–
రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 8.53 లక్షల మంది చిన్నారుల కోసం ఈ నెల మార్చి 19,20,21,22 మరియు 25,26,27,28 తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19 నుండి 22 వరకు మరియు 25 నుండి 28 వరకు అన్ని జిల్లాల్లోని సచివాలయాలు/ అంగన్వాడీ…
Read more