Latest Posts

  • ఏపీలో మరో ఆరు లక్షల ట్యాబ్ ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు,ఇక పై మూడు రోజుల్లో ట్యాబ్ ల రిపేర్

    ఏపీలో మరో ఆరు లక్షల ట్యాబ్ ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు,ఇక పై మూడు రోజుల్లో ట్యాబ్ ల రిపేర్

    ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిదో తరగతిలోకి ఎంటర్ అయ్యేటటువంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి ట్యాబ్ లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఎనిమిదో తరగతిలో అడుగుపెట్టే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం టాబ్లెట్ పంపిణీకి సిద్ధమైంది. ఆరు లక్షల ట్యాబ్ ల పంపిణీకి కార్యాచరణ ఈ ఏడాది కూడా ఎనిమిదో తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థుల కోసం మరియు ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు లక్షల ట్యాబ్లను…

    Read more


  • ప్రతి నియోజకవర్గానికి 3 వేల గృహలక్ష్మి ఇళ్లు, వచ్చే నెల నుంచి ప్రారంభం

    ప్రతి నియోజకవర్గానికి 3 వేల గృహలక్ష్మి ఇళ్లు, వచ్చే నెల నుంచి ప్రారంభం

    తెలంగాణ రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకునే వారికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి వచ్చే నెలలో శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఆదివారం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ మరింత క్లారిటీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో నియోజకవర్గస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.…

    Read more


  • PM Kisan : ఏపి లో రైతు భరోసా విడుదల చేసినప్పటికీ PM కిసాన్ డబ్బులు ఎందుకు పడలేదు? స్టేటస్ చెక్ చేయండి

    PM Kisan : ఏపి లో రైతు భరోసా విడుదల చేసినప్పటికీ PM కిసాన్ డబ్బులు ఎందుకు పడలేదు? స్టేటస్ చెక్ చేయండి

    జూన్ 1న ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కేవలం వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి రైతులకు 5500 మాత్రమే జమ అవుతున్నాయి. మిగిలిన 2000 రూపాయలు PM కిసాన్ నిధులు తర్వాత జమ అవుతాయి. PM కిసాన్ 14 వ విడత ఎప్పుడు జమ చేస్తారు? ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్…

    Read more


  • AP Train Victims : ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం మరియు కేంద్రం పరిహారం, ఎవరికి ఎంత సహాయం వర్తిస్తుందంటే

    AP Train Victims : ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం మరియు కేంద్రం పరిహారం, ఎవరికి ఎంత సహాయం వర్తిస్తుందంటే

    ఒడిస్సా లో జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో ఏపి నుంచి ప్రాణాలు కోల్పోయిన వారికి మరియు గాయపడిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఏపి ప్రభుత్వం ఎంత పరిహారం ప్రకటించింది? రైలు దుర్ఘటనలో మరణించిన ఏపి వారికి పది లక్షల పరిహారం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇక తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని…

    Read more


  • SBI FD Rates: స్టేట్ బ్యాంక్ ద్వారా డిపాజిట్లపై అత్యధికంగా 7.6% వడ్డీ, మరికొద్ది రోజులు మాత్రమే గడువు.. అన్ని వడ్డీ రేట్లు

    SBI FD Rates: స్టేట్ బ్యాంక్ ద్వారా డిపాజిట్లపై అత్యధికంగా 7.6% వడ్డీ, మరికొద్ది రోజులు మాత్రమే గడువు.. అన్ని వడ్డీ రేట్లు

    దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రైవేట్ బ్యాంకులతో పోటీపడి మరి డిపాజిట్ వడ్డీ రేట్లు సవరిస్తూ ఉంటుంది. అయితే గత ఏడాది కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రకటించ బడినటువంటి రెపో రేటు గణనీయంగా పెరగడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా డిపాజిట్లపై భారీగా వడ్డీ పెంచడం జరిగింది. ప్రస్తుతం ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు? ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్…

    Read more


  • POTD Scheme : పోస్టాఫీసు టైం డిపాజిట్ స్కీమ్ గురించి విన్నారా? ఎక్కువ వడ్డీ మరియు పన్ను రాయితీ ఒకేసారి పొందవచ్చు

    POTD Scheme : పోస్టాఫీసు టైం డిపాజిట్ స్కీమ్ గురించి విన్నారా? ఎక్కువ వడ్డీ మరియు పన్ను రాయితీ ఒకేసారి పొందవచ్చు

    మనకి సాధారణంగా బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ గురించి బాగా తెలుసు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ తరహా లోనే పోస్ట్ ఆఫీస్ లో టైం డిపాజిట్ ఒకటి ఉందని మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం అసలు పోస్టాఫీసు టైం డిపాజిట్ అంటే ఏమిటి? Post office time deposit – ఇది ఫిక్స్డ్ డిపాజిట్ వలె పోస్టాఫీసు ద్వారా అందిస్తున్న ఒక పొదుపు స్కీమ్. ఇందులో డబ్బు పొదుపు చేసుకునే వారు ఒక సంవత్సరం…

    Read more


  • Cooking Oil prices : మరింత దిగి వచ్చిన వంట నూనె ధరలు..ఎంత తగ్గించారంటే

    Cooking Oil prices : మరింత దిగి వచ్చిన వంట నూనె ధరలు..ఎంత తగ్గించారంటే

    వినియోగదారులకు గుడ్ న్యూస్.. గత ఏడాది తారస్థాయికి చేరినటువంటి వంట నూనె ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్న విషయం తెలుసిందే అయితే తాజాగా అంతర్జాతీయంగా నూనె ధరలు తగ్గిన నేపథ్యంలో దేశీయంగా కూడా నూనె ధరలను మరింత తగ్గించాలని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఎంత మేర రేట్లు తగ్గించారు లీటర్ ధరకు 8 నుంచి 12 రూపాయల వరకు తగ్గించాలని పరిశ్రమ వర్గాలతో జరిగిన సమావేశంలో ఆహార మంత్రిత్వ శాఖ ఆయా కంపెనీలకు…

    Read more


  • Dashabdi Utsavalu : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు..21 రోజులపాటు ఊరు వాడ సంబురాలు. ఏ రోజు ఎం చేస్తారో చూడండి

    Dashabdi Utsavalu : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు..21 రోజులపాటు ఊరు వాడ సంబురాలు. ఏ రోజు ఎం చేస్తారో చూడండి

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2 నాటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో ఏటా అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరువాడ 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాల పేరుతో సంబరాలను నిర్వహిస్తుంది. జూన్ 2 2023 నుంచి జూన్ 22 వరకు ఈ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. జూన్ రెండవ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం పూర్తయిన తర్వాత మరుసటి రోజు అనగా జూన్ 3 నుంచి 22…

    Read more


  • రైతు భరోసా అమౌంట్ మీ ఖాతా లో జమ అయిందా? PM కిసాన్ పడలేదా? స్టేటస్ ఇలా చూడండి

    రైతు భరోసా అమౌంట్ మీ ఖాతా లో జమ అయిందా? PM కిసాన్ పడలేదా? స్టేటస్ ఇలా చూడండి

    రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలో జూన్ 1 న ముఖ్యమంత్రి రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. చాలా మంది రైతులు, రైతు భరోసా తో పాటు PM కిసాన్ నిధుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మీకోసం ముఖ్యమైన అప్డేట్. ప్రస్తుతానికి రైతు భరోసా మాత్రమే ఈ సారి రైతు భరోసా తొలి విడత సహాయం కింద ₹5500 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన ₹2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం…

    Read more


  • PM కిసాన్ రైతు భరోసా అమౌంట్ విడుదల.. రైతుల ఖాతాలో 7500.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

    PM కిసాన్ రైతు భరోసా అమౌంట్ విడుదల.. రైతుల ఖాతాలో 7500.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

    ఏపీలో పిఎం కిసాన్ రైతు భరోసా ఈ ఏడాది తొలి విడత అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటనలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పథకం ఈ ఏడాది మొదటి విడత అమౌంట్ విడుదల చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్రవ్యాప్తంగా 52.39 లక్షల మంది రైతుల ఖాతాలో 7500/- చొప్పున 3923.21 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా 47,999 మంది రైతుల ఖాతాలో 44.19 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ…

    Read more


  • జూన్ 1 నుంచి ఏపీలోని ఈ జిల్లాల్లో రాగులు పంపిణీ.. పూర్తి డీటెయిల్స్

    జూన్ 1 నుంచి ఏపీలోని ఈ జిల్లాల్లో రాగులు పంపిణీ.. పూర్తి డీటెయిల్స్

    ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఆ ప్రాంత ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నంద్యాల ప్రాంతంలో జొన్నలు పంపిణీ చేస్తుండగా జూన్ నుంచి రాగులను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరాన్ని మిలైట్స్ అంటే చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది. ఏ జిల్లాలో రాగులను పంపిణీ చేస్తారు ముందుగా జూన్ నుంచి…

    Read more


  • తెలుగు దేశం మిని మ్యానిఫెస్టో విడుదల..మహిళలకు నెలకు 1500 నిరుద్యోగులకు 3000

    తెలుగు దేశం మిని మ్యానిఫెస్టో విడుదల..మహిళలకు నెలకు 1500 నిరుద్యోగులకు 3000

    తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోని ప్రకటించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి హామీలు అమలు చేయనున్నారో క్లారిటీ ఇచ్చింది. మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన కీలక అంశాలు మహాశక్తి పథకం ద్వారా నెలకు ₹1500 18 నుంచి 59 ఏళ్ల వరకు ఉన్నటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయలను జమ చేస్తామని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మహానాడులో వెల్లడించారు. ఇంట్లో ఎంత మంది ఆడ వారు ఉంటే అంత…

    Read more


  • Whatsapp : వాట్సప్ లో మూడు అదిరిపోయే కొత్త ఫీచర్స్..ఓ లుక్ వేయండి

    Whatsapp : వాట్సప్ లో మూడు అదిరిపోయే కొత్త ఫీచర్స్..ఓ లుక్ వేయండి

    ప్రస్తుతం వాట్సప్ వాడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు..అంతలా మన లైఫ్ లో వాట్సప్ వాడకం పెరిగిపోయింది. అయితే ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి పెరుగుతున్న కాంపిటీషన్ మరియు యూజర్ల డిమాండ్ ను బట్టి వాట్సప్ కూడా కొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తుంది. మొత్తం మూడు కొత్త ఆప్షన్స్ ను తెచ్చిన వాట్సప్ ఇటీవల మెసేజ్ ఎడిట్, చాట్ లాక్ ఆప్షన్ ను కొత్తగా తెచ్చిన వాట్సప్ తాజాగా మరో కొత్త ఫీచర్ తీనుంది. మెసేజ్…

    Read more


  • సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు

    సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంబంధిత ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. సోమవారం నుంచి ఉద్యోగులు అన్లైన్ పోర్టల్లో తమ బదిలీ దరఖాస్తుల నమోదుకు వీలు కల్పిస్తారు. ఈ మేరకు శాఖ డైరెక్టర్ లక్ష్మీశ శుక్రవారం శాఖ అధికారులతోసమావేశమై బదిలీల ప్రక్రియ షెడ్యూల్ను ఖరారు చేశారు. సచివాలయాల ఉద్యోగులు ప్రస్తుతం రోజు వారీ హాజరును నమోదు చేసే హెచ్ఐర్ఎంఎస్ పోర్టల్లోనే బదిలీల దరఖాస్తుల…

    Read more


  • How to Check YSR Bima Status : మీ భీమా స్టేటస్ చెక్ చేయు పూర్తి విధానం

    How to Check YSR Bima Status : మీ భీమా స్టేటస్ చెక్ చేయు పూర్తి విధానం

    గమనిక:- వైఎస్ఆర్ భీమా కి సంబంధించి పాలసీధారుని పేరు మరియు నామిని వివరాలు చెక్ చేసుకుని ఉండాలి. “త్వరలో  2023-24 సం.కు సంబంధించిన భీమా రీసర్వే వాలంటీర్ ద్వారా జరుగును కావున మీ భీమా స్టేటస్ ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకుని తప్పులు ఉన్నట్లయితే (నామిని మార్చాలి అన్నా, పాలసీ దారులను మార్చాలి అన్నా, కొత్తగా భీమా నమోదు చేయాలన్నా) మీ వాలంటీర్లకు తెలియజేయగలరు.” YSR భీమా కుటుంబం లో ఒకరికి మాత్రమే వర్తించును…

    Read more


  • Leave Encashment: ప్రైవేటు ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. 25 లక్షల వరకు నో టాక్స్

    Leave Encashment: ప్రైవేటు ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. 25 లక్షల వరకు నో టాక్స్

    ప్రైవేట్ రంగంలో ఉద్యోగులుగా పని చేస్తున్నటువంటి వారికి ఆదాయ పన్ను శాఖ CBDT గుడ్ న్యూస్ తెలిపింది. ప్రైవేటు ఉద్యోగులకు సాధారణంగా పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ సమయంలో వారికి మిగిలి ఉన్నటువంటి లీవ్స్ ను ఎంక్యాష్ అంటే నగదు రూపంలో పొందడం జరుగుతుంది. అయితే ఈ leave encashment అమౌంట్ పై గతంలో పన్ను విధించే లిమిట్ మూడు లక్షలు ఉండగా ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ ఏకంగా 25 లక్షలకు పెంచుతూ భారీ ఉపశమనాన్ని…

    Read more


  • AP HOUSING : సిఆర్డిఏ పరిధిలో 50793 మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన సీఎం

    AP HOUSING : సిఆర్డిఏ పరిధిలో 50793 మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన సీఎం

    రాజధాని ప్రాంతమైనటువంటి సిఆర్డిఏ పరిధిలో అర్హులైన 50793 మందికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తుంది . మే 26న ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజధాని ప్రాంతంలో ఈ ప్లాట్ల పంపిణీ సంబంధించి హైకోర్టులో అడ్డంకి తొలగిన నేపథ్యంలో ప్రభుత్వం హుటాహుటిన పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. అత్యంత వేగంగా ప్లాట్లకు హద్దులు వేసి మే 26న మొత్తం 50793 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. CRDA పరిధిలో 1,402.58 ఎకరాల్లో సిద్ధమైన…

    Read more


  • GSWS TRANSFERS : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. జూన్ 10 వరకు అవకాశం

    GSWS TRANSFERS : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. జూన్ 10 వరకు అవకాశం

    రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.. సచివాలయ ఉద్యోగుల ఉద్యోగుల బదిలీలకు సీఎం ఆమోదం తెలిపారు. బదిలీలకు ఎప్పటి వరకు అవకాశం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు జూన్ 10 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరికి జిల్లా మరియు అంతర్ జిల్లా పరిధిలో ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అవకాశం కల్పించింది. ఎవరికైతే రెండేళ్లు సర్వీస్ పూర్తయి ప్రొఫెషన్ డిక్లరేషన్ అవుతుందో వారు ఈ బదిలీలకు అర్హులు.…

    Read more


  • Vidya Deevena Amount Released : జగనన్న విద్యా దీవెన అమౌంట్ ను విడుదల చేసిన ప్రభుత్వం.స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Vidya Deevena Amount Released : జగనన్న విద్యా దీవెన అమౌంట్ ను విడుదల చేసిన ప్రభుత్వం.స్టేటస్ ఇలా చెక్ చేయండి

    జగనన్న విద్యా దీవెన పథకం కి సంబంధించి ఈ ఏడాది మూడో విడత అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జనవరి – మార్చ్ నాల్గొవ త్రైమాసికానికి సంబందించిన అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం నేడు జమ చేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పర్యటన లో భాగంగా 9.95 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 703 కోట్ల రూపాయలను బటన్ నొక్కి జమ సీఎం అమౌంట్…

    Read more


  • వైయస్సార్ భీమా 2023 సంబంధించిన ముఖ్యమైన సమాచారం

    వైయస్సార్ భీమా 2023 సంబంధించిన ముఖ్యమైన సమాచారం

    ఈ ఏడాదికి గాను వైయస్సార్ బీమా ఎన్రోల్మెంట్ త్వరలో ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మరియు సచివాలయ ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన సమాచారాన్ని అధికారులు అందించడం జరిగింది. ఈ సంవత్సరం కొత్త Renewals/ Enrollment Data Ready గా ఉంచుకోవాలి. Volunteers / welfare వారి పరిధిలోని Previous Year Renewals Data Ready ఉంచుకోవాలి. Self Nominee పెట్టుకోకండా జాగ్రత్త వహించాలి అర్హత గల లబ్ధిదారుల ఆధార్ కార్డులు మరియు రైస్…

    Read more


  • Jagananna Ammavodi Field Verification Data FREQUENTLY ASKED QUESTIONS

    Jagananna Ammavodi Field Verification Data FREQUENTLY ASKED QUESTIONS

    Child and mother are in Different HH S No Question Answer 1 In WEA/WEDPS verification page, under Mother Name, the guardian’s Aadhaar is shown. But Child’s mother/father is alive and present in a different household from the child. Step 1: Child Migration option will be provided in PS login. Step 2: After child is migrated…

    Read more


You cannot copy content of this page