Latest Posts

  • ఇకపై తెలంగాణ స్కూల్స్ లో అల్పాహారం, పూర్తి మెనూ ఇదే

    ఇకపై తెలంగాణ స్కూల్స్ లో అల్పాహారం, పూర్తి మెనూ ఇదే

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై ఒకటి నుంచి 10వ తరగతి చదివేటటువంటి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తో పాటు అల్పాహారం కూడా అందించనుంది. ముఖ్యమంత్రి అల్పాహార పథకం – CM breakfast scheme కి శ్రీకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అధికారుల బృందం తమిళనాడు రాష్ట్రంలో అందిస్తున్నటువంటి అల్పాహార పథకాన్ని అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్రంలో సందర్శించడం జరిగింది. అక్కడ ఇప్పటికే అమలవుతున్నటువంటి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ చేసినటువంటి…

    Read more


  • Jagananna Aarogya Suraksha Volunteer Works – జగనన్న ఆరోగ్య సురక్ష వాలంటీర్ల విధులు

    Jagananna Aarogya Suraksha Volunteer Works – జగనన్న ఆరోగ్య సురక్ష వాలంటీర్ల విధులు

    జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంకు సంబంధించి వాలంటీర్ తన క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని వైద్య క్యాంపు జరగడానికి ముందు రెండు సార్లు సర్వే చెయ్యాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే, క్యాంపుకు 15 రోజుల ముందు, పట్టణ ప్రాంతాల్లో అయితే, క్యాంపుకు 20 రోజుల ముందు మొదటి సారి సందర్సించాలి. క్యాంపుకు 7 రోజుల ముందు రెండవసారి సందర్శించాలి. ఆయా రెండు విడతలోను సిటిజెన్స్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత వాలంటీర్ సంబంధిత హౌస్…

    Read more


  • Kapu Nestham 2023-24 Release Date : వైఎస్ఆర్ కాపు నేస్తం అమౌంట్ తేదీ ఖరారు

    Kapu Nestham 2023-24 Release Date : వైఎస్ఆర్ కాపు నేస్తం అమౌంట్ తేదీ ఖరారు

    ఏపీలో కాపు మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్. నేడు కాపు నేస్తం పథకం (Kapu Nestham Scheme)లో నగదును ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెల 16న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ (Ys Jagan) చేతుల మీదుగా అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తారు. సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి.. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన వారికి ఆర్థిక సాయం…

    Read more


  • చేదోడు లేబర్ సర్టిఫికేట్ లేదా shop establishment సర్టిఫికేట్ ఇలా పొందండి

    చేదోడు లేబర్ సర్టిఫికేట్ లేదా shop establishment సర్టిఫికేట్ ఇలా పొందండి

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న చేదోడు పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని వెల్లడించింది. జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఇప్పటికే షాప్ ఉండి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయినటువంటి వారు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నటువంటి వారు లేబర్ సర్టిఫికెట్ లేదా షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు నాయి బ్రాహ్మణులు మరియు ట్రైలర్లకు రాష్ట్ర ప్రభుత్వం…

    Read more


  • డా॥ వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందటం ఎలా ?

    డా॥ వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందటం ఎలా ?

    మీకు ఆరోగ్య సమస్య ఎదురైనా, దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురైనా డా॥ వై. యస్. ఆర్. ఆరోగ్యశ్రీ లో ఉచిత వైద్యం పొందటం ఇప్పుడు మరింత సులభం ఈ దిగువన తెలియజేసిన రకరకాల పద్ధతుల ద్వారా సంబంధిత ఆసుపత్రుల లో చేరి ఉచిత వైద్యం పొందవచ్చు. 104 కాల్ సెంటర్ ద్వారా మీ ఇంటి నుండే 104 కాల్ చేసి మీ ఆరోగ్య సమస్యను వివరించండి. వెంటనే కాల్ సెంటర్ అధికారి మీ వివరాలను నమోదు చేసుకుని, మీకు…

    Read more


  • వైఎస్సార్ వాహన మిత్ర తుది అర్హుల జాబితా విడుదల, చెక్ చేయండి

    వైఎస్సార్ వాహన మిత్ర తుది అర్హుల జాబితా విడుదల, చెక్ చేయండి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో, ట్యాక్సీ మరియు మ్యక్సి క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్..ఈ నెలాఖరు లో విడుదల కానున్న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించి అర్హుల తుది జాబితా ను ప్రభుత్వం విడుదల చేసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ వాహన మిత్ర దరఖాస్తులను ప్రభుత్వం ఆగస్ట్ 7 వరకు స్వీకరించడం జరిగింది. పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ ఆగస్ట్ 9 నాటికి ముగించింది. వైఎస్సార్ వాహన మిత్ర Eligible/Ineligible లిస్ట్ వైఎస్సార్ వాహన…

    Read more


  • Rythu Bharosa: రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్లు ప్రారంభం

    Rythu Bharosa: రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్లు ప్రారంభం

    రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా అర్హత సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతించింది. అర్హులైన రైతులు తమ ఆధార్ జిరాక్స్ , 1బి జిరాక్స్ తో మీ దగ్గరలో ఉండే రైతు భరోసా కేంద్రంలో సంప్రదించవచ్చు. అంతే కాకుండా ఏ కుటుంబంలో అయితే రైతు భరోసా పొందే లబ్ధిదారుడు మరణిస్తారో అటువంటి వారి spouse /legal heir [డెత్ అయిన వారి…

    Read more


  • ఈ నెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే

    ఈ నెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష [Jagananna Aarogya Suraksha] అనే కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఈనెల 30 న లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం పూర్తి వివరాలతో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వివరాలతో అవసరమైన వారికి హెల్త్ క్యాంపులను రాష్ట్ర ప్రభుత్వం…

    Read more


  • త్వరలో రెండో దశ మైనారిటీ బంధు, రూ.లక్ష సాయం

    త్వరలో రెండో దశ మైనారిటీ బంధు, రూ.లక్ష సాయం

    నిరుపేద మైనార్టీలకు రూ.లక్ష సాయాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. త్వరలోనే రెండో దశ పంపిణీని ప్రారంభించనుంది. ఇందుకోసం రూ.153 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారి 120 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి.. రెండో దశ పంపిణీని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తొలి దశలో 10వేల మందికి ఆగస్టు 19న రూ.లక్ష చొప్పున అందించిన సంగతి తెలిసిందే. Minority Bandhu second phase to begin shortly…

    Read more


  • Sovereign Gold Bond: గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడికి అప్లికేషన్స్  ప్రారంభం

    Sovereign Gold Bond: గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడికి అప్లికేషన్స్ ప్రారంభం

    సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGBలు) అనేవి బంగారం లో పెట్టుబడి పెట్టే వారికి  ప్రభుత్వం జారీ చేసేటటువంటి సెక్యూరిటీస్. సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) పథకాన్ని మొదటిసారిగా భారత ప్రభుత్వం (GOI) అక్టోబర్ 30, 2015న ప్రారంభించింది. ఈ బాండ్స్ ను 2023-24 ఏడాదికి గాను సీరీస్ 2 లో భాగంగా మరోసారి కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 11 నుంచి కొనుగోలు కి అనుమతి ప్రతి ఆర్థిక సంవత్సరం మాదిరి గానే ఈ ఆర్థిక…

    Read more


  • పీఎం విశ్వ కర్మ కోసం 2.5 లక్షల మంది నమోదుకు చర్యలు

    పీఎం విశ్వ కర్మ కోసం 2.5 లక్షల మంది నమోదుకు చర్యలు

    కేంద్రం ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్న ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకంలో రాష్ట్రంలో తొలి ఏడాదిలో 2.5 లక్షల మందిచేతివృత్తిదారులను నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్) డాక్టర్ జవహర్రెడ్డి ఆదేశించారు. ఆయన శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖలపై సమీక్ష జరిపారు. సీఎస్ మాట్లాడుతూ ఈ పథకానికి వడ్రంగి, కమ్మరి, తాళాల మరమ్మతు చేసేవారు, శిల్ప కళాకారులు, స్వర్ణకారులు, కుమ్మరి, చెప్పులు కుట్టేవారు, తాపీ, బుట్ట, చాప,చీపుర్లు,…

    Read more


  • ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం… ముమ్మరంగా ఏర్పాట్లు

    ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం… ముమ్మరంగా ఏర్పాట్లు

    వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వంటి విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటిని పరిష్కరిం చడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష‘ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం కోసం ఆరోగ్య శాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజయవంతంగా నిర్వహిచిన…

    Read more


  • Jagananna Chedodu 2023 – జగనన్న చేదోడు 2023-24 సమాచారం

    Jagananna Chedodu 2023 – జగనన్న చేదోడు 2023-24 సమాచారం

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని టైలర్లు, రజకులు(చాకలి వారు) మరియు నాయి బ్రాహ్మణుల ఆర్థిక సహాయం కోసం జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏటా పదివేల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ అమౌంట్ ద్వారా లబ్ధిదారులు తమ ఆదాయ వనరు మరియు పని స్థాపనను పెంచుకోవడానికి సాధనాలు పరికరాలు మరియు ఇతర అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం వారి పెట్టుబడి అవసరాలను తీర్చడానికి సహాయం చేస్తుంది.…

    Read more


  • జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో మరో కొత్త పథకం, పూర్తి వివరాలు

    జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో మరో కొత్త పథకం, పూర్తి వివరాలు

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష [Jagananna Aarogya Suraksha] అనే కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ క్యాంపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ హెల్త్ క్యాంపుల్లో అవసరమైన వారికి ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష అంటే ఏమిటి? జగనన్న ఆరోగ్య సురక్ష అనేది పైన పేర్కొన్న విధంగా రాష్ట్రవ్యాప్తంగా…

    Read more


  • పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రా పథకం – సూపర్ స్కీమ్.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలుపొందొచ్చు

    పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రా పథకం – సూపర్ స్కీమ్.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలుపొందొచ్చు

    చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో భాగంగా పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ (KVP)ను అందిస్తోంది. దీంట్లో పొదుపు చేస్తే రెట్టింపు (EX. రూ.5లక్షలకు.. రూ.10లక్షలు పైగా) లాభాన్ని పొందొచ్చు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 115నెలలు కాగా రూ.1000తో పథకంలో చేరొచ్చు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్పై 7.5% వడ్డీ లభిస్తోంది. ఒకవేళ ప్రతి నెలా దాచుకోవాలంటే రికరింగ్ డిపాజిట్ స్కీమ్(6.5% వడ్డీ)లో చేరొచ్చు. కిసాన్ వికాస్ పత్రా స్కీం అంటే ఏమిటి? మొదట్లో…

    Read more


  • Pension Disbursement Last Date Extended – పెన్షన్ పంపిణీ  పొడిగించిన ప్రభుత్వం

    Pension Disbursement Last Date Extended – పెన్షన్ పంపిణీ పొడిగించిన ప్రభుత్వం

    ప్రతి నెల ఒకటో తేదీ నుండి 5వ తేదీ వరకు రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు మరియు వికలాంగులకు ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తుంది. సెప్టెంబర్ నెలలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి పెన్షన్లు మంజూరు అయ్యాయి. అయితే ఇంకా కొన్ని పెన్షన్ అప్లికేషన్లు మండల పరిషత్ అధికారులు వెరిఫికేషన్ పూర్తి కానందున చాలామంది పేర్లు పెన్షన్ పంపిణీ లిస్టులో రాలేదు. వెరిఫికేషన్ పూర్తయి రెండు మూడు రోజుల్లో పెన్షన్ పంపిణీ లిస్టులో వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం…

    Read more


  • వైఎస్ఆర్ చేయూత కరెంటు మీటర్ సీడింగ్ ప్రశ్నలు – సమాధానాలు

    వైఎస్ఆర్ చేయూత కరెంటు మీటర్ సీడింగ్ ప్రశ్నలు – సమాధానాలు

    వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ మీటర్ సీడింగ్ చేసే ఆప్షన్ సచివాలయం ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. సీడింగ్ చేసే సమయంలో వారికి తరచుగా వస్తున్న సందేహాలు మరియు వాటి సమాధానాలు. ప్రశ్న : వైయస్సార్ చేయూత లబ్ధిదారులకి ప్రాపర్టీ,పవర్ బిల్ ట్యాగ్ సంబంధించి కొందరికి రెండు అసెస్మెంట్ నెంబర్లు రెండు పవర్ బిల్లు కూడా ఉన్నాయి కానీ రెండు ఇళ్లను రెంట్ కి ఇవ్వలేదు వీళ్ళకి రెండు ట్యాగింగ్ చేయాలా? వారు ప్రస్తుతం ఏ ఇంటిలో…

    Read more


  • Family Doctor Concept : ఫామిలీ డాక్టర్ లో కాన్సర్ స్క్రీనింగ్

    Family Doctor Concept : ఫామిలీ డాక్టర్ లో కాన్సర్ స్క్రీనింగ్

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. విజయవాడలోని డీఎంహెచ్ కార్యాలయంలో ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయకర్త, క్యాన్సర్ ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులతో సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. డాక్టర్ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ.. క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి సకాలంలో మెరుగైన చికిత్స అందించేలా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో స్క్రీనింగ్ పరీక్షలు…

    Read more


  • కౌలు రైతులకు రైతు భరోసా అమౌంట్ మీ ఖాతా లో జమ అయిందా? స్టేటస్ చూడండి

    కౌలు రైతులకు రైతు భరోసా అమౌంట్ మీ ఖాతా లో జమ అయిందా? స్టేటస్ చూడండి

    రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల ఖాతాలో సెప్టెంబర్ 1 న ముఖ్యమంత్రి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. చాలా మంది కౌలు రైతులు,  రైతు భరోసా అమౌంట్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అసలు రైతు భరోసా స్టేటస్ ఎలా చెక్ చేయాలి? ఎంత మందికి ఇంకా అమౌంట్ పెండింగ్ ఉంది అనే డీటైల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. రైతు భరోసా 7500 జమ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది కౌలు రైతులకు రైతు భరోసా సహాయం…

    Read more


  • వైయస్సార్ చేయూత – ఇకపై ఈ కులాల వారికి క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం లేదు

    వైయస్సార్ చేయూత – ఇకపై ఈ కులాల వారికి క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం లేదు

    వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం అప్లికేషన్స్ కొనసాగుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ కోసం సెప్టెంబర్ 5 చివరి తేదీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ కులాలకు చెందినటువంటి 45 నుంచి 60 సంవత్సరాలు లోపు మహిళలకు ప్రభుత్వం ప్రతిఏటా 18,750 ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పలు కులాల వారికి సర్టిఫికెట్ల…

    Read more


  • PM విశ్వకర్మ: చేతివృత్తుల వారికి అప్లికేషన్స్ ప్రారంభం, 3 లక్షల వరకు సహాయం

    PM విశ్వకర్మ: చేతివృత్తుల వారికి అప్లికేషన్స్ ప్రారంభం, 3 లక్షల వరకు సహాయం

    చేతి వృత్తులు మరియు సంప్రదాయ కులవృత్తులు చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నటువంటి వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి దశలో 18 రకాల చేతివృత్తుల వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం పొందేందుకు చేతి వృత్తుల వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ ఎక్కడ చేసుకోవాలి, అర్హతలు…

    Read more


You cannot copy content of this page