Latest Posts

  • Cylinder Rates: సిలిండర్ పై ₹200 రూపాయలు తగ్గింపు..33 కోట్ల మందికి లబ్ది

    Cylinder Rates: సిలిండర్ పై ₹200 రూపాయలు తగ్గింపు..33 కోట్ల మందికి లబ్ది

    వంట గ్యాస్ వినియోగదారులకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాఖీ పౌర్ణమి పండుగ కానుకగా దేశవ్యాప్తంగా మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. గృహ వినియోగానికి ఉపయోగిస్తున్నటువంటి 14.2 కేజీల సిలిండర్ పై ఏకంగా 200 రూపాయలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 33 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. మరోవైపు ప్రధానమంత్రి ఉజ్వల పథకం లబ్ధిదారులకు…

    Read more


  • Big Update : ఏపి లో PM కిసాన్ పడాలంటే మరో కండిషన్ పెట్టిన ప్రభుత్వం

    Big Update : ఏపి లో PM కిసాన్ పడాలంటే మరో కండిషన్ పెట్టిన ప్రభుత్వం

    ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇకపై పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలంటే రాష్ట్ర వెబ్ ల్యాండ్ లో ఉన్నటువంటి భూమి వివరాలను ఆధార్ తో అనుసంధానం (ఆధార్ సీడింగ్) చేయించుకోవాలని వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అలా చేస్తేనే ఇకపై పిఎం కిసాన్ నిధులు జమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.9 లక్షల మంది పీఎం కిసాన్ లబ్ధిదారులు ఇంకా…

    Read more


  • సెప్టెంబర్ 17న పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభం…. సచివాలయాల ద్వారా అవగాహన

    సెప్టెంబర్ 17న పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభం…. సచివాలయాల ద్వారా అవగాహన

    గ్రామాల్లోని సంప్రదాయ కుల వృత్తిదారులు, హస్త కళాకారుల వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుడుతోంది. సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే ఈ పథకంపై రాష్ట్రంలో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయి నుంచి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కేఎస్ జవహర్ రెడ్డి జిలాకలెక్టర్లను ఆదేశించారు. తొలుత ఈ పథకంపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకర్లకు అవగాహన…

    Read more


  • సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు

    సచివాలయాల్లోనూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు

    ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠానికి (APOSS) సంబంధించి పదోతరగతి, ఇంటర్ ప్రవేశాలు ఇకపై సచివాలయాల్లోనూ దరఖాస్తు మరియు పరీక్ష ఫీజులను చెల్లించే వీలును కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కారణాల చేత స్కూలు మరియు కాలేజీలకు రోజూ వెళ్లలేని విద్యార్థులు ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు చేసుకుంటారు. వచ్చే వారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి.. వయోజనుల్లో విద్య పట్ల ఆసక్తి పెంచేలా ప్రభుత్వం చర్యలు, ఏటా నవంబర్ నెలాఖరు దాకా అడ్మిషన్లు,  ఓపెన్ స్కూల్…

    Read more


  • Vidya Deevena Payment Status – విద్యా దీవెన 2023-24 అమౌంట్ విడుదల..పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి

    Vidya Deevena Payment Status – విద్యా దీవెన 2023-24 అమౌంట్ విడుదల..పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి

    జగనన్న విద్యా దీవెన ఈ విద్యా సంవత్సరం మొదటి క్వార్టర్ అమౌంట్ ను ముఖ్య మంత్రి ఈ రోజు విడుదల చేశారు. చిత్తూరు జిల్లా నగరి పర్యటన లో భాగంగా 9.32 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 680.44 కోట్ల రూపాయలను బటన్ నొక్కి సీఎం అమౌంట్ ను జమ చేశారు. Jagananna Vidya Deevena Payment Status April – June 2023 Quarter – Step by step process to check…

    Read more


  • ఆరోజు నుంచి ఉపాధి హామీ కూలీలకు ఆధార్ చెల్లింపులు

    ఆరోజు నుంచి ఉపాధి హామీ కూలీలకు ఆధార్ చెల్లింపులు

    దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సెప్టెంబరు 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆధార్ తో అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్లకు మాత్రమే వేతనాలు చెల్లింపులు చేస్తారు. ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబరుతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమ అవుతాయి. ఈ మూడింటినీ అనుసంధానం చేసుకోని వారికి సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత ఉపాధి పథకం పనులకు హాజరైనా వేతనాలు జమ చేసే పరిస్థితి ఉండదని…

    Read more


  • JVD 2023-24 : నేడే జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల, ఖాతాల్లోకి అమౌంట్

    JVD 2023-24 : నేడే జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల, ఖాతాల్లోకి అమౌంట్

    జగనన్న విద్యా దీవెన ఏప్రిల్ జూన్ 2023 క్వార్టర్ కి సంబంధించి నేడు అనగా ఆగస్టు 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాలో అమౌంటును విడుదల చేయనున్నారు. నగరి నుంచి అమౌంట్ విడుదల ఆగస్టు 28న చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఉదయం 8.30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి నగరి చేరుకుంటారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి జగనన్న విద్యా దీవెన ఈ ఏడాది తొలి త్రైమాసికం ఫీజు…

    Read more


  • ఈ 3 పథకాలకు ఇకపై నేరుగా మీ బ్యాంకు నుంచే అప్లై చేసుకోవచ్చు

    ఈ 3 పథకాలకు ఇకపై నేరుగా మీ బ్యాంకు నుంచే అప్లై చేసుకోవచ్చు

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు నేరుగా మరియు సులభంగా తమ బ్యాంకు శాఖ నుంచి అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ పథకాలకు నేరుగా బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు అర్హత ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఇకపై ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా మరియు అటల్ పెన్షన్ యోజన పథకాలలో అర్హతను బట్టి నేరుగా బ్యాంక్…

    Read more


  • గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ప్రమోషన్స్ ఖరారు

    గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ప్రమోషన్స్ ఖరారు

    రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. మొత్తం 19 క్యాటగిరిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులలో ఇప్పటికే 17 క్యాటగిరీలకు సంబంధించి పదోన్నతులు అనగా ప్రమోషన్స్ కి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేసింది. 17 క్యాటగిరీల ఉద్యోగాలకు నిర్దేశించిన పదోన్నతులు ఇవే 19 కేటగిరీలలో ఇప్పటికే 17 క్యాటగిరిలో అనగా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మినహా మిగిలిన అందరికీ విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతమున్నటువంటి…

    Read more


  • యూపీఐ లైట్‌ పరిమితిని రూ.200 నుంచి రూ.500కు పెంచిన ఆర్బిఐ

    యూపీఐ లైట్‌ పరిమితిని రూ.200 నుంచి రూ.500కు పెంచిన ఆర్బిఐ

    యూపీఐ లైట్‌ (UPI Lite) వాలెట్‌ ద్వారా చెల్లింపు పరిమితిని ప్రస్తుత రూ.200 నుంచి రూ.500కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గురువారం పెంచింది. ఈ విధానంలో ఇంటర్నెట్‌ లేకుండానే ఆఫ్‌లైన్‌లోనూ మొబైల్‌ ద్వారా చెల్లింపులు జరపొచ్చు. అయితే ఒక పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌పై జరిపే ఆఫ్‌లైన్‌ లావాదేవీల మొత్తం పరిమితిని మాత్రం రూ.2000గానే కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) వ్యవస్థలో, తక్కువ విలువ లావాదేవీల వేగాన్ని పెంచేందుకు గతేడాది సెప్టెంబరులో యూపీఐ…

    Read more


  • ఏపి లో ప్రారంభమైన CITIZEN OUTREACH సర్వే, ఈ పథకాల పై ఫోకస్

    ఏపి లో ప్రారంభమైన CITIZEN OUTREACH సర్వే, ఈ పథకాల పై ఫోకస్

    ,

    ఆగస్టు నెలకి సంబంధించి ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ మేర అందుతున్నాయో తెలుసుకునేందుకు ప్రతినెల నిర్వహించేటటువంటి సిటిజన్ ఔట్రీచ్ (Citizen Outreach) సర్వే ఆగస్టు 25 న ప్రారంభమైంది. సచివాలయాల స్థాయిలో నిర్వహించే సర్వే రెండు రోజులు అనగా ఆగస్టు 25 మరియు ఆగస్టు 26న జరుగుతుంది. ఈసారి ముఖ్యంగా ఈ అంశాల పైన ఫోకస్ వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రస్తుతం ఈ కెవైసి ప్రక్రియ కొనసాగుతుంది. జగనన్న విద్యా దీవెన, కాపు నేస్తం, చేయూత…

    Read more


  • ఇకపై డిజిటల్‌ రూపంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌

    ఇకపై డిజిటల్‌ రూపంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌

    అత్యవసర సమయంలో బండి తీసుకుని హడావిడిగా రోడ్డు మీదకు వస్తాం! రవాణాశాఖ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీ చేసి డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్సీ కార్డు) చూపమంటారు. అవి మన వద్ద లేకపోతే జరిమానా వేస్తుంటారు. ఇది అనేకమందికి అనుభవమైన విషయమే! ఇకపై ఇటువంటి ఇబ్బందులకు అడ్డుకట్ట పడనుంది. ఆధునిక కాలంలో ప్రభుత్వ కార్యాయాల్లోనూ డిజిటలైజేషన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. రవాణాశాఖ సైతం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. వాహనచోదకులకు రవాణాశాఖ జారీ చేసే డ్రైవింగ్‌…

    Read more


  • Biannual Payments : నేడు వివిధ సంక్షేమ పథకాల పెండింగ్ అమౌంట్ విడుదల

    Biannual Payments : నేడు వివిధ సంక్షేమ పథకాల పెండింగ్ అమౌంట్ విడుదల

    రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి సంక్షేమ పథకానికి ప్రభుత్వం అర్హతలను నిర్ణయిస్తుంది. వీటితో పాటు అన్నీ సంక్షేమ పథకాలకు ఆరు అంచెల దృవీకరణ తప్పనిసరి చేసింది. అయితే కొంతమందికి ప్రస్తుతం అర్హత ఉన్నప్పటికీ గతంలో ఏదైనా అనర్హత కారణాలు ఇంకా క్లియర్ అవ్వని కారణం చేత చివరి నిమిషంలో చాలా మంది అమౌంట్ ను మిస్ అవుతున్నారు. బ్యాంక్ ఖాతాకు NPCI లింక్ చేసుకోవడం…

    Read more


  • Citizen Outreach Program August 2023 – ఆగష్టు నెల సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం సర్వే చేయు విధానం

    Citizen Outreach Program August 2023 – ఆగష్టు నెల సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం సర్వే చేయు విధానం

    ,

    ఆగష్టు నెలకి గాను సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రాం (COP) 25 మరియు 26 తేదీలలో నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Citizen Outreach Program August- 2023 Month Focus points: In citizen outreach programme need to update below details. Missing Citizens: సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ లో గ్రామ/ వార్డు వాలంటీర్ల బాధ్యతలు సిటిజెన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ లో గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించవలసిన బాధ్యతలు సిటిజెన్ ఔట్రీచ్…

    Read more


  • YSR Kalyanamasthu & YSR Shaadi Tohfa New change in application verification process in WEA/WWDS NBM login.

    YSR Kalyanamasthu & YSR Shaadi Tohfa New change in application verification process in WEA/WWDS NBM login.

    కళ్యాణమస్తు పథకానికి సంబందించి DA/WEDS login లో new application apply చేసిన తరువాత…. ఇప్పటి నుంచి, పెళ్లికూతురు మరియు పెళ్ళికొడుకు ఇద్దరూ ఏ సచివాలయాలకి సంబందించిన వారో, ఆ సచివాలయాల యొక్క ఇద్దరూ WEAs/WWDS logins కి verification కొరకు application forward అవుతుంది. అనగా…. DA/WEDS login లో apply చేసిన తరువాత పెళ్ళికూతురు ఏ సచివాలయం కి సంబందించిన వారో ఆ సచివాలయం యొక్క WEA/WWDS login కి, మరియు పెళ్ళికొడుకు ఏ…

    Read more


  • పెన్షన్ పెంపు…. నేటి నుంచి ₹4016 పంపిణీ

    పెన్షన్ పెంపు…. నేటి నుంచి ₹4016 పంపిణీ

    ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలకు ఇస్తున్న సామాజిక పెన్షన్లను పెంచాలని నిర్ణయించింది. ఆసరా పథకం కింద దివ్యాంగులకు ఇస్తున్న ను రూ.3,016 కు వెయ్యి రూపాయలు కలిపి రూ.4,016కు పెంచింది ప్రభుత్వం. మెదక్ వేదికగా CM KCR దివ్యాంగులకు తీపికబురు అందించనున్నారు. నేటి నుంచి పెరిగిన పెన్షన్ రూ.4016 పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 5.50లక్షల మందికి లబ్ధి జరగనుంది. అదేవిధంగా బీడీ టేకేదారులకు, ప్యాకర్లకు రూ.2016 చొప్పున పెన్షన్…

    Read more


  • అమ్మఒడి లబ్ధిదారులకు గుడ్ న్యూస్ – అమౌంట్ పడని వారికి మళ్ళీ డబ్బులు

    అమ్మఒడి లబ్ధిదారులకు గుడ్ న్యూస్ – అమౌంట్ పడని వారికి మళ్ళీ డబ్బులు

    అమ్మ ఒడి డబ్బులు అందలేదు అని నిరాశ చెందిన లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది…. తప్పుగా ఆధార్‌ను సీడింగ్ చేయడం వల్ల, విద్యుత్ సర్వీస్ కనెక్షన్లు, భూమి మొదలైన అర్హత ప్రమాణాల కారణంగా సిక్స్ స్టెప్ వాలిడేషన్ లో తప్పుగా అనర్హులుగా గుర్తించిన వారికి నవశకం పోర్టల్ లో grievances చెయ్యడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. బ్యాంక్ ఖాతాలను తప్పుగా నమోదు చేయడం వంటి బ్యాంక్ ఖాతా వైఫల్యాల కారణంగా నంబర్లు, తప్పుడు IFSC కోడ్‌లు,…

    Read more


  • Vidya Deevena 2023-24 : విద్యార్థులకు గుడ్ న్యూస్ ఈనెల 28 న అమౌంట్

    Vidya Deevena 2023-24 : విద్యార్థులకు గుడ్ న్యూస్ ఈనెల 28 న అమౌంట్

    రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రతి ఏటా నాలుగు విడతల్లో ఫీజు రీయంబర్స్మెంట్ అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత ఏడాది మూడవ క్వార్టర్ అమౌంట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది. ఆగస్టు 28న విద్యా దీవెన అమౌంట్ [Vidya Deevena 2023-24 Release Date ] రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత…

    Read more


  • గుడ్ న్యూస్, త్వరలో పెన్షన్ పెంపు : KCR

    గుడ్ న్యూస్, త్వరలో పెన్షన్ పెంపు : KCR

    తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట ప్రజలకు వరాలజల్లును కురిపించారు. సూర్యాపేట ప్రజలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ తెలిపారు. సామాజిక పెన్షన్ పెంపుకు సంబంధించి ఎంతగానో వేచి చూస్తున్నటువంటి ప్రజానీకానికి శుభవార్త అందించారు. అతి త్వరలో పెన్షన్ పెంపు పై ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ను అధికారంలోకి…

    Read more


  • Aadhar Camps: ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    Aadhar Camps: ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    ,

    UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,49,44,643 డాక్యుమెంట్ అప్‌డేట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్‌డేట్‌లను సాధించడానికి, ఆగస్టు 22, 23, 24 & 25 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. The following are District-wise Document update pendency Reports:     Sno     District Name Document update pendency 1 ALLURI SITHARAMA RAJU 699546 2 ANAKAPALLI 586097 3…

    Read more


  • Vidya Deevena – జగనన్న విద్యా దీవెన 2023 EKYC కి నేడే చివరి తేదీ, థంబ్ వేశారా?

    Vidya Deevena – జగనన్న విద్యా దీవెన 2023 EKYC కి నేడే చివరి తేదీ, థంబ్ వేశారా?

    Vidya Deevena 2023 EKYC – రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా దీవెన గత ఏడాది మూడో క్వార్టర్ అమౌంట్ ను ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి ఈ కేవైసీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. విద్యార్థులు తమ థంబ్ వేసేందుకు నేడే చివరి తేదీ. Vidya Deevena 2023 EKYC last date : 21.08.2023 విద్యార్థుల ఈ కేవైసీ ప్రక్రియ [Vidya Deevena…

    Read more


You cannot copy content of this page