Latest Posts

  • Dr Ambedkar Foundation Marriage Scheme – డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్

    Dr Ambedkar Foundation Marriage Scheme – డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్

    Dr Ambedkar Foundation Marriage Scheme: కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా సామాజిక సమైక్యత సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ పథకాన్ని ప్రారంభించింది. కులాంతర వివాహం యొక్క సామాజికంగా సాహసోపేతమైన అడుగును అభినందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అటువంటి కులాంతర వివాహాన్ని ప్రోత్సహించడానికి, వివాహిత జంట వారి జీవితపు ప్రారంభ దశలో స్థిరపడటానికి ప్రభుత్వం ప్రోత్సాహకం మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అందువల్ల, డాక్టర్ అంబేద్కర్ పథకం యొక్క ఉద్దేశ్యం సామాజిక…

    Read more


  • సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం

    సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం

    రాష్ట్రవ్యాప్తంగా 211 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం అమల్లోకి వచ్చింది. మిగిలిన 85 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 30న ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. IGRS వెబ్సైట్ ద్వారా స్లాట్ తీసుకుని దస్తావేజుల రిజిస్ట్రేషన్కు కార్యాలయాలకు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల క్రయవిక్రేతలు, సాక్షులు కార్యాలయాల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం తప్పింది. ప్రయోగాత్మకంగా తొలుత ఈ విధానాన్ని కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రవేశపెట్టారు. సత్ఫలితాలు కనిపించడంలో…

    Read more


  • మత్స్యకార సేవ పథకం నిధులు విడుదల

    మత్స్యకార సేవ పథకం నిధులు విడుదల

    ‘మత్స్యకారుల సేవలో’ పేరుతో మత్స్యకారులకు ఆర్థిక సాయం పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉత్పత్తయ్యే…

    Read more


  • నేటి నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తు స్వీకరణ

    నేటి నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తు స్వీకరణ

    ఏపీ ప్రభుత్వం పెన్షన్ కోసం ఎదురుచూసే వారికి శుభవార్త చెప్పింది. ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా స్పౌస్ క్యాటగిరీలో కొత్త పింఛన్ల దరఖాస్తుకు అవకాశం కలిగించింది. ఈ కేటగిరిలో కొత్తగా 89,788 పెన్షన్లను అందించనుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే తదుపరి నెల నుంచి భార్యకు పెన్షన్ అందించేలా ప్రభుత్వం ఈ కేటగిరీని సృష్టించింది. గతేడాది నవంబర్ నెల నుంచి ఈ కేటగిరీ ద్వారా పెన్షన్ లబ్ధిదారులకు 4000 రూపాయలను అందిస్తున్నది. అయితే…

    Read more


  • May 2025 Month NTR Bharosa Pension Guidelines – మే నెల పెన్షన్ పంపిణీపై విధి విధానాలు జారి

    May 2025 Month NTR Bharosa Pension Guidelines – మే నెల పెన్షన్ పంపిణీపై విధి విధానాలు జారి

    May 2025 Month NTR Bharosa Pension Guidelines: మే నెల పెన్షన్ పంపిణీ పై ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ప్రకారం గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ప్రతినెల మొదటి రోజున పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దని పెన్షన్ పంపిణీ చేయాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారు పింఛను తీసుకోవడానికి ప్రతి…

    Read more


  • ఏపీ మెగా డీఎస్సీ వయోపరిమితి పెంపు

    ఏపీ మెగా డీఎస్సీ వయోపరిమితి పెంపు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ అభ్యర్థులకు వయ పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న  42 ఏళ్ల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వయో పరిమితి పెంపు కేవలం ఈ మెగా డిఎస్సి కి మాత్రమే వర్తిస్తుందని ఉత్పరులలో స్పష్టం చేసింది. ఈ వయో పరిమితికి కట్ ఆఫ్ తేదీని 2024 జూలై 1గా…

    Read more


  • ఏపీలోని పాస్టర్లకు గుడ్ న్యూస్… 5000 జమ డేట్ ఫిక్స్

    ఏపీలోని పాస్టర్లకు గుడ్ న్యూస్… 5000 జమ డేట్ ఫిక్స్

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాస్టర్ల గౌరవ వేతనాలను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పాస్టర్లకు గ తేడాది మే నెల నుంచి నవంబర్ నెల వరకు గల గౌరవ వేతనాన్ని చెల్లించనున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 8427 మంది పాస్టర్లకు నెలకు 5000 రూపాయలు చొప్పున లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం పాస్టర్లకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే విడుదల అయింది. అయితే ఇమామ్ మౌజం లకు గౌరవ వేతనాన్ని ఎప్పుడు చెల్లిస్తారనే…

    Read more


  • స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర – ప్రతి నెల 3వ శనివారము – స్వచ్చ దివస్ కార్యక్రమం

    స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర – ప్రతి నెల 3వ శనివారము – స్వచ్చ దివస్ కార్యక్రమం

    స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చ దివస్ కార్యక్రమం జరగనుంది. April Theme: e Check Preparations : స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాంనకు సంబంధించి *శుక్రవారం* ప్రజలందరికీ తెలిసే విధంగా *టాం టాం మరియు మైక్ అనౌన్స్మెంట్ లు* చేయించి శనివారం రోజున ఏ ఏ కార్యక్రమాలు ఏ ప్రదేశాలలో జరుగునో తెలియజేసి అందరూ పాల్గొనే లాగా చూడడం. e…

    Read more


  • మత్స్యకారులకు గుడ్ న్యూస్.. మత్స్యకార భరోసా అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    మత్స్యకారులకు గుడ్ న్యూస్.. మత్స్యకార భరోసా అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    Matsyakara bharosa 2025 release date on april 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో మత్స్యకార భరోసా పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం అనంతరం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు గురించి మంత్రి నిమ్మల రామానాయుడు విలేకర్ల సమావేశంలో వివరించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 26 నుంచి మత్స్యకార భరోసా…

    Read more


  • ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై వారంలో రెండ్రోజులు ఎగ్‌ప్రైడ్ రైస్

    ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై వారంలో రెండ్రోజులు ఎగ్‌ప్రైడ్ రైస్

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల పిల్లల కోసం మధ్యాహ్న భోజనంలో మార్పులు చేయనున్నారు. ఇకపై వారానికి రెండు రోజులు ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌తో పాటుగా అదే రోజు ఉదయం ఉడికించిన శనగలు ఇస్తారు. అలాగే మెనూలో అన్ని కూరలు, మునగ పొడిని పప్పుతో పాటూ అందిస్తారు. బాలామృతంలో ఉండే చక్కెర స్థాయిని…

    Read more


  • ఏపీలో పంచాయతీరాజ్ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు.. ఎన్నో ఏళ్ల కల, ప్రభుత్వం ఉత్తర్వులు

    ఏపీలో పంచాయతీరాజ్ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు.. ఎన్నో ఏళ్ల కల, ప్రభుత్వం ఉత్తర్వులు

    ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్‌శాఖలో అనేక సంస్కరణలు చేపట్టింది.. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖలో కొన్ని కీలక మార్పులు చేసింది. పంచాయతీరాజ్ చట్టానికి కొన్ని ముఖ్యమైన సవరణలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. పంచాయతీ విస్తరణాధికారుల హోదా (కేడర్‌)ను డిప్యూటీ ఎంపీడీవోగా మార్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు పొందని వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంపీడీవోల భర్తీని ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టగా..…

    Read more


  • ఏపీలో ఈ నెల 15 నుంచి ఇంటింటికీ మ‌న మిత్ర‌

    ఏపీలో ఈ నెల 15 నుంచి ఇంటింటికీ మ‌న మిత్ర‌

    AP WhatsApp Governance: Get Government Services on Your Mobile Instantly  ప్రజలు ఆఫీసుకు వెళ్లకుండానే వారి మొబైల్ లో ఉన్న వాట్సాప్ ద్వారా నేరుగా సేవలు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను Manamitra WhatsApp Governance Servuice ను  రాష్ట్రవ్యాప్తంగా  January 30, 2025 నుండి  ప్రారంభించడం జరిగినది .  సర్వీస్ Government Services  కు అవసరమయ్యే Application Forms అప్లికేషన్ వివరాలను నింపడం , Payment Process పేమెంట్ చేయడం , AP WhatsApp Governance Certificate Download సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకోవడం అన్నీ…

    Read more


  • LPG Cylinder Price Increased : షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర

    LPG Cylinder Price Increased : షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర

    ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను ₹50 పెంచింది. ఉజ్వల పథకం కింద వచ్చేరా సిలిండర్ల ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. దీనితో పేద మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. రేపటి నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి. ఇప్పటికే నిత్యవసరాలు ధరల  పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు మరో భారం కేంద్ర ప్రభుత్వం అందించింది. వంట గ్యాస్…

    Read more


  • How to Apply Senior Citizen Card in AP? : Complete Prorcess – వృద్దులకు ఉపయోగపడే Senior Citizen Card ఎలా అప్లై చెయ్యాలి ?

    How to Apply Senior Citizen Card in AP? : Complete Prorcess – వృద్దులకు ఉపయోగపడే Senior Citizen Card ఎలా అప్లై చెయ్యాలి ?

    60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్‌షిప్ కార్డును ఉపయోగించి సామాజిక భద్రత మరియు సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా  వివిధ ఆర్థిక, పన్ను మరియు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దేశంలోని సీనియర్ సిటిజన్లు వివిధ ప్రోత్సాహకాలను పొందడానికి సీనియర్ సిటిజన్‌షిప్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సీనియర్ సిటిజన్‌షిప్ కార్డుల గురించి ఇక్కడ మరిన్ని వివరాలు ఉన్నాయి. What is Senior Citizen Card సీనియర్ సిటిజన్‌షిప్ కార్డ్ అంటే ఏమిటి? భారతదేశంలో, 60 ఏళ్లు నిండిన తర్వాత,…

    Read more


  • AP Sadarem Certificate 2025 Slot Booking Process, Fees & Documents

    AP Sadarem Certificate 2025 Slot Booking Process, Fees & Documents

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు శుభవార్త. AP Sadarem Certificate [వికలాంగుల నిర్ధారణ సర్టిఫికెట్] కొరకు Slot Bookings ఓపెన్ అవ్వనున్నాయి. April  4 , 2025 నుండి  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న Grama Ward Sachivalayams  & AP Meeseva Centers లోAP Sadarem Certificate Slot Booking కొరకు ఆప్షన్ ఓపెన్ అవ్వనుంది. Sadarem Certificate అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వికలాంగులకు జారీ చేసే ఒక అధికారిక ధృవపత్రం.  సదరం (SADAREM – Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) అనేది వికలాంగుల…

    Read more


  • AP SC Corporation Loans – How to Apply For AP SC Corporation loans 2025 Online Process

    AP SC Corporation Loans – How to Apply For AP SC Corporation loans 2025 Online Process

    AP SC Corporation Loans: ఎస్సీల స్వయం ఉపాధి కల్ప నకు రాయితీ రుణాల మంజూరు పథకానికి సాంఘిక సంక్షేమ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సేవా, రవాణా, వ్యవసాయ రంగాల్లో ఉపాధి కల్పనకు రాయితీ రుణాలు మంజూరు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ పథకానికి ఈ నెల 11 నుంచి వచ్చే నెల 10 వరకు దర ఖాస్తులు స్వీకరించనుంది. రూ. 3 లక్షలు మొదలు రూ. 10 లక్షలకుపైబడి వ్యయంతో యూనిట్ ఏర్పాటుకు సహ కారం…

    Read more


  • AP Cabinet Meeting : జర్నలిస్ట్‌లకు తీపికబురు

    AP Cabinet Meeting : జర్నలిస్ట్‌లకు తీపికబురు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు మంచి సమాచారం లభించనుంది. ఏపీ స్టేట్ మీడియా అక్రిడేషన్ రూల్స్-2025 నిబంధనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి డ్రోన్ టెక్నాలజీ విభజన, బార్ లైసెన్స్‌ రూల్స్ మార్పులు, కొత్త పోర్టుల ఏర్పాటుకు అనుమతి లభించాయి. డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ భేటీలో ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను విడదీసి (డీమెర్జ్‌ చేసి)…

    Read more


  • April 2025 Aadhar Camps in Sachivalayam: ఏప్రిల్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    April 2025 Aadhar Camps in Sachivalayam: ఏప్రిల్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    ఆధార్ కార్డు లేనివారికి ఆధార్ కార్డుల సమస్యలు ఉన్నవారికి శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం April 2025 Aadhaar Special Camps Schedule విడుదల చేయడం జరిగింది . దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది అసలు ఈ ఆధార్ డ్రైవ్ లేదా క్యాంపు ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది ?, ఏ సర్వీసులు చేస్తారు ?,  సర్వీస్ ఫీజు ఎంత ఉంటుంది ?,  అప్లికేషన్ ఫారాలు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ? ఇలా పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. Aadhaar Camps…

    Read more


  • ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్…మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు

    ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్…మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏటీఎం కార్డు సైజులో ఉండే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులో క్యూఆర్‌ కోడ్‌, ఇతర సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయని నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ సహా…

    Read more


  • April 2025 Month NTR Bharosa Pension Guidelines – ఏప్రిల్ 1 నుంచి రెండు కొత్త రూల్స్, విధి విధానాలు జారీ

    April 2025 Month NTR Bharosa Pension Guidelines – ఏప్రిల్ 1 నుంచి రెండు కొత్త రూల్స్, విధి విధానాలు జారీ

    April 2025 Month NTR Bharosa Pension Guidelines: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారు పింఛను తీసుకోవడానికి ప్రతి నెలా ఊరికి రావాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1 నుంచి దివ్యాంగ విద్యార్థుల పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ…

    Read more


  • వచ్చే వారం నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్ పునఃప్రారంభం

    వచ్చే వారం నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్ పునఃప్రారంభం

    వైకల్య ధ్రువపత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచిపునఃప్రారంభిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వచ్చే నెల 4 నుంచి స్లాట్ బుకింగ్,8వ తేదీ నుంచి వైద్య పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో అక్రమమార్గాల్లో పొందిన ధ్రువీకరణ పత్రాలతో దివ్యాంగుల పింఛను పొందుతున్నవారు రాష్ట్రవ్యాప్తంగాభారీగా ఉన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కొత్తవారికి వైద్య పరీక్షల నిర్వహణను గత జనవరి నుంచి తాత్కాలికంగా నిలిపేసింది. దివ్యాంగ సంఘాల విజ్ఞప్తి మేరకు సదరం ద్వారా…

    Read more


You cannot copy content of this page