Latest Posts

  • AP Pension Appeal Process 2025: పింఛన్ అప్పీలుకు మరో అవకాశం… ఇలా దరఖాస్తు చేసుకోండి

    AP Pension Appeal Process 2025: పింఛన్ అప్పీలుకు మరో అవకాశం… ఇలా దరఖాస్తు చేసుకోండి

    , , , ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం మరో సువర్ణావకాశం కల్పించింది. ఆగస్టు 2025లో రద్దు లేదా రకం మార్పు నోటీసులు అందుకున్న వారు ఇకపై అప్పీల్ ప్రక్రియ ద్వారా తమ పింఛన్‌ను కొనసాగించుకునే అవకాశం పొందుతున్నారు. ఈ అప్పీల్ ప్రక్రియ సెప్టెంబర్ 3, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. అప్పీల్ దరఖాస్తుల స్వీకరణ ఎక్కడ జరుగుతుంది? ఎవరు దరఖాస్తు చేసుకోవాలి? 👉 వీరు తమ అర్హత ఆధారాలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన పత్రాలు (Documents…

    Read more


  • ఏపీ యూత్ బ్రాండ్ అంబాసిడర్ 2K25 – Andhra Yuva Sankalp 2K25

    ఏపీ యూత్ బ్రాండ్ అంబాసిడర్ 2K25 – Andhra Yuva Sankalp 2K25

    ఆంధ్రప్రదేశ్ యువత కోసం ఒక అద్భుతమైన అవకాశం! ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2K25’ అనే డిజిటల్ మారథాన్‌లో పాల్గొని “ఏపీ యూత్ బ్రాండ్ అంబాసిడర్” అవ్వండి. యువజన సర్వీసుల శాఖ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్ర విజన్ 2047లో యువత భాగస్వామ్యం లక్ష్యంగా ఇది రూపొందించారు. థీమ్స్ (Themes) ఎలా పాల్గొనాలి? ఎవరు అర్హులు? ప్రధాన తేదీలు కార్యక్రమం తేదీలు ప్రారంభం 1 సెప్టెంబర్ 2025 ముగింపు 30 సెప్టెంబర్ 2025 బహుమతులు…

    Read more


  • AP Smart Ration Card Correction & Update Guide | ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ రేషన్ కార్డు వివరాల సవరణ

    AP Smart Ration Card Correction & Update Guide | ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ రేషన్ కార్డు వివరాల సవరణ

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త Smart Ration Cards ను ప్రజలకు అందజేస్తోంది. ఈ కార్డుల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సవరించడం చాలా అవసరం, ఎందుకంటే భవిష్యత్తులో అనేక పథకాలు మరియు సేవల కోసం రేషన్ కార్డు వివరాలు తప్పనిసరి అవుతాయి. ఈ పోస్ట్‌లో Smart Ration Card Correction Process, అవసరమైన డాక్యుమెంట్లు మరియు అప్డేట్ చేసే విధానం గురించి పూర్తి సమాచారం అందిస్తున్నాం. Smart Ration Card లో ఉండే వివరాలు QR Code…

    Read more


  • దివ్యాంగులందరికీ సెప్టెంబరు నెల పెన్షన్ – ప్రభుత్వ కీలక నిర్ణయం

    దివ్యాంగులందరికీ సెప్టెంబరు నెల పెన్షన్ – ప్రభుత్వ కీలక నిర్ణయం

    , , , ,

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులపై కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న తనిఖీల్లో అనర్హులను గుర్తించి నోటీసులు ఇచ్చినప్పటికీ, సెప్టెంబరు 2025 నెలలో అర్హులైన ప్రతీ ఒక్కరికి పెన్షన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యాంశాలు దివ్యాంగుల పెన్షన్ వివరాలు వివరాలు సంఖ్య మొత్తం దివ్యాంగుల పెన్షన్ పొందేవారు 7.50 లక్షలు ఇప్పటికే తనిఖీ చేసినవారు 5.50 లక్షలు అనర్హులుగా గుర్తించిన వారు 1.35 లక్షలు అర్హులుగా నిర్ధారించుకున్న వారు 95% ఇంకా తనిఖీ…

    Read more


  • స్త్రీ శక్తి పథకం – గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం

    స్త్రీ శక్తి పథకం – గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం

    , , , , ,

    రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు కొన్ని రకాల బస్సుల్లో అనుమతి లేకపోయినా, ఇప్పుడు గ్రౌండ్ బుకింగ్ ఉన్న బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం లభిస్తుందని అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణానికి అనుమతించే బస్సులు బస్సు రకం వివరాలు పల్లెవెలుగు గ్రామీణ ప్రాంతాలకు నడిచే సాధారణ బస్సులు అల్ట్రా పల్లెవెలుగు వేగవంతమైన గ్రామీణ సర్వీసులు ఎక్స్‌ప్రెస్ ముఖ్య పట్టణాలు, నగరాల మధ్య నడిచే…

    Read more


  • AP KAUSHALAM SURVEY 2025: ఏపీ కౌశలం సర్వే 2025 – ప్రాసెస్, ఆన్లైన్ అప్లికేషన్, ప్రశ్నలు & రిపోర్ట్ పూర్తి వివరాలు

    AP KAUSHALAM SURVEY 2025: ఏపీ కౌశలం సర్వే 2025 – ప్రాసెస్, ఆన్లైన్ అప్లికేషన్, ప్రశ్నలు & రిపోర్ట్ పూర్తి వివరాలు

    , , , , , , ,

    ఏపీ కౌశలం సర్వే 2025 – పూర్తి వివరాలు Kaushalam Survey: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం కౌశలం సర్వే 2025 ను ప్రారంభించింది. ఇంతకు ముందు Work From Home Survey గా ఉండగా, ఇప్పుడు ఆ సర్వే నే ప్రభుత్వం కౌశలం సర్వేగా మార్పు చేసింది. ఆన్లైన్ లో కౌశలం సర్వే దరఖాస్తు ప్రక్రియ – Kaushalam Survey online registration process by self…

    Read more


  • వికలాంగ, ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య సూచనలు

    వికలాంగ, ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య సూచనలు

    , , , , ,

    వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు కొత్త మార్గదర్శకాలు – పూర్తి వివరాలు ప్రభుత్వం తాజాగా వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు సంబంధించిన పింఛన్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు పింఛన్ అర్హతలు, వైద్య ధృవీకరణ, శాతం ఆధారిత అర్హతలు, ఆర్థిక సహాయం మరియు దరఖాస్తు విధానం వంటి అంశాలను కవర్ చేస్తున్నాయి. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ విధంగా నోటీసులు జారీ చేసిన వారు వెంటనే ఆపిల్ చేసుకోవాల్సిందిగా…

    Read more


  • డ్వాక్రా మహిళలకు ఆన్లైన్ లో రుణాలు – ఇంటి నుంచే ఆన్లైన్‌లో రుణాలు పొందే వెసులుబాటు!

    డ్వాక్రా మహిళలకు ఆన్లైన్ లో రుణాలు – ఇంటి నుంచే ఆన్లైన్‌లో రుణాలు పొందే వెసులుబాటు!

    పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం నుండి మరో శుభవార్త. ఇకపై ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే స్వయం ఉపాధి రుణాలు పొందే అవకాశం కల్పించింది. బ్యాంకు రుణాలతో పాటు వివిధ అనుమతులను సులభతరం చేస్తూ ప్రభుత్వం “జీవనోపాధుల ప్రోత్సాహక విధానం” (Livelihoods Promotion Policy)ను తాజాగా ప్రారంభించింది. జీవనోపాధుల ప్రోత్సాహక విధానం ముఖ్యాంశాలు 50 రకాల స్వయం ఉపాధి యూనిట్లు సిద్ధం MEPMA పోర్టల్‌లోకి లాగిన్ అయిన వెంటనే 50 రకాల స్వయం ఉపాధి…

    Read more


  • 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి – లేకపోతే జరిమానా తప్పదు

    30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి – లేకపోతే జరిమానా తప్పదు

    , ,

    ప్రస్తుతం ఫిర్యాదులు, వ్యాపారాలు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రెరా (Real Estate Regulatory Authority – RERA) చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పనిసరి. గడువులోపు రిజిస్ట్రేషన్ చేయని వారికి భారీగా జరిమానాలు విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వీయసంవర్ధకులు (Self Developers), వ్యాపారులు, ఇంజనీర్లు ఈ ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయాలి అని అధికారులు హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ అవసరం ఎందుకు? ముఖ్యమైన వివరాలు (Notification Overview) అంశం వివరణ రిజిస్ట్రేషన్ గడువు 30 రోజులు వర్తించే…

    Read more


  • ఏపీలో పాడి రైతులకు గుడ్ న్యూస్..పాడి రైతులకు రూ.6,000 నుంచి రూ.30 వేలు!

    ఏపీలో పాడి రైతులకు గుడ్ న్యూస్..పాడి రైతులకు రూ.6,000 నుంచి రూ.30 వేలు!

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల కోసం ఒక ముఖ్యమైన శుభవార్తను ప్రకటించింది. రాష్ట్రంలోని పశుసంపదను రక్షించడం, రైతులు ఆర్థికంగా బలోపేతం కావడం కోసం కొత్త పథకంను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా పశువుల మరణం వంటి అనుకోని పరిస్థితుల్లో రైతులకు ఆర్థిక పరిరక్షణ లభిస్తుంది. పాడి రైతులకు చేయూత ఈ పథకం కింద: దీని వల్ల రైతులు పశువులను నష్టపోయిన సందర్భంలో పెద్ద ఆర్థిక భారం లేకుండా రక్షణ పొందగలరు. గొర్రెలు, మేకల పెంపకందారులకు కూడా వర్తింపు…

    Read more


  • వైజాగ్ లో గూగుల్ అతి పెద్ద డేటా సెంటర్, ప్రత్యేకతలు ఇవే

    వైజాగ్ లో గూగుల్ అతి పెద్ద డేటా సెంటర్, ప్రత్యేకతలు ఇవే

    ఏపీలోని అతిపెద్ద నగరమైన వైజాగ్ కి మరో కీలక ప్రాజెక్టు తరలి వచ్చింది.. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను గూగుల్  ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధికారికంగా ధ్రువీకరించడం జరిగింది. (Google opens Asia’s biggest data centre in Vizag) ఆరు బిలియన్ డాలర్లు అంటే సుమారు 52,559 కోట్లతో భారీ ప్రాజెక్టును గూగుల్ నిర్మించనుంది. వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ ప్రత్యేకతలు ఇవే [Key facts about Google Data Centre in Vizag] ఇప్పటికే…

    Read more


  • ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ కార్డు 2025 – పూర్తి వివరాలు, లాభాలు, దరఖాస్తు విధానం

    ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ కార్డు 2025 – పూర్తి వివరాలు, లాభాలు, దరఖాస్తు విధానం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అందించడానికి ఫ్యామిలీ కార్డు (Family Card) ను ప్రారంభించనుంది. ప్రతి వ్యక్తికి ఉండే ఆధార్ కార్డు తరహాలోనే, ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కార్డు ద్వారా కుటుంబానికి లభించే ప్రభుత్వ పథకాలన్నీ ఒకే చోట స్పష్టంగా నమోదు అవుతాయి. ఈ నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఫ్యామిలీ బెనిఫిట్…

    Read more


  • సెప్టెంబర్ 2025 సెలవుల జాబితా – బ్యాంకు & ప్రభుత్వ సెలవులు

    సెప్టెంబర్ 2025 సెలవుల జాబితా – బ్యాంకు & ప్రభుత్వ సెలవులు

    సెప్టెంబర్ 2025 లో ఉద్యోగులు, విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు తమ పండుగలు, ప్రయాణాలు మరియు విశ్రాంతి సమయాలను ప్లాన్ చేసుకోవడానికి ముందుగానే సెలవుల జాబితాను తెలుసుకోవాలని ఆశిస్తారు. ఇక్కడ సెప్టెంబర్ 2025 ప్రభుత్వ, బ్యాంకు మరియు పండుగ సెలవుల పూర్తి జాబితా ఇవ్వబడింది. తేదీ వారం రోజు సెలవు 5 సెప్టెంబర్ 2025 శుక్రవారం ఈద్-ఎ-మిలాద్ 7 సెప్టెంబర్ 2025 ఆదివారం వారాంత సెలవు 13 సెప్టెంబర్ 2025 శనివారం రెండవ శనివారం (బ్యాంకు సెలవు)…

    Read more


  • AP Fee Reimbursement Verification Process 2025-26 – Dates, Portal Link, Process and Required Documents, Complete Guide for Students

    AP Fee Reimbursement Verification Process 2025-26 – Dates, Portal Link, Process and Required Documents, Complete Guide for Students

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన AP Fee Reimbursement (Post-Matric Scholarship) పై ముఖ్యమైన అప్డేట్ విడుదల చేసింది. AP Fee Reimbursement 2025-26 – Latest Update 2025-26 విద్యా సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ వెరిఫికేషన్ ప్రారంభం . AP Fee Reimbursement Online Application Process 2025 AP Fee Reimbursement 2025-26 – Application Links Purpose Link Official Notification / Circulars Click Here [update…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన వారందరి పెన్షన్లు కొనసాగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు

    ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన వారందరి పెన్షన్లు కొనసాగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు

    ఆంధ్రప్రదేశ్‌లో అర్హత ఉన్న 18 వేల మందికి పెన్షన్ నిలిపివేయడం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక దివ్యాంగుల సర్టిఫికేట్ సమస్య సీఎం చంద్రబాబు జోక్యం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాత్కాలిక సర్టిఫికేట్ ఉన్న వారందరికీ పెన్షన్లు కొనసాగించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతకు ముందు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకున్నట్లు, మళ్లీ పెన్షన్ జమ అవుతుందని ఏపీ సెర్ప్ (SERP) నుంచి మెసేజీలు రావడం ప్రారంభమైంది. 80 వేల మందికి…

    Read more


  • ఫీజు రియంబర్స్మెంట్ 2025-26 అప్డేట్ – విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వివరాలు

    ఫీజు రియంబర్స్మెంట్ 2025-26 అప్డేట్ – విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వివరాలు

    2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ (Fee Reimbursement) వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కాలేజీ విద్యార్థులు అందరూ ఈ ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలి. వెరిఫికేషన్ పూర్తి చేసిన తరువాతే మీకు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. కాలేజ్ స్థాయిలో చేయాల్సిన పనులు ఈ రెండు దశలు పూర్తి అయిన తర్వాతే విద్యార్థుల వివరాలు సచివాలయంలో వెరిఫికేషన్ కొరకు చూపిస్తాయి. వెరిఫికేషన్‌కు అవసరమైన పత్రాలు విద్యార్థులు సచివాలయంలో వెరిఫికేషన్ చేయించుకునే ముందు క్రింది…

    Read more


  • ఏపీలో ప్రతి మండలానికి జన ఔషధి స్టోర్..బీసీ యువతకు ఉపాధి

    ఏపీలో ప్రతి మండలానికి జన ఔషధి స్టోర్..బీసీ యువతకు ఉపాధి

    , ,

    రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక జనఔషధీ మెడికల్ స్టోర్ ను ఓపెన్ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ మెడికల్ స్టోర్లలో పనిచేసేందుకు బీసీ యువతకు అవకాశం ఇస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 700 పైగా జన ఔషధి స్టోర్లు (700+ JanAushadhi Stores in AP) అసలు జన ఔషధీ స్టోర్ లు అంటే ఏమిటి?(What is Janaushadhi store) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్ర PMBJK పథకం…

    Read more


  • స్త్రీ శక్తి అప్డేట్: ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్

    స్త్రీ శక్తి అప్డేట్: ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్

    , ,

    స్త్రీ శక్తి పథకం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సులను నడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఉచిత బస్ పథకంలో భాగమైన అన్ని బస్సులకు లైవ్ ట్రాకింగ్(free bus travel live tracking)అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సచివాలయంలో ఆర్టీసీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉచిత బస్సులకు రెండు వైపులా బోర్డులు పెట్టాలని ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్ర ప్రదేశ్…

    Read more


  • ఏపీలో కొనసాగుతున్న ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, ఎంతమందికి పంపిణీ చేశారు ఎవరు పంపిణీ చేస్తారు. చెక్ చేయండి

    ఏపీలో కొనసాగుతున్న ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, ఎంతమందికి పంపిణీ చేశారు ఎవరు పంపిణీ చేస్తారు. చెక్ చేయండి

    , , , ,

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 25న మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ వరలక్ష్మీనగర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.45 – 1.46 కోట్ల కుటుంబాలు కొత్త స్మార్ట్ కార్డులు అందిస్తారు. కార్డులు ఆధునిక సాంకేతికత ఆధారంగా QR కోడ్‌లతో ఉంటాయి, వీటి ద్వారా పారదర్శకత, ట్రాకింగ్ సౌకర్యం అందించబడుతుంది. ప్రజలకు మరింత పారదర్శకంగా రేషన్ సేవలు అందించేందుకు, QR కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డులు ముద్రించేందుకు ప్రభుత్వం రూ.8 వందల…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం – పూర్తి వివరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం – పూర్తి వివరాలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించింది. ఈ నెల 25 ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడ్ తో ఉండే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులు అందరికీ కొత్తగా QR కోడ్ ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను (smart ration cards andhra pradesh) పంపిణీ చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి మొత్తం…

    Read more


  • రోజుకి రూ. 1.50తో రూ. 10 లక్షల పోస్టల్ డిపార్ట్‌మెంట్ భీమా రక్షణ

    రోజుకి రూ. 1.50తో రూ. 10 లక్షల పోస్టల్ డిపార్ట్‌మెంట్ భీమా రక్షణ

    భారతీయ పోస్టల్ డిపార్ట్‌మెంట్ (India Post) సామాన్య ప్రజలకు తక్కువ ప్రీమియంతో పెద్ద రక్షణ అందించేందుకు కొత్త భీమా పథకాన్ని ప్రారంభించింది. India Post Payments Bank (IPPB) ఆధ్వర్యంలో ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్తో కలిసి ఈ స్కీమ్ అందిస్తున్నారు. ముఖ్యమైన వివరాలు ✅ తక్కువ ప్రీమియం – పెద్ద రక్షణ ✅ అర్హతలు ✅ ప్రధాన ప్రయోజనాలు ఎవరికీ ఉపయోగకరం? ఈ పథకం ముఖ్యంగా ముగింపు రోజువారీ జీవితంలో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి,…

    Read more


You cannot copy content of this page