Latest Posts

  • 4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి – పూర్తి వివరాలు

    4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి – పూర్తి వివరాలు

    , ,

    ప్రభుత్వం తాజాగా మినీ అంగన్వాడీ కార్యకర్తల అప్‌గ్రేడేషన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన 4687 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి ఇవ్వబడనుంది. గౌరవ వేతనంలో పెంపు ఈ అప్‌గ్రేడేషన్ అనంతరం వారికి నెలకు రూ.11,500 గౌరవ వేతనం అందించనున్నారు. దీంతో ఇప్పటి వరకు తక్కువ వేతనంతో పనిచేసిన మినీ అంగన్వాడీ సిబ్బందికి ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. 340 మినీ అంగన్వాడీ కేంద్రాల విలీనం అదనంగా, ప్రభుత్వం…

    Read more


  • ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతికి 25% ఉచిత సీట్లు – RTE 12(1)(C) 2025-26 ప్రవేశాల పూర్తి సమాచారం

    ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతికి 25% ఉచిత సీట్లు – RTE 12(1)(C) 2025-26 ప్రవేశాల పూర్తి సమాచారం

    విద్యా హక్కు చట్టం (Right to Education Act – RTE) 2009 ప్రకారం, దేశంలోని ప్రతి చిన్నారికి ప్రాథమిక విద్య హక్కుగా లభించాలి. ఈ చట్టంలోని సెక్షన్ 12(1)(C) ప్రకారం, ప్రతి ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతి సీట్లలో కనీసం 25% సీట్లు ఆర్థికంగా బలహీన వర్గాలకు కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని అమలు చేస్తూ, 2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతి ప్రవేశాల కోసం RTE 25% ఉచిత సీట్లకు…

    Read more


  • Adarana 3 scheme: గీత కార్మికులకు త్వరలో టూ వీలర్

    Adarana 3 scheme: గీత కార్మికులకు త్వరలో టూ వీలర్

    ,

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గీత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.. త్వరలో వీరి కోసం ఒక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఆదరణ 3.0 (Adarana 3 scheme) పేరుతో గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఇచ్చే సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆ బీసీ, చేనేత, జోలి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. గీత కార్మికులకు టూ వీలర్ మరియు ఈ బెనిఫిట్స్ [Benefits of Adarana 3 scheme for Toddy Tappers] విజయవాడ తుమ్మలపల్లి…

    Read more


  • New GST Slabs 2025 : సామాన్యులకు భారీగా తగ్గనున్న జిఎస్టి భారం

    New GST Slabs 2025 : సామాన్యులకు భారీగా తగ్గనున్న జిఎస్టి భారం

    ,

    సామాన్యులకు మరియు చిరు వ్యాపారులకు ఉరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి జీఎస్టీ పై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో,  కొత్త జీఎస్టీ విధానంపై మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు జీఎస్టీ అంటే ఏమిటి? [What is GST] మనం కొని ప్రతి వస్తువు మరియు మనం పొందే ప్రతి సేవపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే టాక్స్ ని మనం జీఎస్టీ…

    Read more


  • PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రారంభం, ఈ పథకం అర్హతలు, బెనిఫిట్స్

    PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రారంభం, ఈ పథకం అర్హతలు, బెనిఫిట్స్

    , ,

    దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు ను తగ్గించడానికి అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు 15 నుంచి పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. డిల్లీ ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రధానమంత్రి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.[PM Launches PM Viksit Bharat Rojgar Yojana] – లక్ష కోట్లతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్…

    Read more


  • AP Free Bus Scheme – ఏపీలో Stree Shakti ఉచిత బస్ పథకం ప్రారంభం

    AP Free Bus Scheme – ఏపీలో Stree Shakti ఉచిత బస్ పథకం ప్రారంభం

    , , , ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరియు ట్రాన్స్ జెండర్ల కు ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం  కల్పించే స్త్రీ శక్తి పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అయినా ప్రయాణించవచ్చు. స్త్రీ శక్తి పథకం – ముఖ్యమంత్రి కీలక ప్రసంగం స్త్రీ శక్తి పథకానికి సంబంధించి…

    Read more


  • FASTag వార్షిక పాస్ – 2025 పూర్తి వివరాలు

    FASTag వార్షిక పాస్ – 2025 పూర్తి వివరాలు

    , , , ,

    హైవేలపై టోల్ చార్జీలు పెరుగుతున్న నేపధ్యంలో, టోల్ ప్లాజాల్లో క్యూల్లో ఎక్కువ సేపు నిలబడాల్సి రావడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా FASTag ప్రవేశపెట్టబడింది. ఇది టోల్ చార్జీలను ఆన్‌లైన్‌లో, ఆటోమేటిక్‌గా చెల్లించే సౌకర్యం ఇస్తుంది. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే – FASTag వార్షిక పాస్ అనే ప్రత్యేక సౌకర్యం ఉంది. ఇది ముఖ్యంగా ఒకే రూట్‌లో తరచూ ప్రయాణించే వారికి సమయం మరియు డబ్బు రెండింటినీ ఆదా…

    Read more


  • నేటి నుంచి ఏపీలో అనర్హుల పెన్షన్ ఏరివేత

    నేటి నుంచి ఏపీలో అనర్హుల పెన్షన్ ఏరివేత

    , ,

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి  దివ్యాంగులు ప్రస్తుతం 6000 రూపాయలు పెన్షన్ పొందుతున్న విషయం మనకు తెలిసిందే అయితే వీరిలో కొంతమందికి 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నా కూడా పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దివ్యాంగులు అయి ఉండి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రభుత్వం 15000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తుంది. ఇదే విషయానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం తనిఖీలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో…

    Read more


  • మన మిత్ర యాప్‌లో పింఛన్ గ్రీవెన్స్ నమోదు సదుపాయం – ఆగస్టు 15 నుంచి ప్రారంభం

    మన మిత్ర యాప్‌లో పింఛన్ గ్రీవెన్స్ నమోదు సదుపాయం – ఆగస్టు 15 నుంచి ప్రారంభం

    , ,

    పింఛన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు లబ్ధిదారులు ఇప్పుడు తమ సమస్యలను మరింత సులభంగా పరిష్కరించుకునే అవకాశం పొందుతున్నారు. ఆగస్టు 15 నుంచి మన మిత్ర యాప్ ద్వారా నేరుగా పింఛన్ గ్రీవెన్స్ నమోదు చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. కొత్త సదుపాయం ప్రధాన లక్ష్యం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) ఆధ్వర్యంలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తోంది. ఎక్స్ఫిషియో కార్యదర్శి తెలిపిన ప్రకారం, పింఛన్‌కు సంబంధించిన సమస్యలు, ఆలస్యాలు, సవరణలు, సాంకేతిక ఇబ్బందులు మొదలైన…

    Read more


  • Annadata Sukhibava Payment Issues – Complete Pattadar Aadhaar Seeding Guide for Farmers

    Annadata Sukhibava Payment Issues – Complete Pattadar Aadhaar Seeding Guide for Farmers

    , ,

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు మొదటి విడత నగదు రూపాయలు ₹5000/- ను ఆగస్టు 2, 2025 న విడుదల చేసింది. రాష్ట్రంలోని ఎక్కువమంది రైతులకు నగదు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అయినప్పటికీ, ఇంకా కొంతమంది రైతులకు పేమెంట్ క్రెడిట్ కాలేదు. ప్రభుత్వం పేమెంట్ విడుదల చేసినప్పటికీ, భూమి మరియు ఆధార్ లింక్ సమస్యలు లేదా ఇతర కారణాల వలన కొన్ని ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. పేమెంట్…

    Read more


  • AP New Districts 2025 ఏపీలో ప్రతిపాదిత 32 జిల్లాలు ఇవే

    AP New Districts 2025 ఏపీలో ప్రతిపాదిత 32 జిల్లాలు ఇవే

    , , , ,

    గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజించటం జరిగింది. అయితే ఈ జిల్లాలలో కొన్ని అభ్యంతరాలు మరియు మరికొన్ని కొత్త జిల్లాల డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలు మరియు మండలాల స్థాయిలో పునర్విభజన చేసేందుకు కార్యచరణ రూపొందించడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాలను 32 జిల్లాలుగా విభజించడం అదేవిధంగా పలు ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుత జిల్లాల విషయంలో మార్పులు చేర్పులు చేయనుంది.…

    Read more


  • AP Free Bus Scheme – Stree Shakti పథకం ఉత్తర్వులు జారీ – పూర్తి వివరాలు

    AP Free Bus Scheme – Stree Shakti పథకం ఉత్తర్వులు జారీ – పూర్తి వివరాలు

    , , ,

    ఏపీ ఉచిత బస్సు ప్రయాణ పథకం – స్త్రీ శక్తి పథకం పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి (Stree Shakti) పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15, 2025 (స్వాతంత్ర్య దినోత్సవం) న మంగళగిరి నుండి ప్రారంభించనున్నారు. AP Stree Shakti Scheme – ముఖ్యమైన వివరాలు పథకం పేరు Stree Shakti Scheme…

    Read more


  • LRS: అక్రమ లేఔట్ల లో ప్లాట్ కొన్నారా? అయితే ఈ అవకాశం మీకోసం

    LRS: అక్రమ లేఔట్ల లో ప్లాట్ కొన్నారా? అయితే ఈ అవకాశం మీకోసం

    రాష్ట్రవ్యాప్తంగా లేఅవుట్ పేరుతో పలు ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల స్థలాలను అమ్మటం మనం చూస్తూ ఉంటాం. అయితే వాటికి సరైన అనుమతులు ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకుంటున్నామా?  తెలుసుకోకుండా ప్లాట్ కొనేస్తే పరిస్థితి ఏంటి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. తెలియకుండా అక్రమ లేఔట్ లో ప్లాట్ కొన్నవారు తర్వాత ఆ ఇంటికి సంబంధించిన నిర్మాణానికి అధికారుల అనుమతుల కోసం వెళితే వారికి చేదు అనుభవం ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత…

    Read more


  • ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు – పూర్తి వివరాలు

    ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు – పూర్తి వివరాలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ (APDASCAC) విడుదల చేసింది. ఈ పథకం ద్వారా అర్హులైన దివ్యాంగులు ఆర్థిక భారం లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని పొందవచ్చు. అర్హతలు Note: గతంలో దరఖాస్తు చేసినప్పటికీ వాహనం మంజూరు కాలేకపోతే, మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. కావలసిన పత్రాలు రిజర్వేషన్ వివరాలు Note: SC &…

    Read more


  • ఉచిత బస్ పథకం పూర్తి మార్గదర్శకాలు

    ఉచిత బస్ పథకం పూర్తి మార్గదర్శకాలు

    స్త్రీ శక్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బసు పథకాన్ని ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి దాదాపు అన్ని మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అధికారిక ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఉచిత బస్ పథకం మార్గదర్శకాలు ఇవే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు మరియు ట్రాన్స్ జెండర్ లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించే స్త్రీ శక్తి…

    Read more


  • సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా త్వరలో అక్షర ఆంధ్రా కార్యక్రమం!

    సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా త్వరలో అక్షర ఆంధ్రా కార్యక్రమం!

    అక్షర ఆంధ్రా కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ముఖ్యంగా 15–59 ఏళ్ల వయస్సు గల నిరక్షరాస్యులను చదువులో భాగం చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. దేశంలోనే అగ్రగామి సాక్షరత శాతం పెంపులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో అగ్రస్థానంలో ఉంది. 81.14 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించి, వారిని అక్షరాస్యులుగా మార్చే దిశగా కార్యక్రమాలు అమలవుతున్నాయి. నిరక్షరాస్యుల అధిక శాతం ఉన్న జిల్లాలు జిల్లా నిరక్షరాస్యులు…

    Read more


  • జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    మంగళగిరిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేత పరిశ్రమపై అభిమానం వ్యక్తం చేశారు. ఆయన చేనేత క్లస్టర్లలో తయారైన ఉత్పత్తులను పరిశీలించి, వాటిని సామాన్యులకు అందుబాటులోకి తేవాల్సిన అవసరముందని చెప్పారు. చేనేత పరిశ్రమకు ప్రభుత్వం మద్దతు చేనేత కార్మికుల శ్రేయస్సుకు ముఖ్యమంత్రి ప్రకటనలు చేనేత అభివృద్ధికి ముందడుగు అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది చేనేత కళాకారుల చరిత్ర, కళా నైపుణ్యాన్ని నూతన తరానికి…

    Read more


  • చేనేత కార్మికులకు మూడు పథకాలు ప్రారంభించిన సీఎం

    చేనేత కార్మికులకు మూడు పథకాలు ప్రారంభించిన సీఎం

    ,

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు పథకాలకు ఆముదం తెలిపిన విషయం మనకు తెలిసిందే, వీటిలో మూడు పథకాలను ముఖ్యమంత్రి జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ 7 వ తేదీన ప్రారంభించారు. చేనేత కుటుంబాల సంక్షేమానికి మరియు వారిని పైకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంగళగిరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన మూడు పథకాలు మంగళగిరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు…

    Read more


  • నేతన్న భరోసా @ 25000.. చేనేత కార్మికులకు కొత్త పథకం

    నేతన్న భరోసా @ 25000.. చేనేత కార్మికులకు కొత్త పథకం

    ,

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గత ప్రభుత్వం నేతన్నలకు నేతన్న నేస్తం ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. గత ప్రభుత్వం ఇచ్చిన 24 వేలకి ఒక వెయ్యి అదనంగా ప్రస్తుత ప్రభుత్వం నేతన్న భరోసా కింద 25 వేలు ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. నేతన్న భరోసా కింద 25000.. ఇతర బెనిఫిట్స్ ఇవే.. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపిన బెనిఫిట్స్ ఇవే.. గత…

    Read more


  • Andhra Pradesh Cabinet Meeting: Key Decisions – August 6, 2025 – ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

    Andhra Pradesh Cabinet Meeting: Key Decisions – August 6, 2025 – ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

    చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 6న జరిగిన క్యాబినెట్ సమావేశంలో అనేక రంగాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. మహిళల సాధికారత, నేతన్నలకు భరోసా, పెట్టుబడులు, పారిశుధ్యం, గవర్నెన్స్ టెక్నాలజీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆగస్టు 6న జరిగిన క్యాబినెట్ భేటీ కీలక అంశాలు ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాలు మీకోసం.. నేతన్నలకు 25000 .. కొత్త పథకం అంతేకాకుండా నేతన్న భరోసా పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ…

    Read more


  • ఆగస్ట్ 7 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ మరియు..

    ఆగస్ట్ 7 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ మరియు..

    ,

    ఏపీ లో చేనేత కార్మికుల కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు కురిపించారు. మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన చేనేత వర్గాల పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేతన్నలకు ఆగస్ట్ 7 నుంచి అమలు కానున్న బెనిఫిట్స్ ఇవే.. రాష్ట్రవ్యాప్తంగా చేనేత పనులు చేసుకుంటూ జీవనాధారం సాధిస్తున్న నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కింద ఇవ్వబడిన ప్రయోజనాలను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 7 అనగా జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని వారికి…

    Read more


You cannot copy content of this page