Latest Posts

  • New Member Household Mapping Adding Process AP 2025

    New Member Household Mapping Adding Process AP 2025

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అందించే ఈ – సర్వీసులకు, సర్వేలకు, పథకాలకు మరియు ఇతర సేవలు అయిన రిజిస్ట్రేషన్ సేవలు, స్కూల్ అడ్మిషన్ , అంగన్వాడీ సేవలు, ఇసుక బుకింగ్, RTO సేవలు వంటి సేవలకు ప్రజల వివరాలు ఆటోమేటిక్ గా వచ్చేందుకు ఉపయోగపడే సర్వీస్ అయిన House Hold Mapping ను ఇప్పడు ఎవరికివారు సొంతంగా చేసుకోవచ్చు.  హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ చేసుకోవాలి అంటే, మీకు ఎక్కడైతే శాశ్వత చిరునామా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు చిరునామా…

    Read more


  • AP వికలాంగుల పెన్షన్ ధృవీకరణ 2025- AP Disabled Pension Verification 2025 Full Process

    AP వికలాంగుల పెన్షన్ ధృవీకరణ 2025- AP Disabled Pension Verification 2025 Full Process

    Andhra Pradesh Disabled Pension Verification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ పెన్షన్ దారులకు జనవరి 20 , 2025 నుండి పెన్షన్ తనిఖీ & మరియు పునః పరిశీలన జరుగుతుంది .  దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను అధికారులకు విడుదల చేసింది .  ఏ ఏ పెన్షన్ దారులకు తనిఖీ చేయనున్నారు ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కింద తెలిపిన దివ్యాంగ పెన్షన్ దారులకు పునః పరిశీలన మరియు తనిఖీ Andhra Pradesh Disabled Pension Verification…

    Read more


  • January Month Aadhar Camps: జనవరి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    January Month Aadhar Camps: జనవరి నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 11,65,264 మంది చిన్నారుల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 27,28,29 & 30న రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ డ్రైవ్ లు జరగనున్నాయి. ముఖ్యంగా ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు కొత్త ఆధార్ కార్డులు మరియు…

    Read more


  •  ఏపీలో వారందరికీ శుభవార్త.. గ్రామాలు, పట్టణాల్లో ఉచితంగా ఇంటి స్థలం.. వీళ్లే అర్హులు

     ఏపీలో వారందరికీ శుభవార్త.. గ్రామాలు, పట్టణాల్లో ఉచితంగా ఇంటి స్థలం.. వీళ్లే అర్హులు

    ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలోని నిరుపేదలకు శుభవార్త అందించింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి నివాస స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు 3 సెంట్ల స్థలం.. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించింది. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. అయితే గతంలో…

    Read more


  • Swachh Andhra – Swachh Diwas – January Month Activities

    Swachh Andhra – Swachh Diwas – January Month Activities

    Swachh Andhra – Swachh Diwas Banner స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ…ఈరోజు నుండి నా తోటి వారికి కూడ స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి…

    Read more


  • గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ 2025- Rationalization Of Village Ward Secretariat Employees 2025

    గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ 2025- Rationalization Of Village Ward Secretariat Employees 2025

    గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. . ఆ సిబ్బంది కొన్నిచోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. రేషనలైజేషన్‌ ప్రక్రియతో దీనిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్‌ చేయగా.. చాలా ప్రాంతాల్లో తక్కువ…

    Read more


  • ఏపీ కేబినెట్ నిర్ణయాలు…నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై అధ్యయనానికి మంత్రుల కమిటీ

    ఏపీ కేబినెట్ నిర్ణయాలు…నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై అధ్యయనానికి మంత్రుల కమిటీ

    ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరిగింది. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్‌ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా…

    Read more


  • ఇకపై అంతా వాట్సాప్ లోనే…ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదు…ఈ నెల 18 నుంచి వాట్సప్ గవర్నెన్స్

    ఇకపై అంతా వాట్సాప్ లోనే…ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదు…ఈ నెల 18 నుంచి వాట్సప్ గవర్నెన్స్

    రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. జనవరి 18న వాట్సాప్ గవర్నెర్స్ (WhatsApp governance) తీసుకురాబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వెల్లడించారు. డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 సర్వీసులు ఆన్‌లైన్ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా ఆన్‌లైన్ ద్వారా వీటిని ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విధానంతో ప్రభుత్వ కార్యాలయాల…

    Read more


  • New Ration Card: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు

    New Ration Card: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు

    తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ తెలిపింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త రేషన్ కార్డుల నమోదుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటికే ఆముదం తెలిపింది. ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులో ఎంపిక మరియు జారీ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మానవీయ కోణంలో ఆలోచించి రేషన్ కార్డుల జారీ ఉండాలని ఇప్పటికే…

    Read more


  • ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు… సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డ్

    ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు… సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డ్

    ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు సంచల నిర్ణయం తీసుకుంది ఇకపై ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఉండవని తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ప్రపంచ స్థాయి పోటీ తట్టుకునే విధంగా ఇంటర్ విద్యార్థులను తయారు చేయాలని ఎలక్షన్స్ తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ఇకపై తెలుగు ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. ఈ…

    Read more


  • Non AP Resident Survey Process, App and Report Link

    Non AP Resident Survey Process, App and Report Link

    Non AP Resident Survey Process: ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్రానికి సంబంధించిన వారు వేరే రాష్ట్రాలలో లేదా దేశాలలో నివసిస్తున్న తెలుగువారికి మెరుగైన విధానాల రూపకల్పన మరియు సేవలను అందించడం కోసం ప్రభుత్వం Non Ap Resident సర్వేను సచివాలయాల ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించిన విధి విధానాలను గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే ను ఎలా చేయాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.  Non Ap Resident సర్వేను…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్ అయ్యాక అదిరిపోయే బెనిఫిట్, ఉత్తర్వులు జారీ

    ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్ అయ్యాక అదిరిపోయే బెనిఫిట్, ఉత్తర్వులు జారీ

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక రిటైర్‌ అయిన ఉద్యోగులు, భవిష్యత్‌లో రిటైర్ కాబోయే వారికి తీపికబురు చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగులు ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యసేవలు పొందే అవకాశం కల్పించింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో పీడీటీ (ప్రజారవాణాశాఖ) ఉద్యోగులుగా విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో రిటైర్‌ అయిన ఆర్టీసీ ఉద్యోగికి, భాగస్వామికి రిటైర్డ్‌…

    Read more


  • కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త ….కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ఆదేశాలు జారీ

    కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త ….కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ఆదేశాలు జారీ

    ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన…

    Read more


  • రైతు భరోసా కింద ఇక 12 వేలు, పూర్తి వివరాలు

    రైతు భరోసా కింద ఇక 12 వేలు, పూర్తి వివరాలు

    తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు దాని అమలుకు సంబంధించి క్లారిటీ ని ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురు చూస్తున్నా రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అయితే ఈసారి 15000 ఇస్తామని తెలిపినటువంటి ప్రభుత్వం 12,000 కే అమౌంట్ ను కుదించింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా జనవరి 26 2025 న రైతు భరోసా పథకాన్ని (Rythu Bharosa Telangana)…

    Read more


  • సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల పై క్లారిటీ, ఏ పథకం ఎప్పుడంటే

    సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల పై క్లారిటీ, ఏ పథకం ఎప్పుడంటే

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు వెల్లడించింది. సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఎప్పుడు అమలు చేయనున్నారు అనేదానిపైన ఇప్పటికే ప్రజల్లో చాలా చర్చ నడుస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. మంత్రి మండలి నిర్ణయాల మేరకు ఏ పథకాలు ఎప్పుడు అమలు చేయనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ 6 సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ ఇదే.. సూపర్ సిక్స్ పథకంలో కీలకమైనటువంటి తల్లికి…

    Read more


  • ఏపీ కేబినెట్ నిర్ణయాలు…వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం?

    ఏపీ కేబినెట్ నిర్ణయాలు…వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం?

    ✓ పిఠాపురం ఏరియా డెవలప్‌ మెంట్‌ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ✓ కేబినెట్ ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ✓ పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ✓ తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ✓ రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ,…

    Read more


  • Free Bus Travel: ఉగాది నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

    Free Bus Travel: ఉగాది నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

    ఏపీలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉగాది పండుగ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు మరియు రవాణా శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి ఆయన కీలక చర్చలు జరిపారు. రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. మొత్తానికి ఉగాది…

    Read more


  • ఒక్కరోజు ముందుగానే జనవరి నెల పింఛన్

    ఒక్కరోజు ముందుగానే జనవరి నెల పింఛన్

    ఎన్టీఆర్ భరోసా కింద జనవరి నెల పింఛన్లను ప్రభుత్వం ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందించనుంది.జనవరి 1న సెలవుదినం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే డిసెంబరు 31న ప్రభుత్వం పింఛన్ల పంపిణీని చేపట్టనుంది. డిసెంబరు 30న ఏదైనా కారణాలతో తీసుకోలేని వారికి రెండో తేదీన అందించనుంది. అప్పటికీ తీసుకోని వారికి రెండు నెలల మొత్తాన్ని కలిపి డిసెంబరు 31 తేదీన ఇవ్వనున్నారు. డిసెంబరు లో పింఛను తీసుకోని వారికి రెండు నెలల మొత్తం కలిపి జనవరిలో…

    Read more


  • Good News – ఎస్సీలకు రాయితీ పై 4,074 ప్యాసింజర్ ఆటోలు

    Good News – ఎస్సీలకు రాయితీ పై 4,074 ప్యాసింజర్ ఆటోలు

    రాష్ట్రం లోని దళితులకు సుస్థిర ఆదాయాన్ని సమకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం అజయ్, రాష్ట్రప్రభుత్వ పథకమైన ఉన్నతిని అనుసంధానించి ప్యాసింజర్ ఆటోలను, వ్యవసాయ పరికరాలను రాయితీపై ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,074 ప్యాసింజర్ ఆటోలను ఇవ్వాలని నిర్ణయించి వాటి సేకరణకు గాను టెండర్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఇందుకు గాను మొత్తం రూ.122 కోట్లు ఖర్చవుతాయని అంచనాలుండగా కేంద్రం ఇచ్చే…

    Read more


  • December Month Aadhar Camps: డిసెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    December Month Aadhar Camps: డిసెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    రాష్ట్రంలో. కొత్త ఆధార్ ( బాల ఆధార్ ) & తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ పై స్పెషల్ గా ఫోకస్ చేస్తూ డిసెంబర్ 17,18,19,20 & 26,27,28 లొ ఆధార్ స్పెషల్ డ్రైవ్ లు రాష్ట్ర వ్యప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్ లలో జరుగును. కొత్త ఆధార్ ( బాల ఆధార్ ) డిసెంబర్ నెల ఆధార్ క్యాంపులకు సంబంధించిన ఉత్తర్వులు ఆధార్ క్యాంపులలో అందించే సర్వీసులు : December Month Aadhar Camps Guidelines Other…

    Read more


  • నేటి నుంచి రెవెన్యూ సదస్సులు..

    నేటి నుంచి రెవెన్యూ సదస్సులు..

    భూ సమస్యల పరిష్కారానికి ఎన్డీయే ప్రభుత్వం ‘మీ భూమి-మీ హక్కు’ పేరుతో రెవెన్యూ గ్రామాల్లో సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు తరలి వెళ్లనుంది. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను పరిష్కరించాలన్నది ఈ సదస్సుల ప్రధాన లక్ష్యం. వీటిని శుక్రవారం నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు సుమారు 17,564 గ్రామాల్లో నిర్వహించనున్నారు. పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక్కో ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది.…

    Read more


You cannot copy content of this page