–
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి జూన్ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించగా ప్రస్తుతం ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి, రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి. జూన్ నెల ఆఖరు వరకు జరిగిన విదేశీ…
Read more