ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12న తొలి విడతగా ఇప్పటికే తల్లుల బ్యాంక్ అకౌంట్లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.. ఒక్కొక్కరికి రూ.13వేల […]
వివిధ అంశాలపై చర్చించేందుకు మరియు ఆమోదించేందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 9న ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో క్యాబినెట్ భేటీ నిర్వహించింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలకు సంబంధించి […]
ఏపీలో ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో రాష్ట్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో రైతులకు సంబంధించిన […]
ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఆప్షన్ (member deletion in ration card andhra pradesh) వచ్చేసింది. రేషన్ కార్డులో అనర్హులుగా ఉన్నటువంటి కుటుంబ […]
Free bus Scheme: ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆగస్టు 15 నుంచి అందుబాటులో ఉండబోతున్నట్టు రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు […]
వారసత్వంగా సంక్రమించే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ వెలువరించింది. ఇకపై వారసత్వ ఆస్తులను గ్రామ వార్డు సచివాలయాలలో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు త్వరలో అవకాశం కల్పించనుంది. అయితే వీరికి […]
ఆంధ్రప్రదేశ్ లో పాత రేషన్ కార్డు కలిగిన వారికి మరియు కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్. ఆగస్టు నెలలో ప్రస్తుతం ఉన్నటువంటి పాత రేషన్ […]
రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది!. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీ పై ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది D-Krishi యాప్ ద్వారా రైతులకు విత్తనాలు […]
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతోంది. పీఎఫ్ ఖాతాల్లో నిల్వలపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం చొప్పున వడ్డీని ఖాతాల్లో వేస్తోంది. […]
విద్యా హక్కు చట్టం కింద ఒకటి నుంచి 8 తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు ప్రభుత్వ పాఠశాల అనేది తమ ఇళ్లకు సమీపంలోనే ఉండడం తప్పనిసరి. అయితే ఒకవేళ పాఠశాల తమ […]