Latest Posts

  • అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    , , , , ,

    అటు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూసిన అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులు ఈరోజు అనగా ఆగస్టు 2 నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన సీఎం కుటుంబ ప్రభుత్వం తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులను ఆగస్టు 2 న విడుదల చేయటం జరిగింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతా లో ముఖ్యమంత్రి 3174.43 నిధులు విడుదల…

    Read more


  • ఏపీ చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు శుభవార్త – ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం

    ఏపీ చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు శుభవార్త – ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగానికి చేయుత అందించడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందు చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికుల మగ్గాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలనే పథకాన్ని ఆయన ఆమోదించారు. ఆగస్టు 1 నుండి అమల్లోకి నేటి నుంచే అంటే ఆగస్టు 1 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా…

    Read more


  • NTR స్మార్ట్ టౌన్షిప్ ఎం ఐ జి లేఔట్లపై కీలక నిర్ణయం

    NTR స్మార్ట్ టౌన్షిప్ ఎం ఐ జి లేఔట్లపై కీలక నిర్ణయం

    గత ప్రభుత్వా హయంలో మధ్యతరగతి వారికి ప్లాట్లు అందించే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పథకాన్ని MIG లేఅవుట్లు / NTR స్మార్ట్ టౌన్షిప్ పేరుతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలుసిందే. మద్యతరగతి ప్రజల కోసం అభివృద్ధి చేసిన ఈ హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. స్మార్ట్ టౌన్షిప్ ఎంఐజి లేఔట్ ల…

    Read more


  • P4 Scheme Bangaru Kutumbam: P4 పథకం బంగారు కుటుంబం సర్వే, రిజిస్ట్రేషన్, అర్హతలు, తుది జాబితా, బెనిఫిట్స్

    P4 Scheme Bangaru Kutumbam: P4 పథకం బంగారు కుటుంబం సర్వే, రిజిస్ట్రేషన్, అర్హతలు, తుది జాబితా, బెనిఫిట్స్

    , ,

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పథకం ( p4 scheme in ap ) సంబంధించి తొలి దశ లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయింది. దశలవారీగా ప్రభుత్వం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఆగస్టు 15 నాటికి లబ్ధిదారుల గుర్తింపు మరియు దత్తత తీసుకునే ప్రక్రియ పూర్తి అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అసలు P4 పథకం అంటే ఏమిటి [What is P4 scheme] రాష్ట్ర వ్యాప్తంగా పేదల్లో అట్టడుగున…

    Read more


  • ఈ ఐదు బస్సుల్లో మహిళలకు ఫ్రీ  – ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు చాలు

    ఈ ఐదు బస్సుల్లో మహిళలకు ఫ్రీ  – ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు చాలు

    Free Bus Travel: రాష్ట్ర మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదో ఒక ఐడీ కార్డుతో మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వచ్చే ఉచిత బస్సు సర్వీసు ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు,…

    Read more


  • స్వచ్చ రథం – గుంటూరులో ప్రారంభమైన వినూత్న వ్యర్థ నిర్వహణ పథకం

    స్వచ్చ రథం – గుంటూరులో ప్రారంభమైన వినూత్న వ్యర్థ నిర్వహణ పథకం

    గుంటూరు గ్రామీణంలో ‘స్వచ్చ రథం’ ప్రారంభం – వ్యర్థాల నిర్వహణలో కొత్త అధ్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు గ్రామీణ ప్రాంతంలో కొత్తగా ప్రారంభించిన ‘స్వచ్చ రథం’ పథకం గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణలో వినూత్న మార్గాలను అందిస్తోంది. ఈ పథకం మొదటిగా గుంటూరు మండలం లాలీపురం గ్రామంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. 🚛 స్వచ్చ రథం అంటే ఏమిటి? ‘స్వచ్చ రథం’ అనేది మొబైల్ వ్యర్థాల సేకరణ వాహనం. ఇది గ్రామాల్లో…

    Read more


  • ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు.. ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి!

    ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు.. ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి!

    ఉపాధి హజరు విధానంలో కీలక మార్పులు – ఇక ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి! ఆగస్ట్ 10 నుంచి 10 రాష్ట్రాల్లో కొత్త విధానం అమలు.

    Read more


  • AP Free Cylinder: రెండవ విడత ఉచిత సిలిండర్ రాయితీ చివరి తేదీ

    AP Free Cylinder: రెండవ విడత ఉచిత సిలిండర్ రాయితీ చివరి తేదీ

    , ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ లను రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకం కింద ఇస్తున్న విషయం మనకు తెలిసిందే.. మొదటి సిలిండర్ డిసెంబర్ నుంచి మార్చ్ వరకు బుక్ చేసుకున్నందుకు అవకాశం కల్పించగా, రెండవ సిలిండర్ రాయితీని పొందటానికి సదరు లబ్ధిదారుడు ఏప్రిల్ నుంచి జూలై లోపు చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ సిలిండర్ రాయితీ పొందటానికి జూలై 31 లాస్ట్ డేట్ రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ పొందటానికి…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో కొత్త డిజిటల్ రేషన్ కార్డులు – ఆ రోజు నుంచే పంపిణీ

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త డిజిటల్ రేషన్ కార్డులు – ఆ రోజు నుంచే పంపిణీ

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత ఆధునికంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు మరో పెద్ద అడుగు వేసింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కోటి 21 లక్షల మంది రేషన్ కార్డు దారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డులు అందించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త డిజిటల్ కార్డుల ప్రత్యేకతలు QR కోడ్ ఆధారిత డిజిటల్ సమాచారం ఈ కార్డుల్లో QR కోడ్ను జత చేయడం మరో ముఖ్యమైన మార్పు. దీనివల్ల: రాజకీయ ఫొటోలకు ఇక…

    Read more


  • 2025 MPTC & ZPTC ఎన్నికల షెడ్యూల్ విడుదల

    2025 MPTC & ZPTC ఎన్నికల షెడ్యూల్ విడుదల

    ఆంధ్రప్రదేశ్‌లో 2025 MPTC & ZPTC ఖాళీ స్థానాలకి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నామినేషన్ల నుండి ఫలితాల వరకు పూర్తి వివరాలు తెలుసుకోండి.

    Read more


  • కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ఇంటింటి సర్వే – డోర్ టు డోర్ డేటా సేకరణ ప్రారంభం

    కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ఇంటింటి సర్వే – డోర్ టు డోర్ డేటా సేకరణ ప్రారంభం

    కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇంటింటి సర్వే ప్రారంభం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివరాలు సేకరణ. అర్హులైనవారికి సకాలంలో ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు.

    Read more


  • UPI పేమెంట్స్ లో కొత్త మార్పులు – ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి!

    UPI పేమెంట్స్ లో కొత్త మార్పులు – ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి!

    ఆగస్టు 1, 2025 నుంచి UPI సేవల్లో కీలక మార్పులు అమలులోకి వస్తున్నాయి. బ్యాలెన్స్ చెక్, ఆటోపే, ఖాతా లింకింగ్ పై పరిమితులు విధించిన నూతన మార్గదర్శకాలు తెలుసుకోండి. Find out what’s changing in UPI from August 2025.

    Read more


  • ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 7 వేలు

    ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 7 వేలు

    , ,

    రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ తెలిపాయి. రైతులు ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ అమౌంట్ విడుదల కు ముహూర్తం ఖరారు అయింది.  ఆగస్టు 2న వారణాసి పర్యటన లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ విడుదల చేయనున్నారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava Release Date) అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్..  7000…

    Read more


  • SBI TRIBUTE Scheme – పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గౌరవంగా తక్షణ సహాయం

    SBI TRIBUTE Scheme – పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గౌరవంగా తక్షణ సహాయం

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన SBI TRIBUTE పథకం ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల మరణించినప్పుడు వారి కుటుంబాలకు తక్షణ రూ.30,000/- ఆర్థిక సహాయం అందించబడుతుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    Read more


  • AP LRS 2025 : ఏపీ లో లేఅవుట్ల రేగులరైజేషన్ పూర్తి ప్రాసెస్, గడువు, అర్హతలు

    AP LRS 2025 : ఏపీ లో లేఅవుట్ల రేగులరైజేషన్ పూర్తి ప్రాసెస్, గడువు, అర్హతలు

    AP LRS 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 30 జూన్ 2025 వరకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల రెగ్యులరైజేషన్ కొరకు ప్రభుత్వం సవరించిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ [Land Regularization Scheme] జీవో ను జూలై 26న విడుదల చేసింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ [LRS] అంటే ఏమిటి రాష్ట్రంలో కొంతమంది వివిధ ప్లాట్లను లేదా వ్యవసాయ భూములను కొని వాటిని కలిపి ఒక లేఅవుట్గా అభివృద్ధి చేస్తారు. వీటిని లేఔట్ పేరుతో అమ్మకాలు చేయటం లేదా భవిష్యత్తులో…

    Read more


  • బంగారు కుటుంబాల పథకానికి సంబంధించి శాఖల వారీగా బాధ్యతలు

    బంగారు కుటుంబాల పథకానికి సంబంధించి శాఖల వారీగా బాధ్యతలు

    Bangaru Kutumbam: పేదరిక నిర్మూలనలో భాగంగా పీ-4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాల దత్తతకు సంబంధించి ప్రభుత్వం శాఖల వారీగా బాధ్యతలు అప్పగించింది. ఎంపికైన వివిధ వర్గాలకు చెందిన బంగారు కుటుంబాలకు అవసరమైన సాయం అందించేలా మొత్తం 24 శాఖలు బాధ్యత తీసుకోవాలని పేర్కొంది.  అసలు P4 పథకం అంటే ఏమిటి? Bangaru Kutumbam: బంగారు కుటుంబం సర్వే, రిజిస్ట్రేషన్, అర్హతలు, తుది జాబితా, బెనిఫిట్స్ బంగారు కుటుంబాల పథకానికి సంబంధించి శాఖల వారీగా బాధ్యతలు వ్యవసాయ…

    Read more


  • PM Kisan 20th Installment 2025 Release Date: ఆ రోజే PM కిసాన్ 20వ విడత అమౌంట్ జమ

    PM Kisan 20th Installment 2025 Release Date: ఆ రోజే PM కిసాన్ 20వ విడత అమౌంట్ జమ

    PM Kisan 20th Installment 2025 Release Date: దేశవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్. రైతులు ఎదురు చూస్తున్న 20 వ విడత PM కిసాన్ సంబంధించి  కీలక అప్డేట్ వచ్చింది. PM కిసాన్ 20 వ విడత విడుదల తేదీని కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా పంట సహాయం కింద కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుంది. ఇప్పటికే 19 విడతలుగా అమౌంట్ చెల్లించిన కేంద్రం, తాజాగా 29 వ…

    Read more


  • Big Update: అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్, 7 వేలు జమ

    Big Update: అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్, 7 వేలు జమ

    , ,

    రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఆగస్ట్ 2 వ తేదీన అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava Release Date) అమౌంట్ జమ చేయనున్నట్లు పేర్కొంది. ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ.. ఏకంగా 7000 జమ ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అదే రోజున…

    Read more


  • 2025 ఆగస్టు నెలలో సెలవులు – August Month Holidays 2025

    2025 ఆగస్టు నెలలో సెలవులు – August Month Holidays 2025

    2025 ఆగస్టు నెలలో వచ్చే పబ్లిక్ హాలిడేలు, జాతీయ పండుగలు, ప్రాంతీయ సెలవుల జాబితా తెలుసుకోండి. ముందస్తుగా సెలవులను ప్లాన్ చేసుకోండి!

    Read more


  • పుట్టిన వెంటనే ఆధార్ – చిన్నారులకు మరింత చేరువగా!

    పుట్టిన వెంటనే ఆధార్ – చిన్నారులకు మరింత చేరువగా!

    భారత ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చిన్నారులకు ఆధార్ తీసుకోవడం ఇక నుండి తలనొప్పిగా ఉండదు. తల్లిదండ్రుల కష్టాలను తగ్గించేందుకు, పుట్టిన వెంటనే ఆధార్ కార్డు జారీ చేయాలన్న నిర్ణయంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. 👶 ఏం మారుతోంది? ఇప్పటివరకు పిల్లలకు ఆధార్ తీసుకోవాలంటే కేంద్రాలకు వెళ్లాలి, అపాయింట్‌మెంట్లు తీసుకోవాలి. ఇకపై ఇదంతా అవసరం లేదు. 📍 ఏక్కడ లభిస్తుంది ఈ సేవలు? ఈ ఆధార్ సేవలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి: 📝…

    Read more


  • Widow Pensions: ఏపీ లో వచ్చే నెల నుంచి కొత్త వితంతు పెన్షన్లు

    Widow Pensions: ఏపీ లో వచ్చే నెల నుంచి కొత్త వితంతు పెన్షన్లు

    ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయినప్పటికీ భార్యకి పెన్షన్ రావడానికి చాలా సమయం పట్టేది. ఆ విధంగా భర్తను పోగొట్టుకున్న భార్య పెన్షన్ కూడా లేకుండా దుర్భర జీవితం గడపాల్సి వచ్చేది. తిరిగి పెన్షన్ భార్యకు ఇచ్చేందుకు చాలా సమయం పట్టేది. అయితే ఈ బాధలు అన్నిటిని అర్థం చేసుకున్నాను కూటమి ప్రభుత్వం హుటాహుటిన ఇటువంటి వారి లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో డేటాని నమోదు చేయించింది. ఇటువంటి వారికి తక్షణమే వితంతు…

    Read more


You cannot copy content of this page