Latest Posts

  • ఏపీ కేబినెట్ నిర్ణయాలు…నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై అధ్యయనానికి మంత్రుల కమిటీ

    ఏపీ కేబినెట్ నిర్ణయాలు…నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై అధ్యయనానికి మంత్రుల కమిటీ

    ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరిగింది. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్‌ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా…

    Read more


  • ఇకపై అంతా వాట్సాప్ లోనే…ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదు…ఈ నెల 18 నుంచి వాట్సప్ గవర్నెన్స్

    ఇకపై అంతా వాట్సాప్ లోనే…ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదు…ఈ నెల 18 నుంచి వాట్సప్ గవర్నెన్స్

    రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. జనవరి 18న వాట్సాప్ గవర్నెర్స్ (WhatsApp governance) తీసుకురాబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వెల్లడించారు. డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 సర్వీసులు ఆన్‌లైన్ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా ఆన్‌లైన్ ద్వారా వీటిని ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విధానంతో ప్రభుత్వ కార్యాలయాల…

    Read more


  • New Ration Card: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు

    New Ration Card: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు

    తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ తెలిపింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త రేషన్ కార్డుల నమోదుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటికే ఆముదం తెలిపింది. ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులో ఎంపిక మరియు జారీ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మానవీయ కోణంలో ఆలోచించి రేషన్ కార్డుల జారీ ఉండాలని ఇప్పటికే…

    Read more


  • ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు… సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డ్

    ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు… సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డ్

    ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు సంచల నిర్ణయం తీసుకుంది ఇకపై ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఉండవని తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ప్రపంచ స్థాయి పోటీ తట్టుకునే విధంగా ఇంటర్ విద్యార్థులను తయారు చేయాలని ఎలక్షన్స్ తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ఇకపై తెలుగు ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. ఈ…

    Read more


  • Non AP Resident Survey Process, App and Report Link

    Non AP Resident Survey Process, App and Report Link

    Non AP Resident Survey Process: ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్రానికి సంబంధించిన వారు వేరే రాష్ట్రాలలో లేదా దేశాలలో నివసిస్తున్న తెలుగువారికి మెరుగైన విధానాల రూపకల్పన మరియు సేవలను అందించడం కోసం ప్రభుత్వం Non Ap Resident సర్వేను సచివాలయాల ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించిన విధి విధానాలను గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే ను ఎలా చేయాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.  Non Ap Resident సర్వేను…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్ అయ్యాక అదిరిపోయే బెనిఫిట్, ఉత్తర్వులు జారీ

    ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్ అయ్యాక అదిరిపోయే బెనిఫిట్, ఉత్తర్వులు జారీ

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక రిటైర్‌ అయిన ఉద్యోగులు, భవిష్యత్‌లో రిటైర్ కాబోయే వారికి తీపికబురు చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగులు ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యసేవలు పొందే అవకాశం కల్పించింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో పీడీటీ (ప్రజారవాణాశాఖ) ఉద్యోగులుగా విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో రిటైర్‌ అయిన ఆర్టీసీ ఉద్యోగికి, భాగస్వామికి రిటైర్డ్‌…

    Read more


  • కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త ….కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ఆదేశాలు జారీ

    కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త ….కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ఆదేశాలు జారీ

    ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన…

    Read more


  • రైతు భరోసా కింద ఇక 12 వేలు, పూర్తి వివరాలు

    రైతు భరోసా కింద ఇక 12 వేలు, పూర్తి వివరాలు

    తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు దాని అమలుకు సంబంధించి క్లారిటీ ని ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురు చూస్తున్నా రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అయితే ఈసారి 15000 ఇస్తామని తెలిపినటువంటి ప్రభుత్వం 12,000 కే అమౌంట్ ను కుదించింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా జనవరి 26 2025 న రైతు భరోసా పథకాన్ని (Rythu Bharosa Telangana)…

    Read more


  • సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల పై క్లారిటీ, ఏ పథకం ఎప్పుడంటే

    సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల పై క్లారిటీ, ఏ పథకం ఎప్పుడంటే

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు వెల్లడించింది. సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఎప్పుడు అమలు చేయనున్నారు అనేదానిపైన ఇప్పటికే ప్రజల్లో చాలా చర్చ నడుస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. మంత్రి మండలి నిర్ణయాల మేరకు ఏ పథకాలు ఎప్పుడు అమలు చేయనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ 6 సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ ఇదే.. సూపర్ సిక్స్ పథకంలో కీలకమైనటువంటి తల్లికి…

    Read more


  • ఏపీ కేబినెట్ నిర్ణయాలు…వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం?

    ఏపీ కేబినెట్ నిర్ణయాలు…వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం?

    ✓ పిఠాపురం ఏరియా డెవలప్‌ మెంట్‌ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ✓ కేబినెట్ ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ✓ పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ✓ తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ✓ రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ,…

    Read more


  • Free Bus Travel: ఉగాది నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

    Free Bus Travel: ఉగాది నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

    ఏపీలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉగాది పండుగ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు మరియు రవాణా శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి ఆయన కీలక చర్చలు జరిపారు. రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. మొత్తానికి ఉగాది…

    Read more


  • ఒక్కరోజు ముందుగానే జనవరి నెల పింఛన్

    ఒక్కరోజు ముందుగానే జనవరి నెల పింఛన్

    ఎన్టీఆర్ భరోసా కింద జనవరి నెల పింఛన్లను ప్రభుత్వం ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందించనుంది.జనవరి 1న సెలవుదినం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే డిసెంబరు 31న ప్రభుత్వం పింఛన్ల పంపిణీని చేపట్టనుంది. డిసెంబరు 30న ఏదైనా కారణాలతో తీసుకోలేని వారికి రెండో తేదీన అందించనుంది. అప్పటికీ తీసుకోని వారికి రెండు నెలల మొత్తాన్ని కలిపి డిసెంబరు 31 తేదీన ఇవ్వనున్నారు. డిసెంబరు లో పింఛను తీసుకోని వారికి రెండు నెలల మొత్తం కలిపి జనవరిలో…

    Read more


  • Good News – ఎస్సీలకు రాయితీ పై 4,074 ప్యాసింజర్ ఆటోలు

    Good News – ఎస్సీలకు రాయితీ పై 4,074 ప్యాసింజర్ ఆటోలు

    రాష్ట్రం లోని దళితులకు సుస్థిర ఆదాయాన్ని సమకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం అజయ్, రాష్ట్రప్రభుత్వ పథకమైన ఉన్నతిని అనుసంధానించి ప్యాసింజర్ ఆటోలను, వ్యవసాయ పరికరాలను రాయితీపై ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,074 ప్యాసింజర్ ఆటోలను ఇవ్వాలని నిర్ణయించి వాటి సేకరణకు గాను టెండర్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఇందుకు గాను మొత్తం రూ.122 కోట్లు ఖర్చవుతాయని అంచనాలుండగా కేంద్రం ఇచ్చే…

    Read more


  • December Month Aadhar Camps: డిసెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    December Month Aadhar Camps: డిసెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    రాష్ట్రంలో. కొత్త ఆధార్ ( బాల ఆధార్ ) & తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ పై స్పెషల్ గా ఫోకస్ చేస్తూ డిసెంబర్ 17,18,19,20 & 26,27,28 లొ ఆధార్ స్పెషల్ డ్రైవ్ లు రాష్ట్ర వ్యప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్ లలో జరుగును. కొత్త ఆధార్ ( బాల ఆధార్ ) డిసెంబర్ నెల ఆధార్ క్యాంపులకు సంబంధించిన ఉత్తర్వులు ఆధార్ క్యాంపులలో అందించే సర్వీసులు : December Month Aadhar Camps Guidelines Other…

    Read more


  • నేటి నుంచి రెవెన్యూ సదస్సులు..

    నేటి నుంచి రెవెన్యూ సదస్సులు..

    భూ సమస్యల పరిష్కారానికి ఎన్డీయే ప్రభుత్వం ‘మీ భూమి-మీ హక్కు’ పేరుతో రెవెన్యూ గ్రామాల్లో సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు తరలి వెళ్లనుంది. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను పరిష్కరించాలన్నది ఈ సదస్సుల ప్రధాన లక్ష్యం. వీటిని శుక్రవారం నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు సుమారు 17,564 గ్రామాల్లో నిర్వహించనున్నారు. పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక్కో ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది.…

    Read more


  • నేడు, రేపు రాష్ర్ట వ్యాప్తంగా పెన్షన్ తనిఖీ

    నేడు, రేపు రాష్ర్ట వ్యాప్తంగా పెన్షన్ తనిఖీ

    డిసెంబర్ 9 & 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి లబ్దిదారుల యొద్ద సమాచారం సేకరించనున్నారు. • దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది. • తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేపు, ఎల్లుండి అధికారులు వివరాలు సేకరించనున్నారు. • ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని…

    Read more


  • LIC Scholarship 2024: ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2024 అర్హతలు, అప్లికేషన్

    LIC Scholarship 2024: ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2024 అర్హతలు, అప్లికేషన్

    లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతిభవంతులైనటువంటి విద్యార్థుల ఉన్నత చదువులకు తోడ్పాటు అందించేందుకుగాను, ఎల్ఐసి కొత్త స్కాలర్షిప్ పథకాన్ని తీసుకువచ్చింది. LIC Golden Jubilee Scholarship 2024 పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీహిల్స్ స్కాలర్షిప్ 2024 అర్హతలు దేశవ్యాప్తంగా 2021-22, 2022-23 లేదా 2023-24 విద్యా సంవత్సరంలో కనీసం 60% లేదా తత్సమాన CGPA గ్రేడ్‌తో Xth / XIIth / డిప్లొమా…

    Read more


  • వసతి గృహ విద్యార్థులకు ‘గోల్డెన్ అవర్ బీమా’..ఉచితంగా రూ.50వేలు వరకు

    వసతి గృహ విద్యార్థులకు ‘గోల్డెన్ అవర్ బీమా’..ఉచితంగా రూ.50వేలు వరకు

    సంక్షేమవసతిగృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేశ్ కుమార్ ముందడుగు వేశారు. విద్యార్థులకు’గోల్డెన్ అవర్ బీమా’ను రాష్ట్రంలో తొలిసారి జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించారు.ఐసీఐసీఐతో ఒప్పందం ఇప్పటివరకు విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ ఖర్చు సంక్షేమాధికారులపై పడుతోందని.. వారు వెనకాడుతున్నారు. దీంతో కలెక్టర్ ముంబయిలోని ఐసీఐసీఐ ప్రధాన కార్యాలయం అధికారులతో చర్చించి ఏడాదికి రూ.200 ప్రీమియంతో రూ.50,000 వరకు బీమా కల్పించేలా ఒప్పించారు.ప్రీమియం డబ్బులు సైతం…

    Read more


  • ఇంటర్ దరఖాస్తులు మరియు పరీక్షల షెడ్యూల్ పై కీలక ప్రకటన

    ఇంటర్ దరఖాస్తులు మరియు పరీక్షల షెడ్యూల్ పై కీలక ప్రకటన

    2025 – 26 విద్యా సంవత్సరానికి గాను కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రైవేటు ఇంటర్ కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇంటర్ బోర్డు అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 9వ తేదీ సోమవారం నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 37 మండలాలలో 47 కళాశాలలు, మున్సిపల్ పరిధిలో 6కళాశాలలు గుర్తింపు పొంది ఉన్నట్లు తెలిపారు. కొత్త కళాశాలల వారు బీఐఈజియో ట్యాగింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.…

    Read more


  • AP Govt Holidays 2025: 2025 సాధారణ మరియు ఐచ్చిక సెలవులు

    AP Govt Holidays 2025: 2025 సాధారణ మరియు ఐచ్చిక సెలవులు

    ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది సెలవు దినాలు కలిసొచ్చాయి. సాధారణ, ఐచ్ఛిక సెలవుల క్యాలెండర్‌-2024ను ప్రభుత్వం డిసెంబర్ 6న విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు 2025 సంవత్సరానికి గానూ 23 సాధారణ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఐచ్ఛిక (ఆఫ్షనల్‌ హాలిడేస్‌) సెలవులు 21 రోజులు, 11 సెలవులు వారాంతం లేదా వారం ప్రారంభంలోనే వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో గరిష్టంగా అయిదు…

    Read more


  • ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు

    ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు

    కూటమి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు తీపికబురు అందించనుంది. వారికి 100 శాతం రాయితీతో త్రిచక్ర వాహనాలు (రెట్రోఫిటెడ్‌ మోటారు వాహనాలు) అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా.. సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు నివేదించారు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 2024-25 ఏడాదికి.. నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1,750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించనున్నారు. ఒక్కో వాహనం…

    Read more


You cannot copy content of this page