–
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం (అక్టోబర్ 4, 2025) విజయవాడ సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందించే పథకంను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా వేలాది డ్రైవర్ల కుటుంబాలు లాభపడనున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమైన కేబినెట్ నిర్ణయాలు నిర్ణయం వివరాలు ఆటో, క్యాబ్…
Read more