–
ఏపీలో ‘ఆడుదాం-ఆంధ్ర’ క్రీడా పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. క్రీడల్లో విజేతలకు ప్రభుత్వం నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించ నున్నారు. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. Note: ఒక player కేవలం 1 లేదా 2 games మాత్రమే select చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర పోటీలు వివిధ స్థాయిలలో…
Read more