Latest Posts

  • జూలై 21 నుంచి నెల పాటు ఇంటింటి ఓటర్ సర్వే, వెరిఫికేషన్.. ఈ వివరాలు సవరించవచ్చు

    జూలై 21 నుంచి నెల పాటు ఇంటింటి ఓటర్ సర్వే, వెరిఫికేషన్.. ఈ వివరాలు సవరించవచ్చు

    దేశ వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్ ప్రక్షాళన కు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అయింది. ఇందుకు సంబంధించి జూలై 21 నుంచి నెల రోజుల పాటు ఓటర్ సర్వే ను ప్రారంభించడం జరిగింది. జూలై 21 నుంచి నెల రోజులపాటు వెరిఫికేషన్ జూలై 21 నుంచి ఆగస్ట్ 21 వరకు నెల రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర , జిల్లా స్థాయి అధికారులు సమగ్ర ఓటర్…

    Read more


  • Hyderabad Rains : రెండు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవులు, ఐటి ఉద్యోగులకు

    Hyderabad Rains : రెండు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవులు, ఐటి ఉద్యోగులకు

    గ్రేటర్ హైదరాబాద్ GHMC పరిధిలో జూలై 21, 22 తేదీలలో సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రానున్న వారం రోజులు తెలంగాణలో వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జూలై 21 22 తేదీలలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులను ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైద్యం, పాలు వంటి అత్యవసర…

    Read more


  • గుడ్ న్యూస్, త్వరలో మైనారిటీలకు లక్ష

    గుడ్ న్యూస్, త్వరలో మైనారిటీలకు లక్ష

    ఇటీవల బీసీలకు లక్ష రూపాయల పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. త్వరలో మైనారిటీలకు లక్ష రూపాయలు బీసీలకు లక్ష రూపాయల పథకం తరహాలోనే మైనారిటీలకు కూడా త్వరలో లక్ష రూపాయల స్కీం ప్రారంభించనున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులను అందిస్తామని తెలిపారు. ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి…

    Read more


  • రేపే నేతన్న నేస్తం నిధులు…. ఎంతమందికి ఎంత అమౌంట్?

    రేపే నేతన్న నేస్తం నిధులు…. ఎంతమందికి ఎంత అమౌంట్?

    రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అండగా నిలవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఆర్థిక సమస్యలను దూరం చేయడానికి ప్రభుత్వం ప్రతి ఏటా 24 వేల రూపాయలను వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. గత నాలుగేళ్లలో ఈ పథకం కింద 776 కోట్ల రూపాయలను చేనేత కార్మికులకు అందించింది. ఈ ఏడాదికి గాను నేతన్న నేస్తం దరఖాస్తు ప్రక్రియ మరియు వెరిఫికేషన్ ఇప్పటికే పూర్తయింది.…

    Read more


  • అమ్మ ఒడి పూర్తి అమౌంట్ పడలేదా? కొంతమందికి 5000 పడ్డాయా? ఇది చెక్ చేయండి

    అమ్మ ఒడి పూర్తి అమౌంట్ పడలేదా? కొంతమందికి 5000 పడ్డాయా? ఇది చెక్ చేయండి

    జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి చెల్లింపులు చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. నిధులు విడుదల చేసిన 3 వ వారం నుంచి ప్రతి రోజూ కొంత మంది లబ్ధిదారుల చప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వస్తుంది. కొంత మందికి ఇంకా అమౌంట్ పడాల్సి ఉండగా, కొందరికి మాత్రం పూర్తి అమౌంట్ పడలేదు. దీనికి ప్రభుత్వం ఎం క్లారిటీ ఇచ్చింది ఎప్పుడు పడతాయో చూద్దాం. ఇది చదవండి: అమ్మ ఒడి అమౌంట్ అందరికీ జమ..చెక్ చేయండి పూర్తి…

    Read more


  • ఆగస్ట్ లో భారీగా టిడ్కో ఇళ్ల పంపిణీ, మున్సిపాలిటీల లిస్ట్ విడుదల

    ఆగస్ట్ లో భారీగా టిడ్కో ఇళ్ల పంపిణీ, మున్సిపాలిటీల లిస్ట్ విడుదల

    ఏపి లోని 8 మున్సిపాలిటీలలో 31,090 టిడ్కో గృహాలను ఆగస్టు నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 8 మున్సిపాలిటీల లిస్ట్ ఇదే కింద ఇవ్వబడిన ఎనిమిది మున్సిపాలిటీలలో భారీగా వచ్చేనెల రాష్ట్ర ప్రభుత్వం tidco ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. మంగళవారం విజయవాడలోని టిడ్కో కార్యాలయంలో టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ఎండీ చిత్తూరి శ్రీధర్ అధ్యక్షతన బోర్డు సమావేశంలో ఈ వివరాలను వెల్లడించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసిన 72…

    Read more


  • అమ్మ ఒడి ఈ వారంలోగా అమౌంట్, ఇంకా ఎంత మందికి పెండింగ్ అంటే

    అమ్మ ఒడి ఈ వారంలోగా అమౌంట్, ఇంకా ఎంత మందికి పెండింగ్ అంటే

    జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి నిధులను ముఖ్యమంత్రి జూన్ 28న బటన్ నొక్కి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి విడుదల చేసి 20 రోజులు దాటుతున్న ఇప్పటికీ చాలా మందికి తమ ఖాతాలో డబ్బులు పడలేదని రిపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉంది జగనన్న అమ్మఒడి నిధులు ఇప్పటివరకు స్టడీబిజ్ ద్వారా కండక్ట్ చేసినటువంటి ఆన్లైన్ పోల్స్ ప్రకారం ఇంకా సుమారు 40 నుంచి 50 శాతం మందికి అమౌంట్ జమ కావాల్సి…

    Read more


  • Thodu Status 2023-24 జగనన్న తోడు పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Thodu Status 2023-24 జగనన్న తోడు పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

    జగనన్న తోడు 2023 నాలుగో ఏడాది మొదటి విడత స్టేటస్ ను కింది విధంగా చెక్ చేయండి.. మీ బ్యాంక్ ఖాతాలో ఋణం అమౌంట్ జమ అయిందా లేదా పేమెంట్ స్టేటస్ కింది విధంగా చుడండి తోడు రుణాలకు సంబంధించి మీరు అప్లై చేసిన వివరాలు , మీ అప్లికేషన్ స్టేటస్ , ఎంత మొత్తం ఋణం మీకు మంజూరు అయింది , లబ్ధిదారుల వివరాలు , ఋణం ఎప్పుడు జమ అయింది అన్ని డీటెయిల్స్ మీరు…

    Read more


  • రైతులకు గుడ్ న్యూస్… ఈ నెల 27 న పీఎం కిసాన్ డబ్బులు అయితే ఇవి తప్పనిసరి

    రైతులకు గుడ్ న్యూస్… ఈ నెల 27 న పీఎం కిసాన్ డబ్బులు అయితే ఇవి తప్పనిసరి

    దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే 13 విడతలుగా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు 14 వ విడత నగదు బదిలీ చేసేందుకు సన్నద్దమయింది. ఖరీఫ్ సీజన్ మొదలైన క్రమంలో 14వ విడత డబ్బుల కోసం దేశంలోని కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. అలాంటి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది.…

    Read more


  • Jagananna Thodu : తోడు 2023-24 అమౌంట్ విడుదల, స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Jagananna Thodu : తోడు 2023-24 అమౌంట్ విడుదల, స్టేటస్ ఇలా చెక్ చేయండి

    రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారులకు ప్రతి ఏడాది ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి జగనన్న తోడు పథకానికి సంబంధించి వరుసగా నాలుగో ఏడాది తొలి విడత అమౌంట్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఈరోజు వర్చువల్ గా విడుదల చేయడం జరిగింది. వరుసగా నాలుగో ఏడాది మొదటి విడత అమౌంట్ రాష్ట్ర వ్యాప్తంగా 5,10,412 మంది చిరు వ్యాపారులకు పదివేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ లేని రుణాలు మరియు వడ్డీ రియంబర్స్మెంట్ మొత్తం కలిపి 560.73…

    Read more


  • వైఎస్ఆర్ కాపు నేస్తం దరఖాస్తులు జరుగుతున్నాయి, ఇలా అప్లై చేయండి

    వైఎస్ఆర్ కాపు నేస్తం దరఖాస్తులు జరుగుతున్నాయి, ఇలా అప్లై చేయండి

    కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి ఉపకులాల మహిళల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 2023-24 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా కాపు కులం మహిళలకు ఏటా 15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ సంవత్సరానికి సంబంధించి కాపు నేస్తం దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. సంబంధించిన ఆప్షన్ సచివాలయం ఉద్యోగులకు ఆప్షన్ కలిగించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి కొత్త లబ్ధిదారులు…

    Read more


  • ఏపీ లో త్వరలోనే 1.67 లక్షల కొత్త రేషన్ కార్డులు

    ఏపీ లో త్వరలోనే 1.67 లక్షల కొత్త రేషన్ కార్డులు

    అన్ని అర్హతలు కలిగి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. త్వరలోనే 1.67 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 1.46 కోట్ల మంది పేదలకు ప్రతినెలా 2.11లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.ఇందుకోసం నెలకు రూ.846 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుచెప్పారు.దీనికి అదనంగా ఏటా రూ.200 కోట్లతో ఫోలిక్ యాసిడ్, బి-12 విటమిన్,…

    Read more


  • New Voter Registration – కొత్తగా ఓటర్ కార్డు కు ఇలా దరఖాస్తు చేసుకొండి

    New Voter Registration – కొత్తగా ఓటర్ కార్డు కు ఇలా దరఖాస్తు చేసుకొండి

    కొత్త ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోటానికి ఇప్పుడు అందరికి అవకాశం ఉంది మరియు దీనికి ఎటువంటి ఛార్జ్ ఉండదు.దరఖాస్తు ను ఆఫ్లైన్ లేదా మొబైల్ లొ ఆన్లైన్ లో సులభంగా చేసుకోవచ్చు. ఓటర్ నమోదు చేసిన తరువాత సంబందించిన BLO వారు ఆమోదం చేస్తే ఎలక్షన్ కమీషన్ నుంచి ఓటర్ కార్డు ప్రింట్ అయి వస్తుంది. e-ఓటర్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవటాయిని ఎటువంటి అప్లికేషన్…

    Read more


  • మరింత పెరగనున్న టమోటా ఉల్లి మరియు నిత్యవసర ధరలు, షాక్ ఇచ్చిన NCML సీఈఓ

    మరింత పెరగనున్న టమోటా ఉల్లి మరియు నిత్యవసర ధరలు, షాక్ ఇచ్చిన NCML సీఈఓ

    నిత్యావసర ధరలు పట్ట పగ్గాలు లేకుండా సామాన్య ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటికే టమోటా, మిర్చి వంటి కూరగాయలు అయితే కొనే పరిస్థితి లేదు. రానున్న నెలల్లో మరింత పెరగనున్న టమోటా, ఉల్లి దేశవ్యాప్తంగా ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో 110 నుంచి 150 వరకు పలుకుతున్న టమోటా ధర ఆల్ టైం రికార్డ్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు నేషనల్ కమోడిటీస్ మేనేజ్మెంట్ సర్వీసేస్ NCML సీఈఓ సంజయ్ గుప్తా అన్నారు. ప్రస్తుతం ఉత్తర భారత దేశంలో 200…

    Read more


  • జూలై రెండవ వారం దాటుతున్నా అమ్మఒడి పడలేదా? లేటెస్ట్ అప్డేట్ Online poll మీకోసం

    జూలై రెండవ వారం దాటుతున్నా అమ్మఒడి పడలేదా? లేటెస్ట్ అప్డేట్ Online poll మీకోసం

    జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి నిధులను ముఖ్యమంత్రి గత నెల అనగా జూన్ 28న బటన్ నొక్కి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి విడుదల చేసి రెండు వారాలు దాటుతున్న ఇప్పటికీ చాలామంది ఖాతాలో డబ్బులు పడలేదని రిపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉంది జగనన్న అమ్మఒడి నిధులు ఇప్పటివరకు స్టడీబిజ్ ద్వారా కండక్ట్ చేసినటువంటి ఆన్లైన్ పోల్స్ ప్రకారం ఇంకా 40 నుంచి 60 శాతం మందికి అమౌంట్ జమ కావాల్సి…

    Read more


  • ఈ క్రాప్ బుకింగ్ కు ప్రత్యేక యాప్

    ఈ క్రాప్ బుకింగ్ కు ప్రత్యేక యాప్

    ఖరీఫ్ సీజన్లో పంట నమోదు ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకొస్తుంది. ఈ సీజన్లో 89.37 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా ఉన్నా, వర్షాలు ఆలస్యం కావడంతో కేవలం 9.07 లక్షల ఎకరాల మాత్రమే పంటలు సాగయ్యాయి. ఈక్రాప్ నమోదు ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టారు ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభం కాగా, మిగిలిన జిల్లాల్లో వచ్చే వారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ క్రాప్ బుకింగ్…

    Read more


  • గుడ్ న్యూస్, దూదేకులకు షాదీ తోఫా వర్తింపు, ఆర్థిక సహాయం లక్ష కు పెంపు

    గుడ్ న్యూస్, దూదేకులకు షాదీ తోఫా వర్తింపు, ఆర్థిక సహాయం లక్ష కు పెంపు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం మైనారిటీలకు వర్తింప చేస్తున్నటువంటి షాదీతోఫా పథకాన్ని ఇకపై ముస్లింలోని ఇతర వెనకబడిన కులాలకు వర్తింప చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దూదేకుల వారికి షాది తోఫా వర్తింపచేస్తూ నిర్ణయం ముస్లిమ్స్ లో వెనుకబడినటువంటి తరగతులైనటువంటి దూదేకుల, నూర్ భాషా, లాద్దాఫ్ , పింజారీ వంటి కులాలకు కూడా షాది తోఫాను వర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దూదేకుల లేదా నూరు భాషా కులం వారు…

    Read more


  • ఇకపై దళిత రైతులకు భూములపై సంపూర్ణ హక్కులు

    ఇకపై దళిత రైతులకు భూములపై సంపూర్ణ హక్కులు

    భూమి కొనుకలు పథకం ద్వారా భూములను పొందిన దళిత రైతులకు గుడ్ న్యూస్ అందించింది. ఆ భూములపై రుణాలన్నింటినీ మాఫీ చేసి వాటిపై రైతులకు పూర్తి హక్కులను కల్పించాలని నిర్ణయం తీసుకుంది. రుణాలు నా చెల్లించిన కూడా నీ చేతితో జాబితాలో కూడా సాగుతున్న భూములకు సైతం పూర్తి హక్కులను ఇవ్వడం. ద్వారా మొత్తం 22 వేల మందికి పైగా రైతులకు మేలు చేయనున్న ప్రభుత్వం. ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భూమిలేని…

    Read more


  • ఇక పై రేషన్ ఇంటింటికి డెలివరీ చేసే వారికి కూడా వాహన మిత్ర ₹10000, అప్లికేషన్స్ ప్రారంభం

    ఇక పై రేషన్ ఇంటింటికి డెలివరీ చేసే వారికి కూడా వాహన మిత్ర ₹10000, అప్లికేషన్స్ ప్రారంభం

    రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నటువంటి MDU మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల యజమానులకు కూడా వైయస్సార్ వాహన మిత్ర అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 9260 MDU వాహనదారులకు 10000 రేషన్ బియ్యం ఇంటింటికి సరఫరా చేసే 9260 MDU వాహనదారులకు 2023 24 ఆర్థిక సంవత్సరం నుంచి వైయస్సార్ వాహన మిత్ర ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.…

    Read more


  • వైఎస్సార్ వాహన మిత్ర, కాపు నేస్తం అప్లికేషన్స్ ప్రారంభం

    వైఎస్సార్ వాహన మిత్ర, కాపు నేస్తం అప్లికేషన్స్ ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వైఎస్ఆర్ వాహన మిత్ర మరియు కాపు నేస్తం పథకాలకు సంబంధించి సచివాలయాలకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదికి గాను ఏ నెలలో ఏ ఏ పథకాలు అమలు చేయాలో పూర్తి వివరాలతో సంక్షేమ క్యాలెండర్ ను ఇదివరకే ప్రభుత్వం విడుదల చేసింది. సంక్షేమ కాలండర్ ప్రకారం వైయస్సార్ వాహన మిత్ర మరియు కాపు నేస్తం పథకాల…

    Read more


  • 15 రోజులు దాటినా లభించని అమ్మ ఒడి, ఇప్పటి వరకు ఎంత మందికి జమ అయింది, స్టేటస్ చూడండి

    15 రోజులు దాటినా లభించని అమ్మ ఒడి, ఇప్పటి వరకు ఎంత మందికి జమ అయింది, స్టేటస్ చూడండి

    జగనన్న అమ్మ ఒడి పథకాన్ని గత నెల 28న ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. అయితే 15 రోజులు దాటినా ఇప్పటివరకు అమ్మ ఒడి చాలామందికి చేరలేదు. ఇంకా ఎంతమందికి అమౌంట్ పడాల్సి ఉంది? దీనిపై ప్రభుత్వం ఏం చెప్తుంది? స్టేటస్ ఎలా చూడాలి? పూర్తి వివరాలు మీకోసం అమ్మ ఒడి అమౌంట్ అసలు ఎప్పుడు పడుతుంది? గత నెల 28న ప్రారంభించిన అమ్మ ఒడి పథకానికి సంబంధించిన అమౌంట్ ను చాలామందికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం…

    Read more


You cannot copy content of this page