• రోజంతా రేషన్ సరఫరా –  మినీమాల్స్ గా చౌకధర దుకాణాలు

    రోజంతా రేషన్ సరఫరా –  మినీమాల్స్ గా చౌకధర దుకాణాలు

    మన రాష్ట్రంలో పౌరసరఫరాల వ్యవస్థలో పెద్ద మార్పులు రాబోతున్నాయి! ఇప్పటివరకు ప్రతి నెలా 1 నుంచి 15 వరకు ఉదయం, సాయంత్రం కొన్ని గంటలపాటు మాత్రమే తెరుచుకునే రేషన్ దుకాణాలు ఇకపై రోజంతా తెరిచి ఉంచబోతున్నాయి. మినీమాల్స్ కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం రేషన్ షాప్‌లను మినీమాల్స్గా మార్చే ప్రణాళికను సిద్ధం చేసింది. మొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద 5 ప్రధాన నగరాలను ఎంపిక చేశారు: ప్రతి నగరంలో 15 చొప్పున మొత్తం 75 దుకాణాలను ఎంపిక చేసి…

    Read more


  • Pradhan Mantri Ujjwala Yojana (PMUY) : పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు – ఉజ్వల యోజన కింద కేంద్రం ఆమోదం

    Pradhan Mantri Ujjwala Yojana (PMUY) : పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు – ఉజ్వల యోజన కింద కేంద్రం ఆమోదం

    Pradhan Mantri Ujjwala Yojana (PMUY) : కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద అదనంగా 25 లక్షల ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. ఈ నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా మరిన్ని మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందుతాయి. Pradhan Mantri Ujjwala Yojana (PMUY) తాజా అప్‌డేట్ (2025) ఇటీవల కేంద్ర ప్రభుత్వం 25 లక్షల అదనపు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు…

    Read more


  • Aadhar Camps in Sachivalayam September 2025 : సెప్టెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    Aadhar Camps in Sachivalayam September 2025 : సెప్టెంబర్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    September 2025 Aadhar Camps in Sachivalayam: ఆధార్ కార్డు లేనివారికి ఆధార్ కార్డుల సమస్యలు ఉన్నవారికి శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం September 2025 Aadhaar Special Camps Schedule విడుదల చేయడం జరిగింది . దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది అసలు ఈ ఆధార్ డ్రైవ్ లేదా క్యాంపు ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది ?, ఏ సర్వీసులు చేస్తారు ?,  సర్వీస్ ఫీజు ఎంత ఉంటుంది ?,  అప్లికేషన్ ఫారాలు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి…

    Read more


  • Swasth Naari Sashakt Parivar Abhiyaan 2025: Free Health Camps, Services, Benefits & Full Details – స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ 2025 – పూర్తి వివరాలు

    Swasth Naari Sashakt Parivar Abhiyaan 2025: Free Health Camps, Services, Benefits & Full Details – స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ 2025 – పూర్తి వివరాలు

    Swasth Naari Sashakt Parivar Abhiyaan 2025: భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ 2025  (ఆరోగ్యకర మహిళ – శక్తివంతమైన కుటుంబం) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం 2025 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. Swasth Naari Sashakt Parivar…

    Read more


  • అక్టోబర్ నుంచి 100 కే సచివాలయాలలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్

    అక్టోబర్ నుంచి 100 కే సచివాలయాలలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్

    వారసత్వంగా సంక్రమించే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ వెలువరించింది. రెవెన్యూ శాఖకు అందే అర్జీల్లో 70% భూహక్కు సంబంధితమైనవే ఉంటున్నాయని ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు. ఇకపై వారసత్వ ఆస్తులను గ్రామ వార్డు సచివాలయాలలో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అక్టోబరు నుంచి అవకాశం కల్పించనుంది.  రూ.10 లక్షల విలువ కలిగిన భూములైతే రూ.100 చొప్పున, అంతకు మించితే రూ.1000 చొప్పున రుసుము తీసుకుని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామని…

    Read more


  • e-Panta App 2025-26 Andhra Pradesh – Digital Crop Booking, Farmer e-KYC, Tenant Documents & Timelines

    e-Panta App 2025-26 Andhra Pradesh – Digital Crop Booking, Farmer e-KYC, Tenant Documents & Timelines

    e-Panta App 2025-26 ఆంధ్రప్రదేశ్ — పూర్తి తెలుగు గైడ్ e-Panta App ద్వారా Digital Crop Booking, Farmer e-KYC, Tenant & Owner డాక్యుమెంట్స్, Geo-tagging, Photo Capture మరియు 2025-26 టైమ్‌లైన్స్ గురించి పూర్తి తెలుగులో వివరాలు. పరిచయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం e-Panta App (ఈ-పంట యాప్) ప్రవేశపెట్టింది. ఈ Digital Crop Booking System ద్వారా ప్రతి రైతు పొలంలో వేసిన పంట వివరాలు నేరుగా Web…

    Read more


  • AP Citizen Self Ekyc – ఏపీలో సంక్షేమ పథకాలకు సెల్ఫ్ ఈకేవైసీ లింక్

    AP Citizen Self Ekyc – ఏపీలో సంక్షేమ పథకాలకు సెల్ఫ్ ఈకేవైసీ లింక్

    ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ బెనిఫిట్స్ మరియు సేవలు పొందేందుకు ఆధార్ ప్రామాణికం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారుడు నుంచి ఈ కేవైసీ సేకరిస్తూ ఉంటుంది. ఈ కేవైసి లో  భాగంగా లబ్ధిదారుని యొక్క థంబ్ లేదా ఐరిస్ వంటి authentication తీసుకోవడం జరుగుతుంది. అయితే సొంతంగా లబ్ధిదారుడు కూడా కేవైసీ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇందుకోసం ప్రభుత్వం ఒక సెల్ఫ్ ఈ కేవైసీ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో…

    Read more


  • అందరికీ ఆరోగ్య బీమా – పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం

    అందరికీ ఆరోగ్య బీమా – పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం

    రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని పేదలకు రూ.25 లక్షల వరకు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందించే కొత్త ఆరోగ్య విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన నిర్ణయాలు కొత్త వైద్య కళాశాలలు క్యాబినెట్ నిర్ణయం ప్రకారం PPP మోడల్‌లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబడతాయి. దశ మెడికల్ కాలేజీలు మొదటి దశ (2027-28 నుంచి) ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల రెండవ…

    Read more


  • AP Pension Appeal Process 2025: పింఛన్ అప్పీలుకు మరో అవకాశం… ఇలా దరఖాస్తు చేసుకోండి

    AP Pension Appeal Process 2025: పింఛన్ అప్పీలుకు మరో అవకాశం… ఇలా దరఖాస్తు చేసుకోండి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం మరో సువర్ణావకాశం కల్పించింది. ఆగస్టు 2025లో రద్దు లేదా రకం మార్పు నోటీసులు అందుకున్న వారు ఇకపై అప్పీల్ ప్రక్రియ ద్వారా తమ పింఛన్‌ను కొనసాగించుకునే అవకాశం పొందుతున్నారు. ఈ అప్పీల్ ప్రక్రియ సెప్టెంబర్ 3, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. అప్పీల్ దరఖాస్తుల స్వీకరణ ఎక్కడ జరుగుతుంది? ఎవరు దరఖాస్తు చేసుకోవాలి? 👉 వీరు తమ అర్హత ఆధారాలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన పత్రాలు (Documents…

    Read more


  • దివ్యాంగులందరికీ సెప్టెంబరు నెల పెన్షన్ – ప్రభుత్వ కీలక నిర్ణయం

    దివ్యాంగులందరికీ సెప్టెంబరు నెల పెన్షన్ – ప్రభుత్వ కీలక నిర్ణయం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులపై కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న తనిఖీల్లో అనర్హులను గుర్తించి నోటీసులు ఇచ్చినప్పటికీ, సెప్టెంబరు 2025 నెలలో అర్హులైన ప్రతీ ఒక్కరికి పెన్షన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యాంశాలు దివ్యాంగుల పెన్షన్ వివరాలు వివరాలు సంఖ్య మొత్తం దివ్యాంగుల పెన్షన్ పొందేవారు 7.50 లక్షలు ఇప్పటికే తనిఖీ చేసినవారు 5.50 లక్షలు అనర్హులుగా గుర్తించిన వారు 1.35 లక్షలు అర్హులుగా నిర్ధారించుకున్న వారు 95% ఇంకా తనిఖీ…

    Read more


  • స్త్రీ శక్తి పథకం – గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం

    స్త్రీ శక్తి పథకం – గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం

    రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు కొన్ని రకాల బస్సుల్లో అనుమతి లేకపోయినా, ఇప్పుడు గ్రౌండ్ బుకింగ్ ఉన్న బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం లభిస్తుందని అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణానికి అనుమతించే బస్సులు బస్సు రకం వివరాలు పల్లెవెలుగు గ్రామీణ ప్రాంతాలకు నడిచే సాధారణ బస్సులు అల్ట్రా పల్లెవెలుగు వేగవంతమైన గ్రామీణ సర్వీసులు ఎక్స్‌ప్రెస్ ముఖ్య పట్టణాలు, నగరాల మధ్య నడిచే…

    Read more


  • AP KAUSHALAM SURVEY 2025: ఏపీ కౌశలం సర్వే 2025 – ప్రాసెస్, ఆన్లైన్ అప్లికేషన్, ప్రశ్నలు & రిపోర్ట్ పూర్తి వివరాలు

    AP KAUSHALAM SURVEY 2025: ఏపీ కౌశలం సర్వే 2025 – ప్రాసెస్, ఆన్లైన్ అప్లికేషన్, ప్రశ్నలు & రిపోర్ట్ పూర్తి వివరాలు

    ఏపీ కౌశలం సర్వే 2025 – పూర్తి వివరాలు Kaushalam Survey: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం కౌశలం సర్వే 2025 ను ప్రారంభించింది. ఇంతకు ముందు Work From Home Survey గా ఉండగా, ఇప్పుడు ఆ సర్వే నే ప్రభుత్వం కౌశలం సర్వేగా మార్పు చేసింది. ఆన్లైన్ లో కౌశలం సర్వే దరఖాస్తు ప్రక్రియ – Kaushalam Survey online registration process by self…

    Read more


  • వికలాంగ, ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య సూచనలు

    వికలాంగ, ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్య సూచనలు

    వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు కొత్త మార్గదర్శకాలు – పూర్తి వివరాలు ప్రభుత్వం తాజాగా వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు సంబంధించిన పింఛన్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు పింఛన్ అర్హతలు, వైద్య ధృవీకరణ, శాతం ఆధారిత అర్హతలు, ఆర్థిక సహాయం మరియు దరఖాస్తు విధానం వంటి అంశాలను కవర్ చేస్తున్నాయి. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ విధంగా నోటీసులు జారీ చేసిన వారు వెంటనే ఆపిల్ చేసుకోవాల్సిందిగా…

    Read more


  • 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి – లేకపోతే జరిమానా తప్పదు

    30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి – లేకపోతే జరిమానా తప్పదు

    ప్రస్తుతం ఫిర్యాదులు, వ్యాపారాలు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రెరా (Real Estate Regulatory Authority – RERA) చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పనిసరి. గడువులోపు రిజిస్ట్రేషన్ చేయని వారికి భారీగా జరిమానాలు విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వీయసంవర్ధకులు (Self Developers), వ్యాపారులు, ఇంజనీర్లు ఈ ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయాలి అని అధికారులు హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ అవసరం ఎందుకు? ముఖ్యమైన వివరాలు (Notification Overview) అంశం వివరణ రిజిస్ట్రేషన్ గడువు 30 రోజులు వర్తించే…

    Read more


  • ఏపీలో ప్రతి మండలానికి జన ఔషధి స్టోర్..బీసీ యువతకు ఉపాధి

    ఏపీలో ప్రతి మండలానికి జన ఔషధి స్టోర్..బీసీ యువతకు ఉపాధి

    రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక జనఔషధీ మెడికల్ స్టోర్ ను ఓపెన్ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ మెడికల్ స్టోర్లలో పనిచేసేందుకు బీసీ యువతకు అవకాశం ఇస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 700 పైగా జన ఔషధి స్టోర్లు (700+ JanAushadhi Stores in AP) అసలు జన ఔషధీ స్టోర్ లు అంటే ఏమిటి?(What is Janaushadhi store) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్ర PMBJK పథకం…

    Read more


  • స్త్రీ శక్తి అప్డేట్: ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్

    స్త్రీ శక్తి అప్డేట్: ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్

    స్త్రీ శక్తి పథకం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సులను నడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఉచిత బస్ పథకంలో భాగమైన అన్ని బస్సులకు లైవ్ ట్రాకింగ్(free bus travel live tracking)అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సచివాలయంలో ఆర్టీసీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉచిత బస్సులకు రెండు వైపులా బోర్డులు పెట్టాలని ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్ర ప్రదేశ్…

    Read more


  • ఏపీలో కొనసాగుతున్న ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, ఎంతమందికి పంపిణీ చేశారు ఎవరు పంపిణీ చేస్తారు. చెక్ చేయండి

    ఏపీలో కొనసాగుతున్న ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, ఎంతమందికి పంపిణీ చేశారు ఎవరు పంపిణీ చేస్తారు. చెక్ చేయండి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 25న మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ వరలక్ష్మీనగర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.45 – 1.46 కోట్ల కుటుంబాలు కొత్త స్మార్ట్ కార్డులు అందిస్తారు. కార్డులు ఆధునిక సాంకేతికత ఆధారంగా QR కోడ్‌లతో ఉంటాయి, వీటి ద్వారా పారదర్శకత, ట్రాకింగ్ సౌకర్యం అందించబడుతుంది. ప్రజలకు మరింత పారదర్శకంగా రేషన్ సేవలు అందించేందుకు, QR కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డులు ముద్రించేందుకు ప్రభుత్వం రూ.8 వందల…

    Read more


  • తాత్కాలిక సదరం ద్రవ్యపత్రాలపై కూడా పింఛన్లు ఇవ్వండి – సీఎం చంద్రబాబు

    తాత్కాలిక సదరం ద్రవ్యపత్రాలపై కూడా పింఛన్లు ఇవ్వండి – సీఎం చంద్రబాబు

    తాత్కాలిక సదరం ద్రవ్యపత్రాలపై కూడా పింఛన్లు ఇవ్వండి – సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పింఛన్ల విధానంపై సమీక్ష నిర్వహించి, తాత్కాలిక సదరం ద్రవ్యపత్రాలు (Temporary Sanction Orders) ఉన్నవారికి కూడా నెలనెలా పింఛన్లు నిలిపివేయకుండా ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 🌐 సమీక్షలో ముఖ్యమైన సూచనలు 📌 తాత్కాలిక సదరం ద్రవ్యపత్రాల సమస్య గత కొన్నేళ్లుగా పింఛన్ల ఆమోదం కోసం తాత్కాలిక సదరం ద్రవ్యపత్రాలు ఉపయోగిస్తున్నారు.…

    Read more


  • 23న రూ.145 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులు విడుదల

    23న రూ.145 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులు విడుదల

    జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద 2014–2019 మధ్య కాలంలో చేసిన పనుల బకాయిలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.145 కోట్ల బిల్లులను విడుదల చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వివరాలు గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు ఈ బిల్లుల చెల్లింపుకు సంబంధించి చర్యలు ప్రారంభించారు. బిల్లులు త్వరలోనే కూలీల ఖాతాల్లో జమ కానున్నాయి. గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ పథకం పెద్ద ఆదరణగా నిలుస్తుంది. ఈ బిల్లుల…

    Read more


  • అన్నదాత సుఖీభవ పెండింగ్ అమౌంట్ విడుదల

    అన్నదాత సుఖీభవ పెండింగ్ అమౌంట్ విడుదల

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అమౌంట్ గత నెలలో జమ చేయలేదు. అటువంటి వారందరికీ ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పెండింగ్ అమౌంట్ (annadata sukhibhava pending amount) విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేవైసీ, ఎన్పీసీఐ మ్యాపింగ్ వంటి సమస్యలు పరిష్కరించబడిన వారందరికీ కూడా ప్రస్తుతం అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 1,42,765 మంది రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ జమ…

    Read more


  • AP Ganesh Utsav 2025 Permission Portal Process : గణేష్‌ చతుర్థి ఆన్‌లైన్ అనుమతులు – ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఫీజు మరియు కావలసిన డాక్యుమెంట్లు

    AP Ganesh Utsav 2025 Permission Portal Process : గణేష్‌ చతుర్థి ఆన్‌లైన్ అనుమతులు – ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఫీజు మరియు కావలసిన డాక్యుమెంట్లు

    AP Ganesh Utsav 2025 Permission Portal Process: గణేష్ చతుర్థి సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక మండపాల ఏర్పాట్లు జోరుగా మొదలవుతున్నాయి. అయితే, గణేష్ మండపాన్ని బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయాలంటే అనుమతి తప్పనిసరి. గతంలో పోలీసులు, విద్యుత్ శాఖ వంటి విభాగాల నుండి అనుమతులు తీసుకోవడం ఒక పెద్ద ఇబ్బందిగా ఉండేది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా ఆన్‌లైన్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా…

    Read more


You cannot copy content of this page