–
ఏపి లో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరు శనగ కాయల కోసం రైతులరిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. విత్తనాల కోసం రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. విత్తన వేరుశనగ కాయలు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఒక బస్తా ధర రూ.1,674, రెండు బ్యాగులు ధర రూ,3348, మూడు బ్యాగుల ధర, 5022 రూపాయలు ఉంటుందన్నారు. ఆయా గ్రామాల పరిధిలోనే రైతు భరోసా కేంద్రాల్లో…
Read more