–
ఆంధ్రప్రదేశ్లో ఐటిఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబిబిఎస్ తదితర కోర్సులు చదువుతున్నటువంటి వారందరికీ ముఖ్యమైన అప్డేట్.. వీరికి జగనన్న విద్యా దీవెన కింద ప్రతి ఏటా నాలుగు విడతల్లో చెల్లిస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంటును ఇకపై మూడు విడుతుల్లోనే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు మీడియా కాన్ఫరెన్స్లో ఆయన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం నాలుగు విడతల్లో ఏదైతే ఫీజ్ అమౌంట్ ఉంటుందో దాన్ని నాలుగు భాగాలుగా విభజించి ప్రతి విడుదలో…
Read more