రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు కీలక సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో కొత్తగా అక్రిడిటేషన్ పొందిన వారు […]
వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం టైమ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఎస్సీ, […]
రాష్ట్రంలోని పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా సాయం చేయడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ ఏ పథకాలను […]
వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price)ను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. రూ.19 కిలోల సిలిండర్ ధరపై రూ.158 తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. తాజా తగ్గింపుతో దేశ […]
దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సీజన్ కు […]
కులం, మతం, పార్టీలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని, సామాజిక పింఛన్లకు ఇచ్చే నగదును ఏటా పెంచుతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెర వేరుస్తున్నారు. అవ్వాతాతలు, […]
కౌలు రైతులకు భరోసా కార్యక్రమం రేపటికి వాయిదా పడింది. ఈరోజు ఉ.11 గంటలకు సీఎం జగన్ 1.46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7500 చొప్పున రూ.109.74 కోట్లు జమచేయాల్సి ఉంది. […]
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల ప్రొఫైల్ అప్డేషన్ ప్రక్రియకు సంబంధించి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను తీసుకొచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్ను జారీ చేసింది. […]
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ముఖ్య సమాచారం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కి సంబందించి రైతులు సాగు చేసినటువంటి పంటల వివరాలను ఈ క్రాప్ లో నమోదు చేయిచుకోవాలని వ్యవసాయ […]
కర్ణాటకలో ఈ ఏడాది కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చుకుంటూ దూసుకుపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు హామీలలో ఇప్పటికే మూడు హామీలు నెరవేర్చగా […]