Latest Posts

  • రైతులకు గుడ్ న్యూస్…. ఎరువులపై భారీగా రాయితీ

    రైతులకు గుడ్ న్యూస్…. ఎరువులపై భారీగా రాయితీ

    రైతులకు ఎరువుల సబ్సిడీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయం చేసే రైతులకు కర్రీ సీజన్ లో పంటల సాగు దిగుబడి పెంపుదల కోసం ఎరువులపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. ప్రతి ఏట ఎరువులపై ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎరువుల ధరలు పెంచకూడదని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక కార్యక్రమం ఎరువులకు 1.98 లక్షల కోట్ల రాయితీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం. ఇందులో యూరియాకు 70 వేల కోట్లు, డీఏపీకి…

    Read more


  • Studybizz Poll : జగనన్న వసతి దీవెన అమౌంట్ జమ అవుతున్నట్లు సమాచారం? మీకు అమౌంట్ పడిందా? పోల్ లో ఓట్ వేయండి

    Studybizz Poll : జగనన్న వసతి దీవెన అమౌంట్ జమ అవుతున్నట్లు సమాచారం? మీకు అమౌంట్ పడిందా? పోల్ లో ఓట్ వేయండి

    ప్రభుత్వం ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేసినటువంటి జగనన్న వసతి దీవెన మే 16 నుంచి ఖాతాలలో జమ అవుతున్నట్లు విద్యార్థుల నుంచి సమాచారం. ఈ నేపథ్యంలో జగనన్న వసతి దీవెన అమౌంట్ మీ ఖాతాలో జమ అయిందా లేదా తెలుసుకునేందుకు studybizz పోల్ నిర్వహిస్తుంది. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ పోల్ ను నిర్వహించడం జరుగుతుంది. దయచేసి కరెక్ట్ గా ఓట్ వేయండి. మీకు అమౌంట్ జమ అయితే అయింది అని కాకపోతే ఇంకా పడలేదు…

    Read more


  • మే 19న గ్రామ వార్డు వాలంటీర్లకు అవార్డులు, నగదు పురస్కారాలు..కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

    మే 19న గ్రామ వార్డు వాలంటీర్లకు అవార్డులు, నగదు పురస్కారాలు..కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్న వారికి గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సేవా అవార్డుల ను ప్రధానం చేస్తున్న విషయం తెలిసిందే, ఇందులో భాగంగా వరుసగా మూడో ఏడాది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే 19న నిర్వహించనుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మే 19న వాలంటీర్లకు అవార్డుల ప్రధానొత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ లక్ష్మీశ ,…

    Read more


  • వైఎస్సార్ మత్స్యకార భరోసా అమౌంట్ విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    వైఎస్సార్ మత్స్యకార భరోసా అమౌంట్ విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ప్రతి సంవత్సరం చేపల వేట నిషేధం సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వైయస్సార్ మత్స్యకార భరోసా వరుసగా ఐదవ విడత అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి ఏడాది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా వీరికి ప్రభుత్వం పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా డీజిల్ సబ్సిడీ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తో పోలిస్తే పెంచడం జరిగింది. వరుసగా…

    Read more


  • Vidya Deevena update : జగనన్న విద్యా దీవెన డేట్ ఖరారు..ఈ నెలలోనే అమౌంట్

    Vidya Deevena update : జగనన్న విద్యా దీవెన డేట్ ఖరారు..ఈ నెలలోనే అమౌంట్

    రాష్ట్రవ్యాప్తంగా ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న వారందరికీ గుడ్ న్యూస్.. వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ రాయితీ కింద ఇస్తున్నటువంటి జగనన్న విద్యా దీవెన అమౌంటు ను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల విడుదల చేయనుంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి చివరి క్వార్టర్ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ నెల అనగా మే 24 న జమ చేయనుంది. జనవరి – మార్చ్ త్రైమాసికనికి సంబంధించి ఈ…

    Read more


  • YSR Arogyasri Card Download Process – వైయస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం

    YSR Arogyasri Card Download Process – వైయస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ప్రస్తుత ప్రభుత్వం వైయస్సార్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఈ పథకాన్ని అమలు పరుస్తున్న విషయం అందరికీ తెలిసినదే. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటివరకు మొత్తం 3118 రకముల చికిత్సలను ఉచితంగా పొందవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందాలి అంటే తప్పనిసరిగా ఉండవలసింది ఆరోగ్యశ్రీ కార్డు. చాలావరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డు లో ఉన్నటువంటి వివరాలు తప్పుగా ఉండటం…

    Read more


  • కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపుతో ఐదు కొత్త పథకాలకు శ్రీకారం..అవేంటో చూసేయండి

    కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపుతో ఐదు కొత్త పథకాలకు శ్రీకారం..అవేంటో చూసేయండి

    యావత్ దేశం ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు ఏకపక్ష మెజారిటీ ని కట్టబెట్టాయి. కన్నడ ఓటర్లు ఏకంగా 136 స్థానాలలో కాంగ్రెస్ ను గెలిపించి సునాయాస అధికారాన్ని హస్తగతం చేశారు. కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే మ్యానిఫెస్టోలో పెట్టిన వాటిని నెరవేర్చడం కూడా మరో పెద్ద ఛాలెంజ్. కాంగ్రెస్ మానిఫెస్టో లో ప్రజలను ఆకర్షించిన 5 కొత్త పథకాలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పలు…

    Read more


  • Studybizz Poll : జగనన్న వసతి దీవెన మీ ఖాతాలో జమ అయిందా  లేదా? పోల్ లో ఓట్ వేయండి

    Studybizz Poll : జగనన్న వసతి దీవెన మీ ఖాతాలో జమ అయిందా లేదా? పోల్ లో ఓట్ వేయండి

    ప్రభుత్వం ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేసినటువంటి జగనన్న వసతి దీవెన అమౌంట్ ఇప్పటికీ తమ ఖాతాలో చెమ కాలేదని పలువురు విద్యార్థులు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగనన్న వసతి దీవెన అమౌంట్ మీ ఖాతాలో జమ అయిందా లేదా తెలుసుకునేందుకు studybizz పోల్ నిర్వహిస్తుంది. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ పోల్ ను నిర్వహించడం జరుగుతుంది. దయచేసి కరెక్ట్ గా ఓట్ వేయండి. మీకు అమౌంట్ జమ అయితే అయింది అని కాకపోతే ఇంకా…

    Read more


  • Amma Vodi 2023 : జూన్ 13 కల్లా అమ్మ ఒడి అర్హుల జాబితా.. వెరిఫికేషన్ మరియు అమౌంట్ ఎప్పుడంటే

    Amma Vodi 2023 : జూన్ 13 కల్లా అమ్మ ఒడి అర్హుల జాబితా.. వెరిఫికేషన్ మరియు అమౌంట్ ఎప్పుడంటే

    జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు గుడ్ న్యూస్..గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అమ్మ ఒడి నిధులను జూన్ లో విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ నూతన డైరెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన లక్ష్మిశ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన గ్రామ వార్డు సచివాలయాల అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా అమ్మ ఒడి అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాలని,…

    Read more


  • Rythu Bharosa: రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్లు గడువు మరోసారి పెంచిన ప్రభుత్వం..చివరి తేదీ ఎప్పుడంటే

    Rythu Bharosa: రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్లు గడువు మరోసారి పెంచిన ప్రభుత్వం..చివరి తేదీ ఎప్పుడంటే

    రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ ఏడాది కొత్తగా అర్హులైనటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.. కొత్తగా దరఖాస్తు చేసుకునే గడువును మరోసారి పొడిగించడం జరిగింది. అర్హులైన రైతులు తమ ఆధార్ జిరాక్స్ , 1బి జిరాక్స్ తో మీ దగ్గరలో ఉండే రైతు భరోసా కేంద్రంలో సంప్రదించవచ్చు. అంతే కాకుండా ఏ కుటుంబంలో అయితే రైతు భరోసా పొందే లబ్ధిదారుడు మరణిస్తారో అటువంటి వారి spouse /legal heir [డెత్ అయిన…

    Read more


  • పది ఫలితాల్లో 10/10 CGPA సాధించిన వారికి 10 వేలు

    పది ఫలితాల్లో 10/10 CGPA సాధించిన వారికి 10 వేలు

    తెలంగాణ లో ఇటీవల విడుదల అయిన పది ఫలితాల్లో సత్తా చాటిన సిద్దిపేట జిల్లా విద్యార్థులకు మంత్రి హరీష్ రావ్ నగదు పురస్కారాలు ప్రకటించారు. ఒక్కొక్కరికి

    Read more


  • AP Six Step Validation : ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని మీకు సంక్షేమ పథకాలు కట్ అయ్యాయా? అయితే మీకు గుడ్ న్యూస్

    AP Six Step Validation : ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని మీకు సంక్షేమ పథకాలు కట్ అయ్యాయా? అయితే మీకు గుడ్ న్యూస్

    ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అందించాలంటే ముందుగా సదరు లబ్ధిదారుడు ఆరు అంచెల ధ్రువీకరణ (six step validation)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అలా అయితేనే ఆ లబ్ధిదారునికి లేదా ఆయన కుటుంబం మొత్తానికి సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. కుటుంబంలో ఏ ఒక్కరికైనా ఆరు దశల ధ్రువీకరణ ఫెయిల్ అయితే వారికి సంక్షేమ పథకాలు వర్తించవు. అయితే ఇందులో కీలకమైనటువంటి ఆదాయపు పన్ను [income tax] నిబంధన ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా…

    Read more


  • ఇక నుంచి గర్భిణులు, బాలింతలకు ఇంటికే అంగన్వాడీ సరుకులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

    ఇక నుంచి గర్భిణులు, బాలింతలకు ఇంటికే అంగన్వాడీ సరుకులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

    ఏపీలో గర్భిణీలు బాలింతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.. వారికి ప్రతి నెల అంగన్వాడి కేంద్రాలలో అందిస్తున్నటువంటి సంపూర్ణ పోషణ మరియు సంపూర్ణ పోషణ ప్లస్ కింద సరుకులను మరియు ప్రస్తుతం అందిస్తున్నటువంటి భోజనానికి సంబంధించిన సరుకులను సైతం జూలై 1 నుంచి నేరుగా ఇంటికే అందించాలని నిర్ణయించింది. YSR సంపూర్ణ పోషణ ప్లస్+ పథకం 77 షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ సబ్ ప్లాన్ మండలాల్లో అమలు చేయబడుతోంది, రాష్ట్రంలోని మిగిలిన మండలాల్లో YSR సంపూర్ణ…

    Read more


  • PM Kisan e-KYC చేయు విధానం

    PM Kisan e-KYC చేయు విధానం

    PM Kisan ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు e-KYCని పూర్తి చేయాలి. ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేయని వారికి కేంద్ర ప్రభుత్వం నిధులను జమ చేయడం ఆపేసింది.ఈ కెవైసి ని మీరు సింపుల్ గా ఒక్క క్లిక్ తో ఇంటి వద్దనే పూర్తి చేయవచ్చు. ఇందుకోసం మీరు కింది లింక్ క్లిక్ చేసి దిగువ ఇవ్వబడిన స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కి మొబైల్ లింక్ అయిన వారికే…

    Read more


  • రైతులకు గుడ్ న్యూస్.. 5 రోజుల్లోనే ధాన్యం సేకరణ అమౌంట్

    రైతులకు గుడ్ న్యూస్.. 5 రోజుల్లోనే ధాన్యం సేకరణ అమౌంట్

    ఏపీలో అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న రైతులకు గుడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా రబి పంటకు సంబంధించి ధాన్యం సేకరణ కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసిన మూడు వారాల తర్వాతే రైతుల ఖాతాలో అమౌంట్ పడుతున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అకాల వర్షాల కారణంగా రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ అమౌంటును ఐదు రోజుల్లోనే జమ చేస్తుంది. ఆదేశాల మేరకు అధికారులు…

    Read more


  • YSR ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇక మార్పులు చేర్పులు చేసుకున్న కార్డ్ పొందేందుకు ఆప్షన్

    YSR ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇక మార్పులు చేర్పులు చేసుకున్న కార్డ్ పొందేందుకు ఆప్షన్

    ఏపీలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ పథకం తొలి దశలో ఉన్నప్పుడు ప్రభుత్వం అందరికీ ప్లాస్టిక్ PVC కార్డులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఎవరైతే కొన్ని మార్పులు చేర్పులు ఆరోగ్యశ్రీలో చేసుకున్నారో వారికి కొత్త మార్పులతో ప్రింట్ వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆప్షన్ ను కల్పించింది. అన్ని మార్పులు చేరుకులతో కొత్తగా పివిసి కార్డు ఆర్డర్…

    Read more


  • వైయస్సార్ ఆసరా అమౌంట్ ఈసారి పొదుపు ఖాతాలో కాకుండా నేరుగా మీ ఖాతాలోనే

    వైయస్సార్ ఆసరా అమౌంట్ ఈసారి పొదుపు ఖాతాలో కాకుండా నేరుగా మీ ఖాతాలోనే

    ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి 25న విడుదలైనటువంటి వైయస్సార్ ఆసరా అమౌంటు ఇంకా జమ అవుతూనే ఉంది. అయితే ఈ అమౌంట్ ఈసారి పొదుపు సంఘాల ఖాతాల్లో కాకుండా నేరుగా సభ్యుల ఖాతాలో జమ చేస్తున్నట్లుగా సమాచారం. ఇదివరకే ప్రభుత్వం దీనిపైన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది, త్వరలో పొదుపు సంఘాల ఖాతాలో కాకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోని ఈ అమౌంట్ వేస్తామని గతంలో చెప్పిన విధంగానే ఈసారి అమౌంట్ ను ప్రతి ఒక్క సభ్యుని…

    Read more


  • ఆరోజే మత్స్యకార భరోసా అమౌంట్ విడుదల

    ఆరోజే మత్స్యకార భరోసా అమౌంట్ విడుదల

    ప్రతి ఏటా రెండు నెలల పాటు చేపల వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల ఉపాధి కొరకు ప్రభుత్వం 10000 ఆర్థిక సహాయాన్ని మత్స్యకార భరోసా పథకం కింద అందిస్తున్నది. ఈ ఏటా ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు చేపల వేటను నిషేధం చేస్తూ ప్రభుత్వం ఇది వరకే ఉత్తర్వులు జారీచేసింది. దాంతోపాటు మత్స్యకార భరోసా కి సంబంధించిన టైం లైన్స్ మరియు గైడ్ లైన్స్ తో ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది.…

    Read more


  • Jaganannaku Chebudam : నేడే జగనన్నకు చెబుదాం కొత్త పథకం ప్రారంభం.. ఇకపై ఒక ఫోన్ కాల్ దూరంలో పరిష్కారం

    Jaganannaku Chebudam : నేడే జగనన్నకు చెబుదాం కొత్త పథకం ప్రారంభం.. ఇకపై ఒక ఫోన్ కాల్ దూరంలో పరిష్కారం

    రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నకు చెబుతాం అనే కొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రస్తుతం ఉన్నటువంటి స్పందన హెల్ప్ లైన్ నెంబర్ 1902 మరింత పటిష్టం కానుంది. ఈరోజు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అసలు ఏంటి ఈ జగనన్నకు చెబుదాం? ఏం చెప్పవచ్చు? ప్రజలు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లేదా ప్రభుత్వ కార్యాలయాలలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి వెంటనే 1902 నంబర్ కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికే…

    Read more


  • Volunteer Disengagement:  వాలంటీర్ల తొలగింపునకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

    Volunteer Disengagement: వాలంటీర్ల తొలగింపునకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

    గ్రామ / వార్డు సచివాలయాలలో పని చేస్తున్న వాలంటీర్ల తొలగింపుకు సంబంధించి సచివాలయ శాఖ కొత్త G. O ని విడుదల చెయ్యడం జరిగింది. G.O యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి గ్రామ వార్డు సచివాలయాలలో పని చేస్తున్న వాలంటీర్లు ప్రభుత్వం ఆదేశించిన విధులను అతిక్రమించినా లేదా ఏదైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడినా, అటువంటి వారిని వెంటనే వాలంటీర్ పోస్ట్ నుంచి తొలగించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరిని తొలగిస్తారు?…

    Read more


  • Anganwadi Audit : ఏపి లో అంగన్వాడీ ల పై ముమ్మరంగా ఆడిట్..మౌలిక సదుపాయాల పై ప్రభుత్వం సర్వే

    Anganwadi Audit : ఏపి లో అంగన్వాడీ ల పై ముమ్మరంగా ఆడిట్..మౌలిక సదుపాయాల పై ప్రభుత్వం సర్వే

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల కు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా సదుపాయాల ప్రమాణాలు అన్ని సరిగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు

    Read more


You cannot copy content of this page