Latest Posts

  • PM-KISAN పథకంలో భారీ తనిఖీ డ్రైవ్ – ₹6,000 చెల్లింపులపై కీలక గమనిక

    PM-KISAN పథకంలో భారీ తనిఖీ డ్రైవ్ – ₹6,000 చెల్లింపులపై కీలక గమనిక

    ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకంలో కేంద్ర ప్రభుత్వం భారీ తనిఖీ డ్రైవ్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అనర్హ లబ్ధిదారులను గుర్తించి, చెల్లింపులు నిలిపివేయనున్నారు. రైతులు తక్షణమే తమ వివరాలను ధృవీకరించుకోవాలని అధికారుల సూచన. Click here for the PM Kisan ekyc link ముఖ్యాంశాలు PM Kisan status కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కొత్త నియమాలు & మార్పులు ప్రభుత్వం తెలిపిన ప్రకారం, కొత్తగా PM-KISAN పథకంలో…

    Read more


  • ఏపీ రైతులకు అలర్ట్: ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ గడువు మరోసారి పొడిగింపు

    ఏపీ రైతులకు అలర్ట్: ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ గడువు మరోసారి పొడిగింపు

    రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్ మరియు అలర్ట్ రెండూ కలిపి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ-క్రాప్ (e-Crop) నమోదు గడువును మరోసారి పొడిగించింది. ఇప్పటికే ఒకసారి గడువు పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు రెండోసారి కూడా అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం నవంబర్ 12 వరకు ఈ-క్రాప్ నమోదు చేసుకునే సమయం ఉంది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు — నవంబర్ 8 లోపు తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని. ఎందుకంటే నవంబర్ 9…

    Read more


  • ఏపీ రైతులకు శుభవార్త: 48 గంటల్లో ధాన్యం అమౌంట్ జమ!

    ఏపీ రైతులకు శుభవార్త: 48 గంటల్లో ధాన్యం అమౌంట్ జమ!

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం రైతుల నుంచి భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయనుంది. ముఖ్యంగా ధాన్యం విక్రయించిన రైతులకు 24 నుంచి 48 గంటల్లోపే చెల్లింపులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి. ఇది గతంలో ఎదురైన ఆలస్యం సమస్యను నివారించడానికి తీసుకున్న ప్రధాన చర్యగా చెప్పవచ్చు. 🚜 ఖరీఫ్ 2025 ధాన్యం కొనుగోలు ముఖ్య వివరాలు 📅 ధాన్యం కొనుగోలు ప్రక్రియ వివరాలు పౌరసరఫరాల శాఖ మంత్రి…

    Read more


  • AP Swamitva Scheme 2025 – ఆస్తులకు కొత్త యజమాన్య హక్కులు – స్వామిత్వ పథకం పూర్తి వివరాలు

    AP Swamitva Scheme 2025 – ఆస్తులకు కొత్త యజమాన్య హక్కులు – స్వామిత్వ పథకం పూర్తి వివరాలు

    , ,

    AP Swamitva Scheme 2025 – Andhra Pradesh Village Property Ownership Program Latest Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు యజమాన్య హక్కులు (Property Ownership Rights) కల్పించేందుకు చేపట్టిన “స్వామిత్వ కార్యక్రమం (Swamitva Scheme)” వేగంగా కొనసాగుతోంది. గ్రామ కంఠాల్లో ఉన్న ఇళ్లు, స్థలాలు, దుకాణాలు, మరియు ఇతర ఆస్తులకు చట్టబద్ధమైన హక్కులు ఇవ్వడం ఈ పథకంలోని ప్రధాన ఉద్దేశ్యం. 2026 మార్చి నాటికి 45 లక్షల గ్రామీణ ఆస్తులకు Property Cards…

    Read more


  • రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, EHS వర్తింపు

    రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, EHS వర్తింపు

    పదవి విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈ హెచ్ ఎస్ (employee health scheme) వర్తింపజేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి 1 తరువాత రిటైర్ అయిన వారందరికీ కూడా ఈహెచ్ఎస్ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం అందించనున్నట్లు తెలిపింది. EHS నెట్వర్క్ ఆసుపత్రులతో పాటు ఆర్టీసీ ఆసుపత్రిలోనూ ఉచిత వైద్యం మందుల అందించాలని ఆదేశాలు జారీ…

    Read more


  • మరింత సులభంగా  ఆధార్ అప్డేట్.. నవంబర్ 1 నుంచి ఆధార్ కొత్త నిబంధనలు ఇవే

    మరింత సులభంగా  ఆధార్ అప్డేట్.. నవంబర్ 1 నుంచి ఆధార్ కొత్త నిబంధనలు ఇవే

    యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు అప్‌డేట్ విధానంలో ప్రధాన మార్పులు చేసింది. నవంబర్ 1, 2025 నుండి కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈ మార్పులతో ఆధార్ వివరాల అప్‌డేట్ ప్రక్రియ మరింత సులభం, వేగవంతం, సురక్షితం కానుంది. కొత్త మార్పుల ముఖ్యాంశాలు అవసరమైన పత్రాలు ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి ఈ క్రింది పత్రాలను ఉపయోగించవచ్చు: 🔹 అప్‌డేట్ ఛార్జీలు – Aadhar Update Charges అప్‌డేట్ రకం ఫీజు…

    Read more


  • నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ – ఆధార్, బ్యాంకులు, SBI మార్పులు తెలుసుకోండి!

    నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ – ఆధార్, బ్యాంకులు, SBI మార్పులు తెలుసుకోండి!

    ,

    నవంబర్ 1, 2025 నుండి ఆధార్ అప్‌డేట్, బ్యాంక్ నామినీ రూల్స్, SBI ఫీజు మార్పులు అమల్లోకి! అన్ని కొత్త రూల్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

    Read more


  • మొంథా తుఫాన్ నష్టపరిహారం – రైతులు మీ పంట నమోదు చేసుకున్నారా?

    మొంథా తుఫాన్ నష్టపరిహారం – రైతులు మీ పంట నమోదు చేసుకున్నారా?

    , , ,

    గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట (ecrop) నమోదు చేసుకోమని రైతులను కోరుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఖరీఫ్ పంటకు సంబంధించిన పంట నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. మరోవైపు మొంథా తుఫాన్(Montha cyclone – farmers ecrop registration) వలన చాలా మంది రైతులు తమ పంటను నష్ట పోయారు. అయితే ప్రతి ఏటా ఇలాంటి విపత్తుల వలన కలిగే నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వం ఈ పంటలో నమోదు చేసుకున్న పంట వివరాల ఆధారంగా…

    Read more


  • మొంథా తుఫాన్ బాధితులకు ప్రభుత్వం భరోసా — ఉచిత నిత్యావసర సరుకులు & ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

    మొంథా తుఫాన్ బాధితులకు ప్రభుత్వం భరోసా — ఉచిత నిత్యావసర సరుకులు & ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

    ,

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొంథా తుఫాన్ బాధితులకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు ఉచితంగా, పునరావాస కేంద్రాల వారికి రూ.3000 వరకు ఆర్థిక సాయం ప్రకటించింది.

    Read more


  • ఈ పంట నమోదు గడువు మరోసారి పొడిగింపు | Andhra Pradesh e-Panta Registration 2025 Deadline Extended

    ఈ పంట నమోదు గడువు మరోసారి పొడిగింపు | Andhra Pradesh e-Panta Registration 2025 Deadline Extended

    , , ,

    ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక! రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నమోదు గడువు 2025ను మరోసారి పొడిగించింది. అన్నదాతలు సాగు చేసిన పంటలకు ప్రభుత్వం అందించే సబ్సిడీలు, పంట బీమా, పరిహారం వంటి అన్ని ప్రయోజనాలు పొందాలంటే e-Panta Registration (ఈ పంట నమోదు) తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు. వర్షాలు మరియు వరదల వలన పంట నష్టపోయిన వారికి ఈ డేటా ఆధారంగానే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పంటను తప్పనిసరిగా…

    Read more


  • రైతులకు శుభవార్త! పట్టాదారు ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీ మినహాయింపు

    రైతులకు శుభవార్త! పట్టాదారు ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీ మినహాయింపు

    , ,

    Andhra Pradesh Government Waives Aadhaar Seeding Service Charges for Farmers: ఆంధ్రప్రదేశ్ రైతులకు పెద్ద శుభవార్త! 🌾 అన్నదాత సుఖీభవ (Annadatha Sukhibhava) పథకంలోని రైతుల ఆధార్ లింకింగ్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పట్టాదారు ఆధార్ సీడింగ్ (Aadhaar Seeding for Pattadar Passbooks) పై సేవా చార్జీలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. వివరాలు: రాష్ట్రవ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతుల వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల కారణంగా…

    Read more


  • TS Indiramma Illu Payment: ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపుల్లో మార్పులు

    TS Indiramma Illu Payment: ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపుల్లో మార్పులు

    , ,

    ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Illu) పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇల్లు కట్టుకునేందుకు వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన స్టేటస్ ని బట్టి ఐదు లక్షలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపు షెడ్యూల్ ను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపులు [Revised Schedule] Note: మొత్తంగా చెల్లించే 5 లక్షల అమౌంట్ లో ఎటువంటి మార్పు ఉండదు అని మంత్రి…

    Read more


  • Pragati and Saraswati Scholarship 2025: బాలికలకు ప్రత్యేక పథకాలు

    Pragati and Saraswati Scholarship 2025: బాలికలకు ప్రత్యేక పథకాలు

    , ,

    Pragati and Saraswati Scholarship 2025 Details: కేంద్ర ప్రభుత్వం బాలికల విద్యా పురోగతిని దృష్టిలో ఉంచుకొని ‘ప్రగతి’, ‘సరస్వతి’ (Pragati and Saraswati Scholarship) పేర్లతో ప్రత్యేక పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల కింద టెక్నికల్‌ డిప్లొమా, టెక్నికల్‌ డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించబడుతుంది. Pragati and Saraswati Scholarship 2025 Amount and Duration కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది ₹50,000 చొప్పున ఉపకార వేతనం అందించబడుతుంది. ఈ Central…

    Read more


  • ఆంధ్రప్రదేశ్ ఫ్రీహోల్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్: సర్వీసు ఇనాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం

    ఆంధ్రప్రదేశ్ ఫ్రీహోల్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్: సర్వీసు ఇనాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వీసు ఇనాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, 45 రోజుల్లో నివేదికను సమర్పించాలని నిర్ణయించింది. ఆ నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. దేవాదాయ శాఖ అధికారులు, తహసీల్దార్లతో కూడిన ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి నివేదికలు సమర్పించనున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పారదర్శకమైన మరియు శాశ్వత…

    Read more


  • ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం – ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు

    ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం – ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు

    ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు మార్చి 16, 2026 నుండి ప్రారంభమవనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. విద్యాశాఖ అధికారులు పరీక్షల షెడ్యూల్‌ను సమంజసంగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు తగిన సమయం ఇచ్చేందుకు, పరీక్షలకు ముందు దాదాపు ఒక నెల రోజులు సమయం ఇవ్వనున్నట్లు సమాచారం. పరీక్షా కేంద్రాల మార్పు, కోడ్ స్కానింగ్ విధానం ఈ ఏడాది కొత్తగా హాజరయ్యే విద్యార్థుల కోసం…

    Read more


  • AP Gets ₹665 Crore Boost for NREGA Works: కేంద్రం నుండి ఏపీకి శుభవార్త!

    AP Gets ₹665 Crore Boost for NREGA Works: కేంద్రం నుండి ఏపీకి శుభవార్త!

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త వినిపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద రాష్ట్రానికి రూ.665 కోట్ల విలువైన మెటీరియల్ కాంపోనెంట్ను మంజూరు చేసింది. ఈ నిధులు రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల మెటీరియల్ ఖర్చులకు వినియోగించనున్నారు. 🌾 రూ.665 కోట్ల నిధుల విడుదల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మొత్తాన్ని బుధవారం విడుదల చేసింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఈ నిధులు విడుదల కావడం…

    Read more


  • APEPDCL Electricity Connection Immediately: ఇకపై ఏపీలో విద్యుత్ కనెక్షన్లు తక్షణమే!

    APEPDCL Electricity Connection Immediately: ఇకపై ఏపీలో విద్యుత్ కనెక్షన్లు తక్షణమే!

    ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియ ఇప్పుడు మరింత సులభతరం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి వినియోగదారుల జీవితాలను సులభతరం చేయడానికి ముందడుగు వేసింది. ఇకపై 150 కిలోవాట్ల వరకు కనెక్షన్లకు ఫిక్స్‌డ్ చార్జీలు నిర్ణయించారు. దరఖాస్తుతో పాటు ఈ మొత్తాన్ని చెల్లిస్తే వెంటనే కనెక్షన్ మంజూరు అవుతుంది. కొత్త విధానం ముఖ్యాంశాలు పాత విధానంలో సమస్యలు గతంలో కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత…

    Read more


  • ఇళ్లు లేని పేదలకు గుడ్‌న్యూస్ -పేదల సొంత ఇంటి కల సాకారం – నవంబర్ 5 వరకు ఛాన్స్

    ఇళ్లు లేని పేదలకు గుడ్‌న్యూస్ -పేదల సొంత ఇంటి కల సాకారం – నవంబర్ 5 వరకు ఛాన్స్

    ,

    ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు మరో శుభవార్త! ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G) పథకం కింద ఇళ్లు లేని వారికి గృహనిర్మాణ అవకాశం మళ్లీ లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ పథకం సర్వే గడువును నవంబర్ 5, 2025 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు తీసుకున్నారు. ఈ గడువు పొడిగింపు ద్వారా రాష్ట్రంలోని పేదలకు సొంత ఇంటి కల సాకారం కానుంది. ఇళ్లులేని అర్హులైన పేదలు ఇప్పుడు…

    Read more


  • Andhra Pradesh Dwcra Women Unnathi Scheme 2025 – ఎస్సీ, ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలు

    Andhra Pradesh Dwcra Women Unnathi Scheme 2025 – ఎస్సీ, ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలు

    Andhra Pradesh Dwcra Women Unnathi Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది “ఉన్నతి పథకం (Unnathi Scheme)”. ఈ పథకం కింద రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తోంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చేయాలనుకునే మహిళలు ఈ పథకం ద్వారా ₹30,000 నుండి ₹5 లక్షల వరకు రుణం పొందవచ్చు. రుణదారులకు బీమా సదుపాయం కూడా…

    Read more


  • AP Students AICTE Pragati Scholarship 2025 – రూ.50,000 వరకు బాలికలకు ఉపకార వేతనం

    AP Students AICTE Pragati Scholarship 2025 – రూ.50,000 వరకు బాలికలకు ఉపకార వేతనం

    ఆంధ్రప్రదేశ్ బాలికలకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో AICTE (All India Council for Technical Education) సంస్థ నిర్వహిస్తున్న ‘ప్రగతి స్కాలర్‌షిప్ (AICTE Pragati Scholarship 2025)’ పథకం కింద బాలికలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా, మెడిసిన్ వంటి కోర్సులు చదువుతున్న బాలికలకు సంవత్సరానికి రూ.12,000 నుండి రూ.50,000 వరకు ఉపకార వేతనం లభిస్తుంది. 🎓 పథకం ముఖ్యాంశాలు (AICTE Pragati Scholarship Highlights) అంశం వివరాలు…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 27 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 27 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం

    , ,

    Kharif Paddy Procurement 2025 | AP Paddy Purchase Date | AP Rice Millers Association ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 27 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనుంది. ఈసారి 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. కొనుగోలు ప్రారంభ తేదీ (AP Paddy Purchase Date) ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతుల రిజిస్ట్రేషన్ విధానం రైతులు తమ ధాన్యం అమ్మకానికి…

    Read more


You cannot copy content of this page