–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి ముఖ్యంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 32 పేజీల బుక్లెట్ ఇవ్వడం, జీవశాస్త్రంలో కీలక మార్పులు చేయడం, పాస్ మార్కుల నిబంధనల్లో సర్దుబాటు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం హాజరు కానున్న విద్యార్థుల సంఖ్య ప్రథమ సంవత్సరానికి 32 పేజీల బుక్లెట్ – పూర్తి వివరాలు ఇప్పటి…
Read more