Latest Posts

  • MSME Survey App, Login Details and Process

    MSME Survey App, Login Details and Process

    రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) సర్వే నవంబరు 29 నుంచి ప్రారంభం అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి తేది వరకు ఈ సర్వే కొనసాగుతుంది. ఏపీ ఎంఎస్ఎంఈ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే కోసం ‘ఎంఎస్ఎంఈ సర్వే అండ్‌ సపోర్ట్‌’ అనే ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ సర్వే నిర్వహించనున్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, అడిషనల్‌…

    Read more


  • ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు..ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

    ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు..ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై నిర్వహించిన సమీక్షలో ఈ ప్రకటన చేశారు.ఈ సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌ విద్య డైరెక్టర్లు విజయరామరాజు, కృతికాశుక్లా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పారు.…

    Read more


  • Ap Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

    Ap Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

    ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజిన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది సమీకృత పర్యాటక పాలసీ 2024-29, 2024-29స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ నిర్ణయాలు

    Read more


  • నేటి నుంచి కొత్త పెన్షన్లు మరియు రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    నేటి నుంచి కొత్త పెన్షన్లు మరియు రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 28 వరకు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులకు స్వీకరించనుంది..  ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సంక్రాంతి కి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది. కొత్త రేషన్ కార్డులను పసుపురంగులో ఉండేలా, ఏపీ రాజ ముద్ర మాత్రమే వాటిపై ఉండేలా ముద్రిస్తోంది. డిసెంబర్ 2 నుంచి మాత్రమే రేషన్ కార్డుల్లో మార్పులు చెయ్యడానికి వీలవుతుంది. ఆ రోజున మాత్రమే సర్వర్ అందుబాటులోకి వస్తుంది.…

    Read more


  • పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ దరఖాస్తులు

    పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ దరఖాస్తులు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి 28 వరకూ.. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. రాష్ట్ర ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకునేందుకు వీలు కలిగించింది. ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ ప్రకారం.. సంక్రాంతి పండుగ నాడు.. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా.. జిల్లాల్లో అధికారులు ప్లాన్…

    Read more


  • 75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం: మార్గదర్శకాలువిడుదల

    75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం: మార్గదర్శకాలువిడుదల

    రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 15,000 అందించే మహాశక్తి తల్లికి వందనం పథకానికి హాజరు నిబంధననువిధించింది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం కింద రూ.15 వేల ఆర్థికసాయం అందిస్తామని టిడిపి కూటమి సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయంతెలిసిందే. దారిద్ర్య రేఖ దిగువ(బిపిఎల్) ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జిఓ 29ను విడుదల చేశారు. 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల…

    Read more


  • ఆధార్ కార్డుతో ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకునే పూర్తి విధానం

    ఆధార్ కార్డుతో ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకునే పూర్తి విధానం

    STEP 1: ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి (లేదా) Aadhar NPCI link అని గూగుల్ లో సెర్చ్ చేసిన కనిపిస్తుంది. STEP 2 : Login పైన క్లిక్ చేయవలెను STEP 3 : Aadar Number, Captcha Code ఎంటర్ చేసిన తరువాత OTP సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి. STEP 4 : Bank Seeding Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. STEP 5 :…

    Read more


  • ఒక్కరోజు ముందుగానే డిసెంబర్ నెల పింఛన్

    ఒక్కరోజు ముందుగానే డిసెంబర్ నెల పింఛన్

    ఎన్టీఆర్ భరోసా కింద డిసెంబరు నెల పింఛన్లను ప్రభుత్వం ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందించనుంది.డిసెంబరు 1న ఆదివారం సెలవుదినం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే నవంబరు 30న ప్రభుత్వం పింఛన్ల పంపిణీని చేపట్టనుంది. నవంబరు 30న ఏదైనా కారణాలతో తీసుకోలేని వారికి రెండో తేదీన సోమవారం అందించనుంది. అప్పటికీ తీసుకోని వారికి రెండు నెలల మొత్తాన్ని కలిపి జనవరి ఒకటో తేదీన ఇవ్వనున్నారు. నవంబరులో పింఛను తీసుకోని 21,788 మందికి రెండు నెలల మొత్తం…

    Read more


  • జనవరిలో కొత్త రేషన్ కార్డులు..డిసెంబర్ దరఖాస్తుల స్వీకరణ

    జనవరిలో కొత్త రేషన్ కార్డులు..డిసెంబర్ దరఖాస్తుల స్వీకరణ

    రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే పనిలో నిమగ్నమయ్యింది. తాజా మరో తీపి కబురును పేదలకు అందించింది. ఇప్పటికే దీపావళి పండుగ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసిన సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అలాగే పాత రేషన్ కార్డులకు బదులుగా కొత్త రేషన్ కార్డులను అందించాలని నిర్ణయం తీసుకొంది. జనవరి నుంచి కొత్త రేషన్…

    Read more


  • ఏపీలో పెన్షన్‌దారులకు ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్.. కొత్త మార్గదర్శకాలు

    ఏపీలో పెన్షన్‌దారులకు ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్.. కొత్త మార్గదర్శకాలు

    ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పటి నుంచి పెన్షన్ల పంపిణీలో ఈ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే పెన్షన్ అందుకునేవారికి ఒక శుభవార్తను, ఒక చేదు వార్తను చెప్పింది. గుడ్‌న్యూస్ ఏంటంటే ఇక నుంచి వరుసగా 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా.. 3వ నెలలో ముందు రెండు నెలలు కలుపుకుని మొత్తం 3 నెలల పెన్షన్ అందించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక బ్యాడ్‌న్యూస్…

    Read more


  • One Nation One Student APAAR Card: అపార్ కార్డు అంటే ఏమిటి? ప్రయోజనాలు మరియు రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం

    One Nation One Student APAAR Card: అపార్ కార్డు అంటే ఏమిటి? ప్రయోజనాలు మరియు రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం

    APAAR Card: దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును  మంజూరు చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు ఒక గుర్తింపు కార్డులా పని చేస్తూ ప్రభుత్వ పథకాలు ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడుతోంది. అలాగే దేశంలో ఉన్న విద్యార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం అపార్ (APAAR) అనే ఒక గుర్తింపు కార్డును జారీ చేస్తోంది. జాతీయ విద్యా విధానం 2020 లో భాగంగా ఈ కార్డును 2026 -27 నాటికి”…

    Read more


  • విద్యార్థులకు గుడ్ న్యూస్….పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

    విద్యార్థులకు గుడ్ న్యూస్….పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

    పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 30 లోగా పూర్తిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి నవంబరు 14న ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో చదువుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞాన భూమి వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఏవైనా…

    Read more


  • బస్సుల్లో వృద్ధులకు రాయితీ… మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్టీసీ

    బస్సుల్లో వృద్ధులకు రాయితీ… మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్టీసీ

    ఆర్టీసీ బస్సుల్లో వృద్ధుల ప్రయాణానికి రాయితీ టికెట్ల జారీకి పాటించవలసిన నిబంధనలకు సంబంధించిన సిబ్బందికి ఏపీఎస్ఆర్టీసీ మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని జిల్లాలకు ఈడి అప్పలరాజు ఆదేశాలు జారీ చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు బస్సుల ప్రయాణానికి టికెట్ ధరలో 25% రాయితీని ఆర్టీసీ అప్పటి నుంచో కల్పిస్తున్న విషయం తెలిసిందే. టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్ధారణ కోసం గుర్తింపు కార్డులు చూపించే విషయమై సిబ్బందికి వృద్ధులకు మధ్య బస్సుల్లో వాగ్వాదాలు…

    Read more


  • ఇకపై బయోమెట్రిక్ ఆధారంగానే జీతాలు: ఉత్తర్వులు జారీ

    ఇకపై బయోమెట్రిక్ ఆధారంగానే జీతాలు: ఉత్తర్వులు జారీ

    ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించనున్నారు. ఈ నెల 1 నుంచి 30వరకు ఈ విధానం అమలులో ఉంటుందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇంతకుముందు ఫేస్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకునేవారు అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా తిరిగి…

    Read more


  • ఉచిత బస్సు మరియు మహిళలకు నెలకు రూ.1500.. బడ్జెట్లో నిధులు

    ఉచిత బస్సు మరియు మహిళలకు నెలకు రూ.1500.. బడ్జెట్లో నిధులు

    ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను ఒకటైన రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగమైన ఈ హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. 19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1500 అందించే ఆడబిడ్డ…

    Read more


  • AP Budget 2024-25 :  ఏపీ బడ్జెట్ 2024-25

    AP Budget 2024-25 :  ఏపీ బడ్జెట్ 2024-25

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 11న ప్రారంభమయ్యాయి. రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ (Payyavula Keshav) రాష్ట్ర బడ్జెట్‌ (AP Budget)ను 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ. 34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ. 68,742.65 కోట్లుగా పయ్యావుల తన బడ్జెట్‌ ప్రసంగం ద్వారా వెల్లడించారు. బడ్జెట్‌లో…

    Read more


  • ఇకపై వారికి పెన్షన్ అమౌంటు నేరుగా అకౌంట్లో జమ

    ఇకపై వారికి పెన్షన్ అమౌంటు నేరుగా అకౌంట్లో జమ

    ,

    ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పంపిణీలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటికి దూరంగా చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ అమౌంట్ను వారి అకౌంట్లోనే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వారు ప్రతినెలా హాస్టల్ నుంచి సొంత ఊరికి వచ్చి పెన్షన్ నగదును తీసుకుంటున్నారు. ఇలా ప్రతినెలా రావలసి రావడంతో వారి తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. ఇది గమనించిన ప్రభుత్వం ఈ ఇబ్బందులను దూరం చేయాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం  తీసుకుంది దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్…

    Read more


  • వాలంటీర్ వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

    వాలంటీర్ వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

    రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వాలంటీర్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురి చేసాయి. అయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా ముగిసిందా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది వాలంటీర్లను గత ప్రభుత్వం మోసం చేసిందని,’గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు.. పంచాయతీలకు సమాంతర వ్యవస్థలా తయారయ్యాయని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థలు వేర్వేరు. వాళ్లకు జీతాలు పెంచుదామంటే జీవోలు లేవు అని, .వాళ్లు ఉద్యోగంలో…

    Read more


  • విద్యార్థులకు గుడ్ న్యూస్.. త్వరలో రియంబర్స్మెంట్ డబ్బులు: ట్వీట్ చేసిన నారా లోకేష్

    విద్యార్థులకు గుడ్ న్యూస్.. త్వరలో రియంబర్స్మెంట్ డబ్బులు: ట్వీట్ చేసిన నారా లోకేష్

    రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్న విద్యార్థులకు రియంబర్స్మెంట్ డబ్బులు జమ చేయడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికే  మంత్రి నారా లోకేష్ త్వరలో రీయంబర్స్మెంట్ డబ్బులు విడుదలపై నిర్ణయం తీసుకుంటామని ఎక్స్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. అయితే నారా లోకేష్ మరో కీలక ప్రకటన చేశారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి రియంబర్స్మెంట్ డబ్బులు నేరుగా కాలేజీ ఖాతాలకు జమ చేసే పాత విధానాన్ని తిరిగి అమలు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే…

    Read more


  • పథకాల డబ్బులు పొందాలంటే NPCI తప్పనిసరి, నవంబర్ 15 డెడ్ లైన్

    పథకాల డబ్బులు పొందాలంటే NPCI తప్పనిసరి, నవంబర్ 15 డెడ్ లైన్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులు నేరుగా తమ బ్యాంక్ ఖాతాలో నగదును పొందాలి అంటే తప్పనిసరిగా npci యాక్టివ్ లో ఉండాలి. ఈ నేపథ్యంలో అసలు ఎన్పీసీఐ లింకింగ్ అంటే ఏంటి? ఎలా లింక్ చేసుకోవాలి? స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్పీసీఐ లింకింగ్ అంటే ఏమిటి? NPCI (National Payment Corporation of India) అనేది దేశంలో  నగదు లావాదేవీలను నిర్వర్తించే సంస్థ. ప్రముఖంగా యూపీఐ మరియు ప్రభుత్వ…

    Read more


  • అర్చకులకు గుడ్ న్యూస్….కనీస వేతనం పెంపు: మంత్రి ఆనం

    అర్చకులకు గుడ్ న్యూస్….కనీస వేతనం పెంపు: మంత్రి ఆనం

    ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో బ్రాహ్మణులకు, ఇతర వర్గాలకు అర్చకులకు వేద పండితులకు  అమలు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో 50 వేలు పైబడిన ఆదాయం ఉన్న దేవాలయాలలో అర్చకులకు సెలవిచ్చ కనీస వేతనాన్ని 15 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెంపు ద్వారా రాష్ట్రంలో 1683 మంది అర్చకులు లబ్ధి పొందనున్నారు. ఇందులో కొంత…

    Read more


You cannot copy content of this page