–
రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరియు పలు రకాలు చేతివృత్తుల ప్రతి నెల పంపిణీ చేసే సామాజిక పెన్షన్లను ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి గ్రామ వార్డు వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. ఈనెల 62.77 లక్షల మందికి పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా 62,77,105 మంది లబ్ధిదారులకు 1729.23 కోట్లను గ్రామ వార్డు వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. సోమవారమే ఈ అమౌంట్ సచివాలయాల వారీగా బ్యాంకులో…
Read more