Latest Posts

  • ఏపీ కేబినెట్ సమావేశం 2025 – కీలక నిర్ణయాలు | AP Cabinet Decisions 2025

    ఏపీ కేబినెట్ సమావేశం 2025 – కీలక నిర్ణయాలు | AP Cabinet Decisions 2025

    AP Cabinet Decisions 2025: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తాజా ఏపీ కేబినెట్ భేటీలో (AP Cabinet Meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా మార్పులు, మున్సిపాలిటీ పేర్ల మార్పులు, భూ సేకరణ, బిల్లుల ఆమోదం వంటి ముఖ్య అంశాలపై చర్చ జరిగింది. ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యాంశాలు 1. 13 బిల్లులకు ఆమోదం కేబినెట్ సమావేశంలో మొత్తం 13…

    Read more


  • AP Dasara Holidays Dates 2025 – ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు ఎప్పటి నుంచి అంటే?

    AP Dasara Holidays Dates 2025 – ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు ఎప్పటి నుంచి అంటే?

    AP Dasara Holidays Dates 2025: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు శుభవార్త. ఈ సంవత్సరం దసరా పండుగ అక్టోబర్ 2, 2025న జరగనుంది. దీనిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 12 రోజులు దసరా సెలవులు ప్రకటించింది. ఏపీ లో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 12 రోజుల పాటు దసరా సెలవులు. AP DASARA HOLIDAYS FROM 22 SEPTEMBER TO 2ND OCTOBER…

    Read more


  • Swasth Naari Sashakt Parivar Abhiyaan 2025: Free Health Camps, Services, Benefits & Full Details – స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ 2025 – పూర్తి వివరాలు

    Swasth Naari Sashakt Parivar Abhiyaan 2025: Free Health Camps, Services, Benefits & Full Details – స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ 2025 – పూర్తి వివరాలు

    , , ,

    Swasth Naari Sashakt Parivar Abhiyaan 2025: భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ 2025  (ఆరోగ్యకర మహిళ – శక్తివంతమైన కుటుంబం) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం 2025 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. Swasth Naari Sashakt Parivar…

    Read more


  • అక్టోబర్ నుంచి 100 కే సచివాలయాలలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్

    అక్టోబర్ నుంచి 100 కే సచివాలయాలలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్

    , ,

    వారసత్వంగా సంక్రమించే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ వెలువరించింది. రెవెన్యూ శాఖకు అందే అర్జీల్లో 70% భూహక్కు సంబంధితమైనవే ఉంటున్నాయని ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు. ఇకపై వారసత్వ ఆస్తులను గ్రామ వార్డు సచివాలయాలలో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అక్టోబరు నుంచి అవకాశం కల్పించనుంది.  రూ.10 లక్షల విలువ కలిగిన భూములైతే రూ.100 చొప్పున, అంతకు మించితే రూ.1000 చొప్పున రుసుము తీసుకుని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామని…

    Read more


  • 4,687 అంగన్వాడీ సహాయకుల నియామకానికి పచ్చజెండా

    4,687 అంగన్వాడీ సహాయకుల నియామకానికి పచ్చజెండా

    అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రంలోని 4,687 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా ఉన్నతీకరించిన ప్రభుత్వం, తాజాగా ఆయా చోట్ల అవసరమైన సహాయకుల నియామకానికి పచ్చజెండా ఊపింది. ఈ నియామకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మహిళా-శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, గర్భిణీలు, చిన్నపిల్లలకు అందే…

    Read more


  • ఏపీలో కొత్త జిల్లాల పై ఒపీనియన్

    ఏపీలో కొత్త జిల్లాల పై ఒపీనియన్

    ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ మరియు కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ప్రజల నుంచి చాలా అభ్యర్థనలు వస్తున్నాయి. పలువురు తమకు దగ్గరలో ఉండే ఇతర జిల్లాలో తమ ప్రాంతాన్ని కలపాలని డిమాండ్ చేస్తుంటే మరికొందరైతే తమ ప్రాంతాన్ని ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని బలంగా తమ వాదనను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ ప్రాంతంలో మీకు ఏమైనా డిమాండ్ ఉందా? మీ ప్రాంతాన్ని వేరే ఇతర జిల్లాలో…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలపై కసరత్తు – పూర్తి వివరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలపై కసరత్తు – పూర్తి వివరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ కాలంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించగా, ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ సమస్యలను నివారించేందుకు కొత్త జిల్లాలపై పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రతిపాదిత కొత్త జిల్లాలు జిల్లా పేరు కేంద్రం కలిపే నియోజకవర్గాలు ప్రత్యేకతలు మార్కాపురం జిల్లా మార్కాపురం గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి + అద్దంకి, కందుకూరు (సంభావ్యంగా) ప్రకాశం జిల్లాను సమతూకం చేయడం…

    Read more


  • అక్టోబర్‌ 31 వరకు ఉచితంగా స్మార్ట్‌ కార్డులు : మంత్రి నాదెండ్ల మనోహర్‌

    అక్టోబర్‌ 31 వరకు ఉచితంగా స్మార్ట్‌ కార్డులు : మంత్రి నాదెండ్ల మనోహర్‌

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సులభతరం కోసం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా, సులభంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘చివరి దశలో భాగంగా 9 జిల్లాల్లో ఈనెల 15 నుంచి పంపిణీ ప్రారంభిస్తాం.అక్టోబర్ 31 వరకు కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉచితంగా చేసుకోవచ్చు. పొరపాట్లు ఉంటే గ్రామ/వార్డు సచివాలయం…

    Read more


  • Vahana Mithra Scheme Schedule Released – వాహన మిత్ర షెడ్యూల్ విడుదల

    Vahana Mithra Scheme Schedule Released – వాహన మిత్ర షెడ్యూల్ విడుదల

    ఆటో రిక్షా – మోటర్ క్యాబ్/మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం – రూ.15,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో రిక్షా, మోటర్ క్యాబ్ మరియు మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ప్రతి అర్హులైన డ్రైవర్‌కు రూ.15,000/- ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని GSWS (గ్రామ/వార్డు సచివాలయ శాఖ) ద్వారా అమలు చేయనున్నారు. ముఖ్యాంశాలు తాత్కాలిక షెడ్యూల్ (Tentative Schedule) Schedule Date Details Data Sharing…

    Read more


  • దసరా పర్వదినాన వాహన మిత్ర పథకం ప్రారంభం – ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం

    దసరా పర్వదినాన వాహన మిత్ర పథకం ప్రారంభం – ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దసరా రోజున వాహన మిత్ర పథకంను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించబడనుంది. చంద్రబాబు మాట్లాడుతూ, “ఆటో డ్రైవర్లు మన ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి కుటుంబాల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం” అని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబడనుంది. వాహన మిత్ర పథకం ముఖ్యాంశాలు పథకం…

    Read more


  • UPI లావాదేవీలపై లిమిట్ పెంపు: సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి

    UPI లావాదేవీలపై లిమిట్ పెంపు: సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి

    యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పద్ధతిలో మనం  ప్రతి రోజు ఫోన్ పే, గూగుల్ పే, పే టిఎం లావాదేవీలు చేస్తూ ఉంటాము. మన రోజువారీ జీవితంలో ఈ UPI ఎంత ముఖ్యమైన భాగమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద లావాదేవీల వరకు యూపీఐ ని వాడుతున్నాం. ఈ నేపథ్యంలో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లావాదేవీల లిమిట్స్ కి సంబంధించి కీలక మార్పులు చేసింది. ఈ…

    Read more


  • e-Panta App 2025-26 Andhra Pradesh – Digital Crop Booking, Farmer e-KYC, Tenant Documents & Timelines

    e-Panta App 2025-26 Andhra Pradesh – Digital Crop Booking, Farmer e-KYC, Tenant Documents & Timelines

    , , , , , ,

    e-Panta App 2025-26 ఆంధ్రప్రదేశ్ — పూర్తి తెలుగు గైడ్ e-Panta App ద్వారా Digital Crop Booking, Farmer e-KYC, Tenant & Owner డాక్యుమెంట్స్, Geo-tagging, Photo Capture మరియు 2025-26 టైమ్‌లైన్స్ గురించి పూర్తి తెలుగులో వివరాలు. పరిచయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం e-Panta App (ఈ-పంట యాప్) ప్రవేశపెట్టింది. ఈ Digital Crop Booking System ద్వారా ప్రతి రైతు పొలంలో వేసిన పంట వివరాలు నేరుగా Web…

    Read more


  • AP Citizen Self Ekyc – ఏపీలో సంక్షేమ పథకాలకు సెల్ఫ్ ఈకేవైసీ లింక్

    AP Citizen Self Ekyc – ఏపీలో సంక్షేమ పథకాలకు సెల్ఫ్ ఈకేవైసీ లింక్

    , ,

    ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ బెనిఫిట్స్ మరియు సేవలు పొందేందుకు ఆధార్ ప్రామాణికం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారుడు నుంచి ఈ కేవైసీ సేకరిస్తూ ఉంటుంది. ఈ కేవైసి లో  భాగంగా లబ్ధిదారుని యొక్క థంబ్ లేదా ఐరిస్ వంటి authentication తీసుకోవడం జరుగుతుంది. అయితే సొంతంగా లబ్ధిదారుడు కూడా కేవైసీ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇందుకోసం ప్రభుత్వం ఒక సెల్ఫ్ ఈ కేవైసీ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో…

    Read more


  • Mana Mitra WhatsApp Governance 2025 – Complete List of Services, GSWS Employees Cluster Mapping , Friday Campaign Guidelines & Report

    Mana Mitra WhatsApp Governance 2025 – Complete List of Services, GSWS Employees Cluster Mapping , Friday Campaign Guidelines & Report

    Mana Mitra WhatsApp Governance 2025: Mana Mitra (మన మిత్ర WhatsApp Governance App) ద్వారా 709+ ప్రభుత్వ సేవలు ప్రజలకు నేరుగా WhatsApp ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇకపై గ్రామ/వార్డు సచివాలయం వెళ్లకుండానే, ఇంటి వద్దనే మొబైల్ ఫోన్ ద్వారా అన్ని సేవలు పొందవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా Digital Andhra Pradesh వైపు ఒక పెద్ద అడుగు పడింది. మన మిత్ర క్యాంపెయిన్ నోటీసు GSWS ఉద్యోగుల బాధ్యతలు సచివాలయ ఉద్యోగులు తమ…

    Read more


  • GST Impact: ఈ వస్తువులు కొంటున్నారా అయితే సెప్టెంబర్ 22 వరకు ఆగండి

    GST Impact: ఈ వస్తువులు కొంటున్నారా అయితే సెప్టెంబర్ 22 వరకు ఆగండి

    , ,

    ఇటీవల జిఎస్టి స్లాబులు తగ్గించిన వేళ పలు వస్తువులపై భారీగా పన్ను భారం తగ్గినట్లు అయింది. ఈ నేపథ్యంలో ఎవరైతే అత్యవసర వస్తువులు తప్ప ఇతర కొన్ని రకాల వస్తువులు కొనాలనుకుంటున్నారో, వారు కొంచెం ఆగండి. సెప్టెంబరు 22 తర్వాత చక్కగా కొనుక్కోవచ్చు. మరి ఆ వస్తువులు ఏంటో ఒకసారి చూసేద్దామా! నిత్యవసర వస్తువులు కాకుండా సెప్టెంబర్ 22 తర్వాత ప్లాన్ చేసుకునే వస్తువులు ఇవే .. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్‌…

    Read more


  • అందరికీ ఆరోగ్య బీమా – పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం

    అందరికీ ఆరోగ్య బీమా – పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం

    , , ,

    రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని పేదలకు రూ.25 లక్షల వరకు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందించే కొత్త ఆరోగ్య విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన నిర్ణయాలు కొత్త వైద్య కళాశాలలు క్యాబినెట్ నిర్ణయం ప్రకారం PPP మోడల్‌లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబడతాయి. దశ మెడికల్ కాలేజీలు మొదటి దశ (2027-28 నుంచి) ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల రెండవ…

    Read more


  • Andhra Pradesh Cabinet Meeting: Key Decisions – September 4, 2025 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం

    Andhra Pradesh Cabinet Meeting: Key Decisions – September 4, 2025 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం లభించడం విశేషం. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సమగ్ర ఆరోగ్య భీమా అందుబాటులోకి రానుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీ – ముఖ్యాంశాలు పాలసీ ఎలా పనిచేస్తుంది? హైబ్రిడ్ విధానం (Hybrid Model) అంటే ఏమిటి? కొన్ని ప్రక్రియలు ఇన్సూరెన్స్ ద్వారా, మరికొన్ని ట్రస్ట్…

    Read more


  • AP NMMS Scholarship 2025: అర్హతలు, స్కాలర్‌షిప్ మొత్తం, దరఖాస్తు విధానం

    AP NMMS Scholarship 2025: అర్హతలు, స్కాలర్‌షిప్ మొత్తం, దరఖాస్తు విధానం

    AP NMMS Scholarship 2025: ఆంధ్రప్రదేశ్ నేషనల్ మీన్స్‌కమ్‌మెరిట్ స్కాలర్‌షిప్ (AP NMMS) 2025 పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అందిస్తున్న గొప్ప పథకం. ఈ స్కాలర్‌షిప్ ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి, వారిని పదవ తరగతి వరకు చదువును కొనసాగించేలా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ NMMS (National Means-cum-Merit Scholarship) 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కాలర్‌షిప్ ముఖ్యంగా పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు…

    Read more


  • GST New Slabs: మిడిల్ క్లాస్ కి భారీ ఊరట, సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి కొత్త జీఎస్టీ స్లాబ్‌లు

    GST New Slabs: మిడిల్ క్లాస్ కి భారీ ఊరట, సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి కొత్త జీఎస్టీ స్లాబ్‌లు

    , ,

    సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్‌ రేట్లు అమల్లోకి వస్తున్నాయి. ఈ మేరకు 56వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 18 శాతం స్లాబ్‌లు మాత్రమే కొనసాగించాలని, 12, 28 శాతం స్లాబ్‌లు తొలగించాలని నిర్ణయించడం జరిగింది. అయితే సిగరెట్, తంబాకు వంటి హానికారక వస్తువులకు కు మాత్రం 40 శాతం ట్యాక్స్ వేయనున్నారు. జీఎస్టీ (GST) అంటే ఏమిటి? కొత్త GST స్లాబులు ఏమిటి? మనం కొనే…

    Read more


  • AP Pension Appeal Process 2025: పింఛన్ అప్పీలుకు మరో అవకాశం… ఇలా దరఖాస్తు చేసుకోండి

    AP Pension Appeal Process 2025: పింఛన్ అప్పీలుకు మరో అవకాశం… ఇలా దరఖాస్తు చేసుకోండి

    , , , ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం మరో సువర్ణావకాశం కల్పించింది. ఆగస్టు 2025లో రద్దు లేదా రకం మార్పు నోటీసులు అందుకున్న వారు ఇకపై అప్పీల్ ప్రక్రియ ద్వారా తమ పింఛన్‌ను కొనసాగించుకునే అవకాశం పొందుతున్నారు. ఈ అప్పీల్ ప్రక్రియ సెప్టెంబర్ 3, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. అప్పీల్ దరఖాస్తుల స్వీకరణ ఎక్కడ జరుగుతుంది? ఎవరు దరఖాస్తు చేసుకోవాలి? 👉 వీరు తమ అర్హత ఆధారాలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన పత్రాలు (Documents…

    Read more


  • ఏపీ యూత్ బ్రాండ్ అంబాసిడర్ 2K25 – Andhra Yuva Sankalp 2K25

    ఏపీ యూత్ బ్రాండ్ అంబాసిడర్ 2K25 – Andhra Yuva Sankalp 2K25

    ఆంధ్రప్రదేశ్ యువత కోసం ఒక అద్భుతమైన అవకాశం! ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2K25’ అనే డిజిటల్ మారథాన్‌లో పాల్గొని “ఏపీ యూత్ బ్రాండ్ అంబాసిడర్” అవ్వండి. యువజన సర్వీసుల శాఖ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్ర విజన్ 2047లో యువత భాగస్వామ్యం లక్ష్యంగా ఇది రూపొందించారు. థీమ్స్ (Themes) ఎలా పాల్గొనాలి? ఎవరు అర్హులు? ప్రధాన తేదీలు కార్యక్రమం తేదీలు ప్రారంభం 1 సెప్టెంబర్ 2025 ముగింపు 30 సెప్టెంబర్ 2025 బహుమతులు…

    Read more


You cannot copy content of this page