ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న Annadatha Sukhibhava scheme AP కింద మూడో విడత నిధులను విడుదల చేసింది. ఈ Annadatha Sukhibhava
ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటు రాష్ట్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12.88 లక్షల మంది విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ (Aadhaar Mandatory Biometric Update) పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు.
చిన్న వ్యాపారులు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు. కిరాణా దుకాణాలు, టీ స్టాళ్లు, అల్పాహార కేంద్రాలు, హోటళ్లు, మెడికల్ షాపులు వంటి చిన్న వ్యాపారాల ద్వారా లక్షలాది కుటుంబాలు
మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పలు కీలక కార్యక్రమాలను ప్రకటించనుంది. అమరావతిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో “ఇంద్రధనుస్సు” పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించేందుకు ఆమోదం తెలిపింది. అధికారిక
దేశంలో మహిళల్లో అధికంగా కనిపించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించనుంది. ఇందులో
NTR Bharosa Pension March 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మార్చి నెలకు సంబంధించిన పింఛన్ను ఒక రోజు ముందుగానే, ఫిబ్రవరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న Pradhan Mantri Awas Yojana – Gramin (PMAY-G 2.0) పథకం
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కీలక ప్రకటన. ఉపాధి హామీ పథకం కింద కొత్త జాబ్ కార్డులను ఇప్పుడు దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే ఉచితంగా జారీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం
ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంటే కేవలం లెక్కల ప్రకటన కాదని, రాష్ట్రాభివృద్ధి మరియు ప్రజా
Ap Poor People Houses Regularization 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరంలేని ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు మరో అవకాశం కల్పించింది. ఇళ్ల క్రమబద్ధీకరణ పథకాన్ని 2026 డిసెంబర్ 31 వరకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించిన కీలక అప్డేట్ వెలువడింది. వృద్ధాప్య మరియు వితంతు పింఛన్ల కోసం కొత్త దరఖాస్తుల స్వీకరణ త్వరలో ప్రారంభం కానుందని ప్రభుత్వం తెలిపింది. అర్హులైన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం–2009 (Section 12(1)(C)) ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25% సీట్లను ఆర్థికంగా బలహీన వర్గాల (EWS) మరియు
ఏపీలో కాలేజ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా గత విద్యా సంవత్సరం లో చదువుకున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీలో ఫీజు
ఏపీలో మహిళలకు బిగ్ గుడ్ న్యూస్ వచ్చింది. ఇక వ్యాపారం ప్రారంభించాలంటే డబ్బు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు రూ.50,000 విలువైన ఎగ్మార్ట్ను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఒక్క రూపాయి
ఫార్మసీ చదివిన వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పశు ఔషధి విక్రయ కేంద్రం ద్వారా సొంతూరిలోనే స్థిర ఆదాయం పొందే అవకాశం. అర్హతలు, 20% ఇన్సెంటివ్, దరఖాస్తు పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ సేవలు పూర్తిగా డిజిటల్గా మారాయి. AP Municipal Portal ద్వారా ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, మ్యారేజ్ సర్టిఫికెట్ సహా 25 పౌరసేవలను ఇంటి నుంచే ఆన్లైన్లో పొందవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కార్మికులు, చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ PM Shram Yogi, Laghu Vyapari Maandhan పథకాల ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3000 జీవితకాల పింఛన్ పొందే అవకాశం.