Latest Posts

  • SBI TRIBUTE Scheme – పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గౌరవంగా తక్షణ సహాయం

    SBI TRIBUTE Scheme – పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గౌరవంగా తక్షణ సహాయం

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన SBI TRIBUTE పథకం ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల మరణించినప్పుడు వారి కుటుంబాలకు తక్షణ రూ.30,000/- ఆర్థిక సహాయం అందించబడుతుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    Read more


  • AP LRS 2025 : ఏపీ లో లేఅవుట్ల రేగులరైజేషన్ పూర్తి ప్రాసెస్, గడువు, అర్హతలు

    AP LRS 2025 : ఏపీ లో లేఅవుట్ల రేగులరైజేషన్ పూర్తి ప్రాసెస్, గడువు, అర్హతలు

    AP LRS 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 30 జూన్ 2025 వరకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల రెగ్యులరైజేషన్ కొరకు ప్రభుత్వం సవరించిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ [Land Regularization Scheme] జీవో ను జూలై 26న విడుదల చేసింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ [LRS] అంటే ఏమిటి రాష్ట్రంలో కొంతమంది వివిధ ప్లాట్లను లేదా వ్యవసాయ భూములను కొని వాటిని కలిపి ఒక లేఅవుట్గా అభివృద్ధి చేస్తారు. వీటిని లేఔట్ పేరుతో అమ్మకాలు చేయటం లేదా భవిష్యత్తులో…

    Read more


  • బంగారు కుటుంబాల పథకానికి సంబంధించి శాఖల వారీగా బాధ్యతలు

    బంగారు కుటుంబాల పథకానికి సంబంధించి శాఖల వారీగా బాధ్యతలు

    Bangaru Kutumbam: పేదరిక నిర్మూలనలో భాగంగా పీ-4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాల దత్తతకు సంబంధించి ప్రభుత్వం శాఖల వారీగా బాధ్యతలు అప్పగించింది. ఎంపికైన వివిధ వర్గాలకు చెందిన బంగారు కుటుంబాలకు అవసరమైన సాయం అందించేలా మొత్తం 24 శాఖలు బాధ్యత తీసుకోవాలని పేర్కొంది.  అసలు P4 పథకం అంటే ఏమిటి? Bangaru Kutumbam: బంగారు కుటుంబం సర్వే, రిజిస్ట్రేషన్, అర్హతలు, తుది జాబితా, బెనిఫిట్స్ బంగారు కుటుంబాల పథకానికి సంబంధించి శాఖల వారీగా బాధ్యతలు వ్యవసాయ…

    Read more


  • PM Kisan 20th Installment 2025 Release Date: ఆ రోజే PM కిసాన్ 20వ విడత అమౌంట్ జమ

    PM Kisan 20th Installment 2025 Release Date: ఆ రోజే PM కిసాన్ 20వ విడత అమౌంట్ జమ

    PM Kisan 20th Installment 2025 Release Date: దేశవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్. రైతులు ఎదురు చూస్తున్న 20 వ విడత PM కిసాన్ సంబంధించి  కీలక అప్డేట్ వచ్చింది. PM కిసాన్ 20 వ విడత విడుదల తేదీని కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా పంట సహాయం కింద కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుంది. ఇప్పటికే 19 విడతలుగా అమౌంట్ చెల్లించిన కేంద్రం, తాజాగా 29 వ…

    Read more


  • Big Update: అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్, 7 వేలు జమ

    Big Update: అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్, 7 వేలు జమ

    , ,

    రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఆగస్ట్ 2 వ తేదీన అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava Release Date) అమౌంట్ జమ చేయనున్నట్లు పేర్కొంది. ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ.. ఏకంగా 7000 జమ ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అదే రోజున…

    Read more


  • 2025 ఆగస్టు నెలలో సెలవులు – August Month Holidays 2025

    2025 ఆగస్టు నెలలో సెలవులు – August Month Holidays 2025

    2025 ఆగస్టు నెలలో వచ్చే పబ్లిక్ హాలిడేలు, జాతీయ పండుగలు, ప్రాంతీయ సెలవుల జాబితా తెలుసుకోండి. ముందస్తుగా సెలవులను ప్లాన్ చేసుకోండి!

    Read more


  • పుట్టిన వెంటనే ఆధార్ – చిన్నారులకు మరింత చేరువగా!

    పుట్టిన వెంటనే ఆధార్ – చిన్నారులకు మరింత చేరువగా!

    భారత ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చిన్నారులకు ఆధార్ తీసుకోవడం ఇక నుండి తలనొప్పిగా ఉండదు. తల్లిదండ్రుల కష్టాలను తగ్గించేందుకు, పుట్టిన వెంటనే ఆధార్ కార్డు జారీ చేయాలన్న నిర్ణయంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. 👶 ఏం మారుతోంది? ఇప్పటివరకు పిల్లలకు ఆధార్ తీసుకోవాలంటే కేంద్రాలకు వెళ్లాలి, అపాయింట్‌మెంట్లు తీసుకోవాలి. ఇకపై ఇదంతా అవసరం లేదు. 📍 ఏక్కడ లభిస్తుంది ఈ సేవలు? ఈ ఆధార్ సేవలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి: 📝…

    Read more


  • Widow Pensions: ఏపీ లో వచ్చే నెల నుంచి కొత్త వితంతు పెన్షన్లు

    Widow Pensions: ఏపీ లో వచ్చే నెల నుంచి కొత్త వితంతు పెన్షన్లు

    ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయినప్పటికీ భార్యకి పెన్షన్ రావడానికి చాలా సమయం పట్టేది. ఆ విధంగా భర్తను పోగొట్టుకున్న భార్య పెన్షన్ కూడా లేకుండా దుర్భర జీవితం గడపాల్సి వచ్చేది. తిరిగి పెన్షన్ భార్యకు ఇచ్చేందుకు చాలా సమయం పట్టేది. అయితే ఈ బాధలు అన్నిటిని అర్థం చేసుకున్నాను కూటమి ప్రభుత్వం హుటాహుటిన ఇటువంటి వారి లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో డేటాని నమోదు చేయించింది. ఇటువంటి వారికి తక్షణమే వితంతు…

    Read more


  • కేవలం ఈ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఫ్రీ..

    కేవలం ఈ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఫ్రీ..

    Free Bus Scheme: కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పథకాన్ని ప్రస్తుతం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవల తెలిపింది. అది కూడా జిల్లాలో పరిధిలో మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేయడంపై కొంత నిరాశ వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం…

    Read more


  • విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు ఫీజుల ఖరారు

    విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు ఫీజుల ఖరారు

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం (RTE) కింద భర్తీయ్యే 25% సీట్లకు ప్రభుత్వం తాజాగా ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల స్టార్ రేటింగ్‌ను ఆధారంగా చేసుకుని ఈ ఫీజుల స్థాయిని నిర్ణయించారు. ⭐ స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజులు ఇలా: ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ప్రైవేట్ పాఠశాలకు ఐదు స్టార్ రేటింగ్ లేదు. మౌలిక సదుపాయాలు, భౌతిక…

    Read more


  • ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత

    ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత

    రాష్ట్రంలో పీ4 కార్యక్రమం కింద ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు 6.57 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. పీ4 పై ఆగస్టు 5 లోగా సర్వే పూర్తి చేయాలని నిర్దేశించారు. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో గ్యాస్ సరఫరా నెట్వర్క్ పైదృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో…

    Read more


  • SC విద్యార్థులకు తల్లికి వందనం కేంద్రం వాటా

    SC విద్యార్థులకు తల్లికి వందనం కేంద్రం వాటా

    , ,

    తల్లికి వందనం పథకానికి సంబంధించి 9,10 మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాల విద్యార్థులకు తల్లికి వందనం అమౌంట్ లో కేంద్ర వాటా మరో 20 రోజుల్లో జమ కానుంది. ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం వాటా ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న అందరికీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జమ చేయగా ఎస్సీ విద్యార్థులకు మాత్రం పాక్షికం గానే పడ్డాయి. ఇందుకు కారణం వీరికి…

    Read more


  • ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – AP Cabinet Key decisions

    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – AP Cabinet Key decisions

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన జులై 24న ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలో మొత్తం రూ.70వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటన్నింటినీ గ్రౌండ్ చేయించిన పక్షంలో లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. వీటిని మనం వెంటబడి మరీ గ్రౌండ్ చేయించాలని సూచించారు. ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్,…

    Read more


  • PMEGP ద్వారా రూ.25 లక్షల రుణం – యువతకు కేంద్రం బంపరాఫర్!

    PMEGP ద్వారా రూ.25 లక్షల రుణం – యువతకు కేంద్రం బంపరాఫర్!

    PMEGP Scheme: PMEGP (Prime Minister’s Employment Generation Programme) పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణం అందిస్తోంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. 📅 పథకం పేరు: PMEGP – ప్రధాని ఉపాధి సృష్టి పథకం 🏛 ప్రభుత్వం: కేంద్ర ప్రభుత్వం 🎯 లక్ష్యం: యువత, మహిళలు, నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం 🔹 PMEGP అంటే ఏమిటి? PMEGP అనేది కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న…

    Read more


  • ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 15న ఫిక్స్, రెడీగా ఉండండి.. పూర్తి వివరాలివే

    ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 15న ఫిక్స్, రెడీగా ఉండండి.. పూర్తి వివరాలివే

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది.. కొత్తగా పాసు పుస్తకాలను అందజేసేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వంలో రైతుల పాసు పుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మను కూటమి ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రీసర్వే చేసిన గ్రామాల్లో కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో రైతులకు ఈ పాసు పుస్తకాలు అందాయని చెబుతున్నారు. అయితే ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పాస్‌పుస్తకాలను ఉచితంగానే అందిస్తోంది. గత ప్రభుత్వం రీసర్వే…

    Read more


  • ఏపీ లో ఉచిత ఇంటి స్థలాల అర్హతలు ఇవే

    ఏపీ లో ఉచిత ఇంటి స్థలాల అర్హతలు ఇవే

    , ,

    ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉచిత ఇంటి స్థలాలు పంపిణీ చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో అయితే మూడు సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇచ్చేందుకు కార్యచరణ రూపొందించింది. ఏపీలో ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి అర్హతలు విధివిధానాలు తెలుపుతూ జీవో నెంబర్ 23 ను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి ఏపీలో ఉచిత ఇంటి స్థలం…

    Read more


  • రైతులు పంట వేయకపోయినా బీమా చేసుకునే అవకాశం

    రైతులు పంట వేయకపోయినా బీమా చేసుకునే అవకాశం

    పంట వేయకపోయినా ధ్రువపత్రంతో బీమా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం రైతులకు కల్పించింది. బీమా చేశాక పంట సాగు చేసి ఆ వివరాలను ఈ- పంటలో తప్పనిసరిగా నమోదు చేస్తే సరిపోతుంది. ఇంతకు ముందు పంట వేసిన తర్వాతనే నమోదు చేయించుకునేవారు. దీంతో బీమా గడువు లోపల నాట్లు పూర్తి చేయలేని అన్నదాతలు బీమాకు దూరమవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూరేలా పంట వేయకపోయినా వ్యవసాయ సహాయకుడి ధ్రువపత్రంతో బీమా చేయించుకొని ఆ తర్వాత…

    Read more


  • ఆడబిడ్డ నిధిపై పై మంత్రుల కీలక వ్యాఖ్యలు

    ఆడబిడ్డ నిధిపై పై మంత్రుల కీలక వ్యాఖ్యలు

    ఆడబిడ్డ నిధికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు. ఈ పథకం అమలు చేయాలంటే ఏపీని అమ్ముకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో విధంగా ఎలా అమలు చేయాలో ప్రయత్నిస్తున్నామని అన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలసలో చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేరుస్తున్నామని, అయితే ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే నెలకి 1500 రూపాయల హామీ మాత్రం మిగిలి…

    Read more


  • ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు జీరో ఫేర్ టికెట్

    ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు జీరో ఫేర్ టికెట్

    , ,

    ఆగస్టు 15 నుంచి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలందరికీ జీరో ఫేర్ టికెట్ (zero fare ticket) ఇవ్వాలని ఆయన అధికారులకు తెలిపారు. మహిళలందరికీ జీరో ఫేర్ టికెట్ ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరియు ట్రాన్స్జెండర్ల కు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న  నేపథ్యంలో మహిళలకు…

    Read more


  • అన్నదాత సుఖీభవ కు చివరి అవకాశం

    అన్నదాత సుఖీభవ కు చివరి అవకాశం

    , ,

    అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ని ప్రభుత్వం వెల్లడించింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత ఉన్నప్పటికీ కూడా తమ పేర్లు అర్హుల జాబితాలో లేనట్లు పలువురు రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వీరికి చివరి అవకాశం కల్పించింది. జూలై 23 వరకు గ్రీవెన్స్ పెట్టుకునే ఆప్షన్ కల్పించడం జరిగింది. జూలై 23 వరకు చివరి అవకాశం అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ని ప్రభుత్వం ఇప్పటికే కల్పించిన విషయం తెలిసిందే.…

    Read more


  • పిల్లలకు త్వరలో స్కూల్లోనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్

    పిల్లలకు త్వరలో స్కూల్లోనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్

    ,

    ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి బాలబాలికలకు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయనటువంటి చిన్నారులు ఏడు కోట్ల మంది ఉన్నట్లు UIDAI వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేరుగా పాఠశాలల్లోనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్(aadhar biometric update for children in schools) సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు udai కీలక ప్రకటన చేసింది. ఐదేళ్లు దాటిన పిల్లలకు పాఠశాలల్లోనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఐదేళ్లు…

    Read more


You cannot copy content of this page