Latest Posts

  • వీధి వ్యాపారుల అభివృద్ధికి కోసం లోక్‌ కల్యాణ్‌ మేళా

    వీధి వ్యాపారుల అభివృద్ధికి కోసం లోక్‌ కల్యాణ్‌ మేళా

    , , ,

    పట్టణాల్లోని వీధి విక్రయదారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కేంద్రం ప్రవేశపెట్టిన లోక్‌ కల్యాణ్‌ మేళా వీధి వ్యాపారులకు కొత్త అవకాశాలను అందిస్తోంది జిల్లాలో 5816 మంది వీధి వ్యాపారులకు లాభం జిల్లాలోని అన్ని పట్టణాల్లో ప్రత్యేక మేళాలను నిర్వహిస్తూ, 5816 మంది చిరు వ్యాపారులకు మేలు చేకూర్చనున్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పీఎం స్వనిధి పథకంతో పాటు 8 పథకాలను వీధి విక్రయదారులకు అనుసంధానించనున్నారు. అదనంగా, ఆరోగ్య గుర్తింపు కార్డులు అందించడంతో…

    Read more


  • రోజంతా రేషన్ సరఫరా –  మినీమాల్స్ గా చౌకధర దుకాణాలు

    రోజంతా రేషన్ సరఫరా –  మినీమాల్స్ గా చౌకధర దుకాణాలు

    , , ,

    మన రాష్ట్రంలో పౌరసరఫరాల వ్యవస్థలో పెద్ద మార్పులు రాబోతున్నాయి! ఇప్పటివరకు ప్రతి నెలా 1 నుంచి 15 వరకు ఉదయం, సాయంత్రం కొన్ని గంటలపాటు మాత్రమే తెరుచుకునే రేషన్ దుకాణాలు ఇకపై రోజంతా తెరిచి ఉంచబోతున్నాయి. మినీమాల్స్ కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం రేషన్ షాప్‌లను మినీమాల్స్గా మార్చే ప్రణాళికను సిద్ధం చేసింది. మొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద 5 ప్రధాన నగరాలను ఎంపిక చేశారు: ప్రతి నగరంలో 15 చొప్పున మొత్తం 75 దుకాణాలను ఎంపిక చేసి…

    Read more


  • Pradhan Mantri Ujjwala Yojana (PMUY) : పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు – ఉజ్వల యోజన కింద కేంద్రం ఆమోదం

    Pradhan Mantri Ujjwala Yojana (PMUY) : పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు – ఉజ్వల యోజన కింద కేంద్రం ఆమోదం

    , , , ,

    Pradhan Mantri Ujjwala Yojana (PMUY) : కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద అదనంగా 25 లక్షల ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. ఈ నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా మరిన్ని మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందుతాయి. Pradhan Mantri Ujjwala Yojana (PMUY) తాజా అప్‌డేట్ (2025) ఇటీవల కేంద్ర ప్రభుత్వం 25 లక్షల అదనపు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు…

    Read more


  • ఏపీలో దివ్యాంగులకు ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ – మంగళగిరి లో ప్రత్యేక శిబిరం

    ఏపీలో దివ్యాంగులకు ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ – మంగళగిరి లో ప్రత్యేక శిబిరం

    Free Artificial Hands Distribution in AP ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి రోటరీ క్లబ్ దివ్యాంగుల కోసం మరో గొప్ప సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. “మంగళకరం-2025” పేరుతో ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ శిబిరం అక్టోబరు 13 నుంచి 17 వరకు మంగళగిరిలోని VTJM & IVTR డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించబడనుంది. ముఖ్యాంశాలు రోటరీ క్లబ్ సమాచారం రోటరీ క్లబ్ అధ్యక్షుడు పి. రాజశేఖర్, చార్టర్ అధ్యక్షుడు అనిల్ చక్రవర్తి ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు.…

    Read more


  • GST 2.0 : జీఎస్టీ తగ్గింపు ఉత్సవం – భారీగా తగ్గనున్న ధరలు

    GST 2.0 : జీఎస్టీ తగ్గింపు ఉత్సవం – భారీగా తగ్గనున్న ధరలు

    వంటగది సరకులు, ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, హోటల్ గదులు, వ్యక్తిగత బీమా ప్రీమియంల వరకు – ఇప్పుడు ధరలు భారీగా తగ్గుతున్నాయి. జీఎస్టీ 2.0 ప్రకారం మొత్తం 375 ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గింపునకు లోనయ్యాయి. ముఖ్యమైన తగ్గింపులు టీవీ ధరల భారీ తగ్గింపు GST 28% నుంచి 18% కు తగ్గడంతో, 32 అంగుళాలకంటే ఎక్కువ స్క్రీన్ ఉన్న టీవీల ధరలు గణనీయంగా తగ్గాయి. దసరా సీజన్‌లో ఈ తగ్గింపులు టీవీ విక్రయాలకు…

    Read more


  • Aadhar Camps in Sachivalayam September 2025 : సెప్టెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    Aadhar Camps in Sachivalayam September 2025 : సెప్టెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    , , ,

    September 2025 Aadhar Camps in Sachivalayam: ఆధార్ కార్డు లేనివారికి ఆధార్ కార్డుల సమస్యలు ఉన్నవారికి శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం September 2025 Aadhaar Special Camps Schedule విడుదల చేయడం జరిగింది . దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది అసలు ఈ ఆధార్ డ్రైవ్ లేదా క్యాంపు ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది ?, ఏ సర్వీసులు చేస్తారు ?,  సర్వీస్ ఫీజు ఎంత ఉంటుంది ?,  అప్లికేషన్ ఫారాలు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి…

    Read more


  • Bima Sakhi Yojana Scheme Full Details – Andhra Pradesh Women Bima Sakhi Rs 7k Monthly బీమా సఖి యోజన 2025 – ఏపీలో మహిళలకు నెలకు ₹7,000 వేతనం

    Bima Sakhi Yojana Scheme Full Details – Andhra Pradesh Women Bima Sakhi Rs 7k Monthly బీమా సఖి యోజన 2025 – ఏపీలో మహిళలకు నెలకు ₹7,000 వేతనం

    Bima Sakhi Yojana : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన బీమా సఖి యోజన(Bima Sakhi Yojana) 2025 ద్వారా గ్రామీణ ప్రాంతాల డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఎంపికైన మహిళలకు శిక్షణ ఇచ్చి ధృవపత్రాలు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన Bima Sakhi Yojana పథకాన్ని డ్వాక్రాకు అనుసంధానం చేస్తూ వారికి ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Bima Sakhi Yojana in Telugu – అసలు…

    Read more


  • ఏపీ కేబినెట్ సమావేశం 2025 – కీలక నిర్ణయాలు | AP Cabinet Decisions 2025

    ఏపీ కేబినెట్ సమావేశం 2025 – కీలక నిర్ణయాలు | AP Cabinet Decisions 2025

    AP Cabinet Decisions 2025: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తాజా ఏపీ కేబినెట్ భేటీలో (AP Cabinet Meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా మార్పులు, మున్సిపాలిటీ పేర్ల మార్పులు, భూ సేకరణ, బిల్లుల ఆమోదం వంటి ముఖ్య అంశాలపై చర్చ జరిగింది. ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యాంశాలు 1. 13 బిల్లులకు ఆమోదం కేబినెట్ సమావేశంలో మొత్తం 13…

    Read more


  • AP Dasara Holidays Dates 2025 – ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు ఎప్పటి నుంచి అంటే?

    AP Dasara Holidays Dates 2025 – ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు ఎప్పటి నుంచి అంటే?

    AP Dasara Holidays Dates 2025: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు శుభవార్త. ఈ సంవత్సరం దసరా పండుగ అక్టోబర్ 2, 2025న జరగనుంది. దీనిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 12 రోజులు దసరా సెలవులు ప్రకటించింది. ఏపీ లో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 12 రోజుల పాటు దసరా సెలవులు. AP DASARA HOLIDAYS FROM 22 SEPTEMBER TO 2ND OCTOBER…

    Read more


  • Swasth Naari Sashakt Parivar Abhiyaan 2025: Free Health Camps, Services, Benefits & Full Details – స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ 2025 – పూర్తి వివరాలు

    Swasth Naari Sashakt Parivar Abhiyaan 2025: Free Health Camps, Services, Benefits & Full Details – స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ 2025 – పూర్తి వివరాలు

    , , ,

    Swasth Naari Sashakt Parivar Abhiyaan 2025: భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ 2025  (ఆరోగ్యకర మహిళ – శక్తివంతమైన కుటుంబం) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం 2025 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. Swasth Naari Sashakt Parivar…

    Read more


  • అక్టోబర్ నుంచి 100 కే సచివాలయాలలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్

    అక్టోబర్ నుంచి 100 కే సచివాలయాలలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్

    , ,

    వారసత్వంగా సంక్రమించే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ వెలువరించింది. రెవెన్యూ శాఖకు అందే అర్జీల్లో 70% భూహక్కు సంబంధితమైనవే ఉంటున్నాయని ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు. ఇకపై వారసత్వ ఆస్తులను గ్రామ వార్డు సచివాలయాలలో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అక్టోబరు నుంచి అవకాశం కల్పించనుంది.  రూ.10 లక్షల విలువ కలిగిన భూములైతే రూ.100 చొప్పున, అంతకు మించితే రూ.1000 చొప్పున రుసుము తీసుకుని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామని…

    Read more


  • 4,687 అంగన్వాడీ సహాయకుల నియామకానికి పచ్చజెండా

    4,687 అంగన్వాడీ సహాయకుల నియామకానికి పచ్చజెండా

    అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రంలోని 4,687 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా ఉన్నతీకరించిన ప్రభుత్వం, తాజాగా ఆయా చోట్ల అవసరమైన సహాయకుల నియామకానికి పచ్చజెండా ఊపింది. ఈ నియామకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మహిళా-శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, గర్భిణీలు, చిన్నపిల్లలకు అందే…

    Read more


  • ఏపీలో కొత్త జిల్లాల పై ఒపీనియన్

    ఏపీలో కొత్త జిల్లాల పై ఒపీనియన్

    ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ మరియు కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ప్రజల నుంచి చాలా అభ్యర్థనలు వస్తున్నాయి. పలువురు తమకు దగ్గరలో ఉండే ఇతర జిల్లాలో తమ ప్రాంతాన్ని కలపాలని డిమాండ్ చేస్తుంటే మరికొందరైతే తమ ప్రాంతాన్ని ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని బలంగా తమ వాదనను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ ప్రాంతంలో మీకు ఏమైనా డిమాండ్ ఉందా? మీ ప్రాంతాన్ని వేరే ఇతర జిల్లాలో…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలపై కసరత్తు – పూర్తి వివరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలపై కసరత్తు – పూర్తి వివరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ కాలంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించగా, ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ సమస్యలను నివారించేందుకు కొత్త జిల్లాలపై పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రతిపాదిత కొత్త జిల్లాలు జిల్లా పేరు కేంద్రం కలిపే నియోజకవర్గాలు ప్రత్యేకతలు మార్కాపురం జిల్లా మార్కాపురం గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి + అద్దంకి, కందుకూరు (సంభావ్యంగా) ప్రకాశం జిల్లాను సమతూకం చేయడం…

    Read more


  • అక్టోబర్‌ 31 వరకు ఉచితంగా స్మార్ట్‌ కార్డులు : మంత్రి నాదెండ్ల మనోహర్‌

    అక్టోబర్‌ 31 వరకు ఉచితంగా స్మార్ట్‌ కార్డులు : మంత్రి నాదెండ్ల మనోహర్‌

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సులభతరం కోసం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా, సులభంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘చివరి దశలో భాగంగా 9 జిల్లాల్లో ఈనెల 15 నుంచి పంపిణీ ప్రారంభిస్తాం.అక్టోబర్ 31 వరకు కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉచితంగా చేసుకోవచ్చు. పొరపాట్లు ఉంటే గ్రామ/వార్డు సచివాలయం…

    Read more


  • Vahana Mithra Scheme Schedule Released – వాహన మిత్ర షెడ్యూల్ విడుదల

    Vahana Mithra Scheme Schedule Released – వాహన మిత్ర షెడ్యూల్ విడుదల

    ఆటో రిక్షా – మోటర్ క్యాబ్/మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం – రూ.15,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో రిక్షా, మోటర్ క్యాబ్ మరియు మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ప్రతి అర్హులైన డ్రైవర్‌కు రూ.15,000/- ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని GSWS (గ్రామ/వార్డు సచివాలయ శాఖ) ద్వారా అమలు చేయనున్నారు. ముఖ్యాంశాలు తాత్కాలిక షెడ్యూల్ (Tentative Schedule) Schedule Date Details Data Sharing…

    Read more


  • దసరా పర్వదినాన వాహన మిత్ర పథకం ప్రారంభం – ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం

    దసరా పర్వదినాన వాహన మిత్ర పథకం ప్రారంభం – ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దసరా రోజున వాహన మిత్ర పథకంను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించబడనుంది. చంద్రబాబు మాట్లాడుతూ, “ఆటో డ్రైవర్లు మన ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి కుటుంబాల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం” అని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబడనుంది. వాహన మిత్ర పథకం ముఖ్యాంశాలు పథకం…

    Read more


  • UPI లావాదేవీలపై లిమిట్ పెంపు: సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి

    UPI లావాదేవీలపై లిమిట్ పెంపు: సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి

    యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పద్ధతిలో మనం  ప్రతి రోజు ఫోన్ పే, గూగుల్ పే, పే టిఎం లావాదేవీలు చేస్తూ ఉంటాము. మన రోజువారీ జీవితంలో ఈ UPI ఎంత ముఖ్యమైన భాగమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద లావాదేవీల వరకు యూపీఐ ని వాడుతున్నాం. ఈ నేపథ్యంలో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లావాదేవీల లిమిట్స్ కి సంబంధించి కీలక మార్పులు చేసింది. ఈ…

    Read more


  • e-Panta App 2025-26 Andhra Pradesh – Digital Crop Booking, Farmer e-KYC, Tenant Documents & Timelines

    e-Panta App 2025-26 Andhra Pradesh – Digital Crop Booking, Farmer e-KYC, Tenant Documents & Timelines

    , , , , , ,

    e-Panta App 2025-26 ఆంధ్రప్రదేశ్ — పూర్తి తెలుగు గైడ్ e-Panta App ద్వారా Digital Crop Booking, Farmer e-KYC, Tenant & Owner డాక్యుమెంట్స్, Geo-tagging, Photo Capture మరియు 2025-26 టైమ్‌లైన్స్ గురించి పూర్తి తెలుగులో వివరాలు. పరిచయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం e-Panta App (ఈ-పంట యాప్) ప్రవేశపెట్టింది. ఈ Digital Crop Booking System ద్వారా ప్రతి రైతు పొలంలో వేసిన పంట వివరాలు నేరుగా Web…

    Read more


  • AP Citizen Self Ekyc – ఏపీలో సంక్షేమ పథకాలకు సెల్ఫ్ ఈకేవైసీ లింక్

    AP Citizen Self Ekyc – ఏపీలో సంక్షేమ పథకాలకు సెల్ఫ్ ఈకేవైసీ లింక్

    , ,

    ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ బెనిఫిట్స్ మరియు సేవలు పొందేందుకు ఆధార్ ప్రామాణికం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారుడు నుంచి ఈ కేవైసీ సేకరిస్తూ ఉంటుంది. ఈ కేవైసి లో  భాగంగా లబ్ధిదారుని యొక్క థంబ్ లేదా ఐరిస్ వంటి authentication తీసుకోవడం జరుగుతుంది. అయితే సొంతంగా లబ్ధిదారుడు కూడా కేవైసీ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇందుకోసం ప్రభుత్వం ఒక సెల్ఫ్ ఈ కేవైసీ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో…

    Read more


  • Mana Mitra WhatsApp Governance 2025 – Complete List of Services, GSWS Employees Cluster Mapping , Friday Campaign Guidelines & Report

    Mana Mitra WhatsApp Governance 2025 – Complete List of Services, GSWS Employees Cluster Mapping , Friday Campaign Guidelines & Report

    Mana Mitra WhatsApp Governance 2025: Mana Mitra (మన మిత్ర WhatsApp Governance App) ద్వారా 709+ ప్రభుత్వ సేవలు ప్రజలకు నేరుగా WhatsApp ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇకపై గ్రామ/వార్డు సచివాలయం వెళ్లకుండానే, ఇంటి వద్దనే మొబైల్ ఫోన్ ద్వారా అన్ని సేవలు పొందవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా Digital Andhra Pradesh వైపు ఒక పెద్ద అడుగు పడింది. మన మిత్ర క్యాంపెయిన్ నోటీసు GSWS ఉద్యోగుల బాధ్యతలు సచివాలయ ఉద్యోగులు తమ…

    Read more


You cannot copy content of this page