Latest Posts

  • నేడు, రేపు రాష్ర్ట వ్యాప్తంగా పెన్షన్ తనిఖీ

    నేడు, రేపు రాష్ర్ట వ్యాప్తంగా పెన్షన్ తనిఖీ

    డిసెంబర్ 9 & 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి లబ్దిదారుల యొద్ద సమాచారం సేకరించనున్నారు. • దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది. • తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేపు, ఎల్లుండి అధికారులు వివరాలు సేకరించనున్నారు. • ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని…

    Read more


  • LIC Scholarship 2024: ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2024 అర్హతలు, అప్లికేషన్

    LIC Scholarship 2024: ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2024 అర్హతలు, అప్లికేషన్

    లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతిభవంతులైనటువంటి విద్యార్థుల ఉన్నత చదువులకు తోడ్పాటు అందించేందుకుగాను, ఎల్ఐసి కొత్త స్కాలర్షిప్ పథకాన్ని తీసుకువచ్చింది. LIC Golden Jubilee Scholarship 2024 పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీహిల్స్ స్కాలర్షిప్ 2024 అర్హతలు దేశవ్యాప్తంగా 2021-22, 2022-23 లేదా 2023-24 విద్యా సంవత్సరంలో కనీసం 60% లేదా తత్సమాన CGPA గ్రేడ్‌తో Xth / XIIth / డిప్లొమా…

    Read more


  • వసతి గృహ విద్యార్థులకు ‘గోల్డెన్ అవర్ బీమా’..ఉచితంగా రూ.50వేలు వరకు

    వసతి గృహ విద్యార్థులకు ‘గోల్డెన్ అవర్ బీమా’..ఉచితంగా రూ.50వేలు వరకు

    సంక్షేమవసతిగృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేశ్ కుమార్ ముందడుగు వేశారు. విద్యార్థులకు’గోల్డెన్ అవర్ బీమా’ను రాష్ట్రంలో తొలిసారి జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించారు.ఐసీఐసీఐతో ఒప్పందం ఇప్పటివరకు విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ ఖర్చు సంక్షేమాధికారులపై పడుతోందని.. వారు వెనకాడుతున్నారు. దీంతో కలెక్టర్ ముంబయిలోని ఐసీఐసీఐ ప్రధాన కార్యాలయం అధికారులతో చర్చించి ఏడాదికి రూ.200 ప్రీమియంతో రూ.50,000 వరకు బీమా కల్పించేలా ఒప్పించారు.ప్రీమియం డబ్బులు సైతం…

    Read more


  • ఇంటర్ దరఖాస్తులు మరియు పరీక్షల షెడ్యూల్ పై కీలక ప్రకటన

    ఇంటర్ దరఖాస్తులు మరియు పరీక్షల షెడ్యూల్ పై కీలక ప్రకటన

    2025 – 26 విద్యా సంవత్సరానికి గాను కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రైవేటు ఇంటర్ కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇంటర్ బోర్డు అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 9వ తేదీ సోమవారం నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 37 మండలాలలో 47 కళాశాలలు, మున్సిపల్ పరిధిలో 6కళాశాలలు గుర్తింపు పొంది ఉన్నట్లు తెలిపారు. కొత్త కళాశాలల వారు బీఐఈజియో ట్యాగింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.…

    Read more


  • AP Govt Holidays 2025: 2025 సాధారణ మరియు ఐచ్చిక సెలవులు

    AP Govt Holidays 2025: 2025 సాధారణ మరియు ఐచ్చిక సెలవులు

    ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది సెలవు దినాలు కలిసొచ్చాయి. సాధారణ, ఐచ్ఛిక సెలవుల క్యాలెండర్‌-2024ను ప్రభుత్వం డిసెంబర్ 6న విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు 2025 సంవత్సరానికి గానూ 23 సాధారణ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఐచ్ఛిక (ఆఫ్షనల్‌ హాలిడేస్‌) సెలవులు 21 రోజులు, 11 సెలవులు వారాంతం లేదా వారం ప్రారంభంలోనే వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో గరిష్టంగా అయిదు…

    Read more


  • ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు

    ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు

    కూటమి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు తీపికబురు అందించనుంది. వారికి 100 శాతం రాయితీతో త్రిచక్ర వాహనాలు (రెట్రోఫిటెడ్‌ మోటారు వాహనాలు) అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా.. సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు నివేదించారు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 2024-25 ఏడాదికి.. నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1,750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించనున్నారు. ఒక్కో వాహనం…

    Read more


  • MSME Survey App, Login Details and Process

    MSME Survey App, Login Details and Process

    రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) సర్వే నవంబరు 29 నుంచి ప్రారంభం అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి తేది వరకు ఈ సర్వే కొనసాగుతుంది. ఏపీ ఎంఎస్ఎంఈ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే కోసం ‘ఎంఎస్ఎంఈ సర్వే అండ్‌ సపోర్ట్‌’ అనే ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ సర్వే నిర్వహించనున్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, అడిషనల్‌…

    Read more


  • ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు..ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

    ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు..ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై నిర్వహించిన సమీక్షలో ఈ ప్రకటన చేశారు.ఈ సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌ విద్య డైరెక్టర్లు విజయరామరాజు, కృతికాశుక్లా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పారు.…

    Read more


  • Ap Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

    Ap Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

    ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజిన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది సమీకృత పర్యాటక పాలసీ 2024-29, 2024-29స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ నిర్ణయాలు

    Read more


  • నేటి నుంచి కొత్త పెన్షన్లు మరియు రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    నేటి నుంచి కొత్త పెన్షన్లు మరియు రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 28 వరకు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులకు స్వీకరించనుంది..  ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సంక్రాంతి కి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది. కొత్త రేషన్ కార్డులను పసుపురంగులో ఉండేలా, ఏపీ రాజ ముద్ర మాత్రమే వాటిపై ఉండేలా ముద్రిస్తోంది. డిసెంబర్ 2 నుంచి మాత్రమే రేషన్ కార్డుల్లో మార్పులు చెయ్యడానికి వీలవుతుంది. ఆ రోజున మాత్రమే సర్వర్ అందుబాటులోకి వస్తుంది.…

    Read more


  • పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ దరఖాస్తులు

    పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ దరఖాస్తులు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి 28 వరకూ.. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. రాష్ట్ర ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకునేందుకు వీలు కలిగించింది. ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ ప్రకారం.. సంక్రాంతి పండుగ నాడు.. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా.. జిల్లాల్లో అధికారులు ప్లాన్…

    Read more


  • 75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం: మార్గదర్శకాలువిడుదల

    75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం: మార్గదర్శకాలువిడుదల

    రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 15,000 అందించే మహాశక్తి తల్లికి వందనం పథకానికి హాజరు నిబంధననువిధించింది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం కింద రూ.15 వేల ఆర్థికసాయం అందిస్తామని టిడిపి కూటమి సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయంతెలిసిందే. దారిద్ర్య రేఖ దిగువ(బిపిఎల్) ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జిఓ 29ను విడుదల చేశారు. 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల…

    Read more


  • ఆధార్ కార్డుతో ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకునే పూర్తి విధానం

    ఆధార్ కార్డుతో ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకునే పూర్తి విధానం

    STEP 1: ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి (లేదా) Aadhar NPCI link అని గూగుల్ లో సెర్చ్ చేసిన కనిపిస్తుంది. STEP 2 : Login పైన క్లిక్ చేయవలెను STEP 3 : Aadar Number, Captcha Code ఎంటర్ చేసిన తరువాత OTP సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి. STEP 4 : Bank Seeding Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. STEP 5 :…

    Read more


  • ఒక్కరోజు ముందుగానే డిసెంబర్ నెల పింఛన్

    ఒక్కరోజు ముందుగానే డిసెంబర్ నెల పింఛన్

    ఎన్టీఆర్ భరోసా కింద డిసెంబరు నెల పింఛన్లను ప్రభుత్వం ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందించనుంది.డిసెంబరు 1న ఆదివారం సెలవుదినం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే నవంబరు 30న ప్రభుత్వం పింఛన్ల పంపిణీని చేపట్టనుంది. నవంబరు 30న ఏదైనా కారణాలతో తీసుకోలేని వారికి రెండో తేదీన సోమవారం అందించనుంది. అప్పటికీ తీసుకోని వారికి రెండు నెలల మొత్తాన్ని కలిపి జనవరి ఒకటో తేదీన ఇవ్వనున్నారు. నవంబరులో పింఛను తీసుకోని 21,788 మందికి రెండు నెలల మొత్తం…

    Read more


  • జనవరిలో కొత్త రేషన్ కార్డులు..డిసెంబర్ దరఖాస్తుల స్వీకరణ

    జనవరిలో కొత్త రేషన్ కార్డులు..డిసెంబర్ దరఖాస్తుల స్వీకరణ

    రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే పనిలో నిమగ్నమయ్యింది. తాజా మరో తీపి కబురును పేదలకు అందించింది. ఇప్పటికే దీపావళి పండుగ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసిన సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అలాగే పాత రేషన్ కార్డులకు బదులుగా కొత్త రేషన్ కార్డులను అందించాలని నిర్ణయం తీసుకొంది. జనవరి నుంచి కొత్త రేషన్…

    Read more


  • ఏపీలో పెన్షన్‌దారులకు ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్.. కొత్త మార్గదర్శకాలు

    ఏపీలో పెన్షన్‌దారులకు ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్.. కొత్త మార్గదర్శకాలు

    ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పటి నుంచి పెన్షన్ల పంపిణీలో ఈ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే పెన్షన్ అందుకునేవారికి ఒక శుభవార్తను, ఒక చేదు వార్తను చెప్పింది. గుడ్‌న్యూస్ ఏంటంటే ఇక నుంచి వరుసగా 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా.. 3వ నెలలో ముందు రెండు నెలలు కలుపుకుని మొత్తం 3 నెలల పెన్షన్ అందించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక బ్యాడ్‌న్యూస్…

    Read more


  • One Nation One Student APAAR Card: అపార్ కార్డు అంటే ఏమిటి? ప్రయోజనాలు మరియు రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం

    One Nation One Student APAAR Card: అపార్ కార్డు అంటే ఏమిటి? ప్రయోజనాలు మరియు రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం

    APAAR Card: దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును  మంజూరు చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు ఒక గుర్తింపు కార్డులా పని చేస్తూ ప్రభుత్వ పథకాలు ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడుతోంది. అలాగే దేశంలో ఉన్న విద్యార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం అపార్ (APAAR) అనే ఒక గుర్తింపు కార్డును జారీ చేస్తోంది. జాతీయ విద్యా విధానం 2020 లో భాగంగా ఈ కార్డును 2026 -27 నాటికి”…

    Read more


  • విద్యార్థులకు గుడ్ న్యూస్….పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

    విద్యార్థులకు గుడ్ న్యూస్….పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

    పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 30 లోగా పూర్తిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి నవంబరు 14న ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో చదువుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞాన భూమి వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఏవైనా…

    Read more


  • బస్సుల్లో వృద్ధులకు రాయితీ… మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్టీసీ

    బస్సుల్లో వృద్ధులకు రాయితీ… మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్టీసీ

    ఆర్టీసీ బస్సుల్లో వృద్ధుల ప్రయాణానికి రాయితీ టికెట్ల జారీకి పాటించవలసిన నిబంధనలకు సంబంధించిన సిబ్బందికి ఏపీఎస్ఆర్టీసీ మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని జిల్లాలకు ఈడి అప్పలరాజు ఆదేశాలు జారీ చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు బస్సుల ప్రయాణానికి టికెట్ ధరలో 25% రాయితీని ఆర్టీసీ అప్పటి నుంచో కల్పిస్తున్న విషయం తెలిసిందే. టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్ధారణ కోసం గుర్తింపు కార్డులు చూపించే విషయమై సిబ్బందికి వృద్ధులకు మధ్య బస్సుల్లో వాగ్వాదాలు…

    Read more


  • ఇకపై బయోమెట్రిక్ ఆధారంగానే జీతాలు: ఉత్తర్వులు జారీ

    ఇకపై బయోమెట్రిక్ ఆధారంగానే జీతాలు: ఉత్తర్వులు జారీ

    ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించనున్నారు. ఈ నెల 1 నుంచి 30వరకు ఈ విధానం అమలులో ఉంటుందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇంతకుముందు ఫేస్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకునేవారు అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా తిరిగి…

    Read more


  • ఉచిత బస్సు మరియు మహిళలకు నెలకు రూ.1500.. బడ్జెట్లో నిధులు

    ఉచిత బస్సు మరియు మహిళలకు నెలకు రూ.1500.. బడ్జెట్లో నిధులు

    ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను ఒకటైన రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగమైన ఈ హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. 19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1500 అందించే ఆడబిడ్డ…

    Read more


You cannot copy content of this page