Latest Posts

  • గుడ్ న్యూస్, దూదేకులకు షాదీ తోఫా వర్తింపు, ఆర్థిక సహాయం లక్ష కు పెంపు

    గుడ్ న్యూస్, దూదేకులకు షాదీ తోఫా వర్తింపు, ఆర్థిక సహాయం లక్ష కు పెంపు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం మైనారిటీలకు వర్తింప చేస్తున్నటువంటి షాదీతోఫా పథకాన్ని ఇకపై ముస్లింలోని ఇతర వెనకబడిన కులాలకు వర్తింప చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దూదేకుల వారికి షాది తోఫా వర్తింపచేస్తూ నిర్ణయం ముస్లిమ్స్ లో వెనుకబడినటువంటి తరగతులైనటువంటి దూదేకుల, నూర్ భాషా, లాద్దాఫ్ , పింజారీ వంటి కులాలకు కూడా షాది తోఫాను వర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దూదేకుల లేదా నూరు భాషా కులం వారు…

    Read more


  • ఇకపై దళిత రైతులకు భూములపై సంపూర్ణ హక్కులు

    ఇకపై దళిత రైతులకు భూములపై సంపూర్ణ హక్కులు

    భూమి కొనుకలు పథకం ద్వారా భూములను పొందిన దళిత రైతులకు గుడ్ న్యూస్ అందించింది. ఆ భూములపై రుణాలన్నింటినీ మాఫీ చేసి వాటిపై రైతులకు పూర్తి హక్కులను కల్పించాలని నిర్ణయం తీసుకుంది. రుణాలు నా చెల్లించిన కూడా నీ చేతితో జాబితాలో కూడా సాగుతున్న భూములకు సైతం పూర్తి హక్కులను ఇవ్వడం. ద్వారా మొత్తం 22 వేల మందికి పైగా రైతులకు మేలు చేయనున్న ప్రభుత్వం. ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భూమిలేని…

    Read more


  • ఇక పై రేషన్ ఇంటింటికి డెలివరీ చేసే వారికి కూడా వాహన మిత్ర ₹10000, అప్లికేషన్స్ ప్రారంభం

    ఇక పై రేషన్ ఇంటింటికి డెలివరీ చేసే వారికి కూడా వాహన మిత్ర ₹10000, అప్లికేషన్స్ ప్రారంభం

    రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నటువంటి MDU మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల యజమానులకు కూడా వైయస్సార్ వాహన మిత్ర అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 9260 MDU వాహనదారులకు 10000 రేషన్ బియ్యం ఇంటింటికి సరఫరా చేసే 9260 MDU వాహనదారులకు 2023 24 ఆర్థిక సంవత్సరం నుంచి వైయస్సార్ వాహన మిత్ర ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.…

    Read more


  • వైఎస్సార్ వాహన మిత్ర, కాపు నేస్తం అప్లికేషన్స్ ప్రారంభం

    వైఎస్సార్ వాహన మిత్ర, కాపు నేస్తం అప్లికేషన్స్ ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వైఎస్ఆర్ వాహన మిత్ర మరియు కాపు నేస్తం పథకాలకు సంబంధించి సచివాలయాలకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదికి గాను ఏ నెలలో ఏ ఏ పథకాలు అమలు చేయాలో పూర్తి వివరాలతో సంక్షేమ క్యాలెండర్ ను ఇదివరకే ప్రభుత్వం విడుదల చేసింది. సంక్షేమ కాలండర్ ప్రకారం వైయస్సార్ వాహన మిత్ర మరియు కాపు నేస్తం పథకాల…

    Read more


  • 15 రోజులు దాటినా లభించని అమ్మ ఒడి, ఇప్పటి వరకు ఎంత మందికి జమ అయింది, స్టేటస్ చూడండి

    15 రోజులు దాటినా లభించని అమ్మ ఒడి, ఇప్పటి వరకు ఎంత మందికి జమ అయింది, స్టేటస్ చూడండి

    జగనన్న అమ్మ ఒడి పథకాన్ని గత నెల 28న ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. అయితే 15 రోజులు దాటినా ఇప్పటివరకు అమ్మ ఒడి చాలామందికి చేరలేదు. ఇంకా ఎంతమందికి అమౌంట్ పడాల్సి ఉంది? దీనిపై ప్రభుత్వం ఏం చెప్తుంది? స్టేటస్ ఎలా చూడాలి? పూర్తి వివరాలు మీకోసం అమ్మ ఒడి అమౌంట్ అసలు ఎప్పుడు పడుతుంది? గత నెల 28న ప్రారంభించిన అమ్మ ఒడి పథకానికి సంబంధించిన అమౌంట్ ను చాలామందికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం…

    Read more


  • ఆరోజే జగనన్న తోడు అమౌంట్ విడుదల, ఉత్తర్వులు జారీ

    ఆరోజే జగనన్న తోడు అమౌంట్ విడుదల, ఉత్తర్వులు జారీ

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు, వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించే జగనన్న తోడు పథకం ఈ ఏడాది అమౌంట్ ను జూలై 18 న విడుదల చేయనున్న సీఎం. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణం లభిస్తుంది. గత మూడు సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాలుగో ఏడాది తోడు నిధులు విడుదల కార్యక్రమానికి తేదీని ఖరారు చేసింది అలాగే నిధుల మంజూరుకు…

    Read more


  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అమౌంట్ తేదీ ఖరారు

    వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అమౌంట్ తేదీ ఖరారు

    వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికుల పాలిట ఒక వరం. చేనేత కార్మికుల కుటుంబాలకు సంవత్సరానికి 24 వేల రూపాయల  ఆర్థిక సహాయం కొరకు ప్రవేశపెట్టబడిన పథకమే వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం. చేనేత కార్మికులు వారి యొక్క మగ్గాల ఆధునీకరణకు మరియు ఇతర సామాగ్రికి ఈ పథకం ద్వారా చేసే ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. నేతన్న నేస్తం పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మరియు eKYC ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయ్యింది.…

    Read more


  • జగనన్న విదేశీ విద్య దీవెన అమౌంట్ ను విడుదల చేయనున్న ప్రభుత్వం

    జగనన్న విదేశీ విద్య దీవెన అమౌంట్ ను విడుదల చేయనున్న ప్రభుత్వం

    విదేశాల్లో ఉన్నత విద్య.. ప్రతి విద్యార్థి స్వప్నం! కాని అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాల్లోని అత్యున్నత శ్రేణి యూనివర్సిటీల్లో అడుగుపెట్టాలంటే.. రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు ఫీజులు, ఇతరత్రా వ్యయాలకు వెచ్చించాలి! దాంతో ఎందరో ప్రతిభావంతులు తమకు వచ్చిన అవకాశాలను సైతం వదులుకుంటున్న పరిస్థితి! ఇలాంటి విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం ప్రవేశ పెట్టింది. టాప్‌-100 వర్సిటీల్లో చేరితే పూర్తి ట్యూషన్‌ ఫీజు చెల్లింపు. 101-320 వర్సిటీల్లో చేరితే…

    Read more


  • డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకం అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకం అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలు తీసుకున్న ఋణాలను సక్రమంగా తిరిగి చెల్లించుటకు మరియు వారిపై పడిన వడ్డీ భారాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని వైఎస్ఆర్ సున్నా వడ్డీగా అమలు చేస్తున్నది ఈ పథకం అమలు వల్ల స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా మరింత ఋణాన్ని పొందడానికి మరియు వారు స్థాపంచిన చిన్న తరహా వ్యాపారాలు మరింత లాభదాయకంగా వడ్డీ భారం లేకుండా నడవడానికి మెరుగైన జీవనం…

    Read more


  • అసైన్డ్ భూములకు అన్ని హక్కులు, 54 వేల ఎకరాలు పేదలకు పంపిణీ

    అసైన్డ్ భూములకు అన్ని హక్కులు, 54 వేల ఎకరాలు పేదలకు పంపిణీ

    ఏపి లో భూమి హక్కులు మరియు పేదలకు వ్యవసాయ భూమి పంపిణీ సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 54 వేల ఎకరాల భూమి ని పంపిణీ చేయనున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దళితులు బడుగు బలహీన వర్గాలకు చెందిన 46,935 మంది నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం 54,129.45 ఎకరాల వ్యవసాయ భూమి ని వారికి పంపిణీ చేసి వారిని రైతులుగా మార్చ నుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ అధ్యక్ష్యతన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…

    Read more


  • ఏపీ క్యాబినెట్ ఆమోదించిన కీలక నిర్ణయాలు

    ఏపీ క్యాబినెట్ ఆమోదించిన కీలక నిర్ణయాలు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. మూడున్నర గంటల పాటు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 55 అంశాలపై చర్చించినట్లు సమాచారం.

    Read more


  • జమ అవుతున్న అమ్మ ఒడి, జూలై 16 లోపు అందరికీ అమౌంట్ , స్టేటస్ చెక్ చేయండి

    జమ అవుతున్న అమ్మ ఒడి, జూలై 16 లోపు అందరికీ అమౌంట్ , స్టేటస్ చెక్ చేయండి

    అమ్మ ఒడి 2023 నిధులను ముఖ్యమంత్రి జూన్ 28 న విడుదల చేయడం జరిగింది. అయితే రెండు వారాల వరకు చాలా మందికి అమౌంట్ జమ కాలేదు. ఇటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ వారం పేమెంట్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింది. జూలై 16 లోపు అందరికీ అమౌంట్ జమ చేస్తామని ప్రకటించింది. ఇది చదవండి: అమ్మ ఒడి అమౌంట్ విడుదల చేసి రెండు వారాలు దాటుతున్నా అమౌంట్ పడలేదా. ఈ వివరాలు మీకోసం…

    Read more


  • వాలంటీర్స్ పై చంద్రబాబు కీలక ప్రకటన

    వాలంటీర్స్ పై చంద్రబాబు కీలక ప్రకటన

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్స్ ను పౌర సేవలకు వినియోగిస్తాం తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను కేవలం పౌర సేవల విభాగానికి మాత్రమే పరిమితం చేస్తామని ప్రకటించారు. వాలంటీర్స్ కి ఎటువంటి రాజకీయ జ్యోక్యం ఉండదని అన్నారు. ప్రజలకి సంబంధించిన ఎటువంటి పర్సనల్ వివరాలు వాలంటీర్స్ వద్ద ఉండడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. పౌర సేవలు అంటే ఏమిటి? ప్రజలు (citizens) కి…

    Read more


  • నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే, డెంగీ మలేరియా సీజనల్ వ్యాధుల పై దృష్టి

    నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే, డెంగీ మలేరియా సీజనల్ వ్యాధుల పై దృష్టి

    రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. జూలై 11 నుంచి మరో విడత ఇంటింటి ఫీవర్ సర్వేను ప్రారంభించడం జరిగింది. 1.63 కోట్ల ఇళ్లకు వెళ్లనున్న ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు ఈ విడత ఫీవర్ సర్వే లో భాగంగా ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు రాష్ట్రంలోని మొత్తం 1.63 కోట్ల గృహాలను సందర్శించి డెంగీ, మలేరియా, విష జ్వరాలతో బాధపడుతున్న వారిని, లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నారు. ఈ సర్వే కోసం సోమవారం…

    Read more


  • బీసీలకు లక్ష రూపాయల పథకం, బిగ్ అప్డేట్

    బీసీలకు లక్ష రూపాయల పథకం, బిగ్ అప్డేట్

    బీసిలలో కులవృత్తులు మరియు చేతివృత్తులు చేసుకునేటటువంటి వారికి లక్ష రూపాయలు అందించే బీసీలకు లక్ష పథకానికి సంబంధించి గత నెల 20 వరకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్రతినెల అర్హులైన వారికి ప్రతి నెల 15వ తేదీన లక్ష రూపాయల చెక్కులను అధికారుల ద్వారా అందించనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీలకు లక్ష రూపాయల సహాయం కోసం 400 కోట్లు విడుదల ఈనెల 15 న తొలివిడతగా పంపిణీ చేయనున్నటువంటి…

    Read more


  • Studybizz Poll : వైయస్సార్ పంటల బీమా మీ ఖాతాలో జమ అయిందా? 2023 ఆన్లైన్ పోల్

    Studybizz Poll : వైయస్సార్ పంటల బీమా మీ ఖాతాలో జమ అయిందా? 2023 ఆన్లైన్ పోల్

    వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి జూలై 8 న బటన్ నొక్కి రైతుల అమౌంట్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా గత ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పంట నష్టపోయినటువంటి 10.2 లక్షల మంది రైతులకు ముఖ్యమంత్రి నిధులు విడుదల చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి studybizz ద్వారా వైయస్సార్ ఉచిత పంటల బీమా అమౌంట్ రైతుల ఖాతాలో జమ అయిందా లేదా తెలుసుకునేందుకు ఆన్లైన్ పోల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోల్…

    Read more


  • రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆందోళన, అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? Online Poll

    రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆందోళన, అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? Online Poll

    ఇటీవల ఏలూరు సభలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు నిరసన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? నిజంగా హ్యూమన్ ట్రాఫిక్కింగ్ జరిగిందా? అనే అంశాలను ఇక్కడ తెలుసుకుందాం. దీంతోపాటు ఆన్లైన్ పోల్ కూడా ఈ పేజ్ చివర్లో నిర్వహించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది మహిళలు మిస్ అయినట్లు కేంద్ర నిఘా వర్గాలు ఆయనకు తెలియజేసినట్లు పవన్ కళ్యాణ్…

    Read more


  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం తాత్కాలిక జాబితా విడుదల

    వైఎస్ఆర్ నేతన్న నేస్తం తాత్కాలిక జాబితా విడుదల

    రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకోవడానికి రూపొందించిన వైయస్సార్ నేతన్న నేస్తం 2023 సంవత్సరానికి విడుదలకు సంబంధించి లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయింది. eKYC ప్రక్రియ పూర్తయిన లబ్ధిదారుల అర్హతలను పరిశీలించి లబ్ధిదారుల ప్రాథమిక అర్హుల జాబితాను సచివాలయం NBM పోర్టల్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి సచివాలయ ఉద్యోగులకు అవకాశం కల్పించడం జరిగింది. ఈ లిస్టును డౌన్లోడ్ చేసి, సచివాలయంలో సోషల్ ఆడిట్ కొరకు సచివాలయాలలో ప్రదర్శిస్తున్నారు. సోషల్ ఆడిట్ లో భాగంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే…

    Read more


  • అమ్మఒడి లబ్దిదారులకు శుభవార్త, ఈ వారంలో డబ్బులు, స్టేటస్ చెక్ చేయండి

    అమ్మఒడి లబ్దిదారులకు శుభవార్త, ఈ వారంలో డబ్బులు, స్టేటస్ చెక్ చేయండి

    జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపి సీఎం గత నెల అనగా జూన్ 28న బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి అమౌంట్ విడుదల చేయడం జరిగింది, అయితే బటన్ నొక్కి ఇప్పటికి పది రోజులు దాటినా ఇంతవరకు చాలామంది లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ పడలేదు. చాలా మందికి పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ చూపిస్తున్నప్పటికీ అమౌంట్ ఇంకా పడలేదు, ఇంకా అమౌంట్ పడని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ఉన్న అందరికి అమౌంట్ ఈ…

    Read more


  • పేదలకు 54 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉచితంగా పంపిణీ చేయనున్న ప్రభుత్వం, మరో 9 వేల ఎకరాలకు గ్రీన్ సిగ్నల్

    పేదలకు 54 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉచితంగా పంపిణీ చేయనున్న ప్రభుత్వం, మరో 9 వేల ఎకరాలకు గ్రీన్ సిగ్నల్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి వ్యవసాయ భూమి లేని నిరుపేదలకు ఉచితంగా భూమి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఈ నెల లోనే ఆమోదముద్ర పడనుంది. 54 వేల ఎకరాల వ్యవసాయ భూమి ని పంపిణీ చేయనున్న ప్రభుత్వం రోజువారీ కూలి నాలి చేసుకుని కష్టంగా బతుకు బండి లాగుతున్న వారికి, కౌలుకు తీసుకుని ఆరుగాలం శ్రమిస్తున్న వారిని భూ యజమానులుగా చేసేందుకు ప్రభుత్వం కొత్త…

    Read more


  • జగనన్న సురక్ష ద్వారా ఇప్పటివరకు 19.61 లక్షల వినతులు పరిష్కారం, నెలాఖరు వరకు అవకాశం

    జగనన్న సురక్ష ద్వారా ఇప్పటివరకు 19.61 లక్షల వినతులు పరిష్కారం, నెలాఖరు వరకు అవకాశం

    ఏపీలో ప్రజల సమస్యలే పరిష్కారంగా ప్రారంభించ బడినటువంటి జగనన్న సురక్ష పథకానికి సంబంధించి ఇప్పటివరకు 19.61 లక్షల వినదులను పరిష్కరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 4978 సచివాలయాలు, 19.61 లక్షల వినతులు రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు 4978 సచివాలయాలలో జగనన్న సురక్ష క్యాంపులను నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూలై 1న ప్రారంభించినటువంటి జగనన్న సురక్ష క్యాంపు ల కార్యక్రమం జూలై 31 వరకు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసుల్లో జారీ అయ్యేటటువంటి ధ్రువపత్రాల కోసం…

    Read more


You cannot copy content of this page