Latest Posts

  • స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర – ప్రతి నెల 3వ శనివారము – స్వచ్చ దివస్ కార్యక్రమం

    స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర – ప్రతి నెల 3వ శనివారము – స్వచ్చ దివస్ కార్యక్రమం

    స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చ దివస్ కార్యక్రమం జరగనుంది. April Theme: e Check Preparations : స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాంనకు సంబంధించి *శుక్రవారం* ప్రజలందరికీ తెలిసే విధంగా *టాం టాం మరియు మైక్ అనౌన్స్మెంట్ లు* చేయించి శనివారం రోజున ఏ ఏ కార్యక్రమాలు ఏ ప్రదేశాలలో జరుగునో తెలియజేసి అందరూ పాల్గొనే లాగా చూడడం. e…

    Read more


  • మత్స్యకారులకు గుడ్ న్యూస్.. మత్స్యకార భరోసా అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    మత్స్యకారులకు గుడ్ న్యూస్.. మత్స్యకార భరోసా అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    Matsyakara bharosa 2025 release date on april 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో మత్స్యకార భరోసా పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం అనంతరం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు గురించి మంత్రి నిమ్మల రామానాయుడు విలేకర్ల సమావేశంలో వివరించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 26 నుంచి మత్స్యకార భరోసా…

    Read more


  • ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై వారంలో రెండ్రోజులు ఎగ్‌ప్రైడ్ రైస్

    ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై వారంలో రెండ్రోజులు ఎగ్‌ప్రైడ్ రైస్

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల పిల్లల కోసం మధ్యాహ్న భోజనంలో మార్పులు చేయనున్నారు. ఇకపై వారానికి రెండు రోజులు ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌తో పాటుగా అదే రోజు ఉదయం ఉడికించిన శనగలు ఇస్తారు. అలాగే మెనూలో అన్ని కూరలు, మునగ పొడిని పప్పుతో పాటూ అందిస్తారు. బాలామృతంలో ఉండే చక్కెర స్థాయిని…

    Read more


  • ఏపీలో పంచాయతీరాజ్ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు.. ఎన్నో ఏళ్ల కల, ప్రభుత్వం ఉత్తర్వులు

    ఏపీలో పంచాయతీరాజ్ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు.. ఎన్నో ఏళ్ల కల, ప్రభుత్వం ఉత్తర్వులు

    ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్‌శాఖలో అనేక సంస్కరణలు చేపట్టింది.. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖలో కొన్ని కీలక మార్పులు చేసింది. పంచాయతీరాజ్ చట్టానికి కొన్ని ముఖ్యమైన సవరణలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. పంచాయతీ విస్తరణాధికారుల హోదా (కేడర్‌)ను డిప్యూటీ ఎంపీడీవోగా మార్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు పొందని వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంపీడీవోల భర్తీని ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టగా..…

    Read more


  • ఏపీలో ఈ నెల 15 నుంచి ఇంటింటికీ మ‌న మిత్ర‌

    ఏపీలో ఈ నెల 15 నుంచి ఇంటింటికీ మ‌న మిత్ర‌

    AP WhatsApp Governance: Get Government Services on Your Mobile Instantly  ప్రజలు ఆఫీసుకు వెళ్లకుండానే వారి మొబైల్ లో ఉన్న వాట్సాప్ ద్వారా నేరుగా సేవలు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను Manamitra WhatsApp Governance Servuice ను  రాష్ట్రవ్యాప్తంగా  January 30, 2025 నుండి  ప్రారంభించడం జరిగినది .  సర్వీస్ Government Services  కు అవసరమయ్యే Application Forms అప్లికేషన్ వివరాలను నింపడం , Payment Process పేమెంట్ చేయడం , AP WhatsApp Governance Certificate Download సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకోవడం అన్నీ…

    Read more


  • LPG Cylinder Price Increased : షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర

    LPG Cylinder Price Increased : షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర

    ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను ₹50 పెంచింది. ఉజ్వల పథకం కింద వచ్చేరా సిలిండర్ల ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. దీనితో పేద మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. రేపటి నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి. ఇప్పటికే నిత్యవసరాలు ధరల  పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు మరో భారం కేంద్ర ప్రభుత్వం అందించింది. వంట గ్యాస్…

    Read more


  • How to Apply Senior Citizen Card in AP? : Complete Prorcess – వృద్దులకు ఉపయోగపడే Senior Citizen Card ఎలా అప్లై చెయ్యాలి ?

    How to Apply Senior Citizen Card in AP? : Complete Prorcess – వృద్దులకు ఉపయోగపడే Senior Citizen Card ఎలా అప్లై చెయ్యాలి ?

    60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్‌షిప్ కార్డును ఉపయోగించి సామాజిక భద్రత మరియు సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా  వివిధ ఆర్థిక, పన్ను మరియు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దేశంలోని సీనియర్ సిటిజన్లు వివిధ ప్రోత్సాహకాలను పొందడానికి సీనియర్ సిటిజన్‌షిప్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సీనియర్ సిటిజన్‌షిప్ కార్డుల గురించి ఇక్కడ మరిన్ని వివరాలు ఉన్నాయి. What is Senior Citizen Card సీనియర్ సిటిజన్‌షిప్ కార్డ్ అంటే ఏమిటి? భారతదేశంలో, 60 ఏళ్లు నిండిన తర్వాత,…

    Read more


  • AP Sadarem Certificate 2025 Slot Booking Process, Fees & Documents

    AP Sadarem Certificate 2025 Slot Booking Process, Fees & Documents

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు శుభవార్త. AP Sadarem Certificate [వికలాంగుల నిర్ధారణ సర్టిఫికెట్] కొరకు Slot Bookings ఓపెన్ అవ్వనున్నాయి. April  4 , 2025 నుండి  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న Grama Ward Sachivalayams  & AP Meeseva Centers లోAP Sadarem Certificate Slot Booking కొరకు ఆప్షన్ ఓపెన్ అవ్వనుంది. Sadarem Certificate అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వికలాంగులకు జారీ చేసే ఒక అధికారిక ధృవపత్రం.  సదరం (SADAREM – Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) అనేది వికలాంగుల…

    Read more


  • AP SC Corporation Loans – How to Apply For AP SC Corporation loans 2025 Online Process

    AP SC Corporation Loans – How to Apply For AP SC Corporation loans 2025 Online Process

    AP SC Corporation Loans: ఎస్సీల స్వయం ఉపాధి కల్ప నకు రాయితీ రుణాల మంజూరు పథకానికి సాంఘిక సంక్షేమ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సేవా, రవాణా, వ్యవసాయ రంగాల్లో ఉపాధి కల్పనకు రాయితీ రుణాలు మంజూరు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ పథకానికి ఈ నెల 11 నుంచి వచ్చే నెల 10 వరకు దర ఖాస్తులు స్వీకరించనుంది. రూ. 3 లక్షలు మొదలు రూ. 10 లక్షలకుపైబడి వ్యయంతో యూనిట్ ఏర్పాటుకు సహ కారం…

    Read more


  • AP Cabinet Meeting : జర్నలిస్ట్‌లకు తీపికబురు

    AP Cabinet Meeting : జర్నలిస్ట్‌లకు తీపికబురు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు మంచి సమాచారం లభించనుంది. ఏపీ స్టేట్ మీడియా అక్రిడేషన్ రూల్స్-2025 నిబంధనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి డ్రోన్ టెక్నాలజీ విభజన, బార్ లైసెన్స్‌ రూల్స్ మార్పులు, కొత్త పోర్టుల ఏర్పాటుకు అనుమతి లభించాయి. డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ భేటీలో ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను విడదీసి (డీమెర్జ్‌ చేసి)…

    Read more


  • April 2025 Aadhar Camps in Sachivalayam: ఏప్రిల్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    April 2025 Aadhar Camps in Sachivalayam: ఏప్రిల్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    ఆధార్ కార్డు లేనివారికి ఆధార్ కార్డుల సమస్యలు ఉన్నవారికి శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం April 2025 Aadhaar Special Camps Schedule విడుదల చేయడం జరిగింది . దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది అసలు ఈ ఆధార్ డ్రైవ్ లేదా క్యాంపు ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది ?, ఏ సర్వీసులు చేస్తారు ?,  సర్వీస్ ఫీజు ఎంత ఉంటుంది ?,  అప్లికేషన్ ఫారాలు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ? ఇలా పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. Aadhaar Camps…

    Read more


  • ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్…మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు

    ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్…మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏటీఎం కార్డు సైజులో ఉండే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులో క్యూఆర్‌ కోడ్‌, ఇతర సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయని నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ సహా…

    Read more


  • April 2025 Month NTR Bharosa Pension Guidelines – ఏప్రిల్ 1 నుంచి రెండు కొత్త రూల్స్, విధి విధానాలు జారీ

    April 2025 Month NTR Bharosa Pension Guidelines – ఏప్రిల్ 1 నుంచి రెండు కొత్త రూల్స్, విధి విధానాలు జారీ

    April 2025 Month NTR Bharosa Pension Guidelines: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారు పింఛను తీసుకోవడానికి ప్రతి నెలా ఊరికి రావాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1 నుంచి దివ్యాంగ విద్యార్థుల పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ…

    Read more


  • వచ్చే వారం నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్ పునఃప్రారంభం

    వచ్చే వారం నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్ పునఃప్రారంభం

    వైకల్య ధ్రువపత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచిపునఃప్రారంభిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వచ్చే నెల 4 నుంచి స్లాట్ బుకింగ్,8వ తేదీ నుంచి వైద్య పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో అక్రమమార్గాల్లో పొందిన ధ్రువీకరణ పత్రాలతో దివ్యాంగుల పింఛను పొందుతున్నవారు రాష్ట్రవ్యాప్తంగాభారీగా ఉన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కొత్తవారికి వైద్య పరీక్షల నిర్వహణను గత జనవరి నుంచి తాత్కాలికంగా నిలిపేసింది. దివ్యాంగ సంఘాల విజ్ఞప్తి మేరకు సదరం ద్వారా…

    Read more


  • స్కూళ్లు ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకం

    స్కూళ్లు ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల అమలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 9 నెలల్లో వరుసగా అమలు చేస్తూ వస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రూ.4 వేలు పింఛన్‌ లేదని.. ఏపీలో మాతమ్రే ఇస్తున్నామన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దివ్యాంగులకు పింఛన్‌ రూ.6 వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే దీపం-2 కింద ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నామని.. చెత్త పన్నును…

    Read more


  • AP Ration Card Holders eKYC Complete Process

    AP Ration Card Holders eKYC Complete Process

    AP Ration Card Holders EKYC:  AP Ration Cards లో మీ పేరు ఉన్నా, అందరికి AP Ration Card eKYC అయ్యి ఉంటేనే మీకు ఇక రేషన్ బియ్యం మరియు రేషన్ సరుకులు ఇస్తారు . AP వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైతే Ration Card పై రేషన్ బియ్యం మరియు రేషన్ సరుకులు తీసుకుంటున్నారో వారికి అలర్ట్. AP Ration Card లో AP Ration Card eKYC అవ్వని వారికి రేషన్ ఆగిపోనుంది .  AP లో ప్రతి నెలా ప్రభుత్వం AP Ration Rice , ఇతర Ration Grocery పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. AP…

    Read more


  • ఏపీలో విద్యార్థులకు సూపర్ న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ

    ఏపీలో విద్యార్థులకు సూపర్ న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ

    ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్ని విడుదల చేసింది. ఈ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌కు సంబంధించి రూ.600 కోట్లు విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. త్వరలోనే మిగిలిన రూ.400 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని.. ప్రభుత్వం మరోసారి విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు చెల్లించడంలో నిబద్ధతను నిరూపించుకుందన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇప్పటికే…

    Read more


  • నిరుద్యోగులకు 4 లక్షలు, రాజీవ్ యువ వికాసం ప్రారంభం

    నిరుద్యోగులకు 4 లక్షలు, రాజీవ్ యువ వికాసం ప్రారంభం

    , ,

    రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం నుంచి లాంచనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల కోసం తీసుకువచ్చినటువంటి ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం.. 50వేల నుంచి పది లక్షల సహాయం – Rajeev Yuva Vikasam Eligibility and Benefits రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు మూడు క్యాటగిరీలలో రుణం వినిపించడం జరుగుతుంది. రాష్ట్రంలో…

    Read more


  • March Month Aadhar Camps: మార్చి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    March Month Aadhar Camps: మార్చి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 8.53 లక్షల మంది చిన్నారుల కోసం ఈ నెల మార్చి 19,20,21,22 మరియు 25,26,27,28 తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19 నుండి 22 వరకు మరియు 25 నుండి 28 వరకు అన్ని జిల్లాల్లోని సచివాలయాలు/ అంగన్వాడీ…

    Read more


  • గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు లబ్ధి… ప్రభుత్వం కీలక ప్రకటన!

    గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు లబ్ధి… ప్రభుత్వం కీలక ప్రకటన!

    గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు లబ్ధి చేకూరుస్తోందని, దీనిని వినియోగించుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ, పట్టణ) 1.0 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 09 విడుదల చేసిందన్నారు. బుధవారం కలెక్టర్‌ లక్ష్మీశ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి కలెక్టరేట్‌ వీడియో…

    Read more


  • రేషన్‌ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌..! వచ్చే నెల నుంచి కంది పప్పు పంపిణీ

    రేషన్‌ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌..! వచ్చే నెల నుంచి కంది పప్పు పంపిణీ

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నుండి తెల్ల రేషన్ కార్డుదారులకు కంది పప్పు పంపిణీని పునఃప్రారంభించనుంది. గత కొన్ని నెలలుగా కందిపప్పు సరఫరాలో కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్‌లో కందిపప్పు ధరలు అధికంగా ఉండటం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కందిపప్పును సరఫరా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. వచ్చే నెల అంటే.. ఏప్రిల్‌ నుంచి వారికి గతంలో ఇచ్చినట్లే…

    Read more


You cannot copy content of this page