–
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మ ఒడి నాలుగో విడత అమౌంట్ ను మన్యం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా సీఎం విడుదల చేశారు. ఇది చదవండి: అమ్మ ఒడి నిధులు అందరికీ జమ అయ్యాయి. చెక్ చేయండి ఈసారి పది రోజులపాటు అమ్మ ఒడి కార్యక్రమంఈసారి రాష్ట్రంలో మొత్తం 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,392.94 కోట్లును ప్రభుత్వం జమ చేస్తుంది. ఈసారి రాష్ట్రంలో మొత్తం 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,392.94 కోట్లను ప్రభుత్వం…
Read more