–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ, కాపు కులాల విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్థులు మరియు ప్రత్యేక కోర్సులు చదివే వారు కూడా అర్హులే. 📢 కీలక సూచనలు: 💰 ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఎవరికి జమ చేస్తారు? 2024-25 విద్యా సంవత్సరం నుండి ఫీజులు నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ అవుతాయి. గతంలో…
Read more