Latest Posts

  • ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలపై కసరత్తు – పూర్తి వివరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలపై కసరత్తు – పూర్తి వివరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ కాలంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించగా, ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ సమస్యలను నివారించేందుకు కొత్త జిల్లాలపై పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రతిపాదిత కొత్త జిల్లాలు జిల్లా పేరు కేంద్రం కలిపే నియోజకవర్గాలు ప్రత్యేకతలు మార్కాపురం జిల్లా మార్కాపురం గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి + అద్దంకి, కందుకూరు (సంభావ్యంగా) ప్రకాశం జిల్లాను సమతూకం చేయడం…

    Read more


  • అక్టోబర్‌ 31 వరకు ఉచితంగా స్మార్ట్‌ కార్డులు : మంత్రి నాదెండ్ల మనోహర్‌

    అక్టోబర్‌ 31 వరకు ఉచితంగా స్మార్ట్‌ కార్డులు : మంత్రి నాదెండ్ల మనోహర్‌

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సులభతరం కోసం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా, సులభంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘చివరి దశలో భాగంగా 9 జిల్లాల్లో ఈనెల 15 నుంచి పంపిణీ ప్రారంభిస్తాం.అక్టోబర్ 31 వరకు కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉచితంగా చేసుకోవచ్చు. పొరపాట్లు ఉంటే గ్రామ/వార్డు సచివాలయం…

    Read more


  • Vahana Mithra Scheme Schedule Released – వాహన మిత్ర షెడ్యూల్ విడుదల

    Vahana Mithra Scheme Schedule Released – వాహన మిత్ర షెడ్యూల్ విడుదల

    ఆటో రిక్షా – మోటర్ క్యాబ్/మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం – రూ.15,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో రిక్షా, మోటర్ క్యాబ్ మరియు మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ప్రతి అర్హులైన డ్రైవర్‌కు రూ.15,000/- ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని GSWS (గ్రామ/వార్డు సచివాలయ శాఖ) ద్వారా అమలు చేయనున్నారు. ముఖ్యాంశాలు తాత్కాలిక షెడ్యూల్ (Tentative Schedule) Schedule Date Details Data Sharing…

    Read more


  • దసరా పర్వదినాన వాహన మిత్ర పథకం ప్రారంభం – ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం

    దసరా పర్వదినాన వాహన మిత్ర పథకం ప్రారంభం – ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దసరా రోజున వాహన మిత్ర పథకంను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించబడనుంది. చంద్రబాబు మాట్లాడుతూ, “ఆటో డ్రైవర్లు మన ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి కుటుంబాల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం” అని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబడనుంది. వాహన మిత్ర పథకం ముఖ్యాంశాలు పథకం…

    Read more


  • UPI లావాదేవీలపై లిమిట్ పెంపు: సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి

    UPI లావాదేవీలపై లిమిట్ పెంపు: సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి

    యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పద్ధతిలో మనం  ప్రతి రోజు ఫోన్ పే, గూగుల్ పే, పే టిఎం లావాదేవీలు చేస్తూ ఉంటాము. మన రోజువారీ జీవితంలో ఈ UPI ఎంత ముఖ్యమైన భాగమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద లావాదేవీల వరకు యూపీఐ ని వాడుతున్నాం. ఈ నేపథ్యంలో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లావాదేవీల లిమిట్స్ కి సంబంధించి కీలక మార్పులు చేసింది. ఈ…

    Read more


  • e-Panta App 2025-26 Andhra Pradesh – Digital Crop Booking, Farmer e-KYC, Tenant Documents & Timelines

    e-Panta App 2025-26 Andhra Pradesh – Digital Crop Booking, Farmer e-KYC, Tenant Documents & Timelines

    , , , , , ,

    e-Panta App 2025-26 ఆంధ్రప్రదేశ్ — పూర్తి తెలుగు గైడ్ e-Panta App ద్వారా Digital Crop Booking, Farmer e-KYC, Tenant & Owner డాక్యుమెంట్స్, Geo-tagging, Photo Capture మరియు 2025-26 టైమ్‌లైన్స్ గురించి పూర్తి తెలుగులో వివరాలు. పరిచయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం e-Panta App (ఈ-పంట యాప్) ప్రవేశపెట్టింది. ఈ Digital Crop Booking System ద్వారా ప్రతి రైతు పొలంలో వేసిన పంట వివరాలు నేరుగా Web…

    Read more


  • AP Citizen Self Ekyc – ఏపీలో సంక్షేమ పథకాలకు సెల్ఫ్ ఈకేవైసీ లింక్

    AP Citizen Self Ekyc – ఏపీలో సంక్షేమ పథకాలకు సెల్ఫ్ ఈకేవైసీ లింక్

    , ,

    ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ బెనిఫిట్స్ మరియు సేవలు పొందేందుకు ఆధార్ ప్రామాణికం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారుడు నుంచి ఈ కేవైసీ సేకరిస్తూ ఉంటుంది. ఈ కేవైసి లో  భాగంగా లబ్ధిదారుని యొక్క థంబ్ లేదా ఐరిస్ వంటి authentication తీసుకోవడం జరుగుతుంది. అయితే సొంతంగా లబ్ధిదారుడు కూడా కేవైసీ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇందుకోసం ప్రభుత్వం ఒక సెల్ఫ్ ఈ కేవైసీ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో…

    Read more


  • Mana Mitra WhatsApp Governance 2025 – Complete List of Services, GSWS Employees Cluster Mapping , Friday Campaign Guidelines & Report

    Mana Mitra WhatsApp Governance 2025 – Complete List of Services, GSWS Employees Cluster Mapping , Friday Campaign Guidelines & Report

    Mana Mitra WhatsApp Governance 2025: Mana Mitra (మన మిత్ర WhatsApp Governance App) ద్వారా 709+ ప్రభుత్వ సేవలు ప్రజలకు నేరుగా WhatsApp ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇకపై గ్రామ/వార్డు సచివాలయం వెళ్లకుండానే, ఇంటి వద్దనే మొబైల్ ఫోన్ ద్వారా అన్ని సేవలు పొందవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా Digital Andhra Pradesh వైపు ఒక పెద్ద అడుగు పడింది. మన మిత్ర క్యాంపెయిన్ నోటీసు GSWS ఉద్యోగుల బాధ్యతలు సచివాలయ ఉద్యోగులు తమ…

    Read more


  • GST Impact: ఈ వస్తువులు కొంటున్నారా అయితే సెప్టెంబర్ 22 వరకు ఆగండి

    GST Impact: ఈ వస్తువులు కొంటున్నారా అయితే సెప్టెంబర్ 22 వరకు ఆగండి

    , ,

    ఇటీవల జిఎస్టి స్లాబులు తగ్గించిన వేళ పలు వస్తువులపై భారీగా పన్ను భారం తగ్గినట్లు అయింది. ఈ నేపథ్యంలో ఎవరైతే అత్యవసర వస్తువులు తప్ప ఇతర కొన్ని రకాల వస్తువులు కొనాలనుకుంటున్నారో, వారు కొంచెం ఆగండి. సెప్టెంబరు 22 తర్వాత చక్కగా కొనుక్కోవచ్చు. మరి ఆ వస్తువులు ఏంటో ఒకసారి చూసేద్దామా! నిత్యవసర వస్తువులు కాకుండా సెప్టెంబర్ 22 తర్వాత ప్లాన్ చేసుకునే వస్తువులు ఇవే .. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్‌…

    Read more


  • అందరికీ ఆరోగ్య బీమా – పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం

    అందరికీ ఆరోగ్య బీమా – పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం

    , , ,

    రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని పేదలకు రూ.25 లక్షల వరకు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందించే కొత్త ఆరోగ్య విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన నిర్ణయాలు కొత్త వైద్య కళాశాలలు క్యాబినెట్ నిర్ణయం ప్రకారం PPP మోడల్‌లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబడతాయి. దశ మెడికల్ కాలేజీలు మొదటి దశ (2027-28 నుంచి) ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల రెండవ…

    Read more


  • Andhra Pradesh Cabinet Meeting: Key Decisions – September 4, 2025 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం

    Andhra Pradesh Cabinet Meeting: Key Decisions – September 4, 2025 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం లభించడం విశేషం. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సమగ్ర ఆరోగ్య భీమా అందుబాటులోకి రానుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీ – ముఖ్యాంశాలు పాలసీ ఎలా పనిచేస్తుంది? హైబ్రిడ్ విధానం (Hybrid Model) అంటే ఏమిటి? కొన్ని ప్రక్రియలు ఇన్సూరెన్స్ ద్వారా, మరికొన్ని ట్రస్ట్…

    Read more


  • AP NMMS Scholarship 2025: అర్హతలు, స్కాలర్‌షిప్ మొత్తం, దరఖాస్తు విధానం

    AP NMMS Scholarship 2025: అర్హతలు, స్కాలర్‌షిప్ మొత్తం, దరఖాస్తు విధానం

    AP NMMS Scholarship 2025: ఆంధ్రప్రదేశ్ నేషనల్ మీన్స్‌కమ్‌మెరిట్ స్కాలర్‌షిప్ (AP NMMS) 2025 పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అందిస్తున్న గొప్ప పథకం. ఈ స్కాలర్‌షిప్ ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి, వారిని పదవ తరగతి వరకు చదువును కొనసాగించేలా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ NMMS (National Means-cum-Merit Scholarship) 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కాలర్‌షిప్ ముఖ్యంగా పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు…

    Read more


  • GST New Slabs: మిడిల్ క్లాస్ కి భారీ ఊరట, సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి కొత్త జీఎస్టీ స్లాబ్‌లు

    GST New Slabs: మిడిల్ క్లాస్ కి భారీ ఊరట, సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి కొత్త జీఎస్టీ స్లాబ్‌లు

    , ,

    సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్‌ రేట్లు అమల్లోకి వస్తున్నాయి. ఈ మేరకు 56వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 18 శాతం స్లాబ్‌లు మాత్రమే కొనసాగించాలని, 12, 28 శాతం స్లాబ్‌లు తొలగించాలని నిర్ణయించడం జరిగింది. అయితే సిగరెట్, తంబాకు వంటి హానికారక వస్తువులకు కు మాత్రం 40 శాతం ట్యాక్స్ వేయనున్నారు. జీఎస్టీ (GST) అంటే ఏమిటి? కొత్త GST స్లాబులు ఏమిటి? మనం కొనే…

    Read more


  • AP Pension Appeal Process 2025: పింఛన్ అప్పీలుకు మరో అవకాశం… ఇలా దరఖాస్తు చేసుకోండి

    AP Pension Appeal Process 2025: పింఛన్ అప్పీలుకు మరో అవకాశం… ఇలా దరఖాస్తు చేసుకోండి

    , , , ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం మరో సువర్ణావకాశం కల్పించింది. ఆగస్టు 2025లో రద్దు లేదా రకం మార్పు నోటీసులు అందుకున్న వారు ఇకపై అప్పీల్ ప్రక్రియ ద్వారా తమ పింఛన్‌ను కొనసాగించుకునే అవకాశం పొందుతున్నారు. ఈ అప్పీల్ ప్రక్రియ సెప్టెంబర్ 3, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. అప్పీల్ దరఖాస్తుల స్వీకరణ ఎక్కడ జరుగుతుంది? ఎవరు దరఖాస్తు చేసుకోవాలి? 👉 వీరు తమ అర్హత ఆధారాలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన పత్రాలు (Documents…

    Read more


  • ఏపీ యూత్ బ్రాండ్ అంబాసిడర్ 2K25 – Andhra Yuva Sankalp 2K25

    ఏపీ యూత్ బ్రాండ్ అంబాసిడర్ 2K25 – Andhra Yuva Sankalp 2K25

    ఆంధ్రప్రదేశ్ యువత కోసం ఒక అద్భుతమైన అవకాశం! ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2K25’ అనే డిజిటల్ మారథాన్‌లో పాల్గొని “ఏపీ యూత్ బ్రాండ్ అంబాసిడర్” అవ్వండి. యువజన సర్వీసుల శాఖ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్ర విజన్ 2047లో యువత భాగస్వామ్యం లక్ష్యంగా ఇది రూపొందించారు. థీమ్స్ (Themes) ఎలా పాల్గొనాలి? ఎవరు అర్హులు? ప్రధాన తేదీలు కార్యక్రమం తేదీలు ప్రారంభం 1 సెప్టెంబర్ 2025 ముగింపు 30 సెప్టెంబర్ 2025 బహుమతులు…

    Read more


  • AP Smart Ration Card Correction & Update Guide | ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ రేషన్ కార్డు వివరాల సవరణ

    AP Smart Ration Card Correction & Update Guide | ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ రేషన్ కార్డు వివరాల సవరణ

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త Smart Ration Cards ను ప్రజలకు అందజేస్తోంది. ఈ కార్డుల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సవరించడం చాలా అవసరం, ఎందుకంటే భవిష్యత్తులో అనేక పథకాలు మరియు సేవల కోసం రేషన్ కార్డు వివరాలు తప్పనిసరి అవుతాయి. ఈ పోస్ట్‌లో Smart Ration Card Correction Process, అవసరమైన డాక్యుమెంట్లు మరియు అప్డేట్ చేసే విధానం గురించి పూర్తి సమాచారం అందిస్తున్నాం. Smart Ration Card లో ఉండే వివరాలు QR Code…

    Read more


  • దివ్యాంగులందరికీ సెప్టెంబరు నెల పెన్షన్ – ప్రభుత్వ కీలక నిర్ణయం

    దివ్యాంగులందరికీ సెప్టెంబరు నెల పెన్షన్ – ప్రభుత్వ కీలక నిర్ణయం

    , , , ,

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులపై కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న తనిఖీల్లో అనర్హులను గుర్తించి నోటీసులు ఇచ్చినప్పటికీ, సెప్టెంబరు 2025 నెలలో అర్హులైన ప్రతీ ఒక్కరికి పెన్షన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యాంశాలు దివ్యాంగుల పెన్షన్ వివరాలు వివరాలు సంఖ్య మొత్తం దివ్యాంగుల పెన్షన్ పొందేవారు 7.50 లక్షలు ఇప్పటికే తనిఖీ చేసినవారు 5.50 లక్షలు అనర్హులుగా గుర్తించిన వారు 1.35 లక్షలు అర్హులుగా నిర్ధారించుకున్న వారు 95% ఇంకా తనిఖీ…

    Read more


  • స్త్రీ శక్తి పథకం – గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం

    స్త్రీ శక్తి పథకం – గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం

    , , , , ,

    రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు కొన్ని రకాల బస్సుల్లో అనుమతి లేకపోయినా, ఇప్పుడు గ్రౌండ్ బుకింగ్ ఉన్న బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం లభిస్తుందని అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణానికి అనుమతించే బస్సులు బస్సు రకం వివరాలు పల్లెవెలుగు గ్రామీణ ప్రాంతాలకు నడిచే సాధారణ బస్సులు అల్ట్రా పల్లెవెలుగు వేగవంతమైన గ్రామీణ సర్వీసులు ఎక్స్‌ప్రెస్ ముఖ్య పట్టణాలు, నగరాల మధ్య నడిచే…

    Read more


  • AP KAUSHALAM SURVEY 2025: ఏపీ కౌశలం సర్వే 2025 – ప్రాసెస్, ఆన్లైన్ అప్లికేషన్, ప్రశ్నలు & రిపోర్ట్ పూర్తి వివరాలు

    AP KAUSHALAM SURVEY 2025: ఏపీ కౌశలం సర్వే 2025 – ప్రాసెస్, ఆన్లైన్ అప్లికేషన్, ప్రశ్నలు & రిపోర్ట్ పూర్తి వివరాలు

    , , , , , , ,

    ఏపీ కౌశలం సర్వే 2025 – పూర్తి వివరాలు Kaushalam Survey: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం కౌశలం సర్వే 2025 ను ప్రారంభించింది. ఇంతకు ముందు Work From Home Survey గా ఉండగా, ఇప్పుడు ఆ సర్వే నే ప్రభుత్వం కౌశలం సర్వేగా మార్పు చేసింది. ఆన్లైన్ లో కౌశలం సర్వే దరఖాస్తు ప్రక్రియ – Kaushalam Survey online registration process by self…

    Read more


  • వికలాంగ, ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య సూచనలు

    వికలాంగ, ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య సూచనలు

    , , , , ,

    వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు కొత్త మార్గదర్శకాలు – పూర్తి వివరాలు ప్రభుత్వం తాజాగా వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు సంబంధించిన పింఛన్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు పింఛన్ అర్హతలు, వైద్య ధృవీకరణ, శాతం ఆధారిత అర్హతలు, ఆర్థిక సహాయం మరియు దరఖాస్తు విధానం వంటి అంశాలను కవర్ చేస్తున్నాయి. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ విధంగా నోటీసులు జారీ చేసిన వారు వెంటనే ఆపిల్ చేసుకోవాల్సిందిగా…

    Read more


  • డ్వాక్రా మహిళలకు ఆన్లైన్ లో రుణాలు – ఇంటి నుంచే ఆన్లైన్‌లో రుణాలు పొందే వెసులుబాటు!

    డ్వాక్రా మహిళలకు ఆన్లైన్ లో రుణాలు – ఇంటి నుంచే ఆన్లైన్‌లో రుణాలు పొందే వెసులుబాటు!

    పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం నుండి మరో శుభవార్త. ఇకపై ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే స్వయం ఉపాధి రుణాలు పొందే అవకాశం కల్పించింది. బ్యాంకు రుణాలతో పాటు వివిధ అనుమతులను సులభతరం చేస్తూ ప్రభుత్వం “జీవనోపాధుల ప్రోత్సాహక విధానం” (Livelihoods Promotion Policy)ను తాజాగా ప్రారంభించింది. జీవనోపాధుల ప్రోత్సాహక విధానం ముఖ్యాంశాలు 50 రకాల స్వయం ఉపాధి యూనిట్లు సిద్ధం MEPMA పోర్టల్‌లోకి లాగిన్ అయిన వెంటనే 50 రకాల స్వయం ఉపాధి…

    Read more


You cannot copy content of this page