Latest Posts

  • PM Kisan Update : పిఎం కిసాన్ 14వ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎప్పుడంటే..వీరికి మాత్రమే

    PM Kisan Update : పిఎం కిసాన్ 14వ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎప్పుడంటే..వీరికి మాత్రమే

    దేశవ్యాప్తంగా రైతులందరికీ ముఖ్య గమనిక.. ప్రతి ఏడాది మూడు విడతల్లో 6000 చొప్పున పీఎం కిసాన్ అమౌంట్ ను విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా 14వ ఇన్స్టాల్మెంట్ విడుదల కు సన్నాహాలు చేస్తుంది. ఈ అమౌంట్ ను

    Read more


  • జగనన్న విద్యా దీవెన ఇకపై మూడు విడతల్లోనే..బిగ్ అప్డేట్ చెప్పిన సర్కార్

    జగనన్న విద్యా దీవెన ఇకపై మూడు విడతల్లోనే..బిగ్ అప్డేట్ చెప్పిన సర్కార్

    ఆంధ్రప్రదేశ్లో ఐటిఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబిబిఎస్ తదితర కోర్సులు చదువుతున్నటువంటి వారందరికీ ముఖ్యమైన అప్డేట్.. వీరికి జగనన్న విద్యా దీవెన కింద ప్రతి ఏటా నాలుగు విడతల్లో చెల్లిస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంటును ఇకపై మూడు విడుతుల్లోనే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు మీడియా కాన్ఫరెన్స్లో ఆయన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం నాలుగు విడతల్లో ఏదైతే ఫీజ్ అమౌంట్ ఉంటుందో దాన్ని నాలుగు భాగాలుగా విభజించి ప్రతి విడుదలో…

    Read more


  • వసతి దీవెన అమౌంట్ ఇంకా పడలేదా? ఎందుకో తెలుసుకోండి

    వసతి దీవెన అమౌంట్ ఇంకా పడలేదా? ఎందుకో తెలుసుకోండి

    జగనన్న వసతి దీవెన గత ఏడాది రెండో విడత అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఈ అమౌంట్ ఇంకా తమ ఖాతాలో పడలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

    Read more


  • ఏపీ రాజధాని అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు

    ఏపీ రాజధాని అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు

    ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైనటువంటి సిఆర్డిఏ పరిధిలో పేదల కు ఇళ్లపట్టాల పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 45ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులపై పలువురు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని మరియు వీటికి సంబంధించిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టి వేసింది. రాజధానిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు మేరకే ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు…

    Read more


  • Kalyanamasthu Status : వైయస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా అమౌంట్ విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Kalyanamasthu Status : వైయస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా అమౌంట్ విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. కళ్యాణమస్తు మరియు షాది తోఫా అమౌంట్ ను ఈరోజు ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు. ఈ పథకం ద్వారా గత ఏడాది అక్టోబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ మరియు భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక మొదటి విడతలో పెళ్లికూతురు ఖాతాలో అమౌంట్ ను జమ చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం రెండో విడుదల మాత్రం…

    Read more


  • బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త….. బ్యాంక్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్…. వారానికి 5 రోజులే

    బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త….. బ్యాంక్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్…. వారానికి 5 రోజులే

    దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు…ప్రభుత్వ బ్యాంక్‌లు.. తమ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిని అనుమతించనున్నాయి. త్వరలో ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేయనుంది. వారానికి ఐదు రోజుల పని పద్ధతి పై ఇంతకుముందే ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్, యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయి. ఫైవ్‌ డే వర్క్‌ వీక్‌కు బదులుగా బ్యాంక్‌ సిబ్బందికి రోజుకు 40 నిమిషాలు పనివేళలు పెరుగుతాయి. ప్రస్తుతం బ్యాంక్‌ ఉద్యోగులు రెండో, నాల్గోవ శనివారాలలో…

    Read more


  • Update on YSR Kalyanamasthu/Shadhi thofa 2nd Phase launching

    Update on YSR Kalyanamasthu/Shadhi thofa 2nd Phase launching

    YSR కళ్యాణమస్తు పథకానికి సంబంధించి 2వ విడత అమౌంట్ “05-05-2023” న విడుదల చెయ్యడం జరుగుతుంది. ఈ 2వ విడత కి సంబందించిన నగదును పెళ్లికూతురి తల్లి బ్యాంక్ ఖాతాల్లో జమ చెయ్యడం జరుగుతుంది. అందుకు గాను పెళ్లికూతురు యొక్క తల్లి యొక్క ఆధార్ వివరాలు మరియు eKYC తీసుకోవడానికి Beneficiary Outreach app 12.1 version లో WEAs/WWDS login నందు option provide చేయడం జరిగింది. BOP app నందు పెళ్లికూతురు యొక్క తల్లి…

    Read more


  • YSR Kalyanamasthu Date: ఆరోజే వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాది తోఫా రెండో విడత..ఈసారి తల్లుల ఖాతాలో లక్ష జమ

    YSR Kalyanamasthu Date: ఆరోజే వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాది తోఫా రెండో విడత..ఈసారి తల్లుల ఖాతాలో లక్ష జమ

    ఏపీలో కొత్తగా పెళ్లైనటువంటి దంపతులకు అక్టోబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు షాది తోఫా పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాల ద్వారా పెళ్లైనటువంటి జంటలకు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మేరకు రెండో విడత వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీతోఫా పథకాలకు సంబంధించి ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ విడుదల చేయనుంది.. మే 5వ తేదీన వీరి ఖాతాలో నగదు జమ చేయనున్నారు. ఎప్పుడు పెళ్లయిన వారికి…

    Read more


  • మళ్లీ వాయిదా పడిన గ్రామ వాలంటీర్ల సన్మాన కార్యక్రమం

    మళ్లీ వాయిదా పడిన గ్రామ వాలంటీర్ల సన్మాన కార్యక్రమం

    ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లకు ఉగాది పురస్కారాలను ప్రభుత్వం అందిస్తున్నది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవ, వజ్ర, రత్న పేర్లతో అవార్డులను ఉగాది రోజున అందించడం జరుగుతున్నది. ఈ ఏడాది ఉగాది రోజున జరగాల్సిన కార్యక్రమం వివిధ కారణాల చేత పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి మే 5 న జరగాల్సిన వాలంటీర్ సన్మాన కార్యక్రమం మరోసారి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర హోం…

    Read more


  • Public App ద్వారా గ్రామ వార్డు వాలంటీర్ల సంక్షేమ పథకాల లబ్ధిదారుల టెస్టిమోనియల్

    Public App ద్వారా గ్రామ వార్డు వాలంటీర్ల సంక్షేమ పథకాల లబ్ధిదారుల టెస్టిమోనియల్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల నుండి టెస్టిమోనల్ లను బెనెఫిషియరి అవుట్ రీచ్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహించేది. ఇక పై గ్రామ వార్డు వాలంటీర్ల, ప్రభుత్వ పథకాలను అందుకుంటున్న లబ్ధిదారుల మరియు గ్రామ వార్డు సచివాలయాల్లో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, సర్వీసులు ను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఉండేందుకు టెస్టిమోనల్స్ ను Public యాప్ ద్వారా ఉచితంగా ఉచితంగా అందిస్తుంది Public…

    Read more


  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..పెండింగ్ DA మంజూరు..ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకోండి

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..పెండింగ్ DA మంజూరు..ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకోండి

    రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.చాలా రోజులుగా DA బకాయిల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్టకేలకు డిఎం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ బకాయిలను మంజూరు చేస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులలో పేర్కొంది. ఉద్యోగులకు డీఏ, పింఛనర్లకు 2.73 శాతం డీఆర్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. 2023 జూన్ 1 నుంచి కొత్త…

    Read more


  • గుడ్ న్యూస్..తెలంగాణ లో ఇళ్ల స్థలాలకు సంబంధించి GO 58 59 గడువు పొడిగింపు.. పూర్తి వివరాలు

    గుడ్ న్యూస్..తెలంగాణ లో ఇళ్ల స్థలాలకు సంబంధించి GO 58 59 గడువు పొడిగింపు.. పూర్తి వివరాలు

    తెలంగాణలో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.పూర్తి వివరాలు తెలుసుకోండి

    Read more


  • Cylinder rates: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎవరికి వర్తిస్తుందంటే

    Cylinder rates: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎవరికి వర్తిస్తుందంటే

    గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి తగ్గాయి.. ఈసారి ఎవరికీ తగ్గాయో ఎంత తగ్గాయో ఒకసారి చూడండి

    Read more


  • Double Bedroom : తెలంగాణలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి పచ్చ జెండా.. పూర్తి డిటేల్స్

    Double Bedroom : తెలంగాణలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి పచ్చ జెండా.. పూర్తి డిటేల్స్

    తెలంగాణలో జిహెచ్ఎంసి పరిధిలో నిర్మిస్తున్నటువంటి డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులు, పంపిణీ కి సంబంధించి నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవం రోజున కేటీఆర్ తొలి సంతకం చేశారు

    Read more


  • Volunteer Awards : మే 5 న గ్రామ వాలంటీర్లకు అవార్డులు.. ఇప్పటివరకు విడుదలైన లిస్ట్స్

    Volunteer Awards : మే 5 న గ్రామ వాలంటీర్లకు అవార్డులు.. ఇప్పటివరకు విడుదలైన లిస్ట్స్

    ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతి ఏటా అందిస్తున్నటువంటి సేవా అవార్డులను ఈ ఏడాది కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమయింది. మే 5 వ తేదీన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు

    Read more


  • Videshi Vidya deevena: విదేశీ విద్యా దీవెన రిజిస్ట్రేషన్స్ ప్రారంభం..లక్షల్లో స్కాలర్షిప్స్

    Videshi Vidya deevena: విదేశీ విద్యా దీవెన రిజిస్ట్రేషన్స్ ప్రారంభం..లక్షల్లో స్కాలర్షిప్స్

    రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్‌ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సాయం అందించడానికి జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో పథకాన్ని అమలు చేస్తున్నారు. గత ఏడాది టాప్‌ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్ధులకు మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చెయ్యడం జరిగింది.…

    Read more


  • Mission Vatsalya Last Date : మిషన్ వాత్సల్య పథకానికి అప్లై చేయుటకు నేడే చివరి అవకాశం

    Mission Vatsalya Last Date : మిషన్ వాత్సల్య పథకానికి అప్లై చేయుటకు నేడే చివరి అవకాశం

    మిషన్ వాత్సల్య అప్లై చేసుకునే వారికి ముఖ్య గమనిక..ఈ పథకానికి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 30 చివరి తేదీ. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర అభ్యర్థన మేరకు ఏప్రిల్ 15 వరకు ఉన్న గడువును ఏప్రిల్ 30 కి కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల పైనే ఇందుకోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం గడువు కల్పించింది. Mission Vatsalya Last Date : 30.04.2023…

    Read more


  • Smart Town Scheme: జగనన్న స్మార్ట్ టౌన్ పథకం ద్వారా ప్లాట్స్ బుకింగ్ గడువు పొడిగింపు

    Smart Town Scheme: జగనన్న స్మార్ట్ టౌన్ పథకం ద్వారా ప్లాట్స్ బుకింగ్ గడువు పొడిగింపు

    మధ్యతరగతి కుటుంబాలు మరియు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా తీసుకు వచ్చినటువంటి MIG లేఔట్లలో ప్లాట్ల కొనుగోలుకు సంబంధించిన జగనన్న స్మార్ట్ టౌన్ పథకం అప్లికేషన్ కడుగును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఇప్పటికే MIG లే అవుట్లను గుర్తించి వాటిలో ప్లాట్లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటికి అనుకున్నంత స్థాయిలో స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విక్రయాలకు సంబంధించి అప్లికేషన్ గడువును పొడిగిస్తూ వస్తుంది. తాజాగా జగనన్న స్మార్ట్…

    Read more


  • ఏపి లో ఇకపై అప్లై చేసుకోకుండానే నిమిషాల్లో క్యాస్ట్ సర్టిఫికెట్లు.. పూర్తి డీటెయిల్స్ చూడండి

    ఏపి లో ఇకపై అప్లై చేసుకోకుండానే నిమిషాల్లో క్యాస్ట్ సర్టిఫికెట్లు.. పూర్తి డీటెయిల్స్ చూడండి

    ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. Caste Certificate అనగా కుల ధృవీకరణ పొందాలనేకునే 10 వ తరగతి పూర్తి అయిన విద్యార్థులు ఇకపై ఎలాంటి అప్లికేషన్ లేకుండా నిమిషాల్లో క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇలా పొందవచ్చు

    Read more


  • Jaganannaku Chebudam : మే 9 నుంచి జగనన్నకు చెబుదాం.. అసలు ఏంటి ఈ పథకం? ప్రజలు జగనన్నకు ఏం చెప్పుకోవచ్చు?

    Jaganannaku Chebudam : మే 9 నుంచి జగనన్నకు చెబుదాం.. అసలు ఏంటి ఈ పథకం? ప్రజలు జగనన్నకు ఏం చెప్పుకోవచ్చు?

    ఏపీలో ప్రజల సమస్యలను విని అక్కడికక్కడే పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జగనన్నకు చెబుదాం అనే ఒక కొత్త ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని మే 9 నుంచి ప్రారంభిస్తుంది. ఇందుకోసం 1 9 0 2 ఏదైతే ప్రస్తుతం హెల్ప్ లైన్ నెంబర్ ఉందో అదే హెల్ప్ లైన్ నెంబర్ ను ఈ కార్యక్రమానికి కూడా వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది అసలు జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎలా పనిచేస్తుంది? ఎం చెప్పుకోవచ్చు? స్పందన అనే…

    Read more


  • మే నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి ముఖ్యమైన సూచనలు

    మే నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి ముఖ్యమైన సూచనలు

    రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధి సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో కూడిన “నవరత్నాలు” ప్రకటించింది. నవరత్నాలలో భాగంగా, సమాజంలోని పేద మరియు బలహీన వర్గాల ప్రత్యేకించి వృద్ధులు మరియు వికలాంగులు, వితంతువులు కష్టాలను తీర్చడానికి ప్రతి నెల 1 వ నుండి 5 వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ చేస్తున్నది. అందులో భాగంగా మే నెల పెన్షన్ పంపిణీ కి సచివాలయం ఉద్యోగులకు మరియు వాలంటీర్లకు సూచనలు జారీ చేసింది. వైఎస్సార్…

    Read more


You cannot copy content of this page