–
ఖరీఫ్ సీజన్లో పంట నమోదు ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకొస్తుంది. ఈ సీజన్లో 89.37 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా ఉన్నా, వర్షాలు ఆలస్యం కావడంతో కేవలం 9.07 లక్షల ఎకరాల మాత్రమే పంటలు సాగయ్యాయి. ఈక్రాప్ నమోదు ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టారు ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభం కాగా, మిగిలిన జిల్లాల్లో వచ్చే వారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ క్రాప్ బుకింగ్…
Read more