Latest Posts

  • Journalist Health Scheme : జర్నలిస్ట్ హెల్త్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి

    Journalist Health Scheme : జర్నలిస్ట్ హెల్త్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు కీలక సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో కొత్తగా అక్రిడిటేషన్ పొందిన వారు హెల్త్ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.అదే విధంగా రెన్యువల్ వారికి కూడా సూచనలు జారీ చేసింది. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కోసం 2500 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం లో ₹1250 రూపాయలు అంటే సగం అమౌంటు…

    Read more


  • వైఎస్ఆర్ చేయూత 2023  టైం లైన్స్ విడుదల

    వైఎస్ఆర్ చేయూత 2023  టైం లైన్స్ విడుదల

    వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం టైమ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ మహిళలకు 18,750 రూపాయలను ప్రతి ఏటా ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కి సంబందించి సెప్టెంబర్ లో విడుదల చేయనున్న అమౌంట్ కి సంబంధించి ప్రస్తుతం పూర్తి టైం లైన్స్ ను ప్రభుత్వం విడుదల…

    Read more


  • సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు

    సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు

    రాష్ట్రంలోని పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా సాయం చేయడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ ఏ పథకాలను అమలు చేయబోతున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను ఇది వరకే విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఏమిటో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. ఈ నెలలో ప్రభుత్వం 3 పథకాల…

    Read more


  • Aadhar Update: ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే గడువు మరోసారి పెంపు

    Aadhar Update: ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే గడువు మరోసారి పెంపు

    ,

    ఆధార్ పొంది 10 సంవత్సరాలు దాటినా, ఇప్పటివరకు పదేళ్ల లో ఒక్క సారి కూడా ఆధార్ డేటా అప్డేట్ చేసుకోలేదో అంటువంటి వారికి భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ UIDAI గుడ్ న్యూస్ తెలిపింది. ఉచితంగా డేటా అప్డేట్ చేసుకునే గడువును మరొకసారి పొడిగించింది. UIDAI సూచనల మేరకు పైన పేర్కొన్నటువంటి వారు ఆన్లైన్ లో తమ డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. డిసెంబర్ 14 వరకు ఉచితంగా ఆన్లైన్ లో అప్డేట్ చేసుకునే అవకాశం…

    Read more


  • Commercial LPG Cylinder: వాణిజ్య సిలిండర్‌ పైనా ధర తగ్గింపు

    Commercial LPG Cylinder: వాణిజ్య సిలిండర్‌ పైనా ధర తగ్గింపు

    వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర (Commercial LPG Cylinder Price)ను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. రూ.19 కిలోల సిలిండర్‌ ధరపై రూ.158 తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్‌ ధర (Commercial LPG Cylinder Price) రూ.1,522.50కు చేరింది. గృహ వినియోగ సిలిండర్‌పైన రూ.200 తగ్గిస్తూ కేంద్ర కేబినెట్‌ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టులోనూ వాణిజ్య సిలిండర్‌ ధర (Commercial LPG Cylinder Price)ను ఓఎంసీలు రూ.99.75…

    Read more


  • నేడు కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల

    నేడు కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల

    దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సీజన్ కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయాన్ని గురువారం అదించనుంది. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవదాయ భూము లను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు…

    Read more


  • September Pensions : నేటి నుంచి 5 రోజుల పాటు పెన్షన్ పంపిణీ – కొత్త పెన్షన్లకు సంబందంచి కీలక అప్డేట్

    September Pensions : నేటి నుంచి 5 రోజుల పాటు పెన్షన్ పంపిణీ – కొత్త పెన్షన్లకు సంబందంచి కీలక అప్డేట్

    కులం, మతం, పార్టీలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని, సామాజిక పింఛన్లకు ఇచ్చే నగదును ఏటా పెంచుతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెర వేరుస్తున్నారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపేలా వైఎస్సార్ పింఛన్ కానుక పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉండి, దరఖాస్తు చేసు కుంటే వారికి సైతం పింఛన్లు మంజూరు చేస్తున్నారు. ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచి ఐదో తేదీలోగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి…

    Read more


  • కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల వాయిదా

    కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల వాయిదా

    కౌలు రైతులకు భరోసా కార్యక్రమం రేపటికి వాయిదా పడింది. ఈరోజు ఉ.11 గంటలకు సీఎం జగన్ 1.46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7500 చొప్పున రూ.109.74 కోట్లు జమచేయాల్సి ఉంది. అయితే ఈ ప్రోగ్రాం వాయిదా పడినట్లు ఉన్నతాధికారులు కాసేపటి క్రితం ప్రకటించారు. వాయిదాకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. రైతు భరోసా అమౌంట్ వివరాలు దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్…

    Read more


  • EPFO Update: ఈపీఎఫ్‌వో వివరాల అప్‌డేషన్‌కు కొత్త మార్గదర్శకాలు

    EPFO Update: ఈపీఎఫ్‌వో వివరాల అప్‌డేషన్‌కు కొత్త మార్గదర్శకాలు

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల ప్రొఫైల్ అప్‌డేషన్ ప్రక్రియకు సంబంధించి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను తీసుకొచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం, ఈపీఎఫ్‌ సభ్యులు వారి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి జాయింట్ డిక్లరేషన్‌ల ప్రాసెసింగ్‌లో ఎస్‌ఓపీ సహాయం చేస్తుంది. అప్‌డేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వివరాల నమోదులో అవకతవకలను నివారించేందుకు ఈ కొత్త ప్రక్రియను ఈపీఎఫ్‌ఓ…

    Read more


  • E Crop – ఏపీలో ఈ క్రాప్ నమోదుకు ఇంకా 15 రోజులే.. స్టేటస్ చెక్ చేశారా

    E Crop – ఏపీలో ఈ క్రాప్ నమోదుకు ఇంకా 15 రోజులే.. స్టేటస్ చెక్ చేశారా

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ముఖ్య సమాచారం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కి సంబందించి రైతులు సాగు చేసినటువంటి పంటల వివరాలను ఈ క్రాప్ లో నమోదు చేయిచుకోవాలని వ్యవసాయ అధికారులు ఆదేశించారు. సెప్టెంబర్ 15 నాటికి 100% నమోదు పూర్తి చేయాలి ఖరీఫ్ పంటలకు సంబంధించినటువంటి పంట వివరాలను రైతులు సమీప రైతు భరోసా కేంద్రంలోకి వెళ్లి పంట నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు అన్ని జిల్లాలలో 30 నుంచి 40%…

    Read more


  • Gruha Lakshmi: కన్నడ నాట మహిళలకు ప్రతి నెల ₹2000, గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ

    Gruha Lakshmi: కన్నడ నాట మహిళలకు ప్రతి నెల ₹2000, గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ

    కర్ణాటకలో ఈ ఏడాది కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చుకుంటూ దూసుకుపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు హామీలలో ఇప్పటికే మూడు హామీలు నెరవేర్చగా తాజాగా నాల్గవ హామీ అయిన గృహ లక్ష్మీ పథకాన్ని రాఖీ పౌర్ణమి సందర్భంగా రాహుల్ గాంధీ ప్రారంభించారు. గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల ₹2000 రూపాయలు దేశంలోనే మహిళల కోసం రూపొందించబడిన అతిపెద్ద సంక్షేమ పథకంగా పేర్కొనబడినటువంటి గృహలక్ష్మి పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం…

    Read more


  • Cylinder Prices in AP & TS: ₹200 రూపాయల తగ్గింపు తో తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి

    Cylinder Prices in AP & TS: ₹200 రూపాయల తగ్గింపు తో తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి

    రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అక్కాచెల్లెళ్లకు, ఆడపడుచులకు గుడ్ న్యూస్ అందించిన విషయం తెలిసిందే. గృహ వినియోగానికి ఉపయోగించేటటువంటి 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ పై ఏకంగా 200 రూపాయలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అటు ఉజ్వల పథకం కింద లబ్ధి పొందుతున్న వారికి అదనంగా 200 రూపాయలు అంటే మొత్తంగా 400 రూపాయల తగ్గింపు వర్తిస్తుంది. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా 33 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని…

    Read more


  • రేపే కౌలు రైతులకు రైతు భరోసా అమౌంట్ విడుదల

    రేపే కౌలు రైతులకు రైతు భరోసా అమౌంట్ విడుదల

    సాధ్యమైనంత ఎక్కువ మంది వాస్తవ సాగుదారులకు సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు మరియు దేవాదాయ భూముల సాగుదారులకు రైతు భరోసా సహాయం అందిస్తుంది. భూ యజమానులకు నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు (వాస్తవ సాగుదారులు) పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్‌సీ)ను జారీ చేసింది. వరుసగా ఐదో ఏడాది కూడా కౌలు రైతులతోపాటు దేవదాయ భూములు సాగు చేసే వారికి వైఎస్సార్ రైతు భరోసా అందించేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల వీరి…

    Read more


  • Cylinder Rates: సిలిండర్ పై ₹200 రూపాయలు తగ్గింపు..33 కోట్ల మందికి లబ్ది

    Cylinder Rates: సిలిండర్ పై ₹200 రూపాయలు తగ్గింపు..33 కోట్ల మందికి లబ్ది

    వంట గ్యాస్ వినియోగదారులకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాఖీ పౌర్ణమి పండుగ కానుకగా దేశవ్యాప్తంగా మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. గృహ వినియోగానికి ఉపయోగిస్తున్నటువంటి 14.2 కేజీల సిలిండర్ పై ఏకంగా 200 రూపాయలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 33 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. మరోవైపు ప్రధానమంత్రి ఉజ్వల పథకం లబ్ధిదారులకు…

    Read more


  • Big Update : ఏపి లో PM కిసాన్ పడాలంటే మరో కండిషన్ పెట్టిన ప్రభుత్వం

    Big Update : ఏపి లో PM కిసాన్ పడాలంటే మరో కండిషన్ పెట్టిన ప్రభుత్వం

    ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇకపై పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలంటే రాష్ట్ర వెబ్ ల్యాండ్ లో ఉన్నటువంటి భూమి వివరాలను ఆధార్ తో అనుసంధానం (ఆధార్ సీడింగ్) చేయించుకోవాలని వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అలా చేస్తేనే ఇకపై పిఎం కిసాన్ నిధులు జమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.9 లక్షల మంది పీఎం కిసాన్ లబ్ధిదారులు ఇంకా…

    Read more


  • సెప్టెంబర్ 17న పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభం…. సచివాలయాల ద్వారా అవగాహన

    సెప్టెంబర్ 17న పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభం…. సచివాలయాల ద్వారా అవగాహన

    గ్రామాల్లోని సంప్రదాయ కుల వృత్తిదారులు, హస్త కళాకారుల వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుడుతోంది. సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే ఈ పథకంపై రాష్ట్రంలో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయి నుంచి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కేఎస్ జవహర్ రెడ్డి జిలాకలెక్టర్లను ఆదేశించారు. తొలుత ఈ పథకంపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకర్లకు అవగాహన…

    Read more


  • సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు

    సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు

    ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠానికి (APOSS) సంబంధించి పదోతరగతి, ఇంటర్ ప్రవేశాలు ఇకపై సచివాలయాల్లోనూ దరఖాస్తు మరియు పరీక్ష ఫీజులను చెల్లించే వీలును కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కారణాల చేత స్కూలు మరియు కాలేజీలకు రోజూ వెళ్లలేని విద్యార్థులు ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు చేసుకుంటారు. వచ్చే వారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి.. వయోజనుల్లో విద్య పట్ల ఆసక్తి పెంచేలా ప్రభుత్వం చర్యలు, ఏటా నవంబర్ నెలాఖరు దాకా అడ్మిషన్లు,  ఓపెన్ స్కూల్…

    Read more


  • Vidya Deevena Payment Status – విద్యా దీవెన 2023-24 అమౌంట్ విడుదల..పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి

    Vidya Deevena Payment Status – విద్యా దీవెన 2023-24 అమౌంట్ విడుదల..పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి

    జగనన్న విద్యా దీవెన ఈ విద్యా సంవత్సరం మొదటి క్వార్టర్ అమౌంట్ ను ముఖ్య మంత్రి ఈ రోజు విడుదల చేశారు. చిత్తూరు జిల్లా నగరి పర్యటన లో భాగంగా 9.32 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 680.44 కోట్ల రూపాయలను బటన్ నొక్కి సీఎం అమౌంట్ ను జమ చేశారు. Jagananna Vidya Deevena Payment Status April – June 2023 Quarter – Step by step process to check…

    Read more


  • ఆరోజు నుంచి ఉపాధి హామీ కూలీలకు ఆధార్ చెల్లింపులు

    ఆరోజు నుంచి ఉపాధి హామీ కూలీలకు ఆధార్ చెల్లింపులు

    దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సెప్టెంబరు 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆధార్ తో అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్లకు మాత్రమే వేతనాలు చెల్లింపులు చేస్తారు. ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబరుతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమ అవుతాయి. ఈ మూడింటినీ అనుసంధానం చేసుకోని వారికి సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత ఉపాధి పథకం పనులకు హాజరైనా వేతనాలు జమ చేసే పరిస్థితి ఉండదని…

    Read more


  • JVD 2023-24 : నేడే జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల, ఖాతాల్లోకి అమౌంట్

    JVD 2023-24 : నేడే జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల, ఖాతాల్లోకి అమౌంట్

    జగనన్న విద్యా దీవెన ఏప్రిల్ జూన్ 2023 క్వార్టర్ కి సంబంధించి నేడు అనగా ఆగస్టు 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాలో అమౌంటును విడుదల చేయనున్నారు. నగరి నుంచి అమౌంట్ విడుదల ఆగస్టు 28న చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఉదయం 8.30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి నగరి చేరుకుంటారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి జగనన్న విద్యా దీవెన ఈ ఏడాది తొలి త్రైమాసికం ఫీజు…

    Read more


  • ఈ 3 పథకాలకు ఇకపై నేరుగా మీ బ్యాంకు నుంచే అప్లై చేసుకోవచ్చు

    ఈ 3 పథకాలకు ఇకపై నేరుగా మీ బ్యాంకు నుంచే అప్లై చేసుకోవచ్చు

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు నేరుగా మరియు సులభంగా తమ బ్యాంకు శాఖ నుంచి అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ పథకాలకు నేరుగా బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు అర్హత ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఇకపై ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా మరియు అటల్ పెన్షన్ యోజన పథకాలలో అర్హతను బట్టి నేరుగా బ్యాంక్…

    Read more


You cannot copy content of this page