Latest Posts

  • స్వచ్చ రథం – గుంటూరులో ప్రారంభమైన వినూత్న వ్యర్థ నిర్వహణ పథకం

    స్వచ్చ రథం – గుంటూరులో ప్రారంభమైన వినూత్న వ్యర్థ నిర్వహణ పథకం

    గుంటూరు గ్రామీణంలో ‘స్వచ్చ రథం’ ప్రారంభం – వ్యర్థాల నిర్వహణలో కొత్త అధ్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు గ్రామీణ ప్రాంతంలో కొత్తగా ప్రారంభించిన ‘స్వచ్చ రథం’ పథకం గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణలో వినూత్న మార్గాలను అందిస్తోంది. ఈ పథకం మొదటిగా గుంటూరు మండలం లాలీపురం గ్రామంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. 🚛 స్వచ్చ రథం అంటే ఏమిటి? ‘స్వచ్చ రథం’ అనేది మొబైల్ వ్యర్థాల సేకరణ వాహనం. ఇది గ్రామాల్లో…

    Read more


  • ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు.. ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి!

    ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు.. ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి!

    ఉపాధి హజరు విధానంలో కీలక మార్పులు – ఇక ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి! ఆగస్ట్ 10 నుంచి 10 రాష్ట్రాల్లో కొత్త విధానం అమలు.

    Read more


  • AP Free Cylinder: రెండవ విడత ఉచిత సిలిండర్ రాయితీ చివరి తేదీ

    AP Free Cylinder: రెండవ విడత ఉచిత సిలిండర్ రాయితీ చివరి తేదీ

    , ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ లను రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకం కింద ఇస్తున్న విషయం మనకు తెలిసిందే.. మొదటి సిలిండర్ డిసెంబర్ నుంచి మార్చ్ వరకు బుక్ చేసుకున్నందుకు అవకాశం కల్పించగా, రెండవ సిలిండర్ రాయితీని పొందటానికి సదరు లబ్ధిదారుడు ఏప్రిల్ నుంచి జూలై లోపు చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ సిలిండర్ రాయితీ పొందటానికి జూలై 31 లాస్ట్ డేట్ రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ పొందటానికి…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో కొత్త డిజిటల్ రేషన్ కార్డులు – ఆ రోజు నుంచే పంపిణీ

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త డిజిటల్ రేషన్ కార్డులు – ఆ రోజు నుంచే పంపిణీ

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత ఆధునికంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు మరో పెద్ద అడుగు వేసింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కోటి 21 లక్షల మంది రేషన్ కార్డు దారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డులు అందించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త డిజిటల్ కార్డుల ప్రత్యేకతలు QR కోడ్ ఆధారిత డిజిటల్ సమాచారం ఈ కార్డుల్లో QR కోడ్ను జత చేయడం మరో ముఖ్యమైన మార్పు. దీనివల్ల: రాజకీయ ఫొటోలకు ఇక…

    Read more


  • 2025 MPTC & ZPTC ఎన్నికల షెడ్యూల్ విడుదల

    2025 MPTC & ZPTC ఎన్నికల షెడ్యూల్ విడుదల

    ఆంధ్రప్రదేశ్‌లో 2025 MPTC & ZPTC ఖాళీ స్థానాలకి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నామినేషన్ల నుండి ఫలితాల వరకు పూర్తి వివరాలు తెలుసుకోండి.

    Read more


  • కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ఇంటింటి సర్వే – డోర్ టు డోర్ డేటా సేకరణ ప్రారంభం

    కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ఇంటింటి సర్వే – డోర్ టు డోర్ డేటా సేకరణ ప్రారంభం

    కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇంటింటి సర్వే ప్రారంభం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివరాలు సేకరణ. అర్హులైనవారికి సకాలంలో ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు.

    Read more


  • UPI పేమెంట్స్ లో కొత్త మార్పులు – ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి!

    UPI పేమెంట్స్ లో కొత్త మార్పులు – ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి!

    ఆగస్టు 1, 2025 నుంచి UPI సేవల్లో కీలక మార్పులు అమలులోకి వస్తున్నాయి. బ్యాలెన్స్ చెక్, ఆటోపే, ఖాతా లింకింగ్ పై పరిమితులు విధించిన నూతన మార్గదర్శకాలు తెలుసుకోండి. Find out what’s changing in UPI from August 2025.

    Read more


  • ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 7 వేలు

    ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 7 వేలు

    , ,

    రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ తెలిపాయి. రైతులు ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ అమౌంట్ విడుదల కు ముహూర్తం ఖరారు అయింది.  ఆగస్టు 2న వారణాసి పర్యటన లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ విడుదల చేయనున్నారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava Release Date) అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్..  7000…

    Read more


  • SBI TRIBUTE Scheme – పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గౌరవంగా తక్షణ సహాయం

    SBI TRIBUTE Scheme – పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గౌరవంగా తక్షణ సహాయం

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన SBI TRIBUTE పథకం ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల మరణించినప్పుడు వారి కుటుంబాలకు తక్షణ రూ.30,000/- ఆర్థిక సహాయం అందించబడుతుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    Read more


  • AP LRS 2025 : ఏపీ లో లేఅవుట్ల రేగులరైజేషన్ పూర్తి ప్రాసెస్, గడువు, అర్హతలు

    AP LRS 2025 : ఏపీ లో లేఅవుట్ల రేగులరైజేషన్ పూర్తి ప్రాసెస్, గడువు, అర్హతలు

    AP LRS 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 30 జూన్ 2025 వరకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల రెగ్యులరైజేషన్ కొరకు ప్రభుత్వం సవరించిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ [Land Regularization Scheme] జీవో ను జూలై 26న విడుదల చేసింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ [LRS] అంటే ఏమిటి రాష్ట్రంలో కొంతమంది వివిధ ప్లాట్లను లేదా వ్యవసాయ భూములను కొని వాటిని కలిపి ఒక లేఅవుట్గా అభివృద్ధి చేస్తారు. వీటిని లేఔట్ పేరుతో అమ్మకాలు చేయటం లేదా భవిష్యత్తులో…

    Read more


  • బంగారు కుటుంబాల పథకానికి సంబంధించి శాఖల వారీగా బాధ్యతలు

    బంగారు కుటుంబాల పథకానికి సంబంధించి శాఖల వారీగా బాధ్యతలు

    Bangaru Kutumbam: పేదరిక నిర్మూలనలో భాగంగా పీ-4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాల దత్తతకు సంబంధించి ప్రభుత్వం శాఖల వారీగా బాధ్యతలు అప్పగించింది. ఎంపికైన వివిధ వర్గాలకు చెందిన బంగారు కుటుంబాలకు అవసరమైన సాయం అందించేలా మొత్తం 24 శాఖలు బాధ్యత తీసుకోవాలని పేర్కొంది.  అసలు P4 పథకం అంటే ఏమిటి? Bangaru Kutumbam: బంగారు కుటుంబం సర్వే, రిజిస్ట్రేషన్, అర్హతలు, తుది జాబితా, బెనిఫిట్స్ బంగారు కుటుంబాల పథకానికి సంబంధించి శాఖల వారీగా బాధ్యతలు వ్యవసాయ…

    Read more


  • PM Kisan 20th Installment 2025 Release Date: ఆ రోజే PM కిసాన్ 20వ విడత అమౌంట్ జమ

    PM Kisan 20th Installment 2025 Release Date: ఆ రోజే PM కిసాన్ 20వ విడత అమౌంట్ జమ

    PM Kisan 20th Installment 2025 Release Date: దేశవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్. రైతులు ఎదురు చూస్తున్న 20 వ విడత PM కిసాన్ సంబంధించి  కీలక అప్డేట్ వచ్చింది. PM కిసాన్ 20 వ విడత విడుదల తేదీని కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా పంట సహాయం కింద కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుంది. ఇప్పటికే 19 విడతలుగా అమౌంట్ చెల్లించిన కేంద్రం, తాజాగా 29 వ…

    Read more


  • Big Update: అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్, 7 వేలు జమ

    Big Update: అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్, 7 వేలు జమ

    , ,

    రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఆగస్ట్ 2 వ తేదీన అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava Release Date) అమౌంట్ జమ చేయనున్నట్లు పేర్కొంది. ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ.. ఏకంగా 7000 జమ ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అదే రోజున…

    Read more


  • 2025 ఆగస్టు నెలలో సెలవులు – August Month Holidays 2025

    2025 ఆగస్టు నెలలో సెలవులు – August Month Holidays 2025

    2025 ఆగస్టు నెలలో వచ్చే పబ్లిక్ హాలిడేలు, జాతీయ పండుగలు, ప్రాంతీయ సెలవుల జాబితా తెలుసుకోండి. ముందస్తుగా సెలవులను ప్లాన్ చేసుకోండి!

    Read more


  • పుట్టిన వెంటనే ఆధార్ – చిన్నారులకు మరింత చేరువగా!

    పుట్టిన వెంటనే ఆధార్ – చిన్నారులకు మరింత చేరువగా!

    భారత ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చిన్నారులకు ఆధార్ తీసుకోవడం ఇక నుండి తలనొప్పిగా ఉండదు. తల్లిదండ్రుల కష్టాలను తగ్గించేందుకు, పుట్టిన వెంటనే ఆధార్ కార్డు జారీ చేయాలన్న నిర్ణయంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. 👶 ఏం మారుతోంది? ఇప్పటివరకు పిల్లలకు ఆధార్ తీసుకోవాలంటే కేంద్రాలకు వెళ్లాలి, అపాయింట్‌మెంట్లు తీసుకోవాలి. ఇకపై ఇదంతా అవసరం లేదు. 📍 ఏక్కడ లభిస్తుంది ఈ సేవలు? ఈ ఆధార్ సేవలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి: 📝…

    Read more


  • Widow Pensions: ఏపీ లో వచ్చే నెల నుంచి కొత్త వితంతు పెన్షన్లు

    Widow Pensions: ఏపీ లో వచ్చే నెల నుంచి కొత్త వితంతు పెన్షన్లు

    ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయినప్పటికీ భార్యకి పెన్షన్ రావడానికి చాలా సమయం పట్టేది. ఆ విధంగా భర్తను పోగొట్టుకున్న భార్య పెన్షన్ కూడా లేకుండా దుర్భర జీవితం గడపాల్సి వచ్చేది. తిరిగి పెన్షన్ భార్యకు ఇచ్చేందుకు చాలా సమయం పట్టేది. అయితే ఈ బాధలు అన్నిటిని అర్థం చేసుకున్నాను కూటమి ప్రభుత్వం హుటాహుటిన ఇటువంటి వారి లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో డేటాని నమోదు చేయించింది. ఇటువంటి వారికి తక్షణమే వితంతు…

    Read more


  • కేవలం ఈ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఫ్రీ..

    కేవలం ఈ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఫ్రీ..

    Free Bus Scheme: కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పథకాన్ని ప్రస్తుతం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవల తెలిపింది. అది కూడా జిల్లాలో పరిధిలో మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేయడంపై కొంత నిరాశ వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం…

    Read more


  • విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు ఫీజుల ఖరారు

    విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు ఫీజుల ఖరారు

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం (RTE) కింద భర్తీయ్యే 25% సీట్లకు ప్రభుత్వం తాజాగా ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల స్టార్ రేటింగ్‌ను ఆధారంగా చేసుకుని ఈ ఫీజుల స్థాయిని నిర్ణయించారు. ⭐ స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజులు ఇలా: ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ప్రైవేట్ పాఠశాలకు ఐదు స్టార్ రేటింగ్ లేదు. మౌలిక సదుపాయాలు, భౌతిక…

    Read more


  • ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత

    ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత

    రాష్ట్రంలో పీ4 కార్యక్రమం కింద ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు 6.57 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. పీ4 పై ఆగస్టు 5 లోగా సర్వే పూర్తి చేయాలని నిర్దేశించారు. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో గ్యాస్ సరఫరా నెట్వర్క్ పైదృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో…

    Read more


  • SC విద్యార్థులకు తల్లికి వందనం కేంద్రం వాటా

    SC విద్యార్థులకు తల్లికి వందనం కేంద్రం వాటా

    , ,

    తల్లికి వందనం పథకానికి సంబంధించి 9,10 మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాల విద్యార్థులకు తల్లికి వందనం అమౌంట్ లో కేంద్ర వాటా మరో 20 రోజుల్లో జమ కానుంది. ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం వాటా ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న అందరికీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జమ చేయగా ఎస్సీ విద్యార్థులకు మాత్రం పాక్షికం గానే పడ్డాయి. ఇందుకు కారణం వీరికి…

    Read more


  • ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – AP Cabinet Key decisions

    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – AP Cabinet Key decisions

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన జులై 24న ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలో మొత్తం రూ.70వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటన్నింటినీ గ్రౌండ్ చేయించిన పక్షంలో లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. వీటిని మనం వెంటబడి మరీ గ్రౌండ్ చేయించాలని సూచించారు. ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్,…

    Read more


You cannot copy content of this page