Latest Posts

  • Amma Vodi Date : అమ్మ ఒడి పూర్తి షెడ్యూల్ విడుదల..ఆరోజే అమౌంట్..22 లోపు థంబ్ తప్పనిసరి

    Amma Vodi Date : అమ్మ ఒడి పూర్తి షెడ్యూల్ విడుదల..ఆరోజే అమౌంట్..22 లోపు థంబ్ తప్పనిసరి

    జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి కీలక అప్డేట్ విడుదల అయింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి ప్రాథమిక షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అమ్మ ఒడి అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారంటే? షెడ్యూల్ ప్రకారం జూన్ 28 న జగనన్న అమ్మ ఒడి నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. అంతే కంటే ముందు చేపట్టవలసిన preparatory activities తో ప్రభుత్వం పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది. Amma Vodi 2023 Release…

    Read more


  • అమ్మ ఒడి తేదీ ఖరారు..అయితే NPCI mapping తప్పనిసరి. స్టేటస్ చెక్ చేయండి

    అమ్మ ఒడి తేదీ ఖరారు..అయితే NPCI mapping తప్పనిసరి. స్టేటస్ చెక్ చేయండి

    ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆర్థిక సాయం కింద ఏడాదికి 15000 అమ్మ ఒడి పథకం కింద ప్రభుత్వం తల్లులు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుంది. ఈ ఏడాదికి గాను అమ్మ ఒడి పథకం నాలుగో విడత జూన్ 28 న విడుదల కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాను కచ్చితంగా NPCI మ్యాపింగ్…

    Read more


  • విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై నోట్ బుక్స్ ఉచితం..ఎవరికంటే

    విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై నోట్ బుక్స్ ఉచితం..ఎవరికంటే

    జూన్ 12 నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై నోట్ బుక్స్ ఫ్రీ ఇప్పటికే పాఠశాలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు నోట్ బుక్స్ మరియు సంబంధిత వస్తువులను కొనుగోలు చేసే కార్యక్రమంలో నిమగ్నమైన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ తల్లిదండ్రులకు కొంత భారాన్ని తగ్గించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజిబివి మరియు…

    Read more


  • GSWS Transfers : సచివాలయాల బదిలీల ప్రొసీడింగ్స్ ఎప్పుడంటే.. బరిలో మొత్తం 15,256 మంది, అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్లు

    GSWS Transfers : సచివాలయాల బదిలీల ప్రొసీడింగ్స్ ఎప్పుడంటే.. బరిలో మొత్తం 15,256 మంది, అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్లు

    గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 3 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం దరఖాస్తులకు సంబంధించి ప్రాథమికంగా పరిశీలించినటువంటి ప్రభుత్వం అర్హులైనటువంటి వారి మెరిట్ లిస్టు ను జూన్ 6 న విడుదల చేస్తామని ప్రకటించింది. గ్రామ వార్డు సచివాలయాలలో బదిలీలకు 15,526 మంది గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారు మొత్తంగా 15,526 మంది ఉన్నారు. వీరిలో జిల్లా లోపల బదిలీలకు…

    Read more


  • Aadhar Update : ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు మరి కొన్ని రోజులు మాత్రమే గడువు.ఆన్లైన్ లో ఇలా అప్డేట్ చెయ్యండి

    Aadhar Update : ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు మరి కొన్ని రోజులు మాత్రమే గడువు.ఆన్లైన్ లో ఇలా అప్డేట్ చెయ్యండి

    ,

    ఆధార్ కార్డ్ పొంది పది సంవత్సరాలు దాటినా ఇంత వరకు ఒక్కసారి కూడా ఆధార్ అప్డేట్ చేయని వారికి ఉచితంగా ఆధార్ లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని భారత విశిష్ట ప్రాధికారిక సంస్థ UIDAI కల్పించడం జరిగింది. గత పదేళ్ళలో ఒక్కసారి కూడా ఆధార్ ని అప్డేట్ చేయని వారు తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి లేదంటే తమ ఆధార్ పనికి రాకుండా పోతుంది. అయితే ఆన్లైన్ లో ఈ డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకునేందుకు…

    Read more


  • 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా..పూర్తి వివరాలు మీకోసం

    45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా..పూర్తి వివరాలు మీకోసం

    ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతుల్లో పేద వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో, కుటుంబం మొత్తానికి జీవనాధరమైన వ్యక్తులు కూడా ఉండవచ్చు. వాళ్ల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక-సామాజిక పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. ఈ పరిస్థితుల్లో, ట్రైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా ఆదుకుంటుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా నామమాత్రం. కేవలం 45 పైసల ఖర్చుకే ₹10 లక్షల బీమా అందుతుంది. 45 పైసలకే ₹10 లక్షల…

    Read more


  • JVK Update : ఈ నెల 12 న జగనన్న విద్యా కానుక..ఇప్పటికే స్కూళ్లకు చేరుకున్న కిట్స్

    JVK Update : ఈ నెల 12 న జగనన్న విద్యా కానుక..ఇప్పటికే స్కూళ్లకు చేరుకున్న కిట్స్

    రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పాఠశాల విద్యార్థులకు ఆరు రకాల వస్తువులతో విద్యా కానుక కిట్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా పాఠశాలలు ప్రారంభం అవుతునే ఈ కిట్ల పంపిణీ కి ప్రభుత్వం సిద్ధమైంది. ఆరోజే జగనన్న విద్యా కానుక జూన్ 12న పల్నాడు జిల్లా పెదకూరపాడు పర్యటనలో భాగంగా జగనన్న విద్యా కానుకను సీఎం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విద్యా కానుక కిట్స్ సంబంధిత స్కూల్ కాంప్లెక్స్…

    Read more


  • ఏపీలో మరో ఆరు లక్షల ట్యాబ్ ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు,ఇక పై మూడు రోజుల్లో ట్యాబ్ ల రిపేర్

    ఏపీలో మరో ఆరు లక్షల ట్యాబ్ ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు,ఇక పై మూడు రోజుల్లో ట్యాబ్ ల రిపేర్

    ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిదో తరగతిలోకి ఎంటర్ అయ్యేటటువంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి ట్యాబ్ లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఎనిమిదో తరగతిలో అడుగుపెట్టే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం టాబ్లెట్ పంపిణీకి సిద్ధమైంది. ఆరు లక్షల ట్యాబ్ ల పంపిణీకి కార్యాచరణ ఈ ఏడాది కూడా ఎనిమిదో తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థుల కోసం మరియు ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు లక్షల ట్యాబ్లను…

    Read more


  • ప్రతి నియోజకవర్గానికి 3 వేల గృహలక్ష్మి ఇళ్లు, వచ్చే నెల నుంచి ప్రారంభం

    ప్రతి నియోజకవర్గానికి 3 వేల గృహలక్ష్మి ఇళ్లు, వచ్చే నెల నుంచి ప్రారంభం

    తెలంగాణ రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకునే వారికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి వచ్చే నెలలో శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఆదివారం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ మరింత క్లారిటీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో నియోజకవర్గస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.…

    Read more


  • PM Kisan : ఏపి లో రైతు భరోసా విడుదల చేసినప్పటికీ PM కిసాన్ డబ్బులు ఎందుకు పడలేదు? స్టేటస్ చెక్ చేయండి

    PM Kisan : ఏపి లో రైతు భరోసా విడుదల చేసినప్పటికీ PM కిసాన్ డబ్బులు ఎందుకు పడలేదు? స్టేటస్ చెక్ చేయండి

    జూన్ 1న ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కేవలం వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి రైతులకు 5500 మాత్రమే జమ అవుతున్నాయి. మిగిలిన 2000 రూపాయలు PM కిసాన్ నిధులు తర్వాత జమ అవుతాయి. PM కిసాన్ 14 వ విడత ఎప్పుడు జమ చేస్తారు? ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్…

    Read more


  • AP Train Victims : ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం మరియు కేంద్రం పరిహారం, ఎవరికి ఎంత సహాయం వర్తిస్తుందంటే

    AP Train Victims : ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం మరియు కేంద్రం పరిహారం, ఎవరికి ఎంత సహాయం వర్తిస్తుందంటే

    ఒడిస్సా లో జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో ఏపి నుంచి ప్రాణాలు కోల్పోయిన వారికి మరియు గాయపడిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఏపి ప్రభుత్వం ఎంత పరిహారం ప్రకటించింది? రైలు దుర్ఘటనలో మరణించిన ఏపి వారికి పది లక్షల పరిహారం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇక తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని…

    Read more


  • SBI FD Rates: స్టేట్ బ్యాంక్ ద్వారా డిపాజిట్లపై అత్యధికంగా 7.6% వడ్డీ, మరికొద్ది రోజులు మాత్రమే గడువు.. అన్ని వడ్డీ రేట్లు

    SBI FD Rates: స్టేట్ బ్యాంక్ ద్వారా డిపాజిట్లపై అత్యధికంగా 7.6% వడ్డీ, మరికొద్ది రోజులు మాత్రమే గడువు.. అన్ని వడ్డీ రేట్లు

    దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రైవేట్ బ్యాంకులతో పోటీపడి మరి డిపాజిట్ వడ్డీ రేట్లు సవరిస్తూ ఉంటుంది. అయితే గత ఏడాది కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రకటించ బడినటువంటి రెపో రేటు గణనీయంగా పెరగడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా డిపాజిట్లపై భారీగా వడ్డీ పెంచడం జరిగింది. ప్రస్తుతం ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు? ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్…

    Read more


  • POTD Scheme : పోస్టాఫీసు టైం డిపాజిట్ స్కీమ్ గురించి విన్నారా? ఎక్కువ వడ్డీ మరియు పన్ను రాయితీ ఒకేసారి పొందవచ్చు

    POTD Scheme : పోస్టాఫీసు టైం డిపాజిట్ స్కీమ్ గురించి విన్నారా? ఎక్కువ వడ్డీ మరియు పన్ను రాయితీ ఒకేసారి పొందవచ్చు

    మనకి సాధారణంగా బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ గురించి బాగా తెలుసు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ తరహా లోనే పోస్ట్ ఆఫీస్ లో టైం డిపాజిట్ ఒకటి ఉందని మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం అసలు పోస్టాఫీసు టైం డిపాజిట్ అంటే ఏమిటి? Post office time deposit – ఇది ఫిక్స్డ్ డిపాజిట్ వలె పోస్టాఫీసు ద్వారా అందిస్తున్న ఒక పొదుపు స్కీమ్. ఇందులో డబ్బు పొదుపు చేసుకునే వారు ఒక సంవత్సరం…

    Read more


  • Cooking Oil prices : మరింత దిగి వచ్చిన వంట నూనె ధరలు..ఎంత తగ్గించారంటే

    Cooking Oil prices : మరింత దిగి వచ్చిన వంట నూనె ధరలు..ఎంత తగ్గించారంటే

    వినియోగదారులకు గుడ్ న్యూస్.. గత ఏడాది తారస్థాయికి చేరినటువంటి వంట నూనె ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్న విషయం తెలుసిందే అయితే తాజాగా అంతర్జాతీయంగా నూనె ధరలు తగ్గిన నేపథ్యంలో దేశీయంగా కూడా నూనె ధరలను మరింత తగ్గించాలని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఎంత మేర రేట్లు తగ్గించారు లీటర్ ధరకు 8 నుంచి 12 రూపాయల వరకు తగ్గించాలని పరిశ్రమ వర్గాలతో జరిగిన సమావేశంలో ఆహార మంత్రిత్వ శాఖ ఆయా కంపెనీలకు…

    Read more


  • Dashabdi Utsavalu : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు..21 రోజులపాటు ఊరు వాడ సంబురాలు. ఏ రోజు ఎం చేస్తారో చూడండి

    Dashabdi Utsavalu : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు..21 రోజులపాటు ఊరు వాడ సంబురాలు. ఏ రోజు ఎం చేస్తారో చూడండి

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2 నాటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో ఏటా అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరువాడ 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాల పేరుతో సంబరాలను నిర్వహిస్తుంది. జూన్ 2 2023 నుంచి జూన్ 22 వరకు ఈ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. జూన్ రెండవ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం పూర్తయిన తర్వాత మరుసటి రోజు అనగా జూన్ 3 నుంచి 22…

    Read more


  • రైతు భరోసా అమౌంట్ మీ ఖాతా లో జమ అయిందా? PM కిసాన్ పడలేదా? స్టేటస్ ఇలా చూడండి

    రైతు భరోసా అమౌంట్ మీ ఖాతా లో జమ అయిందా? PM కిసాన్ పడలేదా? స్టేటస్ ఇలా చూడండి

    రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలో జూన్ 1 న ముఖ్యమంత్రి రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. చాలా మంది రైతులు, రైతు భరోసా తో పాటు PM కిసాన్ నిధుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మీకోసం ముఖ్యమైన అప్డేట్. ప్రస్తుతానికి రైతు భరోసా మాత్రమే ఈ సారి రైతు భరోసా తొలి విడత సహాయం కింద ₹5500 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన ₹2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం…

    Read more


  • PM కిసాన్ రైతు భరోసా అమౌంట్ విడుదల.. రైతుల ఖాతాలో 7500.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

    PM కిసాన్ రైతు భరోసా అమౌంట్ విడుదల.. రైతుల ఖాతాలో 7500.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

    ఏపీలో పిఎం కిసాన్ రైతు భరోసా ఈ ఏడాది తొలి విడత అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటనలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పథకం ఈ ఏడాది మొదటి విడత అమౌంట్ విడుదల చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్రవ్యాప్తంగా 52.39 లక్షల మంది రైతుల ఖాతాలో 7500/- చొప్పున 3923.21 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా 47,999 మంది రైతుల ఖాతాలో 44.19 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ…

    Read more


  • జూన్ 1 నుంచి ఏపీలోని ఈ జిల్లాల్లో రాగులు పంపిణీ.. పూర్తి డీటెయిల్స్

    జూన్ 1 నుంచి ఏపీలోని ఈ జిల్లాల్లో రాగులు పంపిణీ.. పూర్తి డీటెయిల్స్

    ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఆ ప్రాంత ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నంద్యాల ప్రాంతంలో జొన్నలు పంపిణీ చేస్తుండగా జూన్ నుంచి రాగులను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరాన్ని మిలైట్స్ అంటే చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది. ఏ జిల్లాలో రాగులను పంపిణీ చేస్తారు ముందుగా జూన్ నుంచి…

    Read more


  • తెలుగు దేశం మిని మ్యానిఫెస్టో విడుదల..మహిళలకు నెలకు 1500 నిరుద్యోగులకు 3000

    తెలుగు దేశం మిని మ్యానిఫెస్టో విడుదల..మహిళలకు నెలకు 1500 నిరుద్యోగులకు 3000

    తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోని ప్రకటించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి హామీలు అమలు చేయనున్నారో క్లారిటీ ఇచ్చింది. మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన కీలక అంశాలు మహాశక్తి పథకం ద్వారా నెలకు ₹1500 18 నుంచి 59 ఏళ్ల వరకు ఉన్నటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయలను జమ చేస్తామని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మహానాడులో వెల్లడించారు. ఇంట్లో ఎంత మంది ఆడ వారు ఉంటే అంత…

    Read more


  • Whatsapp : వాట్సప్ లో మూడు అదిరిపోయే కొత్త ఫీచర్స్..ఓ లుక్ వేయండి

    Whatsapp : వాట్సప్ లో మూడు అదిరిపోయే కొత్త ఫీచర్స్..ఓ లుక్ వేయండి

    ప్రస్తుతం వాట్సప్ వాడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు..అంతలా మన లైఫ్ లో వాట్సప్ వాడకం పెరిగిపోయింది. అయితే ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి పెరుగుతున్న కాంపిటీషన్ మరియు యూజర్ల డిమాండ్ ను బట్టి వాట్సప్ కూడా కొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తుంది. మొత్తం మూడు కొత్త ఆప్షన్స్ ను తెచ్చిన వాట్సప్ ఇటీవల మెసేజ్ ఎడిట్, చాట్ లాక్ ఆప్షన్ ను కొత్తగా తెచ్చిన వాట్సప్ తాజాగా మరో కొత్త ఫీచర్ తీనుంది. మెసేజ్…

    Read more


  • సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు

    సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంబంధిత ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. సోమవారం నుంచి ఉద్యోగులు అన్లైన్ పోర్టల్లో తమ బదిలీ దరఖాస్తుల నమోదుకు వీలు కల్పిస్తారు. ఈ మేరకు శాఖ డైరెక్టర్ లక్ష్మీశ శుక్రవారం శాఖ అధికారులతోసమావేశమై బదిలీల ప్రక్రియ షెడ్యూల్ను ఖరారు చేశారు. సచివాలయాల ఉద్యోగులు ప్రస్తుతం రోజు వారీ హాజరును నమోదు చేసే హెచ్ఐర్ఎంఎస్ పోర్టల్లోనే బదిలీల దరఖాస్తుల…

    Read more


You cannot copy content of this page