Latest Posts

  • పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్… మూడు నెలలకు కలిపి పెన్షన్

    పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్… మూడు నెలలకు కలిపి పెన్షన్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నది. తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రారంభించింది. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికీ ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఒకవేళ ఏదైనా ప్రభుత్వ సెలవు వచ్చిన రో వచ్చిన…

    Read more


  • నేటి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ ప్రారంభం

    నేటి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం తెలిపిన సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన ఉచిత గ్యాస్ పంపిణీ దీపం 2.0 పథకాన్ని నేడు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు రికార్డు స్థాయిలో గ్యాస్ బుకింగ్ జరిగినట్టు తెలుస్తుంది. మొదటి రోజు అనగా అక్టోబర్…

    Read more


  • రేషన్ కార్డుదారులకు శుభవార్త… నవంబర్ నెల నుంచి ఈ నాలుగు సరుకులు పంపిణీ

    రేషన్ కార్డుదారులకు శుభవార్త… నవంబర్ నెల నుంచి ఈ నాలుగు సరుకులు పంపిణీ

    ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి రాష్ట్ర ప్రజలకు శుభవార్తలు అందిస్తున్నది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డు లేకపోతే దారులకు వచ్చే నెల అనగా నవంబర్ నెల నుంచి నాలుగు రకాల సరుకులను అందజేయాలని నిర్ణయించుకుంది. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు కందిపప్పు పంచదార జొన్నలు పంపిణీ చేయనున్నారు. అక్టోబర్ నెలలో 50 శాతం మందికి మాత్రమే అందించిన కందిపప్పును నవంబర్ నెలలో 100% లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఏర్పాట్లు…

    Read more


  • వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల ఉచిత భీమా ప్రారంభం, రిజిస్ట్రేషన్ పూర్తి ప్రాసెస్

    వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల ఉచిత భీమా ప్రారంభం, రిజిస్ట్రేషన్ పూర్తి ప్రాసెస్

    ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ గుడ్ న్యూస్.. ఉచితంగా బీమా సదుపాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఐదు లక్షల ఉచిత బీమా [ Ayushman Bharat Registration for 70+] దేశవ్యాప్తంగా 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఐదు లక్షల రూపాయల మీద ఉచిత బీమా సదుపాయాన్ని కల్పించే పథకానికి కే ప్రధానమంత్రి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఇకపై ఆయుష్మాన్ భారత్ కింద…

    Read more


  • Skill Census Survey Process – నైపుణ్య గణన సర్వే పూర్తి వివరాలు మరియు సర్వే చేయు విధానం

    Skill Census Survey Process – నైపుణ్య గణన సర్వే పూర్తి వివరాలు మరియు సర్వే చేయు విధానం

    ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజల నైపుణ్యాలను గణన చేసి అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన సర్వై చేయాలని నిర్ణయించుకుంది. నైపుణ్య గణన ద్వారా ప్రజల నైపుణ్యాలను తెలుసుకొని అందుకు తగ్గ శిక్షణ ఇచ్చి పారిశ్రామిక అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ సర్వే కి సంబంధించి ఇప్పటికీ సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తాజాగా ఈ సర్వే కి సంబంధించి ఆప్…

    Read more


  • Free Gas Booking in AP: నేటి నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్ ప్రారంభం…

    Free Gas Booking in AP: నేటి నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్ ప్రారంభం…

    , ,

    ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటైన ఉచిత గ్యాస్ బుకింగ్ పథకాన్ని ప్రభుత్వం దీపావళి నుంచి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని గతంలో అమలు చేసిన దీపం పథకానికి అనుసంధానించి అర్హులైన వారికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి గ్యాస్ బుక్ చేసుకునే అవకాశం నేడు అనగా అక్టోబర్ 29 ఉదయం 10 గంటల తర్వాత నుంచి బుక్ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం…

    Read more


  • Indiramma Indlu: తెలంగాణలో దీపావళి కి ఇందిరమ్మ ఇండ్లు

    Indiramma Indlu: తెలంగాణలో దీపావళి కి ఇందిరమ్మ ఇండ్లు

    ,

    తెలంగాణలో గ్యారెంటీ పథకాలలో భాగమైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అర్హత ఉన్న వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని దీపావళి కానుకగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీపావళి ముగిసిన రెండు రోజులకు గ్రామ సభలో నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా ఇందుకోసం ఒక ప్రత్యేక ఆప్ ని కూడా తీసుకు వస్తున్నట్లు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లు…

    Read more


  • TDP Membership Registration Process – టిడిపి సభ్యత్వ నమోదు పూర్తి విధానం

    TDP Membership Registration Process – టిడిపి సభ్యత్వ నమోదు పూర్తి విధానం

    గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇన్ చంద్రబాబు నాయుడు గారు 26 అక్టోబర్ జరిగిన పార్టీ కార్యాలయంలో 2024 – 26 తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సభ్యులు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. టిడిపి సభ్యత్వ…

    Read more


  • ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సందేహాలు సమాధానాలు

    ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సందేహాలు సమాధానాలు

    AP Free Gas Cylinder Scheme FAQ: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, సూపర్ సిక్స్ పథకంలో భాగమైనటువంటి ఈ పథకానికి సంబంధించి సందేహాలు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేద మహిళలకు వంటగ్యాస్ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఈ పథకం ద్వారా అందిస్తుంది. దీపం పథకం పేరుతో దీనిని అమలు చేస్తుంది. ఉచిత గ్యాస్ సిలిండర్…

    Read more


  • AP Free Gas Cylinder Scheme 2024 Eligibility, Booking  Process, Application and Payment Status

    AP Free Gas Cylinder Scheme 2024 Eligibility, Booking  Process, Application and Payment Status

    , , , ,

    The Government of Andhra Pradesh has fulfilled yet another poll bound promise to provide Free Gas Cylinder to the eligible poor in the state as part of Deepam 2024 scheme. A total of 3 free Gas Cylinders shall be provided to all the eligible households every year. One cylinder per 4 months can be availed…

    Read more


  • Deepam Scheme 2024 – Free Gas Booking in AP దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ అర్హతలు, అప్లికేషన్, పేమెంట్ స్టేటస్ పూర్తి వివరాలు

    Deepam Scheme 2024 – Free Gas Booking in AP దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ అర్హతలు, అప్లికేషన్, పేమెంట్ స్టేటస్ పూర్తి వివరాలు

    Deepam Scheme 2024 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగమైనటువంటి దీపం పథకం కింద ప్రతి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళలకు అందించడం జరుగుతుంది. ఈ దీపం పథకానికి సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్లను (free gas cylinder scheme Andhra Pradesh) పొందాలంటే అసలు అర్హతలు ఏంటి, ఏడాదికి ఎన్ని సిలిండర్లు ఇస్తారు, ఎవరికి వర్తిస్తుంది, ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు ఇంకా పేమెంట్ ఎలా చేస్తారు అని పూర్తి అంశాలను…

    Read more


  • ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

    ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

    సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నగదు చెల్లించి సిలిండర్‌ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్‌లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర…

    Read more


  • త్వరలో విద్యా దీవెన బకాయిలు విడుదల

    త్వరలో విద్యా దీవెన బకాయిలు విడుదల

    ,

    జగనన్న విద్యా దీవెన పథకం పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం మొత్తం 3500 కోట్ల రూపాయల మేర ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయలను పెండింగ్ పెట్టింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో ఈ అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారో తెలియక చాలామంది విద్యార్థులు అయోమయంలో పడ్డారు. అయితే దీనిపై ఇప్పటికే విద్యార్థులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం…

    Read more


  • Amaravati Drone Summit 2024 Schedule, Venue, Cash Prize and more details

    Amaravati Drone Summit 2024 Schedule, Venue, Cash Prize and more details

    , ,

    The Government of Andhra Pradesh conducted the Amaravati Drone Summit-2024 on October 22 and 23. The Drone Federation of India was appointed as the organizing partner for this national seminar. Amaravati Drone Summit 2024 Schedule and Venue Those coming to the summit can register for free on the ‘Amaravati Drone Summit’ website till 15th of…

    Read more


  • ఇకపై ఇసుక నిజంగానే ఉచితం, సీనరేజ్ చార్జీలు రద్దు

    ఇకపై ఇసుక నిజంగానే ఉచితం, సీనరేజ్ చార్జీలు రద్దు

    , ,

    రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉచిత ఇసుక అని చెబుతున్నప్పటికీ ఇప్పటికే కొన్ని రుసుములు వసూలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇదే విషయంపై రాష్ట్రంలో ప్రజలు కొంతమేర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చార్జీలను మరింత తగ్గిస్తూ నామమాత్రపు చార్జీలతో ఉచిత ఇసుక విధానాన్ని రూపొందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుకపై ఇకపై సీనరేజ్ చార్జీలు రద్దు ప్రస్తుతం టన్నుకి 88 రూపాయలు చొప్పున…

    Read more


  • TCS Vizag is now a Reality

    TCS Vizag is now a Reality

    ,

    A big announcement came from the IT Minister of Andhra Pradesh Nara Lokesh on 9th October. He announced that TCS will set up its DC in Visakhapatnam. TCS set up its DC in Coastal city Vizag The current government led by Nara Chandrababu Naidu, a leader who pioneered the Information technology in India is now…

    Read more


  • AP Key Development Updates Announced October 2024

    AP Key Development Updates Announced October 2024

    ,

    The chief minister of Andhra Pradesh has visited Delhi and met various cabinet ministers along with prime minister Narendra Modi. As per the discussions held with all of them, CM Made key announcements. AP Key Development Updates Announced October 2024 The chief minister Nara Chandrababu Naidu met with Prime minister and various other ministers like…

    Read more


  • 75% హాజరు తప్పనిసరి…లేకుంటే పరీక్షలకు అనుమతించం: ఇంటర్మీడియెట్‌ బోర్డు

    75% హాజరు తప్పనిసరి…లేకుంటే పరీక్షలకు అనుమతించం: ఇంటర్మీడియెట్‌ బోర్డు

    విద్యార్థుల హాజరుపై కఠినంగా వ్యవహరించాలని, క్లాసులు ఎగ్గొట్టేవారిని కాలేజీలకు తీసుకురావాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి హాజరు నిబంధనను తప్పనిసరిగా అమలుచేయనుంది. హాజరు శాతం నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలంటూ ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి కృతిక శుక్లా తాజాగా ఆదేశాలు జారీచేశారు. రెగ్యులర్‌ విద్యార్థులకు 75శాతం హాజరు తప్పనిసరి అని స్పష్టంచేశారు. ఏవైనా ప్రత్యేక సందర్భాలుంటే 15 శాతం వరకు హాజరులో మినహాయింపు ఇవ్వాలన్నారు. సహేతుకమైన కారణాలు లేకపోతే మినహాయింపు ఇవ్వకుండా పరీక్షలకు తిరస్కరించవచ్చని తేల్చిచెప్పారు.…

    Read more


  • PM కిసాన్ 18 వ విడత అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    PM కిసాన్ 18 వ విడత అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి PM KISAN నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. ప్రధాని గా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే పీఎం కిసాన్ ఫైలుపై తొలిసారి సంతకం చేయడం జరిగింది. మూడోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఆయన విడుదల చేస్తున్న భారీ పథకం ఇదే. ఉత్తరప్రదేశ్‌లో ని ఆయన నియోజకవర్గమైనటువంటి వారణాసి పర్యటనలో భాగంగా సుమారు 8 కోట్ల…

    Read more


  • Free Cylinder Scheme from Diwali – AP CM

    Free Cylinder Scheme from Diwali – AP CM

    , ,

    Andhra Pradesh Chief Minister has made a key announcement on the free gas cylinder scheme in Andhra Pradesh. In a Grama sabha meeting held at Pucchakayala mada village of Pattikonda mandal of Kurnool district he revealed upcoming projects and schemes. Here are the key updates announced The Chief Minister himself participated in the pension distribution…

    Read more


  • New Schemes for Muslim Minorities in Andhra Pradesh

    New Schemes for Muslim Minorities in Andhra Pradesh

    ,

    The Government of Andhra Pradesh has Mera key announcement related minority in the state. Chief Minister Chandrababu Naidu has taken key decisions pertaining to the minority and  the assurance is given to them. Here are the key benefits announced for Minorities in the state

    Read more


You cannot copy content of this page