Latest Posts

  • Nethanna Nestham 2023-24 : వైఎస్సార్ నేతన్న నేస్తం అప్లై చేయడానికి జూన్ 20 వరకు మాత్రమే అవకాశం

    Nethanna Nestham 2023-24 : వైఎస్సార్ నేతన్న నేస్తం అప్లై చేయడానికి జూన్ 20 వరకు మాత్రమే అవకాశం

    వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం 24 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి అప్లై చేయడానికి కేవలం మరో రోజు మాత్రమే గడువు ఉంది. కొత్తగా అర్హత ఉన్న లబ్ధిదారులు జూన్ 20 వరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే గత ఏడాది వివిధ కారణాల చేత ineligible అయిన వారు కూడా కొత్తగా దరఖాస్తు…

    Read more


  • Rythu Bandhu: రైతుబంధు పోర్టల్ లో సవరణలకు అవకాశం.. ఏ సవరణలకు అవకాశం ఇచ్చారంటే

    Rythu Bandhu: రైతుబంధు పోర్టల్ లో సవరణలకు అవకాశం.. ఏ సవరణలకు అవకాశం ఇచ్చారంటే

    రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పోర్టల్ లో గత డిసెంబర్ 22వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులకు కొత్తగా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. వీరితోపాటు పాతవారికి సవరణలకు సంబంధించి కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఏ ఏ సవరణలకు అవకాశం ఇచ్చారు రైతుబంధు పోర్టల్ ద్వారా ఎవరైనా వ్యక్తులు తమ బ్యాంకు వివరాలను మార్చుకోవాలనుకుంటే ఇందుకు ప్రస్తుతం అవకాశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా మొబైల్ నెంబర్ మార్చుకోవాలి అన్నా కూడా ప్రస్తుతం…

    Read more


  • 1 lakh to BC : బీసీలకు లక్ష పథకానికి భారీగా దరఖాస్తులు. ప్రభుత్వం కీలక అప్డేట్

    1 lakh to BC : బీసీలకు లక్ష పథకానికి భారీగా దరఖాస్తులు. ప్రభుత్వం కీలక అప్డేట్

    రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బీసీలకు లక్ష రూపాయల పథకం సంబంధించి ప్రస్తుతం అప్లికేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే భారీగా స్పందన లభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక అప్డేట్ జారీ చేసింది ఆన్లైన్ లో దరఖాస్తు చేస్తే చాలు జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉండగా ఇప్పటికే 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువగా రజక, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, వడ్డెర, విశ్వ బ్రాహ్మణ కులాల నుంచి…

    Read more


  • Six Step Validation: ఏపీలో సంక్షేమ పథకాలు అందడం లేదా? మీకు అర్హత ఉందో లేదో ఇక్కడ చెక్ చేయండి

    Six Step Validation: ఏపీలో సంక్షేమ పథకాలు అందడం లేదా? మీకు అర్హత ఉందో లేదో ఇక్కడ చెక్ చేయండి

    ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు పొందేందుకు ప్రతి ఒక్క లబ్ధిదారుడు ప్రభుత్వం పేర్కొన్నటువంటి ఆరు అంచెల ధ్రువీకరణను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఆరు అంశాలు ఏంటంటే : భూమి లేదా ఆస్తి, కుటుంబ ఆదాయం, ఫోర్ వీలర్, విద్యుత్ వినియోగం, కుటుంబంలో ఆదాయపన్ను చెల్లింపు, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వారు. ప్రభుత్వ పథకాలకు సాధారణ అర్హతలు ✓ కుటుంబా ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినెల పదివేల రూపాయలు…

    Read more


  • Amma Vodi 2023 : జూన్ 28న జగనన్న అమ్మఒడి.. అర్హతలు, ముఖ్యమైన తేదీలు విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Amma Vodi 2023 : జూన్ 28న జగనన్న అమ్మఒడి.. అర్హతలు, ముఖ్యమైన తేదీలు విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    ఈ ఏడాదికి సంబంధించి జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 28న విడుదల చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న అమ్మఒడి షెడ్యూల్ ( టైం లైన్స్ ) ఇవే జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి జూన్ 22 లోపు సచివాలయాల ద్వారా లబ్ధిదారుల ఈకేవైసీ తీసుకోవడం జరుగుతుంది. జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి ముఖ్యమైన టైం లైన్స్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి. జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి…

    Read more


  • Tidco ఇళ్లను ప్రారంభించిన సీఎం.. మరో 7728 మందికి ఇళ్ల స్థలాలు

    Tidco ఇళ్లను ప్రారంభించిన సీఎం.. మరో 7728 మందికి ఇళ్ల స్థలాలు

    రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా TIDCO ఇళ్ళను పంపిణీ చేస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదగా 8,912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. 8,912 టిడ్కో ఇల్లు, మరో 7728 ఇళ్ల స్థలాలు కృష్ణాజిల్లా గుడివాడ మున్సిపాలిటీ మల్లాయపాలెంలో 77 ఎకరాలలో ఒకే లేఔట్ లో పూర్తయినటువంటి 8912 tidco ఇళ్ళను అక్కడే మరో 178.63 ఎకరాల్లో మరో 7728 ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్…

    Read more


  • Cooking oil prices : కేంద్ర నిర్ణయంతో మరింత తగ్గనున్న వంట నూనె ధరలు.. ఎంత మేర తగ్గొచ్చంటే

    Cooking oil prices : కేంద్ర నిర్ణయంతో మరింత తగ్గనున్న వంట నూనె ధరలు.. ఎంత మేర తగ్గొచ్చంటే

    దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా వంట నూనె ధరలు దిగివస్తున్నాయి. వంట నూనె ధరలను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఇటీవల ఆయిల్ కంపెనీలకు ధరలను తగ్గించాలని సూచించినటువంటి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం ద్రవ్యోల్బణం మరియు నూనె ధరలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 17.5% నుంచి 12.5% తగ్గించడం…

    Read more


  • బీసీలకు లక్ష పథకం లో పద్మశాలి కులం ఎక్కడ? ముఖ్యమైన అప్డేట్

    బీసీలకు లక్ష పథకం లో పద్మశాలి కులం ఎక్కడ? ముఖ్యమైన అప్డేట్

    బీసీలకు లక్ష రూపాయలు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హులుగా ఎంపికైన వారికి ప్రభుత్వం లక్ష రూపాయలను అందించడం జరుగుతుంది. జూన్ 9వ తేదీన తొలి విడతగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 20 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. బీసీలకు లక్ష పథకంలో పద్మశాలీలపై క్లారిటీ అయితే ప్రభుత్వం తొలి దశలో భాగంగా ప్రకటించినటువంటి కులాల లిస్టులో పద్మశాలి…

    Read more


  • నేటి నుంచే జగనన్న ఆణిముత్యాలు.. టాపర్స్ లిస్ట్ ఇదే

    నేటి నుంచే జగనన్న ఆణిముత్యాలు.. టాపర్స్ లిస్ట్ ఇదే

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, నగదు పురస్కారాలు ఇచ్చేందుకు జగనన్న ఆణిముత్యాలు అనే పథకానికి ఎంపికైన వారికి జూన్ 15 నుంచి ప్రభుత్వం పురస్కారాలను అందిస్తుంది . ఈ పథకానికి ఎంపికైన టాపర్లకు ప్రభుత్వం నియోజక వర్గ స్థాయిలో జూన్ 15 న , జిల్లా స్థాయిలో జూన్ 17 న మరియు రాష్ట్ర స్థాయిలో జూన్ 20 న సన్మానాలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో…

    Read more


  • Aadhar Document Update Extended : ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. డాక్యుమెంట్ అప్డేట్ గడువు పెంపు

    Aadhar Document Update Extended : ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. డాక్యుమెంట్ అప్డేట్ గడువు పెంపు

    ,

    ఆధార్ పొంది 10 సంవత్సరాలు దాటినా, ఇప్పటివరకు పదేళ్ల లో ఒక్క సారి కూడా ఆధార్ డేటా అప్డేట్ చేసుకోలేదో అంటువంటి వారికి భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ UIDAI గుడ్ న్యూస్ తెలిపింది. UIDAI సూచనల మేరకు ఇటువంటి వారు ఆన్లైన్ లో తమ డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. జూన్ 14 వరకు ఉచితంగా ఆన్లైన్ లో అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించిన uidai తాజాగా మరో 3 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు…

    Read more


  • AP Spl Pay Hike : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్పెషల్ పే పెంచుతూ ఉత్తర్వులు

    AP Spl Pay Hike : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్పెషల్ పే పెంచుతూ ఉత్తర్వులు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు స్పెషల్ పే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 11వ PRC సిఫార్సుల మేరకు స్పెషల్ పే పెంపు రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సి సిఫార్సుల ను అమలుపరుస్తూ ఉద్యోగులకు స్పెషల్ పే 30 శాతం నుంచి 33 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాటగిరి 1 మరియు కేటగిరి 2 ఉద్యోగుల మినహా మిగిలిన వారందరికీ కొత్త…

    Read more


  • Jagananna Suraksha : జగనన్న సురక్ష..ఏపీలో మరో కొత్త పథకానికి శ్రీకారం.పూర్తి వివరాలు

    Jagananna Suraksha : జగనన్న సురక్ష..ఏపీలో మరో కొత్త పథకానికి శ్రీకారం.పూర్తి వివరాలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. జగనన్న సురక్ష పేరుతో ఈ కొత్త పథకాన్ని అమలు చేయనుంది. అసలు ఏంటి ఈ జగనన్న సురక్ష? ప్రజలకు ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి లేదా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రజల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఉన్నటువంటి జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి అనుసంధానంగా ఈ పథకం కూడా కొనసాగనుంది.…

    Read more


  • KCR Nutrition Kits : నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు.. ఈ పథకం పూర్తి వివరాలు

    KCR Nutrition Kits : నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు.. ఈ పథకం పూర్తి వివరాలు

    తెలంగాణ రాష్ట్రంలో గర్భిణీలలో పోషక ఆహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు లేకుండా సరైన పోషణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం “కేసీఆర్ న్యూట్రిషన్ కిట్” పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పథకాన్ని జూన్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ను ప్రారంభించిన సీఎం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా…

    Read more


  • Aadhar Document : ఆన్లైన్ లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసేందుకు ఇదే లాస్ట్ చాన్స్.. ఇలా అప్డేట్ చేసుకోండి

    Aadhar Document : ఆన్లైన్ లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసేందుకు ఇదే లాస్ట్ చాన్స్.. ఇలా అప్డేట్ చేసుకోండి

    ,

    భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ UIDAI సూచనల మేరకు ఎవరైతే ఆధార్ పొంది 10 సంవత్సరాలు దాటినా, ఇప్పటివరకు పదేళ్ల లో ఒక్క సారి కూడా ఆధార్ డేటా అప్డేట్ చేసుకోలేదో అంటువంటి వారు తప్పనిసరిగా ఆన్లైన్ లో డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవాలి.అంటే తమ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటి మరియు అడ్రస్ ప్రూఫ్ లకు సంబందించిన డాకుమెంట్స్ ను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. అలా చేయకపోతే వారి ఆధార్ పని చేయడం ఆగిపోతుంది. ఇటువంటి…

    Read more


  • Jagananna Animutyalu : జగనన్న ఆణిముత్యాలకు జూన్ 15, 17,  20 తేదీల్లో  సన్మానాలు, టాపర్స్ జాబితా ఇదే

    Jagananna Animutyalu : జగనన్న ఆణిముత్యాలకు జూన్ 15, 17, 20 తేదీల్లో సన్మానాలు, టాపర్స్ జాబితా ఇదే

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, నగదు పురస్కారాలు ఇచ్చేందుకు జగనన్న ఆణిముత్యాలు అనే పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకానికి ఎంపికైన టాపర్లకు ప్రభుత్వం నియోజక వర్గ స్థాయిలో , జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో సన్మానాలు చేయనుంది. Jagananna Animutyalu Dates : This Program shall be held on June 15th at Constituency level, June 17th at…

    Read more


  • బిసిలకు లక్ష పథకానికి సంబంధించి దరఖాస్తుదారులు ఎవర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు, మంత్రి గంగుల క్లారిటీ

    బిసిలకు లక్ష పథకానికి సంబంధించి దరఖాస్తుదారులు ఎవర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు, మంత్రి గంగుల క్లారిటీ

    బీసీలకు లక్ష పథకానికి సంబంధించి ప్రస్తుతం దరఖాస్తులు కొనసాగుతున్నాయి.. ఈ అప్లికేషన్స్ సొంతంగా ఆన్లైన్ లో గాని లేదంటే మీ సేవలో గాని దరఖాస్తుదారులు అప్లై చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు నుంచి దరఖాస్తుదారులు అప్లికేషన్ కి సంబంధించి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనడం జరుగుతుంది. దరఖాస్తుదారులు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మీ సేవలో అప్లికేషన్ ఫారం పూర్తయిన తర్వాత సంబంధిత ఫారం ను మున్సిపల్ ఆఫీసులో లేదా ఎంపీడీవో కార్యాలయంలో అందించాలని…

    Read more


  • Vidya Kanuka : జగనన్న విద్యా కానుక విడుదల.. విద్యార్థులకు ఆరు రకాల వస్తువులు పంపిణీ

    Vidya Kanuka : జగనన్న విద్యా కానుక విడుదల.. విద్యార్థులకు ఆరు రకాల వస్తువులు పంపిణీ

    పరుసుగా నాలుగో ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని ప్రారంభించింది.జగనన్న విద్యా కానుక నాలుగో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంచనంగా ప్రారంభించారు. జగనన్న విద్యా కానుక ప్రారంభించిన సీఎం [ Vidya Kanuka Lunched for Fourth Consecutive Year] రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ఏయిడెడ్ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్నటువంటి 43,10,165 మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్స్ పంపిణీ ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. పల్నాడు జిల్లా…

    Read more


  • ఏపి ని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే

    ఏపి ని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే

    నైరుతి రుతుపవనాలు ఏపీ లోకి ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సమీప ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఏపి లో దక్షిణ కోస్తా, శ్రీహరికోట ప్రాంతాల్లో ఇక కర్ణాటక లోని శివమోగ్గ , హాసన్ తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి ప్రాంతాలపై ఉన్నట్లు ఐఎండి తెలిపింది. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.…

    Read more


  • ఏపీలో 24 వరకు ఒంటి పూట బడులు..రాగి జావ, మధ్యాహ్న భోజనం టైమింగ్స్ ఇవే

    ఏపీలో 24 వరకు ఒంటి పూట బడులు..రాగి జావ, మధ్యాహ్న భోజనం టైమింగ్స్ ఇవే

    ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.పాఠశాలలు జూన్ 12 నుంచి యధావిధిగా ప్రారంభం అవుతున్నప్పటికీ జూన్ 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని తొలుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎండల తీవ్రత తగ్గకపోవడంతో మరో వారం పొడిగిస్తూ జూన్ 24 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ ఎండలు తీవ్రత తగ్గకపోవడంతో వేసవి సెలవులను పొడిగించాలని విద్యార్థుల…

    Read more


  • Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్..రైతు బంధు పోర్టల్ ఓపెన్ అయింది, ఇలా అప్లై చేయండి

    Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్..రైతు బంధు పోర్టల్ ఓపెన్ అయింది, ఇలా అప్లై చేయండి

    తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సహాయానికి అప్లై చేసుకునేందుకు రైతు బంధు పోర్టల్ ఎట్టకేలకు తెరుచుకుంది. ప్రస్తుతం రైతుబంధు పోర్టల్ ద్వారా ఎవరు అప్లై చేసుకోవచ్చు గత ఏడాది పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి రైతులకు యాసంగిలో రైతుబంధు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రైతుబంధు [Rythu Bandhu] పోర్టల్ తెరుచుకోకపోవడంతో రైతులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎట్టకేలకు రైతుబంధు సైట్ తెరుచుకుంది. గత ఏడాది…

    Read more


  • వైస్సార్ బీమా సర్వే 2023-24 సమాచారం | YSR Bima Survey 2023-24 Information

    వైస్సార్ బీమా సర్వే 2023-24 సమాచారం | YSR Bima Survey 2023-24 Information

    ఏపీ ప్రభుత్వం పేదల కోసం, అసంఘటిత రంగ కార్మికుల కోసం వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఉచితంగానే బీమా పొందొచ్చు. 18 నుంచి 70 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఇందులో చేరొచ్చు. కుటుంబ పెద్ద సహజ మరణం పొందినా లేదంటే ప్రమాదవశాత్తు మరణించినా బీమా పరిహారం అందేలా వైఎస్సార్ బీమా పథకాన్ని తీర్చిదిద్దారు. ఈ పథకానికి సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా, గ్రామ వార్డు సచివాలయ శాఖ అమలుపరిచే ఏజెన్సీగా పని చేస్తాయి. …

    Read more


You cannot copy content of this page