రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ తెలిపాయి. రైతులు ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ అమౌంట్ విడుదల కు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టు 2న వారణాసి
రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఆగస్ట్ 2 వ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయినప్పటికీ భార్యకి పెన్షన్ రావడానికి చాలా సమయం పట్టేది. ఆ విధంగా భర్తను పోగొట్టుకున్న భార్య పెన్షన్ కూడా లేకుండా దుర్భర జీవితం గడపాల్సి
తల్లికి వందనం పథకానికి సంబంధించి 9,10 మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాల విద్యార్థులకు తల్లికి వందనం అమౌంట్ లో కేంద్ర వాటా మరో 20
ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉచిత ఇంటి స్థలాలు పంపిణీ చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణాల్లో రెండు
ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సులో
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ని ప్రభుత్వం వెల్లడించింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత ఉన్నప్పటికీ కూడా తమ పేర్లు అర్హుల జాబితాలో లేనట్లు పలువురు రైతులు
ఆంధ్రప్రదేశ్ లో అటు అభివృద్ధిని మరియు ఇటు సంక్షేమాన్ని సమానంగా పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా లబ్ధిదారుల సౌకర్యార్థం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి(free gas cylinder scheme Andhra
ఏపీలో కళాశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ (fees reimbursement amount released) నిధులు 600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.
అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలకే పేద ప్రజల ఆకలి తీరుస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా మరో 70 అన్నా క్యాంటీన్లను తెరవనున్నట్లు ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక
అన్నదాత సుఖీభవ పథకం పీఎం కిసాన్ తో పాటు జూలై నెలలోనే విడుదల కానున్న నేపథ్యంలో రైతులు ఈ ముఖ్యమైన అంశాలు(Annadatha Sukhibhava important points) తప్పక తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత అమౌంట్ జూలై నెలలో విడుదల కానున్న నేపథ్యంలో రైతులు తమ అర్హతకు సంబంధించిన స్టేటస్ చూసుకునే
వివిధ అంశాలపై చర్చించేందుకు మరియు ఆమోదించేందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 9న ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో క్యాబినెట్ భేటీ నిర్వహించింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలకు సంబంధించి
ఏపీలో ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో రాష్ట్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో రైతులకు సంబంధించిన
ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఆప్షన్ (member deletion in ration card andhra pradesh) వచ్చేసింది. రేషన్ కార్డులో అనర్హులుగా ఉన్నటువంటి కుటుంబ
ఆంధ్రప్రదేశ్ లో పాత రేషన్ కార్డు కలిగిన వారికి మరియు కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్. ఆగస్టు నెలలో ప్రస్తుతం ఉన్నటువంటి పాత రేషన్
రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది!. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీ పై ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది D-Krishi యాప్ ద్వారా రైతులకు విత్తనాలు
విద్యా హక్కు చట్టం కింద ఒకటి నుంచి 8 తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు ప్రభుత్వ పాఠశాల అనేది తమ ఇళ్లకు సమీపంలోనే ఉండడం తప్పనిసరి. అయితే ఒకవేళ పాఠశాల తమ
సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జూలై 2 నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నెలరోజుల పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీ లో ఉచిత బస్సు పథకం(free bus travel) సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం