పింఛన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు లబ్ధిదారులు ఇప్పుడు తమ సమస్యలను మరింత సులభంగా పరిష్కరించుకునే అవకాశం పొందుతున్నారు. ఆగస్టు 15 నుంచి మన మిత్ర యాప్ ద్వారా నేరుగా పింఛన్ గ్రీవెన్స్ నమోదు చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. కొత్త సదుపాయం ప్రధాన లక్ష్యం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) ఆధ్వర్యంలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తోంది. ఎక్స్ఫిషియో కార్యదర్శి తెలిపిన ప్రకారం, పింఛన్కు సంబంధించిన సమస్యలు, ఆలస్యాలు, సవరణలు, సాంకేతిక ఇబ్బందులు మొదలైన…
Read more