–
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 6న జరిగిన క్యాబినెట్ సమావేశంలో అనేక రంగాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. మహిళల సాధికారత, నేతన్నలకు భరోసా, పెట్టుబడులు, పారిశుధ్యం, గవర్నెన్స్ టెక్నాలజీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆగస్టు 6న జరిగిన క్యాబినెట్ భేటీ కీలక అంశాలు ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాలు మీకోసం.. నేతన్నలకు 25000 .. కొత్త పథకం అంతేకాకుండా నేతన్న భరోసా పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ…
Read more