–
రాష్ట్ర గృహనిర్మాణశాఖ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించగా, సుమారు 6 లక్షల మంది గృహ అవసరమున్న కుటుంబాలను గుర్తించామని మంత్రి పార్థసారధి తెలిపారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు హౌసింగ్ విభాగంపై సమీక్ష చేసిన అనంతరం, మంత్రులు పార్థసారధి, నారాయణ మీడియాతో వెల్లడించారు. ముఖ్యాంశాలు మంత్రులు వెల్లడించిన దాని ప్రకారం, గత ప్రభుత్వం రూ.2,900 కోట్ల కేంద్ర నిధులను మళ్లించిందని ఆరోపించారు. దీని కారణంగా లబ్ధిదారులు చెల్లించాల్సిన ఈఎంఐలు రూ.140 కోట్లకు చేరాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం,…
Read more