Latest Posts

  • దివ్యాంగుల పెన్షన్ పెంపు..ఇకపై 4116 ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటన

    దివ్యాంగుల పెన్షన్ పెంపు..ఇకపై 4116 ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటన

    తెలంగాణలో దివ్యాంగుల పెన్షన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెయ్యి రూపాయలు మేర పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపారు. మంచిర్యాలలో జరిగిన ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి మేరకు ప్రకటన చేయడం జరిగింది. ఇదే వేదిక నుంచి బీసీలకు లక్ష రూపాయల పథకం కి కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. దీంతో ప్రస్తుతం 3116 రూపాయలుగా ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ ను వెయ్యి రూపాయలు పెంచి 4116 రూపాయలు అందించినున్నట్లు…

    Read more


  • ఇకపై రెండో కాన్పులో అమ్మాయి పుడితే 6000 .. మిషన్ శక్తి కింద కేంద్రం కొత్త పథకం

    ఇకపై రెండో కాన్పులో అమ్మాయి పుడితే 6000 .. మిషన్ శక్తి కింద కేంద్రం కొత్త పథకం

    దేశంలో ఆడ శిశువుల జననాల రేటును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి మిషన్ శక్తి రూప కల్పన చేసింది. ఎవరికైనా రెండోసారి గర్భం దాల్చినపుడు ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి 6000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 2022 ఏప్రిల్ నెల నుండి ఈ పథకాన్ని వర్తింప చేయనున్నట్లు తెలిపారు. రెండో కాన్పులో కవలలు పుట్టి అందులో ఒక అమ్మాయి ఉంటే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. బర్త్…

    Read more


  • YSR నేతన్న నేస్తం 2023-24 టైం లైన్స్ విడుదల.. కొత్త రిజిస్ట్రేషన్స్ మరియు జాబితా విడుదల ఎప్పుడంటే

    YSR నేతన్న నేస్తం 2023-24 టైం లైన్స్ విడుదల.. కొత్త రిజిస్ట్రేషన్స్ మరియు జాబితా విడుదల ఎప్పుడంటే

    రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు ప్రతి ఏటా అందిస్తున్నటువంటి 24 వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది timelines ను విడుదల చేసింది. 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమౌంట్ ను జూలై లేదా ఆగస్టులో విడుదల చేయనున్న నేపథ్యంలో ముందుగా చేపట్టవలసిన ప్రిపరేటరీ ఆక్టివిటీస్ తో కూడిన పూర్తి షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. వైయస్సార్ నేతన్న నేస్తం షెడ్యూల్ ఇదే వైయస్సార్…

    Read more


  • బీసీలకు లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభం.ఇకపై ప్రతినెలా 15 న అమౌంట్

    బీసీలకు లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభం.ఇకపై ప్రతినెలా 15 న అమౌంట్

    రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న బీసీలకు లక్ష రూపాయల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంచనంగా ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. తొలుత లాంచన ప్రాయంగా ఆరుగురు లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా లక్ష రూపాయలు చొప్పున నగదు అందించారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి…

    Read more


  • RBI : 500 నోట్ల ఉపసంహరణ పై ఆర్బిఐ క్లారిటీ..2000 నోట్లు 50% వెనక్కి, నిత్యవసర ధరలు ఎలా ఉండనున్నాయి

    RBI : 500 నోట్ల ఉపసంహరణ పై ఆర్బిఐ క్లారిటీ..2000 నోట్లు 50% వెనక్కి, నిత్యవసర ధరలు ఎలా ఉండనున్నాయి

    ఈ ఆర్థిక సంవత్సరం రెండో ఆర్థిక ద్రవ్యపరపతి సమీక్షలో ఆర్బిఐ మరోసారి రేపో రేటు ను యదతతంగా 6.5 వద్ద ఉంచింది. దీంతో దేశీయంగా పెద్దగా డిపాజిట్లు మరియు లోన్స్ పై వడ్డీ రేట్లలో మార్పు ఉండే అవకాశం ఉండదు. ఈ ఏడాది నిత్యవసర ధరలు స్థిరంగానే ద్రవ్యోల్బణం పై కూడా ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్బిఐ అంచనాలుగు ప్రకారమే నాలుగు శాతం ఏగునె ద్రవ్యాల్ బలం ఉన్నట్లు ఇది ఈ…

    Read more


  • ఏపి లో జూన్ 12 నుంచి స్కూల్స్.. అకడమిక్ క్యాలెండర్ 2023-24 విడుదల, డౌన్లోడ్ చేసుకోండి

    ఏపి లో జూన్ 12 నుంచి స్కూల్స్.. అకడమిక్ క్యాలెండర్ 2023-24 విడుదల, డౌన్లోడ్ చేసుకోండి

    ఆంధ్రప్రదేశ్ లో వేసవి సెలవులు తర్వాత పాఠశాలలో తిరిగి జూన్ 12న ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది.డౌన్లోడ్ చేసుకోండి

    Read more


  • YSR Pension Kanuka : వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్ లో ఎలక్ట్రిసిటీ మీటర్ వివరాలు నమోదు చేయు విధానం

    YSR Pension Kanuka : వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్ లో ఎలక్ట్రిసిటీ మీటర్ వివరాలు నమోదు చేయు విధానం

    డిసెంబర్ 1,2022 నుండి MAY 31,2023 మధ్యలో దరఖాస్తు చేసిన పెన్షన్లు కు సంబంధించిన డేటా YSR PENSION KANUKA APP 2.7.2 UPDATED వెర్షన్ లో ENABLE అయింది. సంబధిత WEA/WWDS ఈ వెరిఫికేషన్ చేయాలి. దరఖాస్తు చేసిన కొత్త పెన్షన్ లలో కొందరి విద్యుత్ వినియోగం DATABASEలో 0 గా ఉంది , (అంటే కొందరికి సొంత ఇల్లు ఉండి కూడా వాళ్ళ ఆధార్ ను విద్యుత్ మీటర్ కు లింక్ చేసుకోలేదు EX…

    Read more


  • తెలంగాణలో బీసీలకు లక్ష రూపాయలు – కులాల లిస్ట్ విడుదల

    తెలంగాణలో బీసీలకు లక్ష రూపాయలు – కులాల లిస్ట్ విడుదల

    తెలంగాణలో కులవృత్తులు చేతివృత్తులు చేసుకునేటటువంటి బీసీలకు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రస్తుతం అప్లికేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. అయితే తొలి విడుదల ఏ ఏ బీసీ కులాలకు లక్ష రూపాయలు ఇవ్వనున్నారో రాష్ట్ర ప్రభుత్వం కులాల వారిగా లిస్టును విడుదల చేసింది. లక్ష రూపాయలు పొందేటటువంటి కులాలు ఇవే తొలి విడత లో ఏ ఏ కులాలకు లక్ష రూపాయలు ఇవ్వనున్నారో జాబితాను బీసీ సంక్షేమ శాఖ విడుదల…

    Read more


  • Kharif MSP : రైతులకు గుడ్‌న్యూస్‌..ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం,కొత్త ధరలు ఇవే

    Kharif MSP : రైతులకు గుడ్‌న్యూస్‌..ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం,కొత్త ధరలు ఇవే

    రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు గాను వివిధ పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ మేర నిర్ణయం తీసుకుంది. ఒక క్వింటాల్‌ సాధారణ వరికి మద్దతు ధరను ఏకంగా రూ.143 చొప్పున పెంచడం జరిగింది. దీంతో క్వింటాల్‌ సాధారణ వరి రకం ధర రూ.2,183కి చేరింది. అలాగే, గ్రేడ్‌…

    Read more


  • AP SCHEMES: జూన్ నెలలో అమలు కానున్న సంక్షేమ పథకాలు ఇవే

    AP SCHEMES: జూన్ నెలలో అమలు కానున్న సంక్షేమ పథకాలు ఇవే

    జూన్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాబినెట్ ఆముదం తెలిపింది. జూన్ నెలలో మొత్తం మూడు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. వీటిలో జగనన్న విద్యా కానుక, జగనన్న ఆణిముత్యాలు, జగనన్న అమ్మ ఒడి పథకాలు ఉన్నాయి. జూన్ నెలలో ఏ పథకాలు ఎప్పుడంటే పాఠశాలలో ప్రారంభమవుతూనే విద్యార్థులకు ఆరు రకాల వస్తువులను అందించేటటువంటి జగనన్న విద్యా కానుక ఈ ఏడాది పథకాన్ని జూన్ 12న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక…

    Read more


  • విద్యా దీవెన అమౌంట్ ఇంకా పడలేదా? అయితే ఈ అప్డేట్ మీకోసమే

    విద్యా దీవెన అమౌంట్ ఇంకా పడలేదా? అయితే ఈ అప్డేట్ మీకోసమే

    జగనన్న విద్యా దీవెన లబ్ధిదారులకు కీలక అప్డేట్..గత నెల 24 న ముఖ్యమంత్రి విడుదల చేసిన విద్యా దీవెన రెండో విడత అమౌంట్ ఇంకా కొంత మందికి జమ కాలేదు. అయితే ఈ అమౌంట్ కి సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ రావడం జరిగింది. రెడ్డి, కమ్మ కార్పొరేషన్ మరియు 39 వేల బీసీ పరిధిలో వారికి అమౌంట్ రెడ్డి , కమ్మ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే విద్యార్థులకు అమౌంట్ ను జూన్ 7 న…

    Read more


  • Studybizz Poll : వైయస్సార్ రైతు భరోసా మీ ఖాతాలో జమ అయిందా? 2023 ఆన్లైన్ పోల్

    Studybizz Poll : వైయస్సార్ రైతు భరోసా మీ ఖాతాలో జమ అయిందా? 2023 ఆన్లైన్ పోల్

    జూన్ ఒకటవ తేదీన వైఎస్ఆర్ రైతు భరోసా అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈ అమౌంట్ ను బటన్ నొక్కి ప్రారంభించారు. వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ ₹5500 మాత్రమే ఈసారి జమ చేయడం జరిగింది. PM కిసాన్ అమౌంట్ 2000 రూపాయలు మాత్రం ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రధానమంత్రి విడుదల చేసిన తర్వాత జమ అవుతుంది. అయితే…

    Read more


  • One Lakh to BC : బీసీలకు లక్ష రూపాయల పథకం దరఖాస్తు విధానం.. ఈ విధంగా అప్లై చేయండి

    One Lakh to BC : బీసీలకు లక్ష రూపాయల పథకం దరఖాస్తు విధానం.. ఈ విధంగా అప్లై చేయండి

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కులవృత్తులు మరియు చేతి వృత్తులపై ఆధారపడుతున్నటువంటి బీసీ కులాల వారికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎటువంటి పూచీకత్తు లేకుండా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 9 న ఈ పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. బీసీలకు లక్ష రూపాయల పథకం అర్హతలు ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి? లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ పథకానికి సంబంధించి అర్హులైన బీసీ కుల…

    Read more


  • బీసీలకు ఉచితంగా లక్ష రూపాయలు..వెంటనే అప్లై చేయండి, పూర్తి వివరాలు

    బీసీలకు ఉచితంగా లక్ష రూపాయలు..వెంటనే అప్లై చేయండి, పూర్తి వివరాలు

    తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు గుడ్ న్యూస్ తెలిపింది. కులవృత్తులు, చేతి వృత్తులు చేసుకునేటటువంటి బీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇటువంటి వారికి ఎటువంటి పుచ్చికత్తు లేకుండా లక్ష రూపాయలను పూర్తి సబ్సిడీతో అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులు ఆన్లైన్ లోనే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ పేజ్ దిగువున ఇవ్వబడింది. బీసీలకు లక్ష రూపాయలు పథకం…

    Read more


  • Amma Vodi Date : అమ్మ ఒడి పూర్తి షెడ్యూల్ విడుదల..ఆరోజే అమౌంట్..22 లోపు థంబ్ తప్పనిసరి

    Amma Vodi Date : అమ్మ ఒడి పూర్తి షెడ్యూల్ విడుదల..ఆరోజే అమౌంట్..22 లోపు థంబ్ తప్పనిసరి

    జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి కీలక అప్డేట్ విడుదల అయింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి ప్రాథమిక షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అమ్మ ఒడి అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారంటే? షెడ్యూల్ ప్రకారం జూన్ 28 న జగనన్న అమ్మ ఒడి నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. అంతే కంటే ముందు చేపట్టవలసిన preparatory activities తో ప్రభుత్వం పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది. Amma Vodi 2023 Release…

    Read more


  • అమ్మ ఒడి తేదీ ఖరారు..అయితే NPCI mapping తప్పనిసరి. స్టేటస్ చెక్ చేయండి

    అమ్మ ఒడి తేదీ ఖరారు..అయితే NPCI mapping తప్పనిసరి. స్టేటస్ చెక్ చేయండి

    ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆర్థిక సాయం కింద ఏడాదికి 15000 అమ్మ ఒడి పథకం కింద ప్రభుత్వం తల్లులు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుంది. ఈ ఏడాదికి గాను అమ్మ ఒడి పథకం నాలుగో విడత జూన్ 28 న విడుదల కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాను కచ్చితంగా NPCI మ్యాపింగ్…

    Read more


  • విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై నోట్ బుక్స్ ఉచితం..ఎవరికంటే

    విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై నోట్ బుక్స్ ఉచితం..ఎవరికంటే

    జూన్ 12 నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై నోట్ బుక్స్ ఫ్రీ ఇప్పటికే పాఠశాలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు నోట్ బుక్స్ మరియు సంబంధిత వస్తువులను కొనుగోలు చేసే కార్యక్రమంలో నిమగ్నమైన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ తల్లిదండ్రులకు కొంత భారాన్ని తగ్గించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజిబివి మరియు…

    Read more


  • GSWS Transfers : సచివాలయాల బదిలీల ప్రొసీడింగ్స్ ఎప్పుడంటే.. బరిలో మొత్తం 15,256 మంది, అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్లు

    GSWS Transfers : సచివాలయాల బదిలీల ప్రొసీడింగ్స్ ఎప్పుడంటే.. బరిలో మొత్తం 15,256 మంది, అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్లు

    గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 3 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం దరఖాస్తులకు సంబంధించి ప్రాథమికంగా పరిశీలించినటువంటి ప్రభుత్వం అర్హులైనటువంటి వారి మెరిట్ లిస్టు ను జూన్ 6 న విడుదల చేస్తామని ప్రకటించింది. గ్రామ వార్డు సచివాలయాలలో బదిలీలకు 15,526 మంది గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారు మొత్తంగా 15,526 మంది ఉన్నారు. వీరిలో జిల్లా లోపల బదిలీలకు…

    Read more


  • Aadhar Update : ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు మరి కొన్ని రోజులు మాత్రమే గడువు.ఆన్లైన్ లో ఇలా అప్డేట్ చెయ్యండి

    Aadhar Update : ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు మరి కొన్ని రోజులు మాత్రమే గడువు.ఆన్లైన్ లో ఇలా అప్డేట్ చెయ్యండి

    ,

    ఆధార్ కార్డ్ పొంది పది సంవత్సరాలు దాటినా ఇంత వరకు ఒక్కసారి కూడా ఆధార్ అప్డేట్ చేయని వారికి ఉచితంగా ఆధార్ లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని భారత విశిష్ట ప్రాధికారిక సంస్థ UIDAI కల్పించడం జరిగింది. గత పదేళ్ళలో ఒక్కసారి కూడా ఆధార్ ని అప్డేట్ చేయని వారు తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి లేదంటే తమ ఆధార్ పనికి రాకుండా పోతుంది. అయితే ఆన్లైన్ లో ఈ డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకునేందుకు…

    Read more


  • 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా..పూర్తి వివరాలు మీకోసం

    45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా..పూర్తి వివరాలు మీకోసం

    ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతుల్లో పేద వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో, కుటుంబం మొత్తానికి జీవనాధరమైన వ్యక్తులు కూడా ఉండవచ్చు. వాళ్ల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక-సామాజిక పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. ఈ పరిస్థితుల్లో, ట్రైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా ఆదుకుంటుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా నామమాత్రం. కేవలం 45 పైసల ఖర్చుకే ₹10 లక్షల బీమా అందుతుంది. 45 పైసలకే ₹10 లక్షల…

    Read more


  • JVK Update : ఈ నెల 12 న జగనన్న విద్యా కానుక..ఇప్పటికే స్కూళ్లకు చేరుకున్న కిట్స్

    JVK Update : ఈ నెల 12 న జగనన్న విద్యా కానుక..ఇప్పటికే స్కూళ్లకు చేరుకున్న కిట్స్

    రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పాఠశాల విద్యార్థులకు ఆరు రకాల వస్తువులతో విద్యా కానుక కిట్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా పాఠశాలలు ప్రారంభం అవుతునే ఈ కిట్ల పంపిణీ కి ప్రభుత్వం సిద్ధమైంది. ఆరోజే జగనన్న విద్యా కానుక జూన్ 12న పల్నాడు జిల్లా పెదకూరపాడు పర్యటనలో భాగంగా జగనన్న విద్యా కానుకను సీఎం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విద్యా కానుక కిట్స్ సంబంధిత స్కూల్ కాంప్లెక్స్…

    Read more


You cannot copy content of this page