Latest Posts

  • Amma Vodi Not Credited? అమ్మ ఒడి 2023 24 అమౌంట్ ఇంకా పడలేదా? ఈ డీటైల్స్ మీకోసం

    Amma Vodi Not Credited? అమ్మ ఒడి 2023 24 అమౌంట్ ఇంకా పడలేదా? ఈ డీటైల్స్ మీకోసం

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ ను ముఖ్యమంత్రి జూన్ 28 న విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ చాలా మంది లబ్ధిదారులు తమకు అమౌంట్ పడలేదు అని రిపోర్ట్ చేస్తున్నారు.  అమ్మ ఒడి అమౌంట్ ఇంకా ఎందుకు పడలేదు అదేవిధంగా ఆన్లైన్ లో పేమెంట్ స్టేటస్ ని ఎలా తెలుసుకోవచ్చు అనే వివరాలు కింద ఇవ్వబడ్డాయి.చెక్ చేయండి. జగనన్న అమ్మఒడి 2023 24 అమౌంట్ పడలేదా? జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంకా…

    Read more


  • జులై 2023 నెలలో అమలు కానున్న పథకాలు

    జులై 2023 నెలలో అమలు కానున్న పథకాలు

    జూలై నెలలో అమలు కానున్న ప్రభుత్వ పథకాల వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల కేలండర్ ద్వారా వెల్లడించింది. జూలై నెలలో అమలు కానున్న పథకాల వివరాలు ఇలా ఉన్నాయి. తేదీల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. పైన తెలిపిన పథకాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. జగనన్న విదేశీ విద్యా దీవెన ఏపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్‌ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక…

    Read more


  • Jagananna Suraksha : ప్రారంభమైన జగనన్న సురక్ష క్యాంపులు.. సర్టిఫికెట్లు, రేషన్ కార్డ్ మరియు ఆధార్ సర్వీసులు పూర్తిగా ఉచితం

    Jagananna Suraksha : ప్రారంభమైన జగనన్న సురక్ష క్యాంపులు.. సర్టిఫికెట్లు, రేషన్ కార్డ్ మరియు ఆధార్ సర్వీసులు పూర్తిగా ఉచితం

    ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలను మరియు సర్టిఫికెట్ల జారిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి జగనన్న సురక్ష పథకానికి సంబంధించి జూలై 1 నుంచి నాలుగు వారాలపాటు సచివాలయాల ఆధ్వర్యంలో క్యాంపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎవరికైనా సంక్షేమ పథకాలు,రేషన్ కార్డ్ మరియు ఏవైనా సర్టిఫికెట్ల సమస్యలు ఉంటే క్యాంపు ల ద్వారా పరిష్కరించుకోవచ్చు. నెలరోజుల పాటు 15004 సచివాలయాల పరిధిలో విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి…

    Read more


  • SADAREM Slot : ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్, ఈ క్వార్టర్ సంబంధించి సదరం స్లాట్ తేదీలు ఖరారు

    SADAREM Slot : ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్, ఈ క్వార్టర్ సంబంధించి సదరం స్లాట్ తేదీలు ఖరారు

    SADAREM (Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) SADAREM slot bookings for the differently-abled persons having handicap of “hearing impairment”, “mental retardation”, “visual defects” and “physical disability” shall begin from July 06 2023 in the state of Andhra pradesh జూలై 6 నుంచి దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్ ఏపీ లోని దివ్యంగులకు జూలై, ఆగస్ట్ మరియు…

    Read more


  • ఏపీలో నేటి నుంచి రేషన్ దుకాణాల్లో గోధుమపిండి, రాయలసీమలో రాగులు జొన్నలు

    ఏపీలో నేటి నుంచి రేషన్ దుకాణాల్లో గోధుమపిండి, రాయలసీమలో రాగులు జొన్నలు

    ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ ప్రాంతాల్లో నేటి నుంచి రేషన్ షాపులో దశలవారీగా గోధుమపిండిని పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. తొలిసారి దీనిని చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక మరోవైపు రాయలసీమలో చిరుధాన్యాలను ప్రోత్సహించేలా రాగులు జొన్నలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.తొలుత కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలలో రాగులను బియ్యానికి బదులుగా పంపిణీ చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారికి ప్రతి…

    Read more


  • RBK లలో ఉచిత పంటల భీమా జాబితా, జూలై 8 న రైతులకు అమౌంట్.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    RBK లలో ఉచిత పంటల భీమా జాబితా, జూలై 8 న రైతులకు అమౌంట్.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    ఆంధ్ర ప్రదేశ్ లోని రైతులకు ముఖ్య సూచన.. గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్ట పోయినటువంటి రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని జూలై 8న ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. రైతు భరోసా కేంద్రాలలో ఉచిత పంటల బీమా రైతుల జాబితా గత ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయినటువంటి రైతుల జాబితాను రైతు భరోసా కేంద్రాల వద్ద జూన్ 30 నుంచి డిస్ప్లే చేస్తున్నారు.…

    Read more


  • Amma Vodi 2023-24 : జగనన్న అమ్మ ఒడి జమ అయిందా?ONLINE Poll, స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Amma Vodi 2023-24 : జగనన్న అమ్మ ఒడి జమ అయిందా?ONLINE Poll, స్టేటస్ ఇలా చెక్ చేయండి

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మ ఒడి నాలుగో విడత అమౌంట్ ను మన్యం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా సీఎం జూన్ 28 న విడుదల చేయడం జరిగింది. ఈసారి పది రోజులపాటు అమ్మ ఒడి కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,392.94 కోట్లును ప్రభుత్వం విడుదల చేసింది.అయితే ఈ సారి 10 రోజులపాటు కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి బటన్ నొక్కి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత జూన్ 30 నుంచి జూలై…

    Read more


  • Podu Lands : తెలంగాణలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన కెసిఆర్.. పట్టాలతోపాటు రైతుబంధు అమలు

    Podu Lands : తెలంగాణలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన కెసిఆర్.. పట్టాలతోపాటు రైతుబంధు అమలు

    తెలంగాణలో పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులకు భూపడ్డాను ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిణీ చేశారు. నాలుగు లక్షల పైగా ఎకరాల పోడు భూములకు పట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కలుపుకొని 1,51,146 మంది బంజారా, ఆదివాసి గిరిజనుల కు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 4,06,369 ఎకరాల పోడు భూమిని వారికి పట్టాల రూపంలో ఇవ్వనుంది. ఈ మేరకు ఆ భూములపై సంపూర్ణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అడవి చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోనే గిరిజనులకు…

    Read more


  • Pan Aadhar Link – ఆధార్ పాన్ లింకింగ్ కి జూన్ 30 లాస్ట్ డేట్.. పెండింగ్ ఉన్నవారు ఈ విధంగా ఆన్లైన్ లో లింక్ చేసుకోండి

    Pan Aadhar Link – ఆధార్ పాన్ లింకింగ్ కి జూన్ 30 లాస్ట్ డేట్.. పెండింగ్ ఉన్నవారు ఈ విధంగా ఆన్లైన్ లో లింక్ చేసుకోండి

    ,

    PAN AADHAR LINKING కొరకు జూన్ 30 చివరి అవకాశం.. లింక్ చేసుకునే ప్రాసెస్ కింద ఇవ్వబడింది చెక్ చేయండి. పాన్ కార్డు తో ఆధార్ కార్డ్ ను లింక్ చేసుకొనే ప్రక్రియకు జూన్ 30 తో గడువు ముగుస్తుంది. గతంలో మార్చి 31 వరకు ఉచితంగా ఆధార్ తో పాన్ లింక్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించక ఆ తర్వాత జూన్ 30 వరకు వెయ్యి రూపాయలు పెనాల్టీ తోటి లింక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.…

    Read more


  • అమ్మ ఒడి 2023 24 అమౌంట్ పడలేదా? అయితే ఈ వివరాలు వెంటనే చెక్ చేయండి

    అమ్మ ఒడి 2023 24 అమౌంట్ పడలేదా? అయితే ఈ వివరాలు వెంటనే చెక్ చేయండి

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ ను ముఖ్యమంత్రి బుధవారం విడుదల చేయడం జరిగింది. అయితే ఈసారి ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి చాలా తక్కువ సమయాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అమౌంట్ విడుదల ప్రక్రియను కూడా పది రోజుల వరకు పొడిగించింది. అమ్మ ఒడి అమౌంట్ ఇంకా పడని వారు కింది వివరాలను చెక్ చేయవచ్చు అదేవిధంగా ఆన్లైన్ లో సులభంగా మీ పేమెంట్…

    Read more


  • కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్ లో వాలంటీర్లు ఎడ్యుకేషన్ సర్వే చేయు విధానం

    కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్ లో వాలంటీర్లు ఎడ్యుకేషన్ సర్వే చేయు విధానం

    రాష్ట్రంలోని అన్ని సచివాలయంలో ఉన్న పౌరుల అక్షరాస్యత రేటు తెలుసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయంలోని వాలంటీర్ల ద్వారా సర్వే చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్ లో వాలంటీర్లకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వాలంటీర్లు ఎడ్యుకేషన్ సర్వే చేయు విధానం: Step 1 :  మొదటగా కింద ఇవ్వబడిన లింకు ద్వారా కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. Step 2 : ఇప్పటికే వాలంటీర్లందరికి లాగిన్ ఆప్షన్ ఇవ్వడం…

    Read more


  • Amma Vodi 2023-24 : జగనన్న అమ్మ ఒడి విడుదల..స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Amma Vodi 2023-24 : జగనన్న అమ్మ ఒడి విడుదల..స్టేటస్ ఇలా చెక్ చేయండి

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మ ఒడి నాలుగో విడత అమౌంట్ ను మన్యం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా సీఎం విడుదల చేశారు. ఇది చదవండి: అమ్మ ఒడి నిధులు అందరికీ జమ అయ్యాయి. చెక్ చేయండి ఈసారి పది రోజులపాటు అమ్మ ఒడి కార్యక్రమంఈసారి రాష్ట్రంలో మొత్తం 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,392.94 కోట్లును ప్రభుత్వం జమ చేస్తుంది. ఈసారి రాష్ట్రంలో మొత్తం 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,392.94 కోట్లను ప్రభుత్వం…

    Read more


  • Amma Vodi Payment Status : అమ్మ ఒడి 2023-24 పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Amma Vodi Payment Status : అమ్మ ఒడి 2023-24 పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

    జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి వరుసగా నాలుగో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి కింది ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు ఆధార్ తో సులభంగా ఆన్లైన్లో పేమెంట్ స్టేటస్ చెక్ చేయవచ్చు. అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ 2023-24 [Amma Vodi Payment Status 2023-24] Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన official link లింక్ ని క్లిక్ చేస్తే మీకు కింది విధంగా స్క్రీన్…

    Read more


  • Rythu Bandhu : రెండో రోజు మరో 16.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ

    Rythu Bandhu : రెండో రోజు మరో 16.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ

    తెలంగాణలో రెండో రోజు 1,278 కోట్ల నిధులను జమ చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల్లో 39 లక్షల మందికి అమౌంట్ వర్షాకాలం ఖరీఫ్ పంటకు సంబంధించి రైతుబంధు పంట సహాయం నిధులను సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం అనగా రెండో రోజు రూ.1,278 కోట్ల నిధులను 16.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇప్పటి వరకు రెండు రోజుల్లో కలిపి…

    Read more


  • ఈ నెల లో నాలుగు పథకాల అమౌంట్ ను విడుదల చేయనున్న సీఎం, పూర్తి వివరాలు ఇవే

    ఈ నెల లో నాలుగు పథకాల అమౌంట్ ను విడుదల చేయనున్న సీఎం, పూర్తి వివరాలు ఇవే

    జూలై నెల కి సంబందించి ఇప్పటికే ఉచిత పంటల బీమా అమౌంట్ విడుదల చేసిన ప్రభుత్వం మరో నాలుగు పథకాల అమౌంట్ ను కూడా ఇదే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు ఈ నెలలో విడుదల కానున్న పథకాల వివరాలు మరియు తేదీలు ఇవే. పైన తెలిపిన పథకాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. జగనన్న విదేశీ విద్యా దీవెన ఏపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ,…

    Read more


  • Amma Vodi EKYC: అమ్మఒడి పథకానికి సంబంధించి మీకు ఈ కేవైసీ పూర్తి కాలేదా అయితే ఈ వివరాలు చెక్ చేయండి.

    Amma Vodi EKYC: అమ్మఒడి పథకానికి సంబంధించి మీకు ఈ కేవైసీ పూర్తి కాలేదా అయితే ఈ వివరాలు చెక్ చేయండి.

    జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఈకెవైసి తీసుకునే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. పలు చోట్ల కొన్ని సాంకేతిక సమస్యలు ఉండటం వలన కొంత ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. రేపు జగనన్న అమ్మ ఒడి పథకం నిధులను విడుదల చేయనున్న నేపథ్యంలో ఇంకా ఒక్క రోజు మాత్రమే ఈకేవైసి కోసం మిగిలి ఉంది. కావున లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటువంటి వారికి అమ్మఒడి EKYC సంబంధించి ముఖ్య సమాచారం ⁉️అమ్మ ఒడి రేపు అనగా…

    Read more


  • అమ్మ ఒడి EKYC కి సంబంధించి వాలంటీర్ యాప్ లో పేరు రాకపోతే ఏమి చెయ్యాలి?

    అమ్మ ఒడి EKYC కి సంబంధించి వాలంటీర్ యాప్ లో పేరు రాకపోతే ఏమి చెయ్యాలి?

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కాలేజ్ ల నుండి విద్యార్థుల డేటా ప్రభుత్వానికి అందాల్సి ఉంది. జూలై 10 వ తారీకు వరకు ఆ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి వాలంటీర్ యాప్ లో Ekyc వేయించేందుకు పేర్లు జూలై 10వ తారీకు వరకు వచ్చే అవకాశం ఉంది కంగారు పడనవసరం లేదు. మరికొందరి పేర్లు 6 అంచెల అనర్హత వల్ల Ekyc కి రాకపోయి ఉండవచ్చును. ఇటువంటి వారు తమ అర్హత నిరూపించుకునే పత్రాలతో సచివాలయాల్లో…

    Read more


  • Rythu Bandhu : నేటి నుంచి 70 లక్షల మందికి రైతుబంధు నిధులు జమ..తొలుత ఎవరికంటే

    Rythu Bandhu : నేటి నుంచి 70 లక్షల మందికి రైతుబంధు నిధులు జమ..తొలుత ఎవరికంటే

    తెలంగాణలో ఈరోజు నుంచి రైతుబంధు లబ్ధిదారుల ఈ ఏడాది ఖరీఫ్ పెట్టుబడి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మందికి అమౌంట్ ఈ ఏడాది 70 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఏడాది వాన కాలం సీజన్ నాటికి కొత్తగా ఐదు లక్షల మంది కొత్త రైతులు నమోదు అయినట్లు ప్రభుత్వం తెలిపింది. మరో లక్షన్నర మంది పోడు భూముల రైతులకు కూడా…

    Read more


  • LAW NESTHAM 2023-24 – లా నేస్తం ఈ ఏడాది తొలి విడత అమౌంట్ విడుదల.. జూనియర్ లాయర్ల ఖాతాలో ₹25000 జమ

    LAW NESTHAM 2023-24 – లా నేస్తం ఈ ఏడాది తొలి విడత అమౌంట్ విడుదల.. జూనియర్ లాయర్ల ఖాతాలో ₹25000 జమ

    జూనియర్ లాయర్ల కు గుడ్ న్యూస్..వరుసగా అయిదో ఏడాది కొత్తగా ‘లా’ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన యువ లాయర్లకు వైఎస్సార్ లా నేస్తం అమౌంట్ ను సీఎం విడుదల చేశారు. 2677 మందికి ₹25000 జమ చేసిన సీఎం రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న 2677 మంది జూనియర్ లాయర్ల ఖాతాలో నెలకు 5000 చప్పున ఫిబ్రవరి 2023 నుంచి జూన్ 2023 వరకు ఐదు నెలల కాలానికి కలిపి 25000 రూపాయలు జమ చేసింది. ఈ మేరకు…

    Read more


  • ఈ నెల 28 న అమ్మ ఒడి అమౌంట్, ఈసారి వారం రోజుల ప్రోగ్రాం,పేమెంట్ స్టేటస్ , ELIGIBLE లిస్ట్ ఇలా చూడండి

    ఈ నెల 28 న అమ్మ ఒడి అమౌంట్, ఈసారి వారం రోజుల ప్రోగ్రాం,పేమెంట్ స్టేటస్ , ELIGIBLE లిస్ట్ ఇలా చూడండి

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ ఏడాది అమౌంట్ ను ముఖ్యమంత్రి ఈనెల 28న విడుదల చేయనున్నారు. 28న మన్యం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు అమ్మఒడి నిధులను జమ చేయనున్నారు. అయితే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయిలో వారోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.జూన్ 30 నుంచి జూలై 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో అమ్మ ఒడి వారోత్సవాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర…

    Read more


  • Dalit Bandhu Phase 2 :  దళిత బంధు రెండో విడత, ఈసారి 1.30 లక్షల మందికి పది లక్షలు

    Dalit Bandhu Phase 2 :  దళిత బంధు రెండో విడత, ఈసారి 1.30 లక్షల మందికి పది లక్షలు

    తెలంగాణలో ఉన్నటువంటి దళితులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రెండో విడత దళిత బంధు పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వివరాలను కూడా ప్రకటించడం జరిగింది. దళిత బంధు పథకం ద్వారా అర్హులైన వారికి పది లక్షల రూపాయలను ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. రెండో విడత దళిత బంధులో 1.30 లక్షల మందికి లబ్ది దళితబంధు రెండో విడత కార్యక్రమాన్ని అతి త్వరలో…

    Read more


You cannot copy content of this page