Latest Posts

  • రైతు భరోసా కింద ఇక 12 వేలు, పూర్తి వివరాలు

    రైతు భరోసా కింద ఇక 12 వేలు, పూర్తి వివరాలు

    తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు దాని అమలుకు సంబంధించి క్లారిటీ ని ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురు చూస్తున్నా రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అయితే ఈసారి 15000 ఇస్తామని తెలిపినటువంటి ప్రభుత్వం 12,000 కే అమౌంట్ ను కుదించింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా జనవరి 26 2025 న రైతు భరోసా పథకాన్ని (Rythu Bharosa Telangana)…

    Read more


  • సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల పై క్లారిటీ, ఏ పథకం ఎప్పుడంటే

    సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల పై క్లారిటీ, ఏ పథకం ఎప్పుడంటే

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు వెల్లడించింది. సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఎప్పుడు అమలు చేయనున్నారు అనేదానిపైన ఇప్పటికే ప్రజల్లో చాలా చర్చ నడుస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. మంత్రి మండలి నిర్ణయాల మేరకు ఏ పథకాలు ఎప్పుడు అమలు చేయనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ 6 సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ ఇదే.. సూపర్ సిక్స్ పథకంలో కీలకమైనటువంటి తల్లికి…

    Read more


  • ఏపీ కేబినెట్ నిర్ణయాలు…వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం?

    ఏపీ కేబినెట్ నిర్ణయాలు…వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం?

    ✓ పిఠాపురం ఏరియా డెవలప్‌ మెంట్‌ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ✓ కేబినెట్ ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ✓ పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ✓ తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ✓ రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ,…

    Read more


  • Free Bus Travel: ఉగాది నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

    Free Bus Travel: ఉగాది నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

    ఏపీలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉగాది పండుగ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు మరియు రవాణా శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి ఆయన కీలక చర్చలు జరిపారు. రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. మొత్తానికి ఉగాది…

    Read more


  • ఒక్కరోజు ముందుగానే జనవరి నెల పింఛన్

    ఒక్కరోజు ముందుగానే జనవరి నెల పింఛన్

    ఎన్టీఆర్ భరోసా కింద జనవరి నెల పింఛన్లను ప్రభుత్వం ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందించనుంది.జనవరి 1న సెలవుదినం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే డిసెంబరు 31న ప్రభుత్వం పింఛన్ల పంపిణీని చేపట్టనుంది. డిసెంబరు 30న ఏదైనా కారణాలతో తీసుకోలేని వారికి రెండో తేదీన అందించనుంది. అప్పటికీ తీసుకోని వారికి రెండు నెలల మొత్తాన్ని కలిపి డిసెంబరు 31 తేదీన ఇవ్వనున్నారు. డిసెంబరు లో పింఛను తీసుకోని వారికి రెండు నెలల మొత్తం కలిపి జనవరిలో…

    Read more


  • Good News – ఎస్సీలకు రాయితీ పై 4,074 ప్యాసింజర్ ఆటోలు

    Good News – ఎస్సీలకు రాయితీ పై 4,074 ప్యాసింజర్ ఆటోలు

    రాష్ట్రం లోని దళితులకు సుస్థిర ఆదాయాన్ని సమకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం అజయ్, రాష్ట్రప్రభుత్వ పథకమైన ఉన్నతిని అనుసంధానించి ప్యాసింజర్ ఆటోలను, వ్యవసాయ పరికరాలను రాయితీపై ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,074 ప్యాసింజర్ ఆటోలను ఇవ్వాలని నిర్ణయించి వాటి సేకరణకు గాను టెండర్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఇందుకు గాను మొత్తం రూ.122 కోట్లు ఖర్చవుతాయని అంచనాలుండగా కేంద్రం ఇచ్చే…

    Read more


  • December Month Aadhar Camps: డిసెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    December Month Aadhar Camps: డిసెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    రాష్ట్రంలో. కొత్త ఆధార్ ( బాల ఆధార్ ) & తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ పై స్పెషల్ గా ఫోకస్ చేస్తూ డిసెంబర్ 17,18,19,20 & 26,27,28 లొ ఆధార్ స్పెషల్ డ్రైవ్ లు రాష్ట్ర వ్యప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్ లలో జరుగును. కొత్త ఆధార్ ( బాల ఆధార్ ) డిసెంబర్ నెల ఆధార్ క్యాంపులకు సంబంధించిన ఉత్తర్వులు ఆధార్ క్యాంపులలో అందించే సర్వీసులు : December Month Aadhar Camps Guidelines Other…

    Read more


  • నేటి నుంచి రెవెన్యూ సదస్సులు..

    నేటి నుంచి రెవెన్యూ సదస్సులు..

    భూ సమస్యల పరిష్కారానికి ఎన్డీయే ప్రభుత్వం ‘మీ భూమి-మీ హక్కు’ పేరుతో రెవెన్యూ గ్రామాల్లో సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు తరలి వెళ్లనుంది. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను పరిష్కరించాలన్నది ఈ సదస్సుల ప్రధాన లక్ష్యం. వీటిని శుక్రవారం నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు సుమారు 17,564 గ్రామాల్లో నిర్వహించనున్నారు. పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక్కో ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది.…

    Read more


  • నేడు, రేపు రాష్ర్ట వ్యాప్తంగా పెన్షన్ తనిఖీ

    నేడు, రేపు రాష్ర్ట వ్యాప్తంగా పెన్షన్ తనిఖీ

    డిసెంబర్ 9 & 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి లబ్దిదారుల యొద్ద సమాచారం సేకరించనున్నారు. • దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది. • తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేపు, ఎల్లుండి అధికారులు వివరాలు సేకరించనున్నారు. • ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని…

    Read more


  • LIC Scholarship 2024: ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2024 అర్హతలు, అప్లికేషన్

    LIC Scholarship 2024: ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2024 అర్హతలు, అప్లికేషన్

    లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతిభవంతులైనటువంటి విద్యార్థుల ఉన్నత చదువులకు తోడ్పాటు అందించేందుకుగాను, ఎల్ఐసి కొత్త స్కాలర్షిప్ పథకాన్ని తీసుకువచ్చింది. LIC Golden Jubilee Scholarship 2024 పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీహిల్స్ స్కాలర్షిప్ 2024 అర్హతలు దేశవ్యాప్తంగా 2021-22, 2022-23 లేదా 2023-24 విద్యా సంవత్సరంలో కనీసం 60% లేదా తత్సమాన CGPA గ్రేడ్‌తో Xth / XIIth / డిప్లొమా…

    Read more


  • వసతి గృహ విద్యార్థులకు ‘గోల్డెన్ అవర్ బీమా’..ఉచితంగా రూ.50వేలు వరకు

    వసతి గృహ విద్యార్థులకు ‘గోల్డెన్ అవర్ బీమా’..ఉచితంగా రూ.50వేలు వరకు

    సంక్షేమవసతిగృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేశ్ కుమార్ ముందడుగు వేశారు. విద్యార్థులకు’గోల్డెన్ అవర్ బీమా’ను రాష్ట్రంలో తొలిసారి జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించారు.ఐసీఐసీఐతో ఒప్పందం ఇప్పటివరకు విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ ఖర్చు సంక్షేమాధికారులపై పడుతోందని.. వారు వెనకాడుతున్నారు. దీంతో కలెక్టర్ ముంబయిలోని ఐసీఐసీఐ ప్రధాన కార్యాలయం అధికారులతో చర్చించి ఏడాదికి రూ.200 ప్రీమియంతో రూ.50,000 వరకు బీమా కల్పించేలా ఒప్పించారు.ప్రీమియం డబ్బులు సైతం…

    Read more


  • ఇంటర్ దరఖాస్తులు మరియు పరీక్షల షెడ్యూల్ పై కీలక ప్రకటన

    ఇంటర్ దరఖాస్తులు మరియు పరీక్షల షెడ్యూల్ పై కీలక ప్రకటన

    2025 – 26 విద్యా సంవత్సరానికి గాను కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రైవేటు ఇంటర్ కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇంటర్ బోర్డు అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 9వ తేదీ సోమవారం నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 37 మండలాలలో 47 కళాశాలలు, మున్సిపల్ పరిధిలో 6కళాశాలలు గుర్తింపు పొంది ఉన్నట్లు తెలిపారు. కొత్త కళాశాలల వారు బీఐఈజియో ట్యాగింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.…

    Read more


  • AP Govt Holidays 2025: 2025 సాధారణ మరియు ఐచ్చిక సెలవులు

    AP Govt Holidays 2025: 2025 సాధారణ మరియు ఐచ్చిక సెలవులు

    ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది సెలవు దినాలు కలిసొచ్చాయి. సాధారణ, ఐచ్ఛిక సెలవుల క్యాలెండర్‌-2024ను ప్రభుత్వం డిసెంబర్ 6న విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు 2025 సంవత్సరానికి గానూ 23 సాధారణ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఐచ్ఛిక (ఆఫ్షనల్‌ హాలిడేస్‌) సెలవులు 21 రోజులు, 11 సెలవులు వారాంతం లేదా వారం ప్రారంభంలోనే వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో గరిష్టంగా అయిదు…

    Read more


  • ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు

    ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు

    కూటమి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు తీపికబురు అందించనుంది. వారికి 100 శాతం రాయితీతో త్రిచక్ర వాహనాలు (రెట్రోఫిటెడ్‌ మోటారు వాహనాలు) అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా.. సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు నివేదించారు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 2024-25 ఏడాదికి.. నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1,750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించనున్నారు. ఒక్కో వాహనం…

    Read more


  • MSME Survey App, Login Details and Process

    MSME Survey App, Login Details and Process

    రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) సర్వే నవంబరు 29 నుంచి ప్రారంభం అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి తేది వరకు ఈ సర్వే కొనసాగుతుంది. ఏపీ ఎంఎస్ఎంఈ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే కోసం ‘ఎంఎస్ఎంఈ సర్వే అండ్‌ సపోర్ట్‌’ అనే ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ సర్వే నిర్వహించనున్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, అడిషనల్‌…

    Read more


  • ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు..ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

    ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు..ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై నిర్వహించిన సమీక్షలో ఈ ప్రకటన చేశారు.ఈ సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌ విద్య డైరెక్టర్లు విజయరామరాజు, కృతికాశుక్లా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పారు.…

    Read more


  • Ap Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

    Ap Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

    ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజిన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది సమీకృత పర్యాటక పాలసీ 2024-29, 2024-29స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ నిర్ణయాలు

    Read more


  • నేటి నుంచి కొత్త పెన్షన్లు మరియు రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    నేటి నుంచి కొత్త పెన్షన్లు మరియు రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 28 వరకు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులకు స్వీకరించనుంది..  ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సంక్రాంతి కి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది. కొత్త రేషన్ కార్డులను పసుపురంగులో ఉండేలా, ఏపీ రాజ ముద్ర మాత్రమే వాటిపై ఉండేలా ముద్రిస్తోంది. డిసెంబర్ 2 నుంచి మాత్రమే రేషన్ కార్డుల్లో మార్పులు చెయ్యడానికి వీలవుతుంది. ఆ రోజున మాత్రమే సర్వర్ అందుబాటులోకి వస్తుంది.…

    Read more


  • పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ దరఖాస్తులు

    పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ దరఖాస్తులు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి 28 వరకూ.. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. రాష్ట్ర ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకునేందుకు వీలు కలిగించింది. ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ ప్రకారం.. సంక్రాంతి పండుగ నాడు.. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా.. జిల్లాల్లో అధికారులు ప్లాన్…

    Read more


  • 75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం: మార్గదర్శకాలువిడుదల

    75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం: మార్గదర్శకాలువిడుదల

    రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 15,000 అందించే మహాశక్తి తల్లికి వందనం పథకానికి హాజరు నిబంధననువిధించింది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం కింద రూ.15 వేల ఆర్థికసాయం అందిస్తామని టిడిపి కూటమి సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయంతెలిసిందే. దారిద్ర్య రేఖ దిగువ(బిపిఎల్) ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జిఓ 29ను విడుదల చేశారు. 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల…

    Read more


  • ఆధార్ కార్డుతో ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకునే పూర్తి విధానం

    ఆధార్ కార్డుతో ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకునే పూర్తి విధానం

    STEP 1: ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి (లేదా) Aadhar NPCI link అని గూగుల్ లో సెర్చ్ చేసిన కనిపిస్తుంది. STEP 2 : Login పైన క్లిక్ చేయవలెను STEP 3 : Aadar Number, Captcha Code ఎంటర్ చేసిన తరువాత OTP సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి. STEP 4 : Bank Seeding Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. STEP 5 :…

    Read more


You cannot copy content of this page