వారసత్వంగా సంక్రమించే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ వెలువరించింది. రెవెన్యూ శాఖకు అందే అర్జీల్లో 70% భూహక్కు సంబంధితమైనవే ఉంటున్నాయని ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు.
e-Panta App 2025-26 ఆంధ్రప్రదేశ్ — పూర్తి తెలుగు గైడ్ e-Panta App ద్వారా Digital Crop Booking, Farmer e-KYC, Tenant & Owner డాక్యుమెంట్స్, Geo-tagging, Photo Capture
ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ బెనిఫిట్స్ మరియు సేవలు పొందేందుకు ఆధార్ ప్రామాణికం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారుడు నుంచి ఈ కేవైసీ సేకరిస్తూ ఉంటుంది.
రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని పేదలకు రూ.25 లక్షల వరకు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందించే కొత్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం మరో సువర్ణావకాశం కల్పించింది. ఆగస్టు 2025లో రద్దు లేదా రకం మార్పు నోటీసులు అందుకున్న వారు ఇకపై అప్పీల్ ప్రక్రియ ద్వారా తమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులపై కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న తనిఖీల్లో అనర్హులను గుర్తించి నోటీసులు ఇచ్చినప్పటికీ, సెప్టెంబరు 2025 నెలలో అర్హులైన ప్రతీ ఒక్కరికి
రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు కొన్ని రకాల బస్సుల్లో అనుమతి లేకపోయినా, ఇప్పుడు గ్రౌండ్ బుకింగ్
ఏపీ కౌశలం సర్వే 2025 – పూర్తి వివరాలు Kaushalam Survey: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం కౌశలం సర్వే 2025 ను
వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు కొత్త మార్గదర్శకాలు – పూర్తి వివరాలు ప్రభుత్వం తాజాగా వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు సంబంధించిన పింఛన్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు పింఛన్ అర్హతలు,
ప్రస్తుతం ఫిర్యాదులు, వ్యాపారాలు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రెరా (Real Estate Regulatory Authority – RERA) చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పనిసరి. గడువులోపు రిజిస్ట్రేషన్ చేయని వారికి భారీగా జరిమానాలు