ చేసింది.…

    Read more


  • జూన్ 20 న అన్నదాత సుఖీభవ, అమౌంట్ ఎంతో తెలుసా?

    జూన్ 20 న అన్నదాత సుఖీభవ, అమౌంట్ ఎంతో తెలుసా?

    ,

    రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది..  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఈనెల 20న అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava ) అమౌంట్ జమ చేయనున్నట్లు పేర్కొంది. జూన్ 20 న అన్నదాత సుఖీభవ.. ఏకంగా 7000 జమ జూన్ 20 వ తేదీన ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ ( గతంలో రైతు…

    Read more


  • నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కొక్కరికి రూ.15వేలు జమ

    నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కొక్కరికి రూ.15వేలు జమ

    నేడు ‘తల్లికి వందనం’ పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ.  67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.15 వేల చొప్పున జమ చేయనుంది.  ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి వీటిని అందించనుంది. ఇందుకోసం మొత్తం రూ.8,745 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పథకం పొందేదుకు NPCI Link, HH Mapping, HH Mapping eKYC పూర్తి అయ్యి ఉంటే ఏ సమస్య ఉండదు. 𝐂𝐡𝐞𝐜𝐤 𝐍𝐏𝐂𝐈 [𝐁𝐚𝐧𝐤 – 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫] 𝐋𝐢𝐧𝐤…

    Read more


  • ఏపీలో రైతులకు ప్రభుత్వం శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు

    ఏపీలో రైతులకు ప్రభుత్వం శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు

    Andhra Pradesh Farmers Investment Subsidy Released: రాష్ట్రంలోని రైతులకి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన ఉద్యాన పంటల పెట్టుబడి రాయితీ కింద రూ.5.37 కోట్లు విడుదల చేసింది. అలాగే రోడ్లు, కల్వర్టుల మరమ్మత్తుల కోసం రూ.12.84 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, మెగా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించింది. పర్యావరణవేత్త కొమెర అంకారావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా…

    Read more


  • AP MBU Survey 2025 Process, Report Link

    AP MBU Survey 2025 Process, Report Link

    AP MBU Survey 2025: ఇక రాష్ట్రంలో ఎవరి Aadhaar Card Cancelled / Suspend అవ్వకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం Mandatory Biometric Update Survey 2025 / AP MBU Survey 2025 ను గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది  GSWS Employees ద్వారా ప్రారంభించింది. ఆధార్ కార్డు కలిగి 5 సం. & 15 సం. పూర్తయిన పిల్లలు తప్పనిసరిగా వారి బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా  5 సం. & 15 సం పూర్తయిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేసుకోవడాన్ని Mandatory Biometric Update పూర్తి అయిందని అంటారు. Mandatory…

    Read more


  • పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం

    పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన ఇంటర్ మరియు 10వ తరగతి విద్యార్థులకు పురస్కారాలను అందించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం. ఈ పురస్కారంలో సర్టిఫికెట్, మెడల్, రూ.20,000 నగదు అందజేయనున్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ‘Shining Stars’ పేరుతో ప్రభుత్వ & ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవార్డులు అందించనుంది.…

    Read more


  • డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ – పిల్లల చదువు కోసం డ్వాక్రా మహిళలకు భరోసా

    డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ – పిల్లల చదువు కోసం డ్వాక్రా మహిళలకు భరోసా

    డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించాలని నిర్ణయించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్) పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్ష వరకు రుణం అందించనున్నారు. ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలిస్తున్నారు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల చేతిలో డబ్బులు లేక బయట ఎక్కువ…

    Read more


  • ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – Ap cabinet key decisions

    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – Ap cabinet key decisions

    రక్షిణ మంచినీటి కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంకు రూ. 5.75 కోట్లు.. కుప్పంలో రూ. 8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు కేబినెట్‌ ఆమోదం.. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగాపదోన్నతి ప్రతిపాదనకు.. వైఎస్సాఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే జీవోకు ఆమోదం.. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీలకు గ్రీన్‌ సిగ్నల్.. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణలకు ఆమోదం.. ఏపి క్యాబినెట్ సమావేశ ముఖ్యాంశాలు ▪️సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న…

    Read more


  • అన్నదాత సుఖీభవ పథకం – Annadatha Sukhibhava Scheme

    అన్నదాత సుఖీభవ పథకం – Annadatha Sukhibhava Scheme

    Annadatha Sukhibhava Scheme: రైతు తనకు ఎన్ని నష్టాలు వచ్చినా.. వ్యవసాయం చేయడాన్ని మాత్రం మానడు. దేశానికి అన్నం పెట్టేందుకు తన చెమటను ధారపోస్తాడు. అలాంటి అన్నదాతలకు.. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ధరలు మరింత గుదిబండగా మారుతున్నాయి. అలాంటి రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ‘అన్నదాత సుఖీభవ’ (Annadata Sukhibhava Scheme). గత ప్రభుత్వ (వైఎస్సార్‌సీపీ) హయాంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు.…

    Read more


  • మహిళలకు గుడ్ న్యూస్…త్వరలో కొత్త పథకం.. మహిళలకు రూ.15 వేలు

    మహిళలకు గుడ్ న్యూస్…త్వరలో కొత్త పథకం.. మహిళలకు రూ.15 వేలు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ‘గృహిణి ‘ పేరుతో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కాపు సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని కార్పొరేషన్ ప్రతిపాదించిందన్నారు. దీనికి సుమారు రూ.400 కోట్లు అవసరమని చెప్పారు. త్వరలోనే ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో కాపు నేస్తం పథకాన్ని అమలు చేసిన…

    Read more


  • AP Fees Reimbursement Arrear Survey 2025 Complete Process – ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల పై సర్వే చేయు విధానం

    AP Fees Reimbursement Arrear Survey 2025 Complete Process – ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల పై సర్వే చేయు విధానం

    AP Fee Reimbursement Arrear 2023-24 Payment Update 2025 – విద్యార్థుల ఫీజు బకాయిల విడుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్లు తీసుకురావడం జరిగింది. 2023-24  విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ AP Fee reimbursementబకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించేందుకుగాను ప్రజల నుండి సమాచారాన్ని గ్రామ / వార్డు సచివాలయాల నుండి తీసుకోవడం ప్రారంభించింది. 2023-24 విద్యా సంవత్సరంలో కాలేజీకు పేమెంట్ చేసిన వారికి ఈ ఆప్షన్ ద్వారా నగదు అందుతుంది. పేమెంట్ చేసిన వారికి…

    Read more


  • కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్‌

    కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్‌

    రేషన్‌కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) అన్నారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో దాన్ని పరిష్కరిస్తామని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.  కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్ అవసరమంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, పెళ్లికార్డు, పెళ్లి ఫొటో అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి…

    Read more


  • సచివాలయాల రేషనలైజేషన్ పై మంత్రి క్లారిటీ

    సచివాలయాల రేషనలైజేషన్ పై మంత్రి క్లారిటీ

    సచివాలయ ఉద్యోగుల బదిలీలు మరియు తొలగింపుల పై ఆ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పూర్తి క్లారిటీ ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో ఏ ఒక్కరిని కూడా తొలగించమని ఆయన హామీ ఇచ్చారు. రేష్నలైజేషన్ పై సదరు ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి బదిలీలు లేవు. రేషనలైజేషన్ పై మంత్రి కామెంట్స్..

    Read more


  • How to Pay AP House Tax in Swarna Panchayat Site

    How to Pay AP House Tax in Swarna Panchayat Site

    AP House Tax Payment Process in Mobile –  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు [ మినహాయింపు ఉన్నవారు మినహా ] ప్రతి ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఒకసారి ఇంటి పన్ను [ AP House Tax Payment ] తప్పనిసరిగా కడుతూ ఉంటారు. దానికిగాను మీ పంచాయతీ కార్యదర్శి [ Panchayat Secretary ]  మీ ఇంటి వద్దకు వచ్చి ఇంటి పన్నును వసూలు చేసి మీకు…

    Read more


You cannot copy content of this page