Latest Posts

  • జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో మరో కొత్త పథకం, పూర్తి వివరాలు

    జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో మరో కొత్త పథకం, పూర్తి వివరాలు

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష [Jagananna Aarogya Suraksha] అనే కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ క్యాంపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ హెల్త్ క్యాంపుల్లో అవసరమైన వారికి ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష అంటే ఏమిటి? జగనన్న ఆరోగ్య సురక్ష అనేది పైన పేర్కొన్న విధంగా రాష్ట్రవ్యాప్తంగా…

    Read more


  • పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రా పథకం – సూపర్ స్కీమ్.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలుపొందొచ్చు

    పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రా పథకం – సూపర్ స్కీమ్.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలుపొందొచ్చు

    చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో భాగంగా పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ (KVP)ను అందిస్తోంది. దీంట్లో పొదుపు చేస్తే రెట్టింపు (EX. రూ.5లక్షలకు.. రూ.10లక్షలు పైగా) లాభాన్ని పొందొచ్చు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 115నెలలు కాగా రూ.1000తో పథకంలో చేరొచ్చు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్పై 7.5% వడ్డీ లభిస్తోంది. ఒకవేళ ప్రతి నెలా దాచుకోవాలంటే రికరింగ్ డిపాజిట్ స్కీమ్(6.5% వడ్డీ)లో చేరొచ్చు. కిసాన్ వికాస్ పత్రా స్కీం అంటే ఏమిటి? మొదట్లో…

    Read more


  • Pension Disbursement Last Date Extended – పెన్షన్ పంపిణీ  పొడిగించిన ప్రభుత్వం

    Pension Disbursement Last Date Extended – పెన్షన్ పంపిణీ పొడిగించిన ప్రభుత్వం

    ప్రతి నెల ఒకటో తేదీ నుండి 5వ తేదీ వరకు రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు మరియు వికలాంగులకు ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తుంది. సెప్టెంబర్ నెలలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి పెన్షన్లు మంజూరు అయ్యాయి. అయితే ఇంకా కొన్ని పెన్షన్ అప్లికేషన్లు మండల పరిషత్ అధికారులు వెరిఫికేషన్ పూర్తి కానందున చాలామంది పేర్లు పెన్షన్ పంపిణీ లిస్టులో రాలేదు. వెరిఫికేషన్ పూర్తయి రెండు మూడు రోజుల్లో పెన్షన్ పంపిణీ లిస్టులో వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం…

    Read more


  • వైఎస్ఆర్ చేయూత కరెంటు మీటర్ సీడింగ్ ప్రశ్నలు – సమాధానాలు

    వైఎస్ఆర్ చేయూత కరెంటు మీటర్ సీడింగ్ ప్రశ్నలు – సమాధానాలు

    వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ మీటర్ సీడింగ్ చేసే ఆప్షన్ సచివాలయం ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. సీడింగ్ చేసే సమయంలో వారికి తరచుగా వస్తున్న సందేహాలు మరియు వాటి సమాధానాలు. ప్రశ్న : వైయస్సార్ చేయూత లబ్ధిదారులకి ప్రాపర్టీ,పవర్ బిల్ ట్యాగ్ సంబంధించి కొందరికి రెండు అసెస్మెంట్ నెంబర్లు రెండు పవర్ బిల్లు కూడా ఉన్నాయి కానీ రెండు ఇళ్లను రెంట్ కి ఇవ్వలేదు వీళ్ళకి రెండు ట్యాగింగ్ చేయాలా? వారు ప్రస్తుతం ఏ ఇంటిలో…

    Read more


  • Family Doctor Concept : ఫామిలీ డాక్టర్ లో కాన్సర్ స్క్రీనింగ్

    Family Doctor Concept : ఫామిలీ డాక్టర్ లో కాన్సర్ స్క్రీనింగ్

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. విజయవాడలోని డీఎంహెచ్ కార్యాలయంలో ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయకర్త, క్యాన్సర్ ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. డాక్టర్ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ.. క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి సకాలంలో మెరుగైన చికిత్స అందించేలా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో స్క్రీనింగ్ పరీక్షలు…

    Read more


  • కౌలు రైతులకు రైతు భరోసా అమౌంట్ మీ ఖాతా లో జమ అయిందా? స్టేటస్ చూడండి

    కౌలు రైతులకు రైతు భరోసా అమౌంట్ మీ ఖాతా లో జమ అయిందా? స్టేటస్ చూడండి

    రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల ఖాతాలో సెప్టెంబర్ 1 న ముఖ్యమంత్రి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. చాలా మంది కౌలు రైతులు,  రైతు భరోసా అమౌంట్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అసలు రైతు భరోసా స్టేటస్ ఎలా చెక్ చేయాలి? ఎంత మందికి ఇంకా అమౌంట్ పెండింగ్ ఉంది అనే డీటైల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. రైతు భరోసా 7500 జమ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది కౌలు రైతులకు రైతు భరోసా సహాయం…

    Read more


  • వైయస్సార్ చేయూత – ఇకపై ఈ కులాల వారికి క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం లేదు

    వైయస్సార్ చేయూత – ఇకపై ఈ కులాల వారికి క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం లేదు

    వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం అప్లికేషన్స్ కొనసాగుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ కోసం సెప్టెంబర్ 5 చివరి తేదీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ కులాలకు చెందినటువంటి 45 నుంచి 60 సంవత్సరాలు లోపు మహిళలకు ప్రభుత్వం ప్రతిఏటా 18,750 ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పలు కులాల వారికి సర్టిఫికెట్ల…

    Read more


  • PM విశ్వకర్మ: చేతివృత్తుల వారికి అప్లికేషన్స్ ప్రారంభం, 3 లక్షల వరకు సహాయం

    PM విశ్వకర్మ: చేతివృత్తుల వారికి అప్లికేషన్స్ ప్రారంభం, 3 లక్షల వరకు సహాయం

    చేతి వృత్తులు మరియు సంప్రదాయ కులవృత్తులు చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నటువంటి వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి దశలో 18 రకాల చేతివృత్తుల వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం పొందేందుకు చేతి వృత్తుల వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ ఎక్కడ చేసుకోవాలి, అర్హతలు…

    Read more


  • Journalist Health Scheme : జర్నలిస్ట్ హెల్త్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి

    Journalist Health Scheme : జర్నలిస్ట్ హెల్త్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు కీలక సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో కొత్తగా అక్రిడిటేషన్ పొందిన వారు హెల్త్ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.అదే విధంగా రెన్యువల్ వారికి కూడా సూచనలు జారీ చేసింది. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కోసం 2500 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం లో ₹1250 రూపాయలు అంటే సగం అమౌంటు…

    Read more


  • వైఎస్ఆర్ చేయూత 2023  టైం లైన్స్ విడుదల

    వైఎస్ఆర్ చేయూత 2023  టైం లైన్స్ విడుదల

    వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం టైమ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ మహిళలకు 18,750 రూపాయలను ప్రతి ఏటా ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కి సంబందించి సెప్టెంబర్ లో విడుదల చేయనున్న అమౌంట్ కి సంబంధించి ప్రస్తుతం పూర్తి టైం లైన్స్ ను ప్రభుత్వం విడుదల…

    Read more


  • సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు

    సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు

    రాష్ట్రంలోని పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా సాయం చేయడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ ఏ పథకాలను అమలు చేయబోతున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను ఇది వరకే విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఏమిటో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. ఈ నెలలో ప్రభుత్వం 3 పథకాల…

    Read more


  • Aadhar Update: ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే గడువు మరోసారి పెంపు

    Aadhar Update: ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే గడువు మరోసారి పెంపు

    ,

    ఆధార్ పొంది 10 సంవత్సరాలు దాటినా, ఇప్పటివరకు పదేళ్ల లో ఒక్క సారి కూడా ఆధార్ డేటా అప్డేట్ చేసుకోలేదో అంటువంటి వారికి భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ UIDAI గుడ్ న్యూస్ తెలిపింది. ఉచితంగా డేటా అప్డేట్ చేసుకునే గడువును మరొకసారి పొడిగించింది. UIDAI సూచనల మేరకు పైన పేర్కొన్నటువంటి వారు ఆన్లైన్ లో తమ డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. డిసెంబర్ 14 వరకు ఉచితంగా ఆన్లైన్ లో అప్డేట్ చేసుకునే అవకాశం…

    Read more


  • Commercial LPG Cylinder: వాణిజ్య సిలిండర్‌ పైనా ధర తగ్గింపు

    Commercial LPG Cylinder: వాణిజ్య సిలిండర్‌ పైనా ధర తగ్గింపు

    వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర (Commercial LPG Cylinder Price)ను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. రూ.19 కిలోల సిలిండర్‌ ధరపై రూ.158 తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్‌ ధర (Commercial LPG Cylinder Price) రూ.1,522.50కు చేరింది. గృహ వినియోగ సిలిండర్‌పైన రూ.200 తగ్గిస్తూ కేంద్ర కేబినెట్‌ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టులోనూ వాణిజ్య సిలిండర్‌ ధర (Commercial LPG Cylinder Price)ను ఓఎంసీలు రూ.99.75…

    Read more


  • నేడు కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల

    నేడు కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల

    దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సీజన్ కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయాన్ని గురువారం అదించనుంది. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవదాయ భూము లను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు…

    Read more


  • September Pensions : నేటి నుంచి 5 రోజుల పాటు పెన్షన్ పంపిణీ – కొత్త పెన్షన్లకు సంబందంచి కీలక అప్డేట్

    September Pensions : నేటి నుంచి 5 రోజుల పాటు పెన్షన్ పంపిణీ – కొత్త పెన్షన్లకు సంబందంచి కీలక అప్డేట్

    కులం, మతం, పార్టీలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని, సామాజిక పింఛన్లకు ఇచ్చే నగదును ఏటా పెంచుతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెర వేరుస్తున్నారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపేలా వైఎస్సార్ పింఛన్ కానుక పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉండి, దరఖాస్తు చేసు కుంటే వారికి సైతం పింఛన్లు మంజూరు చేస్తున్నారు. ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచి ఐదో తేదీలోగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి…

    Read more


  • కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల వాయిదా

    కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల వాయిదా

    కౌలు రైతులకు భరోసా కార్యక్రమం రేపటికి వాయిదా పడింది. ఈరోజు ఉ.11 గంటలకు సీఎం జగన్ 1.46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7500 చొప్పున రూ.109.74 కోట్లు జమచేయాల్సి ఉంది. అయితే ఈ ప్రోగ్రాం వాయిదా పడినట్లు ఉన్నతాధికారులు కాసేపటి క్రితం ప్రకటించారు. వాయిదాకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. రైతు భరోసా అమౌంట్ వివరాలు దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్…

    Read more


  • EPFO Update: ఈపీఎఫ్‌వో వివరాల అప్‌డేషన్‌కు కొత్త మార్గదర్శకాలు

    EPFO Update: ఈపీఎఫ్‌వో వివరాల అప్‌డేషన్‌కు కొత్త మార్గదర్శకాలు

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల ప్రొఫైల్ అప్‌డేషన్ ప్రక్రియకు సంబంధించి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను తీసుకొచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం, ఈపీఎఫ్‌ సభ్యులు వారి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి జాయింట్ డిక్లరేషన్‌ల ప్రాసెసింగ్‌లో ఎస్‌ఓపీ సహాయం చేస్తుంది. అప్‌డేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వివరాల నమోదులో అవకతవకలను నివారించేందుకు ఈ కొత్త ప్రక్రియను ఈపీఎఫ్‌ఓ…

    Read more


  • E Crop – ఏపీలో ఈ క్రాప్ నమోదుకు ఇంకా 15 రోజులే.. స్టేటస్ చెక్ చేశారా

    E Crop – ఏపీలో ఈ క్రాప్ నమోదుకు ఇంకా 15 రోజులే.. స్టేటస్ చెక్ చేశారా

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ముఖ్య సమాచారం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కి సంబందించి రైతులు సాగు చేసినటువంటి పంటల వివరాలను ఈ క్రాప్ లో నమోదు చేయిచుకోవాలని వ్యవసాయ అధికారులు ఆదేశించారు. సెప్టెంబర్ 15 నాటికి 100% నమోదు పూర్తి చేయాలి ఖరీఫ్ పంటలకు సంబంధించినటువంటి పంట వివరాలను రైతులు సమీప రైతు భరోసా కేంద్రంలోకి వెళ్లి పంట నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు అన్ని జిల్లాలలో 30 నుంచి 40%…

    Read more


  • Gruha Lakshmi: కన్నడ నాట మహిళలకు ప్రతి నెల ₹2000, గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ

    Gruha Lakshmi: కన్నడ నాట మహిళలకు ప్రతి నెల ₹2000, గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ

    కర్ణాటకలో ఈ ఏడాది కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చుకుంటూ దూసుకుపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు హామీలలో ఇప్పటికే మూడు హామీలు నెరవేర్చగా తాజాగా నాల్గవ హామీ అయిన గృహ లక్ష్మీ పథకాన్ని రాఖీ పౌర్ణమి సందర్భంగా రాహుల్ గాంధీ ప్రారంభించారు. గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల ₹2000 రూపాయలు దేశంలోనే మహిళల కోసం రూపొందించబడిన అతిపెద్ద సంక్షేమ పథకంగా పేర్కొనబడినటువంటి గృహలక్ష్మి పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం…

    Read more


  • Cylinder Prices in AP & TS: ₹200 రూపాయల తగ్గింపు తో తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి

    Cylinder Prices in AP & TS: ₹200 రూపాయల తగ్గింపు తో తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి

    రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అక్కాచెల్లెళ్లకు, ఆడపడుచులకు గుడ్ న్యూస్ అందించిన విషయం తెలిసిందే. గృహ వినియోగానికి ఉపయోగించేటటువంటి 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ పై ఏకంగా 200 రూపాయలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అటు ఉజ్వల పథకం కింద లబ్ధి పొందుతున్న వారికి అదనంగా 200 రూపాయలు అంటే మొత్తంగా 400 రూపాయల తగ్గింపు వర్తిస్తుంది. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా 33 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని…

    Read more


  • రేపే కౌలు రైతులకు రైతు భరోసా అమౌంట్ విడుదల

    రేపే కౌలు రైతులకు రైతు భరోసా అమౌంట్ విడుదల

    సాధ్యమైనంత ఎక్కువ మంది వాస్తవ సాగుదారులకు సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు మరియు దేవాదాయ భూముల సాగుదారులకు రైతు భరోసా సహాయం అందిస్తుంది. భూ యజమానులకు నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు (వాస్తవ సాగుదారులు) పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్‌సీ)ను జారీ చేసింది. వరుసగా ఐదో ఏడాది కూడా కౌలు రైతులతోపాటు దేవదాయ భూములు సాగు చేసే వారికి వైఎస్సార్ రైతు భరోసా అందించేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల వీరి…

    Read more


You cannot copy content of this page