–
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక సంక్షేమ పథకాలలో చేయూత పథకం (Cheyutha Pension Scheme) ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధనేతర సిబ్బంది, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ బాధితులకు నెలనెలా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఇంతకుముందు ఇదే పథకం ఆసరా (Aasara) పేరుతో అమలులో ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం దీనిని చేయూత పథకంగా కొనసాగిస్తోంది. పింఛన్ మొత్తాన్ని పెంచే నిర్ణయం ఉన్నప్పటికీ, ప్రస్తుతం లబ్ధిదారులు…
Read more