Latest Posts

  • గ్యాస్ సబ్సిడీ అమౌంట్ జమ కాకపోతే వెంటనే చర్యలు : మంత్రి నాదెండ్ల మనోహర్

    గ్యాస్ సబ్సిడీ అమౌంట్ జమ కాకపోతే వెంటనే చర్యలు : మంత్రి నాదెండ్ల మనోహర్

    పౌరసరఫరాల శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో మంత్రి మాట్లాడారు. రేషన్ పంపిణీలో పారదర్శకత దీపం పథకంలో పురోగతి గ్యాస్ డెలివరీలో సమస్యలపై స్పందన గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రజల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని సమాచారం అందిందని, తగిన చర్యలు తీసుకునేందుకు అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశామని చెప్పారు.…

    Read more


  • Whatsapp Governance Mana Mitra – ప్రజల చేతిలో ప్రభుత్వం

    Whatsapp Governance Mana Mitra – ప్రజల చేతిలో ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది – Mana Mitra WhatsApp Governance ద్వారా ప్రజలకు సులభంగా ప్రభుత్వ సేవలను అందించేందుకు కొత్త మార్గాన్ని ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా ప్రజలు తమ మొబైల్ ఫోన్ నుంచే 200+ సేవలను పొందవచ్చు. ప్రభుత్వం వినూత్నంగా అందించిన ఈ సేవలతో ప్రజలకు మరింత సమర్థవంతమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. 📱 WhatsApp ద్వారా సేవలు పొందాలంటే? 🔹 సేవలు ఎలా ఉపయోగించాలి? ప్రజలు WhatsApp ద్వారా…

    Read more


  • స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం, రాష్ట్రం అంతటా ప్రయాణించవచ్చని మంత్రి కీలక వ్యాఖ్యలు

    స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం, రాష్ట్రం అంతటా ప్రయాణించవచ్చని మంత్రి కీలక వ్యాఖ్యలు

    ,

    రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రమంతటా మహిళలు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అయినా ఉచితంగా ప్రయాణించ వచ్చని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 6700 బస్సులు సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. గతంలో జిల్లాల పరిధిలో మాత్రమే ఉచిత బస్ పథకం అని తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు…

    Read more


  • ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – మంత్రి కీలక ప్రకటన

    ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – మంత్రి కీలక ప్రకటన

    శ్రీ శక్తి పథకం – మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత ప్రయాణ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత దిశగా ఒక పెద్ద అడుగు వేసింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించనుంది. ఈ పథకానికి ‘శ్రీ శక్తి’ అనే ప్రత్యేకమైన పేరు ఇవ్వబడింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.…

    Read more


  • AP Work From Home New Survey 2025 by GSWS – ఇంటి వద్ద నుండే ఉద్యోగ అవకాశం, పూర్తి వివరాలు

    AP Work From Home New Survey 2025 by GSWS – ఇంటి వద్ద నుండే ఉద్యోగ అవకాశం, పూర్తి వివరాలు

    AP Work From Home New Survey 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్హత కలిగిన అభ్యర్థుల కోసం Work From Home New Survey 2025 ని ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ఇంటి వద్ద నుండే ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ITI, Diploma, Any Degree, Graduation, Post Graduation లేదా అంతకంటే ఉన్నత విద్యార్థులకే ఈ సర్వే వర్తిస్తుంది. గతంలో నిర్వహించిన WFH Survey గురించి మీకు…

    Read more


  • AP Ration Card Correction 2025 – All Changes in One Place

    AP Ration Card Correction 2025 – All Changes in One Place

    AP Ration Card Correction 2025: Learn how to change Age, DOB, Gender, Relationship, and Address in your Andhra Pradesh Rice Card with step-by-step process, required documents & application status check link

    Read more


  • హర్ ఘర్ తిరంగా కార్యక్రమం 2025 పూర్తి వివరాలు

    హర్ ఘర్ తిరంగా కార్యక్రమం 2025 పూర్తి వివరాలు

    Har Ghar Tiranga 2025: “హర్ ఘర్ తిరంగా” అంటే “ప్రతి ఇంటిలో జెండా” అనే అర్థం. ఇది ఆజాది కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav) భాగంగా భారత ప్రభుత్వం 2022లో ప్రారంభించిన జాతీయ ఉద్యమం. దీని ప్రధాన ఉద్దేశ్యం భారతదేశపు ప్రతి పౌరుడిలో జాతీయ గర్వం, దేశభక్తి, మరియు ఐక్యత భావం పెంపొందించడమే. ప్రత్యేకతలు 📷 Selfie With Tiranga – సెల్ఫీ విత్ తిరంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం…

    Read more


  • అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ కాలేదా, ఇలా చేయండి

    అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ కాలేదా, ఇలా చేయండి

    , ,

    రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 2 న విడుదల చేసిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో 99.98% మందికి అన్నదాత సుఖీభవ నగదు జమ అయినట్టు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ అమౌంట్ పడలేదా ఇవి చెక్ చేయండి అన్నదాత సుఖీభవ అమౌంట్ పడకపోవడానికి పలు కారణాలను వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు.[Annadata Sukhibhava not credited reasons]…

    Read more


  • అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    , , , , ,

    అటు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూసిన అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులు ఈరోజు అనగా ఆగస్టు 2 నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన సీఎం కుటుంబ ప్రభుత్వం తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులను ఆగస్టు 2 న విడుదల చేయటం జరిగింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతా లో ముఖ్యమంత్రి 3174.43 నిధులు విడుదల…

    Read more


  • ఏపీ చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు శుభవార్త – ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం

    ఏపీ చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు శుభవార్త – ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగానికి చేయుత అందించడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందు చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికుల మగ్గాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలనే పథకాన్ని ఆయన ఆమోదించారు. ఆగస్టు 1 నుండి అమల్లోకి నేటి నుంచే అంటే ఆగస్టు 1 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా…

    Read more


  • NTR స్మార్ట్ టౌన్షిప్ ఎం ఐ జి లేఔట్లపై కీలక నిర్ణయం

    NTR స్మార్ట్ టౌన్షిప్ ఎం ఐ జి లేఔట్లపై కీలక నిర్ణయం

    గత ప్రభుత్వా హయంలో మధ్యతరగతి వారికి ప్లాట్లు అందించే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పథకాన్ని MIG లేఅవుట్లు / NTR స్మార్ట్ టౌన్షిప్ పేరుతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలుసిందే. మద్యతరగతి ప్రజల కోసం అభివృద్ధి చేసిన ఈ హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. స్మార్ట్ టౌన్షిప్ ఎంఐజి లేఔట్ ల…

    Read more


  • P4 Scheme Bangaru Kutumbam: P4 పథకం బంగారు కుటుంబం సర్వే, రిజిస్ట్రేషన్, అర్హతలు, తుది జాబితా, బెనిఫిట్స్

    P4 Scheme Bangaru Kutumbam: P4 పథకం బంగారు కుటుంబం సర్వే, రిజిస్ట్రేషన్, అర్హతలు, తుది జాబితా, బెనిఫిట్స్

    , ,

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పథకం ( p4 scheme in ap ) సంబంధించి తొలి దశ లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయింది. దశలవారీగా ప్రభుత్వం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఆగస్టు 15 నాటికి లబ్ధిదారుల గుర్తింపు మరియు దత్తత తీసుకునే ప్రక్రియ పూర్తి అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అసలు P4 పథకం అంటే ఏమిటి [What is P4 scheme] రాష్ట్ర వ్యాప్తంగా పేదల్లో అట్టడుగున…

    Read more


  • ఈ ఐదు బస్సుల్లో మహిళలకు ఫ్రీ  – ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు చాలు

    ఈ ఐదు బస్సుల్లో మహిళలకు ఫ్రీ  – ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు చాలు

    Free Bus Travel: రాష్ట్ర మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదో ఒక ఐడీ కార్డుతో మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వచ్చే ఉచిత బస్సు సర్వీసు ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు,…

    Read more


  • స్వచ్చ రథం – గుంటూరులో ప్రారంభమైన వినూత్న వ్యర్థ నిర్వహణ పథకం

    స్వచ్చ రథం – గుంటూరులో ప్రారంభమైన వినూత్న వ్యర్థ నిర్వహణ పథకం

    గుంటూరు గ్రామీణంలో ‘స్వచ్చ రథం’ ప్రారంభం – వ్యర్థాల నిర్వహణలో కొత్త అధ్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు గ్రామీణ ప్రాంతంలో కొత్తగా ప్రారంభించిన ‘స్వచ్చ రథం’ పథకం గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణలో వినూత్న మార్గాలను అందిస్తోంది. ఈ పథకం మొదటిగా గుంటూరు మండలం లాలీపురం గ్రామంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. 🚛 స్వచ్చ రథం అంటే ఏమిటి? ‘స్వచ్చ రథం’ అనేది మొబైల్ వ్యర్థాల సేకరణ వాహనం. ఇది గ్రామాల్లో…

    Read more


  • ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు.. ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి!

    ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు.. ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి!

    ఉపాధి హజరు విధానంలో కీలక మార్పులు – ఇక ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి! ఆగస్ట్ 10 నుంచి 10 రాష్ట్రాల్లో కొత్త విధానం అమలు.

    Read more


  • AP Free Cylinder: రెండవ విడత ఉచిత సిలిండర్ రాయితీ చివరి తేదీ

    AP Free Cylinder: రెండవ విడత ఉచిత సిలిండర్ రాయితీ చివరి తేదీ

    , ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ లను రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకం కింద ఇస్తున్న విషయం మనకు తెలిసిందే.. మొదటి సిలిండర్ డిసెంబర్ నుంచి మార్చ్ వరకు బుక్ చేసుకున్నందుకు అవకాశం కల్పించగా, రెండవ సిలిండర్ రాయితీని పొందటానికి సదరు లబ్ధిదారుడు ఏప్రిల్ నుంచి జూలై లోపు చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ సిలిండర్ రాయితీ పొందటానికి జూలై 31 లాస్ట్ డేట్ రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ పొందటానికి…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో కొత్త డిజిటల్ రేషన్ కార్డులు – ఆ రోజు నుంచే పంపిణీ

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త డిజిటల్ రేషన్ కార్డులు – ఆ రోజు నుంచే పంపిణీ

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత ఆధునికంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు మరో పెద్ద అడుగు వేసింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కోటి 21 లక్షల మంది రేషన్ కార్డు దారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డులు అందించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త డిజిటల్ కార్డుల ప్రత్యేకతలు QR కోడ్ ఆధారిత డిజిటల్ సమాచారం ఈ కార్డుల్లో QR కోడ్ను జత చేయడం మరో ముఖ్యమైన మార్పు. దీనివల్ల: రాజకీయ ఫొటోలకు ఇక…

    Read more


  • 2025 MPTC & ZPTC ఎన్నికల షెడ్యూల్ విడుదల

    2025 MPTC & ZPTC ఎన్నికల షెడ్యూల్ విడుదల

    ఆంధ్రప్రదేశ్‌లో 2025 MPTC & ZPTC ఖాళీ స్థానాలకి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నామినేషన్ల నుండి ఫలితాల వరకు పూర్తి వివరాలు తెలుసుకోండి.

    Read more


  • కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ఇంటింటి సర్వే – డోర్ టు డోర్ డేటా సేకరణ ప్రారంభం

    కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ఇంటింటి సర్వే – డోర్ టు డోర్ డేటా సేకరణ ప్రారంభం

    కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇంటింటి సర్వే ప్రారంభం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివరాలు సేకరణ. అర్హులైనవారికి సకాలంలో ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు.

    Read more


  • UPI పేమెంట్స్ లో కొత్త మార్పులు – ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి!

    UPI పేమెంట్స్ లో కొత్త మార్పులు – ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి!

    ఆగస్టు 1, 2025 నుంచి UPI సేవల్లో కీలక మార్పులు అమలులోకి వస్తున్నాయి. బ్యాలెన్స్ చెక్, ఆటోపే, ఖాతా లింకింగ్ పై పరిమితులు విధించిన నూతన మార్గదర్శకాలు తెలుసుకోండి. Find out what’s changing in UPI from August 2025.

    Read more


  • ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 7 వేలు

    ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 7 వేలు

    , ,

    రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ తెలిపాయి. రైతులు ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ అమౌంట్ విడుదల కు ముహూర్తం ఖరారు అయింది.  ఆగస్టు 2న వారణాసి పర్యటన లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ విడుదల చేయనున్నారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava Release Date) అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్..  7000…

    Read more


You cannot copy content of this page