Latest Posts

  • ఏపీ ప్రజలకు చంద్రబాబు శుభవార్త.. 20 లక్షల కుటుంబాలకు లబ్ధి

    ఏపీ ప్రజలకు చంద్రబాబు శుభవార్త.. 20 లక్షల కుటుంబాలకు లబ్ధి

    ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలోని 20 లక్షల ఇళ్లకు ఈ ఏడాది సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది రాష్ట్రంలోని 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2 కిలోవాట్ల వరకూ ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని తెలిపారు. సచివాలయంలో సోమవారం ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకర్లకు…

    Read more


  • రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం

    రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం

    తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు ఎకరాల లోపు భూమి ఉన్న వారికి రైతు భరోసా అక్కిన అందించే పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం నేడు రైతుల అకౌంట్లో జమ చేసింది. 6000 రూపాయలు చొప్పున 17 లక్షల మంది ఖాతాల్లో 222.46 కోట్ల రూపాయలను జమ చేసింది. గతంలో రైతు బంధు పేరుతో 10,000 జమ చేస్తున్న ప్రభుత్వం ఎకరానికి 12000 పెంచి…

    Read more


  • నేడు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

    నేడు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

    జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేడు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 1-19 ఏళ్లలోపు వయసున్న వారికి వీటిని వేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ స్కూలుకు హాజరు కాని వారికి 17వ తేదీన అందించనున్నట్లు సమాచారం.

    Read more


  • రైతులకు గమనిక.. అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అందాలంటే ఈ నెంబర్ తప్పనిసరి

    రైతులకు గమనిక.. అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అందాలంటే ఈ నెంబర్ తప్పనిసరి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ముఖ్య గమనిక. ప్రభుత్వం రైతులకు విశిష్ట గుర్తింపు సంకేచారి చేస్తుంది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ మొదలైంది రైతన్నల కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు సేవలు అమలు చేస్తున్నాయి అయితే ఈ పథకాలు పూర్తిగా అర్హులైన లబ్ధిదారులకు చేరడం లేదు. నకిలీ రైతులు బినామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు ఈ నేపథ్యంలోని ఈ అక్రమంగాలకు అట్టు కట్టు వేసేందుకు కేంద్రం…

    Read more


  • పెన్షన్ లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్… సచివాలయంలో పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్

    పెన్షన్ లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్… సచివాలయంలో పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకునే వారికి ప్రభుత్వం అందించింది. ప్రతినెలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంత ఊరికి వెళ్లాలంటే అష్ట కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే అలాంటివారు ఇకపై పెన్షన్ బదిలీ చేయించుకుంటే వారి ఉన్న స్థలంలోని పెన్షన్ డబ్బులు తీసుకునే వీలు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే మూడు నెలలకు ఒకసారి తీసుకునే వెసులుబాటు కూడా కల్పించడంతో ఇతర ప్రాంతాలలో నివసించే వారికి ఉపశమనం దక్కింది.…

    Read more


  • Children Without Aadhaar Verification Process by GSWS Employees & report

    Children Without Aadhaar Verification Process by GSWS Employees & report

    Children without Aadhaar verification By GSWS Employees;  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన 0 -6 సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి బిడ్డకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పుట్టిన పిల్లలు ఆధార్ కార్డు మరియు బర్త్ సర్టిఫికెట్ పో పొందారా లేదా వంటి వివరాలను సేకరించడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వే చేయడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.  గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉపయోగించే మొబైల్ యాప్ GSWS Employees…

    Read more


  • MLC Elections 2025 Schedule: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ 2025

    MLC Elections 2025 Schedule: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ 2025

    MLC Elections 2025 Schedule: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు రాష్ట్రాల్లో మెుత్తం ఆరు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 27న…

    Read more


  • జూన్ లోగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ

    జూన్ లోగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ

    , ,

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది ఈ నేపథంలో కీలక పథకాలకు సంబంధించిన అప్డేట్స్ నీ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ సమావేశంలో ముఖ్యాంశాలు మీకోసం.. జూన్ లోగా మూడు పథకాలు జూన్ 2025లోగా సూపర్ సిక్స్ లో భాగమైనటువంటి మూడు కీలక పథకాలను ప్రారంభిస్తామని మంత్రి అచ్చం నాయుడు మీడియాకు వెల్లడించారు. ఇందులో భాగంగా కింది మూడు పథకాలను మంత్రి వెల్లడించారు. ఇవే కాకుండా ఇప్పటికే పెంచిన పెన్షన్,…

    Read more


  • ఏపీ లో రేపటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు

    ఏపీ లో రేపటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు

    ఏపీలో భూముల మార్కెట్ ధరలు పెరుగుతున్నాయి. రేపు (ఫిబ్రవరి 1) నుంచి మార్కెట్ ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, కొంత మేర రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి రాకముందే రిజిస్ట్రేషన్ల కోసం రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద జనం బారులు తీరు తున్నారు. పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్ అయ్యాయి. కాగా, ప్రభుత్వం ఈ కొత్త ధరల గురించి స్పష్టత ఇచ్చింది. 5 నుంచి పది శాతం వరకు పెంపుదల ఉంటుంది. అమరావతి…

    Read more


  • PM Internship Scheme – Eligibility, Required Documents, Registration Link

    PM Internship Scheme – Eligibility, Required Documents, Registration Link

    PM Internship Scheme: యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని (PM Internship Scheme) ప్రారంభించింది. ఈ స్కీమ్కు ఎంపికైన అభ్యర్థులకు వివిధ రంగాల్లో ఏడాదిపాటు ఇంటర్న్షిప్ కల్పిస్తారు. దీంతో పాటు వన్ టైమ్ గ్రాంట్ కింద రూ. 6,000 ఇంకా నెలకు రూ.5,000 స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ లక్ష్యం ఏమిటి? – PM Internship Scheme Goal దేశంలోని టాప్ 500…

    Read more


  • ఉగాదికి ఉచిత బస్సు.. మహిళలకు తీపి కబురు చెప్పనున్న ప్రభుత్వం

    ఉగాదికి ఉచిత బస్సు.. మహిళలకు తీపి కబురు చెప్పనున్న ప్రభుత్వం

    రాష్ట్రంలోని మహిళలకు త్వరలోనే ప్రభుత్వం తీపి కబురును అందించనుంది. ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సబ్ కమిటీ నివేదికను అందించినట్టు సమాచారం. ఫిబ్రవరి నెల 6 తేదీన జరగబోయే క్యాబినెట్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం కలదు. అలాగే ఆ సమావేశంలోని ఉచిత బస్సు ప్రయాణం యొక్క విధి విధానాలను కూడా ఖరారు చేసే అవకాశం కలదు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి…

    Read more


  • MSME లబ్దిదారులకు BC లబ్దిదారులకు స్వయం ఉపాధి పథకాలు & జనరిక్ ఫార్మసీలు – లబ్ధిదారుల గుర్తింపు – రివైసెడ్ షెడ్యూల్

    MSME లబ్దిదారులకు BC లబ్దిదారులకు స్వయం ఉపాధి పథకాలు & జనరిక్ ఫార్మసీలు – లబ్ధిదారుల గుర్తింపు – రివైసెడ్ షెడ్యూల్

    ఈ క్రింది రెండు పథకాల కింద లబ్ధిదారుల గుర్తింపు కోసం షెడ్యూల్‌తో పాటు వివరణాత్మక మార్గదర్శకాలను తెలియజేయడం జరిగింది: OBMMS పోర్టల్‌లోని సాంకేతిక సమస్యల కారణంగా, ఇప్పటివరకు గుర్తింపు కార్యక్రమాలు నిర్వహించబడలేదని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు, OBMMS పోర్టల్‌లోని సమస్యలను సరిదిద్దారు మరియు పైన పేర్కొన్న రెండు పథకాల అమలు కోసం కింది సవరించిన షెడ్యూల్ జారీ చేయబడింది. Identification of beneficiaries by calling the applications and uploading the details in…

    Read more


  • అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు

    అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు

    సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు మంజూరు చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.ఈ మేరకు రాష్ట్ర స్త్రీలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్సిటిజన్ల శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీచేశారు. మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు చెందిన చట్టబద్ధమైన వారసులకు ఈ సొమ్మును చెల్లించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

    Read more


  • Housing For All Scheme: ఏపీలో ఉచితంగా అందరికీ ఇళ్ల స్థలాలు

    Housing For All Scheme: ఏపీలో ఉచితంగా అందరికీ ఇళ్ల స్థలాలు

    రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేదా ఇంటి స్థలం లేనటువంటి పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. హౌసింగ్ ఫర్ అల్ అందరికీ ఇల్లు అనే సరికొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి సంబంధించినటువంటి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో అర్హతలు మరియు అప్లికేషన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనటం జరిగింది. Housing For All Scheme Eligibility – హౌసింగ్ ఫర్ అల్ పథకానికి సంబంధించి అర్హతలు ఈ విధంగా…

    Read more


  • PMJAY 2.0 – ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0

    PMJAY 2.0 – ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0

    “సొంత స్థలము కలిగి ఉండి, గృహము కట్టుకొనుటకు సిద్దముగా ఉండి అర్హత కలిగిన కుటుంబాల వారు ఈ క్రింద తెలిపిన పత్రముల జిరాక్స్ కాపీలు మరియు ”4బి” అప్లికేషన్ ఫామ్ ను గ్రామ/ వార్డు సచివాలయ కార్యాలయము నందు వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ / వార్డ్ ప్లానింగ్ సెక్రటరీల/ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ను సంప్రదించి 30.01.2025 లోపు దరఖాస్తుచేసుకొనవచ్చు. అర్జీదారులు డిమాండ్ సర్వే మరియు PMAY 2.0 వెబ్సైట్ లో నమోదు చేసుకోవలసి ఉంటుంది. సూచనలు :…

    Read more


  • New Member Household Mapping Adding Process AP 2025

    New Member Household Mapping Adding Process AP 2025

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అందించే ఈ – సర్వీసులకు, సర్వేలకు, పథకాలకు మరియు ఇతర సేవలు అయిన రిజిస్ట్రేషన్ సేవలు, స్కూల్ అడ్మిషన్ , అంగన్వాడీ సేవలు, ఇసుక బుకింగ్, RTO సేవలు వంటి సేవలకు ప్రజల వివరాలు ఆటోమేటిక్ గా వచ్చేందుకు ఉపయోగపడే సర్వీస్ అయిన House Hold Mapping ను ఇప్పడు ఎవరికివారు సొంతంగా చేసుకోవచ్చు.  హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ చేసుకోవాలి అంటే, మీకు ఎక్కడైతే శాశ్వత చిరునామా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు చిరునామా…

    Read more


  • AP వికలాంగుల పెన్షన్ ధృవీకరణ 2025- AP Disabled Pension Verification 2025 Full Process

    AP వికలాంగుల పెన్షన్ ధృవీకరణ 2025- AP Disabled Pension Verification 2025 Full Process

    Andhra Pradesh Disabled Pension Verification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ పెన్షన్ దారులకు జనవరి 20 , 2025 నుండి పెన్షన్ తనిఖీ & మరియు పునః పరిశీలన జరుగుతుంది .  దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను అధికారులకు విడుదల చేసింది .  ఏ ఏ పెన్షన్ దారులకు తనిఖీ చేయనున్నారు ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కింద తెలిపిన దివ్యాంగ పెన్షన్ దారులకు పునః పరిశీలన మరియు తనిఖీ Andhra Pradesh Disabled Pension Verification…

    Read more


  • January Month Aadhar Camps: జనవరి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    January Month Aadhar Camps: జనవరి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 11,65,264 మంది చిన్నారుల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 27,28,29 & 30న రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ డ్రైవ్ లు జరగనున్నాయి. ముఖ్యంగా ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు కొత్త ఆధార్ కార్డులు మరియు…

    Read more


  •  ఏపీలో వారందరికీ శుభవార్త.. గ్రామాలు, పట్టణాల్లో ఉచితంగా ఇంటి స్థలం.. వీళ్లే అర్హులు

     ఏపీలో వారందరికీ శుభవార్త.. గ్రామాలు, పట్టణాల్లో ఉచితంగా ఇంటి స్థలం.. వీళ్లే అర్హులు

    ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలోని నిరుపేదలకు శుభవార్త అందించింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి నివాస స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు 3 సెంట్ల స్థలం.. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించింది. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. అయితే గతంలో…

    Read more


  • Swachh Andhra – Swachh Diwas – January Month Activities

    Swachh Andhra – Swachh Diwas – January Month Activities

    Swachh Andhra – Swachh Diwas Banner స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ…ఈరోజు నుండి నా తోటి వారికి కూడ స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి…

    Read more


  • గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ 2025- Rationalization Of Village Ward Secretariat Employees 2025

    గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ 2025- Rationalization Of Village Ward Secretariat Employees 2025

    గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. . ఆ సిబ్బంది కొన్నిచోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. రేషనలైజేషన్‌ ప్రక్రియతో దీనిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్‌ చేయగా.. చాలా ప్రాంతాల్లో తక్కువ…

    Read more


You cannot copy content of this page