రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఈనెల 20న అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava
రేషన్ డోర్ డెలివరీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన మరియు దివ్యాంగులు మినహాయిస్తే ఇంకా ప్రతి ఒక్కరికి జూన్ 1వ తేదీ నుంచి చౌక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది ఈ నేపథంలో కీలక పథకాలకు సంబంధించిన అప్డేట్స్ నీ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ సమావేశంలో ముఖ్యాంశాలు
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించనున్నారు. ఈ
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పంపిణీలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటికి దూరంగా చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ అమౌంట్ను వారి అకౌంట్లోనే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వాలంటీర్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురి చేసాయి. అయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా
ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటైన ఉచిత గ్యాస్ బుకింగ్ పథకాన్ని ప్రభుత్వం దీపావళి నుంచి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని గతంలో అమలు చేసిన
జగనన్న విద్యా దీవెన పథకం పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం మొత్తం 3500 కోట్ల రూపాయల
రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉచిత ఇసుక అని చెబుతున్నప్పటికీ ఇప్పటికే కొన్ని రుసుములు వసూలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
The Government of Andhra Pradesh has Mera key announcement related minority in the state. Chief Minister Chandrababu Naidu has taken key decisions pertaining
The chief Minister of Andhra Pradesh has conducted a review meeting on CRDA(Capital Region Development Authority) on Thursday. Key decisions were made in