Latest Posts

  • అమ్మ ఒడి EKYC కి సంబంధించి వాలంటీర్ యాప్ లో పేరు రాకపోతే ఏమి చెయ్యాలి?

    అమ్మ ఒడి EKYC కి సంబంధించి వాలంటీర్ యాప్ లో పేరు రాకపోతే ఏమి చెయ్యాలి?

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కాలేజ్ ల నుండి విద్యార్థుల డేటా ప్రభుత్వానికి అందాల్సి ఉంది. జూలై 10 వ తారీకు వరకు ఆ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి వాలంటీర్ యాప్ లో Ekyc వేయించేందుకు పేర్లు జూలై 10వ తారీకు వరకు వచ్చే అవకాశం ఉంది కంగారు పడనవసరం లేదు. మరికొందరి పేర్లు 6 అంచెల అనర్హత వల్ల Ekyc కి రాకపోయి ఉండవచ్చును. ఇటువంటి వారు తమ అర్హత నిరూపించుకునే పత్రాలతో సచివాలయాల్లో…

    Read more


  • Rythu Bandhu : నేటి నుంచి 70 లక్షల మందికి రైతుబంధు నిధులు జమ..తొలుత ఎవరికంటే

    Rythu Bandhu : నేటి నుంచి 70 లక్షల మందికి రైతుబంధు నిధులు జమ..తొలుత ఎవరికంటే

    తెలంగాణలో ఈరోజు నుంచి రైతుబంధు లబ్ధిదారుల ఈ ఏడాది ఖరీఫ్ పెట్టుబడి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మందికి అమౌంట్ ఈ ఏడాది 70 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఏడాది వాన కాలం సీజన్ నాటికి కొత్తగా ఐదు లక్షల మంది కొత్త రైతులు నమోదు అయినట్లు ప్రభుత్వం తెలిపింది. మరో లక్షన్నర మంది పోడు భూముల రైతులకు కూడా…

    Read more


  • LAW NESTHAM 2023-24 – లా నేస్తం ఈ ఏడాది తొలి విడత అమౌంట్ విడుదల.. జూనియర్ లాయర్ల ఖాతాలో ₹25000 జమ

    LAW NESTHAM 2023-24 – లా నేస్తం ఈ ఏడాది తొలి విడత అమౌంట్ విడుదల.. జూనియర్ లాయర్ల ఖాతాలో ₹25000 జమ

    జూనియర్ లాయర్ల కు గుడ్ న్యూస్..వరుసగా అయిదో ఏడాది కొత్తగా ‘లా’ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన యువ లాయర్లకు వైఎస్సార్ లా నేస్తం అమౌంట్ ను సీఎం విడుదల చేశారు. 2677 మందికి ₹25000 జమ చేసిన సీఎం రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న 2677 మంది జూనియర్ లాయర్ల ఖాతాలో నెలకు 5000 చప్పున ఫిబ్రవరి 2023 నుంచి జూన్ 2023 వరకు ఐదు నెలల కాలానికి కలిపి 25000 రూపాయలు జమ చేసింది. ఈ మేరకు…

    Read more


  • ఈ నెల 28 న అమ్మ ఒడి అమౌంట్, ఈసారి వారం రోజుల ప్రోగ్రాం,పేమెంట్ స్టేటస్ , ELIGIBLE లిస్ట్ ఇలా చూడండి

    ఈ నెల 28 న అమ్మ ఒడి అమౌంట్, ఈసారి వారం రోజుల ప్రోగ్రాం,పేమెంట్ స్టేటస్ , ELIGIBLE లిస్ట్ ఇలా చూడండి

    రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ ఏడాది అమౌంట్ ను ముఖ్యమంత్రి ఈనెల 28న విడుదల చేయనున్నారు. 28న మన్యం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు అమ్మఒడి నిధులను జమ చేయనున్నారు. అయితే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయిలో వారోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.జూన్ 30 నుంచి జూలై 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో అమ్మ ఒడి వారోత్సవాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర…

    Read more


  • Dalit Bandhu Phase 2 :  దళిత బంధు రెండో విడత, ఈసారి 1.30 లక్షల మందికి పది లక్షలు

    Dalit Bandhu Phase 2 :  దళిత బంధు రెండో విడత, ఈసారి 1.30 లక్షల మందికి పది లక్షలు

    తెలంగాణలో ఉన్నటువంటి దళితులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రెండో విడత దళిత బంధు పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వివరాలను కూడా ప్రకటించడం జరిగింది. దళిత బంధు పథకం ద్వారా అర్హులైన వారికి పది లక్షల రూపాయలను ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. రెండో విడత దళిత బంధులో 1.30 లక్షల మందికి లబ్ది దళితబంధు రెండో విడత కార్యక్రమాన్ని అతి త్వరలో…

    Read more


  • అమ్మ ఒడి 2023-24 సందేహాలు – సమాధానాలు

    అమ్మ ఒడి 2023-24 సందేహాలు – సమాధానాలు

    Reverification list లో ఉన్న వారికి NBM గ్రీవెన్స్ లో RIASE చెస్తే వాళ్ళ పేర్లు EKYC కు ఇస్తారా? Will not come immediately, అర్హులైన కొందరు పేర్లు PROV ELI & RE-VERI LIST లో కూడా లేవు. కారణం ఏమిటి? Their Data not received from school education department NBM లో గ్రీవెన్స్ raise చేసిన వారికి, Ekyc కి ఎప్పుడు enable అవుతాయి? We will communicate, it…

    Read more


  • సంక్షేమ పథకాలు రేషన్ కార్డు అందని వారికి గుడ్ న్యూస్.. జగనన్న సురక్షతో అన్నిటికీ పరిష్కారం

    సంక్షేమ పథకాలు రేషన్ కార్డు అందని వారికి గుడ్ న్యూస్.. జగనన్న సురక్షతో అన్నిటికీ పరిష్కారం

    రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరికైనా అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందకపోయినా, సర్టిఫికెట్లు అందకపోయినా ఈ పథకం ద్వారా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయనుంది. ఇప్పటికే ప్రారంభమైన ఇంటింటి సర్వే గ్రామ వార్డు వాలంటీర్లు, సిబ్బంది, సంబంధిత అధికారులు మరియు ఔత్సాహితులతో ఇంటింటి సర్వే ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సర్వే నిర్వహించడం కోసం గ్రామ వార్డు వాలంటీర్లకు యాప్ ద్వారా ఆప్షన్ ఇవ్వడం జరిగింది.…

    Read more


  • విజయనగరం జిల్లా జగనన్న సురక్ష సర్వే సమగ్ర సమాచారం

    విజయనగరం జిల్లా జగనన్న సురక్ష సర్వే సమగ్ర సమాచారం

    వాలంటీర్ అప్లికేషన్ లో జగనన్న సురక్ష సర్వే షెడ్యూల్ చేయబడిన తేదీకి వారం రోజులు ముందు ప్రారంభం అవుతుంది. వాలంటీర్ జగనన్న సురక్ష సర్వే చేసి, ప్రజలకు అవసరమయ్యే సర్వీసులు గుర్తించి వాటికి సంబందించిన డాక్యుమెంట్స్ సేకరించాలి. ఏవైనా డాక్యుమెంట్స్ లో సందేహాలు ఉంటే సచివాలయం ను సంప్రదించాలి. వాలంటీర్ లబ్ధిదారులకు డాక్యుమెంట్స్ తయారీ లో సహకారం అందించాలి. టోకెన్లు జారీ వాలంటీర్ అప్లికేషన్ లో సర్వే మాత్రమే జరుగుతుంది. టోకెన్ జెనరేట్ అవ్వదు అనే విషయాన్ని…

    Read more


  • Amma Vodi EKYC 2023-24 : అమ్మ ఒడి లబ్ధిదారుల ఈ కేవైసీ (థంబ్) ప్రక్రియ ప్రారంభం.. కీలక అప్డేట్

    Amma Vodi EKYC 2023-24 : అమ్మ ఒడి లబ్ధిదారుల ఈ కేవైసీ (థంబ్) ప్రక్రియ ప్రారంభం.. కీలక అప్డేట్

    జగనన్న అమ్మఒడి 2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించి జూన్ 28న లబ్ధిదారులకు అమౌంట్ విడుదల చేయనున్న నేపథ్యంలో, లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రారంభమైన అమ్మ ఒడి ఈకేవైసీ ప్రక్రియ అమ్మ ఒడి పథకానికి స్టూడెంట్స్ మరియు తల్లుల వివరాలు వెరిఫై చేసి తల్లుల ఈ కేవైసీ పూర్తి చేయటం ప్రతి ఏటా జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ కల్పించింది.…

    Read more


  • Rythu Bandhu : ఈరోజు లోగా రైతుబంధు లబ్ధిదారుల జాబితా.. 26 నుంచి అమౌంట్

    Rythu Bandhu : ఈరోజు లోగా రైతుబంధు లబ్ధిదారుల జాబితా.. 26 నుంచి అమౌంట్

    ఈరోజు లోపు రైతుబంధు లబ్ధిదారుల వివరాలను పోర్టల్ లో సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. యాసంగి రైతుల వివరాలు ఆధారంగా రైతులను ప్రస్తుత సీజన్ కి కూడా అందుబాటులో ఉంచేలా చూడాలని, కొత్తగా అప్లై చేసుకున్న వారితో పాటు ఇటీవల పోడు భూములు పంపిణీ చేసిన రైతులకు సంబంధించి కూడా రైతుబంధు అందేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక ఈనెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ పూర్తయి,…

    Read more


  • BC లకు లక్ష రూపాయలు.. మొదటి విడత లో వీరికే అమౌంట్

    BC లకు లక్ష రూపాయలు.. మొదటి విడత లో వీరికే అమౌంట్

    బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకానికి సంబంధించి తొలి విడత లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వనున్నారో ప్రభుత్వం ప్రకటించింది. జూలై 15 న తొలి విడత అమౌంట్ వీరికే తొలి విడత అర్హుల ఎంపికలో నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అర్హత పొందిన వారి జాబితాలను వెబ్సైట్ తో పాటు పంచాయతీ కార్యాలయాల్లో ఉంచాలని తెలిపింది. ఎంపికైనవారికి వరుస క్రమంలో ప్రతి నెలా 15న సాయం…

    Read more


  • Jagananna Suraksha : జగనన్న సురక్ష ప్రారంభించిన సీఎం.. ఇక ప్రభుత్వ పథకాల సమస్యలు, సర్టిఫికెట్లకు వెంటనే పరిష్కారం

    Jagananna Suraksha : జగనన్న సురక్ష ప్రారంభించిన సీఎం.. ఇక ప్రభుత్వ పథకాల సమస్యలు, సర్టిఫికెట్లకు వెంటనే పరిష్కారం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎవరికైనా సంక్షేమ పథకాలు,రేషన్ కార్డ్ మరియు ఏవైనా సర్టిఫికెట్ల సమస్యలు ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించి లబ్ధిదారులకు ఆయా సర్టిఫికెట్లు లేదా సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం “జగనన్న సురక్ష” అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. జగనన్న సురక్ష పథకాన్ని లాంచనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి నెలరోజుల పాటు 15004 సచివాలయాల పరిధిలో విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని నేడు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి…

    Read more


  • Kollur Double Bedroom: ఆసియాలోనే అతిపెద్ద ఇళ్ళ సముదాయం కొల్లూరు డబుల్ బెడ్రూం ఇల్లు ప్రత్యేకతలు ఇవే

    Kollur Double Bedroom: ఆసియాలోనే అతిపెద్ద ఇళ్ళ సముదాయం కొల్లూరు డబుల్ బెడ్రూం ఇల్లు ప్రత్యేకతలు ఇవే

    సంగారెడ్డి జిల్లా కొల్లూరు లో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయమైనటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 60 వేల మంది ఒకే చోట ఉండేలా అతిపెద్ద టౌన్షిప్ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాజెక్టులో అతిపెద్ద దైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాజెక్టు ను కెసిఆర్ ప్రారంభించడం జరిగింది. స్వయంగా ఆరుగురు లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పత్రాలను అందించడం జరిగింది. కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్…

    Read more


  • PM Kisan: ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేస్తేనే 14వ విడత పిఎం కిసాన్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

    PM Kisan: ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేస్తేనే 14వ విడత పిఎం కిసాన్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

    ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి PM కిసాన్ సంబంధించి 14వ విడత అమౌంట్ ను కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ కేవైసీ పెండింగ్ ఉన్నటువంటి రైతులు తప్పనిసరిగా పూర్తిచేయాలని అధికారులు సూచించారు. నెలాఖరు నాటికి ఈ కేవైసీ పూర్తి చేయాలని ఏపీ స్పెషల్ కమిషనర్ ఆదేశాలు ఇప్పటివరకు ఈకేవైసీ పూర్తికాని లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ రైతులకి విజ్ఞప్తి చేశారు.…

    Read more


  • Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్ కొత్త వారికి కూడా “రైతుబంధు” దరఖాస్తులు ప్రారంభం

    Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్ కొత్త వారికి కూడా “రైతుబంధు” దరఖాస్తులు ప్రారంభం

    ఈనెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ పూర్తయి, పాస్‌బుక్‌ పొందిన వారు కొత్తగా రైతుబంధుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల్లో రైతుల నుంచి AEOలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. భూమి ఉన్నప్పటికీ సాయం పొందనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గత వారం పోయిన సంవత్సరం కి సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చింది. ఈనెల 24న CM KCR 1.50 లక్షల మందికి పోడు భూములు పంపిణీ…

    Read more


  • YSR నేతన్న నేస్తం 2023 24 వెరిఫికేషన్ నిబంధనలు సడలించిన ప్రభుత్వం.. ఈ డాక్యుమెంట్స్ ఇకపై తప్పనిసరి కాదు

    YSR నేతన్న నేస్తం 2023 24 వెరిఫికేషన్ నిబంధనలు సడలించిన ప్రభుత్వం.. ఈ డాక్యుమెంట్స్ ఇకపై తప్పనిసరి కాదు

    వైయస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులకు ఊరట కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 24 కి సంబంధించి వెరిఫికేషన్ ఈ కేవైసీ నిబంధనలను సడలించింది. ఇప్పటివరకు పాత లబ్ధిదారుల గైడ్లైన్స్ ప్రకారం, సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ నందు ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టే సమయంలో, కింద పేర్కొన్న మూడు రకాల రసీదులు మగ్గం కలిగి ఉన్న వారికి లేదా మగ్గం లేకపోతే వేరే వారి దగ్గర పనిచేస్తున్న వారికి తప్పనిసరిగా జత చేయాల్సి ఉండేది. అయితే ప్రస్తుతం…

    Read more


  • Gruhalakshmi Guidelines: తెలంగాణ లో గృహలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు విడుదల..వీరికి మాత్రమే 3 లక్షలు

    Gruhalakshmi Guidelines: తెలంగాణ లో గృహలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు విడుదల..వీరికి మాత్రమే 3 లక్షలు

    తెలంగాణ లో సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి గృహ లక్ష్మి పథకం తీసుకువచ్చిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి అర్హతలను ప్రకటిస్తూ పూర్తి మార్గ దర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. గృహలక్ష్మి పథకానికి అర్హతలు మరియు మార్గ దర్శకాలు ఇవే అయితే ఆహార భద్రత కార్డ్ ఉండి సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆర్సీసీ కా ఇల్లు ఇప్పటికే ఉన్నవారికి లేదా జీవో 59…

    Read more


  • జగనన్న సురక్ష కార్యక్రమంలో వాలంటీర్స్ చేయవలసిన పనులు

    జగనన్న సురక్ష కార్యక్రమంలో వాలంటీర్స్ చేయవలసిన పనులు

    ప్రజల సమస్యలకు సంబంధించి జగనన్న సురక్ష పథకం ద్వారా ఏర్పాటు చేసే క్యాంపులను జులై 1 నుంచి నిర్వహించనున్న ప్రభుత్వం.. జూన్ 24 నుంచి వాలంటీర్లు, సిబ్బంది ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం , సమస్యల నమోదు Step 1 : గ్రామ వార్డు వాలంటీర్లు GSWS Volunter కొత్త వెర్షన్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ Step 2 : జగనన్న సురక్ష ప్రోగ్రాం లో భాగంగా GSWS Volunteer కొత్త వెర్షన్ మొబైల్ అప్లికేషన్…

    Read more


  • SBI Amrit Kalash : ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్..అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ స్కీం గడువు పొడిగింపు.. పూర్తి బెనిఫిట్స్

    SBI Amrit Kalash : ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్..అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ స్కీం గడువు పొడిగింపు.. పూర్తి బెనిఫిట్స్

    దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వద్ద డిపాజిట్ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ తెలిపింది.. ఎస్బిఐ లోనే అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నటువంటి ప్రత్యేక డిపాజిట్ స్కీం “అమృత్ కలశ్ పథకం” గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ద్వారా అత్యధిక వడ్డీ ఇచ్చే అమృత్ కలశ్ గడువు పెంపు అమృత్ కలశ్ పథకం ద్వారా 400 రోజుల డిపాజిట్ పై 7.1% వడ్డీ, సీనియర్ సిటీజన్లకు…

    Read more


  • ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర ధరలు.. సామాన్యుడికి భారంగా మారుతున్న కూరగాయలు, నాన్ వెజ్

    ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర ధరలు.. సామాన్యుడికి భారంగా మారుతున్న కూరగాయలు, నాన్ వెజ్

    ప్రస్తుతం నిత్యవసర ధరలు సామాన్య ప్రజలకు షాక్ ఇస్తున్నాయి.. అటు కూరగాయల నుంచి పప్పులు , నాన్ వెజ్ వరకు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత నెలతో పోలిస్తే డబుల్ అయిన ధరలు ద్రవ్యోల్బణం పై కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నప్పటికి నిత్యావసర సరుకుల ధరలు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాయి. గత నెల తో పోలిస్తే ఏకంగా రెండింతలు పెరిగాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు చూస్తే గత నెలలో 20 రూపాయల వద్ద ఉన్న టమాటో…

    Read more


  • Nethanna Nestham : ప్రారంభమైన వైయస్సార్ నేతన్న నేస్తం ఇంటింటి వెరిఫికేషన్ మరియు థంబ్.. మూడు రోజులపాటు ప్రక్రియ

    Nethanna Nestham : ప్రారంభమైన వైయస్సార్ నేతన్న నేస్తం ఇంటింటి వెరిఫికేషన్ మరియు థంబ్.. మూడు రోజులపాటు ప్రక్రియ

    వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం 24 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి అవకాశం కల్పించిన ప్రభుత్వం పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ కూడా ప్రారంభించింది. ప్రారంభమైన నేతన్న నేస్తం వెరిఫికేషన్ కొత్తగా అర్హత ఉన్న లబ్ధిదారులకు జూన్ 20 వరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు అవకాశం ఇచ్చారు. ఈ గడువు…

    Read more


You cannot copy content of this page