• ఏపీ లో ఉచిత ఇంటి స్థలాల అర్హతలు ఇవే

    ఏపీ లో ఉచిత ఇంటి స్థలాల అర్హతలు ఇవే

    ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉచిత ఇంటి స్థలాలు పంపిణీ చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో అయితే మూడు సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇచ్చేందుకు కార్యచరణ రూపొందించింది. ఏపీలో ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి అర్హతలు విధివిధానాలు తెలుపుతూ జీవో నెంబర్ 23 ను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి ఏపీలో ఉచిత ఇంటి స్థలం…

    Read more


  • ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు జీరో ఫేర్ టికెట్

    ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు జీరో ఫేర్ టికెట్

    ఆగస్టు 15 నుంచి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలందరికీ జీరో ఫేర్ టికెట్ (zero fare ticket) ఇవ్వాలని ఆయన అధికారులకు తెలిపారు. మహిళలందరికీ జీరో ఫేర్ టికెట్ ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరియు ట్రాన్స్జెండర్ల కు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న  నేపథ్యంలో మహిళలకు…

    Read more


  • అన్నదాత సుఖీభవ కు చివరి అవకాశం

    అన్నదాత సుఖీభవ కు చివరి అవకాశం

    అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ని ప్రభుత్వం వెల్లడించింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత ఉన్నప్పటికీ కూడా తమ పేర్లు అర్హుల జాబితాలో లేనట్లు పలువురు రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వీరికి చివరి అవకాశం కల్పించింది. జూలై 23 వరకు గ్రీవెన్స్ పెట్టుకునే ఆప్షన్ కల్పించడం జరిగింది. జూలై 23 వరకు చివరి అవకాశం అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ని ప్రభుత్వం ఇప్పటికే కల్పించిన విషయం తెలిసిందే.…

    Read more


  • ఏపీలో ఉచిత సిలిండర్ కు ఇకపై ముందే డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు

    ఏపీలో ఉచిత సిలిండర్ కు ఇకపై ముందే డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు

    ఆంధ్రప్రదేశ్ లో అటు అభివృద్ధిని మరియు ఇటు సంక్షేమాన్ని  సమానంగా పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా లబ్ధిదారుల సౌకర్యార్థం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి(free gas cylinder scheme Andhra Pradesh) సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీపం పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఇకపై లబ్ధిదారులు ముందస్తు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది. ఉచిత గ్యాస్ సిలిండర్ కి ముందస్తు డబ్బులు చెల్లించే…

    Read more


  • ఏపీలో 600 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల

    ఏపీలో 600 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల

    ఏపీలో కళాశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ (fees reimbursement amount released) నిధులు 600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల ఇప్పటికే గత విద్యా సంవత్సరానికి సంబంధించి 778 కోట్లు చెల్లించినట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. దీనికి అదనంగా ప్రస్తుతం 600 కోట్లు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ బకాయిలు కూడా…

    Read more


  • ఏపీలో మరో 70 అన్నా క్యాంటీన్లు

    ఏపీలో మరో 70 అన్నా క్యాంటీన్లు

    అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలకే పేద ప్రజల ఆకలి తీరుస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా మరో 70 అన్నా క్యాంటీన్లను తెరవనున్నట్లు ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్న క్యాంటీన్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే 113 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉండగా, పలు నియోజకవర్గాల్లో ఒకటి కంటే ఎక్కువ అన్న క్యాంటీన్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రెండు వందల పైచిలుకు అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. కొత్తగా…

    Read more


  • అన్నదాత సుఖీభవ సంబంధించి ముఖ్యమైన  పాయింట్స్

    అన్నదాత సుఖీభవ సంబంధించి ముఖ్యమైన  పాయింట్స్

    అన్నదాత సుఖీభవ పథకం పీఎం కిసాన్ తో పాటు జూలై నెలలోనే విడుదల కానున్న నేపథ్యంలో రైతులు ఈ ముఖ్యమైన అంశాలు(Annadatha Sukhibhava important points) తప్పక తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ సంబంధించిన గైడ్లైన్స్, కౌలు రైతులకు అమౌంట్ ఎప్పుడు పడుతుంది, అనర్హత ఉన్నవారికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఆధార్ అనుసంధానం, అన్నదాత సుఖీభవ స్టేటస్ తదితర అంశాల పై ఉన్న అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గైడ్లైన్స్ ఈ…

    Read more


  • అన్నదాత సుఖీభవ ఫిర్యాదులకు జూలై 13 డెడ్ లైన్

    అన్నదాత సుఖీభవ ఫిర్యాదులకు జూలై 13 డెడ్ లైన్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత అమౌంట్ జూలై నెలలో విడుదల కానున్న నేపథ్యంలో రైతులు తమ అర్హతకు సంబంధించిన స్టేటస్ చూసుకునే ఆప్షన్ ని ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా రైతులందరికీ ఈకేవైసీ కూడా తప్పనిసరి చేయడం జరిగింది. గతంలో ఉన్న డేటా ఆధారంగా ఈ కేవైసీ ఆటోమేటిక్గా ప్రభుత్వం చాలా మంది రైతులకు అప్డేట్ చేయటం జరిగింది. మరి కొంతమంది…

    Read more


  • జులై 9 2025 – ఏపీ క్యాబినెట్ భేటీ ముఖ్యాంశాలు

    జులై 9 2025 – ఏపీ క్యాబినెట్ భేటీ ముఖ్యాంశాలు

    వివిధ అంశాలపై చర్చించేందుకు మరియు ఆమోదించేందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 9న ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో క్యాబినెట్ భేటీ నిర్వహించింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలకు సంబంధించి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. జూలై 9 2025న క్యాబినెట్ ద్వారా ఆమోదించబడిన కీలక అంశాలు |ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం  వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి.   

    Read more


  • ఏపీలో రైతులకు కేబినెట్ బిగ్ న్యూస్- 24 గంటల్లో ఆ డబ్బుల విడుదల

    ఏపీలో రైతులకు కేబినెట్ బిగ్ న్యూస్- 24 గంటల్లో ఆ డబ్బుల విడుదల

    ఏపీలో ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో రాష్ట్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో రైతులకు సంబంధించిన ఓ కీలక అంశం కూడా ఉంది. రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బకాయిల్ని విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో త్వరలోనే ఆ నిధులు విడుదల కానున్నాయి. గత రబీ సీజన్ లో ప్రభుత్వం తరఫున రాష్ట్ర పౌరసరఫరాల కార్పోరేషన్ రైతుల నుంచి…

    Read more


  • బిగ్ అప్డేట్: రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఆప్షన్

    బిగ్ అప్డేట్: రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఆప్షన్

    ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఆప్షన్ (member deletion in ration card andhra pradesh) వచ్చేసింది. రేషన్ కార్డులో అనర్హులుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల తొలగింపు సంబంధించి గ్రామం వార్డు సచివాలయంలో ఆప్షన్ కల్పించడం జరిగింది. ఈ ఆప్షన్ తో పాటు రేషన్ కార్డులో వివరాలు మార్చుకునే కొత్త ప్రాసెస్ ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఎవరికి వర్తిస్తుంది? గతంలో కేవలం చనిపోయిన…

    Read more


  • ఏపీ లో ఆగస్ట్ నుంచి కొత్త రేషన్ కార్డులు

    ఏపీ లో ఆగస్ట్ నుంచి కొత్త రేషన్ కార్డులు

    ఆంధ్రప్రదేశ్ లో పాత రేషన్ కార్డు కలిగిన వారికి మరియు కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్. ఆగస్టు నెలలో ప్రస్తుతం ఉన్నటువంటి పాత రేషన్ కార్డులు అన్నిటి స్థానంలో స్మార్ట్ కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్త రేషన్ కార్డులను కూడా ఇకపై స్మార్ట్ కార్డ్ రూపంలోనే జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 1 46 కోట్ల పాత…

    Read more


  • రైతు సేవ కేంద్రాల ద్వారా రాయితీ విత్తన పంపిణీ

    రైతు సేవ కేంద్రాల ద్వారా రాయితీ విత్తన పంపిణీ

    రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది!. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీ పై ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది D-Krishi యాప్ ద్వారా రైతులకు విత్తనాలు అందించాలని పేర్కొంది. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి రైతు సేవా కేంద్రాల వారిగా కేటాయింపులు ఉంటాయని తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన రా అయితే మేరకు అక్కడి వ్యవసాయ/ ఉద్యాన సహాయకులు విత్తనాలను పంపిణీ చేస్తారు. ఆధార్ మొబైల్ నెంబర్ కు ఓటిపి ధ్రువీకరణ ద్వారా…

    Read more


  • ఆ విద్యార్థులకు నెలకు 600

    ఆ విద్యార్థులకు నెలకు 600

    విద్యా హక్కు చట్టం కింద ఒకటి నుంచి 8 తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు ప్రభుత్వ పాఠశాల అనేది తమ ఇళ్లకు సమీపంలోనే ఉండడం తప్పనిసరి. అయితే ఒకవేళ పాఠశాల తమ ఇంటి నుంచి దూరంలో గాని ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం వారికి రవాణా భత్యం కల్పించాల్సి ఉంటుంది. అంటే నెలకు రవాణా ఛార్జీలు విద్యార్థులకు చెల్లించాలి. ఏపీలో ఆ విద్యార్థులకు నెలకు 600 రవాణా భత్యం రాష్ట్రవ్యాప్తంగా 1- 5 తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలలో…

    Read more


  • సుపరిపాలనకు తొలి అడుగు! గడప గడపకు ప్రజాప్రతినిధులు

    సుపరిపాలనకు తొలి అడుగు! గడప గడపకు ప్రజాప్రతినిధులు

    సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జూలై 2 నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నెలరోజుల పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు సుపరిపాలనకు తొలి అడుగు అంటే ఏమిటి? కూటమి ప్రభుత్వం రెండో దశలో అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మరియు భవిష్యత్తులో చేయబోయే అన్ని కార్యక్రమాల గురించి ప్రజలకు సవివరంగా కరపత్రాలు…

    Read more


  • ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం

    ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం

    ఏపీ లో ఉచిత బస్సు పథకం(free bus travel) సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆగస్టు 15 నుంచి ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎందుకు అవసరమైన చర్యలు ముందుగానే చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. అన్ని రాష్ట్రాల ఉచిత బస్సు పథకాలను…

    Read more


  • జూన్ 20 న అన్నదాత సుఖీభవ, అమౌంట్ ఎంతో తెలుసా?

    జూన్ 20 న అన్నదాత సుఖీభవ, అమౌంట్ ఎంతో తెలుసా?

    ,

    రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది..  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఈనెల 20న అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava ) అమౌంట్ జమ చేయనున్నట్లు పేర్కొంది. జూన్ 20 న అన్నదాత సుఖీభవ.. ఏకంగా 7000 జమ జూన్ 20 వ తేదీన ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ ( గతంలో రైతు…

    Read more


  • ఏపీ లో ఇకపై రేషన్ డోర్ డెలివరీ బంద్, జూన్ నుంచి రేషన్ దుకాణాల్లోనే

    ఏపీ లో ఇకపై రేషన్ డోర్ డెలివరీ బంద్, జూన్ నుంచి రేషన్ దుకాణాల్లోనే

    రేషన్ డోర్ డెలివరీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన మరియు దివ్యాంగులు మినహాయిస్తే ఇంకా ప్రతి ఒక్కరికి జూన్ 1వ తేదీ నుంచి చౌక ధర దుకాణాల్లోనే రేషన్ రోడ్ డెలివరీ చేయనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పేరుతోటి ఎండియు వాహనాలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో 29…

    Read more


  • AP Household Data: ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు హౌస్ హోల్డ్ డేటా నమోదు

    AP Household Data: ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు హౌస్ హోల్డ్ డేటా నమోదు

    ,

    ఏపీలో సంక్షేమ పథకాలు మరియు పౌర సేవలు అందాలంటే హౌస్ హోల్డ్ (House hold) డేటా లో నమోదు తప్పనిసరి. ఈ డేటా అనేది గ్రామ వార్డు సచివాలయ పరిధిలో నమోదు చేయడం జరుగుతుంది. పౌర సేవలు మరియు సంక్షేమ పథకాల కు ఈ డేటా ను ప్రభుత్వం వినియోగిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడు తప్పనిసరిగా మీ సచివాలయంలో మీ కుటుంబ వివరాలను తెలియపరచాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక…

    Read more


  • జూన్ లోగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ

    జూన్ లోగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది ఈ నేపథంలో కీలక పథకాలకు సంబంధించిన అప్డేట్స్ నీ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ సమావేశంలో ముఖ్యాంశాలు మీకోసం.. జూన్ లోగా మూడు పథకాలు జూన్ 2025లోగా సూపర్ సిక్స్ లో భాగమైనటువంటి మూడు కీలక పథకాలను ప్రారంభిస్తామని మంత్రి అచ్చం నాయుడు మీడియాకు వెల్లడించారు. ఇందులో భాగంగా కింది మూడు పథకాలను మంత్రి వెల్లడించారు. ఇవే కాకుండా ఇప్పటికే పెంచిన పెన్షన్,…

    Read more


  • ఆధార్ కార్డుతో ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకునే పూర్తి విధానం

    ఆధార్ కార్డుతో ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకునే పూర్తి విధానం

    STEP 1: ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి (లేదా) Aadhar NPCI link అని గూగుల్ లో సెర్చ్ చేసిన కనిపిస్తుంది. STEP 2 : Login పైన క్లిక్ చేయవలెను STEP 3 : Aadar Number, Captcha Code ఎంటర్ చేసిన తరువాత OTP సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి. STEP 4 : Bank Seeding Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. STEP 5 :…

    Read more


You cannot copy content of this page