Latest Posts

  • కేవలం ఈ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఫ్రీ..

    కేవలం ఈ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఫ్రీ..

    Free Bus Scheme: కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పథకాన్ని ప్రస్తుతం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవల తెలిపింది. అది కూడా జిల్లాలో పరిధిలో మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేయడంపై కొంత నిరాశ వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం…

    Read more


  • విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు ఫీజుల ఖరారు

    విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు ఫీజుల ఖరారు

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం (RTE) కింద భర్తీయ్యే 25% సీట్లకు ప్రభుత్వం తాజాగా ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల స్టార్ రేటింగ్‌ను ఆధారంగా చేసుకుని ఈ ఫీజుల స్థాయిని నిర్ణయించారు. ⭐ స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజులు ఇలా: ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ప్రైవేట్ పాఠశాలకు ఐదు స్టార్ రేటింగ్ లేదు. మౌలిక సదుపాయాలు, భౌతిక…

    Read more


  • ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత

    ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత

    రాష్ట్రంలో పీ4 కార్యక్రమం కింద ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు 6.57 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. పీ4 పై ఆగస్టు 5 లోగా సర్వే పూర్తి చేయాలని నిర్దేశించారు. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో గ్యాస్ సరఫరా నెట్వర్క్ పైదృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో…

    Read more


  • SC విద్యార్థులకు తల్లికి వందనం కేంద్రం వాటా

    SC విద్యార్థులకు తల్లికి వందనం కేంద్రం వాటా

    , ,

    తల్లికి వందనం పథకానికి సంబంధించి 9,10 మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాల విద్యార్థులకు తల్లికి వందనం అమౌంట్ లో కేంద్ర వాటా మరో 20 రోజుల్లో జమ కానుంది. ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం వాటా ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న అందరికీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జమ చేయగా ఎస్సీ విద్యార్థులకు మాత్రం పాక్షికం గానే పడ్డాయి. ఇందుకు కారణం వీరికి…

    Read more


  • ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – AP Cabinet Key decisions

    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – AP Cabinet Key decisions

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన జులై 24న ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలో మొత్తం రూ.70వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటన్నింటినీ గ్రౌండ్ చేయించిన పక్షంలో లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. వీటిని మనం వెంటబడి మరీ గ్రౌండ్ చేయించాలని సూచించారు. ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్,…

    Read more


  • PMEGP ద్వారా రూ.25 లక్షల రుణం – యువతకు కేంద్రం బంపరాఫర్!

    PMEGP ద్వారా రూ.25 లక్షల రుణం – యువతకు కేంద్రం బంపరాఫర్!

    PMEGP Scheme: PMEGP (Prime Minister’s Employment Generation Programme) పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణం అందిస్తోంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. 📅 పథకం పేరు: PMEGP – ప్రధాని ఉపాధి సృష్టి పథకం 🏛 ప్రభుత్వం: కేంద్ర ప్రభుత్వం 🎯 లక్ష్యం: యువత, మహిళలు, నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం 🔹 PMEGP అంటే ఏమిటి? PMEGP అనేది కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న…

    Read more


  • ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 15న ఫిక్స్, రెడీగా ఉండండి.. పూర్తి వివరాలివే

    ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 15న ఫిక్స్, రెడీగా ఉండండి.. పూర్తి వివరాలివే

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది.. కొత్తగా పాసు పుస్తకాలను అందజేసేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వంలో రైతుల పాసు పుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మను కూటమి ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రీసర్వే చేసిన గ్రామాల్లో కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో రైతులకు ఈ పాసు పుస్తకాలు అందాయని చెబుతున్నారు. అయితే ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పాస్‌పుస్తకాలను ఉచితంగానే అందిస్తోంది. గత ప్రభుత్వం రీసర్వే…

    Read more


  • ఏపీ లో ఉచిత ఇంటి స్థలాల అర్హతలు ఇవే

    ఏపీ లో ఉచిత ఇంటి స్థలాల అర్హతలు ఇవే

    , ,

    ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉచిత ఇంటి స్థలాలు పంపిణీ చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో అయితే మూడు సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇచ్చేందుకు కార్యచరణ రూపొందించింది. ఏపీలో ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి అర్హతలు విధివిధానాలు తెలుపుతూ జీవో నెంబర్ 23 ను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి ఏపీలో ఉచిత ఇంటి స్థలం…

    Read more


  • రైతులు పంట వేయకపోయినా బీమా చేసుకునే అవకాశం

    రైతులు పంట వేయకపోయినా బీమా చేసుకునే అవకాశం

    పంట వేయకపోయినా ధ్రువపత్రంతో బీమా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం రైతులకు కల్పించింది. బీమా చేశాక పంట సాగు చేసి ఆ వివరాలను ఈ- పంటలో తప్పనిసరిగా నమోదు చేస్తే సరిపోతుంది. ఇంతకు ముందు పంట వేసిన తర్వాతనే నమోదు చేయించుకునేవారు. దీంతో బీమా గడువు లోపల నాట్లు పూర్తి చేయలేని అన్నదాతలు బీమాకు దూరమవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూరేలా పంట వేయకపోయినా వ్యవసాయ సహాయకుడి ధ్రువపత్రంతో బీమా చేయించుకొని ఆ తర్వాత…

    Read more


  • ఆడబిడ్డ నిధిపై పై మంత్రుల కీలక వ్యాఖ్యలు

    ఆడబిడ్డ నిధిపై పై మంత్రుల కీలక వ్యాఖ్యలు

    ఆడబిడ్డ నిధికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు. ఈ పథకం అమలు చేయాలంటే ఏపీని అమ్ముకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో విధంగా ఎలా అమలు చేయాలో ప్రయత్నిస్తున్నామని అన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలసలో చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేరుస్తున్నామని, అయితే ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే నెలకి 1500 రూపాయల హామీ మాత్రం మిగిలి…

    Read more


  • ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు జీరో ఫేర్ టికెట్

    ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు జీరో ఫేర్ టికెట్

    , ,

    ఆగస్టు 15 నుంచి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలందరికీ జీరో ఫేర్ టికెట్ (zero fare ticket) ఇవ్వాలని ఆయన అధికారులకు తెలిపారు. మహిళలందరికీ జీరో ఫేర్ టికెట్ ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరియు ట్రాన్స్జెండర్ల కు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న  నేపథ్యంలో మహిళలకు…

    Read more


  • అన్నదాత సుఖీభవ కు చివరి అవకాశం

    అన్నదాత సుఖీభవ కు చివరి అవకాశం

    , ,

    అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ని ప్రభుత్వం వెల్లడించింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత ఉన్నప్పటికీ కూడా తమ పేర్లు అర్హుల జాబితాలో లేనట్లు పలువురు రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వీరికి చివరి అవకాశం కల్పించింది. జూలై 23 వరకు గ్రీవెన్స్ పెట్టుకునే ఆప్షన్ కల్పించడం జరిగింది. జూలై 23 వరకు చివరి అవకాశం అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ని ప్రభుత్వం ఇప్పటికే కల్పించిన విషయం తెలిసిందే.…

    Read more


  • పిల్లలకు త్వరలో స్కూల్లోనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్

    పిల్లలకు త్వరలో స్కూల్లోనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్

    ,

    ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి బాలబాలికలకు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయనటువంటి చిన్నారులు ఏడు కోట్ల మంది ఉన్నట్లు UIDAI వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేరుగా పాఠశాలల్లోనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్(aadhar biometric update for children in schools) సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు udai కీలక ప్రకటన చేసింది. ఐదేళ్లు దాటిన పిల్లలకు పాఠశాలల్లోనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఐదేళ్లు…

    Read more


  • వారికి తల్లికి వందనం డబ్బులు విడుదల.. మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్ చేస్కోండి

    వారికి తల్లికి వందనం డబ్బులు విడుదల.. మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్ చేస్కోండి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12న తొలి విడతగా ఇప్పటికే తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.. ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి విడతలో పలు కారణాలతో కొందరికి డబ్బులు జమ కాలేదు.. తొలి విడత లో వివిధ కారణాలతో అమౌంట్ పడని వారికి Grievance raise చెయ్యడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే… అయితే ఇప్పుడు…

    Read more


  • పేదలకు నివాస యోగ్యం! ఇప్పటివరకు 1.17 లక్షల దరఖాస్తులు

    పేదలకు నివాస యోగ్యం! ఇప్పటివరకు 1.17 లక్షల దరఖాస్తులు

    ఇళ్లు లేని పేదలకు పట్టాల పంపిణీపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణాల్లో రెండు సెంట్లు,గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల్లో లబ్ధిదారులు, ఇంటి స్థలాల గుర్తింపు ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతోంది. తొలి విడత కింద ఎంపికైన అర్హులకు వీలైనంత తొందరగా ఇంటి పట్టాలను అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్తంగా రూపొందించి లబ్ధిదారులకు కేటాయించకుండా వదిలిన లేఅవుట్లలను గుర్తించి కొత్త లబ్ధిదారులకు సర్దుబాటు…

    Read more


  • ఇల్లు, భవనాల దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు

    ఇల్లు, భవనాల దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికోసం ప్రభుత్వం తీపి కబుర్లు అందించింది. శ్రీ ధ్రువీకరణ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు లభించనున్నాయి. దరఖాస్తుని అప్లోడ్ చేయడమే తడవుగా అనుమతులు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ విధానం ద్వారా పురపాలక మరియు నగర్ పాలక సంస్థల కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అలాగే అనుమతుల కోసం కార్పొరేటర్లు కౌన్సిలర్లు పట్టణ ప్రణాళిక సిబ్బంది చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అనుమతుల సులభంగా…

    Read more


  • ESI హాస్పిటల్స్ లో నమోదుకు SPREE 2025

    ESI హాస్పిటల్స్ లో నమోదుకు SPREE 2025

    ఈఎస్ఐ వైద్య సేవల కు సంబంధించి ఈఎస్ఐ చట్టం కి లోబడి అర్హత ఉన్న చిన్న చిన్న ఉద్యోగ సంస్థలు, యాజమాన్యాలు ఇప్పటికీ వాటికి దూరంగా ఉంటూ వస్తున్నాయి. దీనివలన చిన్న స్థాయి ఉద్యోగులు మెరుగైన వైద్య సేవలకు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా వీరందరినీ ప్రేరేపించి ఈఎస్ఐ నెట్వర్క్ హాస్పిటల్స్ కి సంబంధించి తమ ఎంప్లాయిస్ ని నమోదు చేసేందుకు గాను ‘Scheme to promote registration of Employers/Employees’ SPREE 2025 క్యాంపెయిన్…

    Read more


  • ఏపీలో ఉచిత సిలిండర్ కు ఇకపై ముందే డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు

    ఏపీలో ఉచిత సిలిండర్ కు ఇకపై ముందే డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు

    ,

    ఆంధ్రప్రదేశ్ లో అటు అభివృద్ధిని మరియు ఇటు సంక్షేమాన్ని  సమానంగా పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా లబ్ధిదారుల సౌకర్యార్థం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి(free gas cylinder scheme Andhra Pradesh) సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీపం పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఇకపై లబ్ధిదారులు ముందస్తు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది. ఉచిత గ్యాస్ సిలిండర్ కి ముందస్తు డబ్బులు చెల్లించే…

    Read more


  • P4 – Margadarshi Bangaru Kutumbam Registration Process, User Manual

    P4 – Margadarshi Bangaru Kutumbam Registration Process, User Manual

    P4 అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక కార్యక్రమం, దీని పూర్తి రూపం: P4 = People’s Participatory Programme for Poverty-free Andhra Pradesh(పీపుల్స్ పార్టిసిపేటరీ ప్రోగ్రాం ఫర్ పావర్టీ-ఫ్రీ ఆంధ్రప్రదేశ్) P4 కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ముఖ్య లక్షణాలు: ✅ ప్రజల భాగస్వామ్యం✅ సేవా భావం ద్వారా కుటుంబాల అభివృద్ధి✅ స్వచ్ఛందంగా దత్తత తీసుకోవడం✅ గ్రామ/వార్డు సచివాలయం ద్వారా కుటుంబాల సమాచారం ప్రయోజనాలు: ✅ 🔹 మార్గదర్శి అంటే ఎవరు?…

    Read more


  • వాహనదారులకు కేంద్రం కీలక సూచన.. మొబైల్ నెంబర్ అప్డేట్ తప్పనిసరి

    వాహనదారులకు కేంద్రం కీలక సూచన.. మొబైల్ నెంబర్ అప్డేట్ తప్పనిసరి

    రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్, వాహన యజమానులు తమ మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. వాహన్, సారథి పోర్టల్లో పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొంది. Mobile Number Updation Links mParivahan యాప్ మరియు పరివాహన్ సేవా పోర్టల్ గురించి అన్నీ: లాగిన్ మరియు ఆన్‌లైన్ వాహన సంబంధిత సేవలు మీరు భారతదేశంలో వాహనాన్ని…

    Read more


  • ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం

    ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం

    , ,

    కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం మరో కీలక పథకానికి ఆమోదం తెలిపింది. ‘ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ (Prime Minister Dhan Dhanya Yojana) పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఏటా 24 వేల కోట్ల రూపాయలను ఈ పథకానికి వెచ్చించనుంది. మరి ఈ పథకం ఏంటి? ఈ పథకం వలన ఏమీ బెనిఫిట్స్ తదితర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం దేశవ్యాప్తంగా 100…

    Read more


You cannot copy content of this page