Latest Posts

  • ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త – వచ్చే ఏడాది జనవరిలో కొత్త నోటిఫికేషన్!

    ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త – వచ్చే ఏడాది జనవరిలో కొత్త నోటిఫికేషన్!

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డీఎస్సీ (DSC) అభ్యర్థులకు మరోసారి శుభవార్తను అందించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో, వచ్చే ఏడాది జనవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్య వివరాలు: అదే సమయంలో ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్‌లో టెట్‌ (TET) నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహణ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ, “ఇప్పటి నుంచి ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించబడుతుంది. ఇచ్చిన మాట ప్రకారం, నిరుద్యోగ…

    Read more


  • పేద విద్యార్థులకు ఇన్ఫోసిస్ ట్యాబ్లు – Infosys Spring Board కార్యక్రమం ప్రారంభం

    పేద విద్యార్థులకు ఇన్ఫోసిస్ ట్యాబ్లు – Infosys Spring Board కార్యక్రమం ప్రారంభం

    సాంకేతిక పరిజ్ఞానంలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే యత్నం – మంగళగిరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సాంకేతిక పరిజ్ఞానంలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో “ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్” (Infosys Spring Board) కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమాన్ని మొదటిగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. విద్యా శాఖ, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. డిజిటల్…

    Read more


  • మీ ఇంటిని పర్యాటక కేంద్రంగా మార్చుకోండి! | Andhra Pradesh Homestay Scheme | ఏపీ హోంస్టే రిజిస్ట్రేషన్ వివరాలు

    మీ ఇంటిని పర్యాటక కేంద్రంగా మార్చుకోండి! | Andhra Pradesh Homestay Scheme | ఏపీ హోంస్టే రిజిస్ట్రేషన్ వివరాలు

    , ,

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి కోసం హోమ్‌స్టే విధానం 2025ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా స్థానిక గృహ యజమానులు తమ ఇళ్లలో గదులను పర్యాటకులకు అద్దెకు ఇచ్చి ఆదాయం పొందవచ్చు. దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, రిజిస్ట్రేషన్ లింక్ మరియు అధికారిక మార్గదర్శకాలు తెలుసుకోండి.The Andhra Pradesh government launched the Homestay Policy 2025 to promote tourism and create self-employment opportunities for locals. Learn about eligibility,…

    Read more


  • ఆంధ్రప్రదేశ్ రైతులకు దీపావళి కానుకగా రైతులకు రూ.7,000 – అన్నదాత సుఖీభవ రెండో విడత త్వరలో!

    ఆంధ్రప్రదేశ్ రైతులకు దీపావళి కానుకగా రైతులకు రూ.7,000 – అన్నదాత సుఖీభవ రెండో విడత త్వరలో!

    💰 దీపావళి కానుకగా రైతులకు ఆర్థిక సాయం Annadatha Sukhibhava 2nd Phase Funds Release Date: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఈసారి దీపావళి పండగ శుభవార్త రానుంది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు దీపావళికి ముందు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తోంది. 🔍 Quick Highlights అంశం వివరాలు పథకం పేరు అన్నదాత సుఖీభవ – పీఎం…

    Read more


  • ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకు తీపికబురు – పశుగ్రాసం పెంపకం పథకం వివరాలు

    ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకు తీపికబురు – పశుగ్రాసం పెంపకం పథకం వివరాలు

    రైతుల కోసం కొత్త పథకం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు శుభవార్త అందించింది. పశువులకు అవసరమైన పశుగ్రాసం పెంపకం (Fodder Cultivation Scheme) కోసం ప్రభుత్వం ఉపాధిహామీ పథకం (MGNREGS) ద్వారా వందశాతం రాయితీతో పథకాన్ని అమలు చేస్తోంది. రైతులు తక్కువ భూమిలోనైనా పశుగ్రాసం సాగు చేసి అదనపు ఆదాయం పొందేలా ఈ పథకం రూపొందించబడింది. Quick Highlights అంశం వివరాలు పథకం పేరు పశుగ్రాసం పెంపకం పథకం అమలు చేసే శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్లపై రీ అసెస్మెంట్: అక్టోబర్ 8 నుంచి ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్లపై రీ అసెస్మెంట్: అక్టోబర్ 8 నుంచి ప్రారంభం

    దివ్యాంగుల పింఛన్ల పరిశీలనకు కొత్త షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల అక్టోబర్ 8వ తేదీ నుంచి వికలాంగుల పింఛన్ల రీ అసెస్మెంట్ (Re-assessment) ప్రారంభం కానుంది. గతంలో పింఛన్ రద్దు లేదా రకం మార్పు నోటీసులు అందుకుని అప్పీల్ చేసిన లబ్ధిదారులందరికీ ఈ రీ అసెస్మెంట్ వర్తిస్తుంది. రీ అసెస్మెంట్ ముఖ్యాంశాలు ఎంపీడీవో మరియు WEA లాగిన్‌లో ఏర్పాట్లు ఇప్పటికే ఎంపీడీవో లాగిన్‌లో షెడ్యూల్ కేటాయించబడింది. సంబంధిత లబ్ధిదారులకు…

    Read more


  • విదేశీ విద్యార్థులకు చంద్రబాబు వరం – పావలా వడ్డీకే రుణాలు, ప్రభుత్వ గ్యారంటీతో

    విదేశీ విద్యార్థులకు చంద్రబాబు వరం – పావలా వడ్డీకే రుణాలు, ప్రభుత్వ గ్యారంటీతో

    విద్యార్థుల కలలకు కొత్త దారితీసే పథకం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి విద్యార్థుల భవిష్యత్తు కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ప్రతి విద్యార్థికీ ఇక పావలా వడ్డీకే (4%) బ్యాంకు రుణం లభించనుంది.ఈ రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడంతో పాటు, 14 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కూడా కల్పించనుంది. ముఖ్యాంశాలు – చంద్రబాబు కొత్త విద్య పథకం అంశం వివరాలు పథకం ఉద్దేశం విదేశీ విద్య కోసం…

    Read more


  • ఇంటి ముంగిటకే కారవాన్ – ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త విప్లవం!

    ఇంటి ముంగిటకే కారవాన్ – ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త విప్లవం!

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి దిశగా మరో వినూత్న అడుగు వేస్తోంది. ఇక పర్యాటకులు సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా కారవాన్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కారవాన్లు పర్యాటకులను వారి ఇళ్ల వద్దకే వచ్చి వారు కోరుకున్న ప్రాంతాలకు తీసుకెళ్తాయి. ఇది రాష్ట్ర పర్యాటక రంగంలో కొత్త యుగానికి నాంది కానుంది. కారవాన్ కాన్సెప్ట్ – పర్యాటకులకు మొబైల్ హోమ్ అనుభవం! కారవాన్ అనేది ప్రయాణికుల కోసం రూపొందించిన మొబైల్ హోమ్, అంటే చిన్న…

    Read more


  • Aadhar Fee: గుడ్ న్యూస్, ఇకపై పిల్లల ఆధార్ అప్డేట్ పై ఫీజు మినహాయింపు

    Aadhar Fee: గుడ్ న్యూస్, ఇకపై పిల్లల ఆధార్ అప్డేట్ పై ఫీజు మినహాయింపు

    ఆధార్ అప్డేట్ కి సంబంధించి కేంద్ర ఆధార్ ప్రాధికార సంస్థ UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఐదు సంవత్సరాల సమయంలో మరియు 15 సంవత్సరాలు సమయంలో మాత్రమే బయోమెట్రిక్ అప్డేట్ సేవలు ఉచితంగా అందిస్తున్న ఆధార్, ఇకనుంచి 5 నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా చేసుకునే బయోమెట్రిక్ అప్డేట్ కి కూడా ఎటువంటి ఫీజు వసూలు చేయదు. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రూల్ ఏంటి? ఎంత ఫీసు…

    Read more


  • ఈ క్రాప్ నమోదు ప్రక్రియ గడువు అక్టోబర్ 25 వరకు పొడిగింపు

    ఈ క్రాప్ నమోదు ప్రక్రియ గడువు అక్టోబర్ 25 వరకు పొడిగింపు

    , , , ,

    రాష్ట్రంలోని రైతులు తమ ఈ క్రాప్ పంటల నమోదు ప్రక్రియను తప్పనిసరిగా అక్టోబర్ 25 లోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు ఆదేశించారు. ప్రస్తుత నమోదు ప్రక్రియ సరిగా జరగకపోవడంతో, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఈ పంటల నమోదు కీలకమని ఆయన స్పష్టం చేశారు. సామాజిక తనిఖీ, సవరింపులు, మార్పు చేర్పులకు ఈ నెల30 వరకు అవకాశం ఉంటుందన్నారు. తుది జాబితాను ఈ నెల 31న రైతు సేవా…

    Read more


  • Auto Driver Sevalo Status Check 2025 – ఆటో డ్రైవర్ సేవలో వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ 2025

    Auto Driver Sevalo Status Check 2025 – ఆటో డ్రైవర్ సేవలో వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ 2025

    , , , , ,

    ఆటో డ్రైవర్ సేవలో (Auto Driver Sevalo) పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం 15వేల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. మరి ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకునే (Auto Driver Sevalo Status Check Online) పూర్తి విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. Auto Driver Sevalo Released on…

    Read more


  • AP Cabinet Decisions 2025 | ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు | ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం

    AP Cabinet Decisions 2025 | ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు | ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం (అక్టోబర్ 4, 2025) విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందించే పథకంను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా వేలాది డ్రైవర్ల కుటుంబాలు లాభపడనున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమైన కేబినెట్ నిర్ణయాలు నిర్ణయం వివరాలు ఆటో, క్యాబ్…

    Read more


  • భూ వినియోగ మార్పిడి – ఇక సులువే | కొత్త నిబంధనలు, రుసుములు & అనుమతులు

    భూ వినియోగ మార్పిడి – ఇక సులువే | కొత్త నిబంధనలు, రుసుములు & అనుమతులు

    , , ,

    భూమి యజమానులు, అభివృద్ధి దారులకు శుభవార్త. ప్రభుత్వం భూ వినియోగ మార్పిడి (Land Use Conversion 2025) ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇకపై భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ ప్లాన్‌లు, మార్కెట్ ధరల ఆధారంగా రుసుములు స్పష్టంగా నిర్ణయించబడ్డాయి. భూ వినియోగ మార్పిడి కొత్త నిబంధనలు రుసుముల తగ్గింపు & పెంపు భవన నిర్మాణం & లేఅవుట్ అనుమతులు సర్కారు నిర్ణయాల ముఖ్యాంశాలు ముగింపు ఇకపై భూ వినియోగ మార్పిడి (Land…

    Read more


  • Aadhar Services New Charges – కొత్త ఆధార్ సేవల ఛార్జీలు – అక్టోబర్ 1, 2025 నుండి అమలు

    Aadhar Services New Charges – కొత్త ఆధార్ సేవల ఛార్జీలు – అక్టోబర్ 1, 2025 నుండి అమలు

    Aadhar Services New Charges : భారత ప్రత్యేక గుర్తింపు అథారిటీ (UIDAI) ఆధార్ సేవలకు సంబంధించిన కొత్త ఫీజులను ప్రకటించింది. ఈ ఫీజులు 01 అక్టోబర్ 2025 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి. ఆధార్ నమోదు, అప్‌డేట్, ప్రింట్ వంటి అన్ని సేవలకు ఒకే విధంగా ఛార్జీలు అమలవుతాయి. ఆధార్ కొత్త ఛార్జీలు (01-10-2025 నుండి) సేవ ఛార్జీ (₹) ఆధార్ నమోదు ఉచితం తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (వయస్సు 5–7 ఏళ్లు & 15–17…

    Read more


  • పేదల ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు కేవలం ₹1 – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

    పేదల ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు కేవలం ₹1 – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

    , , ,

    పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 50 చదరపు గజాల్లోపు స్థలంలో జీ+1 వరకు ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కేవలం ₹1 ఫీజు చెల్లిస్తే చాలు. ముఖ్యాంశాలు ఎవరికి వర్తిస్తుంది – పేద, మధ్య తరగతి కుటుంబాలకు మాత్రమే ఈ సౌకర్యం. – 50 గజాల్లోపు ఇళ్ల నిర్మాణాలకు వర్తిస్తుంది. వర్తించని సందర్బాలు ప్రభావం ఈ నిర్ణయం వల్ల పేద,…

    Read more


  • ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకంలో కొత్త నియమాలు | eKYC & ఆధార్ ఆధారిత హాజరు తప్పనిసరి

    ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకంలో కొత్త నియమాలు | eKYC & ఆధార్ ఆధారిత హాజరు తప్పనిసరి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో (NREGS Andhra Pradesh) కూలీలకు కొత్త మార్గదర్శకాలు తీసుకువస్తోంది. ఇప్పటి వరకు మస్టర్లలో జరుగుతున్న మోసాలు, బోగస్ హాజరు, నకిలీ ఫొటోలు వంటి అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇకపై eKYC & ఆధార్ అనుసంధానం లేకుండా ఎవరూ ఉపాధి హామీ పనులకు హాజరు కాలేరు. కొత్త మార్పులు – Job Card తప్పనిసరి నియమాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభం – కర్నూలు & చిత్తూరు జిల్లాల్లో…

    Read more


  • NTR Kalyana Lakshmi, Vidya Lakshmi: డ్వాక్రా మహిళల పిల్లల చదువులు, వివాహాలకు రుణం

    NTR Kalyana Lakshmi, Vidya Lakshmi: డ్వాక్రా మహిళల పిల్లల చదువులు, వివాహాలకు రుణం

    , , ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. వారి కుటుంబ భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా రెండు కొత్త పథకాలను ప్రారంభించబోతోంది. పిల్లల చదువులకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడబిడ్డల వివాహాలకు ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి అనే పథకాల ద్వారా రూ.లక్ష వరకు రుణాన్ని కేవలం పావలా వడ్డీ (4%)కి అందించనుంది. పథకాల వివరాలు 1. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం (పిల్లల చదువుల కోసం) – NTR Vidya Lakshmi Scheme 2. ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం (కుమార్తె వివాహ…

    Read more


  • Super Six సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

    Super Six సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

    , , ,

    సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజన్ సర్కారు వలన మాత్రమే ఇది సాధ్యమైనట్టు ఆయన వెల్లడించారు. ఈ మెరకు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం కీలక వ్యాఖ్యలు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు కింది…

    Read more


  • Vahana Mitra Scheme Applications & Verification Started- అక్టోబర్ 4న వాహన మిత్ర అమౌంట్ – అర్హుల జాబిత విడుదల

    Vahana Mitra Scheme Applications & Verification Started- అక్టోబర్ 4న వాహన మిత్ర అమౌంట్ – అర్హుల జాబిత విడుదల

    , , , ,

    Vahana Mitra Scheme 2025 – ₹15,000 సాయం కోసం ఇప్పుడే అప్లై చేయండి! Vahana Mitra Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి వాహనమిత్ర పథకం కింద ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి అర్హత కలిగిన డ్రైవర్‌కు రూ.15,000 సహాయం అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. వాహన మిత్ర పథకం – VC…

    Read more


  • డ్వాక్రా మహిళలకు ప్రత్యేక AI ఆధారిత యాప్ – మన డబ్బులు మన లెక్కలు

    డ్వాక్రా మహిళలకు ప్రత్యేక AI ఆధారిత యాప్ – మన డబ్బులు మన లెక్కలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా (DWCRA) మహిళల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను తీసుకురావడమే కాకుండా, వారి హక్కులను కాపాడేందుకు సరికొత్త AI ఆధారిత మొబైల్ యాప్ ‌మన డబ్బులు మన లెక్కలు ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ ద్వారా డ్వాక్రా సంఘాల్లో జరుగుతున్న రుణాలు, పొదుపులు, వడ్డీ చెల్లింపులు, ఫిర్యాదుల పరిష్కారం వరకు అన్ని వివరాలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. డ్వాక్రా సంఘాల్లో ఇప్పటి వరకు ఎదురైన సమస్యలు మన డబ్బులు మన లెక్కలు యాప్ ప్రత్యేకతలు…

    Read more


  • Auto Driver Sevalo – Vahana Mitra Status Check Online – Step By Step Process

    Auto Driver Sevalo – Vahana Mitra Status Check Online – Step By Step Process

    Auto Driver Sevalo (గతంలో Vahana Mitra) పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం. దీని ద్వారా ఆటో డ్రైవర్లు, టాక్సీ/మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు మరియు చిన్న వాహన యజమానులకు వార్షిక ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఇప్పుడు తమ అప్లికేషన్ స్టేటస్ (Application Status) ను సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈ గైడ్‌లో మీరు Auto Driver Sevalo (Vahana Mitra) Status Online…

    Read more


You cannot copy content of this page