జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద 2014–2019 మధ్య కాలంలో చేసిన పనుల బకాయిలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.145 కోట్ల బిల్లులను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అమౌంట్ గత నెలలో జమ చేయలేదు. అటువంటి వారందరికీ ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పెండింగ్ అమౌంట్
AP Ganesh Utsav 2025 Permission Portal Process: గణేష్ చతుర్థి సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక మండపాల ఏర్పాట్లు జోరుగా మొదలవుతున్నాయి. అయితే, గణేష్ మండపాన్ని
ప్రభుత్వం తాజాగా మినీ అంగన్వాడీ కార్యకర్తల అప్గ్రేడేషన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన 4687 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి ఇవ్వబడనుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గీత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.. త్వరలో వీరి కోసం ఒక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఆదరణ 3.0 (Adarana 3 scheme) పేరుతో గీత కార్మికులకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరియు ట్రాన్స్ జెండర్ల కు ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
హైవేలపై టోల్ చార్జీలు పెరుగుతున్న నేపధ్యంలో, టోల్ ప్లాజాల్లో క్యూల్లో ఎక్కువ సేపు నిలబడాల్సి రావడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా FASTag ప్రవేశపెట్టబడింది. ఇది టోల్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ప్రస్తుతం 6000 రూపాయలు పెన్షన్ పొందుతున్న విషయం మనకు తెలిసిందే అయితే వీరిలో కొంతమందికి 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నా కూడా పెన్షన్ పొందుతున్నట్లు
పింఛన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు లబ్ధిదారులు ఇప్పుడు తమ సమస్యలను మరింత సులభంగా పరిష్కరించుకునే అవకాశం పొందుతున్నారు. ఆగస్టు 15 నుంచి మన మిత్ర యాప్ ద్వారా నేరుగా పింఛన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు మొదటి విడత నగదు రూపాయలు ₹5000/- ను ఆగస్టు 2, 2025 న విడుదల చేసింది. రాష్ట్రంలోని ఎక్కువమంది రైతులకు
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజించటం జరిగింది. అయితే ఈ జిల్లాలలో కొన్ని అభ్యంతరాలు మరియు మరికొన్ని కొత్త జిల్లాల డిమాండ్లు వచ్చిన
ఏపీ ఉచిత బస్సు ప్రయాణ పథకం – స్త్రీ శక్తి పథకం పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి (Stree Shakti) పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు పథకాలకు ఆముదం తెలిపిన విషయం మనకు తెలిసిందే, వీటిలో మూడు పథకాలను ముఖ్యమంత్రి జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్ట్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గత ప్రభుత్వం నేతన్నలకు నేతన్న నేస్తం ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. గత ప్రభుత్వం ఇచ్చిన 24 వేలకి
ఏపీ లో చేనేత కార్మికుల కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు కురిపించారు. మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన చేనేత వర్గాల పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రమంతటా మహిళలు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 2 న విడుదల చేసిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో 99.98% మందికి అన్నదాత సుఖీభవ
అటు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూసిన అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులు ఈరోజు అనగా ఆగస్టు 2 నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పథకం ( p4 scheme in ap ) సంబంధించి తొలి దశ లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయింది. దశలవారీగా ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ లను రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకం కింద ఇస్తున్న విషయం మనకు తెలిసిందే.. మొదటి సిలిండర్ డిసెంబర్ నుంచి