Latest Posts

  • మన మిత్ర యాప్‌లో పింఛన్ గ్రీవెన్స్ నమోదు సదుపాయం – ఆగస్టు 15 నుంచి ప్రారంభం

    మన మిత్ర యాప్‌లో పింఛన్ గ్రీవెన్స్ నమోదు సదుపాయం – ఆగస్టు 15 నుంచి ప్రారంభం

    , ,

    పింఛన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు లబ్ధిదారులు ఇప్పుడు తమ సమస్యలను మరింత సులభంగా పరిష్కరించుకునే అవకాశం పొందుతున్నారు. ఆగస్టు 15 నుంచి మన మిత్ర యాప్ ద్వారా నేరుగా పింఛన్ గ్రీవెన్స్ నమోదు చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. కొత్త సదుపాయం ప్రధాన లక్ష్యం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) ఆధ్వర్యంలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తోంది. ఎక్స్ఫిషియో కార్యదర్శి తెలిపిన ప్రకారం, పింఛన్‌కు సంబంధించిన సమస్యలు, ఆలస్యాలు, సవరణలు, సాంకేతిక ఇబ్బందులు మొదలైన…

    Read more


  • Annadata Sukhibava Payment Issues – Complete Pattadar Aadhaar Seeding Guide for Farmers

    Annadata Sukhibava Payment Issues – Complete Pattadar Aadhaar Seeding Guide for Farmers

    , ,

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు మొదటి విడత నగదు రూపాయలు ₹5000/- ను ఆగస్టు 2, 2025 న విడుదల చేసింది. రాష్ట్రంలోని ఎక్కువమంది రైతులకు నగదు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అయినప్పటికీ, ఇంకా కొంతమంది రైతులకు పేమెంట్ క్రెడిట్ కాలేదు. ప్రభుత్వం పేమెంట్ విడుదల చేసినప్పటికీ, భూమి మరియు ఆధార్ లింక్ సమస్యలు లేదా ఇతర కారణాల వలన కొన్ని ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. పేమెంట్…

    Read more


  • AP New Districts 2025 ఏపీలో ప్రతిపాదిత 32 జిల్లాలు ఇవే

    AP New Districts 2025 ఏపీలో ప్రతిపాదిత 32 జిల్లాలు ఇవే

    , , , ,

    గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజించటం జరిగింది. అయితే ఈ జిల్లాలలో కొన్ని అభ్యంతరాలు మరియు మరికొన్ని కొత్త జిల్లాల డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలు మరియు మండలాల స్థాయిలో పునర్విభజన చేసేందుకు కార్యచరణ రూపొందించడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాలను 32 జిల్లాలుగా విభజించడం అదేవిధంగా పలు ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుత జిల్లాల విషయంలో మార్పులు చేర్పులు చేయనుంది.…

    Read more


  • AP Free Bus Scheme – Stree Shakti పథకం ఉత్తర్వులు జారీ – పూర్తి వివరాలు

    AP Free Bus Scheme – Stree Shakti పథకం ఉత్తర్వులు జారీ – పూర్తి వివరాలు

    , , ,

    ఏపీ ఉచిత బస్సు ప్రయాణ పథకం – స్త్రీ శక్తి పథకం పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి (Stree Shakti) పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15, 2025 (స్వాతంత్ర్య దినోత్సవం) న మంగళగిరి నుండి ప్రారంభించనున్నారు. AP Stree Shakti Scheme – ముఖ్యమైన వివరాలు పథకం పేరు Stree Shakti Scheme…

    Read more


  • LRS: అక్రమ లేఔట్ల లో ప్లాట్ కొన్నారా? అయితే ఈ అవకాశం మీకోసం

    LRS: అక్రమ లేఔట్ల లో ప్లాట్ కొన్నారా? అయితే ఈ అవకాశం మీకోసం

    రాష్ట్రవ్యాప్తంగా లేఅవుట్ పేరుతో పలు ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల స్థలాలను అమ్మటం మనం చూస్తూ ఉంటాం. అయితే వాటికి సరైన అనుమతులు ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకుంటున్నామా?  తెలుసుకోకుండా ప్లాట్ కొనేస్తే పరిస్థితి ఏంటి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. తెలియకుండా అక్రమ లేఔట్ లో ప్లాట్ కొన్నవారు తర్వాత ఆ ఇంటికి సంబంధించిన నిర్మాణానికి అధికారుల అనుమతుల కోసం వెళితే వారికి చేదు అనుభవం ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత…

    Read more


  • ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు – పూర్తి వివరాలు

    ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు – పూర్తి వివరాలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ (APDASCAC) విడుదల చేసింది. ఈ పథకం ద్వారా అర్హులైన దివ్యాంగులు ఆర్థిక భారం లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని పొందవచ్చు. అర్హతలు Note: గతంలో దరఖాస్తు చేసినప్పటికీ వాహనం మంజూరు కాలేకపోతే, మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. కావలసిన పత్రాలు రిజర్వేషన్ వివరాలు Note: SC &…

    Read more


  • ఉచిత బస్ పథకం పూర్తి మార్గదర్శకాలు

    ఉచిత బస్ పథకం పూర్తి మార్గదర్శకాలు

    స్త్రీ శక్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బసు పథకాన్ని ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి దాదాపు అన్ని మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అధికారిక ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఉచిత బస్ పథకం మార్గదర్శకాలు ఇవే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు మరియు ట్రాన్స్ జెండర్ లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించే స్త్రీ శక్తి…

    Read more


  • సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా త్వరలో అక్షర ఆంధ్రా కార్యక్రమం!

    సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా త్వరలో అక్షర ఆంధ్రా కార్యక్రమం!

    అక్షర ఆంధ్రా కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ముఖ్యంగా 15–59 ఏళ్ల వయస్సు గల నిరక్షరాస్యులను చదువులో భాగం చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. దేశంలోనే అగ్రగామి సాక్షరత శాతం పెంపులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో అగ్రస్థానంలో ఉంది. 81.14 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించి, వారిని అక్షరాస్యులుగా మార్చే దిశగా కార్యక్రమాలు అమలవుతున్నాయి. నిరక్షరాస్యుల అధిక శాతం ఉన్న జిల్లాలు జిల్లా నిరక్షరాస్యులు…

    Read more


  • జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    మంగళగిరిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేత పరిశ్రమపై అభిమానం వ్యక్తం చేశారు. ఆయన చేనేత క్లస్టర్లలో తయారైన ఉత్పత్తులను పరిశీలించి, వాటిని సామాన్యులకు అందుబాటులోకి తేవాల్సిన అవసరముందని చెప్పారు. చేనేత పరిశ్రమకు ప్రభుత్వం మద్దతు చేనేత కార్మికుల శ్రేయస్సుకు ముఖ్యమంత్రి ప్రకటనలు చేనేత అభివృద్ధికి ముందడుగు అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది చేనేత కళాకారుల చరిత్ర, కళా నైపుణ్యాన్ని నూతన తరానికి…

    Read more


  • చేనేత కార్మికులకు మూడు పథకాలు ప్రారంభించిన సీఎం

    చేనేత కార్మికులకు మూడు పథకాలు ప్రారంభించిన సీఎం

    ,

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు పథకాలకు ఆముదం తెలిపిన విషయం మనకు తెలిసిందే, వీటిలో మూడు పథకాలను ముఖ్యమంత్రి జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ 7 వ తేదీన ప్రారంభించారు. చేనేత కుటుంబాల సంక్షేమానికి మరియు వారిని పైకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంగళగిరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన మూడు పథకాలు మంగళగిరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు…

    Read more


  • నేతన్న భరోసా @ 25000.. చేనేత కార్మికులకు కొత్త పథకం

    నేతన్న భరోసా @ 25000.. చేనేత కార్మికులకు కొత్త పథకం

    ,

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గత ప్రభుత్వం నేతన్నలకు నేతన్న నేస్తం ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. గత ప్రభుత్వం ఇచ్చిన 24 వేలకి ఒక వెయ్యి అదనంగా ప్రస్తుత ప్రభుత్వం నేతన్న భరోసా కింద 25 వేలు ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. నేతన్న భరోసా కింద 25000.. ఇతర బెనిఫిట్స్ ఇవే.. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపిన బెనిఫిట్స్ ఇవే.. గత…

    Read more


  • Andhra Pradesh Cabinet Meeting: Key Decisions – August 6, 2025 – ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

    Andhra Pradesh Cabinet Meeting: Key Decisions – August 6, 2025 – ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

    చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 6న జరిగిన క్యాబినెట్ సమావేశంలో అనేక రంగాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. మహిళల సాధికారత, నేతన్నలకు భరోసా, పెట్టుబడులు, పారిశుధ్యం, గవర్నెన్స్ టెక్నాలజీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆగస్టు 6న జరిగిన క్యాబినెట్ భేటీ కీలక అంశాలు ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాలు మీకోసం.. నేతన్నలకు 25000 .. కొత్త పథకం అంతేకాకుండా నేతన్న భరోసా పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ…

    Read more


  • ఆగస్ట్ 7 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ మరియు..

    ఆగస్ట్ 7 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ మరియు..

    ,

    ఏపీ లో చేనేత కార్మికుల కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు కురిపించారు. మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన చేనేత వర్గాల పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేతన్నలకు ఆగస్ట్ 7 నుంచి అమలు కానున్న బెనిఫిట్స్ ఇవే.. రాష్ట్రవ్యాప్తంగా చేనేత పనులు చేసుకుంటూ జీవనాధారం సాధిస్తున్న నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కింద ఇవ్వబడిన ప్రయోజనాలను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 7 అనగా జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని వారికి…

    Read more


  • గ్యాస్ సబ్సిడీ అమౌంట్ జమ కాకపోతే వెంటనే చర్యలు : మంత్రి నాదెండ్ల మనోహర్

    గ్యాస్ సబ్సిడీ అమౌంట్ జమ కాకపోతే వెంటనే చర్యలు : మంత్రి నాదెండ్ల మనోహర్

    పౌరసరఫరాల శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో మంత్రి మాట్లాడారు. రేషన్ పంపిణీలో పారదర్శకత దీపం పథకంలో పురోగతి గ్యాస్ డెలివరీలో సమస్యలపై స్పందన గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రజల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని సమాచారం అందిందని, తగిన చర్యలు తీసుకునేందుకు అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశామని చెప్పారు.…

    Read more


  • Whatsapp Governance Mana Mitra – ప్రజల చేతిలో ప్రభుత్వం

    Whatsapp Governance Mana Mitra – ప్రజల చేతిలో ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది – Mana Mitra WhatsApp Governance ద్వారా ప్రజలకు సులభంగా ప్రభుత్వ సేవలను అందించేందుకు కొత్త మార్గాన్ని ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా ప్రజలు తమ మొబైల్ ఫోన్ నుంచే 200+ సేవలను పొందవచ్చు. ప్రభుత్వం వినూత్నంగా అందించిన ఈ సేవలతో ప్రజలకు మరింత సమర్థవంతమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. 📱 WhatsApp ద్వారా సేవలు పొందాలంటే? 🔹 సేవలు ఎలా ఉపయోగించాలి? ప్రజలు WhatsApp ద్వారా…

    Read more


  • స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం, రాష్ట్రం అంతటా ప్రయాణించవచ్చని మంత్రి కీలక వ్యాఖ్యలు

    స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం, రాష్ట్రం అంతటా ప్రయాణించవచ్చని మంత్రి కీలక వ్యాఖ్యలు

    ,

    రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రమంతటా మహిళలు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అయినా ఉచితంగా ప్రయాణించ వచ్చని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 6700 బస్సులు సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. గతంలో జిల్లాల పరిధిలో మాత్రమే ఉచిత బస్ పథకం అని తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు…

    Read more


  • ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – మంత్రి కీలక ప్రకటన

    ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – మంత్రి కీలక ప్రకటన

    శ్రీ శక్తి పథకం – మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత ప్రయాణ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత దిశగా ఒక పెద్ద అడుగు వేసింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించనుంది. ఈ పథకానికి ‘శ్రీ శక్తి’ అనే ప్రత్యేకమైన పేరు ఇవ్వబడింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.…

    Read more


  • AP Work From Home New Survey 2025 by GSWS – ఇంటి వద్ద నుండే ఉద్యోగ అవకాశం, పూర్తి వివరాలు

    AP Work From Home New Survey 2025 by GSWS – ఇంటి వద్ద నుండే ఉద్యోగ అవకాశం, పూర్తి వివరాలు

    AP Work From Home New Survey 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్హత కలిగిన అభ్యర్థుల కోసం Work From Home New Survey 2025 ని ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ఇంటి వద్ద నుండే ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ITI, Diploma, Any Degree, Graduation, Post Graduation లేదా అంతకంటే ఉన్నత విద్యార్థులకే ఈ సర్వే వర్తిస్తుంది. గతంలో నిర్వహించిన WFH Survey గురించి మీకు…

    Read more


  • AP Ration Card Correction 2025 – All Changes in One Place

    AP Ration Card Correction 2025 – All Changes in One Place

    AP Ration Card Correction 2025: Learn how to change Age, DOB, Gender, Relationship, and Address in your Andhra Pradesh Rice Card with step-by-step process, required documents & application status check link

    Read more


  • హర్ ఘర్ తిరంగా కార్యక్రమం 2025 పూర్తి వివరాలు

    హర్ ఘర్ తిరంగా కార్యక్రమం 2025 పూర్తి వివరాలు

    Har Ghar Tiranga 2025: “హర్ ఘర్ తిరంగా” అంటే “ప్రతి ఇంటిలో జెండా” అనే అర్థం. ఇది ఆజాది కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav) భాగంగా భారత ప్రభుత్వం 2022లో ప్రారంభించిన జాతీయ ఉద్యమం. దీని ప్రధాన ఉద్దేశ్యం భారతదేశపు ప్రతి పౌరుడిలో జాతీయ గర్వం, దేశభక్తి, మరియు ఐక్యత భావం పెంపొందించడమే. ప్రత్యేకతలు 📷 Selfie With Tiranga – సెల్ఫీ విత్ తిరంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం…

    Read more


  • అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ కాలేదా, ఇలా చేయండి

    అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ కాలేదా, ఇలా చేయండి

    , ,

    రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 2 న విడుదల చేసిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో 99.98% మందికి అన్నదాత సుఖీభవ నగదు జమ అయినట్టు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ అమౌంట్ పడలేదా ఇవి చెక్ చేయండి అన్నదాత సుఖీభవ అమౌంట్ పడకపోవడానికి పలు కారణాలను వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు.[Annadata Sukhibhava not credited reasons]…

    Read more


You cannot copy content of this page