Latest Posts

  • PM Kisan Status : పీఎం కిసాన్ 14 వ విడత అమౌంట్ విడుదల, స్టేటస్ ఇలా చెక్ చేయండి

    PM Kisan Status : పీఎం కిసాన్ 14 వ విడత అమౌంట్ విడుదల, స్టేటస్ ఇలా చెక్ చేయండి

    పిఎం కిసాన్ 14 వ విడత అమౌంట్ విడుదల చేసిన ప్రధానమంత్రి. రైతుల ఖాతాలో నేరుగా 2000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. LATEST UPDATE: రాజస్థాన్ పర్యటనలో భాగంగా సికార్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 11 గంటలకు 8.5 కోట్ల మంది రైతుల ఖాతాలో పిఎం కిసాన్ అమౌంటును జమ చేశారు. PM కిసాన్ తో పాటు దేశ వ్యాప్తంగా 1.25 లక్షల కిసాన్ సమృద్ది కేంద్రాలను కూడా ప్రారంభించడం జరిగింది.…

    Read more


  • Tentative Timelines of Vahana Mitra 2023-24

    Tentative Timelines of Vahana Mitra 2023-24

    రాష్ట్రంలోని ఆటో మ్యాక్సీ ట్యాబ్ వాహనాలు కలిగిన డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడం కోసం వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభించింది. 2023 వ సంవత్సరానికి గాను వాహన మిత్ర దరఖాస్తు ప్రక్రియ మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ మొదలైంది. వాహన మిత్ర పథకానికి సంబంధించి 2023వ సంవత్సరానికి గాను కొత్త అర్హుల దరఖాస్తు ప్రక్రియకు మొదట జూలై 22 వరకు అవకాశం కలిగించారు. అయితే సాంకేతిక కారణాలవల్ల దరఖాస్తు ప్రక్రియ ఆలస్యంగా మొదలు కావడంతో, ఈ…

    Read more


  • PM Kisan 2023-24 : పీఎం కిసాన్ 14 వ విడత స్టేటస్ ఇలా చెక్ చేయండి

    PM Kisan 2023-24 : పీఎం కిసాన్ 14 వ విడత స్టేటస్ ఇలా చెక్ చేయండి

    PM Kisan 14 వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం జూలై 27న విడుదల చేయనున్న నేపథ్యంలో లబ్ధిదారులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. అసలు మీరు ఈ పథకానికి అర్హులో కాదో స్టేటస్ ఇలా చెక్ చేయండి. పిఎం కిసాన్ విడుదల కి ముందు ఈ వివరాలు చెక్ చేయండి ✓ PM కిసాన్ మీ స్టేటస్ ని ఇలా చెక్ చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించి మీరు అసలు ఎలిజిబిల్ అవునా…

    Read more


  • Amma Vodi Payment: అమ్మ ఒడి డబ్బులు అందరికీ పడ్డాయి, చెక్ చేసుకోండి

    Amma Vodi Payment: అమ్మ ఒడి డబ్బులు అందరికీ పడ్డాయి, చెక్ చేసుకోండి

    జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి అందరికీ అమౌంట్ జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది చెల్లింపులు 15 రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. నిధులు విడుదల చేసిన 3 వ వారం నుంచి ప్రతి రోజూ కొంత మంది లబ్ధిదారుల చప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వచ్చింది. ప్రస్తుతం అందరి ఖాతాలో పెండింగ్ అమౌంట్ జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పోర్టల్ లో స్టేటస్ కూడా అప్డేట్ చేయడం జరిగింది అమ్మ ఒడి పేమెంట్…

    Read more


  • 5 నిమిషాల్లో….రైస్ / రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకొనే విధానం

    5 నిమిషాల్లో….రైస్ / రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకొనే విధానం

    రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార వస్తువులను రేషన్ దుకణాల ద్వారా చౌక ధరలకు అందించడానికి అర్హులైన అందరికీ ప్రభుత్వం రేషన్ లేదా రైస్ కార్డులను పంపిణీ చేసింది. సంవత్సరం పొడుగునా అర్హులైన వారు ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంవత్సరం లో రెండు సార్లు అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తారు. ఈ రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి వంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.…

    Read more


  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ అమౌంట్ విడుదల వాయిదా….

    వైఎస్ఆర్ సున్నా వడ్డీ అమౌంట్ విడుదల వాయిదా….

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలను ఎన్నో విధాలుగా ఆదుకోవడానికి అనేక పథకాలను అమలు చేస్తుంది. స్వయం సహాయక సంఘాలలో రుణం తీసుకొన్న మహిళలపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించింది. స్వయం సహాయక సంఘాలలో మహిళల అర్హతలకు అనుగుణంగా బ్యాంకుల ద్వారా రుణాలను ఇవ్వడం జరుగుతుంది. అయితే బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీ అధికంగా ఉంటుంది. ప్రతినెల డ్వాక్రా మహిళలు కొంత రుణ…

    Read more


  • కాపు నేస్తం & వాహన మిత్ర దరఖాస్తు గడువు పొడిగింపు

    కాపు నేస్తం & వాహన మిత్ర దరఖాస్తు గడువు పొడిగింపు

    రాష్ట్రంలోని పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించడం జరిగింది. అందులోని కాపు వర్గానికి చెందిన పేద ప్రజలకు ఆర్థిక సహాయం కోసం మరియు స్వయం ఉపాధి కల్పించడం కోసం వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ఆటో మ్యాక్సీ ట్యాబ్ వాహనాలు కలిగిన డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడం కోసం వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభించింది. 2023 వ సంవత్సరానికి గాను కాపు నేస్తం మరియు వాహన మిత్ర దరఖాస్తు…

    Read more


  • మీ పాన్ కార్డు పోయిందా? 5 నిమిషాల్లో కొత్త పాన్ కార్డు పొందండి….

    మీ పాన్ కార్డు పోయిందా? 5 నిమిషాల్లో కొత్త పాన్ కార్డు పొందండి….

    దేశంలోని ప్రతి ఒక్కరికి పాన్ కార్డు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఆదాయపు పన్ను, ఇన్సూరెన్స్ పేమెంట్, పోస్ట్ ఆఫీస్, రూ.50,000/- పైబడి  బ్యాంకు ఖాతా ద్వారా తీసుకోవాలి లేదా వేరే బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్న , రుజువు పత్రంగా (POI) ,క్రెడిట్ కార్డు మరియు మరిన్ని సేవలకు పాన్ కార్డు కలిగి ఉండడం తప్పనిసరి. అయితే పాన్ కార్డు అప్లై చేసుకున్న తర్వాత అనివార్య కారణాల చేత పాన్ కార్డును పోగొట్టుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఇలా…

    Read more


  • PM Yasasvi Scheme 2023 Online Registration, Eligibility & Selection Criteria – PM యశస్వి స్కాలర్షిప్ 2023

    PM Yasasvi Scheme 2023 Online Registration, Eligibility & Selection Criteria – PM యశస్వి స్కాలర్షిప్ 2023

    దేశంలోని పేద విద్యార్థుల విద్యను అభ్యసించడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి యశస్వి స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం Social Justice and Empowerment (MSJ&E) మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ల ద్వారా అమలు చేస్తుంది. 2023 సంవత్సరానికి గాను పీఎం యశస్వి స్కాలర్షిప్లకు పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.   PM Yasasvi Scheme 2023 Details :  పథకం…

    Read more


  • PM Kisan : ఈ నెల 27 న పిఎం కిసాన్, ఈ వివరాలు చెక్ చేశారా?

    PM Kisan : ఈ నెల 27 న పిఎం కిసాన్, ఈ వివరాలు చెక్ చేశారా?

    PM Kisan 14 వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం జూలై 27న విడుదల చేయనున్న నేపథ్యంలో లబ్ధిదారులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. పిఎం కిసాన్ విడుదల కి ముందు ఈ వివరాలు చెక్ చేయండి ✓ PM కిసాన్ మీ స్టేటస్ ని ఇలా చెక్ చేయండి మీ స్టేటస్ చెక్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ✓ PM కిసాన్ జాబితా లో మీ పేరు చెక్ చేయండి జాబితా కోసం ఇక్కడ…

    Read more


  • Amaravati Houses : సిఆర్డిఏ పరిధిలో 50793 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం, రికార్డ్ టైం లో ప్రభుత్వం నిర్మాణాలు

    Amaravati Houses : సిఆర్డిఏ పరిధిలో 50793 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం, రికార్డ్ టైం లో ప్రభుత్వం నిర్మాణాలు

    అమరావతి CRDA పరిధిలో మే 26 న రాష్ట్ర ప్రభుత్వం సెంటు పట్టా భూములను హుటా హుటిన చదును చేసి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగా అదే ప్రాంతంలో నేడు 50793 ఇళ్లకు సంబంధించి శంకు స్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జూలై 24న సీఎం అమరావతి సిఆర్డిఏ పరిధిలోని 50793 ఇళ్ల నిర్మాణాల కు సీఎం శంకుస్థాపన చేశారు. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తాడేపల్లి…

    Read more


  • Minority Bandhu: మైనారిటీలకు లక్ష పథకం, కండిషన్స్ ఇవే

    Minority Bandhu: మైనారిటీలకు లక్ష పథకం, కండిషన్స్ ఇవే

    రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు లక్ష పథకం మాదిరిగా మైనార్టీలకు లక్ష పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకు సబంధించి ఉత్తర్వులు జారీచేసింది. Minority Bandhu Applications started. Click here for all details మైనారిటీలకు లక్ష రూపాయలు, కండిషన్స్ ఇవే మైనారిటీలకు లక్ష రూపాయల పథకం ద్వారా అర్హత పొందాలనుకునే వారికి కింద ఇవ్వబడిన అర్హతలు వర్తిస్తాయి. ఈ పథకానికి సంబంధించి దశల వారీగా లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించడం జరుగుతుంది. Official link…

    Read more


  • యుద్ధ ప్రాతిపదికన సిఆర్డిఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు, రేపే ప్రారంభం

    యుద్ధ ప్రాతిపదికన సిఆర్డిఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు, రేపే ప్రారంభం

    అమరావతి CRDA పరిధిలో కోర్టులలో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో పది రోజుల్లోనే పేదలకు స్థలాలను కేటాయించిన విషయం తెలిసిందే. అదే జోరుతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టబోతుంది. జూలై 24న ముఖ్యమంత్రి ద్వారా ప్రారంభం జూలై 24న సీఎం అమరావతి సిఆర్డిఏ పరిధిలో పర్యటించనున్నారు. ఇటీవల ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి హుటాహుటిన ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుంది.…

    Read more


  • వాహన మిత్ర 2023-24 ముఖ్యమైన అప్డేట్, వీరికి మాత్రమే ఈ సారి అమౌంట్

    వాహన మిత్ర 2023-24 ముఖ్యమైన అప్డేట్, వీరికి మాత్రమే ఈ సారి అమౌంట్

    వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో ముమ్మరంగా కొత్త దరఖాస్తులు మరియు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వాహన మిత్ర 2023 24 సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్…

    Read more


  • దివ్యాంగులకు గుడ్ న్యూస్, ఆసరా పెన్షన్ 4016 కు పెంపు

    దివ్యాంగులకు గుడ్ న్యూస్, ఆసరా పెన్షన్ 4016 కు పెంపు

    తెలంగాణలో దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ పై వెయ్యి రూపాయల మేర పెంచి 4016 రూపాయల పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూలై నుంచి పెంచిన పెన్షన్ ₹4016 అమలు దివ్యాంగులకు ₹3016 రూపాయల నుంచి ₹4016 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అమౌంట్ ను పెంచడం జరిగింది. ఈ పెంచిన పెన్షన్ అమౌంటును జూలై నుంచే లబ్ధిదారులకు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో దివ్యాంగులకు పెన్షన్ అర్హత ఏంటి Documents…

    Read more


  • Aarogyasri Card : 5 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి

    Aarogyasri Card : 5 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి

    వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డును ఐదు నిమిషాలలో ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఐదు నిమిషాల్లో సింపుల్ గా మీ మొబైల్ ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ వివరాలు సరి చూసుకోవచ్చు. మరి ఏ విధంగా ఆన్లైన్లో ఈ కార్డు ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ తెలుసుకుందాం. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటివరకు మొత్తం 3118 రకముల చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందాలి అంటే తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి.…

    Read more


  • Bank 5 Days Work : బ్యాంకులకు 5 రోజుల పని దినాలు, ఆరోజే కీలక నిర్ణయం

    Bank 5 Days Work : బ్యాంకులకు 5 రోజుల పని దినాలు, ఆరోజే కీలక నిర్ణయం

    బ్యాంకులకు ఐదు రోజుల పని దినాలను కల్పించి వారాంతంలో ఐటీ ఉద్యోగుల తరహాలోనే రోజుల సెలవు దినాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా బ్యాంక్ యూనియన్ లో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఐబీఏ ఈ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచినట్లు సమాచారం. త్వరలో ఐదు రోజుల పని దినాలు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఇప్పటికే ఐదు రోజుల పని దినాల ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచినట్లు United forum…

    Read more


  • వైఎస్ఆర్ కాపు నేస్తం దరఖాస్తుకు నేడే చివరి తేదీ, పాత వారికి వెరిఫికేషన్

    వైఎస్ఆర్ కాపు నేస్తం దరఖాస్తుకు నేడే చివరి తేదీ, పాత వారికి వెరిఫికేషన్

    కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం అందించే వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తులకు నేడే చివరి తేదీ. కొత్త పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ కు జూలై 26 వరకు కాపు నేస్తం కొత్త అప్లికేషన్స్ కి జూలై 22 చివరి తేదీ కాగా, అప్లికేషన్స్ సచివాలయాల స్థాయిలో పరిశీలన కు జూలై 26 చివరి తేదీ గా ఉంది. అదే విధంగా పాత లబ్ధిదారుల వెరిఫికేషన్…

    Read more


  • వాహన మిత్ర అప్లికేషన్ గడువు పొడిగింపు, డ్రైవర్లు అప్లై చేయండి, పాత వారికి కీలక అప్డేట్స్

    వాహన మిత్ర అప్లికేషన్ గడువు పొడిగింపు, డ్రైవర్లు అప్లై చేయండి, పాత వారికి కీలక అప్డేట్స్

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో టాక్సీ ఉన్నటువంటి డ్రైవర్లకు వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. 2023 ఏడాదికి సంబంధించి వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ఆగస్టు నెలలో ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కొనసాగుతున్నాయి. వైయస్సార్ వాహన మిత్ర గడువు జూలై 25 పెంపు వైయస్సార్ వాహన మిత్ర అప్లికేషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం జూలై 20 నుంచి 25 వరకు…

    Read more


  • వైఎస్ఆర్ భీమ 2023 పథకానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం

    వైఎస్ఆర్ భీమ 2023 పథకానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం

    వైఎస్ఆర్ భీమ పథకానికి సంబంధించిన 20.07.2023 తేదిన GSWS అడిషనల్ కమిషనర్ తో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో చర్చించిన ముఖ్యమైన అంశాలు వైఎస్ఆర్ బీమా పధకం (2023-2024) కి సంబంధించి Normal Claims 01.07.203 నుండి ప్రారంభం కావడం జరిగింది. 01.07.2023 నుండి జరిగిన Normal క్లైమ్స్ ను (2023-2024)  Year లో మాత్రమే నమోదు చేయాలి. (2023 -2024 ) కి సంబంధించి Accidental Claims 16.07.2023 నుండి ప్రారంభం కావడం జరిగింది.  16.07.2023 నుండి…

    Read more


  • నేతన్న నేస్తం 2023-24 అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    నేతన్న నేస్తం 2023-24 అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    నేతన్న నేస్తం వరుసగా ఐదో ఏడాది అమౌంట్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. 193.64 కోట్లు విడుదల చేసిన సీఎం రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు, 24 వేల చొప్పున 193.64 కోట్లను, ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనలో భాగంగా బటన్ నొక్కి  ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల వ్యవధి లో చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి 1,20,000 సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్…

    Read more


You cannot copy content of this page