–
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) సర్వే నవంబరు 29 నుంచి ప్రారంభం అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి తేది వరకు ఈ సర్వే కొనసాగుతుంది. ఏపీ ఎంఎస్ఎంఈ డెవల్పమెంట్ కార్పొరేషన్ సహకారంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే కోసం ‘ఎంఎస్ఎంఈ సర్వే అండ్ సపోర్ట్’ అనే ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ సర్వే నిర్వహించనున్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్…
Read more