Latest Posts

  • ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ ధన్ పథకం (Pradhan Mantri Shram Yogi Maandhan Yojana Telugu – PM-SYM)

    ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ ధన్ పథకం (Pradhan Mantri Shram Yogi Maandhan Yojana Telugu – PM-SYM)

    అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి శ్ర‌మ యోగి మాంధన్ పథకం (PM-SYM) ద్వారా వయస్సు 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం అర్హతలు, లాభాలు, మరియు దరఖాస్తు విధానం తెలుసుకోండి.

    Read more


  • EPFO Withdrawals Rules 2025: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ – 100% విత్‌డ్రా సదుపాయం, నిబంధనల్లో పెద్ద మార్పులు

    EPFO Withdrawals Rules 2025: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ – 100% విత్‌డ్రా సదుపాయం, నిబంధనల్లో పెద్ద మార్పులు

    EPFO నూతన నిర్ణయాలు – ఉద్యోగులకు భారీ ఊరట! ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (Employees’ Provident Fund Organisation – EPFO) పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలను సరళీకరించింది.ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఏడు కోట్లకు పైగా ఖాతాదారులు లబ్ధి పొందనున్నారు.ఇకపై ప్రత్యేక సందర్భాల్లో 100% పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం లభిస్తుంది. CBT సమావేశంలో కీలక నిర్ణయాలు ఈ నిర్ణయాలు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్…

    Read more


  • ఆధార్ నంబర్‌తో APAAR ID పొందే పూర్తి విధానం

    ఆధార్ నంబర్‌తో APAAR ID పొందే పూర్తి విధానం

    APAAR ID తెలుసుకోవడం లేదా డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా సులభం! ప్రభుత్వం విద్యార్థుల విద్యా రికార్డులను డిజిటల్‌గా భద్రపరచడానికి APAAR ID (Academic Bank of Credits) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ID ని DigiLocker ద్వారా ఆధార్ నంబర్ ఉపయోగించి సులభంగా పొందవచ్చు. STEP 1: STEP 2: దశ 3: APAAR ID పొందండి / డౌన్‌లోడ్ చేయండి ముఖ్య గమనికలు 📌 సమ్మతి తప్పనిసరి: APAAR ID సృష్టించాలంటే విద్యార్థి/తల్లిదండ్రులు సమ్మతి పత్రం…

    Read more


  • ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త: వ్యాపారం కోసం భారీ రాయితీలు

    ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త: వ్యాపారం కోసం భారీ రాయితీలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా (DWCRA) మహిళలకు పెద్ద శుభవార్త అందించింది. రాష్ట్రంలోని మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీ రాయితీలతో వ్యాపార యూనిట్లను ప్రారంభించే అవకాశం కల్పించింది. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడేలా ఈ పథకం అమలు చేస్తున్నారు. ₹1 లక్ష వరకు యూనిట్లకు రాయితీ వివరాలు ఈ యూనిట్లు చిన్న స్థాయి వ్యాపారాలకు సరైనవి — చిన్న కిరాణా షాపులు, పచ్చళ్ల తయారీ, చిన్న డెయిరీ ఫాంలు మొదలైనవి. ₹2 లక్షల…

    Read more


  • ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సౌర విద్యుత్తు – ప్రధాని సూర్యఘర్ పథకం పూర్తి వివరాలు

    ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సౌర విద్యుత్తు – ప్రధాని సూర్యఘర్ పథకం పూర్తి వివరాలు

    , ,

    ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యుత్ వినియోగదారులకు ఇప్పుడు ఉచితంగా సౌర విద్యుత్తు ఏర్పాటు చేసే అవకాశం లభించింది. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు కలగనుంది. పథకం ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వం లక్ష్యం — ప్రతి ఇంటికి శాశ్వత విద్యుత్ సరఫరాతో పాటు పచ్చ శక్తి (Green Energy)ను ప్రోత్సహించడం. ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆర్థిక భారం తగ్గించేందుకు ఉచితంగా సౌర విద్యుత్తు…

    Read more


  • ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన ప్రారంభం, ఈ పథకం పూర్తి బెనిఫిట్స్ మరియు వివరాలు

    ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన ప్రారంభం, ఈ పథకం పూర్తి బెనిఫిట్స్ మరియు వివరాలు

    , ,

    ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. డిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ పథకానికి ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ పథకం తో పాటు మరొక పథకమైన పప్పు ధాన్యాల ఆత్మ నిర్భరత మిషన్ పథకాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. రైతుల పండించే పంట ఉత్పాదకత, రైతులకు సరైన అవగాహన, సాగునీటిపారుదల సౌకర్యాలను పెంచడం, రైతులకు రుణ సౌకర్యం కల్పించడం వంటి ప్రధానమైన అంశాలను జోడించి…

    Read more


  • Aadhar Bank Linking Guidelines – ఆధార్ & బ్యాంక్ లింక్ మార్గదర్శకాలు

    Aadhar Bank Linking Guidelines – ఆధార్ & బ్యాంక్ లింక్ మార్గదర్శకాలు

    ,

    ఆధార్ నంబర్‌ను మీ బ్యాంక్ ఖాతాతో లింక్ (Seeding) చేయడం ద్వారా ప్రభుత్వ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) సబ్సిడీలను సులభంగా పొందవచ్చు. ఈ ప్రక్రియను NPCI (National Payments Corporation of India) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో పూర్తి చేయవచ్చు. ఆధార్–బ్యాంక్ వివరాలను లింక్ చేయడం (Seeding Process) లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా స్టేటస్ తెలుసుకోవడం 💡 గమనిక: ఆధార్-బ్యాంక్ లింక్ ప్రక్రియ పూర్తయిన తరువాత, DBT సబ్సిడీ లేదా ప్రభుత్వ పథకాల…

    Read more


  • AP Cabinet Decisions 2025 | ఏపీ కేబినెట్‌ రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

    AP Cabinet Decisions 2025 | ఏపీ కేబినెట్‌ రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

    రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మంత్రి పార్థసారథి సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. మొత్తం రూ.1.17 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. కేబినెట్‌ నిర్ణయాలు ప్రధాన పెట్టుబడులు…

    Read more


  • ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త – వచ్చే ఏడాది జనవరిలో కొత్త నోటిఫికేషన్!

    ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త – వచ్చే ఏడాది జనవరిలో కొత్త నోటిఫికేషన్!

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డీఎస్సీ (DSC) అభ్యర్థులకు మరోసారి శుభవార్తను అందించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో, వచ్చే ఏడాది జనవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్య వివరాలు: అదే సమయంలో ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్‌లో టెట్‌ (TET) నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహణ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ, “ఇప్పటి నుంచి ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించబడుతుంది. ఇచ్చిన మాట ప్రకారం, నిరుద్యోగ…

    Read more


  • పేద విద్యార్థులకు ఇన్ఫోసిస్ ట్యాబ్లు – Infosys Spring Board కార్యక్రమం ప్రారంభం

    పేద విద్యార్థులకు ఇన్ఫోసిస్ ట్యాబ్లు – Infosys Spring Board కార్యక్రమం ప్రారంభం

    సాంకేతిక పరిజ్ఞానంలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే యత్నం – మంగళగిరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సాంకేతిక పరిజ్ఞానంలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో “ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్” (Infosys Spring Board) కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమాన్ని మొదటిగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. విద్యా శాఖ, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. డిజిటల్…

    Read more


  • మీ ఇంటిని పర్యాటక కేంద్రంగా మార్చుకోండి! | Andhra Pradesh Homestay Scheme | ఏపీ హోంస్టే రిజిస్ట్రేషన్ వివరాలు

    మీ ఇంటిని పర్యాటక కేంద్రంగా మార్చుకోండి! | Andhra Pradesh Homestay Scheme | ఏపీ హోంస్టే రిజిస్ట్రేషన్ వివరాలు

    , ,

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి కోసం హోమ్‌స్టే విధానం 2025ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా స్థానిక గృహ యజమానులు తమ ఇళ్లలో గదులను పర్యాటకులకు అద్దెకు ఇచ్చి ఆదాయం పొందవచ్చు. దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, రిజిస్ట్రేషన్ లింక్ మరియు అధికారిక మార్గదర్శకాలు తెలుసుకోండి.The Andhra Pradesh government launched the Homestay Policy 2025 to promote tourism and create self-employment opportunities for locals. Learn about eligibility,…

    Read more


  • ఆంధ్రప్రదేశ్ రైతులకు దీపావళి కానుకగా రైతులకు రూ.7,000 – అన్నదాత సుఖీభవ రెండో విడత త్వరలో!

    ఆంధ్రప్రదేశ్ రైతులకు దీపావళి కానుకగా రైతులకు రూ.7,000 – అన్నదాత సుఖీభవ రెండో విడత త్వరలో!

    💰 దీపావళి కానుకగా రైతులకు ఆర్థిక సాయం Annadatha Sukhibhava 2nd Phase Funds Release Date: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఈసారి దీపావళి పండగ శుభవార్త రానుంది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు దీపావళికి ముందు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తోంది. 🔍 Quick Highlights అంశం వివరాలు పథకం పేరు అన్నదాత సుఖీభవ – పీఎం…

    Read more


  • ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకు తీపికబురు – పశుగ్రాసం పెంపకం పథకం వివరాలు

    ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకు తీపికబురు – పశుగ్రాసం పెంపకం పథకం వివరాలు

    రైతుల కోసం కొత్త పథకం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు శుభవార్త అందించింది. పశువులకు అవసరమైన పశుగ్రాసం పెంపకం (Fodder Cultivation Scheme) కోసం ప్రభుత్వం ఉపాధిహామీ పథకం (MGNREGS) ద్వారా వందశాతం రాయితీతో పథకాన్ని అమలు చేస్తోంది. రైతులు తక్కువ భూమిలోనైనా పశుగ్రాసం సాగు చేసి అదనపు ఆదాయం పొందేలా ఈ పథకం రూపొందించబడింది. Quick Highlights అంశం వివరాలు పథకం పేరు పశుగ్రాసం పెంపకం పథకం అమలు చేసే శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్లపై రీ అసెస్మెంట్: అక్టోబర్ 8 నుంచి ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్లపై రీ అసెస్మెంట్: అక్టోబర్ 8 నుంచి ప్రారంభం

    దివ్యాంగుల పింఛన్ల పరిశీలనకు కొత్త షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల అక్టోబర్ 8వ తేదీ నుంచి వికలాంగుల పింఛన్ల రీ అసెస్మెంట్ (Re-assessment) ప్రారంభం కానుంది. గతంలో పింఛన్ రద్దు లేదా రకం మార్పు నోటీసులు అందుకుని అప్పీల్ చేసిన లబ్ధిదారులందరికీ ఈ రీ అసెస్మెంట్ వర్తిస్తుంది. రీ అసెస్మెంట్ ముఖ్యాంశాలు ఎంపీడీవో మరియు WEA లాగిన్‌లో ఏర్పాట్లు ఇప్పటికే ఎంపీడీవో లాగిన్‌లో షెడ్యూల్ కేటాయించబడింది. సంబంధిత లబ్ధిదారులకు…

    Read more


  • విదేశీ విద్యార్థులకు చంద్రబాబు వరం – పావలా వడ్డీకే రుణాలు, ప్రభుత్వ గ్యారంటీతో

    విదేశీ విద్యార్థులకు చంద్రబాబు వరం – పావలా వడ్డీకే రుణాలు, ప్రభుత్వ గ్యారంటీతో

    విద్యార్థుల కలలకు కొత్త దారితీసే పథకం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి విద్యార్థుల భవిష్యత్తు కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ప్రతి విద్యార్థికీ ఇక పావలా వడ్డీకే (4%) బ్యాంకు రుణం లభించనుంది.ఈ రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడంతో పాటు, 14 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కూడా కల్పించనుంది. ముఖ్యాంశాలు – చంద్రబాబు కొత్త విద్య పథకం అంశం వివరాలు పథకం ఉద్దేశం విదేశీ విద్య కోసం…

    Read more


  • ఇంటి ముంగిటకే కారవాన్ – ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త విప్లవం!

    ఇంటి ముంగిటకే కారవాన్ – ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త విప్లవం!

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి దిశగా మరో వినూత్న అడుగు వేస్తోంది. ఇక పర్యాటకులు సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా కారవాన్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కారవాన్లు పర్యాటకులను వారి ఇళ్ల వద్దకే వచ్చి వారు కోరుకున్న ప్రాంతాలకు తీసుకెళ్తాయి. ఇది రాష్ట్ర పర్యాటక రంగంలో కొత్త యుగానికి నాంది కానుంది. కారవాన్ కాన్సెప్ట్ – పర్యాటకులకు మొబైల్ హోమ్ అనుభవం! కారవాన్ అనేది ప్రయాణికుల కోసం రూపొందించిన మొబైల్ హోమ్, అంటే చిన్న…

    Read more


  • Aadhar Fee: గుడ్ న్యూస్, ఇకపై పిల్లల ఆధార్ అప్డేట్ పై ఫీజు మినహాయింపు

    Aadhar Fee: గుడ్ న్యూస్, ఇకపై పిల్లల ఆధార్ అప్డేట్ పై ఫీజు మినహాయింపు

    ఆధార్ అప్డేట్ కి సంబంధించి కేంద్ర ఆధార్ ప్రాధికార సంస్థ UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఐదు సంవత్సరాల సమయంలో మరియు 15 సంవత్సరాలు సమయంలో మాత్రమే బయోమెట్రిక్ అప్డేట్ సేవలు ఉచితంగా అందిస్తున్న ఆధార్, ఇకనుంచి 5 నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా చేసుకునే బయోమెట్రిక్ అప్డేట్ కి కూడా ఎటువంటి ఫీజు వసూలు చేయదు. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రూల్ ఏంటి? ఎంత ఫీసు…

    Read more


  • ఈ క్రాప్ నమోదు ప్రక్రియ గడువు అక్టోబర్ 25 వరకు పొడిగింపు

    ఈ క్రాప్ నమోదు ప్రక్రియ గడువు అక్టోబర్ 25 వరకు పొడిగింపు

    , , , ,

    రాష్ట్రంలోని రైతులు తమ ఈ క్రాప్ పంటల నమోదు ప్రక్రియను తప్పనిసరిగా అక్టోబర్ 25 లోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు ఆదేశించారు. ప్రస్తుత నమోదు ప్రక్రియ సరిగా జరగకపోవడంతో, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఈ పంటల నమోదు కీలకమని ఆయన స్పష్టం చేశారు. సామాజిక తనిఖీ, సవరింపులు, మార్పు చేర్పులకు ఈ నెల30 వరకు అవకాశం ఉంటుందన్నారు. తుది జాబితాను ఈ నెల 31న రైతు సేవా…

    Read more


  • Auto Driver Sevalo Status Check 2025 – ఆటో డ్రైవర్ సేవలో వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ 2025

    Auto Driver Sevalo Status Check 2025 – ఆటో డ్రైవర్ సేవలో వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ 2025

    , , , , ,

    ఆటో డ్రైవర్ సేవలో (Auto Driver Sevalo) పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం 15వేల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. మరి ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకునే (Auto Driver Sevalo Status Check Online) పూర్తి విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. Auto Driver Sevalo Released on…

    Read more


  • AP Cabinet Decisions 2025 | ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు | ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం

    AP Cabinet Decisions 2025 | ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు | ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం (అక్టోబర్ 4, 2025) విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందించే పథకంను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా వేలాది డ్రైవర్ల కుటుంబాలు లాభపడనున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమైన కేబినెట్ నిర్ణయాలు నిర్ణయం వివరాలు ఆటో, క్యాబ్…

    Read more


  • భూ వినియోగ మార్పిడి – ఇక సులువే | కొత్త నిబంధనలు, రుసుములు & అనుమతులు

    భూ వినియోగ మార్పిడి – ఇక సులువే | కొత్త నిబంధనలు, రుసుములు & అనుమతులు

    , , ,

    భూమి యజమానులు, అభివృద్ధి దారులకు శుభవార్త. ప్రభుత్వం భూ వినియోగ మార్పిడి (Land Use Conversion 2025) ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇకపై భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ ప్లాన్‌లు, మార్కెట్ ధరల ఆధారంగా రుసుములు స్పష్టంగా నిర్ణయించబడ్డాయి. భూ వినియోగ మార్పిడి కొత్త నిబంధనలు రుసుముల తగ్గింపు & పెంపు భవన నిర్మాణం & లేఅవుట్ అనుమతులు సర్కారు నిర్ణయాల ముఖ్యాంశాలు ముగింపు ఇకపై భూ వినియోగ మార్పిడి (Land…

    Read more


You cannot copy content of this page