Latest Posts

  • పెన్షన్ పెంపు…. నేటి నుంచి ₹4016 పంపిణీ

    పెన్షన్ పెంపు…. నేటి నుంచి ₹4016 పంపిణీ

    ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలకు ఇస్తున్న సామాజిక పెన్షన్లను పెంచాలని నిర్ణయించింది. ఆసరా పథకం కింద దివ్యాంగులకు ఇస్తున్న ను రూ.3,016 కు వెయ్యి రూపాయలు కలిపి రూ.4,016కు పెంచింది ప్రభుత్వం. మెదక్ వేదికగా CM KCR దివ్యాంగులకు తీపికబురు అందించనున్నారు. నేటి నుంచి పెరిగిన పెన్షన్ రూ.4016 పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 5.50లక్షల మందికి లబ్ధి జరగనుంది. అదేవిధంగా బీడీ టేకేదారులకు, ప్యాకర్లకు రూ.2016 చొప్పున పెన్షన్…

    Read more


  • అమ్మఒడి లబ్ధిదారులకు గుడ్ న్యూస్ – అమౌంట్ పడని వారికి మళ్ళీ డబ్బులు

    అమ్మఒడి లబ్ధిదారులకు గుడ్ న్యూస్ – అమౌంట్ పడని వారికి మళ్ళీ డబ్బులు

    అమ్మ ఒడి డబ్బులు అందలేదు అని నిరాశ చెందిన లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది…. తప్పుగా ఆధార్‌ను సీడింగ్ చేయడం వల్ల, విద్యుత్ సర్వీస్ కనెక్షన్లు, భూమి మొదలైన అర్హత ప్రమాణాల కారణంగా సిక్స్ స్టెప్ వాలిడేషన్ లో తప్పుగా అనర్హులుగా గుర్తించిన వారికి నవశకం పోర్టల్ లో grievances చెయ్యడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. బ్యాంక్ ఖాతాలను తప్పుగా నమోదు చేయడం వంటి బ్యాంక్ ఖాతా వైఫల్యాల కారణంగా నంబర్లు, తప్పుడు IFSC కోడ్‌లు,…

    Read more


  • Vidya Deevena 2023-24 : విద్యార్థులకు గుడ్ న్యూస్ ఈనెల 28 న అమౌంట్

    Vidya Deevena 2023-24 : విద్యార్థులకు గుడ్ న్యూస్ ఈనెల 28 న అమౌంట్

    రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రతి ఏటా నాలుగు విడతల్లో ఫీజు రీయంబర్స్మెంట్ అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత ఏడాది మూడవ క్వార్టర్ అమౌంట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది. ఆగస్టు 28న విద్యా దీవెన అమౌంట్ [Vidya Deevena 2023-24 Release Date ] రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత…

    Read more


  • గుడ్ న్యూస్, త్వరలో పెన్షన్ పెంపు : KCR

    గుడ్ న్యూస్, త్వరలో పెన్షన్ పెంపు : KCR

    తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట ప్రజలకు వరాలజల్లును కురిపించారు. సూర్యాపేట ప్రజలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ తెలిపారు. సామాజిక పెన్షన్ పెంపుకు సంబంధించి ఎంతగానో వేచి చూస్తున్నటువంటి ప్రజానీకానికి శుభవార్త అందించారు. అతి త్వరలో పెన్షన్ పెంపు పై ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ను అధికారంలోకి…

    Read more


  • Aadhar Camps: ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    Aadhar Camps: ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    ,

    UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,49,44,643 డాక్యుమెంట్ అప్‌డేట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్‌డేట్‌లను సాధించడానికి, ఆగస్టు 22, 23, 24 & 25 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. The following are District-wise Document update pendency Reports:     Sno     District Name Document update pendency 1 ALLURI SITHARAMA RAJU 699546 2 ANAKAPALLI 586097 3…

    Read more


  • Vidya Deevena – జగనన్న విద్యా దీవెన 2023 EKYC కి నేడే చివరి తేదీ, థంబ్ వేశారా?

    Vidya Deevena – జగనన్న విద్యా దీవెన 2023 EKYC కి నేడే చివరి తేదీ, థంబ్ వేశారా?

    Vidya Deevena 2023 EKYC – రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా దీవెన గత ఏడాది మూడో క్వార్టర్ అమౌంట్ ను ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి ఈ కేవైసీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. విద్యార్థులు తమ థంబ్ వేసేందుకు నేడే చివరి తేదీ. Vidya Deevena 2023 EKYC last date : 21.08.2023 విద్యార్థుల ఈ కేవైసీ ప్రక్రియ [Vidya Deevena…

    Read more


  • YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 వాయిదా

    YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 వాయిదా

    కాపు వర్గానికి చెందిన పేద ప్రజలకు ఆర్థిక సహాయం కోసం మరియు స్వయం ఉపాధి కల్పించడం కోసం వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది. 2023 వ సంవత్సరానికి గాను కాపు నేస్తందరఖాస్తు ప్రక్రియ మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయింది. అయితే ఆగస్టు 30 న విడుదల కావాల్సి ఉన్న కాపు నేస్తం 2023 అమౌంట్ కార్యక్రమం సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడింది. వర్షాల నేపథ్యంలో వాయిదా కాపు నేస్తం సంబంధించి అన్ని కార్యక్రమాలు…

    Read more


  • Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం

    Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలకు మరియు క్రిస్టియన్ మైనార్టీలకు మైనారిటీ బంధు పథకానికి ఆగస్ట్ 19 న శ్రీకారం చుట్టనున్నారు. అర్హులైన వారికి ఆగస్టు 19 నుండి మైనార్టీ బంధు చెక్కులను అందించనున్నారు. చెక్కుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు సమాచారం, హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 19 న ప్రారంభించిన అనంతరం జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమం అమలు కానుంది. బీసీ…

    Read more


  • Kapu Nestham 2023-24: కాపు నేస్తం EKYC ప్రక్రియ ప్రారంభం, అమౌంట్ తేదీ ఖరారు

    Kapu Nestham 2023-24: కాపు నేస్తం EKYC ప్రక్రియ ప్రారంభం, అమౌంట్ తేదీ ఖరారు

    ఏపీలో ఆగస్ట్ 22 న విడుదల కానున్న వైఎస్ఆర్ కాపు నేస్తం [Kapu Nestham 2023-24] పథకం కి సంబంధించి సచివాలయం స్థాయిలో బెనిఫిషరీ ఔట్రీచ్ అనే ఆప్ ద్వారా ఈ కేవైసీ అనగా థంబ్ లేదా బయోమెట్రిక్ తీసుకునే ఆప్షన్ ను సచివాలయ శాఖ విడుదల చేసింది. అదే విధంగా లబ్ధిదారుల తుది జాబితా విడుదల చేశారు. ప్రారంభమైన లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ [Kapu Nestham EKYC 2023-24 ] సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్…

    Read more


  • Cheyutha 2023-24 Field Verification Guidelines

    Cheyutha 2023-24 Field Verification Guidelines

    Cheyutha Field Verification module enabled in NBM portal – WEA/WWDS login. చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, గత సంవత్సరానికి చెందిన మరియు ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు Field verification కొరకు NBM portal ≈ WEA/WWDS login నందు enable చేయడం జరిగింది. Field Verification Guidelines 1. గత సంవత్సరానికి చెందిన మరియు ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకొనే లబ్ధిదారులు అందరూ కూడా…

    Read more


  • PM Vishwakarma Yojana: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అర్హతలు మరియు సమగ్ర సమాచారం

    PM Vishwakarma Yojana: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అర్హతలు మరియు సమగ్ర సమాచారం

    సంప్రదాయ చేతివృత్తులు చేసుకునే వారికి తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం “పీఎం విశ్వకర్మ యోజన” పథకానికి శ్రీకారం చుట్టింది. పీఎం విశ్వకర్మ యోజన పథకానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్లో ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం సిసిఇఏ ఆమోదాన్ని తెలియజేసింది. పీఎం విశ్వకర్మ యోజనకు సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాలను కేంద్రం చేసింది. పీఎం విశ్వకర్మ యోజన అనగా ఏమి? [About PM Vishwakarma] సంప్రదాయంగా చేతివృత్తులు చేసుకుంటూ…

    Read more


  • Good News : ఇకపై వీరికి కూడా గృహలక్ష్మి ద్వారా 3 లక్షలు

    Good News : ఇకపై వీరికి కూడా గృహలక్ష్మి ద్వారా 3 లక్షలు

    రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఇటీవల అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ పథకాన్ని మరికొంతమంది లబ్ధిదారులకు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వీరికి దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది సొంత జాగా ఉంది పక్కా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకునేందుకు మహిళల ఖాతాలో మూడు లక్షల రూపాయలను మూడు దశలో…

    Read more


  • పాన్ కార్డులో Name, Address, DOB, Mobile ఇలా సింపుల్ గా మార్చుకోండి

    పాన్ కార్డులో Name, Address, DOB, Mobile ఇలా సింపుల్ గా మార్చుకోండి

    పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) అనేది మీ ఆదాయపు పన్ను ఫైలింగ్‌లకు చాలా ముఖ్యమైన గుర్తింపు రుజువు. మీ పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం, తండ్రి పేరు, ఆధార్, లింగం, చిరునామా లేదా సంప్రదింపు సమాచారం వంటి వివరాలు తప్పుగా లేదా మార్చబడి ఉంటే, వీలైనంత త్వరగా పాన్ కార్డ్‌ని అప్డేట్ చేసుకోండి. How to Change PAN Card Details? – పాన్ కార్డ్ వివరాలను ఎలా మార్చాలి? మీ పాన్ కార్డ్ ప్రింట్…

    Read more


  • Vishwakarma Yojana – స్వాతంత్ర దినోత్సవ వేళ విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుట్టిన ప్రధాని

    Vishwakarma Yojana – స్వాతంత్ర దినోత్సవ వేళ విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుట్టిన ప్రధాని

    దేశవ్యాప్తంగా చేతి వృత్తులను జీవనాధారంగా కొనసాగిస్తున్నటువంటి వారికి ప్రధానమంత్రి స్వాతంత్ర దినోత్సవ వేళ శుభవార్త అందించారు. వచ్చేనెల అనగా సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని చేతివృత్తుల వారికి విశ్వకర్మ యోజన [Vishwakarma Yojana ] అనే సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సంప్రదాయ చేతివృత్తులపై జీవనాధారం కొనసాగిస్తున్నటువంటి వారికి ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ వృత్తులైనటువంటి కుమ్మరి, రజకులు, నాయి బ్రాహ్మణ, పద్మశాలీలు, బంగారం పని చేసేటటువంటి కంసాలీలు మరియు ఇతర సంప్రదాయ చేతివృత్తుల…

    Read more


  • త్వరలో మధ్యతరగతి సొంతింటి కల సాకారం, స్వాతంత్ర దినోత్సవ వేళ మోడీ తీపి కబురు

    త్వరలో మధ్యతరగతి సొంతింటి కల సాకారం, స్వాతంత్ర దినోత్సవ వేళ మోడీ తీపి కబురు

    దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు. అంతకు ముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నివాళులర్పించారు. అక్కడ నుంచి ఎర్రకోటకు చేరుకుని.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి.. సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కరోనా తర్వాత భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. ఎర్రకోటపై…

    Read more


  • గుడ్ న్యూస్, ఒక్క రోజులోనే తొమ్మిది లక్షల మంది రైతులకు రుణమాఫీ

    గుడ్ న్యూస్, ఒక్క రోజులోనే తొమ్మిది లక్షల మంది రైతులకు రుణమాఫీ

    స్వాతంత్ర దినోత్సవం వేళ రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఒకే రోజులో ఏకంగా 9, 02,843 మందికి రుణమాఫీ జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం లక్షలు లోపు ఉన్నటువంటి రుణమాఫీని పూర్తి చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి తెలంగాణలో రెండో దశలో భాగంగా రుణమాఫీని పెండింగ్ ఉన్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విధంగానే మొత్తం 5089 కోట్ల రూపాయలను ఒక రోజులో మాఫీ చేయడం జరిగింది.…

    Read more


  • ఈనెల 19న మైనారిటీ బంధు, మైనారిటీలకు లక్ష చెక్కులు

    ఈనెల 19న మైనారిటీ బంధు, మైనారిటీలకు లక్ష చెక్కులు

    ముస్లిం మైనారిటీలకు మైనారిటీ బందు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అర్హులైన వారికి ఆగస్టు 19 నుండి మైనార్టీ బంధు చెక్కులను అందిస్తామని మంత్రి మెహమూద్ అలీ తెలిపారు. చెప్పుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 19 నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. బీసీ బంధు తరహాలోనే మైనారిటీ బంధు పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించగా,…

    Read more


  • ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ తో UPI చెల్లింపులు చేయవచ్చని మీకు తెలుసా? పూర్తి ప్రయోజనాలు

    ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ తో UPI చెల్లింపులు చేయవచ్చని మీకు తెలుసా? పూర్తి ప్రయోజనాలు

    UPI ఉపయోగించి ఫోన్ పే, గూగుల్ పే, లేదా పేటియం తదితర యాప్ ల ద్వారా పేమెంట్లు చేసేటటువంటి లబ్ధిదారులకు గుడ్ న్యూస్. మీ బ్యాంక్ ఖాతాలో నగదు లేదా నగదు తక్కువ ఉందా? అయినా ఇప్పుడు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇకపై క్రెడిట్ కార్డు ఉపయోగించి కూడా మీరు చక్కగా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం 11 బ్యాంకులు ద్వారా UPI సౌకర్యంతో రూపే క్రెడిట్ కార్డులు Unified…

    Read more


  • Sunna Vaddi Poll : వైయస్సార్ సున్నా వడ్డీ మీ ఖాతాలో జమ అయిందా? Poll by Studybizz

    Sunna Vaddi Poll : వైయస్సార్ సున్నా వడ్డీ మీ ఖాతాలో జమ అయిందా? Poll by Studybizz

    డ్వాక్రా మహిళలకు వైయస్సార్ సున్నా వడ్డీ పథకం వరసగా నాలుగో విడత నిధులను ముఖ్యమంత్రి ఆగస్టు 11న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న 9.48 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 1,05,13,365 మంది డ్వాక్రా మహిళలకు గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించినటువంటి ₹1,353.78 కోట్ల వడ్డీని బటన్ నొక్కి నేరుగా ముఖ్యమంత్రి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ అమౌంట్ ను పొదుపు ఖాతాలో జమ చేయడం…

    Read more


  • Vidya Deevena 2023 EKYC – జగనన్న విద్యా దీవెన 2023 EKYC ప్రారంభం, థంబ్ వేశారా?

    Vidya Deevena 2023 EKYC – జగనన్న విద్యా దీవెన 2023 EKYC ప్రారంభం, థంబ్ వేశారా?

    Vidya Deevena 2023 EKYC – రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా దీవెన గత ఏడాది మూడో క్వార్టర్ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి ఈ కేవైసీ వివరాలు మరియు థంబ్ తీసుకునేందుకు EKYC ప్రాసెస్ ను సచివాలయ శాఖ ప్రారంభించింది. ప్రారంభమైన విద్యార్థుల ఈ కేవైసీ ప్రక్రియ [Vidya Deevena 2023 EKYC started] జగనన్న విద్యా దీవెన గత విద్యా…

    Read more


  • BOP యాప్ లో JVD 2022-23 3rd Quarter Students eKYC కి సంబంధించిన సమాచారం

    BOP యాప్ లో JVD 2022-23 3rd Quarter Students eKYC కి సంబంధించిన సమాచారం

    రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం నిధులను సెప్టెంబర్ నెలలో విడుదల చెయ్యాలని యోచిస్తోంది. అందుకు గాను జగనన్న విద్యా దీవెన 3వ విడత కి సంబందించి “STUDENTS యొక్క eKYC verification” కొరకు Beneficiary Outreach new version 15.0 app నందు option ఇవ్వడం జరిగింది. WEAs/WEDPS తో పాటు వాలంటీర్స్ లాగిన్ నందు కూడా Student eKYC ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. Search option: ఎవరైనా Students వేరే దూర…

    Read more


You cannot copy content of this page