• 4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి – పూర్తి వివరాలు

    4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి – పూర్తి వివరాలు

    ప్రభుత్వం తాజాగా మినీ అంగన్వాడీ కార్యకర్తల అప్‌గ్రేడేషన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన 4687 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి ఇవ్వబడనుంది. గౌరవ వేతనంలో పెంపు ఈ అప్‌గ్రేడేషన్ అనంతరం వారికి నెలకు రూ.11,500 గౌరవ వేతనం అందించనున్నారు. దీంతో ఇప్పటి వరకు తక్కువ వేతనంతో పనిచేసిన మినీ అంగన్వాడీ సిబ్బందికి ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. 340 మినీ అంగన్వాడీ కేంద్రాల విలీనం అదనంగా, ప్రభుత్వం…

    Read more


  • Adarana 3 scheme: గీత కార్మికులకు త్వరలో టూ వీలర్

    Adarana 3 scheme: గీత కార్మికులకు త్వరలో టూ వీలర్

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గీత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.. త్వరలో వీరి కోసం ఒక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఆదరణ 3.0 (Adarana 3 scheme) పేరుతో గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఇచ్చే సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆ బీసీ, చేనేత, జోలి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. గీత కార్మికులకు టూ వీలర్ మరియు ఈ బెనిఫిట్స్ [Benefits of Adarana 3 scheme for Toddy Tappers] విజయవాడ తుమ్మలపల్లి…

    Read more


  • AP Free Bus Scheme – ఏపీలో Stree Shakti ఉచిత బస్ పథకం ప్రారంభం

    AP Free Bus Scheme – ఏపీలో Stree Shakti ఉచిత బస్ పథకం ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరియు ట్రాన్స్ జెండర్ల కు ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం  కల్పించే స్త్రీ శక్తి పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అయినా ప్రయాణించవచ్చు. స్త్రీ శక్తి పథకం – ముఖ్యమంత్రి కీలక ప్రసంగం స్త్రీ శక్తి పథకానికి సంబంధించి…

    Read more


  • FASTag వార్షిక పాస్ – 2025 పూర్తి వివరాలు

    FASTag వార్షిక పాస్ – 2025 పూర్తి వివరాలు

    హైవేలపై టోల్ చార్జీలు పెరుగుతున్న నేపధ్యంలో, టోల్ ప్లాజాల్లో క్యూల్లో ఎక్కువ సేపు నిలబడాల్సి రావడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా FASTag ప్రవేశపెట్టబడింది. ఇది టోల్ చార్జీలను ఆన్‌లైన్‌లో, ఆటోమేటిక్‌గా చెల్లించే సౌకర్యం ఇస్తుంది. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే – FASTag వార్షిక పాస్ అనే ప్రత్యేక సౌకర్యం ఉంది. ఇది ముఖ్యంగా ఒకే రూట్‌లో తరచూ ప్రయాణించే వారికి సమయం మరియు డబ్బు రెండింటినీ ఆదా…

    Read more


  • నేటి నుంచి ఏపీలో అనర్హుల పెన్షన్ ఏరివేత

    నేటి నుంచి ఏపీలో అనర్హుల పెన్షన్ ఏరివేత

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి  దివ్యాంగులు ప్రస్తుతం 6000 రూపాయలు పెన్షన్ పొందుతున్న విషయం మనకు తెలిసిందే అయితే వీరిలో కొంతమందికి 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నా కూడా పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దివ్యాంగులు అయి ఉండి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రభుత్వం 15000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తుంది. ఇదే విషయానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం తనిఖీలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో…

    Read more


  • మన మిత్ర యాప్‌లో పింఛన్ గ్రీవెన్స్ నమోదు సదుపాయం – ఆగస్టు 15 నుంచి ప్రారంభం

    మన మిత్ర యాప్‌లో పింఛన్ గ్రీవెన్స్ నమోదు సదుపాయం – ఆగస్టు 15 నుంచి ప్రారంభం

    పింఛన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు లబ్ధిదారులు ఇప్పుడు తమ సమస్యలను మరింత సులభంగా పరిష్కరించుకునే అవకాశం పొందుతున్నారు. ఆగస్టు 15 నుంచి మన మిత్ర యాప్ ద్వారా నేరుగా పింఛన్ గ్రీవెన్స్ నమోదు చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. కొత్త సదుపాయం ప్రధాన లక్ష్యం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) ఆధ్వర్యంలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తోంది. ఎక్స్ఫిషియో కార్యదర్శి తెలిపిన ప్రకారం, పింఛన్‌కు సంబంధించిన సమస్యలు, ఆలస్యాలు, సవరణలు, సాంకేతిక ఇబ్బందులు మొదలైన…

    Read more


  • Annadata Sukhibava Payment Issues – Complete Pattadar Aadhaar Seeding Guide for Farmers

    Annadata Sukhibava Payment Issues – Complete Pattadar Aadhaar Seeding Guide for Farmers

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు మొదటి విడత నగదు రూపాయలు ₹5000/- ను ఆగస్టు 2, 2025 న విడుదల చేసింది. రాష్ట్రంలోని ఎక్కువమంది రైతులకు నగదు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అయినప్పటికీ, ఇంకా కొంతమంది రైతులకు పేమెంట్ క్రెడిట్ కాలేదు. ప్రభుత్వం పేమెంట్ విడుదల చేసినప్పటికీ, భూమి మరియు ఆధార్ లింక్ సమస్యలు లేదా ఇతర కారణాల వలన కొన్ని ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. పేమెంట్…

    Read more


  • AP New Districts 2025 ఏపీలో ప్రతిపాదిత 32 జిల్లాలు ఇవే

    AP New Districts 2025 ఏపీలో ప్రతిపాదిత 32 జిల్లాలు ఇవే

    గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజించటం జరిగింది. అయితే ఈ జిల్లాలలో కొన్ని అభ్యంతరాలు మరియు మరికొన్ని కొత్త జిల్లాల డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలు మరియు మండలాల స్థాయిలో పునర్విభజన చేసేందుకు కార్యచరణ రూపొందించడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాలను 32 జిల్లాలుగా విభజించడం అదేవిధంగా పలు ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుత జిల్లాల విషయంలో మార్పులు చేర్పులు చేయనుంది.…

    Read more


  • AP Free Bus Scheme – Stree Shakti పథకం ఉత్తర్వులు జారీ – పూర్తి వివరాలు

    AP Free Bus Scheme – Stree Shakti పథకం ఉత్తర్వులు జారీ – పూర్తి వివరాలు

    ఏపీ ఉచిత బస్సు ప్రయాణ పథకం – స్త్రీ శక్తి పథకం పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి (Stree Shakti) పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15, 2025 (స్వాతంత్ర్య దినోత్సవం) న మంగళగిరి నుండి ప్రారంభించనున్నారు. AP Stree Shakti Scheme – ముఖ్యమైన వివరాలు పథకం పేరు Stree Shakti Scheme…

    Read more


  • చేనేత కార్మికులకు మూడు పథకాలు ప్రారంభించిన సీఎం

    చేనేత కార్మికులకు మూడు పథకాలు ప్రారంభించిన సీఎం

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు పథకాలకు ఆముదం తెలిపిన విషయం మనకు తెలిసిందే, వీటిలో మూడు పథకాలను ముఖ్యమంత్రి జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ 7 వ తేదీన ప్రారంభించారు. చేనేత కుటుంబాల సంక్షేమానికి మరియు వారిని పైకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంగళగిరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన మూడు పథకాలు మంగళగిరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు…

    Read more


  • నేతన్న భరోసా @ 25000.. చేనేత కార్మికులకు కొత్త పథకం

    నేతన్న భరోసా @ 25000.. చేనేత కార్మికులకు కొత్త పథకం

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గత ప్రభుత్వం నేతన్నలకు నేతన్న నేస్తం ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. గత ప్రభుత్వం ఇచ్చిన 24 వేలకి ఒక వెయ్యి అదనంగా ప్రస్తుత ప్రభుత్వం నేతన్న భరోసా కింద 25 వేలు ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. నేతన్న భరోసా కింద 25000.. ఇతర బెనిఫిట్స్ ఇవే.. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపిన బెనిఫిట్స్ ఇవే.. గత…

    Read more


  • ఆగస్ట్ 7 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ మరియు..

    ఆగస్ట్ 7 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ మరియు..

    ఏపీ లో చేనేత కార్మికుల కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు కురిపించారు. మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన చేనేత వర్గాల పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేతన్నలకు ఆగస్ట్ 7 నుంచి అమలు కానున్న బెనిఫిట్స్ ఇవే.. రాష్ట్రవ్యాప్తంగా చేనేత పనులు చేసుకుంటూ జీవనాధారం సాధిస్తున్న నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కింద ఇవ్వబడిన ప్రయోజనాలను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 7 అనగా జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని వారికి…

    Read more


  • స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం, రాష్ట్రం అంతటా ప్రయాణించవచ్చని మంత్రి కీలక వ్యాఖ్యలు

    స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం, రాష్ట్రం అంతటా ప్రయాణించవచ్చని మంత్రి కీలక వ్యాఖ్యలు

    రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రమంతటా మహిళలు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అయినా ఉచితంగా ప్రయాణించ వచ్చని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 6700 బస్సులు సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. గతంలో జిల్లాల పరిధిలో మాత్రమే ఉచిత బస్ పథకం అని తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు…

    Read more


  • అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ కాలేదా, ఇలా చేయండి

    అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ కాలేదా, ఇలా చేయండి

    రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 2 న విడుదల చేసిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో 99.98% మందికి అన్నదాత సుఖీభవ నగదు జమ అయినట్టు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ అమౌంట్ పడలేదా ఇవి చెక్ చేయండి అన్నదాత సుఖీభవ అమౌంట్ పడకపోవడానికి పలు కారణాలను వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు.[Annadata Sukhibhava not credited reasons]…

    Read more


  • అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    అటు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూసిన అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులు ఈరోజు అనగా ఆగస్టు 2 నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన సీఎం కుటుంబ ప్రభుత్వం తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులను ఆగస్టు 2 న విడుదల చేయటం జరిగింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతా లో ముఖ్యమంత్రి 3174.43 నిధులు విడుదల…

    Read more


  • P4 Scheme Bangaru Kutumbam: P4 పథకం బంగారు కుటుంబం సర్వే, రిజిస్ట్రేషన్, అర్హతలు, తుది జాబితా, బెనిఫిట్స్

    P4 Scheme Bangaru Kutumbam: P4 పథకం బంగారు కుటుంబం సర్వే, రిజిస్ట్రేషన్, అర్హతలు, తుది జాబితా, బెనిఫిట్స్

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పథకం ( p4 scheme in ap ) సంబంధించి తొలి దశ లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయింది. దశలవారీగా ప్రభుత్వం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఆగస్టు 15 నాటికి లబ్ధిదారుల గుర్తింపు మరియు దత్తత తీసుకునే ప్రక్రియ పూర్తి అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అసలు P4 పథకం అంటే ఏమిటి [What is P4 scheme] రాష్ట్ర వ్యాప్తంగా పేదల్లో అట్టడుగున…

    Read more


  • AP Free Cylinder: రెండవ విడత ఉచిత సిలిండర్ రాయితీ చివరి తేదీ

    AP Free Cylinder: రెండవ విడత ఉచిత సిలిండర్ రాయితీ చివరి తేదీ

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ లను రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకం కింద ఇస్తున్న విషయం మనకు తెలిసిందే.. మొదటి సిలిండర్ డిసెంబర్ నుంచి మార్చ్ వరకు బుక్ చేసుకున్నందుకు అవకాశం కల్పించగా, రెండవ సిలిండర్ రాయితీని పొందటానికి సదరు లబ్ధిదారుడు ఏప్రిల్ నుంచి జూలై లోపు చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ సిలిండర్ రాయితీ పొందటానికి జూలై 31 లాస్ట్ డేట్ రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ పొందటానికి…

    Read more


  • ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 7 వేలు

    ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 7 వేలు

    రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ తెలిపాయి. రైతులు ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ అమౌంట్ విడుదల కు ముహూర్తం ఖరారు అయింది.  ఆగస్టు 2న వారణాసి పర్యటన లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ విడుదల చేయనున్నారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava Release Date) అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్..  7000…

    Read more


  • Big Update: అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్, 7 వేలు జమ

    Big Update: అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్, 7 వేలు జమ

    రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఆగస్ట్ 2 వ తేదీన అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava Release Date) అమౌంట్ జమ చేయనున్నట్లు పేర్కొంది. ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ.. ఏకంగా 7000 జమ ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అదే రోజున…

    Read more


  • Widow Pensions: ఏపీ లో వచ్చే నెల నుంచి కొత్త వితంతు పెన్షన్లు

    Widow Pensions: ఏపీ లో వచ్చే నెల నుంచి కొత్త వితంతు పెన్షన్లు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయినప్పటికీ భార్యకి పెన్షన్ రావడానికి చాలా సమయం పట్టేది. ఆ విధంగా భర్తను పోగొట్టుకున్న భార్య పెన్షన్ కూడా లేకుండా దుర్భర జీవితం గడపాల్సి వచ్చేది. తిరిగి పెన్షన్ భార్యకు ఇచ్చేందుకు చాలా సమయం పట్టేది. అయితే ఈ బాధలు అన్నిటిని అర్థం చేసుకున్నాను కూటమి ప్రభుత్వం హుటాహుటిన ఇటువంటి వారి లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో డేటాని నమోదు చేయించింది. ఇటువంటి వారికి తక్షణమే వితంతు…

    Read more


  • SC విద్యార్థులకు తల్లికి వందనం కేంద్రం వాటా

    SC విద్యార్థులకు తల్లికి వందనం కేంద్రం వాటా

    తల్లికి వందనం పథకానికి సంబంధించి 9,10 మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాల విద్యార్థులకు తల్లికి వందనం అమౌంట్ లో కేంద్ర వాటా మరో 20 రోజుల్లో జమ కానుంది. ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం వాటా ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న అందరికీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జమ చేయగా ఎస్సీ విద్యార్థులకు మాత్రం పాక్షికం గానే పడ్డాయి. ఇందుకు కారణం వీరికి…

    Read more


You cannot copy content of this page