–
రాష్ట్రవ్యాప్తంగా ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న వారందరికీ గుడ్ న్యూస్.. వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ రాయితీ కింద ఇస్తున్నటువంటి జగనన్న విద్యా దీవెన అమౌంటు ను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల విడుదల చేయనుంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి చివరి క్వార్టర్ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ నెల అనగా మే 24 న జమ చేయనుంది. జనవరి – మార్చ్ త్రైమాసికనికి సంబంధించి ఈ…
Read more