Latest Posts

  • ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు రూ.20 వేలు అడ్వాన్స్, పూర్తి వివరాలు

    ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు రూ.20 వేలు అడ్వాన్స్, పూర్తి వివరాలు

    రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అడ్వాన్స్బిల్లులను గృహనిర్మాణ శాఖ చెల్లిస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు రెండు…

    Read more


  • ఆధార్‌తో పాన్‌ జత చేయలేదా? ఈ పనులు సాధ్యం కాదు

    ఆధార్‌తో పాన్‌ జత చేయలేదా? ఈ పనులు సాధ్యం కాదు

    ,

    ఆదాయపు పన్ను చట్టంలోని 139 ఏఏ సెక్షన్‌ ప్రకారం పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య)ను, ఆధార్‌ నంబరుతో అనుసంధానం చేయాలి. దీనికి ప్రభుత్వం ఇచ్చిన గడువు గత నెల 30వ తేదీతో ముగిసింది. ఈ గడువు లోపు ఆధార్‌ను అనుసంధానం చేయని పాన్‌లు దాదాపు రద్దు (ఇన్‌-యాక్టివ్‌) అయినట్లే. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అమల్లో ఉండే పాన్‌ లేకుండా చాలా రకాలైన పనులు పూర్తి చేయలేం. ఆదాయపు పన్ను చట్టంలోని 114బి నిబంధన ప్రకారం…

    Read more


  • PM Kisan : 14 వ విడత PM కిసాన్ కి ఈకేవైసి తప్పనిసరి, ఈ నెలాఖరు వరకు గడువు, జాబితా చెక్ చేయండి

    PM Kisan : 14 వ విడత PM కిసాన్ కి ఈకేవైసి తప్పనిసరి, ఈ నెలాఖరు వరకు గడువు, జాబితా చెక్ చేయండి

    PM కిసాన్ 14 వ విడత అమౌంట్ విడుదల కావాలంటే తప్పనిసరిగా ఈకేవైసి పూర్తి చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెలాఖరులోగా పెండింగ్ ఈ కేవైసి రికార్డులను పరిశీలించి రైతుల ఈకైవైసి పూర్తి చేసేలా చూడాలని ఆదేశించింది. ఏపి లో ఇంకా 6.47 లక్షల మంది రైతులకు ఈకేవైసి పెండింగ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా 6.47 లక్షల రికార్డులకు ఈకేవైసి పెండింగ్ ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

    Read more


  • Studybizz Poll : అమ్మ ఒడి మీ ఖాతాలో జమ అయిందా? 2023 ఆన్లైన్ పోల్

    Studybizz Poll : అమ్మ ఒడి మీ ఖాతాలో జమ అయిందా? 2023 ఆన్లైన్ పోల్

    జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి జూన్ 28న బటన్ నొక్కి లబ్ధిదారులకు అమౌంట్ విడుదల చేయడం జరిగింది, అయితే బటన్ నొక్కి ఇప్పటికి వారం రోజులు దాటినా ఇంతవరకు చాలామంది లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ కాలేదు అని రిపోర్ట్ చేస్తున్నారు ఇందుకు సంబంధించి studybizz ఎప్పటికప్పుడు వెబ్సైట్ మరియు సోషల్ మీడియా గ్రూప్స్ లో పోల్ నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఇంకా చాలామందికి అమౌంట్ అందాల్సి ఉంది. ఈసారి పది…

    Read more


  • గుడ్ న్యూస్….. పేదలకు ఉచితంగా వ్యవసాయ భూమి పంపిణీ చేయనున్న ప్రభుత్వం

    గుడ్ న్యూస్….. పేదలకు ఉచితంగా వ్యవసాయ భూమి పంపిణీ చేయనున్న ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. కూలినాలి చేసుకుని కష్టంగా బతుకు బండి లాగుతున్న వారిని, కౌలుకు తీసుకుని ఆరుగాలం శ్రమిస్తున్న వారిని భూ యజమానులుగా చేయనుంది. తద్వారా ‘ఈ భూమి మాదే’ అని అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు గర్వంగా చెప్పుకునేలా చేయాలని తాపత్రయ పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 54 వేల ఎకరాల భూ పంపిణీకి వేగంగా చర్యలు తీసుకుంటోంది. సుదీర్ఘకాలం…

    Read more


  • రైతుబంధు పథకం తమకూ కావాలని రోడ్డు ఎక్కిన తమిళనాడు రైతులు

    రైతుబంధు పథకం తమకూ కావాలని రోడ్డు ఎక్కిన తమిళనాడు రైతులు

    తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తమకు కూడా వర్తింపచేయాలని తమిళనాడు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.ఈ మేరకు తమిళనాడులోని కృష్ణగిరి లో బుధవారం భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. రైతుబంధు, రైతు బీమా మాకు కావాలి తెలంగాణ తరహాలో రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24/7 ఉచిత విద్యుత్, నీటిపారుదల మరియు ఆహార ధాన్యాల సేకరణను ఎంఎస్‌పితో అమలు చేయాలని తమిళనాడు రైతులు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం…

    Read more


  • Jagananna Suraksha: ముమ్మరంగా జగనన్న సురక్ష క్యాంపులు..ఇప్పటికే 10.86 లక్షల వినతుల పరిష్కారం, మీ క్యాంప్ డేట్ చెక్ చేయండి

    Jagananna Suraksha: ముమ్మరంగా జగనన్న సురక్ష క్యాంపులు..ఇప్పటికే 10.86 లక్షల వినతుల పరిష్కారం, మీ క్యాంప్ డేట్ చెక్ చేయండి

    రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలు మరియు సర్టిఫికెట్ల జారీలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రారంభించిన టువంటి జగనన్న సురక్ష పథకం ద్వారా ఇప్పటివరకు 10.86 లక్షల వినదు పరిష్కరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 3339 సచివాలయాలు, 10.82 వినతులు రాష్ట్రవ్యాప్తంగా 15004 సచివాలయాలు ఉండగా, ఇందులో ఇప్పటివరకు 3339 సచివాలయాలలో క్యాంపులు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల నుంచి మొత్తం 13.10 లక్షల వినతులు అందగా ఇందులో 80 శాతం అనగా 10.86…

    Read more


  • SADAREM Slot : ఏపీలో దివ్యాంగులకు నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్

    SADAREM Slot : ఏపీలో దివ్యాంగులకు నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్

    SADAREM (Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) Slot Bookings Open SADAREM slot bookings for the differently-abled persons having handicap of “hearing impairment”, “mental retardation”, “visual defects” and “physical disability” shall begin from today, July 06 2023 in the state of Andhra pradesh నేటి నుంచి దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్ ఏపీ లోని దివ్యంగులకు…

    Read more


  • అత్యధిక వడ్డీ లభించే HDFC స్పెషల్ సీనియర్ సిటిజన్ కేర్ FD కి ఇంకా రెండు రోజులు మాత్రమే

    అత్యధిక వడ్డీ లభించే HDFC స్పెషల్ సీనియర్ సిటిజన్ కేర్ FD కి ఇంకా రెండు రోజులు మాత్రమే

    దేశంలో సీనియర్ సిటిజన్ (వయోవృద్ధులకు) అత్యధిక వడ్డీని ఇచ్చే ఎఫ్డీలలో HDFC సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ ఒకటి. ఈ డిపాజిట్ ద్వారా సీనియర్ సిటిజన్లకు ఏకంగా 0.75% అధిక వడ్డీని బ్యాంకు అందిస్తుంది. ఈ డిపాజిట్ పై 7.75% వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్ ఎఫ్డి అర్హతలు మరియు ఇతర వివరాలు సీనియర్ సిటిజన్ కేర్ FD తో 0.75%* అదనపు వడ్డీ రేటును పొందవచ్చు. ఈ స్కీమ్ 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ…

    Read more


  • రైతులకు గుడ్ న్యూస్….. ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయనున్న ప్రభుత్వం

    రైతులకు గుడ్ న్యూస్….. ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయనున్న ప్రభుత్వం

    ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబరు అందించింది. ఆర్థిక సహకారం అందించి అండగా నిలబడేందుకు ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల తేదీలను ఖారారు చేసింది. ఈ ఏడాదికి సంభందించి ఇన్పుట్ సబ్సిడీ నిధులను ఈ నెల 8 న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటనలో భాగంగా విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏ సీజన్‌లో పంట నష్టపోతే.. ఆ సీజన్ ముగిసే…

    Read more


  • ఏపీలో కౌలు రైతులకు గుడ్ న్యూస్, రైతు భరోసా కొత్త దరఖాస్తులకు అవకాశం, ఇలా అప్లై చేయండి

    ఏపీలో కౌలు రైతులకు గుడ్ న్యూస్, రైతు భరోసా కొత్త దరఖాస్తులకు అవకాశం, ఇలా అప్లై చేయండి

    ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి కౌలు రైతులు 2023 24 రైతు భరోసా తొలి విడత అమౌంటు సహాయాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ తెలిపారు. అర్హత ఉన్నవారు ఇలా దరఖాస్తు చేసుకోండి రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న కౌలు రైతులు 2023 24 రైతు భరోసా సహాయం కోసం మీ సమీప రైతు భరోసా కేంద్రంలో లేదా మీ వ్యవసాయ…

    Read more


  • జూన్ 8 న ఉచిత పంటల బీమా అమౌంట్, అభ్యంతరాల స్వీకరణ కు నేడే చివరి తేదీ, స్టేటస్ చూడండి

    జూన్ 8 న ఉచిత పంటల బీమా అమౌంట్, అభ్యంతరాల స్వీకరణ కు నేడే చివరి తేదీ, స్టేటస్ చూడండి

    వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్ట పోయిన రైతులకు ఈ నెల 8 న ముఖ్యమంత్రి నష్టపరిహారాన్ని విడుదల చేయనున్నారు. పంట బీమా అభ్యంతరాలకు జూలై 5 చివరి తేదీ ఇందుకు సంబంధించి అర్హులైన రైతుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నట్లు అభ్యంతరాలు ఏమైనా ఉంటే బుధవారంలోగా ఆర్బికే కేంద్రాలలో సిబ్బందికి తెలియచేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు. గత ఐదు రోజులుగా…

    Read more


  • Amma Vodi : వారం గడుస్తున్నా అమ్మ ఒడి జమ కాలేదా? ఎప్పుడు పడుతుంది? ఈ డీటైల్స్ చెక్ చేయండి

    Amma Vodi : వారం గడుస్తున్నా అమ్మ ఒడి జమ కాలేదా? ఎప్పుడు పడుతుంది? ఈ డీటైల్స్ చెక్ చేయండి

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి 2023-24 అమౌంట్ ను ముఖ్యమంత్రి గత నెల జూన్ 28 న విడుదల చేయడం జరిగింది. అయితే వారం దాటినా ఇప్పటికీ చాలా మంది లబ్ధిదారులు అమౌంట్ పడలేదు అని రిపోర్ట్ చేస్తున్నారు.  అమ్మ ఒడి అమౌంట్ ఇంకా ఎందుకు పడలేదు? అదేవిధంగా ఆన్లైన్ లో పేమెంట్ స్టేటస్ ని ఎలా తెలుసుకోవచ్చు అనే వివరాలు కింద ఇవ్వబడ్డాయి.చెక్ చేయండి. జగనన్న అమ్మఒడి 2023 24 అమౌంట్ పడలేదా? జగనన్న అమ్మఒడి పథకానికి…

    Read more


  • విదేశీ విద్యా దీవెన 2023 కు 186 అప్లికేషన్స్, ఇంటర్వూలు ప్రారంభం.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

    విదేశీ విద్యా దీవెన 2023 కు 186 అప్లికేషన్స్, ఇంటర్వూలు ప్రారంభం.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

    రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్‌ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి జూన్ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించగా ప్రస్తుతం ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి, రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి. జూన్ నెల ఆఖరు వరకు జరిగిన విదేశీ…

    Read more


  • వైయస్ఆర్ బీమా క్లెయిమ్ రిజిస్ట్రేషన్ కి సంబందించిన సూచనలు

    వైయస్ఆర్ బీమా క్లెయిమ్ రిజిస్ట్రేషన్ కి సంబందించిన సూచనలు

    వైఎస్ఆర్ భీమా పథకానికి సంబంధించి 2023-24 సంవత్సరానికి గాను కొత్త మరియు రెన్యువల్ దరఖాస్తులను వాలంటీర్ల ద్వారా స్వీకరించడం జరిగింది. మరణించిన పాలసీ దారుల క్లైమ్ రిజిస్టర్ చేయించడానికి సచివాలయం లోని వెల్ఫేర్ అసిస్టంట్ లకు కొత్తగా యాప్ రిలీజ్ చెయ్యడం జరిగింది వైఎస్ఆర్ భీమా క్లైమ్ రిజిస్ట్రేషన్ సూచనలు ముందుగా వైఎస్ఆర్ భీమ eKYC యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ అయ్యాక Claim Registration 2023-24 అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. Claim Registration…

    Read more


  • ఉపాధి కూలీల అకౌంట్లో పెండింగ్ MGNREGA డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం, స్టేటస్ ఇలా చూడండి

    ఉపాధి కూలీల అకౌంట్లో పెండింగ్ MGNREGA డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం, స్టేటస్ ఇలా చూడండి

    జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పనిచేసే కూలీలకు గత కొన్ని కొన్ని వారాలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2005 కోట్లకు పైగా కూలీలకు వేతనం చెల్లించాల్సి ఉండగా ఇందుకు సంబందించి కేంద్రం మరో 1726 కోట్లను విడుదల చేసింది. ఉపాధి హామీ పెండింగ్ నిధులు విడుదల చేసిన కేంద్రం, త్వరలో అకౌంట్లోకి డబ్బులు 2023 24 ఆర్థిక సంవత్సరానికి MGNREGA లో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన 15 కోట్ల పని దినాలను…

    Read more


  • Amma Vodi : అమ్మ ఒడి విడుదల అయ్యి 5 రోజులు దాటినా ఇంకా అమౌంట్ పడలేదా? ఈ డీటైల్స్ చెక్ చేయండి

    Amma Vodi : అమ్మ ఒడి విడుదల అయ్యి 5 రోజులు దాటినా ఇంకా అమౌంట్ పడలేదా? ఈ డీటైల్స్ చెక్ చేయండి

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి 2023-24 అమౌంట్ ను ముఖ్యమంత్రి జూన్ 28 న విడుదల చేయడం జరిగింది. అయితే 5 రోజులు దాటినా ఇప్పటికీ చాలా మంది లబ్ధిదారులు అమౌంట్ పడలేదు అని రిపోర్ట్ చేస్తున్నారు.  అమ్మ ఒడి అమౌంట్ ఇంకా ఎందుకు పడలేదు? అదేవిధంగా ఆన్లైన్ లో పేమెంట్ స్టేటస్ ని ఎలా తెలుసుకోవచ్చు అనే వివరాలు కింద ఇవ్వబడ్డాయి.చెక్ చేయండి. జగనన్న అమ్మఒడి 2023 24 అమౌంట్ పడలేదా? జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి…

    Read more


  • ఉచిత పంటల బీమా అభ్యంతరాలకు నేడే చివరి తేదీ,జూలై 8 న రైతులకు అమౌంట్.. స్టేటస్ చెక్ చేయండి

    ఉచిత పంటల బీమా అభ్యంతరాలకు నేడే చివరి తేదీ,జూలై 8 న రైతులకు అమౌంట్.. స్టేటస్ చెక్ చేయండి

    ఆంధ్ర ప్రదేశ్ లోని రైతులకు ముఖ్య సమాచారం.. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం 2023 సంబంధించి గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయినటువంటి రైతులకు ఉచిత పంటల బీమా అమౌంట్ ను జూలై 8 న సీఎం జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి అభ్యంతరాలకు జూలై 3 వరకు చివరి అవకాశం. రైతు భరోసా కేంద్రాలలో ఉచిత పంటల బీమా రైతుల జాబితా గత ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయినటువంటి రైతుల…

    Read more


  • ఏపి ప్రజలకు గుడ్ న్యూస్.. టొమోటో కిలో 50 కే అందిస్తున్న ప్రభుత్వం, ఎక్కడంటే

    ఏపి ప్రజలకు గుడ్ న్యూస్.. టొమోటో కిలో 50 కే అందిస్తున్న ప్రభుత్వం, ఎక్కడంటే

    ఏపి సహా దేశవ్యప్తంగా చుక్కలు చూపిస్తున్న టొమాటో ధరతో కొనుగోలు దారులు బెంబేలెత్తుతున్నారు. ఏపి లో పలు మార్కెట్ల లో ఏకంగా కిలో ₹120 కి అమ్ముడు అవుతుంది. తక్కువ దిగుబడి మరియు ఇటీవల అకాల వర్షాలతో టొమోటో ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆదివారం మధ్య ప్రదేశ్ లోనీ రైసన్ మార్కెట్ లో అయితే టొమాటో ఏకంగా ₹160 రూపాయలు పలకటం గమనార్హం సబ్సిడీ పై టొమోటో విక్రయిస్తున్న ఏపి ప్రభుత్వం సీఎం యాప్ ద్వారా నిత్యావసర…

    Read more


  • తెలంగాణ లో అధికారంలోకి వస్తే చేయూత పేరుతో వృద్ధులు, వితంతువులకు 4 వేల పెన్షన్ : రాహుల్ గాంధీ

    తెలంగాణ లో అధికారంలోకి వస్తే చేయూత పేరుతో వృద్ధులు, వితంతువులకు 4 వేల పెన్షన్ : రాహుల్ గాంధీ

    తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నిర్వహించినటువంటి జనగర్జన సభలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి రాగానే వృద్ధులు మరియు వితంతువులకు 4000 రూపాయల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. ఈ పెన్షన్ పంపిణీ చేయూత అనే పథకం పేరుతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా అధికారం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణలో పోడు భూములన్ని గిరిజనులకు అప్పగిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. తమ…

    Read more


  • Jagananna Suraksha : జగనన్న సురక్ష లో భాగంగా 1.47 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం, భారీ గా స్పందన

    Jagananna Suraksha : జగనన్న సురక్ష లో భాగంగా 1.47 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం, భారీ గా స్పందన

    ఏపీలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందింప చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి జగనన్న సురక్ష పథకానికి రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటిరోజు మూడు లక్షల పైగా వినతులను పరిష్కరించినట్లు తెలిపింది. జగనన్న సురక్షలో భాగంగా ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వినతులను, సర్టిఫికెట్ల జారీ, రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ కార్డుల విభజన, ఆధార్ సేవలు మరియు రైతులకు సంబంధించినటువంటి సేవలు పైన ముఖ్యంగా దృష్టి సారిస్తున్నారు.…

    Read more


You cannot copy content of this page