• రైతులకు శుభవార్త! పట్టాదారు ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీ మినహాయింపు

    రైతులకు శుభవార్త! పట్టాదారు ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీ మినహాయింపు

    Andhra Pradesh Government Waives Aadhaar Seeding Service Charges for Farmers: ఆంధ్రప్రదేశ్ రైతులకు పెద్ద శుభవార్త! 🌾 అన్నదాత సుఖీభవ (Annadatha Sukhibhava) పథకంలోని రైతుల ఆధార్ లింకింగ్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పట్టాదారు ఆధార్ సీడింగ్ (Aadhaar Seeding for Pattadar Passbooks) పై సేవా చార్జీలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. వివరాలు: రాష్ట్రవ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతుల వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల కారణంగా…

    Read more


  • Pragati and Saraswati Scholarship 2025: బాలికలకు ప్రత్యేక పథకాలు

    Pragati and Saraswati Scholarship 2025: బాలికలకు ప్రత్యేక పథకాలు

    Pragati and Saraswati Scholarship 2025 Details: కేంద్ర ప్రభుత్వం బాలికల విద్యా పురోగతిని దృష్టిలో ఉంచుకొని ‘ప్రగతి’, ‘సరస్వతి’ (Pragati and Saraswati Scholarship) పేర్లతో ప్రత్యేక పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల కింద టెక్నికల్‌ డిప్లొమా, టెక్నికల్‌ డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించబడుతుంది. Pragati and Saraswati Scholarship 2025 Amount and Duration కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది ₹50,000 చొప్పున ఉపకార వేతనం అందించబడుతుంది. ఈ Central…

    Read more


  • ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం – ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు

    ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం – ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు

    ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు మార్చి 16, 2026 నుండి ప్రారంభమవనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. విద్యాశాఖ అధికారులు పరీక్షల షెడ్యూల్‌ను సమంజసంగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు తగిన సమయం ఇచ్చేందుకు, పరీక్షలకు ముందు దాదాపు ఒక నెల రోజులు సమయం ఇవ్వనున్నట్లు సమాచారం. పరీక్షా కేంద్రాల మార్పు, కోడ్ స్కానింగ్ విధానం ఈ ఏడాది కొత్తగా హాజరయ్యే విద్యార్థుల కోసం…

    Read more


  • ఇళ్లు లేని పేదలకు గుడ్‌న్యూస్ -పేదల సొంత ఇంటి కల సాకారం – నవంబర్ 5 వరకు ఛాన్స్

    ఇళ్లు లేని పేదలకు గుడ్‌న్యూస్ -పేదల సొంత ఇంటి కల సాకారం – నవంబర్ 5 వరకు ఛాన్స్

    ,

    ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు మరో శుభవార్త! ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G) పథకం కింద ఇళ్లు లేని వారికి గృహనిర్మాణ అవకాశం మళ్లీ లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ పథకం సర్వే గడువును నవంబర్ 5, 2025 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు తీసుకున్నారు. ఈ గడువు పొడిగింపు ద్వారా రాష్ట్రంలోని పేదలకు సొంత ఇంటి కల సాకారం కానుంది. ఇళ్లులేని అర్హులైన పేదలు ఇప్పుడు…

    Read more


  • ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 27 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 27 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం

    Kharif Paddy Procurement 2025 | AP Paddy Purchase Date | AP Rice Millers Association ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 27 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనుంది. ఈసారి 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. కొనుగోలు ప్రారంభ తేదీ (AP Paddy Purchase Date) ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతుల రిజిస్ట్రేషన్ విధానం రైతులు తమ ధాన్యం అమ్మకానికి…

    Read more


  • కౌలు రైతులకూ విశిష్ట గుర్తింపు సంఖ్య – భూములున్న రైతులతో సమానంగా ప్రయోజనాలు

    కౌలు రైతులకూ విశిష్ట గుర్తింపు సంఖ్య – భూములున్న రైతులతో సమానంగా ప్రయోజనాలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సంక్షేమ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కౌలు రైతులకూ విశిష్ట గుర్తింపు సంఖ్య (Unique ID) ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా కౌలు రైతులు కూడా భూములున్న రైతులతో సమానంగా పథకాలు, రాయితీలు, ప్రయోజనాలు పొందే వీలుంటుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం భూములున్న రైతులకే విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తూ, వారి భూముల వివరాలను వెర్లాండ్ ఆధారంగా అనుసంధానం చేస్తోంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

    Read more


  • ప్రతీ పెన్షనర్ మరియు వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

    ప్రతీ పెన్షనర్ మరియు వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

    , ,

    ప్రతీ మనిషి ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపోవాల్సిందే. అయితే మనం లేని తరువాత మన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగానే స్పష్టంగా చెప్పి ఉంచడం అత్యవసరం. ఈ వ్యాసంలో ప్రతీ పెన్షనర్ లేదా వారి భార్య/భర్త తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 12 ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. 1. పెన్షన్ పత్రాల భద్రత మీ పెన్షన్ పత్రాలు (PPO పాతవి, కొత్తవి, కోరిజాండం PPOలు), సర్వీస్ సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డు — ఇవన్నీ…

    Read more


  • Andhra Pradesh Govt Urea Link With E Crop: ఏపీ రైతులకు కొత్త రూల్..ఈ-పంట నమోదు (E-Crop Registration) చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా

    Andhra Pradesh Govt Urea Link With E Crop: ఏపీ రైతులకు కొత్త రూల్..ఈ-పంట నమోదు (E-Crop Registration) చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా

    రైతులకు యూరియా కొరత, దుర్వినియోగం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రబీ సీజన్‌లో ఆధార్ అనుసంధానంతో కూడిన కొత్త యూరియా పంపిణీ విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై ఈ-పంట నమోదు (E-Crop Registration) చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా లభిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం అవసరమైన వారికి సకాలంలో ఎరువులు అందించి, దుర్వినియోగాన్ని అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైతులందరూ తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. యూరియా కొరత &…

    Read more


  • AP Schools Special Aadhar Camps 2025: అక్టోబర్ 23 నుండి 30 వరకు ఆధార్ స్పెషల్ క్యాంపులు

    AP Schools Special Aadhar Camps 2025: అక్టోబర్ 23 నుండి 30 వరకు ఆధార్ స్పెషల్ క్యాంపులు

    AP Schools Special Aadhar Camps 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఈ నెల అక్టోబర్ 23 నుంచి 30 వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు (Aadhar Special Camps) నిర్వహించనుంది. ఈ క్యాంపుల ద్వారా పిల్లల బయోమెట్రిక్ వివరాలు ఉచితంగా అప్‌డేట్ చేయబడతాయి. AP Schools Special Aadhar Camp ముఖ్యాంశాలు: AP Schools Special Aadhar క్యాంపుల ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే…

    Read more


  • ఏపీ పత్తి రైతులకు శుభవార్త! నేటి నుంచి కొనుగోళ్లు ప్రారంభం

    ఏపీ పత్తి రైతులకు శుభవార్త! నేటి నుంచి కొనుగోళ్లు ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ పత్తి రైతులకు గుడ్ న్యూస్! ఈ నెల 29వ తేదీ (అక్టోబర్ 29) నుంచి కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) పత్తి కొనుగోళ్లు ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 30 కేంద్రాలలో ఈ కొనుగోళ్లు జరుగనున్నాయి.తుఫాన్ ప్రభావం వల్ల రైతులు నష్టపోకూడదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. పత్తి కొనుగోలు ప్రారంభ తేదీ మద్దతు ధర (MSP) వివరాలు స్లాట్‌ బుకింగ్ & యాప్‌ వివరాలు రైతులు తమ పత్తిని సులభంగా అమ్ముకునేందుకు ముందుగా స్లాట్‌…

    Read more


  • ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సౌర విద్యుత్తు – ప్రధాని సూర్యఘర్ పథకం పూర్తి వివరాలు

    ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సౌర విద్యుత్తు – ప్రధాని సూర్యఘర్ పథకం పూర్తి వివరాలు

    ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యుత్ వినియోగదారులకు ఇప్పుడు ఉచితంగా సౌర విద్యుత్తు ఏర్పాటు చేసే అవకాశం లభించింది. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు కలగనుంది. పథకం ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వం లక్ష్యం — ప్రతి ఇంటికి శాశ్వత విద్యుత్ సరఫరాతో పాటు పచ్చ శక్తి (Green Energy)ను ప్రోత్సహించడం. ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆర్థిక భారం తగ్గించేందుకు ఉచితంగా సౌర విద్యుత్తు…

    Read more


  • Aadhar Bank Linking Guidelines – ఆధార్ & బ్యాంక్ లింక్ మార్గదర్శకాలు

    Aadhar Bank Linking Guidelines – ఆధార్ & బ్యాంక్ లింక్ మార్గదర్శకాలు

    ,

    ఆధార్ నంబర్‌ను మీ బ్యాంక్ ఖాతాతో లింక్ (Seeding) చేయడం ద్వారా ప్రభుత్వ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) సబ్సిడీలను సులభంగా పొందవచ్చు. ఈ ప్రక్రియను NPCI (National Payments Corporation of India) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో పూర్తి చేయవచ్చు. ఆధార్–బ్యాంక్ వివరాలను లింక్ చేయడం (Seeding Process) లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా స్టేటస్ తెలుసుకోవడం 💡 గమనిక: ఆధార్-బ్యాంక్ లింక్ ప్రక్రియ పూర్తయిన తరువాత, DBT సబ్సిడీ లేదా ప్రభుత్వ పథకాల…

    Read more


  • మీ ఇంటిని పర్యాటక కేంద్రంగా మార్చుకోండి! | Andhra Pradesh Homestay Scheme | ఏపీ హోంస్టే రిజిస్ట్రేషన్ వివరాలు

    మీ ఇంటిని పర్యాటక కేంద్రంగా మార్చుకోండి! | Andhra Pradesh Homestay Scheme | ఏపీ హోంస్టే రిజిస్ట్రేషన్ వివరాలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి కోసం హోమ్‌స్టే విధానం 2025ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా స్థానిక గృహ యజమానులు తమ ఇళ్లలో గదులను పర్యాటకులకు అద్దెకు ఇచ్చి ఆదాయం పొందవచ్చు. దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, రిజిస్ట్రేషన్ లింక్ మరియు అధికారిక మార్గదర్శకాలు తెలుసుకోండి.The Andhra Pradesh government launched the Homestay Policy 2025 to promote tourism and create self-employment opportunities for locals. Learn about eligibility,…

    Read more


  • ఈ క్రాప్ నమోదు ప్రక్రియ గడువు అక్టోబర్ 25 వరకు పొడిగింపు

    ఈ క్రాప్ నమోదు ప్రక్రియ గడువు అక్టోబర్ 25 వరకు పొడిగింపు

    రాష్ట్రంలోని రైతులు తమ ఈ క్రాప్ పంటల నమోదు ప్రక్రియను తప్పనిసరిగా అక్టోబర్ 25 లోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు ఆదేశించారు. ప్రస్తుత నమోదు ప్రక్రియ సరిగా జరగకపోవడంతో, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఈ పంటల నమోదు కీలకమని ఆయన స్పష్టం చేశారు. సామాజిక తనిఖీ, సవరింపులు, మార్పు చేర్పులకు ఈ నెల30 వరకు అవకాశం ఉంటుందన్నారు. తుది జాబితాను ఈ నెల 31న రైతు సేవా…

    Read more


  • Auto Driver Sevalo Status Check 2025 – ఆటో డ్రైవర్ సేవలో వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ 2025

    Auto Driver Sevalo Status Check 2025 – ఆటో డ్రైవర్ సేవలో వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ 2025

    ఆటో డ్రైవర్ సేవలో (Auto Driver Sevalo) పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం 15వేల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. మరి ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకునే (Auto Driver Sevalo Status Check Online) పూర్తి విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. Auto Driver Sevalo Released on…

    Read more


  • భూ వినియోగ మార్పిడి – ఇక సులువే | కొత్త నిబంధనలు, రుసుములు & అనుమతులు

    భూ వినియోగ మార్పిడి – ఇక సులువే | కొత్త నిబంధనలు, రుసుములు & అనుమతులు

    భూమి యజమానులు, అభివృద్ధి దారులకు శుభవార్త. ప్రభుత్వం భూ వినియోగ మార్పిడి (Land Use Conversion 2025) ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇకపై భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ ప్లాన్‌లు, మార్కెట్ ధరల ఆధారంగా రుసుములు స్పష్టంగా నిర్ణయించబడ్డాయి. భూ వినియోగ మార్పిడి కొత్త నిబంధనలు రుసుముల తగ్గింపు & పెంపు భవన నిర్మాణం & లేఅవుట్ అనుమతులు సర్కారు నిర్ణయాల ముఖ్యాంశాలు ముగింపు ఇకపై భూ వినియోగ మార్పిడి (Land…

    Read more


  • పేదల ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు కేవలం ₹1 – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

    పేదల ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు కేవలం ₹1 – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

    పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 50 చదరపు గజాల్లోపు స్థలంలో జీ+1 వరకు ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కేవలం ₹1 ఫీజు చెల్లిస్తే చాలు. ముఖ్యాంశాలు ఎవరికి వర్తిస్తుంది – పేద, మధ్య తరగతి కుటుంబాలకు మాత్రమే ఈ సౌకర్యం. – 50 గజాల్లోపు ఇళ్ల నిర్మాణాలకు వర్తిస్తుంది. వర్తించని సందర్బాలు ప్రభావం ఈ నిర్ణయం వల్ల పేద,…

    Read more


  • NTR Kalyana Lakshmi, Vidya Lakshmi: డ్వాక్రా మహిళల పిల్లల చదువులు, వివాహాలకు రుణం

    NTR Kalyana Lakshmi, Vidya Lakshmi: డ్వాక్రా మహిళల పిల్లల చదువులు, వివాహాలకు రుణం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. వారి కుటుంబ భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా రెండు కొత్త పథకాలను ప్రారంభించబోతోంది. పిల్లల చదువులకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడబిడ్డల వివాహాలకు ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి అనే పథకాల ద్వారా రూ.లక్ష వరకు రుణాన్ని కేవలం పావలా వడ్డీ (4%)కి అందించనుంది. పథకాల వివరాలు 1. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం (పిల్లల చదువుల కోసం) – NTR Vidya Lakshmi Scheme 2. ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం (కుమార్తె వివాహ…

    Read more


  • Super Six సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

    Super Six సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

    సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజన్ సర్కారు వలన మాత్రమే ఇది సాధ్యమైనట్టు ఆయన వెల్లడించారు. ఈ మెరకు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం కీలక వ్యాఖ్యలు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు కింది…

    Read more


  • Vahana Mitra Scheme Applications & Verification Started- అక్టోబర్ 4న వాహన మిత్ర అమౌంట్ – అర్హుల జాబిత విడుదల

    Vahana Mitra Scheme Applications & Verification Started- అక్టోబర్ 4న వాహన మిత్ర అమౌంట్ – అర్హుల జాబిత విడుదల

    Vahana Mitra Scheme 2025 – ₹15,000 సాయం కోసం ఇప్పుడే అప్లై చేయండి! Vahana Mitra Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి వాహనమిత్ర పథకం కింద ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి అర్హత కలిగిన డ్రైవర్‌కు రూ.15,000 సహాయం అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. వాహన మిత్ర పథకం – VC…

    Read more


  • వీధి వ్యాపారుల అభివృద్ధికి కోసం లోక్‌ కల్యాణ్‌ మేళా

    వీధి వ్యాపారుల అభివృద్ధికి కోసం లోక్‌ కల్యాణ్‌ మేళా

    పట్టణాల్లోని వీధి విక్రయదారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కేంద్రం ప్రవేశపెట్టిన లోక్‌ కల్యాణ్‌ మేళా వీధి వ్యాపారులకు కొత్త అవకాశాలను అందిస్తోంది జిల్లాలో 5816 మంది వీధి వ్యాపారులకు లాభం జిల్లాలోని అన్ని పట్టణాల్లో ప్రత్యేక మేళాలను నిర్వహిస్తూ, 5816 మంది చిరు వ్యాపారులకు మేలు చేకూర్చనున్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పీఎం స్వనిధి పథకంతో పాటు 8 పథకాలను వీధి విక్రయదారులకు అనుసంధానించనున్నారు. అదనంగా, ఆరోగ్య గుర్తింపు కార్డులు అందించడంతో…

    Read more


You cannot copy content of this page