Latest Posts

  • Gruhalakshmi: ఎన్నికల ముందు దువ్యాంగులకు కెసిఆర్ వరాలు,కొత్త బెనిఫిట్స్ చూసేయండి

    Gruhalakshmi: ఎన్నికల ముందు దువ్యాంగులకు కెసిఆర్ వరాలు,కొత్త బెనిఫిట్స్ చూసేయండి

    ఎన్నికల ఏడాది కెసిఆర్ దివ్యంగులకు మరో గుడ్ న్యూస్ తెలిపారు. ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్ ను వెయ్యి పెంచి 4016 కు పెంచిన సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గృహ లక్ష్మి పథకంలో దివ్యాంగులకు రిజర్వేషన్లు తెలంగాణలో సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు మూడు లక్షల రూపాయలను మూడు దఫాలలో ఇవ్వనున్న గృహలక్ష్మి పథకంలో ఇక పై దివ్యాంగులకు కూడా రిజర్వేషన్లను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులకు గృహ లక్ష్మీ…

    Read more


  • ఆగస్టు నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు

    ఆగస్టు నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు

    రాష్ట్రంలోని పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా సాయం చేయడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ ఏ పథకాలను అమలు చేయబోతున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను ఇది వరకే విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఏమిటో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. ఈ నెలలో ప్రభుత్వం 5 పథకాల…

    Read more


  • అమ్మ ఒడి లబ్దిదారులకు మరో అవకాశం, ఇందులో మీ పేరు ఉందా? చెక్ చేయండి

    అమ్మ ఒడి లబ్దిదారులకు మరో అవకాశం, ఇందులో మీ పేరు ఉందా? చెక్ చేయండి

    జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి eKYC పూర్తి చేసిన అందరికీ అమౌంట్ ప్రభుత్వం జమ చేసింది. ఈ ఏడాది చెల్లింపులు 15 రోజులు ఆలస్యంగా ప్రారంభమయినప్పటికీ, నిధులు విడుదల చేసిన 3 వ వారం నుంచి ప్రతి రోజూ కొంత మంది లబ్ధిదారుల చప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వచ్చింది. అయితే ప్రభుత్వం అమ్మ ఒడి లబ్దిదారులకు మరో అవకాశాన్ని ఇచ్చింది. చాలా మంది లబ్ధిదారులు అనివార్య కారణాల చేసి నిర్ణిత సమయంలోపు ekyc…

    Read more


  • వై.యస్.ఆర్ బీమా ముఖ్య సమాచారం

    వై.యస్.ఆర్ బీమా ముఖ్య సమాచారం

    వై.యస్.ఆర్ బీమా పథకానికి సంబంధించి 02 ఆగస్టు తేదిన రాష్ట్ర స్థాయిలో జరిగిన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ,వార్డు సచివాలయం డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ మరియు అడిషనల్ కమిషనర్ హాజరయ్యారు. ఈ సమావేశం లో భాగంగా కొన్ని ముక్యమైన ఆదేశాలను జారీ చెయ్యడం జరిగింది కుటుంబంలో Primary Bread Earner చనిపోయిన 24 గంటలలోగా క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేయుటకు WEA/WWD’s లు ప్రత్యెక శ్రద్ద చూపించాలి.

    Read more


  • అర్5 జోన్ లోని ఇళ్ళ నిర్మాణంపై హైకోర్టు స్టే

    అర్5 జోన్ లోని ఇళ్ళ నిర్మాణంపై హైకోర్టు స్టే

    రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఏర్పాటుచేసిన ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.  ఈ పిటిషన్లపై…

    Read more


  • Volunteer Salary : వాలంటీర్ల జీతాలు పెంపు

    Volunteer Salary : వాలంటీర్ల జీతాలు పెంపు

    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డుల్లో వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా వాలంటీర్స్ కు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్ జన్మదిన కానుకగా జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్స్ జీతం అదనంగా రూ.750 రూపాయలు పెంచుతున్నామని ప్రకటించారు. వాలంటీర్ల జీతం 5000 నుంచి 5750 పెంపు? గ్రామాల్లో, పట్టణాల్లో వాలంటీర్లకే కేటాయించిన 50 ఇళ్ల పరిధిలో రేషన్‌ను పకడ్బందీగా ఇవ్వాలనే ఉద్దేశంతో…

    Read more


  • PM కిసాన్ 14 వ విడత అమౌంట్ పడలేదా? అయితే ఇలా చేయండి

    PM కిసాన్ 14 వ విడత అమౌంట్ పడలేదా? అయితే ఇలా చేయండి

    పిఎం కిసాన్ 14 వ విడత అమౌంట్ నిధులు ఇటీవల ప్రధానమంత్రి రాజస్థాన్ పర్యటనలో భాగంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 8.5 కోట్ల మంది రైతుల ఖాతాలో ఈ అమౌంట్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే కొంతమందికి ఇంకా అమౌంట్ పడనట్లైతే అందుకు పలు కారణాలు అయి ఉండవచ్చు. ముఖ్యంగా గత విడత నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అమౌంట్ ను ఈకేవైసి తో లింకు పెట్టడంతో ఈ సారి కూడా…

    Read more


  • గుడ్ న్యూస్, 45 రోజుల్లో రైతులకు రుణమాఫి

    గుడ్ న్యూస్, 45 రోజుల్లో రైతులకు రుణమాఫి

    రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇంకా పెండింగ్ ఉన్నటువంటి రైతు రుణమాఫీని 45 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రగతిభవన్ లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరియు ఇతర అధికారులతో భేటీ అయిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్టు 3 నుంచి రుణమాఫీ తెలంగాణలో 2018 లో హామీ ఇచ్చిన మేరకు రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత లక్ష రూపాయల వరకు రైతుల…

    Read more


  • కేవలం నిమిషంలో ఆధార్ తో కొత్త e-PAN కార్డుకి అప్లై చేసుకొనే విధానం

    కేవలం నిమిషంలో ఆధార్ తో కొత్త e-PAN కార్డుకి అప్లై చేసుకొనే విధానం

    ,

    పాన్ కార్డ్ అనేది బ్యాంకింగ్‌కు సంబంధించి ఖాతా తెరవడానికి మరియు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం లేదా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి వంటి అనేక ఇతర పనులకు కూడా పాన్‌ కార్డు తప్పనిసరి. పాన్‌కార్డును ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ పొందవచ్చు. పాన్ కార్డును ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి అనుకునే వారు దగ్గర్లోని సచివాలయానికి గాని, మీ సేవ కేంద్రాల ద్వారా కాని లేదా ఇతర ఏజెన్సీల ద్వారా…

    Read more


  • గుడ్ న్యూస్, ఇకనుంచి వారికి కూడా 2016 రూపాయల పెన్షన్

    గుడ్ న్యూస్, ఇకనుంచి వారికి కూడా 2016 రూపాయల పెన్షన్

    తెలంగాణలో బీడీ కార్మికులకు ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్ 2016 రూపాయలను ఇకపై బీడీ టేకేదారులకు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీడీ టేకేదారులు అంటే ఎవరు? బీడీ కార్మికులు చేసినటువంటి బీడీలను లెక్కించి ప్యాకింగ్ చేసే వర్కర్స్ ను బీడీ టేకేదారులు అంటారు. మంత్రివర్గ సమావేశంలో వీరికి కూడా 2016 రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. త్వరలో ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల దివ్యాంగుల పెన్షన్…

    Read more


  • రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పెన్షన్ పంపిణీ, అన్నీ యాప్ మరియు లింక్స్ డౌన్లోడ్ చేసుకోండి

    రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పెన్షన్ పంపిణీ, అన్నీ యాప్ మరియు లింక్స్ డౌన్లోడ్ చేసుకోండి

    రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరియు పలు రకాలు చేతివృత్తుల ప్రతి నెల పంపిణీ చేసే సామాజిక పెన్షన్లను ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి గ్రామ వార్డు వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. ఈనెల 62.77 లక్షల మందికి పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా 62,77,105 మంది లబ్ధిదారులకు 1729.23 కోట్లను గ్రామ వార్డు వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. సోమవారమే ఈ అమౌంట్ సచివాలయాల వారీగా బ్యాంకులో…

    Read more


  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    వైఎస్ఆర్ సున్నా వడ్డీ అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలను ఎన్నో విధాలుగా ఆదుకోవడానికి అనేక పథకాలను అమలు చేస్తుంది. స్వయం సహాయక సంఘాలలో రుణం తీసుకొన్న మహిళలపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించింది. స్వయం సహాయక సంఘాలలో మహిళల అర్హతలకు అనుగుణంగా బ్యాంకుల ద్వారా రుణాలను ఇవ్వడం జరుగుతుంది. అయితే బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీ అధికంగా ఉంటుంది. ప్రతి నెల డ్వాక్రా మహిళలు కొంత…

    Read more


  • Minority Bandhu Registration Started: మైనారిటీలకు లక్ష పథకం దరఖాస్తులు ప్రారంభం

    Minority Bandhu Registration Started: మైనారిటీలకు లక్ష పథకం దరఖాస్తులు ప్రారంభం

    రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు లక్ష పథకం మాదిరిగా మైనార్టీలకు లక్ష పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకు సబంధించి ఉత్తర్వులు జారీచేసింది. మైనార్టీలకు ₹లక్ష సాయానికి సంబంధించి నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. AUG 14 చివరి తేదీ. ఇప్పటికేముస్లింల నుంచి దరఖాస్తులు స్వీకరించినందున వారు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఇంతియాజ్‌ వెల్లడించారు. క్రిస్టియన్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 21-55 ఏళ్ల వయసు, గ్రామాల్లో ₹1.50 లక్షలు, పట్టణాల్లో ₹2 లక్షల…

    Read more


  • ముగిసిన జగనన్న సురక్ష, ఈ కార్యక్రమం ద్వారా మీకేమైనా ప్రయోజనం కలిగిందా? Poll

    ముగిసిన జగనన్న సురక్ష, ఈ కార్యక్రమం ద్వారా మీకేమైనా ప్రయోజనం కలిగిందా? Poll

    జగనన్న సురక్ష పథకానికి సంబంధించి జూలై 1 నుంచి జూలై 31 వరకు నెల రోజులపాటు సురక్ష క్యాంపులను సచివాలయాల వారిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఈ పథకం ద్వారా సంక్షేమ పథకాలు మరియు సర్టిఫికెట్ల జారీకి సంబంధించి 11 రకాల సేవలను పూర్తి ఉచితంగా మరియు ఇతర సేవలను మరియు సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. 15004 సచివాలయాలలో సురక్ష కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15,…

    Read more


  • Amma Vodi Payment: అమ్మ ఒడి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి ముఖ్య సమాచారం

    Amma Vodi Payment: అమ్మ ఒడి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి ముఖ్య సమాచారం

    జగనన్న అమ్మఒడి పథకాన్ని జూన్ 28న ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికీ నెల రోజుల పూర్తయిన నేపథ్యంలో ఇంకా కొంతమంది లబ్ధిదారులకు వివిధ కారణాల ద్వారా పేమెంట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. అటువంటి వారికి సచివాలయం శాఖ నుంచి ముఖ్యమైన సమాచారం వెలువడింది. ఈవారం మరోసారి పేమెంట్స్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది అమ్మ ఒడి పథకానికి సంబంధించి వివిధ కారణాల ద్వారా పేమెంట్ ఫెయిల్ అయిన వారికి ఈ వారం మరొకసారి పేమెంట్స్…

    Read more


  • ఈ సారి కూడా కొత్త పెన్షన్ లబ్దిదారులకు నిరాశే

    ఈ సారి కూడా కొత్త పెన్షన్ లబ్దిదారులకు నిరాశే

    ఈ ఏడాది కొత్త గా పెన్షన్ పంపిణీ పథకానికి సాధించిన వారికి ఆగస్ట్ నెల నుంచి పెన్షన్ పంపిణీ చేస్తారని భావించినప్పటికీ మరోసారి వాయిదా పడింది. ఈ నెల కూడా పెన్షన్ అమౌంట్ వీరికి సాంక్షన్ కాలేదు. ఈ సారి కూడా పెన్షన్ లేనట్లే పెన్షన్ పంపిణీ సంబంధించి ఈ ఏడాది దరఖాస్తు చేసుకొని అర్హత సాధించినటువంటి లక్షన్నర మందికి జూలై నెల నుంచి పెన్షన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ వాయిదా పడడం జరిగింది.…

    Read more


  • ఇక లైసెన్స్ లు , RC కార్డులు అన్ని డిజిటల్ , ప్రింట్ కార్డులు ఎత్తివేసిన ప్రభుత్వం

    ఇక లైసెన్స్ లు , RC కార్డులు అన్ని డిజిటల్ , ప్రింట్ కార్డులు ఎత్తివేసిన ప్రభుత్వం

    ఏపీలో రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వరకు ఫిజికల్ గా జారీ చేస్తున్నటువంటి డ్రైవింగ్ లైసెన్సులు మరియు ఆర్సి కార్డులకు శుక్రవారం తో స్వస్తి పలికింది. ఇక దరఖాస్తు చేసుకునే వారందరికీ డిజిటల్ లైసెన్స్ ఇకనుంచి రాష్ట్రవ్యాప్తంగా పేపర్ డ్రైవింగ్ లైసెన్స్ లో పేపర్ ఆర్సి కార్డులు ఉండవు. వాటి స్థానంలో పేపర్ రహిత డిజిటల్ డ్రైవింగ్ లైసెన్సులు డిజిటల్ ఆర్సి కార్డులు జారీ చేయనున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది. ఏళ్ల తరబడిగా…

    Read more


  • PMSSY : సుకన్య సమృద్ది పథకం ద్వారా కొద్ది పెట్టుబడితో ఒకేసారి 67 లక్షలు పొందవచ్చని మీకు తెలుసా

    PMSSY : సుకన్య సమృద్ది పథకం ద్వారా కొద్ది పెట్టుబడితో ఒకేసారి 67 లక్షలు పొందవచ్చని మీకు తెలుసా

    ప్రధాన మంత్రి సుకన్య సమృద్ధి యోజన పథకం PMSSY అనేది ప్రతి ఆడపిల్లల తల్లిదండ్రులు తప్పకుండా తీసుకోవాల్సినటువంటి పొదుపు పథకం. ఈ పథకం ద్వారా ఆడపిల్లల భవిష్యత్తుకు ఒక చక్కటి భరోసా లభిస్తుంది. ప్రతినెలా గరిష్టంగా జమ చేస్తే 21 ఏళ్ల లో 67.34 లక్షలు పొందవచ్చు సుకన్య సమృద్ధి పథకంలో జాయిన్ అవ్వాలంటే కనిష్టంగా 250 నుంచి గరిష్టంగా 1,50,000 వరకు కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు చేయవచ్చు. ఒకవేళ సంవత్సరానికి లక్ష 50…

    Read more


  • ఏపీ లోని వరద బాధితులకు రూ.10,000

    ఏపీ లోని వరద బాధితులకు రూ.10,000

    రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వర్షాలు వరదలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో భాగంగా వరద ప్రాంతాల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో వరద ముంపు ప్రాంతాల్లో సందర్శించి ప్రజలకు అండగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించారు మరోవైపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం జగన్ వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు మరియు పునరావాస కేంద్రాల ఏర్పాటు గురించి సమీక్షించారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో…

    Read more


  • PM Kisan Status : పీఎం కిసాన్ అమౌంట్ జమ అయిందా? Poll , స్టేటస్ ఇలా చెక్ చేయండి

    PM Kisan Status : పీఎం కిసాన్ అమౌంట్ జమ అయిందా? Poll , స్టేటస్ ఇలా చెక్ చేయండి

    రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ 14 వ విడత అమౌంట్ ను ప్రధాని మోడీ గురువారం విడుదల చేశారు. రాజస్తాన్ లోని సికార్ వేదిక గా రైతుల ఖాతాలో 2 వేల చప్పున అమౌంట్ జమ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మీ ఖాతాలో అమౌంట్ జమ అయిందా లేదా తెలుసుకునేందుకు Studybizz ద్వారా పోల్ నిర్వహించడం జరుగుతుంది. ఇది రైతుల అవగాహన కోసం నిర్వహించడం జరుగుతుంది. [TS_Poll id=”19″] పిఎం కిసాన్ సంబంధించి మీ స్టేటస్…

    Read more


  • Revised Timelines of Kapu Nestham 2023-24

    Revised Timelines of Kapu Nestham 2023-24

    రాష్ట్రంలోని పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించడం జరిగింది. అందులోని కాపు వర్గానికి చెందిన పేద ప్రజలకు ఆర్థిక సహాయం కోసం మరియు స్వయం ఉపాధి కల్పించడం కోసం వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది 2023 వ సంవత్సరానికి గాను కాపు నేస్తం దరఖాస్తు ప్రక్రియ మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ మొదలైంది.. కాపు నేస్తం పథకానికి కొత్తగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 22 చివరి తేదీగా ప్రకటించారు.…

    Read more


You cannot copy content of this page